<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.vishvambhara.com/nara-lokesh/tag-881" rel="self" type="application/rss+xml" />
                <generator>Vishvambhara News RSS Feed Generator</generator>
                <title>nara lokesh - Vishvambhara News</title>
                <link>https://www.vishvambhara.com/tag/881/rss</link>
                <description>nara lokesh RSS Feed</description>
                
                            <item>
                <title>హనుమవిహారి కి అండగా ఉంటా.. నారా లోకేష్ ప్రకటన</title>
                                    <description><![CDATA[<p><br /></p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/andhra-pradesh/nara-lokeshs-announcement-supports-hanuma-vihari/article-2396"><img src="https://www.vishvambhara.com/media/400/2024-06/gq6zq6zaqamy-pb-(1).jpeg" alt=""></a><br /><p><br /></p><p><br /></p><p>హనుమ విహారికి తాను అన్ని విధాలుగా అండగా ఉంటానని ప్రకటించారు మంత్రి నారా లోకేష్‌. మంగళవారం క్రికెటర్ హనుమ విహారి వెళ్లి మంత్రి నారా లోకేష్ ను కలిశారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం స్టార్ క్రికెటర్ అయిన హనుమ విహారిని వేధించిందని.. అందుకే ఆయన కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నాడని వివరించారు. </p><p>ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆయన్ను విశేష గౌరవంతో తిరిగి ఆహ్వానిస్తోందని.. ఆయన మళ్లీ ఏపీ క్రికెట్ జట్టులోకి రావాలని కోరారు. ఇక నారా లోకేష్ ఆహ్వానానికి హనుమ విహారి కూడా సానుకూలంగా స్పందించారు. తాను గతంలో ఇబ్బంది పడ్డప్పుడు నారా లోకేష్‌, చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ అండగా ఉన్నారని ఈ సందర్భంగా అతను గుర్తు చేసుకున్నారు.</p><p><br /></p>]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.vishvambhara.com/andhra-pradesh/nara-lokeshs-announcement-supports-hanuma-vihari/article-2396</link>
                <guid>https://www.vishvambhara.com/andhra-pradesh/nara-lokeshs-announcement-supports-hanuma-vihari/article-2396</guid>
                <pubDate>Tue, 25 Jun 2024 18:49:52 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-06/gq6zq6zaqamy-pb-%281%29.jpeg"                         length="91643"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>మాజీ సీఎం జగన్‌పై నారా లోకేశ్ సంచలన వ్యాఖ్యలు</title>
                                    <description><![CDATA[<ul>
<li><strong>ప్రభుత్వ స్థలాల్లో వైసీపీ కార్యాలయాల నిర్మాణాలు</strong></li>
<li><strong>ఎక్స్ వేదికగా ఫొటోలు షేర్ చేసి మండిపాటు</strong></li>
<li><strong>వాటిని కూల్చకుండా స్కూళ్లు, ఆస్పత్రులకు ఇవ్వాలంటున్న నెటిజన్లు </strong></li>
</ul>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/andhra-pradesh/nara-lokesh-sensational-comments-on-former-cm-jagan/article-2325"><img src="https://www.vishvambhara.com/media/400/2024-06/screenshot-2024-06-23-113037.jpg" alt=""></a><br /><p>ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్‌పై మంత్రి నారా లోకేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ కార్యాలయాల నిర్మాణాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వివిధ జిల్లాల్లోని వైసీపీ కార్యాలయ భవనాల ఫొటోలను ట్వీట్ చూస్తూ నిప్పులు చెరిగారు. ‘‘జగన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నీ తాత రాజారెడ్డి జాగీరా! వైసీపీ కోసం 26 జిల్లాల్లో 42 ఎకరాలకు పైగా వెయ్యి రూపాయల నామ మాత్రపు లీజుకి 33 ఏళ్లకు కేటాయించుకున్నావు.’’ అని పేర్కొన్నారు.</p>
