<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.vishvambhara.com/etala-rajender/tag-941" rel="self" type="application/rss+xml" />
                <generator>Vishvambhara News RSS Feed Generator</generator>
                <title>Etala Rajender - Vishvambhara News</title>
                <link>https://www.vishvambhara.com/tag/941/rss</link>
                <description>Etala Rajender RSS Feed</description>
                
                            <item>
                <title>బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రియల్ ఫైటర్ కావాలన్న ఈటల..</title>
                                    <description><![CDATA[<p><br /><br /></p>
<p>ఈటల రాజేందర్ పేరు ఇప్పుడు బీజేపీలో ఎక్కువగా వినిపిస్తోంది. ఎందుకంటే త్వరలోనే ఆయన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అవుతాడని అంటున్నారు. మొన్ననే అమిత్ షాను కూడా కలిసి వచ్చిన ఈటల.. రాష్ట్ర అధ్యక్ష పదవిని ఆశిస్తున్న ఈటల రాజేందర్.. ఇప్పుడు తాజాగా రాష్ట్ర అధ్యక్ష పదవిపై సంచలన కామెంట్లు చేశారు.</p>
<p>ఈటల రాజేందర్ తాజాగా మాట్లాడుతూ.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా స్ట్రీట్ ఫైటర్ కావాలా.. రియల్ ఫైటర్ కావాలా.. నేను ఐదుగురు ముఖ్యమంత్రులుతో కొట్లాడాను అంటూ ఆయన చెప్పుకొచ్చారు. సందర్భం వచ్చినప్పుడు కుంభస్థలాన్ని కొట్టే దమ్మున్నోడు కావాలని.. గల్లీల్లో కొట్లాడేవాళ్లు కాదని అన్నారు.. ఢిల్లీలో అయినా సరే దమ్ము చూపించేనాయకుడు కావాలన్నారు. </p>
<p>అయితే ఆయన మాటల వెనక పెద్ద లోతైన అర్థం ఉన్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే బీజేపీ కొత్త రాష్ట్ర అధ్యక్షుడిగా దేశం, ధర్మం, సమాజం పట్ల అందరినీ కలుపుకుని వెళ్లే నేతను నియమించాలని ఎమ్మెల్యే రాజాసింగ్ రీసెంట్ గా కామెంట్</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/etala-wants-to-be-a-real-fighter-as-bjp-state/article-2351"><img src="https://www.vishvambhara.com/media/400/2024-06/etela-rajender.webp" alt=""></a><br /><p><br /><br /></p>
<p>ఈటల రాజేందర్ పేరు ఇప్పుడు బీజేపీలో ఎక్కువగా వినిపిస్తోంది. ఎందుకంటే త్వరలోనే ఆయన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అవుతాడని అంటున్నారు. మొన్ననే అమిత్ షాను కూడా కలిసి వచ్చిన ఈటల.. రాష్ట్ర అధ్యక్ష పదవిని ఆశిస్తున్న ఈటల రాజేందర్.. ఇప్పుడు తాజాగా రాష్ట్ర అధ్యక్ష పదవిపై సంచలన కామెంట్లు చేశారు.</p>
<p>ఈటల రాజేందర్ తాజాగా మాట్లాడుతూ.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా స్ట్రీట్ ఫైటర్ కావాలా.. రియల్ ఫైటర్ కావాలా.. నేను ఐదుగురు ముఖ్యమంత్రులుతో కొట్లాడాను అంటూ ఆయన చెప్పుకొచ్చారు. సందర్భం వచ్చినప్పుడు కుంభస్థలాన్ని కొట్టే దమ్మున్నోడు కావాలని.. గల్లీల్లో కొట్లాడేవాళ్లు కాదని అన్నారు.. ఢిల్లీలో అయినా సరే దమ్ము చూపించేనాయకుడు కావాలన్నారు. </p>
<p>అయితే ఆయన మాటల వెనక పెద్ద లోతైన అర్థం ఉన్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే బీజేపీ కొత్త రాష్ట్ర అధ్యక్షుడిగా దేశం, ధర్మం, సమాజం పట్ల అందరినీ కలుపుకుని వెళ్లే నేతను నియమించాలని ఎమ్మెల్యే రాజాసింగ్ రీసెంట్ గా కామెంట్ చేసిన నేపథ్యంలోనే ఈటల ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/etala-wants-to-be-a-real-fighter-as-bjp-state/article-2351</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/etala-wants-to-be-a-real-fighter-as-bjp-state/article-2351</guid>
