<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.vishvambhara.com/telangana-government/tag-977" rel="self" type="application/rss+xml" />
                <generator>Vishvambhara News RSS Feed Generator</generator>
                <title>telangana government - Vishvambhara News</title>
                <link>https://www.vishvambhara.com/tag/977/rss</link>
                <description>telangana government RSS Feed</description>
                
                            <item>
                <title>ఇకపై ప్రతివారం ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు: భట్టి </title>
                                    <description><![CDATA[<p> విశ్వంభర తెలంగాణ, బ్యూరో : ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన బిల్లుల మంజూరుపై కీలక నిర్ణయం తీసుకుంది.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/from-now-on-indirammas-house-bills-are-paid-every-week/article-7367"><img src="https://www.vishvambhara.com/media/400/2026-01/indiramma.jpg" alt=""></a><br /><p> విశ్వంభర తెలంగాణ, బ్యూరో : ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన బిల్లుల మంజూరుపై కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఇందిరమ్మ ఇళ్ల పనులకు ప్రతి వారం బిల్లులు క్లియర్ చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. లబ్ధిదారులు ఆలస్యం చేయకుండా ఇళ్ల నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేసుకోవాలని సూచించారు. అలాగే, బిల్లుల చెల్లింపుల్లో ఎలాంటి జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటివరకు నిధుల లభ్యతను బట్టి సోమవారాల్లో బిల్లులు మంజూరు చేస్తూ వచ్చిన ప్రభుత్వం, ఇప్పుడు ఈ ప్రక్రియను మరింత వేగవంతం చేసింది.</p>
<p>ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లను కేటాయించిందని తెలిపారు. ఈ పథకానికి మొత్తం రూ.22,500 కోట్ల వ్యయం చేస్తున్నట్లు వెల్లడించారు. స్వంత స్థలం ఉన్న అర్హులైన లబ్ధిదారులకు ఇల్లు నిర్మించుకునేందుకు రూ.5 లక్షల వరకు ఆర్థిక సహాయం అందిస్తున్నామని చెప్పారు. ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, గోదావరిఖనిలో పర్యటించి రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రూ.175 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.</p>
<p>ప్రతి పేద కుటుంబానికి సొంతింటి కలను నెరవేర్చాలన్న లక్ష్యంతో రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం పనిచేస్తోందని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఆ లక్ష్యానికి అనుగుణంగానే కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోందని అన్నారు. ఇప్పటికే ఈ పథకం కింద దశల వారీగా లబ్ధిదారులను గుర్తించి ఇళ్ల మంజూరు ప్రక్రియ కొనసాగుతోంది.</p>
<p>ఇదిలా ఉండగా, రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల పంపిణీకి ప్రభుత్వం ముందస్తు సన్నాహాలు చేస్తోంది. 2026 ఏప్రిల్ నుంచి ఈ రెండో దశ ప్రారంభం కానుంది. ఈ విడతలో మధ్యతరగతి కుటుంబాలకు కూడా ప్రత్యేకంగా ఇళ్లను కేటాయించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో జీ ప్లస్ త్రీ, జీ ప్లస్ ఫోర్ నమూనాలో బహుళ అంతస్తుల భవనాల నిర్మాణానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది.</p>
<p>మరోవైపు, రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పథకాన్ని వేగంగా అమలు చేయడానికి అవసరమైన విధివిధానాలపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల కోడ్ అమల్లోకి రాకముందే ఈ పథకానికి సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 4 లక్షల 50 వేల ఇళ్ల నిర్మాణం చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం, ప్రతి నియోజకవర్గానికి మరోసారి 3,500 చొప్పున ఇళ్ల మంజూరుకు కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేస్తోంది.</p>]]></content:encoded>
                
                

