<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.vishvambhara.com/telangana-mlc/tag-876" rel="self" type="application/rss+xml" />
                <generator>Vishvambhara News RSS Feed Generator</generator>
                <title>telangana mlc - Vishvambhara News</title>
                <link>https://www.vishvambhara.com/tag/876/rss</link>
                <description>telangana mlc RSS Feed</description>
                
                            <item>
                <title>మొదటి ఓటు వేసిన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి!</title>
                                    <description><![CDATA[<p>వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ లో భాగంగా సూర్యాపేట జూనియర్ కళాశాలలోని 457వ బూత్ లో మొట్ట మొదటగా ఓటు వేసి.. ఓటు హక్కును వినియోగించుకున్న మాజీ మంత్రి సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి.. బూత్ లో మొత్తం 673 ఓటర్లు ఉండగా పోలింగ్ ప్రారంభ సమయానికి వచ్చి మొట్టమొదట గా ఓటు వేసిన జగదీష్ రెడ్డి</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/former-minister-jagdish-reddy-who-voted-first/article-905"><img src="https://www.vishvambhara.com/media/400/2024-05/img-20240527-wa0002.jpg" alt=""></a><br /><p>వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ లో భాగంగా సూర్యాపేట జూనియర్ కళాశాలలోని 457వ బూత్ లో మొట్ట మొదటగా ఓటు వేసి.. ఓటు హక్కును వినియోగించుకున్న మాజీ మంత్రి సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి.. బూత్ లో మొత్తం 673 ఓటర్లు ఉండగా పోలింగ్ ప్రారంభ సమయానికి వచ్చి మొట్టమొదట గా ఓటు వేసిన జగదీష్ రెడ్డి</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/former-minister-jagdish-reddy-who-voted-first/article-905</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/former-minister-jagdish-reddy-who-voted-first/article-905</guid>
                <pubDate>Mon, 27 May 2024 10:22:59 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-05/img-20240527-wa0002.jpg"                         length="503146"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ప్రశాంతంగా కొనసాగుతున్న ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్</title>
                                    <description><![CDATA[<p>తెలంగాణలో ఎమ్మెల్సీ ఉపఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా నడుస్తోంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. పొలింగ్ స్టేషన్ల దగ్గర ఇప్పుడిప్పుడే రద్దీ పెరుగుతోంది. ప్రతీ ఒక్కరు ఓటు వేసేందుకు ప్రభుత్వ సంస్థలకు ఈసీ సెలవు కూడా ప్రకటించింది. ఓటింగ్ శాతం పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. </p>
<p>నల్లగొండ-ఖమ్మం-వరంగల్ గ్రాడ్యుయేట్ ఉపఎన్నిక బరిలో మొత్తం 52 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఉప ఎన్నిక జరుగుతున్న 3 ఉమ్మడి జిల్లాల్లో 34 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఈ 34 అసెంబ్లీ స్థానాల పరిధిలో ఉన్న గ్రాడ్యుయేట్లు ఓటింగ్ లో పాల్గొననున్నారు. మొత్తం 4,63,839 మంది గ్రాడ్యుయేట్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.  మొత్తం ఈ మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలో 605 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. </p>
<p>మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో  భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. మహారాష్ట్ర, తెలంగాణ, ఛత్తీస్ గఢ్ సరిహద్దుల్లో పోలీసులు విస్తత</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/national/polling-for-the-mlc-election-is-going-on-peacefully/article-901"><img src="https://www.vishvambhara.com/media/400/2024-05/img-20240527-wa0000.jpg" alt=""></a><br /><p>తెలంగాణలో ఎమ్మెల్సీ ఉపఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా నడుస్తోంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. పొలింగ్ స్టేషన్ల దగ్గర ఇప్పుడిప్పుడే రద్దీ పెరుగుతోంది. ప్రతీ ఒక్కరు ఓటు వేసేందుకు ప్రభుత్వ సంస్థలకు ఈసీ సెలవు కూడా ప్రకటించింది. ఓటింగ్ శాతం పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. </p>
<p>నల్లగొండ-ఖమ్మం-వరంగల్ గ్రాడ్యుయేట్ ఉపఎన్నిక బరిలో మొత్తం 52 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఉప ఎన్నిక జరుగుతున్న 3 ఉమ్మడి జిల్లాల్లో 34 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఈ 34 అసెంబ్లీ స్థానాల పరిధిలో ఉన్న గ్రాడ్యుయేట్లు ఓటింగ్ లో పాల్గొననున్నారు. మొత్తం 4,63,839 మంది గ్రాడ్యుయేట్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.  మొత్తం ఈ మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలో 605 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. </p>