<p>అదేవిధంగా ‘‘జనం నుంచి దోచుకున్న రూ.500 కోట్లతో ప్యాలెస్‌లు కడుతున్నావ్. నీ ఒక్కడి భూదాహానికి కబ్జా అయిన రూ.600 కోట్లకు పైగా విలువైన 42 ఎకరాల్లో 4200 మంది పేదలకు సెంటు స్థలాలు ఇవ్వొచ్చు. నీ విలాసాల ప్యాలెస్‌ల నిర్మాణానికి అయ్యే 500 కోట్లతో 25వేల మంది పేదలకు ఇళ్లు కట్టి ఇవ్వవచ్చు. ఏంటి ఈ ప్యాలెస్‌ల పిచ్చి? నీ ధనదాహానికి అంతులేదా?’’ అంటూ మండిపడ్డారు.</p>
<p>అదేవిధంగా అనుమతులు లేకుండా నిర్మించిన ఈ వైసీపీ కార్యాలయాలను కూల్చొద్దని మంత్రి లోకేశ్‌కు నెటిజన్లు రిక్వెస్ట్ చేస్తున్నారు. అంత భారీ నిర్మాణాలను నేలమట్టం చేసేందుకు బదులుగా ప్రభుత్వ స్కూళ్లకు, ఆసుపత్రులకు ఇచ్చే అవకాశముంటే ఇవ్వాలని కోరుతున్నారు. దీని ద్వారా ప్రభుత్వానికి, ప్రజలకు సంయుక్తంగా మేలు జరుగుతుందని సూచిస్తున్నారు. మరి దీనిపై కూటమి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచిచూడాల్సిందే.</p>
<div class="div_border" contenteditable="false">
<blockquote class="twitter-tweet">
<p dir="ltr" lang="te" xml:lang="te">జగన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నీ తాత రాజారెడ్డి జాగీరా! వైసీపీ కోసం 26 జిల్లాల్లో 42 ఎకరాలకు పైగా వెయ్యి రూపాయల నామ మాత్రపు లీజుకి 33 ఏళ్లకు కేటాయించుకున్నావు. జనం నుంచి దోచుకున్న 500 కోట్లతో ప్యాలెస్‌లు కడుతున్నావ్. నీ ఒక్కడి భూదాహానికి కబ్జా అయిన 600 కోట్లకు పైగా విలువైన 42… <a href="https://t.co/tThP2mDMPh">pic.twitter.com/tThP2mDMPh</a></p>
— Lokesh Nara (@naralokesh) <a href="https://twitter.com/naralokesh/status/1804733930115051943?ref_src=twsrc%5Etfw">June 23, 2024</a></blockquote>

</div>
<p>

</p>]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.vishvambhara.com/andhra-pradesh/nara-lokesh-sensational-comments-on-former-cm-jagan/article-2325</link>
                <guid>https://www.vishvambhara.com/andhra-pradesh/nara-lokesh-sensational-comments-on-former-cm-jagan/article-2325</guid>
                <pubDate>Sun, 23 Jun 2024 11:34:27 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-06/screenshot-2024-06-23-113037.jpg"                         length="77479"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా లావు శ్రీకృష్ణదేవరాయలు</title>
                                    <description><![CDATA[<p> టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలును నియమించారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఎన్టీఆర్ భవన్‌లో శనివారం నిర్వహించిన టీడీపీ పార్లమెంటరీ పార్టీ తొలిసారి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.  </p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/andhra-pradesh/lau-srikrishna-devarayalu-is-the-leader-of-tdp-parliamentary-party/article-2319"><img src="https://www.vishvambhara.com/media/400/2024-06/screenshot-2024-06-23-093649.jpg" alt=""></a><br /><p>టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలును నియమించారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఎన్టీఆర్ భవన్‌లో శనివారం నిర్వహించిన టీడీపీ పార్లమెంటరీ పార్టీ తొలిసారి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.  శ్రీకృష్ణదేవరాయలు 2014లో రాజకీయాల్లోకి వచ్చారు. 2019లో నరసరావుపేట నుంచి వైసీపీ నుంచి పోటీ చేసి టీడీపీ అభ్యర్థి రాయపాటి సాంబశివరావుపై గెలుపొందారు.</p>
