ఖిల్లా మైసమ్మ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించ నున్న ప్రభుత్వ విప్
విశ్వంభర, సరూర్ నగర్ : మహేశ్వరం నియోజకవర్గం ఎన్టీఆర్ నగర్ డివిజన్ లోని ఖిల్లా మైసమ్మ తల్లి అమ్మవారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరుపున పట్టు వస్త్రాలు , తలంబ్రాలు సమర్పించడానికి ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, బాన్సు వాడ ఎమ్మెల్యే (వ్యవసాయ శాఖ సలహాదారులు ) పోచారం శ్రీనివాస్ రెడ్డి , మహేశ్వరం నియోజకవర్గ ఇంచార్జి కిచ్చెన్న గారి లక్ష్మారెడ్డి , టి పీసీసీ మెంబెర్ దేప భాస్కర్ రెడ్డి లు ఆదివారం ఉదయం విచేస్తున్నట్లు రంగారెడ్డి జిల్లా డిసిసి ప్రధాన కార్యదర్శి చిలుక ఉపేందర్ రెడ్డి తెలిపారు. శనివారం ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ కార్యక్రమానికి డివిజన్ నాయకులు ,కార్యకర్తలు అధిక సంఖ్య లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ నగర్ డివిజన్ అధ్యక్షులు ముప్పిడి లింగస్వామి , నాయకులు పాల్గొన్నారు.
ఖిల్లా మైసమ్మ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించ నున్న ప్రభుత్వ విప్
విశ్వంభర, సరూర్ నగర్ : మహేశ్వరం నియోజకవర్గం ఎన్టీఆర్ నగర్ డివిజన్ లోని ఖిల్లా మైసమ్మ తల్లి అమ్మవారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరుపున పట్టు వస్త్రాలు , తలంబ్రాలు సమర్పించడానికి ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, బాన్సు వాడ ఎమ్మెల్యే (వ్యవసాయ శాఖ సలహాదారులు ) పోచారం శ్రీనివాస్ రెడ్డి , మహేశ్వరం నియోజకవర్గ ఇంచార్జి కిచ్చెన్న గారి లక్ష్మారెడ్డి , టి పీసీసీ మెంబెర్ దేప భాస్కర్ రెడ్డి లు ఆదివారం ఉదయం విచేస్తున్నట్లు రంగారెడ్డి జిల్లా డిసిసి ప్రధాన కార్యదర్శి చిలుక ఉపేందర్ రెడ్డి తెలిపారు. శనివారం ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ కార్యక్రమానికి డివిజన్ నాయకులు ,కార్యకర్తలు అధిక సంఖ్య లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ నగర్ డివిజన్ అధ్యక్షులు ముప్పిడి లింగస్వామి , నాయకులు పాల్గొన్నారు.