                <pubDate>Sun, 23 Jun 2024 17:49:36 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-06/etela-rajender.webp"                         length="37782"                         type="image/webp"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>రాష్ట్రంలో రాంగ్ ప్రాక్టీస్ రాజ్యమేలుతోంది: ఈటల</title>
                                    <description><![CDATA[<ul>
<li><strong>సమస్యలను సీఎంకు చెప్పే పరిస్థితులు లేవు</strong></li>
<li><strong>బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ </strong></li>
<li><strong>సఫిల్‌గూడ మినీ ట్యాంక్‌బండ్‌పై మార్నింగ్ వాక్‌</strong></li>
</ul>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/wrong-practice-reigns-in-the-state/article-2017"><img src="https://www.vishvambhara.com/media/400/2024-06/etala-rajender-1.jpg" alt=""></a><br /><p>బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో రాంగ్ ప్రాక్టీస్ రాజ్యమేలుతోందని మండిపడ్డారు. మల్కాజ్‌గిరి అసెంబ్లీ పరిధిలోని సఫిల్‌గూడ మినీ ట్యాంక్‌బండ్‌పై మార్నింగ్ వాక్‌లో ఆయన మాట్లాడారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రబుత్వ పనితీరు ఉండాలే గానీ స్టాటిక్‌గా ఉండకూడదన్నారు. ప్రతీ చరువు ఊరికి కన్నతల్లిలాంటిదని అభివర్ణించారు. అలాంటి చెరువు దుర్గందభరితంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు.</p>
<p>తాగునీరు అందించడంతో పాటు రజకులకు చాకిరేవుగా, మత్స్యకారులకు మత్స్యసంపద అయిందని తెలిపారు. అలాంటి చెరువు ఎండిపోవద్దనే చెరువులను కాపాడుతున్నామని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రులతో కొట్లాడేవాడినని, అదే సమయంలో సమస్యల పరిష్కరానికి వారి దగ్గరికి వెళ్లే వాడినని గుర్తుచేసుకున్నారు. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదన్నారు. ఏ సమస్య వచ్చినా సీఎంకు చెప్పే వాతావరణం ఉండాలే కానీ ఇప్పుడు ఒక సిస్టం లేదని, రాంగ్ ప్రాక్టీస్ రాజ్యమేలుతోందంటూ ఈటల అభిప్రాయపడ్డారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/wrong-practice-reigns-in-the-state/article-2017</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/wrong-practice-reigns-in-the-state/article-2017</guid>
                <pubDate>Mon, 17 Jun 2024 11:15:08 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-06/etala-rajender-1.jpg"                         length="38153"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>నీ సొంత ఎజెండా కోసం సీఎం పదవి కాదు.. రేవంత్ పై ఈటల ఫైర్..</title>
                                    <description><![CDATA[<p>  </p>
<p>ముఖ్యమంత్రి పదవి అంటే రాజ్యాంగబద్దమైనదని.. అలాంటి పవిత్రమైన పదవిని సొంత ఎజెండా కోసం ఎలా వాడుతారంటూ సీఎం రేవంత్ రెడ్డి మీద ఎంపీ ఈటల రాజేందర్ ఫైర్ అయ్యారు. హైదరాబాద్ ఎల్బీనగర్ లో ఆదివారం జరిగిన కృతజ్ఞతా సభలో ఈటలను సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ ప్రధానంగా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ మాట్లాడారు. </p>