                <link>https://www.vishvambhara.com/from-now-on-indirammas-house-bills-are-paid-every-week/article-7367</link>
                <guid>https://www.vishvambhara.com/from-now-on-indirammas-house-bills-are-paid-every-week/article-7367</guid>
                <pubDate>Sun, 11 Jan 2026 18:02:08 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-01/indiramma.jpg"                         length="58302"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ట్రాన్స్‌జెండర్లకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. </title>
                                    <description><![CDATA[<ul>
<li><ul>
<li><span style="color:rgb(224,62,45);"><strong>స్వయం ఉపాధి కోసం రూ.75 వేల వరకు ఆర్థిక సాయం</strong></span></li>
<li><span style="color:rgb(224,62,45);"><strong>నూటికి నూరు శాతం సబ్సిడీతో రుణాలు మంజూరు</strong></span></li>
<li><span style="color:rgb(224,62,45);"><strong>జనవరి 31లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచన</strong></span></li>
</ul></li>
</ul>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/telangana-government-good-news-for-transgenders/article-7182"><img src="https://www.vishvambhara.com/media/400/2025-12/untitled.png" alt=""></a><br /><div><span style="color:rgb(224,62,45);"><strong>విశ్వంభర,హైదరాబాద్ : </strong></span>తెలంగాణలో ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పాలన సాగిస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సమాజంలో ట్రాన్స్‌జెండర్లు (హిజ్రాలు) కూడా గౌరవప్రదమైన జీవనం సాగించేలా, ఆర్థికంగా సొంత కాళ్లపై నిలబడేలా భరోసా కల్పిస్తోంది. ఇందులో భాగంగా 2025–26 ఆర్థిక సంవత్సరానికి గాను ట్రాన్స్‌జెండర్లకు 100 శాతం సబ్సిడీతో రుణాలు అందించేందుకు ముందుకొచ్చింది.</div>
<div> </div>
<div>ఈ పథకం ద్వారా అర్హులైన వారికి రూ.75 వేల వరకు రుణం మంజూరు చేయనున్నారు. ఇది పూర్తిగా సబ్సిడీతో కూడుకున్నది కావడంతో లబ్ధిదారులు తిరిగి చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఏదైనా రంగంలో నైపుణ్య శిక్షణ పొంది, సొంతంగా చిరు వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి ఈ సాయం అందిస్తారు. 18 నుంచి 55 ఏళ్ల వయస్సు ఉన్న ట్రాన్స్‌జెండర్లు ఈ పథకానికి అర్హులని దివ్యాంగులు, వయోవృద్ధులు, ట్రాన్స్‌జెండర్స్ సాధికారిత శాఖ అధికారులు తెలిపారు.</div>
<div> </div>
<div>హైదరాబాద్ జిల్లాకు సంబంధించి ఈ పథకం కింద 30 స్వయం ఉపాధి యూనిట్లను ప్రభుత్వం కేటాయించింది. ఆసక్తి గల అభ్యర్థులు నాంపల్లిలోని మనోరంజన్ కాంప్లెక్స్‌లో ఉన్న కార్యాలయంలో అవసరమైన ధ్రువపత్రాలతో దరఖాస్తు చేసుకోవాలి. లేదా www.wdsc.telangana.gov.in వెబ్‌సైట్ నుంచి దరఖాస్తు ఫారాన్ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. వచ్చే నెల (జనవరి) 31వ తేదీలోపు దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అందిన దరఖాస్తులను జిల్లా స్థాయి కమిటీ పరిశీలించి అర్హులైన వారిని ఎంపిక చేస్తుంది. మరిన్ని వివరాల కోసం 9640452773 నంబర్‌ను సంప్రదించవచ్చు.</div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/telangana-government-good-news-for-transgenders/article-7182</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/telangana-government-good-news-for-transgenders/article-7182</guid>
                <pubDate>Tue, 30 Dec 2025 15:50:40 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2025-12/untitled.png"                         length="310020"                         type="image/png"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. భూమి రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంపు </title>
                                    <description><![CDATA[<ul>
<li><strong>ఆగస్టు 1 నుంచి అమలు </strong></li>
