<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.vishvambhara.com/ap-elections/tag-905" rel="self" type="application/rss+xml" />
                <generator>Vishvambhara News RSS Feed Generator</generator>
                <title>ap elections - Vishvambhara News</title>
                <link>https://www.vishvambhara.com/tag/905/rss</link>
                <description>ap elections RSS Feed</description>
                
                            <item>
                <title>రేవంత్ రెడ్డి ని కలిసిన గోల్కొండ, సికింద్రాబాద్, లాల్ దర్వాజ దేవాలయాల కమిటీ సభ్యులు</title>
                                    <description><![CDATA[<p>ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసిన గోల్కొండ, సికింద్రాబాద్, లాల్ దర్వాజ దేవాలయాల కమిటీ సభ్యులు.</p>
<p>ఆషాఢ మాసం బోనాల నేపథ్యంలో ముఖ్యమంత్రికి ఆహ్వానం అందించిన కమిటీ సభ్యులు.</p>
<p>ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఆశీర్వచనం అందించిన ఆలయ అర్చకులు.</p>
<p>  </p>
<p><img src="https://www.vishvambhara.com/media/2024-06/whatsapp-image-2024-06-20-at-4.02.35-pm.jpeg" alt="WhatsApp Image 2024-06-20 at 4.02.35 PM" width="1200" height="1200" /></p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/members-of-golconda-secunderabad-lal-darwaja-temples-committee-who-met/article-2178"><img src="https://www.vishvambhara.com/media/400/2024-06/whatsapp-image-2024-06-20-at-4.02.35-pm.jpeg" alt=""></a><br /><p>ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసిన గోల్కొండ, సికింద్రాబాద్, లాల్ దర్వాజ దేవాలయాల కమిటీ సభ్యులు.</p>
<p>ఆషాఢ మాసం బోనాల నేపథ్యంలో ముఖ్యమంత్రికి ఆహ్వానం అందించిన కమిటీ సభ్యులు.</p>
<p>ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఆశీర్వచనం అందించిన ఆలయ అర్చకులు.</p>
<p> </p>
<p><img src="https://www.vishvambhara.com/media/2024-06/whatsapp-image-2024-06-20-at-4.02.35-pm.jpeg" alt="WhatsApp Image 2024-06-20 at 4.02.35 PM" width="4160" height="2773"></img></p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/members-of-golconda-secunderabad-lal-darwaja-temples-committee-who-met/article-2178</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/members-of-golconda-secunderabad-lal-darwaja-temples-committee-who-met/article-2178</guid>
                <pubDate>Thu, 20 Jun 2024 16:26:38 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-06/whatsapp-image-2024-06-20-at-4.02.35-pm.jpeg"                         length="1356167"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>అధికారులు జవాబుదారీతనంతో పనిచేయాలి: భట్టి విక్రమార్క </title>
                                    <description><![CDATA[<p>ఎన్నికల కోడ్ ముగిసిందని గుర్తుచేస్తూ అధికారులు అభివృద్ధిపై దృష్టిసారించి జవాబుదారీతనంతో పనిచేయాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సూచించారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/officials-should-work-with-accountability-bhatti-vikramarka%C2%A0/article-1535"><img src="https://www.vishvambhara.com/media/400/2024-06/123228509_09bhatti-1a.jpg" alt=""></a><br /><p>ఎన్నికల కోడ్ ముగిసిందని గుర్తుచేస్తూ అధికారులు అభివృద్ధిపై దృష్టిసారించి జవాబుదారీతనంతో పనిచేయాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సూచించారు. ఖమ్మం జిల్లా మధిర క్యాంపు కార్యాలయంలో ఆదివారం మధిర అభివృద్ధిపై అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు.  