<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.vishvambhara.com/tpcc-working-president-jaggareddy/tag-890" rel="self" type="application/rss+xml" />
                <generator>Vishvambhara News RSS Feed Generator</generator>
                <title>tpcc working president jaggareddy - Vishvambhara News</title>
                <link>https://www.vishvambhara.com/tag/890/rss</link>
                <description>tpcc working president jaggareddy RSS Feed</description>
                
                            <item>
                <title>మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ వెనుక ప్రధాని మోదీ, బీజేపీ కుట్ర : జగ్గారెడ్డి</title>
                                    <description><![CDATA[<ul>
<li><span style="color:rgb(224,62,45);"><strong>సాదాసీదాగా ఉండే మీనాక్షి నటరాజన్ ను రాహుల్ గాంధీ రాజ్యసభకు ఎంపిక చేసారు.</strong></span></li>
<li><span style="color:rgb(224,62,45);"><strong>గాంధీ ఐడియాలజీ లో పని చేసే వ్యక్తి మీనాక్షి నటరాజన్ పై లేని కేసును చూపించి దొంగతనం చేసింది బీజేపీ పార్టీ </strong></span></li>
<li><span style="color:rgb(224,62,45);"><strong> బురద జల్లుతుంది కాంగ్రెస్ పార్టీ... తెలంగాణ ప్రభుత్వం పైనా ?</strong></span></li>
<li><span style="color:rgb(224,62,45);"><strong>12 ఏండ్ల బీజేపీ పాలనలో కుట్రలు..కుతంత్రాలు తప్పితే..ప్రజల పాలన ఎక్కడ?</strong></span></li>
<li><span style="color:rgb(224,62,45);"><strong> రాహుల్ గాంధీ చెప్తూనే ఉన్నారు ఓటు చోరీ చేసే గెలుస్తున్నారు అని....</strong></span></li>
<li><span style="color:rgb(224,62,45);"><strong>వెస్ట్ బెంగాల్లో అన్ని స్థానాల గెలుపు మీతో సాధ్యమా!</strong></span></li>
<li><span style="color:rgb(224,62,45);"><strong>అధికారం తో ఎన్నికల కమిషన్ అడ్డుపెట్టుకొని రాష్ట్రాలను కబ్జా చేస్తోంది బీజేపీ .</strong></span></li>
<li><span style="color:rgb(224,62,45);"><strong>ఒక్క సీటు కోసం ఇంత దిగజారుడు అవసరమా..? </strong></span></li>
<li><span style="color:rgb(224,62,45);"><strong>సిగ్గు పడాలా..? సిగ్గుపడ్పాల్సిన అంశమా అనేది బీజేపీ నేతలు ఆలోచించుకోండి </strong></span></li>
<li><span style="color:rgb(224,62,45);"><strong>కాంగ్రెస్ లో కోవర్టులు ఉంటే తోడ్కల్ తీస్తాం టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి </strong></span></li>
</ul>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/prime-minister-modis-bjp-conspiracy-jaggareddy-behind-rejection-of-meenakshi/article-16517"><img src="https://www.vishvambhara.com/media/400/2026-06/whatsapp-image-2026-06-12-at-10.21.06-am.jpeg" alt=""></a><br /><p><span style="color:rgb(224,62,45);"><strong>విశ్వంభర,హైదరాబాద్ :</strong></span> రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ వ్యవహారం ప్రజాస్వామ్య వ్యవస్థలో మాయని మచ్చగా నిలుస్తోందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తీవ్రంగా విమర్శించారు. ఈ వ్యవహారంలో ప్రధాని స్థాయిలో కుట్రలు జరిగాయని ఆయన ఆరోపించారు.<br />ఒక రాజ్యసభ సీటు కోసం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్రలు, కుతంత్రాలకు పాల్పడిందని జగ్గారెడ్డి మండిపడ్డారు. గాంధేయ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేసే మహిళా నేత మీనాక్షి నటరాజన్‌ను లక్ష్యంగా చేసుకుని ఉద్దేశపూర్వకంగా అడ్డుకున్నారని వ్యాఖ్యానించారు.</p>