<p>ఈ ఏడాది జనవరి 23న వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. ఈ ఎన్నికల్లో టీడీపీ తరఫున నరసరావుపేట నుంచి మరోసారి పోటీ చేసి విజయాన్ని కైవసం చేసుకున్నారు. టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా ఎన్నికైన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనకు మంచి గౌరవం దక్కిందని, నమ్మకంతో ఈ బాధ్యతలు అప్పగించిన సీఎం చంద్రబాబు, నారా లోకేశ్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రానికి రావాల్సిన పలు ప్రాజెక్టులకు సంబంధించిన నిధులు, జిల్లాలో పెండింగ్‌లో ఉన్న కేంద్ర ప్రాజెక్టులనూ పూర్తి చేసేలా తీవ్రంగా కృషి చేస్తానన్నారు. తన కష్టాన్ని చూసి రెండోసారి గెలిపించిన పల్నాడు వాసులందరికీ రుణపడి ఉంటానన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.vishvambhara.com/andhra-pradesh/lau-srikrishna-devarayalu-is-the-leader-of-tdp-parliamentary-party/article-2319</link>
                <guid>https://www.vishvambhara.com/andhra-pradesh/lau-srikrishna-devarayalu-is-the-leader-of-tdp-parliamentary-party/article-2319</guid>
                <pubDate>Sun, 23 Jun 2024 09:40:07 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-06/screenshot-2024-06-23-093649.jpg"                         length="111850"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొస్తా; నారా లోకేష్</title>
                                    <description><![CDATA[<p>  </p>
<p>తాను ఇంకా మంత్రిగా బాధ్యతలు తీసుకోలేదు గానీ.. రాష్ట్రంలో ఉన్న ప్రతిపెండింగ్ ప్రాజెక్టును పరిశీలిస్తానని.. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొస్తానని మంత్రి నారా లోకేష్‌ అన్నారు. మంత్రి హోదాలో మొట్టమొదటి సారి ఆయన నియోజకవర్గంలో పర్యటించారు. బక్రీద్ సందర్భంగా మంగళగిరి ఈద్గాలో జరిగిన ప్రార్థనలో పాల్గొన్నారు. </p>
<p>ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీలో ఇంకా టీడీపీ కార్యకర్తలపై దాడులు కొనసాగుతున్నాయని.. వాటిని వైసీపీ మూకలే చేయిస్తున్నాయంటూ మండిపడ్డారు. చంద్రబాబు గారి ఆదేశం ప్రకారం తాము ఇంకా నోరు మెదపట్లేదని.. ఆయన వల్లే కంట్రోల్ లో ఉన్నామని నారా లోకేష్ తెలిపారు. ఇక, రెడ్‌ బుక్‌ తన పని తాను చేసుకోబోతుందని సున్నితంగా హెచ్చరించారు. </p>
<p>మంగళగిరిలో పేదల కోసం ఇండ్లు నిర్మించేందుకు తాను మంత్రి పార్థసారథిని కలిసి విన్నవించినట్టు తెలిపారు మంత్రి లోకేష్. మంగళగిరి ప్రజల రుణం తీర్చుకుంటానని.. నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానంటూ తెలిపారు మంత్రి లోకేష్. త్వరలోనే వైసీపీ</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/andhra-pradesh/nara-lokesh-will-bring-investments-to-the-state/article-2039"><img src="https://www.vishvambhara.com/media/400/2024-06/lokesh-3_v_jpg--1280x720-3g.webp" alt=""></a><br /><p> </p>
<p>తాను ఇంకా మంత్రిగా బాధ్యతలు తీసుకోలేదు గానీ.. రాష్ట్రంలో ఉన్న ప్రతిపెండింగ్ ప్రాజెక్టును పరిశీలిస్తానని.. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొస్తానని మంత్రి నారా లోకేష్‌ అన్నారు. మంత్రి హోదాలో మొట్టమొదటి సారి ఆయన నియోజకవర్గంలో పర్యటించారు. బక్రీద్ సందర్భంగా మంగళగిరి ఈద్గాలో జరిగిన ప్రార్థనలో పాల్గొన్నారు. </p>
