ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది మృతి

ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది మృతి

ఉత్తరాఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రుద్రప్రయాగ్‌లోని బద్రీనాథ్ హైవే సమీపంలో సుమారు 17 మంది ప్రయాణికులతో ఉన్న టెంపో ట్రావెలర్ లోతైన లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 8 మంది మృతి చెందారు. 

ఉత్తరాఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రుద్రప్రయాగ్‌లోని బద్రీనాథ్ హైవే సమీపంలో సుమారు 17 మంది ప్రయాణికులతో ఉన్న టెంపో ట్రావెలర్ లోతైన లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 8 మంది మృతి చెందారు. 

ఎస్‌డీఆర్‌ఎఫ్, పోలీసు బృందం సహాయక చర్యలు చేపడుతున్నాయి. ఇప్పటివరకు, గాయపడిన ఇద్దరిని బృందం అంబులెన్స్ ద్వారా ఆసుపత్రికి పంపింది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Read More హైదరాబాదులో ఎన్ఐఏ తనిఖీల కలకలం

 

Related Posts