ఇచ్చిన మాట ప్రకారం మధిరను దేశంలో నెంబర్ వన్‌ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామన్నారు. మధిరలో అండర్ డ్రైనేజీల నిర్మాణానికి రూ.128 కోట్ల నిధులను విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. </p>
<p>అదేవిధంగా రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద, యాంజియోగ్రామ్, పార్కిన్సన్స్, వెన్నునొప్పి వంటి ఖరీదైన వ్యాధుల చికిత్సలు, ఆరోగ్యశ్రీ పథకం కింద చికిత్సల ప్యాకేజీ ధరలను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి రూ.497.29 కోట్లు అవసరం కాగా ఈ నిధులను విడుదల చేస్తూ డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద ప్రస్తుతం ఉన్న పథకాలకు సంబంధించి నూతన చికిత్సా విధానాలు, ఆర్థిక సవరణల కోసం రాష్ట్ర సచివాలయంలో భట్టి విక్రమార్కతో సమావేశం జరిగింది.2007లో కాంగ్రెస్ సర్కార్ ప్రవేశపెట్టిన ఆరోగ్య శ్రీ పథకం కింద 2.84 కోట్ల మంది లబ్ధిదారులున్నారు. ఈ పథకం ద్వారా వారికి 10 లక్షల వరకు ఆర్థిక సాయం అందనుంది. రాష్ట్రంలోని 1402 ఆసుపత్రుల ద్వారా ఈ సదుపాయం కల్పించబడింది.</p>
<p>ప్రస్తుతం ఈ పథకంలో 1672 చికిత్సా విధానాలు అందుబాటులో ఉన్నాయి. ఇందులో వైద్య నిపుణుల సూచనల మేరకు 1375 ప్రొసీజర్లకు ప్యాకేజీ ధరలను పెంచుతూ డిప్యూటీ సీఎం నిర్ణయించారు. యాంజియోగ్రామ్, పార్కిన్సన్స్ సన్, వెన్నుపూసలకు సంబంధించి ఆరోగ్యశ్రీలో అమలు చేయని 65 అధునాతన చికిత్స విధానాలను ఇక నుంచి ఆరోగ్యశ్రీలో అమలు చేయాలని నిర్ణయించారు. వీటితో పాటు ప్రస్తుతం ఆయుష్మాన్ భారత్‌లో ఉన్న 98 చికిత్సా విధానాలను రాజు ఆరోగ్యశ్రీలో చేర్చడం వల్ల ప్రభుత్వానికి దాదాపు 189.83 కోట్లు ఖర్చు, 65 కొత్త చికిత్సలను అంగీకరించడం వల్ల ప్రభుత్వం 158.20 కోట్లు ఖర్చు,  చేస్తుంది.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/officials-should-work-with-accountability-bhatti-vikramarka%C2%A0/article-1535</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/officials-should-work-with-accountability-bhatti-vikramarka%C2%A0/article-1535</guid>
                <pubDate>Sun, 09 Jun 2024 13:24:31 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-06/123228509_09bhatti-1a.jpg"                         length="37792"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఉత్కంఠగా ఏపీ ఎన్నికల కౌంటింగ్.. ప్రముఖుల ముందజ</title>
                                    <description><![CDATA[<p>ఏపీలో ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ఉత్కంఠగా కొనసాగుతోంది. ఎన్నికల్లో మొత్తం 3.33 కోట్ల మంది తమ ఓటు హక్కు వినియోగించుకోగా 4.61 లక్షల మంది పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకున్నారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/andhra-pradesh/counting-of-ap-elections-is-exciting-ahead-of-celebrities/article-1181"><img src="https://www.vishvambhara.com/media/400/2024-06/screenshot-2024-06-04-090756.jpg" alt=""></a><br /><p>ఏపీలో ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ఉత్కంఠగా కొనసాగుతోంది. ఎన్నికల్లో మొత్తం 3.33 కోట్ల మంది తమ ఓటు హక్కు వినియోగించుకోగా 4.61 లక్షల మంది పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకున్నారు. అన్ని జిల్లాల్లో 8 గంటలకు లెక్కింపు ప్రారంభమైంది. పార్లమెంట్ నియోజకవర్గాలకు 2443 ఈవీఎం టేబుళ్లు 443 పోస్టల్ బ్యాలెట్ టేబుళ్లు అసెంబ్లీ నియోజకవర్గాలకు 2446 ఈవీఎం టేబుళ్లు, 557 పోస్టల్ బ్యాలెట్ టేబుళ్లు ఉన్నాయి.</p>