<p>ఒక ముఖ్యమంత్రిని పనుల నిమిత్తం కలిసినంత మాత్రాన దాన్ని వేరే విధంగా ఆపాదించవద్దని తెలిపారు ఈటల రాజేందర్. ముఖ్యమంత్రి అంటే పార్టీ కాదని.. పార్టీ వ్యక్తిగా ప్రవర్తిస్తే అది ప్రజాస్వామ్యాన్ని అవమానించినట్టే అవుతుందని తెలిపారు ఈటల రాజేందర్. మల్కాజిరిగి ప్రజలు పట్టుబట్టి మరీ తనను గెలిపించుకున్నారని.. వారి రుణాన్ని తీర్చుకుంటానని వివరించారు. </p>
<p>తన విజయాన్ని మల్కాజిగిరి ప్రజలకు అందిస్తున్నట్టు తెలిపారు ఈటల రాజేందర్. గతంలో తాను ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తెలంగాణ కోసం ముఖ్యమంత్రుల వద్దకు దరఖాస్తులు పట్టుకుని వెళ్లేవాడినని గుర్తు చేసుకున్నారు.</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/the-post-of-cm-is-not-for-your-own-agenda-said-by-etala-rajender/article-1999"><img src="https://www.vishvambhara.com/media/400/2024-06/etela-rajender-96-1718546009.webp" alt=""></a><br /><p> </p>
<p>ముఖ్యమంత్రి పదవి అంటే రాజ్యాంగబద్దమైనదని.. అలాంటి పవిత్రమైన పదవిని సొంత ఎజెండా కోసం ఎలా వాడుతారంటూ సీఎం రేవంత్ రెడ్డి మీద ఎంపీ ఈటల రాజేందర్ ఫైర్ అయ్యారు. హైదరాబాద్ ఎల్బీనగర్ లో ఆదివారం జరిగిన కృతజ్ఞతా సభలో ఈటలను సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ ప్రధానంగా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ మాట్లాడారు. </p>
<p>ఒక ముఖ్యమంత్రిని పనుల నిమిత్తం కలిసినంత మాత్రాన దాన్ని వేరే విధంగా ఆపాదించవద్దని తెలిపారు ఈటల రాజేందర్. ముఖ్యమంత్రి అంటే పార్టీ కాదని.. పార్టీ వ్యక్తిగా ప్రవర్తిస్తే అది ప్రజాస్వామ్యాన్ని అవమానించినట్టే అవుతుందని తెలిపారు ఈటల రాజేందర్. మల్కాజిరిగి ప్రజలు పట్టుబట్టి మరీ తనను గెలిపించుకున్నారని.. వారి రుణాన్ని తీర్చుకుంటానని వివరించారు. </p>
<p>తన విజయాన్ని మల్కాజిగిరి ప్రజలకు అందిస్తున్నట్టు తెలిపారు ఈటల రాజేందర్. గతంలో తాను ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తెలంగాణ కోసం ముఖ్యమంత్రుల వద్దకు దరఖాస్తులు పట్టుకుని వెళ్లేవాడినని గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు కూడా ఎమ్మెల్యేలకు ఆ స్వేచ్ఛ ఉండాలని ఆయన కోరారు. మల్కాజిగిరి ప్రజలకు ప్రతినిత్యం అందుబాటులోనే ఉంటానని ఆయన వివరించారు. నో అనే పదం తన డిక్షనరీలోనే లేదని తెలిపారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/the-post-of-cm-is-not-for-your-own-agenda-said-by-etala-rajender/article-1999</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/the-post-of-cm-is-not-for-your-own-agenda-said-by-etala-rajender/article-1999</guid>
                <pubDate>Sun, 16 Jun 2024 21:23:09 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-06/etela-rajender-96-1718546009.webp"                         length="17764"                         type="image/webp"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>అమిత్ షాతో ఈటల భేటీ.. అధ్యక్షపదవి ఖాయమేనా..?</title>
                                    <description><![CDATA[<p>  </p>
<p>ఈటల రాజేందర్ పేరు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతోంది. ఎందుకంటే ఇప్పుడు కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. తెలంగాణ నుంచి కిషన్ రెడ్డికి, బండి సంజయ్ కు కేంద్రమంత్రి పదవులు దక్కాయి. దాంంతో ఇప్పుడు కిషన్ రెడ్డి పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకోనున్నారు.</p>
