<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.vishvambhara.com/cm-revanth/tag-938" rel="self" type="application/rss+xml" />
                <generator>Vishvambhara News RSS Feed Generator</generator>
                <title>CM Revanth - Vishvambhara News</title>
                <link>https://www.vishvambhara.com/tag/938/rss</link>
                <description>CM Revanth RSS Feed</description>
                
                            <item>
                <title>నేడు ఢిల్లీకి తెలంగాణ సీఎం రేవంత్ ...</title>
                                    <description><![CDATA[<ul>
<li><span style="color:rgb(224,62,45);"><strong>14న తిరుమలగిరిలో జరిగే బహిరంగ సభకు రాహుల్, ప్రియాంగ లను అహ్వానించనున్న సీఎం రేవంత్ </strong></span></li>
<li><span style="color:rgb(224,62,45);"><strong>కేంద్ర మంత్రులు, పార్టీ పెద్దలతో ఢిల్లీలో సమావేశం కానున్న సీఎం రేవంత్ రెడ్డి</strong></span></li>
<li><span style="color:rgb(224,62,45);"><strong>రేపు రాత్రికి హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం కానున్న రేవంత్</strong></span></li>
</ul>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/telangana-cm-revant-to-delhi-today/article-5784"><img src="https://www.vishvambhara.com/media/400/2025-07/maxresdefault.jpg" alt=""></a><br /><p><em><strong>విశ్వంభర,హైదరాబాద్</strong></em> : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండు రోజుల పర్యటన నిమిత్తం ఈరోజు ఢిల్లీకి బయలుదేరనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన కేంద్ర మంత్రులతో, పార్టీ అధిష్టాన పెద్దలతో సమావేశాలు జరపనున్నట్లు సమాచారం. ఇప్పటికే పలువురు కేంద్ర మంత్రుల అపాయింట్‌మెంట్‌లను సీఎంఓ కోరినట్లు తెలుస్తోంది.</p>
<p>ముఖ్యంగా హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ విస్తరణకు సంబంధించిన డీపీఆర్, రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించిన కేంద్ర ప్రభుత్వ సహకారం కోసం చర్చలు జరపనున్నారు. అలాగే రాష్ట్రంలో యూరియా, ఎరువుల కొరత సమస్యపై కేంద్ర మంత్రి జేపీ నడ్డాను సీఎం రేవంత్ కలవనున్నారు. రాష్ట్రానికి తక్షణమే ఎరువుల కోటా విడుదల చేయాలని కోరనున్నారు.</p>
<p>అలాగే రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తున్న క్రమంలో ఈ నెల 14న సూర్యపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరిలో బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సభకు కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను ఆహ్వానించనున్నారని సమాచారం.</p>
<p>అలాగే పార్టీలో కొన్నేళ్లుగా సాగుతున్న అంతర్గత విభేదాలు, నామినేటెడ్ పోస్టుల భర్తీ తదితర అంశాలపై కూడా పార్టీ అధిష్టాన పెద్దలతో చర్చించనున్నారని తెలుస్తోంది. ఇదే క్రమంలో పార్టీ పటిష్టత, ప్రభుత్వం ద్వారా అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల వివరాలను అధిష్టానానికి వివరించనున్నారు.</p>
<p>మరోవైపు ఈ నెల 12 నుంచి 18 వరకు ఇందిరా మహిళా శక్తి సంబరాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కార్యక్రమాల వివరాలను కూడా పార్టీ అధిష్టానానికి సీఎం రేవంత్ తెలియజేయనున్నారు. మంగళవారం రాత్రికి రేవంత్ ఢిల్లీ నుంచి తిరుగు ప్రయాణం అవుతారని సమాచారం. </p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/telangana-cm-revant-to-delhi-today/article-5784</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/telangana-cm-revant-to-delhi-today/article-5784</guid>
                <pubDate>Mon, 07 Jul 2025 11:32:55 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2025-07/maxresdefault.jpg"                         length="127626"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఇథనాల్ పరిశ్రమ కు పర్మిషన్ ఇచ్చిందే కేసిఆర్ : టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ </title>
                                    <description><![CDATA[<ul>
<li>అది మాజీ మంత్రి తలసాని కుమారుడిదే</li>
<li>ఏ ముఖం పెట్టుకొని రైతులను రెచ్చగొడుతున్నారు </li>
<li>బిఆర్ఎస్ నేతలకు దమ్ముంటే దిలవర్ పూర్ కు రండి </li>