<p>రాష్ట్ర వ్యాప్తంగా 33 ప్రాంతాల్లో 401 కౌంటింగ్ హాల్స్ ఏర్పాటుచేశారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేశారు. ఈ క్రమంలో పిఠాపురంలో పోస్టల్ బ్యాలెట్లలో ఎక్కువగా చెల్లని ఓట్లు నమోదవడంతో ఆందోళన నెలకొంది. ప్రస్తుతం ఈ స్థానం నుంచి పోటీలో ఉన్న పవన్ కల్యాన్ 1000 ఓట్ల మెజార్టీతో ముందజలో ఉన్నారు. అటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుప్పలో 1549ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.  సీఎం జగన్ పులివెందులలో లీడింగ్‌లో ఉన్నారు. అదేవిధంగా జనసేన నేత నాదెండ్ల మనోహర్ తెనాలి అసెంబ్లీ స్థానంలో ముందంజలో ఉన్నారు.</p>
<p>హిందూపురం నియోజకవర్గంలో పోటీ చేస్తున్న బాలకృష్ణ మొదటి రౌండ్‌లో  1880ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. అదేవిధంగా కడప ఎంపీ స్థానంలో వైఎస్ అవినాష్ రెడ్డి 2,274 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. మంగళగిరిలో నారా లోకేష్ లీడ్‌లో ఉన్నారు. కాగా, నగరి నుంచి పోటీ చేస్తున్న రోజా వెనుకంజలో ఉన్నారు. వైసీపీకి కంచుకోటగా ఉన్న కడపలో టీడీపీ అభ్యర్థి మాధవీరెడ్డి 655 ఓట్ల ఆధిక్యంలో కొనసాగారు. ఈ స్థానంలో డిప్యూటీ సీఎం అంజాద్ బాషా వెనుకబడ్డారు. </p>]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.vishvambhara.com/andhra-pradesh/counting-of-ap-elections-is-exciting-ahead-of-celebrities/article-1181</link>
                <guid>https://www.vishvambhara.com/andhra-pradesh/counting-of-ap-elections-is-exciting-ahead-of-celebrities/article-1181</guid>
                <pubDate>Tue, 04 Jun 2024 09:09:52 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-06/screenshot-2024-06-04-090756.jpg"                         length="140775"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>టీడీపీ ఏజెంట్‌కు గుండెపోటు</title>
                                    <description><![CDATA[<p>ఏపీలో ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ఉత్కంఠగా కొనసాగుతోంది. ఈ సమయంలో వేళ పల్నాడు జిల్లాలోని చిలకలూరిపేట సెగ్మెంట్‌లో టీడీపీ ఏజెంట్ రమేశ్ గుండెపోటుకు గురయ్యాడు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/andhra-pradesh/a-tdp-agent-has-a-heart-attack/article-1179"><img src="https://www.vishvambhara.com/media/400/2024-06/screenshot-2024-06-04-083352.jpg" alt=""></a><br /><p>ఏపీలో ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ఉత్కంఠగా కొనసాగుతోంది. ఈ సమయంలో వేళ పల్నాడు జిల్లాలోని చిలకలూరిపేట సెగ్మెంట్‌లో టీడీపీ ఏజెంట్ రమేశ్ గుండెపోటుకు గురయ్యాడు. నరసరావుపేట జేఎన్టీయూ కౌంటింగ్ కేంద్రంలో ఈ ఘటన జరిగింది. దీంతో వెంటనే 108 వాహనంలో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆయన స్థానంలో మరో వ్యక్తిని ఏజెంట్‌గా అవకాశం కల్పించారు. </p>
<p>కాగా, ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద పోలీసులు, పారా మిలటరీ బలగాలతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. భారీగా పోలీసులను మోహరించి పూర్తి స్థాయి ఆంక్షలను విధించారు. పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. ఏ చిన్న ఘటన జరిగినా వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకుంటున్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.vishvambhara.com/andhra-pradesh/a-tdp-agent-has-a-heart-attack/article-1179</link>