<p>ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీలో ఇంకా టీడీపీ కార్యకర్తలపై దాడులు కొనసాగుతున్నాయని.. వాటిని వైసీపీ మూకలే చేయిస్తున్నాయంటూ మండిపడ్డారు. చంద్రబాబు గారి ఆదేశం ప్రకారం తాము ఇంకా నోరు మెదపట్లేదని.. ఆయన వల్లే కంట్రోల్ లో ఉన్నామని నారా లోకేష్ తెలిపారు. ఇక, రెడ్‌ బుక్‌ తన పని తాను చేసుకోబోతుందని సున్నితంగా హెచ్చరించారు. </p>
<p>మంగళగిరిలో పేదల కోసం ఇండ్లు నిర్మించేందుకు తాను మంత్రి పార్థసారథిని కలిసి విన్నవించినట్టు తెలిపారు మంత్రి లోకేష్. మంగళగిరి ప్రజల రుణం తీర్చుకుంటానని.. నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానంటూ తెలిపారు మంత్రి లోకేష్. త్వరలోనే వైసీపీ దాడుల్లో గాయపడిని వారిని పరామర్శిస్తానంటూ తెలిపారు లోకేష్.</p>]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.vishvambhara.com/andhra-pradesh/nara-lokesh-will-bring-investments-to-the-state/article-2039</link>
                <guid>https://www.vishvambhara.com/andhra-pradesh/nara-lokesh-will-bring-investments-to-the-state/article-2039</guid>
                <pubDate>Mon, 17 Jun 2024 15:26:12 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-06/lokesh-3_v_jpg--1280x720-3g.webp"                         length="64172"                         type="image/webp"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఆ శాఖలు ఇచ్చినందుకు సీఎంకు ధన్యవాదాలుః నారా లోకేష్‌</title>
                                    <description><![CDATA[<p>  </p>
<p>నేడు మంత్రులకు చంద్రబాబు శాఖలు కేటాయించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా మంత్రి నారా లోకేష్ కు కూడా కీలక శాఖలను అప్పగించారు చంద్రబాబు నాయుడు. ఆయనకు హెచ్‌ఆర్‌డి, ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, ఆర్టీజి శాఖలను అప్పగించారు సీఎం. ఈ సందర్భంగా నారా లోకేష్ స్పెషల్ థాంక్స్ చెప్పారు. </p>
<p>ఈ సందర్భంగా లోకేష్ ఇలా రాసుకొచ్చారు. హెచ్‌ఆర్‌డి, ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, ఆర్టీజి శాఖల మంత్రి గా ప్రజలకు మెరుగైన సేవలు అందించే అవకాశం కల్పించిన నారా చంద్రబాబు నాయుడి గారికి ధన్యవాదాలు. నాడు పల్లె సేవే పరమాత్ముడి సేవ అని భావించి పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా గ్రామాల రూపురేఖలు మార్చాను. ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రిగా అనేక కంపెనీలు తీసుకొచ్చి నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాను. </p>
<p>గత అనుభవం నేర్పిన పాఠాలతో ఇప్పుడు మరింత సమర్ధవంతంగా పనిచేస్తాను. యువగళం పాదయాత్రలో కేజీ నుండి పీజీ</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/andhra-pradesh/thanks-to-cm-for-giving-those-branches-nara-lokesh/article-1859"><img src="https://www.vishvambhara.com/media/400/2024-06/download-(6)2.jpeg" alt=""></a><br /><p> </p>
<p>నేడు మంత్రులకు చంద్రబాబు శాఖలు కేటాయించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా మంత్రి నారా లోకేష్ కు కూడా కీలక శాఖలను అప్పగించారు చంద్రబాబు నాయుడు. ఆయనకు హెచ్‌ఆర్‌డి, ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, ఆర్టీజి శాఖలను అప్పగించారు సీఎం. ఈ సందర్భంగా నారా లోకేష్ స్పెషల్ థాంక్స్ చెప్పారు. </p>