<p>గాంధీ భవన్ లో మీడియా సమావేశం లో జగ్గారెడ్డి మాట్లాడుతూ దేశంలో ప్రధాని నరేంద్ర మోదీ తలదించుకునేలా పాలన చేస్తున్నారు. ఓట్ల చోరీ చేస్తూ బీజేపీ ఒక్కో రాష్ట్రంలో గెలుస్తూ వస్తోంది. పశ్చిమ బెంగాల్‌లో కూడా అదే జరిగింది. తాజాగా మీనాక్షి నటరాజన్ రాజ్యసభ ఎన్నికను అడ్డుకుని సీటు చోరీ చేశారు. సాదాసీదా మీనాక్షి నటరాజన్‌ను అడ్డుకోవాల్సిన అవసరం ఏంటి?. దేశంలో బీజేపీ మహాభారతాన్ని మళ్లీ మొదలుపెట్టింది. మహాభారతంలో రాహుల్ గాంధీ ధర్మరాజులాంటి వాడు. మోదీ కౌరవుల నాయకుడు దుర్యోధనుడి లాంటివాడు. దుర్యోధనుడి కుటుంబంలో అందరూ డేంజరే. రాహుల్ గాంధీ శత్రువులను కూడా ప్రేమిస్తారు. మోదీ మిత్రులను కూడా శత్రువుల్లా చూస్తారు. ఉదయం లేచినప్పటి నుంచి రాహుల్ గాంధీని, కాంగ్రెస్‌ను ఏం చేయాలనే ఆలోచన తప్ప మోదీకి వేరే పనే ఉండదు. పరిపాలన చేయాలనే ఆలోచన ఆయనకు లేదు. ఒక్క రాజ్యసభ సీటు కోసం మోదీ ఇంత దిగజారాలా?. దేశంలో బీజేపీ గలీజ్ రాజకీయాలు చేస్తోంది.</p>
<p>మధ్యప్రదేశ్‌లో మీనాక్షి నటరాజన్‌ను రాజ్యసభ అభ్యర్థిగా ఏఐసీసీ, రాహుల్ గాంధీ ప్రకటించారు. రెండు రాజ్యసభ సీట్లు బీజేపీకి, ఒకటి కాంగ్రెస్‌కు వచ్చే అవకాశం ఉంది. బీజేపీకి నైతిక విలువలు లేవు. మీనాక్షి నటరాజన్‌ను అడ్డుకోవడానికి దేశ ప్రజలు మీకు అవకాశం ఇవ్వలేదు. నటరాజన్ నిజాయతీ గల మనిషి. ఆమెను రాజ్యసభకు ఎన్నిక కాకుండా కింది స్థాయి నుంచి మోదీ వరకు అడ్డుకోవాల్సిన అవసరం ఏంటి?. మోదీ 12 సంవత్సరాలు అధికారంలో ఉన్నా ఒక్క రాజ్యసభ సీటు కోసం పీఎంవో కార్యాలయం ఎందుకు ఇంతలా పని చేయాలి?. ఆమెకు నోటీసులు మాత్రమే ఇచ్చారు, కేసు నమోదు కాలేదు. ఇంతలా పొలిటికల్ గేమ్ ఎందుకు ఆడుతున్నారో తెలంగాణ బీజేపీ నేతలు చెప్పాలి. 12 సంవత్సరాల్లో మోదీ 24 కోట్ల ఉద్యోగాలు ఎందుకు కల్పించలేకపోయారు?. దీనిపై తెలంగాణ బీజేపీ నాయకులు సమాధానం చెప్పగలరా?' అని ప్రశ్నించారు.<img src="https://www.vishvambhara.com/media/2026-06/whatsapp-image-2026-06-11-at-5.59.41-pm.jpeg" alt="WhatsApp Image 2026-06-11 at 5.59.41 PM" width="1511" height="524"></img></p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/prime-minister-modis-bjp-conspiracy-jaggareddy-behind-rejection-of-meenakshi/article-16517</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/prime-minister-modis-bjp-conspiracy-jaggareddy-behind-rejection-of-meenakshi/article-16517</guid>
                <pubDate>Fri, 12 Jun 2026 10:34:07 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-06/whatsapp-image-2026-06-12-at-10.21.06-am.jpeg"                         length="208329"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>మందు గంజాయి తాగొద్దు.. తల్లి దండ్రులకు గుండె కోత కానివ్వద్దు..</title>
                                    <description><![CDATA[<ul>