</ul>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/kcr-tpcc-chief-mahesh-kumar-goud-gave-permission-to-ethanol/article-4025"><img src="https://www.vishvambhara.com/media/400/2024-11/whatsapp-image-2024-11-28-at-10.50.02-am-(1).jpeg" alt=""></a><br /><p>విశ్వంభర, హైదరాబాద్ : టీఆర్ఎస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక కార్యక్రమాలు చేయడమే కాకుండా.. రైతులు వ్యతిరేకించే ప్రాజెక్టులు చెపట్టి.. ఇప్పుడు నానా యాగీ చేస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. గాంధీ భవన్ లో ఆయన మీడియాతో  మాట్లాడుతూ నిర్మల్ జిల్లా దిలవర్ పూర్ ఇథనాల్ కంపనీ కి అనుమతి 7 జులై 2023 లో టీఆర్ఎస్ హాయంలో వచ్చిందన్నారు. మాజీ మంత్రి శ్రీనివాస్ యాదవ్ కుమారుడు తలసాని సాయి కిరణ్ యాదవ్ డైరెక్టర్ గా ఉన్న కంపనీ కి కేసిఆర్ అనుమతి ఇచ్చాడని తెలిపారు. డిజాస్టర్ రెస్పాన్స్ డిపార్ట్ మెంట్ పర్మిషన్ ఇచ్చింది. ఇథనల్ కంపెనీ అనుమతులు ఇచ్చింది మీ ప్రభుత్వం, ఇప్పుడు అక్కడికి వెళ్లి మీరే ఆందోళన చేస్తు బట్ట కాల్చి మీద వేస్తున్నారన్నారు. రాష్ట్రంలో రైతులను ముంచింది మీరే.. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని రైతులను రెచ్చగొడుతున్నాడన్నారని అన్నారు . ఇథనాల్ కంపెనీ కి ఎలా అనుమతులు ఇచ్చారని దిలవర్ పూర్ రైతులు బిఆర్ఎస్ నేతలను ప్రశ్నించాలని పేర్కొన్నారు. బిఆర్ఎస్ నేతలకు దమ్ముంటే దిలవర్ పూర్ రండి చర్చిద్దామని సవాల్ విసిరారు.</p>
<p>నిర్మల్ ప్రజలు వాస్తవాలను తెలుసుకోవాలని అన్నారు.  బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి అక్కడ ఏం చేస్తున్నట్లు  తెలపాలన్నారు. రైతు వ్యతిరేకి ప్రభుత్వం బీజేపీ కి ఓటు వేసింది మీరు కాదా అని బిఆర్ఎస్ నేతలను ప్రశ్నించారు . కంపనీ పెట్టింది టీఆర్ఎస్ నాయకుడు, వాటికీ అన్ని రకాల పర్మిషన్ ఇచ్చింది కేటీఆర్, కేసిఆర్ లు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పై అబండాలు వేస్తున్నారు అని అన్నారు.ఇలాంటి దగుల్ల్బాజీ పనులు టీఆర్ఎస్ నేతలు మానుకోవాలన్నారు. అన్ని పర్మిషన్ లు ఇచ్చి ఇప్పుడు రైతులను రెచ్చగొడుతున్న కేటీఆర్ కి సిగ్గు ఉండాలన్నారు. ఇథనల్ కంపెని పక్క కేటీఆర్ ప్రాజెక్టు అని అన్నారు . రైతులను రెచ్చగొట్టి ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెట్టాలని చూస్తున్నారని చెప్పారు. ఇథనల్ కంపనీ విషయంలో పూర్వ పరాలు పరిశీలించి సరైన నిర్ణయం తీసుకుంటాం అని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు .</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/kcr-tpcc-chief-mahesh-kumar-goud-gave-permission-to-ethanol/article-4025</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/kcr-tpcc-chief-mahesh-kumar-goud-gave-permission-to-ethanol/article-4025</guid>
                <pubDate>Thu, 28 Nov 2024 10:56:00 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-11/whatsapp-image-2024-11-28-at-10.50.02-am-%281%29.jpeg"                         length="127446"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>పూరీ బీచ్‌లో సీఎం రేవంత్ రెడ్డి సైకత శిల్పం, రేవంత్ బర్త్ డే సందర్భంగా అభిమానాన్ని చాటుకున్న మెట్టు సాయి కుమార్..</title>
                                    <description><![CDATA[<p>విశ్వంభర ,హైదరాబాద్ : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై తన అభిమానాన్ని చాటుకున్నారు తెలంగాణ ఫిషరీస్ కార్పొరేషన్ ఛైర్మన్ మెట్టు సాయికుమార్. రేవంత్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఒడిశాలోని సముద్ర తీరం పూరీ బీచ్ లో సైకత శిల్పాన్ని వేయించి తన అభిమానాన్ని చాటారు. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.</p>
<p>ప్రియతమ ముఖ్యమంత్రి, తెలంగాణ ప్రజా నేత శ్రీ రేవంత్ రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ ఒరిస్సాలోని పూరి సముద్ర తీరంలో పూరీ బీచ్ లో సైతిక శిల్పం ఆవిష్కరణ తో తన అభిమానాన్ని చాటుకున్నారు  ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/international/mettu-sai-kumar-showing-admiration-for-cm-revanth-reddys-saikata/article-3932"><img src="https://www.vishvambhara.com/media/400/2024-11/odisha-artist-creates-sand-sculpture-of-cm-revanth-reddy-on-his-birthday-x-1.jpg" alt=""></a><br /><p>విశ్వంభర ,హైదరాబాద్ : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై తన అభిమానాన్ని చాటుకున్నారు తెలంగాణ ఫిషరీస్ కార్పొరేషన్ ఛైర్మన్ మెట్టు సాయికుమార్. రేవంత్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఒడిశాలోని సముద్ర తీరం పూరీ బీచ్ లో సైకత శిల్పాన్ని వేయించి తన అభిమానాన్ని చాటారు. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.</p>
<p>ప్రియతమ ముఖ్యమంత్రి, తెలంగాణ ప్రజా నేత శ్రీ రేవంత్ రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ ఒరిస్సాలోని పూరి సముద్ర తీరంలో పూరీ బీచ్ లో సైతిక శిల్పం ఆవిష్కరణ తో తన అభిమానాన్ని చాటుకున్నారు  ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>National</category>
                                            <category>International</category>
                                    

                <link>https://www.vishvambhara.com/international/mettu-sai-kumar-showing-admiration-for-cm-revanth-reddys-saikata/article-3932</link>
                <guid>https://www.vishvambhara.com/international/mettu-sai-kumar-showing-admiration-for-cm-revanth-reddys-saikata/article-3932</guid>