<p>ఈ సందర్భంగా లోకేష్ ఇలా రాసుకొచ్చారు. హెచ్‌ఆర్‌డి, ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, ఆర్టీజి శాఖల మంత్రి గా ప్రజలకు మెరుగైన సేవలు అందించే అవకాశం కల్పించిన నారా చంద్రబాబు నాయుడి గారికి ధన్యవాదాలు. నాడు పల్లె సేవే పరమాత్ముడి సేవ అని భావించి పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా గ్రామాల రూపురేఖలు మార్చాను. ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రిగా అనేక కంపెనీలు తీసుకొచ్చి నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాను. </p>
<p>గత అనుభవం నేర్పిన పాఠాలతో ఇప్పుడు మరింత సమర్ధవంతంగా పనిచేస్తాను. యువగళం పాదయాత్రలో కేజీ నుండి పీజీ వరకూ విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొస్తానని హామీ ఇచ్చాను. స్టాన్‌ఫోర్డ్ లో చదువుకున్న నాకు గ్రామీణ విద్యా వ్యవస్థను బలోపేతం చేసే అవకాశాన్ని ఒక పవిత్రమైన బాధ్యతగా స్వీకరిస్తున్నాను. రాష్ట్రానికి ఐటి, ఎలక్ట్రానిక్స్ కంపెనీలు తీసుకొచ్చి పెద్ద ఎత్తున యువతకు  ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పనిచేస్తాను అంటూ ఆయన రాసుకొచ్చారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.vishvambhara.com/andhra-pradesh/thanks-to-cm-for-giving-those-branches-nara-lokesh/article-1859</link>
                <guid>https://www.vishvambhara.com/andhra-pradesh/thanks-to-cm-for-giving-those-branches-nara-lokesh/article-1859</guid>
                <pubDate>Fri, 14 Jun 2024 21:29:57 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-06/download-%286%292.jpeg"                         length="7609"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>జగన్‌ ఓడిపోయాడంతే.. చావలేదు.. అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు </title>
                                    <description><![CDATA[<ul>
<li><strong>చర్చనీయాంశంగా టీడీపీ నేతల సంభాషణ</strong></li>
<li><strong>సోషల్ మీడియాలో వీడియో వైరల్ </strong></li>
</ul>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/andhra-pradesh/jagans-defeat-did-not-mean-ayyannapatras-sensational-comments%C2%A0/article-1827"><img src="https://www.vishvambhara.com/media/400/2024-06/screenshot-2024-06-14-144003.jpg" alt=""></a><br /><p>ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు ఫుల్ జోష్‌లో ఉన్నారు. ప్రస్తుతం పరిపాలనపై దృష్టి కేంద్రీకరిస్తూనే వైసీపీని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా మాజీ సీఎం వైఎస్ జగన్‌పై టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ ఓడిపోయాడు కానీ చావలేదని.. చచ్చేవరకూ కొట్టాలని టీడీపీ నేతలతో ఆయన సంభాషించడం చర్చనీయాంశమైంది. </p>
<p>దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ‘‘వైఎస్ జగన్‌కు అపారమైన జన, కుల బలం ఉంది. తెలంగాణ ప్రభుత్వంలో చాలా మంది అతనికి క్లోజ్‌గా ఉండే వారు..  చెప్పింది కరెక్ట్‌గా రిసీవ్ చేసుకోండి..’’ అంటూ అయ్యన్న పాత్రుడు అన్నారు. ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఇదిలా ఉండగా నాగబాబు కూడా వైసీపీపై విమర్శలు గుప్పించారు. ‘‘వైసీపీ కోరల్లో విషం మిగిలే ఉంది.. కూటమిపై విషప్రచారం చేసేవాళ్లను వదలం.. బీ కేర్‌ఫుల్..’’ అంటూ నాగబాబు హెచ్చరించారు.</p>
<div class="div_border" contenteditable="false">
<blockquote class="twitter-tweet">
<p dir="ltr" lang="te" xml:lang="te">జగన్ ఓడిపోయాడు కానీ చావలేదు <br /><br />అతనికి అపారమైన జన, కుల బలం ఉంది <br /><br />తెలంగాణ ప్రభుత్వంలో చాలా మంది అతనికి క్లోజ్ గా ఉండే వారు ఉన్నారు అంటూ తెలుగు దేశం పార్టీలో చర్చ <a href="https://t.co/Hf8Qpsky0K">pic.twitter.com/Hf8Qpsky0K</a></p>