<li><strong><span style="color:rgb(224,62,45);">సంగారెడ్డిలో జరిగిన బోనాల పండుగను కుటుంబం, కార్యకర్తలు మరియు ప్రజల మధ్య జరుపుకున్న జగ్గారెడ్డి..</span></strong></li>
<li><strong><span style="color:rgb(224,62,45);">పోతరాజుల నృత్యాలు, డప్పుచప్పుళ్ల మధ్య స్టెప్పులేసిన జగ్గారెడ్డి.</span></strong></li>
<li><strong><span style="color:rgb(224,62,45);">గంజాయి, మద్యాన్ని పక్కనబెట్టి భవిష్యత్తు గురించి ఆలోచించాలని పిలుపు</span></strong></li>
</ul>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/687de002d5d96/article-5835"><img src="https://www.vishvambhara.com/media/400/2025-07/whatsapp-image-2025-07-20-at-10.15.58-pm.jpeg" alt=""></a><br /><p><span style="font-family:'arial black', sans-serif;"><em><span style="color:rgb(0,0,0);"><strong><span style="color:rgb(0,0,0);">విశ్వంభర , హైదరాబాద్</span> :</strong></span></em>సంగారెడ్డిలో ఆదివారం రాత్రి అట్టహాసంగా నిర్వహించిన బోనాల జాతరలో యువతకు టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి హితబోధ చేశారు. గంజాయి తాగితే నరాలు పనిచేయవని, ఎందుకు పనికిరాకుండా పోతారని సూచించారు. మద్యానికి కూడా దూరంగా ఉండాలన్నారు. తల్లిదండ్రులను బాధపెట్టకుండా మంచి భవిష్యత్తు కోసం యువత శ్రమించాలని జగ్గారెడ్డి పిలుపునిచ్చారు. గంజాయితోపాటు మత్తుపదార్థాల జోలికి వెళ్లి తల్లిదండ్రులకు గుండెకోత మిగల్చవద్దని కోరారు.తల్లిదండ్రులను బాగా చూసుకోవాలని పదేపదే సూచించారు. జగ్గారెడ్డి సందేశాన్ని యువత ఆసక్తిగా విన్నారు. అంతకుముందు సంగారెడ్డి రాంనగర్‌లోని తన ఇంటి నుంచి బోనంతో జగ్గారెడ్డి బయల్దేరారు. తన సతీమణి టీజీఐఐసీ చైర్‌పర్సన్‌ నిర్మలా జగ్గారెడ్డి, శివశక్తి నిషా క్రాంతి బోనాలు ఎత్తుకున్నారు. ఈ ఊరేగింపులో పోతరాజు నృత్యాలు, డప్పుచప్పుళ్ల మధ్య జగ్గారెడ్డి స్టెప్పులు వేస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పెద్ద సంఖ్యలో హాజరైన మహిళలకు బోనాల పండుగ శుభాకాంక్షలు చెప్పారు. అమ్మవారి ఆశీస్సులతో వర్షాలు బాగా కురుస్తున్నాయని సంతోషం వ్యక్తం చేశారు.<img src="https://www.vishvambhara.com/media/2025-07/whatsapp-image-2025-07-21-at-9.51.13-am.jpeg" alt="WhatsApp Image 2025-07-21 at 9.51.13 AM" width="1280" height="938"></img><img src="https://www.vishvambhara.com/media/2025-07/whatsapp-image-2025-07-21-at-9.51.03-am1.jpeg" alt="WhatsApp Image 2025-07-21 at 9.51.03 AM" width="1512" height="1006"></img><img src="https://www.vishvambhara.com/media/2025-07/gwwupvbaeaalqyl.jpeg" alt="GwWupVbaEAAlqYl" width="1600" height="1381"></img></span></p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/687de002d5d96/article-5835</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/687de002d5d96/article-5835</guid>
                <pubDate>Mon, 21 Jul 2025 12:19:24 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2025-07/whatsapp-image-2025-07-20-at-10.15.58-pm.jpeg"                         length="422486"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>బీసీ నేతకే పీసీసీ పీఠం...! రేసులో మహేష్ కుమార్ గౌడ్  ? </title>
