#
WaterManagement
Telangana 

కాళేశ్వరం లో జాయింట్ కలెక్టర్ పర్యటన.

కాళేశ్వరం లో జాయింట్ కలెక్టర్ పర్యటన.         విశ్వంభర భూపాలపల్లి జూలై 22. భారీ వర్షాల నేపథ్యంలో భూపాలపల్లి జిల్లా  జాయింట్ కలెక్టర్  K.వెంకటేశ్వర్లు  కాళేశ్వరం పుష్కర ఘాటును సందర్శించి పలు సూచనలు చేయడం జరిగినది. అదేవిధంగా రైతులు ప్రజలు జాలర్లు ఎవరు కూడా అత్యవసరం అయితేనే తప్ప బయటికి పోవాలని భక్తులు గోదావరిలో స్నానాలు చేయరాదని తెలపడం జరిగినది. గత అనుభవాలను దృష్టిలో...
Read More...
Telangana 

కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్సోళ్లు కళ్లు తెరువాలే...

కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్సోళ్లు కళ్లు తెరువాలే...   పదిలక్షల క్యూసెక్కుల నీళ్లకు తట్టుకుని నిలబడ్డది   బ్యారేజ్  బూచి చూపి లక్ష ఎకరాలను ఎండిపెట్టిండ్లు   లక్ష కోట్ల అవినీతి జరిగిందని బదనాం చేసిండ్లు   మూసీనదికి మూడు సార్లు రేట్లు పెంచిన ఘనత కాంగ్రెస్‌దే   మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌  
Read More...

Advertisement