                <pubDate>Thu, 07 Nov 2024 14:59:55 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-11/odisha-artist-creates-sand-sculpture-of-cm-revanth-reddy-on-his-birthday-x-1.jpg"                         length="121506"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>పీసీసీ అధ్యక్షుడుని అయిన  కార్యకర్తగానే ఉంటా</title>
                                    <description><![CDATA[<ul>
<li><strong>గాంధీ భవన్ దేవాలయం,</strong></li>
<li><strong>నాకు గాంధీ భవన్ తో  40 ఏండ్ల అనుభందం ఉంది</strong></li>
<li><strong>నా స్థాయి కి నేను పిసిసి అవుతానని అనుకోలేదు.</strong></li>
<li><strong>రాజకీయాల్లో ఎంత కష్ట పడి పని చేసిన ఒక్క శాతం అదృష్టం ఉండాలి...</strong></li>
<li><strong>టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్</strong></li>
</ul>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/the-president-of-pcc-is-a-common-worker/article-3725"><img src="https://www.vishvambhara.com/media/400/2024-09/whatsapp-image-2024-09-15-at-7.37.13-pm.jpeg" alt=""></a><br /><p>విశ్వంభర, హైదరాబాద్ : తెలంగాణ నూతన పీసీసీ అధ్యక్షుడిగా మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. గాంధీభవన్‌లో సీఎం రేవంత్‌రెడ్డి నుంచి పీసీసీ అధ్యక్ష బాధ్యతలను మహేశ్‌కుమార్ గౌడ్ తీసుకున్నారు. ఈ నేపథ్యంలో గాంధీభవన్‌లో సందడి నెలకొంది.సీఎం రేవంత్‌రెడ్డి సహా మంత్రులు, కాంగ్రెస్ వ్వవహారాల ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీ పలువురు ఏఐసీసీ నేతలు శుభాకాంక్షలు తెలిపారు. అంతకుముందు మహేశ్‌కుమార్‌ గౌడ్ గన్‌పార్కు నుంచి ర్యాలీగా గాంధీభవన్‌కు వచ్చారు. ర్యాలీ పెద్దఎత్తున వాహనాలు, గుర్రాలు, బగ్గీ వాహనాలు, ఆదివాసీల నృత్యాలు, బోనాలు, శివ సత్తుల ప్రదర్శనలతో జరిగింది.</p>
<p><img src="https://www.vishvambhara.com/media/2024-09/whatsapp-image-2024-09-15-at-7.37.14-pm-(1).jpeg" alt="WhatsApp Image 2024-09-15 at 7.37.14 PM (1)" width="1040" height="694"></img>గాంధీ భవన్ లో బాధ్యతలు చేపట్టిన అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ దమ్ము, ధైర్యంతో కూడిన పోరాటం వల్లే కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిందని నూతన పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ అన్నారు. రానున్న రోజుల్లోనూ మరింత దమ్ము, ధైర్యం చూపించాల్సి ఉందని తెలిపారు. పీసీసీ అధ్యక్షుడిగా తన నియామకం కార్యకర్తలకు గుర్తుండిపోతుందని పేర్కొన్నారు. బీసీలకు న్యాయం చేయటంలో కాంగ్రెస్‌ పార్టీ ముందుంటుందని నిరూపితమైందని వెల్లడించారు.</p>
<p><img src="https://www.vishvambhara.com/media/2024-09/whatsapp-image-2024-09-15-at-7.49.15-pm.jpeg" alt="WhatsApp Image 2024-09-15 at 7.49.15 PM" width="1040" height="694"></img><br />పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో కాంగ్రెస్‌ కార్యకర్తలు ఎన్నో కష్టాలు పడ్డారు. కాంగ్రెస్‌లో ప్రజాస్వామ్య స్వేచ్ఛ ఎక్కువ. నేతలు బహిరంగంగానే విమర్శలు చేసుకుంటారు. కానీ సమయం వచ్చినప్పుడు పార్టీ కోసం, కార్యకర్తల కోసం ఏకమవుతారు. అందరం ఏకతాటిమీదకు రావటం చూసినందునే ప్రజలు కాంగ్రెస్‌కు అధికారం కట్టబెట్టారు. - మహేశ్ కుమార్ గౌడ్, నూతన టీపీసీసీ చీఫ్గాంధీభవన్‌తో తనకు 40 ఏళ్ల అనుబంధం ఉందని, కాంగ్రెస్‌లో 1985లో ఎన్‌ఎస్‌యూఐ జిల్లా అధ్యక్షుడిగా తన ప్రస్థానం ప్రారంభమైందని మహేశ్‌కుమార్‌ గౌడ్ తెలిపారు. </p>
<p><img src="https://www.vishvambhara.com/media/2024-09/whatsapp-image-2024-09-15-at-7.49.15-pm-(1).jpeg" alt="WhatsApp Image 2024-09-15 at 7.49.15 PM (1)" width="1280" height="682"></img>కౌశిక్‌రెడ్డి వాడిన భాష వల్లే అరెకపూడి గాంధీ అనుచరులు నొచ్చుకున్నారని, బూతులు తిట్టుకోవటం తెలంగాణ రాజకీయాల్లో గతంలో లేదని ఆయన పేర్కొన్నారు. 2014లో కేసీఆర్‌ సీఎం అయ్యాకే, తెలంగాణ రాజకీయాల్లో భాష మారిపోయిందని, కేసీఆర్‌కు దీటుగా సమాధానం చెప్పేందుకే రేవంత్‌రెడ్డి కూడా కాస్త గట్టిగా మాట్లాడారని గుర్తుచేశారు. పార్టీని నమ్ముకుంటే ఎప్పటికైనా న్యాయం జరుగుతుందని తనకు పీసీసీ పదవితో నిరూపితమైందని మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/the-president-of-pcc-is-a-common-worker/article-3725</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/the-president-of-pcc-is-a-common-worker/article-3725</guid>
                <pubDate>Mon, 16 Sep 2024 11:20:43 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-09/whatsapp-image-2024-09-15-at-7.37.13-pm.jpeg"                         length="109287"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title> స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ నిర్వహణలో ఫుట్ బాల్ క్లినిక్</title>