<p>దాంతో ఇప్పుడు పార్టీ పగ్గాలు ఈటల రాజేందర్ కే ఇస్తారని జోరుగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో.. తాజాగా సోమవారం నాడు అమిత్ షాతో ఈటల ప్రత్యేకంగా భేటీ కావడం సంచలనం రేపుతోంది. అయితే పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవిపై ఈటల రాజేందర్ స్పందించారు. ఆ విషయం తాను ఎలా చెప్పగలను అన్నారు.</p>
<p>పార్టీ అధిష్టానం ఆ విషయాన్ని నిర్ణయిస్తుందని తెలిపారు. ఆయన మాటలను బట్టి పార్టీ పగ్గాలు ఆయనకే ఇవ్వబోతున్నారని అర్థం అవుతోంది. తెలంగాణ నుంచి ఒక్క ఈటలతో మాత్రమే అమిత్ షా భేటీ అయ్యారు. అంటే కచ్చితంగా ఆయనకే</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/is-etalas-meeting-with-amit-shah-certain-of-the-presidency/article-1613"><img src="https://www.vishvambhara.com/media/400/2024-06/00-6.jpg" alt=""></a><br /><p> </p>
<p>ఈటల రాజేందర్ పేరు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతోంది. ఎందుకంటే ఇప్పుడు కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. తెలంగాణ నుంచి కిషన్ రెడ్డికి, బండి సంజయ్ కు కేంద్రమంత్రి పదవులు దక్కాయి. దాంంతో ఇప్పుడు కిషన్ రెడ్డి పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకోనున్నారు.</p>
<p>దాంతో ఇప్పుడు పార్టీ పగ్గాలు ఈటల రాజేందర్ కే ఇస్తారని జోరుగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో.. తాజాగా సోమవారం నాడు అమిత్ షాతో ఈటల ప్రత్యేకంగా భేటీ కావడం సంచలనం రేపుతోంది. అయితే పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవిపై ఈటల రాజేందర్ స్పందించారు. ఆ విషయం తాను ఎలా చెప్పగలను అన్నారు.</p>
<p>పార్టీ అధిష్టానం ఆ విషయాన్ని నిర్ణయిస్తుందని తెలిపారు. ఆయన మాటలను బట్టి పార్టీ పగ్గాలు ఆయనకే ఇవ్వబోతున్నారని అర్థం అవుతోంది. తెలంగాణ నుంచి ఒక్క ఈటలతో మాత్రమే అమిత్ షా భేటీ అయ్యారు. అంటే కచ్చితంగా ఆయనకే పార్టీ పగ్గాలు అని.. రెండు, మూడు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/is-etalas-meeting-with-amit-shah-certain-of-the-presidency/article-1613</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/is-etalas-meeting-with-amit-shah-certain-of-the-presidency/article-1613</guid>
                <pubDate>Mon, 10 Jun 2024 17:30:42 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-06/00-6.jpg"                         length="418731"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>టీ బీజేపీ అధ్యక్షుడి మార్పు.. ఆయనకే పగ్గాలు..?</title>
                                    <description><![CDATA[<p>  </p>
<p>విశ్వంభర, హైదరాబాద్ః కేంద్రంలో ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చింది. దాంతో ఇప్పుడు చాలా మంది కొత్త వారికి కేంద్రంలో మంత్రి పదవులు దక్కాయి. ఇక తెలంగాణ నుంచి సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కు మంత్రి పదవులు దక్కాయి. ఇప్పుడు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి ఉన్నారు. అయితే ఆయనకు ఇప్పుడు కేంద్రమంత్రి పదవి దక్కింది. </p>
<p>బీజేపీలో ఎవరికైనా ఒకటే పదవి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిని మార్చబోతున్నారని తెలుస్తోంది. కాగా కిషన్ రెడ్డి తర్వాత బీజేపీలో కీలకంగా ఉన్న బండి సంజయ్ కు కూడా కేంద్రమంత్రి పదవి వచ్చింది కాబట్టి.. తెలంగాణలో క్లీన్ ఇమేజ్ ఉన్న నేతకు పదవి ఇవ్వాలని చూస్తున్నారు. </p>