<li><strong>త్వరలో మార్కెట్‌లో భూముల విలువ పెంపు</strong></li>
<li><strong>ప్రభుత్వ అధికారుల కసరత్తు </strong></li>
</ul>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/telangana-governments-key-decision-is-to-increase-land-registration-charges%C2%A0/article-1936"><img src="https://www.vishvambhara.com/media/400/2024-06/screenshot-2024-06-16-090839.jpg" alt=""></a><br /><p>తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భూములు, స్థిరాస్తుల విలువను పెంచనుంది. భూముల మార్కెట్ వాస్తవ ధర, ప్రభుత్వ ధరకు వ్యత్యాసం ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు మార్కెట్ విలువలను సవరించేందుకు ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఈ మేరకు రాష్ట్రంలో ఆగస్టు 1వ తేదీ నుంచి వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, స్థిరాస్తుల కొత్త రిజిస్ట్రేషన్ల ఛార్జీలను అమల్లోకి తేనుంది.</p>
<p>రాష్ట్రంలో భూముల మార్కెట్‌ విలువలను సవరించేందుకు రేవంత్ ప్రభుత్వం ఇటీవలే నిర్ణయం తీసుకుంది. ఈ నెల 18న అదనపు కలెక్టర్లు, ఆర్డీవోలతో ఈ శాఖ అధికారులు ప్రైమరీ సమావేశాన్ని నిర్వహించారు. దశల వారీగా భూముల ధరలను పరిశీలన పూర్తి చేసి జులై 1వ తేదీన కొత్త రిజిస్ట్రేషన్‌ ఛార్జీలను ఫైనల్ చేయాలని ఆదేశించారు. ఈ మేరకు ఈనెల 23 వరకు మార్కెట్ విలువను సవరణ చేయనున్నారు. మరుసటి రోజు (జూన్ 29) నాటికి కమిటీ ఆమోదం వేయనుంది. ఆ తర్వాత జులై 20 వరకు సలహాలు, సూచనలు, అభ్యంతరాల స్వీకరణ తీసుకొని వాటికి పరిష్కారం చూపనున్నారు. </p>
<p>సవరించిన ధరలు ఆగస్టు 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో జాతీయ, రాష్ట్ర రహదారుల్లో ఉన్న గ్రామాలను ముందుగా గుర్తించి వ్యవసాయేతర వినియోగానికి అనువైన ప్రాంతాలు, పరిశ్రమలు, సెజ్‌లు తదితర ప్రాంతాలను పరిగణనలోకి తీసుకుంటారు. పురపాలక సంఘాలు, కార్పొరేషన్లలో స్థానిక ప్రాంతాలను ఆధారంగా చేసుకొని విలువను నిర్ధారిస్తారు. రెవెన్యూ, పంచాయతీ అధికారుల సూచనలు తీసుకుని బహిరంగ మార్కెట్‌ ధరలపై అధికారులు అంచనాకు వస్తారు. కమర్షియల్ ఏరియాలు, మెయిన్ రోడ్స్ లాంటి ఏరియాల్లో ఆ ప్రాంతానికి అనుగుణంగా మార్కెట్ విలువను నిర్ణయిస్తారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/telangana-governments-key-decision-is-to-increase-land-registration-charges%C2%A0/article-1936</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/telangana-governments-key-decision-is-to-increase-land-registration-charges%C2%A0/article-1936</guid>
                <pubDate>Sun, 16 Jun 2024 09:14:33 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-06/screenshot-2024-06-16-090839.jpg"                         length="180013"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>అధికారిక లాంఛనాలతో రామోజీరావు అంత్యక్రియలు</title>
                                    <description><![CDATA[<p>తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రామోజీరావు అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. అంత్యక్రియలకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సీఎం రేవంత్‌ ఆదేశాలు జారీచేశారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/ramoji-raos-funeral-with-official-ceremonies/article-1441"><img src="https://www.vishvambhara.com/media/400/2024-06/screenshot-2024-06-08-084204.jpg" alt=""></a><br /><p>ఈనాడు సంస్థల అధిపతి రామోజీరావు మృతిపట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రామోజీరావు అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. అంత్యక్రియలకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సీఎం రేవంత్‌ ఆదేశాలు జారీచేశారు. ఏర్పాట్లు పర్యవేక్షించాల్సింగా రంగారెడ్డి కలెక్టర్‌, సైబరాబాద్‌ కమిషనర్‌కు సీఎస్‌ ద్వారా రేవంత్ ఆదేశించారు.ఓమీడియాదిగ్గజానికి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరపడం దేశంలో ఇదే మొదటిసారి. </p>