                                    <description><![CDATA[<p>విశ్వంభర, హైదరాబాద్ : హైదరాబాద్ కి షాన్ గా ఖ్యాతిగాంచిన  ఫుట్ బాల్ క్రీడకు పునర్ వైభవం తీసుకురావడానికి  తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చేస్తున్న ప్రయత్నంలో భాగంగా ఫుట్ బాల్ క్లినిక్ పేరిట తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్,తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ లో శిక్షణ పొందుతున్న ఫుట్ బాల్ యువఫుట్ బాల్ క్రీడాకారులకుస్పెషల్ కోచింగ్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీమతి ఏ సోనీ బాలాదేవి ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో భారత ఫుట్ బాల్ జట్టు కోచులు మహేష్ గ్వాలి, బెనిటో లు, స్పోర్ట్స్ అథారిటీ కోచులు రాంబాబు రతన్ కుమార్ బోస్ వినోద్ మంగి పూడి  ప్రసాద్ తదితరులు  పాల్గొన్నారు<img src="https://www.vishvambhara.com/media/2024-09/whatsapp-image-2024-09-09-at-10.48.26-am.jpeg" alt="WhatsApp Image 2024-09-09 at 10.48.26 AM" width="1200" height="853" /></p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/sports/football-clinic-under-the-management-of-sports-authority-of-telangana/article-3683"><img src="https://www.vishvambhara.com/media/400/2024-09/whatsapp-image-2024-09-09-at-10.48.27-am.jpeg" alt=""></a><br /><p>విశ్వంభర, హైదరాబాద్ : హైదరాబాద్ కి షాన్ గా ఖ్యాతిగాంచిన  ఫుట్ బాల్ క్రీడకు పునర్ వైభవం తీసుకురావడానికి  తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చేస్తున్న ప్రయత్నంలో భాగంగా ఫుట్ బాల్ క్లినిక్ పేరిట తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్,తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ లో శిక్షణ పొందుతున్న ఫుట్ బాల్ యువఫుట్ బాల్ క్రీడాకారులకుస్పెషల్ కోచింగ్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీమతి ఏ సోనీ బాలాదేవి ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో భారత ఫుట్ బాల్ జట్టు కోచులు మహేష్ గ్వాలి, బెనిటో లు, స్పోర్ట్స్ అథారిటీ కోచులు రాంబాబు రతన్ కుమార్ బోస్ వినోద్ మంగి పూడి  ప్రసాద్ తదితరులు  పాల్గొన్నారు<img src="https://www.vishvambhara.com/media/2024-09/whatsapp-image-2024-09-09-at-10.48.26-am.jpeg" alt="WhatsApp Image 2024-09-09 at 10.48.26 AM" width="1280" height="853"></img></p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Sports</category>
                                    

                <link>https://www.vishvambhara.com/sports/football-clinic-under-the-management-of-sports-authority-of-telangana/article-3683</link>
                <guid>https://www.vishvambhara.com/sports/football-clinic-under-the-management-of-sports-authority-of-telangana/article-3683</guid>
                <pubDate>Mon, 09 Sep 2024 10:51:58 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-09/whatsapp-image-2024-09-09-at-10.48.27-am.jpeg"                         length="254530"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>రుణమాఫీ పేరిట ప్రభుత్వం తెలంగాణ రైతులను మోసం చేస్తోంది  : కేటీఆర్</title>
                                    <description><![CDATA[<h1 class="title-te"><span style="color:rgb(224,62,45);">రైతుబంధు నిధులనే దారి మళ్లించి రుణమాఫీ చేశారు</span></h1>
<ul>
<li><span style="color:rgb(224,62,45);">రైతుబంధు కింద జూన్ నెలలో ఇవ్వాల్సిన నిధులను రుణమాఫీకి మళ్లించారన్న కేటీఆర్</span></li>
<li><span style="color:rgb(224,62,45);">అర్హులైన వారందరికీ రైతుబంధు విడుదల చేయాలని డిమాండ్</span></li>
</ul>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/rythubandhu-funds-were-diverted-for-loan-waiver/article-2933"><img src="https://www.vishvambhara.com/media/400/2024-07/1200-675-21761088-thumbnail-16x9-ktr.jpg" alt=""></a><br /><p>విశ్వంభర హైదరాబాద్ : - రైతుబంధు నిధులనే దారి మళ్లించి రుణమాఫీ చేశారని రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపణలు చేశారు. గురువారం ఆయన ఎక్స్ వేదికగా ప్రభుత్వంపై మండిపడ్డారు. రుణమాఫీ పేరిట రేవంత్ ప్రభుత్వం మరోసారి తెలంగాణ రైతులను మోసం చేస్తోందన్నారు. రైతుబంధు కింద జూన్ నెలలో ఇవ్వాల్సిన నిధుల నుంచి రూ.7 వేల కోట్లు రుణమాఫీకి దారి మళ్లించారన్నారు.<br /><br />రైతుబంధు డబ్బుల నుంచి కొంత విదిల్చి రుణమాఫీ చేస్తున్నట్లు చెబుతున్నారని మండిపడ్డారు. 40 లక్షలకు పైగా రైతులు రూ.1 లక్ష రుణాలు తీసుకుంటే కేవలం 11 లక్షల మందినే ఎలా ఎంపిక చేశారని ప్రశ్నించారు. 2014, 2018లో కేసీఆర్ ప్రభుత్వం, రుణమాఫీతో పోలిస్తే పావువంతు రైతులకే అర్హత కల్పించారన్నారు.<br /><br />2014లో కేసీఆర్ ప్రభుత్వం లక్ష లోపు రుణాలను మాఫీ చేయడానికి రూ.16,144 కోట్లు వెచ్చించిందని, దీంతో 35 లక్షల మంది వరకు రైతులకు లబ్ధి చేకూరిందన్నారు. 2018లో 37 లక్షల మందికి 19 వేల కోట్లకు పైగా మాఫీ చేశామన్నారు. కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేయాలని, అర్హులైన వారందరికీ రైతుబంధు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/rythubandhu-funds-were-diverted-for-loan-waiver/article-2933</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/rythubandhu-funds-were-diverted-for-loan-waiver/article-2933</guid>