                                    <description><![CDATA[<ul>
<li>టీపీసీసీ ప్రెసిడెంట్ పదవిపై పార్టీ హైకమాండ్ ఫోకస్</li>
<li>బీసీ సామాజికవర్గానికి దక్కనున్న పదవి</li>
<li>రేసులో మహేష్ కుమార్ గౌడ్,  మధు యాష్కీ</li>
</ul>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/national/mahesh-kumar-goud-as-tpcc-chief/article-3633"><img src="https://www.vishvambhara.com/media/400/2024-08/mahesh_gowd_4_e9f434706d.jpg" alt=""></a><br /><p>విశ్వంభర,హైదరాబాద్ : తెలంగాణ పీసీసీ చీఫ్ పదవిపై ఆ పార్టీ అధినాయకత్వం కసరత్తు దాదాపు పూర్తి కావొచ్చినట్లు తెలిసింది. ఢిల్లీలో పార్టీ నాయకత్వం రాష్ట్ర నేతలతో వరుస చర్చలు చేసింది. సీఎం రేవంత్ తో పాటుగా భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్‌ గాంధీతో జరిపారు. రాత్రి పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో భేటీ అయ్యారు. ఇక పీసీసీ రేసులో బలరాం నాయక్‌, అడ్లూరి లక్ష్మణ్‌తో పాటు మహేశ్‌కుమార్‌గౌడ్‌, మధుయాష్కీ ఉన్నారు. ఈసారి బీసీ నేతనే ఈ పదవి వరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఇందుకోసం ఇద్దరు ముఖ్య నేతలు పోటీ పడుతున్నారు వీరిలో మహేశ్‌కుమార్‌గౌడ్‌, మధుయాష్కీ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఏ క్షణమైనా కొత్త పీసీసీ చీఫ్ నియమాకానికి సంబంధించి ప్రకటన వెలువడే అవకాశం ఉందని హస్తం వర్గాలు చెబుతున్నాయి.</p>
<p>టీపీసీసీ చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్  ? </p>
<p>తెలంగాణ నూతన పీసీసీ అధ్యక్షుడిగా సీనియర్ నేత బొమ్మ మహేష్ కుమార్ గౌడ్  పేరు దాదాపు ఖరారయ్యిందని తెలుస్తుంది  . ఇక అధికారిక ప్రకటన మాత్రమే మిగిలి ఉందని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. అన్నీ అనుకున్నట్లు జరిగితే శనివారం సాయంత్రంలోపు ప్రకటన ఉంటుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఢిల్లీ పర్యటనలో బిజిబిజీగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి.. ఏఐసీసీ అగ్రనేతలతో సమావేశమయ్యారు. సుమారు గంటకుపైగా జరిగిన ఈ సమావేశంలో పీసీసీపై ఫుల్ క్లారిటీ వచ్చేసిందని తెలుస్తుంది . ఈ సమావేశంలో మహేష్ పేరు ఖరారు అయినట్లు సమాచారం. ఢిల్లీ నుంచే అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తుంది. మరోవైపు ఇదే మీటింగ్‌లో మంత్రివర్గ విస్తరణపై కూడా ప్రధానంగా చర్చ జరిగినట్లుగా తెలిసింది. ఆరు పదవులు ఖాళీగా ఉండటంతో ప్రస్తుతం నలుగురితో మంత్రివర్గ విస్తరణకు పార్టీ నాయకత్వం ఆమోద ముద్ర వేసినట్లు సమాచారం.</p>
<p><br />ఎవరీ మహేష్ కుమార్ గౌడ్ ?</p>
<p>బొమ్మ మహేష్ కుమార్.. గౌడ సామాజిక వర్గానికి చెందిన నేత. 1966 ఫిబ్రవరి 24న నిజామాబాద్ జిల్లా, భీంగల్ మండలం, రహత్‌నగర్‌లో జన్మించారు. గిరిరాజ్ కళాశాలలో డిగ్రీ పూర్తి చేసిన ఆయన.. విద్యార్థి దశలో ఎన్‌ఎస్‌యూఐ  రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 1986లో నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా, జాతీయ యువజన కాంగ్రెస్ కార్యదర్శిగా పని చేశారు. 