— ఈశ్వర రెడ్డి (@eswarspeaks) <a href="https://twitter.com/eswarspeaks/status/1801486938710409413?ref_src=twsrc%5Etfw">June 14, 2024</a></blockquote>

</div>
<p>

</p>]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.vishvambhara.com/andhra-pradesh/jagans-defeat-did-not-mean-ayyannapatras-sensational-comments%C2%A0/article-1827</link>
                <guid>https://www.vishvambhara.com/andhra-pradesh/jagans-defeat-did-not-mean-ayyannapatras-sensational-comments%C2%A0/article-1827</guid>
                <pubDate>Fri, 14 Jun 2024 14:42:29 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-06/screenshot-2024-06-14-144003.jpg"                         length="94642"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>చరిత్ర సృష్టించిన లోకేష్..</title>
                                    <description><![CDATA[<ul style="list-style-type:square;">
<li><strong>మంగళగిరిలో విజయఢంకా</strong></li>
<li><strong>అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన యువగళం</strong></li>
<li><strong>పప్పు కాదు.. నిప్పు అంటూ నిరూపించిన లోకేష్</strong></li>
</ul>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/andhra-pradesh/lokesh-who-created-history-in-mangalagiri/article-1235"><img src="https://www.vishvambhara.com/media/400/2024-06/lokesh.jpg" alt=""></a><br /><p style="text-align:justify;"><strong>విశ్వంభర, మంగళగిరి : </strong>నారా లోకేష్ చరిత్ర సృష్టించారు. ఏపీ రాజకీయాల్లో అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించారు. దశాబ్దాలుగా టీడీపీకి దక్కని సీటును తన సొంతం చేసుకున్నారు. మంగళగిరిలో విజయఢంకా మోగించారు నారా లోకేష్‌. దాదాపు 36వేలకు పైగా ఓట్ల తేడాతో తన సమీప అభ్యర్థి లావణ్యపై ఆయన విజయం సాధించారు. ఇక్కడ 1985 నుంచి ఇప్పటి వరకు టీడీపీ గెలవలేదు. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి నారా లోకేష్ పోటీ చేశారు. కానీ స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. కానీ ఆయన నియోజకవర్గాన్ని వదిలిపెట్టలేదు. అక్కడే ఉంటూ సేవా కార్యక్రమాలతో పాటు ప్రజలకు అందుబాటులో ఉంటూ వచ్చారు. అదే ఆయనకు ప్లస్ అయిపోయింది. దాంతో ప్రజల్లో ఆయనపట్ల సానుకూలత బాగా పెరిగింది. అందుకే ఈ ఎన్నికల్లో ఆయనకు భారీగా మెజార్టీ సొంతం అయిందని చెబుతున్నారు. దాంతో తమ యువ నాయకుడు చరిత్ర సృష్టించారని టీడీపీ నేతలు సంబురాల్లో మునిగితేలారు. ఇన్ని రోజులు పప్పు అంటూ ఎగతాళి చేసిన వైసీపీకి.. పప్పు కాదు నిప్పు అంటూ నిరూపించారని అంటున్నారు టీడీపీ నేతలు.</p>]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.vishvambhara.com/andhra-pradesh/lokesh-who-created-history-in-mangalagiri/article-1235</link>
                <guid>https://www.vishvambhara.com/andhra-pradesh/lokesh-who-created-history-in-mangalagiri/article-1235</guid>
                <pubDate>Tue, 04 Jun 2024 14:35:16 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-06/lokesh.jpg"                         length="30452"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>చంద్రబాబు సీఎం.. లోకేష్ పార్టీ చీఫ్.. బుద్దా వెంకన్న కీలక వ్యాఖ్యలు</title>