<p>ఇదిలా ఉండగా, రామోజీరావు భౌతికకాయానికి ఎప్పుడు అంత్యక్రియలు నిర్వహిస్తారనేది తెలియాల్సివుంది. ఆయన కుటుంబసభ్యులు ప్రస్తుతం విదేశాల్లో ఉన్నారు. వారంతా హైదరాబాద్ చేరుకున్న తర్వాతే అంత్యక్రియలను నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. రామోజీరావు కుమారుడు, ఆయన కోడలు, మనవడు, మనవళ్లు విదేశాల్లోనే ఉన్నారు. వారంతా హైదరాబాద్‌ చేరుకున్న తర్వాత అంత్యక్రియలను నిర్వహించనున్నట్లు సమాచారం. ఫిలిసిటీలోనే రామోజీరావు అంత్యక్రియలు జరుగుతాయని ఆయన సన్నిహితులు తెలిపారు. ఆయన తాను ఇష్టపడి నిర్మించుకున్న ఫిలింసిటీలోనే అంత్యక్రియలు నిర్వహించాలని కుటుంబసభ్యులు నిర్ణయం తీసుకున్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/ramoji-raos-funeral-with-official-ceremonies/article-1441</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/ramoji-raos-funeral-with-official-ceremonies/article-1441</guid>
                <pubDate>Sat, 08 Jun 2024 08:43:52 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-06/screenshot-2024-06-08-084204.jpg"                         length="173138"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>చేప మందు ప్రసాదం పంపిణీకి ఏర్పాట్లను పరిశీలించిన ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి</title>
                                    <description><![CDATA[<p><img src="https://www.vishvambhara.com/media/2024-06/whatsapp-image-2024-06-06-at-3.35.38-pm-(1).jpeg" alt="WhatsApp Image 2024-06-06 at 3.35.38 PM (1)" width="720" height="480" />విశ్వంభర : హైదరాబాద్‌లో చేప మందు ప్రసాదాన్ని ఉచితంగా పంపిణీ చేసేందుకు విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయి. మృగశిరకార్తె ప్రారంభం కానున్నందున ఈనెల 8వ తేదీ నుంచి నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో చేపల ప్రసాదం పంపిణీ చేయనున్నారు.ఎగ్జిబిషన్ గ్రౌండ్లో  నాంపల్లి లో జరిగే చేప ప్రసాద పంపిణి ఏర్పాట్లను ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ , ఫిషరీస్ జాయింట్ కమీషనర్ శంకర్ రాథోడ్ మరియు ఏసీపీ చంద్రశేఖర్ లతో  కలిసి పర్యవేక్షించారు . ఈ సందర్భముగా మాట్లాడుతూ బత్తిన కుటుంబ సభ్యుల  ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తారని , ఈ మందు దివ్యౌషదంలా పనిచేస్తుందని తెలుగు రాష్ట్రాల ప్రజల విశ్వాసం అని తెలిపారు . దీంతో తెలంగాణ, ఏపీతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున జనం తరలివస్తుంటారని . ఈ మేరకు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ప్రత్యేక  కౌంటర్లు ఏర్పాటు చేసి</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/elaborate-arrangements-for-distribution-of-fish-drug-prasad-in-hyderabad/article-1329"><img src="https://www.vishvambhara.com/media/400/2024-06/whatsapp-image-2024-06-06-at-3.35.38-pm1.jpeg" alt=""></a><br /><p><img src="https://www.vishvambhara.com/media/2024-06/whatsapp-image-2024-06-06-at-3.35.38-pm-(1).jpeg" alt="WhatsApp Image 2024-06-06 at 3.35.38 PM (1)" width="720" height="480"></img>విశ్వంభర : హైదరాబాద్‌లో చేప మందు ప్రసాదాన్ని ఉచితంగా పంపిణీ చేసేందుకు విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయి. మృగశిరకార్తె ప్రారంభం కానున్నందున ఈనెల 8వ తేదీ నుంచి నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో చేపల ప్రసాదం పంపిణీ చేయనున్నారు.