<p>దాంతో ఈటల రాజేందర్ పేరు బలంగా వినిపిస్తోంది. అసలు ఆయనకే కేంద్రమంత్రి పదవి వస్తుందని అంతా ఆశించారు. కానీ అలా జరగలేదు. కానీ ఈటలకు రాష్ట్ర వ్యాప్తంగా</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/the-change-of-t-bjp-president-is-his-own-reins/article-1556"><img src="https://www.vishvambhara.com/media/400/2024-06/download-(10).jpeg" alt=""></a><br /><p> </p>
<p>విశ్వంభర, హైదరాబాద్ః కేంద్రంలో ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చింది. దాంతో ఇప్పుడు చాలా మంది కొత్త వారికి కేంద్రంలో మంత్రి పదవులు దక్కాయి. ఇక తెలంగాణ నుంచి సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కు మంత్రి పదవులు దక్కాయి. ఇప్పుడు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి ఉన్నారు. అయితే ఆయనకు ఇప్పుడు కేంద్రమంత్రి పదవి దక్కింది. </p>
<p>బీజేపీలో ఎవరికైనా ఒకటే పదవి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిని మార్చబోతున్నారని తెలుస్తోంది. కాగా కిషన్ రెడ్డి తర్వాత బీజేపీలో కీలకంగా ఉన్న బండి సంజయ్ కు కూడా కేంద్రమంత్రి పదవి వచ్చింది కాబట్టి.. తెలంగాణలో క్లీన్ ఇమేజ్ ఉన్న నేతకు పదవి ఇవ్వాలని చూస్తున్నారు. </p>
<p>దాంతో ఈటల రాజేందర్ పేరు బలంగా వినిపిస్తోంది. అసలు ఆయనకే కేంద్రమంత్రి పదవి వస్తుందని అంతా ఆశించారు. కానీ అలా జరగలేదు. కానీ ఈటలకు రాష్ట్ర వ్యాప్తంగా మంచి పేరుంది. ఉద్యమనాయకుడు. అలాంటి వ్యక్తికి పార్టీ పగ్గాలు ఇస్తే పార్టీకి ప్లస్ అవుతుందని అంతా భావిస్తున్నారు. పోటీలో ధర్మపురి అరవింద్, రఘునందన్ రావు లాంటి వారు ఉన్నా సరే.. రాష్ట్ర వ్యాప్తంగా మంచి పట్టున్న బీసీ నేత అయిన ఈటలకే ఇవ్వాలని చూస్తున్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/the-change-of-t-bjp-president-is-his-own-reins/article-1556</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/the-change-of-t-bjp-president-is-his-own-reins/article-1556</guid>
                <pubDate>Sun, 09 Jun 2024 21:29:27 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-06/download-%2810%29.jpeg"                         length="7099"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>రేపే ఫ‌లితాలు.. మల్కాజిగిరి ఎంపీ ఎవరు..?</title>
                                    <description><![CDATA[<p>లోక్‌సభ ఎన్నికలు ఫలితాలు రేపే వెలువడ నుండడంతో మల్కాజిగిరి ఎంపీ స్థానంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/tomorrow-results-who-is-malkajigiri-mp/article-1165"><img src="https://www.vishvambhara.com/media/400/2024-06/whatsapp-image-2024-06-03-at-1.15.00-pm.jpeg" alt=""></a><br /><p>లోక్‌సభ ఎన్నికలు ఫలితాలు రేపే వెలువడ నుండడంతో మల్కాజిగిరి ఎంపీ స్థానంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక్కడ BRS నుంచి రాగిడి లక్ష్మా రెడ్డి, కాంగ్రెస్ నుంచి సునీతా మహేందర్‌ రెడ్డి, BJP నుంచి ఈటల రాజేందర్ పోటీలో ఉన్నారు. కాగా BRS, BJP మధ్య పోటీ ఉంటుందని పలువురు అంటుండగా BRS, కాంగ్రెస్ మధ్య పోటీ ఉందని మరికొందరు అంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సిట్టింగ్ సీటు కావడంతో ఈ స్థానం ఫలితంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది</p>
<p><img src="https://www.vishvambhara.com/media/2024-06/whatsapp-image-2024-06-03-at-1.15.00-pm.jpeg" alt="WhatsApp Image 2024-06-03 at 1.15.00 PM" width="640" height="518"></img></p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/tomorrow-results-who-is-malkajigiri-mp/article-1165</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/tomorrow-results-who-is-malkajigiri-mp/article-1165</guid>