                                    <description><![CDATA[<p>ఏపీలో పోలింగ్ ముగిసి పది రోజలు దాటినా.. ఇంకా ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. దానికి కారణం ఇంకా ఫలితాలు విడదల కాకపోవడమే. మరో 10 రోజుల్లో ఫలితాలు విడుదలవుతాయి. పార్టీలతో పాటు ప్రజల్లో కూడా ఏపీ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. బయటకు అన్ని పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నా.. ప్రతీ నాయకుడిలోనూ ఎదో టెన్షన్ కనిపిస్తోంది. ఈసారి ఎన్నికలు గతంలో ఎప్పుడూ లేని విధంగా హోరాహోరీగా జరిగాయి. దీంతో.. ఫలితాలను ఎవరూ అంచనా వేయలేకపోతున్నారు. </p>
<p>  </p>
<p>అయితే.. ఎవరికి వారు ధీమావ్యక్తం చేస్తున్నారు. మరో 10 రోజుల్లో రిజల్ట్స్ రానున్న నేపథ్యంలో టీడీపీ నేత బుద్దా వెంకన్న కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ గెలుపుపై ధీమా వ్యక్తం చేసిన ఆయన.. చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని అన్నారు. అదే రోజు లోకేష్ కు పార్టీ బాధ్యతలు అప్పగించాలని కోరారు. నారా లోకేష్‌కు పార్టీని నడిపించే సత్తా ఉందని బుద్దా వెంకన్న</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/andhra-pradesh/key-comments-of-chandrababu-cm-lokesh-party-chief-buddha-venkanna/article-756"><img src="https://www.vishvambhara.com/media/400/2024-05/img-20240524-wa0009.jpg" alt=""></a><br /><p>ఏపీలో పోలింగ్ ముగిసి పది రోజలు దాటినా.. ఇంకా ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. దానికి కారణం ఇంకా ఫలితాలు విడదల కాకపోవడమే. మరో 10 రోజుల్లో ఫలితాలు విడుదలవుతాయి. పార్టీలతో పాటు ప్రజల్లో కూడా ఏపీ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. బయటకు అన్ని పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నా.. ప్రతీ నాయకుడిలోనూ ఎదో టెన్షన్ కనిపిస్తోంది. ఈసారి ఎన్నికలు గతంలో ఎప్పుడూ లేని విధంగా హోరాహోరీగా జరిగాయి. దీంతో.. ఫలితాలను ఎవరూ అంచనా వేయలేకపోతున్నారు. </p>
<p> </p>
<p>అయితే.. ఎవరికి వారు ధీమావ్యక్తం చేస్తున్నారు. మరో 10 రోజుల్లో రిజల్ట్స్ రానున్న నేపథ్యంలో టీడీపీ నేత బుద్దా వెంకన్న కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ గెలుపుపై ధీమా వ్యక్తం చేసిన ఆయన.. చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని అన్నారు. అదే రోజు లోకేష్ కు పార్టీ బాధ్యతలు అప్పగించాలని కోరారు. నారా లోకేష్‌కు పార్టీని నడిపించే సత్తా ఉందని బుద్దా వెంకన్న ఆశాభావం వ్యక్తం చేశారు. పార్టీలో అన్ని వర్గాలు లోకేష్‌ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని చెప్పారు. </p>
<p> </p>
<p>ఎస్సీ, ఎస్టీ, బీసీల ప్రజలకు లోకేష్ నాయకత్వంపై నమ్మకం వచ్చిందని అన్నారు. చంద్రబాబు అమరావతిలోనే సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని బుద్దా వెంకన్న చెప్పారు. ఎన్డీఏ కూటమి 130కి స్థానాల్లో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అంతేకాదు.. చంద్రబాబు ఆత్మకథ రాస్తే.. అందులో తనకు కూడా పేజీ ఉంటుందని బుద్దా అన్నారు. తన రక్తంతో చంద్రబాబు పాదాల కడిగానని చెప్పారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.vishvambhara.com/andhra-pradesh/key-comments-of-chandrababu-cm-lokesh-party-chief-buddha-venkanna/article-756</link>
                <guid>https://www.vishvambhara.com/andhra-pradesh/key-comments-of-chandrababu-cm-lokesh-party-chief-buddha-venkanna/article-756</guid>
                <pubDate>Fri, 24 May 2024 19:19:43 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-05/img-20240524-wa0009.jpg"                         length="121136"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        