                <pubDate>Thu, 18 Jul 2024 15:59:20 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-07/1200-675-21761088-thumbnail-16x9-ktr.jpg"                         length="48027"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>కేటీఆర్, హరీశ్‌లకు సీఎం రేవంత్ రెడ్డి సవాల్ ... దమ్ముంటే ఆర్ట్స్ కాలేజీ ముందు ఆమరణ నిరాహార దీక్షచేయండి </title>
                                    <description><![CDATA[<ul>
<li><strong><span style="color:rgb(186,55,42);">బీఆర్ఎస్ బలహీనపడినప్పుడు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందుతారని విమర్శ</span></strong></li>
<li><strong><span style="color:rgb(186,55,42);">డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తే వాయిదా వేయాలని రాజకీయం చేస్తున్నారని ఆగ్రహం</span></strong></li>
<li><strong><span style="color:rgb(186,55,42);">పేద విద్యార్థులు దీక్ష చేస్తుంటే మీరెందుకు చేయరని నిలదీత</span></strong></li>
<li><strong><span style="color:rgb(186,55,42);">బిల్లా రంగా లు 15 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేయాలని సవాల్</span></strong></li>
</ul>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/if-cm-revanth-reddy-dares-to-challenge-ktr-harish-go/article-2700"><img src="https://www.vishvambhara.com/media/400/2024-07/will-complete-palamuru-rang.jpg" alt=""></a><br /><p><img src="https://www.vishvambhara.com/media/2024-07/will-complete-palamuru-rang.jpg" alt="Will-complete-Palamuru-Rang" width="1920" height="1080"></img>డీఎస్సీ పరీక్షలు వాయిదా వేయాలనే డిమాండ్‌పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పరీక్షలు వాయిదా వేయాలని దీక్ష చేయాల్సింది పేద విద్యార్థులు కాదని... దమ్ముంటే కేటీఆర్, హరీశ్ రావులు ఆర్ట్స్ కాలేజీ ఎదుట చేయాలని సవాల్ చేశారు. మహబూబ్ నగర్‌లోని ఏఎస్ఎన్ కన్వెన్షన్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన ప్రజాప్రతినిధుల సభలో సీఎం మాట్లాడుతూ... బీఆర్ఎస్ బలహీనపడినప్పుడల్లా విద్యార్థులను రెచ్చగొట్టి లబ్ధి పొందాలని చూస్తారని ఆరోపించారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ను సన్నాసి అంటూ విరుచుకుపడ్డారు.<br /><br />ఉద్యమం సమయంలో హరీశ్ రావు పెట్రోల్ డ్రామా ఆడితే శ్రీకాంతచారి ఆత్మహత్య చేసుకున్నాడన్నారు. ఇప్పుడు విద్యార్థులను రెచ్చగొట్టి డీఎస్సీ పరీక్షలను వాయిదా వేయించాలని చూస్తున్నారని విమర్శించారు. 11 వేలకు పైగా పోస్టులకు డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తే పరీక్షలు వాయిదా వేయాలంటూ బీఆర్ఎస్ రాజకీయం చేస్తోందన్నారు. కోచింగ్ సెంటర్ల మాఫియా కోసం విపక్షాలు పరీక్షల వాయిదా అంటూ ఆందోళనలు చేస్తున్నాయని ఆరోపించారు. ఇలాంటి పరీక్షలు ఒక్క నెల రోజులు వాయిదా వేస్తే కోచింగ్ సెంటర్‌లకు కోట్లాది రూపాయల ఆదాయం వస్తుందన్నారు.<br /><br />అందుకే, పరీక్షలు వాయిదా అంటున్నారని ధ్వజమెత్తారు. 'బావ, బావమరుదులు హరీశ్ రావు, కేటీఆర్‌లకు సవాల్ చేస్తున్నాను. సన్నాసుల్లారా.. అమాయక విద్యార్థులను దీక్షకు ఎందుకు కూర్చోబెడుతున్నారు. మీరు కూర్చోండి. మా ప్రాణాలైనా పోవాలి... పరీక్షలైనా వాయిదా పడాలనే నినాదంతో పదిహేను రోజులు దీక్ష చేయండి. ఎవరు ఆపుతారో చూద్దాం. వారు దీక్ష చేయాలని సవాల్ చేస్తున్నాను. పేద పిల్లలు దీక్షలు చేస్తుంటే మీరు తింటూ ఉంటారా? విద్యార్థుల బాధలు తీరాలంటే హరీశ్ రావు, కేటీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేయాలి. పేద పిల్లలు దీక్షకు కూర్చోవద్దు. మీరు కూర్చోండి. మీ వాదనలో నిజం ఉంటే మీరే దీక్ష చేయండి. ఇద్దరు ఎమ్మెల్యేలను తెలంగాణ వదులుకోదు కదా.. మీకు దమ్ముంటే కూర్చోవాలని సవాల్ విసురుతున్నాను' అన్నారు.<br /><br />విద్యార్థులకు నిజంగానే అన్యాయం జరుగుతుందని భావిస్తే బిల్లా రంగాలు దీక్షకు ఎందుకు ముందుకు రావడం లేదన్నారు. రాజకీయంగా పార్టీ చచ్చిపోయినప్పుడల్లా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతారా? అని ప్రశ్నించారు. పరీక్షలు వాయిదా వేస్తే పిల్లల జీవితాలు ఆగమవుతాయన్నారు. పిల్లలకు పరీక్షలు వాయిదా వేస్తే తనకు, కాంగ్రెస్ పార్టీకి వచ్చే నష్టమేమీ లేదన్నారు. కానీ బీఆర్ఎస్ మాత్రం రాజకీయ కోణంలో వాయిదా డిమాండ్ చేస్తోందన్నారు. లక్షలాది మంది విద్యార్థుల జీవితాలు ఆగమవుతాయన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/if-cm-revanth-reddy-dares-to-challenge-ktr-harish-go/article-2700</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/if-cm-revanth-reddy-dares-to-challenge-ktr-harish-go/article-2700</guid>