                <pubDate>Mon, 03 Jun 2024 13:38:47 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-06/whatsapp-image-2024-06-03-at-1.15.00-pm.jpeg"                         length="53567"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>పట్టభద్రులను చిన్నచూపు చూసిన పార్టీలకు బుద్ధి చెప్పాలి : ఈటల రాజేందర్</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><strong>విశ్వంభర, ఇల్లందు : </strong>పట్టభద్రులను చిన్న చూపు చూసిన పార్టీలకు బుద్ధి చెప్పాలని బీజేపీ నేత ఈటెల రాజేందర్ పేర్కొన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇల్లందులో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు.. పదేళ్లలో బీఆర్ ఎస్ అధికారంలో ఉండి నిరుద్యోగులను పట్టించుకోలేదని తెలిపారు.</p>
<p style="text-align:justify;">  అధికారంలో ఉన్నప్పుడే ఏమీ చేయని ప్రభుత్వం ఇప్పుడు ఏం చేస్తుందని ప్రశ్నించారు. నీళ్లు, నిధులు, నియామకాలు పక్కదారి పట్టాయన్నారు. కాంగ్రెస్ డిక్లరేషన్లు, సంక్షేమ పథకాలు అమలు కావడం లేదని అన్నారు. మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం మాత్రమే అమలవుతోందని చెప్పారు. మూడేళ్లుగా ఫీజు రీయింబర్స్ మెంట్ చెల్లింపులు లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను మంత్రిగా ఉన్నప్పుడే మున్సిపల్ కార్మికుల సమ్మెకు మద్దతు తెలిపినట్లు పేర్కొన్నారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/etala-rajender-should-tell-the-parties-who-looked-down-on/article-814"><img src="https://www.vishvambhara.com/media/400/2024-05/76.jpg" alt=""></a><br /><p style="text-align:justify;"><strong>విశ్వంభర, ఇల్లందు : </strong>పట్టభద్రులను చిన్న చూపు చూసిన పార్టీలకు బుద్ధి చెప్పాలని బీజేపీ నేత ఈటెల రాజేందర్ పేర్కొన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇల్లందులో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు.. పదేళ్లలో బీఆర్ ఎస్ అధికారంలో ఉండి నిరుద్యోగులను పట్టించుకోలేదని తెలిపారు.</p>
<p style="text-align:justify;"> అధికారంలో ఉన్నప్పుడే ఏమీ చేయని ప్రభుత్వం ఇప్పుడు ఏం చేస్తుందని ప్రశ్నించారు. నీళ్లు, నిధులు, నియామకాలు పక్కదారి పట్టాయన్నారు. కాంగ్రెస్ డిక్లరేషన్లు, సంక్షేమ పథకాలు అమలు కావడం లేదని అన్నారు. మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం మాత్రమే అమలవుతోందని చెప్పారు. మూడేళ్లుగా ఫీజు రీయింబర్స్ మెంట్ చెల్లింపులు లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను మంత్రిగా ఉన్నప్పుడే మున్సిపల్ కార్మికుల సమ్మెకు మద్దతు తెలిపినట్లు పేర్కొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/etala-rajender-should-tell-the-parties-who-looked-down-on/article-814</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/etala-rajender-should-tell-the-parties-who-looked-down-on/article-814</guid>
                <pubDate>Sat, 25 May 2024 14:11:23 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-05/76.jpg"                         length="11291"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        