#
chandrababu naidu
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... పోలవరం నీటిపై తెలంగాణకు హక్కు ఉందన్న చంద్రబాబు..!!
Published On
By Desk
విశ్వంభర, ఏపీ బ్యూరో: పోలవరం ప్రాజెక్టులో మిగిలే జలాలను తెలంగాణ రాష్ట్రం కూడా వినియోగించుకునే అవకాశముందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. Chandrababu Naidu: జగన్కు నాగరికత గురించి తెలియదు: చంద్రబాబు
Published On
By Desk
విశ్వంభర ఏపీ, బ్యూరో: మాజీ ముఖ్యమంత్రి జగన్కు నాగరికతపై కనీస అవగాహన ఉంటే నదులపై ఇలాంటి అవాస్తవ ప్రచారాలు చేయరని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. Chandrababu Naidu: భూముల వివాదంపై చంద్రబాబు సీరియస్.. అక్కడ ఆయన ఫొటో ఎందుకు?
Published On
By Desk
Chandrababu Naidu: గత ప్రభుత్వం అమలు చేసిన భూ విధానాలు అస్తవ్యస్తంగా, ప్రజల హక్కులకు విఘాతం కలిగించేలా ఉన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రంగా విమర్శించారు. AP CM: నల్లమల సాగర్కు పోలవరం నీళ్లు.. రాష్ట్ర ప్రయోజనాలే నా లక్ష్యం: సీఎం చంద్రబాబు
Published On
By Desk
AP CM: గోదావరి పుష్కరాలను ముఖ్యమంత్రిగా మూడోసారి నిర్వహించే అవకాశం రావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం చంద్రబాబు
Published On
By Desk
విశ్వంభర, అమరావతిః ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు. రాష్ట్ర స్థాయి ఉద్యోగులకు వారానికి ఐదు రోజుల పని విధానాన్ని పొడిగిస్తున్నట్టు ప్రకటించారు. వాస్తవానికి వారానికి ఐదు రోజుల పని విధానం నేటితో ముగిసిపోతోంది. దాంతో సచివాలయ ఉద్యోగుల సంఘం ఈ విధానాన్ని పొడిగించాలని కోరుతూ చంద్రబాబుకు లేఖ రాసింది. దానికి... కొడాలి నానిపై కేసు నమోదు
Published On
By Desk
మాజీ మంత్రి నానిపై వలంటీర్ల ఫిర్యాదు తమతో బలవంతంగా రాజీనామా చేయించారని ఆరోపణ గుడివాడ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు జగన్ ఓడిపోయాడంతే.. చావలేదు.. అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు
Published On
By Desk
చర్చనీయాంశంగా టీడీపీ నేతల సంభాషణ సోషల్ మీడియాలో వీడియో వైరల్ పేదరికం లేని రాష్ట్రంగా ఏపీని మారుస్తాం : చంద్రబాబు నాయుడు
Published On
By Desk
విశ్వంభర, ఏపీ : ఏపీ సీఎం చంద్రబాబు కుటుంబ సమేతంగా తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. సంప్రదాయ దుస్తుల్లో వైకుంఠ ద్వారం నుంచి ఆలయంలోకి వెళ్లారు. దర్శనం అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు, ఆశీర్వచనాలు అర్చకులు అందించారు. ముఖ్యమంత్రి అయినా, శ్రీవారి ముందు అందరూ సమానమే అని భావించే చంద్రబాబు, ఎప్పుడు తిరుమల వచ్చినా, సామాన్యుడిలా,... చంద్రబాబు సహా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసింది వీరే..!
Published On
By Desk
మొత్తం 25 మందితో ప్రభుత్వ ఏర్పాటుటీడీపీ నుంచి 20 మందికి ఛాన్స్జనసేన నుంచి ముగ్గురేబీజేపీలో ఒకరికి అవకాశం చంద్రబాబు అనే నేను.. నాలుగోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన టీడీపీ అధినేత
Published On
By Desk
చంద్రబాబు నాయుడు ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో రెండు సార్లు, నవ్యాంధ్ర ప్రదేశ్ కు రెండుసార్లు.. మొత్తం నాలుగోసారి ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. జూన్ 12న బుధవారం ఉదయం 11.27 నిమిషాలకు సింహలగ్నంలో బాధ్యతలు స్వీకరించారు. ఆయనతో గవర్నర్ ప్రమాణస్వీకారం చేయించారు. ఈ వేడుకకు ప్రధాని నరేంద్ర మోడీతో పాటు... నా గురించి ట్రాఫిక్ ఆపొద్దు, రోడ్లు మూసేయొద్దుః చంద్రబాబు
Published On
By Desk
మామూలు మనిషిగానే రోడ్ల మీదకు వస్తాఇక విధ్వంస రాజకీయాలు ఉండవు కాన్వాయ్ వెంట మహిళ పరుగులు.. కారు ఆపి మాట్లాడిన చంద్రబాబు
Published On
By Desk
ఎన్నికల్లో గెలిచిన తర్వాత చంద్రబాబు అందరి అభిమానాన్ని చూరగొంటున్నారు. విజయవాడలో కూటమి ఎమ్మెల్యేల సమావేశానికి వెళ్లిన చంద్రబాబుకు ఊహించని సంఘటన ఎదురైంది. 