                <pubDate>Wed, 10 Jul 2024 10:49:51 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-07/will-complete-palamuru-rang.jpg"                         length="98038"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>రేవంత్ సర్కారుపై కేటీఆర్ సంచలన ఆరోపణలు </title>
                                    <description><![CDATA[<ul>
<li>ప్రభుత్వభూములను ప్రైవేట్‌ ఫైనాన్స్‌ కంపెనీలకు తనఖాపెడతారని సమాచారం ఉందన్న కేటీఆర్</li>
<li>రూ.10 వేల కోట్ల సమీకరణకు రూ.100 కోట్ల కమీషన్ ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైందంటూ ఆరోపణలు</li>
<li>నిధుల సమీకరణకు ప్రమాదకరమైన మార్గాన్ని ఎంచుకుందన్న బీఆర్ఎస్ నేత</li>
</ul>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/ktr-sensational-allegations-against-revanth-sarkar/article-2698"><img src="https://www.vishvambhara.com/media/400/2024-07/ktr.png" alt=""></a><br /><p>సీఎం రేవంత్ రెడ్డి సారధ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణ పరిశ్రమల శాఖకు చెందిన 20 వేల కోట్ల విలువైన 400 ఎకరాల ప్రభుత్వ భూములను ప్రైవేట్‌ ఫైనాన్స్‌ కంపెనీలకు ప్రభుత్వం తనఖాపెట్టాలని యోచిస్తోందని సంచలన ఆరోపణలు చేశారు. రూ.10 వేల కోట్లు సమీకరించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం ఉందన్నారు. దీనికి మధ్యవర్తిగా ఒక మర్చంట్ బ్యాంకర్‌ను పెట్టి వారికి రూ.100 కోట్ల కమీషన్ ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైందని, ఈ మేరకు మీడియాలో కథనాలు వస్తున్నాయని కేటీఆర్ అన్నారు. ఈ మేరకు ఓ దిన పత్రికలో వచ్చిన కథనాన్ని కేటీఆర్ ఎక్స్ వేదికగా షేర్ చేశారు.<br /><img src="https://www.vishvambhara.com/media/2024-07/ktr.png" alt="ktr" width="759" height="466"></img><br />రాష్ట్ర ఆర్థిక రంగాన్ని సరిగ్గా నడపడం రేవంత్ సర్కార్‌కు చేతకావడం లేదని, నిధుల సమీకరణకు ఒక ప్రమాదకరమైన మార్గం ఎంచుకుందని కేటీఆర్ అన్నారు. మతిలేని ఈ చర్య వల్ల తెలంగాణ ప్రగతి శాశ్వతంగా కుంటుపడుతుందని అన్నారు. కొత్తగా పెట్టుబడులు, పరిశ్రమలు రాక, ఉద్యోగాలు రాక, బిడ్డలకు కొలువులు రాకుండా పోయే ప్రమాదం ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు.<br /><br />కోకాపేట, రాయదుర్గం వంటి ప్రాంతాల్లోనే ఎక్కువగా ఐటీ పరిశ్రమలు వస్తున్నాయని, అలాంటి చోట 400 ఎకరాలు ప్రైవేట్‌ సంస్థలకు తనఖా పెట్టడం అనాలోచిత చర్య అని కేటీఆర్ విమర్శించారు. అసలే గత 7 నెలలుగా రాష్ట్ర పారిశ్రామికరంగం స్తబ్దుగా ఉందని, కొత్తగా పెట్టుబడులు రావడం లేదని అన్నారు. ఉన్న కంపెనీలు కూడా సరైన ప్రోత్సాహం లేక పక్కచూపులు చూస్తున్నాయని పేర్కొన్నారు. ఇప్పుడు రాజకీయ ప్రయోజనాల కోసం పరిశ్రమలకు ఇచ్చే భూములు తాకట్టు పెడితే కంపెనీలకు ఏమిస్తారని ప్రశ్నించారు. కొత్తగా యువతకు ఉద్యోగాలు ఎలా వస్తాయని నిలదీశారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/ktr-sensational-allegations-against-revanth-sarkar/article-2698</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/ktr-sensational-allegations-against-revanth-sarkar/article-2698</guid>
                <pubDate>Wed, 10 Jul 2024 10:44:17 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-07/ktr.png"                         length="608168"                         type="image/png"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>బ్రేకింగ్ : మంత్రి శ్రీధర్ బాబుతో భేటీ అయిన ఆరుగురు  బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు</title>
                                    <description><![CDATA[<ul>
<li>మంత్రిని కలిసిన వారిలో సుధీర్ రెడ్డి, వివేకానంద గౌడ్, అరికెపూడి గాంధీ</li>
<li>ఇంకా కృష్ణారావు, లక్ష్మారెడ్డి, రాజశేఖర్ రెడ్డి కూడా...</li>
</ul>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/many-mlas-met-sridhar-babu/article-2628"><img src="https://www.vishvambhara.com/media/400/2024-07/whatsapp-image-2024-07-06-at-5.18.41-pm.jpeg" alt=""></a><br /><p>రంగారెడ్డి జిల్లా ఇంఛార్జ్ మంత్రి శ్రీధర్ బాబును ఈరోజు ఆరుగురు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలిశారు. మంత్రిని కలిసిన వారిలో ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి, వివేకానంద గౌడ్, అరికెపూడి గాంధీ, మాధవరం కృష్ణారావు, లక్ష్మారెడ్డి, రాజశేఖర్ రెడ్డిలు ఉన్నారు.</p>