1994లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో డిచ్‌పల్లి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా చిన్న వయస్సులోనే పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత 2013 నుంచి 2014 వరకు గిడ్డంగుల సంస్థ చైర్మన్‌గా పని చేశారు. ఆ తర్వాత 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం పీసీసీ కార్యదర్శిగా ఎన్నికయ్యారు. 2018లో నిజామాబాద్ అర్బన్ టికెట్ ఆశించిన ఆ ఎన్నికల్లో ఆ స్థానాన్ని అధిష్ఠానం మైనార్టీలకు కేటాయించడంతో పోటీ నుంచి తప్పుకున్నారు. అయితే.. రాష్ట్ర ఎన్నికల కమిటీలో కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ కన్వీనర్‌ పదవిని హైకమాండ్ కట్టబెట్టింది. 2021 జూన్- 26న పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా, 2022 డిసెంబర్- 10న కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కార్యనిర్వాహక కమిటీలోప్రత్యేక ఆహ్వానితుడిగా, 2023 జూన్- 20న తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (టీపీసీసీ) ఎన్నికల కమిటీలో సభ్యుడిగా నియమితులయ్యారు</p>
<p>2023లో నిజామాబాద్ అర్బన్ నుంచి పోటీ చేయాలనీ భావించిన మహేష్.. ఆ నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి షబ్బీర్ అలీని పార్టీ అభ్యర్థిగా బరిలోకి దింపడంతో పోటీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవడంతో.. ప్రభుత్వం ఏర్పాటయ్యాక 2024 జనవరి 29న తెలంగాణ శాసనమండలిలో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అయ్యారు. చూశారుగా.. విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లోకి వచ్చి పార్టీ కోసం అహర్నిశలు కష్టపడ్డారు. ఇన్ని రోజులకు ఆయన కష్టానికి తగిన ఫలితం లభించబోతోందని కార్యకర్తలు, అభిమానులు, అనుచరులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.</p>
<p> </p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>National</category>
                                    

                <link>https://www.vishvambhara.com/national/mahesh-kumar-goud-as-tpcc-chief/article-3633</link>
                <guid>https://www.vishvambhara.com/national/mahesh-kumar-goud-as-tpcc-chief/article-3633</guid>
                <pubDate>Sat, 24 Aug 2024 13:44:56 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-08/mahesh_gowd_4_e9f434706d.jpg"                         length="123767"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>కాంగ్రెస్‌లో ఐదుగురు బీజేపీ ఎమ్మెల్యేలు.. బాంబ్ పేల్చిన జగ్గారెడ్డి</title>
                                    <description><![CDATA[<p>తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ పార్టీల మధ్య మాటల యుద్దం నడుస్తోంది. ఒకరికి ఒకరు తగ్గకుండా మాటల తూటాలు పేల్చుతున్నారు. గత కొంతకాలంగా అసెంబ్లీలో బీజేపీ ఫ్లోర్ లీడర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ ను టార్గెట్ చేస్తున్నారు. ప్రభుత్వం కూలిపోతుందని.. తెలంగాణ సీఎం మారుతారంటూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రభుత్వం కూలిపోతుందని బీఆర్ఎస్ నేతలు కూడా కామెంట్స్ చేస్తున్నారు. కాంగ్రెస్ నేతలు కూడా అంతే స్ట్రాంగ్ గా కౌంటర్లు ఇస్తున్నారు. </p>
<p>  </p>