                <guid>https://www.vishvambhara.com/andhra-pradesh/a-tdp-agent-has-a-heart-attack/article-1179</guid>
                <pubDate>Tue, 04 Jun 2024 08:35:19 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-06/screenshot-2024-06-04-083352.jpg"                         length="156774"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>రిజల్ట్ ఎఫెక్ట్.. ఏపీలో 3 రోజలు మద్యం బంద్</title>
                                    <description><![CDATA[<p>ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఈ నెల 4న రానున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఓట్ల లెక్కింపు రోజు ఎలాంటి అల్లర్లు చోటు చేసుకోకుండా ముందుజాగ్రత్త చర్యగా మూడు రోజుల పాటు వైన్స్ షాపులను బంద్ చేయాలని ఆదేశించింది. జూన్ 3 నుంచి 5 వరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని మద్యం షాపులను మూసివేయాలని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆదేశాలు జారీ చేశారు. </p>
<p>  </p>
<p>కౌంటింగ్ కేంద్రాల దగ్గర ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన తెలిపారు. దీంతో పాటు ఓట్ల లెక్కింపు జరిగే కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు డీజీపీ చెప్పారు. హోటళ్లు, లాడ్జిలను క్షుణ్ణంగా తనిఖీలు చేయాలని జిల్లాలోని పోలీసులకు ఆదేశించారు. అనుమానాస్పదంగా ఎవరైనా ఉంటే అదుపులోకి తీసుకోవాలని సూచించారు. సోషల్ మీడియాపై కూడా నిఘా పెట్టాలని తెలిపారు. అల్లర్లకు ప్రేరేపించేలా.. రెచ్చగొట్టేలా ఎవరైనా పోస్టులు పెడితే</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/andhra-pradesh/result-effect-3-days-liquor-ban-in-ap/article-1014"><img src="https://www.vishvambhara.com/media/400/2024-05/img-20240529-wa0008.jpg" alt=""></a><br /><p>ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఈ నెల 4న రానున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఓట్ల లెక్కింపు రోజు ఎలాంటి అల్లర్లు చోటు చేసుకోకుండా ముందుజాగ్రత్త చర్యగా మూడు రోజుల పాటు వైన్స్ షాపులను బంద్ చేయాలని ఆదేశించింది. జూన్ 3 నుంచి 5 వరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని మద్యం షాపులను మూసివేయాలని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆదేశాలు జారీ చేశారు. </p>
<p> </p>
<p>కౌంటింగ్ కేంద్రాల దగ్గర ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన తెలిపారు. దీంతో పాటు ఓట్ల లెక్కింపు జరిగే కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు డీజీపీ చెప్పారు. హోటళ్లు, లాడ్జిలను క్షుణ్ణంగా తనిఖీలు చేయాలని జిల్లాలోని పోలీసులకు ఆదేశించారు. అనుమానాస్పదంగా ఎవరైనా ఉంటే అదుపులోకి తీసుకోవాలని సూచించారు. సోషల్ మీడియాపై కూడా నిఘా పెట్టాలని తెలిపారు. అల్లర్లకు ప్రేరేపించేలా.. రెచ్చగొట్టేలా ఎవరైనా పోస్టులు పెడితే వారిపై కూడా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. </p>
<p> </p>