<p>తమ తమ నియోజకవర్గాలలో అభివృద్ధి పనులకు సహకరించాలని మంత్రిని ఎమ్మెల్యేలు కోరారు. అభివృద్ధి పనుల ప్రతిపాదనలను మంత్రికి అందించారు. అలాగే, జీహెచ్ఎంసీకి నిధులు విడుదల చేయాలని వారు శ్రీధర్ బాబును కోరారు. కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి జీహెచ్ఎంసీకి నిధులు విడుదల చేయలేదని వారు మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు<img src="https://www.vishvambhara.com/media/2024-07/whatsapp-image-2024-07-06-at-5.18.41-pm-(1).jpeg" alt="WhatsApp Image 2024-07-06 at 5.18.41 PM (1)" width="1280" height="847"></img></p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/many-mlas-met-sridhar-babu/article-2628</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/many-mlas-met-sridhar-babu/article-2628</guid>
                <pubDate>Sat, 06 Jul 2024 17:35:05 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-07/whatsapp-image-2024-07-06-at-5.18.41-pm.jpeg"                         length="116241"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title> రేపు చంద్రబాబు, రేవంత్ రెడ్డిల భేటీ </title>
                                    <description><![CDATA[<ul>
<li>రేపు సాయంత్రం 4 గంటలకు ఇరు రాష్ట్రాల సీఎంల భేటీ</li>
<li>హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో ఏర్పాట్లు చేస్తున్న అధికారులు</li>
</ul>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/andhra-pradesh/chandrababu-revanth-reddys-meeting-tomorrow/article-2599"><img src="https://www.vishvambhara.com/media/400/2024-07/1200-675-21846419-996-21846419-1719894598798.jpg" alt=""></a><br /><p> </p>
<p><img src="https://www.vishvambhara.com/media/2024-07/1200-675-21846419-996-21846419-1719894598798.jpg" alt="1200-675-21846419-996-21846419-1719894598798" width="1200" height="675"></img></p>
<p>ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రేపు సాయంత్రం నాలుగు గంటలకు సమావేశం కానున్నారు. వీరి భేటీకి హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో ఏర్పాట్లు చేస్తున్నారు. విభజన సమస్యలు, రెండు రాష్ట్రాల మధ్య పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న అంశాలపై చర్చించేందుకు ఇరు రాష్ట్రాల సీఎంలు రేపు హైదరాబాద్‌లో భేటీ కానున్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.vishvambhara.com/andhra-pradesh/chandrababu-revanth-reddys-meeting-tomorrow/article-2599</link>
                <guid>https://www.vishvambhara.com/andhra-pradesh/chandrababu-revanth-reddys-meeting-tomorrow/article-2599</guid>
                <pubDate>Fri, 05 Jul 2024 16:24:50 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-07/1200-675-21846419-996-21846419-1719894598798.jpg"                         length="87879"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>వచ్చే నెల నుంచే రైతు రుణమాఫీ.. క్లారిటీ ఇచ్చిన మంత్రి పొంగులేటి</title>
                                    <description><![CDATA[<p><br /><br /></p>
<p>తెలంగాణలో రైతు రుణమాఫీని ఆగస్టు 15లోపు చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే శుక్రవారం నాడు కేబినెట్ కూడా దానికి ఆమోదం తెలిపింది. రైతు రుణమాఫీని ఆగస్టు 15లోపు కచ్చితంగా పూర్తి చేసి తీరుతామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఎప్పటి నుంచి అనే దానిపై తాజాగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. </p>
<p>ఆయన మాట్లాడుతూ వచ్చే నెల జులై నుంచే రుణమాఫీని ప్రారంభిస్తామని వివరించారు. రైతుల రుణమాఫీని వంద శాతం పూర్తి చేస్తామని.. కొందరికి చేసి.. కొందరికి వదిలేయబోమని స్పష్టం చేశారు. తాము రైతు రుణమాఫీని చేస్తుంటే ప్రతిపక్షాలు ఓర్వలక ఇష్టం వచ్చినట్టు ఆరోపణలు చేస్తున్నాయని విమర్శించారు. </p>
<p>రుణమాఫీ కోసం రూ.31వేల కోట్లు అవసరం అవుతాయని.. అందుకు తగ్గ నిధులను సేకరిస్తున్నామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సూచనలతో ఇప్పటికే అధికారులు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారని తెలిపారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఆయన</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/minister-ponguleti-gave-clarity-on-farmer-loan-waiver-from-next/article-2298"><img src="https://www.vishvambhara.com/media/400/2024-06/download-(9)1.jpeg" alt=""></a><br /><p><br /><br /></p>
<p>తెలంగాణలో రైతు రుణమాఫీని ఆగస్టు 15లోపు చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే శుక్రవారం నాడు కేబినెట్ కూడా దానికి ఆమోదం తెలిపింది. రైతు రుణమాఫీని ఆగస్టు 15లోపు కచ్చితంగా పూర్తి చేసి తీరుతామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఎప్పటి నుంచి అనే దానిపై తాజాగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. </p>