<p>టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వాలను కూల్చడంలో బీజేపీ నేతలు పీహెచ్‌డీలు చేశారని సెటైర్లు వేశారని.. అయితే వాళ్ల డిగ్రీలు తెలంగాణలో పనికిరావని అన్నారు. బీజేపీ ఎన్ని కుట్రలు చేసినా రేవంత్ రెడ్డిని ఏం చేయలేరని చెప్పారు. 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరుతారని చెబుతున్న కిషన్ రెడ్డి కామెంట్స్‌ను స్వాగతిస్తున్నామని చెప్పారు. అయితే.. కిషన్ రెడ్దికి తెలియని మరో విషయం .. బీజేపీ</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/national/jaggareddy-who-bombed-five-bjp-mlas-in-congress/article-762"><img src="https://www.vishvambhara.com/media/400/2024-05/img-20240523-wa00071.jpg" alt=""></a><br /><p>తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ పార్టీల మధ్య మాటల యుద్దం నడుస్తోంది. ఒకరికి ఒకరు తగ్గకుండా మాటల తూటాలు పేల్చుతున్నారు. గత కొంతకాలంగా అసెంబ్లీలో బీజేపీ ఫ్లోర్ లీడర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ ను టార్గెట్ చేస్తున్నారు. ప్రభుత్వం కూలిపోతుందని.. తెలంగాణ సీఎం మారుతారంటూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రభుత్వం కూలిపోతుందని బీఆర్ఎస్ నేతలు కూడా కామెంట్స్ చేస్తున్నారు. కాంగ్రెస్ నేతలు కూడా అంతే స్ట్రాంగ్ గా కౌంటర్లు ఇస్తున్నారు. </p>
<p> </p>
<p>టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వాలను కూల్చడంలో బీజేపీ నేతలు పీహెచ్‌డీలు చేశారని సెటైర్లు వేశారని.. అయితే వాళ్ల డిగ్రీలు తెలంగాణలో పనికిరావని అన్నారు. బీజేపీ ఎన్ని కుట్రలు చేసినా రేవంత్ రెడ్డిని ఏం చేయలేరని చెప్పారు. 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరుతారని చెబుతున్న కిషన్ రెడ్డి కామెంట్స్‌ను స్వాగతిస్తున్నామని చెప్పారు. అయితే.. కిషన్ రెడ్దికి తెలియని మరో విషయం .. బీజేపీ నుంచి కూడా ఐదుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరుతారని బాంబ్ పేల్చారు. రేవంత్ రెడ్డి ఐదేళ్లు సీఎంగా ఉంటారని.. ఆయన పదవికి ఎలాంటి ఢోకా లేదని తేల్చి చెప్పారు. </p>
<p> </p>
<p>రేవంత్ రెడ్డి బీజేపీలో చేరుతారని చెబుతున్న కేటీఆర్, హరీష్ రావు వ్యాఖ్యల్లో అర్థం లేదని అన్నారు. రాజకీయంగా కాంగ్రెస్, బీజేపీ ఎప్పటికీ బద్ధ శత్రువులని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. ఐదుగురు బీజేపీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరుతారని జగ్గారెడ్డి కమలం పార్టీని ఆత్మ రక్షణలో పడేశారు. దీంతో.. నిజంగానే బీజేపీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతారా? లేకపోతే జగ్గారెడ్డి వ్యూహాత్మకంగా ఈ వ్యాఖ్యలు చేశారా అన్ని చర్చ నడుస్తోంది.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>National</category>
                                    

                <link>https://www.vishvambhara.com/national/jaggareddy-who-bombed-five-bjp-mlas-in-congress/article-762</link>
                <guid>https://www.vishvambhara.com/national/jaggareddy-who-bombed-five-bjp-mlas-in-congress/article-762</guid>
                <pubDate>Fri, 24 May 2024 19:24:52 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-05/img-20240523-wa00071.jpg"                         length="70831"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        