<p>ఏపీలో పోలింగ్ రోజు నుంచి మూడు రోజుల పాటు హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. దీంతో.. కౌంటింగ్ పోలీసులకు సవాల్ గా మారింది. కౌంటింగ్ నేపధ్యంలో అల్లర్లు జరిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్సీ రిపోర్టులు కూడా ఉన్నాయి. దీంతో.. పోలీసులు అప్రమత్తం అవుతున్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.vishvambhara.com/andhra-pradesh/result-effect-3-days-liquor-ban-in-ap/article-1014</link>
                <guid>https://www.vishvambhara.com/andhra-pradesh/result-effect-3-days-liquor-ban-in-ap/article-1014</guid>
                <pubDate>Wed, 29 May 2024 13:49:42 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-05/img-20240529-wa0008.jpg"                         length="382644"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>అల్లు అర్జున్‌ టూర్ ఎఫెక్ట్‌.. కానిస్టేబుళ్ల సస్పెన్షన్‌..! </title>
                                    <description><![CDATA[<p>ఈ నెల 11వ తేదీన ఎమ్మెల్యే శిల్పారవి ఇంటికి అల్లు అర్జున్ వచ్చిన విషయం తెలిసిందే. భారీ జనసమీకరణ జరుగుతుందనే సమాచారం ముందస్తుగా ఇవ్వలేదని కానిస్టేబుళ్లపై చర్యలు తీసుకున్నారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/andhra-pradesh/allu-arjun-tour-effect-suspension-of-constables%C2%A0/article-776"><img src="https://www.vishvambhara.com/media/400/2024-05/allu-arjun.jpg" alt=""></a><br /><p>ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ నంద్యాల పర్యటన ప్రభావం పోలీసులపై పడింది. నంద్యాలలో నటుడు అల్లు అర్జున్‌ పర్యటన వివాదం నేపథ్యంలో ఇద్దరు కానిస్టేబుళ్లు సస్పెన్షన్‌కు గురయ్యారు. కానిస్టేబుళ్లు స్వామి నాయక్‌, నాగరాజును వీఆర్‌కు పంపిస్తూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు.</p>
<p>ఈ నెల 11వ తేదీన ఎమ్మెల్యే శిల్పారవి ఇంటికి అల్లు అర్జున్ వచ్చిన విషయం తెలిసిందే. భారీ జనసమీకరణ జరుగుతుందనే సమాచారం ముందస్తుగా ఇవ్వలేదని కానిస్టేబుళ్లపై చర్యలు తీసుకున్నారు. ఈ ఘటనపై ఎస్పీ రఘువీర్‌రెడ్డి, డీఎస్పీ రవీందర్‌రెడ్డి, టూ టౌన్ సీఐ రాజారెడ్డిలకు కేంద్ర ఎలక్షన్‌ కమిషన్‌ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.</p>
<p>ఈ నెల 11న అల్లు అర్జున్‌ తన సతీమణి స్నేహారెడ్డితో కలిసి వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్‌ రెడ్డి ఇంటికి వెళ్లారు. శిల్పా రవి అల్లు అర్జున్‌కు ఫ్రెండ్‌ కావడంతో ఆయనకు మద్దతు ప్రకటించేందుకు అల్లు అర్జున్‌ ఆయన తరఫున అక్కడికి వెళ్లి ప్రచారం చేశారు. అయితే, అల్లు అర్జున్‌ వస్తున్నారనే సమాచారం బయటకు రావడంతో వేలాది మంది జనం అక్కడకు చేరుకున్నారు. దీంతో అల్లు అర్జున్‌, శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డిపైనా కేసు నమోదైన విషయం తెలిసిందే.</p>]]></content:encoded>
                
                                                            <category>Movies</category>
                                            <category>Crime</category>
                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.vishvambhara.com/andhra-pradesh/allu-arjun-tour-effect-suspension-of-constables%C2%A0/article-776</link>
                <guid>https://www.vishvambhara.com/andhra-pradesh/allu-arjun-tour-effect-suspension-of-constables%C2%A0/article-776</guid>
                <pubDate>Sat, 25 May 2024 10:57:55 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-05/allu-arjun.jpg"                         length="345564"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        