<p>ఆయన మాట్లాడుతూ వచ్చే నెల జులై నుంచే రుణమాఫీని ప్రారంభిస్తామని వివరించారు. రైతుల రుణమాఫీని వంద శాతం పూర్తి చేస్తామని.. కొందరికి చేసి.. కొందరికి వదిలేయబోమని స్పష్టం చేశారు. తాము రైతు రుణమాఫీని చేస్తుంటే ప్రతిపక్షాలు ఓర్వలక ఇష్టం వచ్చినట్టు ఆరోపణలు చేస్తున్నాయని విమర్శించారు. </p>
<p>రుణమాఫీ కోసం రూ.31వేల కోట్లు అవసరం అవుతాయని.. అందుకు తగ్గ నిధులను సేకరిస్తున్నామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సూచనలతో ఇప్పటికే అధికారులు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారని తెలిపారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఆయన చేసిన కామెంట్లు తాజాగా వైరల్ అవతున్నాయి.</p>
<p> </p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/minister-ponguleti-gave-clarity-on-farmer-loan-waiver-from-next/article-2298</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/minister-ponguleti-gave-clarity-on-farmer-loan-waiver-from-next/article-2298</guid>
                <pubDate>Sat, 22 Jun 2024 18:16:16 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-06/download-%289%291.jpeg"                         length="5022"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>నీ సొంత ఎజెండా కోసం సీఎం పదవి కాదు.. రేవంత్ పై ఈటల ఫైర్..</title>
                                    <description><![CDATA[<p>  </p>
<p>ముఖ్యమంత్రి పదవి అంటే రాజ్యాంగబద్దమైనదని.. అలాంటి పవిత్రమైన పదవిని సొంత ఎజెండా కోసం ఎలా వాడుతారంటూ సీఎం రేవంత్ రెడ్డి మీద ఎంపీ ఈటల రాజేందర్ ఫైర్ అయ్యారు. హైదరాబాద్ ఎల్బీనగర్ లో ఆదివారం జరిగిన కృతజ్ఞతా సభలో ఈటలను సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ ప్రధానంగా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ మాట్లాడారు. </p>
<p>ఒక ముఖ్యమంత్రిని పనుల నిమిత్తం కలిసినంత మాత్రాన దాన్ని వేరే విధంగా ఆపాదించవద్దని తెలిపారు ఈటల రాజేందర్. ముఖ్యమంత్రి అంటే పార్టీ కాదని.. పార్టీ వ్యక్తిగా ప్రవర్తిస్తే అది ప్రజాస్వామ్యాన్ని అవమానించినట్టే అవుతుందని తెలిపారు ఈటల రాజేందర్. మల్కాజిరిగి ప్రజలు పట్టుబట్టి మరీ తనను గెలిపించుకున్నారని.. వారి రుణాన్ని తీర్చుకుంటానని వివరించారు. </p>
<p>తన విజయాన్ని మల్కాజిగిరి ప్రజలకు అందిస్తున్నట్టు తెలిపారు ఈటల రాజేందర్. గతంలో తాను ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తెలంగాణ కోసం ముఖ్యమంత్రుల వద్దకు దరఖాస్తులు పట్టుకుని వెళ్లేవాడినని గుర్తు చేసుకున్నారు.</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/the-post-of-cm-is-not-for-your-own-agenda-said-by-etala-rajender/article-1999"><img src="https://www.vishvambhara.com/media/400/2024-06/etela-rajender-96-1718546009.webp" alt=""></a><br /><p> </p>
<p>ముఖ్యమంత్రి పదవి అంటే రాజ్యాంగబద్దమైనదని.. అలాంటి పవిత్రమైన పదవిని సొంత ఎజెండా కోసం ఎలా వాడుతారంటూ సీఎం రేవంత్ రెడ్డి మీద ఎంపీ ఈటల రాజేందర్ ఫైర్ అయ్యారు. హైదరాబాద్ ఎల్బీనగర్ లో ఆదివారం జరిగిన కృతజ్ఞతా సభలో ఈటలను సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ ప్రధానంగా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ మాట్లాడారు. </p>
<p>ఒక ముఖ్యమంత్రిని పనుల నిమిత్తం కలిసినంత మాత్రాన దాన్ని వేరే విధంగా ఆపాదించవద్దని తెలిపారు ఈటల రాజేందర్. ముఖ్యమంత్రి అంటే పార్టీ కాదని.. పార్టీ వ్యక్తిగా ప్రవర్తిస్తే అది ప్రజాస్వామ్యాన్ని అవమానించినట్టే అవుతుందని తెలిపారు ఈటల రాజేందర్. మల్కాజిరిగి ప్రజలు పట్టుబట్టి మరీ తనను గెలిపించుకున్నారని.. వారి రుణాన్ని తీర్చుకుంటానని వివరించారు. </p>
<p>తన విజయాన్ని మల్కాజిగిరి ప్రజలకు అందిస్తున్నట్టు తెలిపారు ఈటల రాజేందర్. గతంలో తాను ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తెలంగాణ కోసం ముఖ్యమంత్రుల వద్దకు దరఖాస్తులు పట్టుకుని వెళ్లేవాడినని గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు కూడా ఎమ్మెల్యేలకు ఆ స్వేచ్ఛ ఉండాలని ఆయన కోరారు. మల్కాజిగిరి ప్రజలకు ప్రతినిత్యం అందుబాటులోనే ఉంటానని ఆయన వివరించారు. నో అనే పదం తన డిక్షనరీలోనే లేదని తెలిపారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/the-post-of-cm-is-not-for-your-own-agenda-said-by-etala-rajender/article-1999</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/the-post-of-cm-is-not-for-your-own-agenda-said-by-etala-rajender/article-1999</guid>
                <pubDate>Sun, 16 Jun 2024 21:23:09 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-06/etela-rajender-96-1718546009.webp"                         length="17764"                         type="image/webp"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        