ఎగ్జిబిషన్ గ్రౌండ్లో  నాంపల్లి లో జరిగే చేప ప్రసాద పంపిణి ఏర్పాట్లను ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ , ఫిషరీస్ జాయింట్ కమీషనర్ శంకర్ రాథోడ్ మరియు ఏసీపీ చంద్రశేఖర్ లతో  కలిసి పర్యవేక్షించారు . ఈ సందర్భముగా మాట్లాడుతూ బత్తిన కుటుంబ సభ్యుల  ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తారని , ఈ మందు దివ్యౌషదంలా పనిచేస్తుందని తెలుగు రాష్ట్రాల ప్రజల విశ్వాసం అని తెలిపారు . దీంతో తెలంగాణ, ఏపీతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున జనం తరలివస్తుంటారని . ఈ మేరకు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ప్రత్యేక  కౌంటర్లు ఏర్పాటు చేసి సీక్వెన్షియల్ ఆర్డర్‌లో ఈ మందును అందజేసే విధంగా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు <img src="https://www.vishvambhara.com/media/2024-06/whatsapp-image-2024-06-06-at-3.35.39-pm.jpeg" alt="WhatsApp Image 2024-06-06 at 3.35.39 PM" width="720" height="480"></img></p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/elaborate-arrangements-for-distribution-of-fish-drug-prasad-in-hyderabad/article-1329</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/elaborate-arrangements-for-distribution-of-fish-drug-prasad-in-hyderabad/article-1329</guid>
                <pubDate>Thu, 06 Jun 2024 15:06:48 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-06/whatsapp-image-2024-06-06-at-3.35.38-pm1.jpeg"                         length="90512"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం.. గుట్కా తయారీ, అమ్మకాలపై నిషేధం..! </title>
                                    <description><![CDATA[<p>గుట్కాను నిషేధించాల‌ని కాంగ్రెస్ సర్కార్ నిర్ణ‌యించింది. ఈ మేర‌కు గుట్కా తయారీ, అమ్మ‌కాల‌పై నిషేధం విధిస్తూ ఫుడ్ సేఫ్టీ అధికారులు ఉత్త‌ర్వులు జారీ చేశారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/telangana-sarkars-sensational-decision-to-ban-the-sale-of-gutka/article-856"><img src="https://www.vishvambhara.com/media/400/2024-05/screenshot-2024-05-26-143753.jpg" alt=""></a><br /><p>తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. గుట్కాను నిషేధించాల‌ని కాంగ్రెస్ సర్కార్ నిర్ణ‌యించింది. ఈ మేర‌కు గుట్కా తయారీ, అమ్మ‌కాల‌పై నిషేధం విధిస్తూ ఫుడ్ సేఫ్టీ అధికారులు ఉత్త‌ర్వులు జారీ చేశారు. ఈ ఏడాది మే 24 నుంచి ఏడాది కాలం పాటు ఈ నిబంధ‌న‌లు అమ‌ల్లో ఉంటాయ‌ని స్ప‌ష్టం చేశారు. గుట్కా, పాన్ మాసాల‌లో ఆరోగ్యానికి హాని క‌లిగించే పొగాకు, నికోటిన్ ఉండ‌డం మూలంగానే వాటిని నిషేధించిన‌ట్లు పేర్కొన్నారు. </p>
<p>గుట్కాను త‌యారు చేసినా, నిల్వ ఉంచినా, విక్ర‌యాలు జ‌రిపినా చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని అధికారులు హెచ్చ‌రించారు. అటు యువతపై ప్రభావం చూపుతున్న మాదకద్రవ్యాలపై ఇప్పటికే ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ఈ క్రమంలోనే తాజాగా.. తెలంగాణ రాష్ట్రంలో గుట్కా తయారీ, అమ్మకంను నిషేదిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను ఫుడ్ సేఫ్టీ కమిషనర్ జారీ చేశారు. </p>
<p>ఆ ఉత్తర్వులో ఆహార భద్రత, ప్రమాణాల చట్టం, 2006లోని సెక్షన్ 30 లోని సబ్-సెక్షన్ (2)లోని క్లాజ్ (a) కింద అందించబడిన అధికారాలను అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. 2011 ప్రజారోగ్య దృష్ట్యా, తెలంగాణ రాష్ట్ర ఆహార భద్రత కమిషనర్, పొగాకు, నికోటిన్‌లను పొగాకు, పౌచ్‌లు, ప్యాకేజీ, టెయినర్లు తదితర వాటిలో ప్యాక్ చేసిన గుట్కా, పాన్‌మసాలా తయారీ, నిల్వ, పంపిణీ, రవాణా, విక్రయాలను నిషేధించారు. ఈ నిషేధం 24 మే 2024 నుంచి తెలంగాణ రాష్ట్రం మొత్తం అమలులో ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/telangana-sarkars-sensational-decision-to-ban-the-sale-of-gutka/article-856</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/telangana-sarkars-sensational-decision-to-ban-the-sale-of-gutka/article-856</guid>
                <pubDate>Sun, 26 May 2024 14:40:47 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-05/screenshot-2024-05-26-143753.jpg"                         length="263419"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        