<p>మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో  భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. మహారాష్ట్ర, తెలంగాణ, ఛత్తీస్ గఢ్ సరిహద్దుల్లో పోలీసులు విస్తత తనిఖీలు చేపట్టారు. ఒక పోలింగ్ జరుగుతున్న జిల్లాల్లో  రాత్రి 8 గంటల వరకు 144 సెక్షన్ అమలులో ఉండనుంది. ఈ ఎన్నిక ఫలితాలు జూన్ 5న రానున్నాయి. బీఆర్ఎస్ నేత పల్లారాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచి.. తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. దీంతో.. ఉపఎన్నిక అనివార్యమైంద.  కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న, బీఆర్ఎస్ నుంచి రాకేష్ రెడ్డి, బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి పోటీలో ఉన్నారు.</p>
<p><img src="https://www.vishvambhara.com/media/2024-05/img-20240527-wa0002.jpg" alt="IMG-20240527-WA0002" width="4160" height="2773"></img></p>
<p><em><strong>మొదటి ఓటు వేసిన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి</strong></em></p>
<p>వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ లో భాగంగా సూర్యాపేట జూనియర్ కళాశాలలోని 457వ బూత్ లో మొట్ట మొదటగా ఓటు వేసి.. ఓటు హక్కును వినియోగించుకున్న మాజీ మంత్రి సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి.. బూత్ లో మొత్తం 673 ఓటర్లు ఉండగా పోలింగ్ ప్రారంభ సమయానికి వచ్చి మొట్టమొదట గా ఓటు వేసిన జగదీష్ రెడ్డి.</p>
<p><strong>యాదాద్రి...</strong></p>
<p>తుర్కపల్లి పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కును వినియోగించుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న. </p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>National</category>
                                    

                <link>https://www.vishvambhara.com/national/polling-for-the-mlc-election-is-going-on-peacefully/article-901</link>
                <guid>https://www.vishvambhara.com/national/polling-for-the-mlc-election-is-going-on-peacefully/article-901</guid>
                <pubDate>Mon, 27 May 2024 10:15:10 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-05/img-20240527-wa0000.jpg"                         length="53164"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>గ్రాడ్యువేట్స్‌కి గుడ్ న్యూస్.. ఆ రోజు హాలీ డే</title>
                                    <description><![CDATA[<p>తెలంగాణలో ఎమ్మెల్సీ ఉప ఎన్నిక సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ నెల 27న సెలవు ప్రకటించింది. 27న ఎమ్మెల్సీ ఉపఎన్నిక ఉండటంతో ఈసీ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. పోలింగ్ పర్సెంట్ పెంచే ఉద్ద్యేశ్యంతో ఉద్యోగులకు సెలవు ప్రకటించింది. నల్లగొండ-ఖమ్మం-వరంగల్ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ 27న జరగనుంది. </p>
<p>  </p>
<p>ప్రతీ ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకునేలా చేయాలని ఈసీ భావిస్తోంది. పైగా.. గ్రాడ్యుయేట్లే ఓటింగ్‌కు రాకపోతే.. మామూలు ఎన్నికల్లో సామాన్య ప్రజలకు అసలు పోలింగ్ బూత్‌ల దగ్గరకే రారు. విద్యావంతుల నుంచే మార్పు మొదలు కావాలని ఈసీ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. అందుకే అందుకూ ఓటు హక్కు వినియోగించుకోడానికి వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం ప్రకటించింది. ఈ నిర్ణయంతో నల్లగొండ, సూర్యాపేట, భువనగిరి, జనగామ, హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, ములుగు,</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/good-news-for-the-graduates-that-day-is-holi-day/article-752"><img src="https://www.vishvambhara.com/media/400/2024-05/img-20240524-wa0007.jpg" alt=""></a><br /><p>తెలంగాణలో ఎమ్మెల్సీ ఉప ఎన్నిక సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ నెల 27న సెలవు ప్రకటించింది. 27న ఎమ్మెల్సీ ఉపఎన్నిక ఉండటంతో ఈసీ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. పోలింగ్ పర్సెంట్ పెంచే ఉద్ద్యేశ్యంతో ఉద్యోగులకు సెలవు ప్రకటించింది. నల్లగొండ-ఖమ్మం-వరంగల్ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ 27న జరగనుంది. </p>
<p> </p>
<p>ప్రతీ ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకునేలా చేయాలని ఈసీ భావిస్తోంది. పైగా.. గ్రాడ్యుయేట్లే ఓటింగ్‌కు రాకపోతే.. మామూలు ఎన్నికల్లో సామాన్య ప్రజలకు అసలు పోలింగ్ బూత్‌ల దగ్గరకే రారు. విద్యావంతుల నుంచే మార్పు మొదలు కావాలని ఈసీ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. అందుకే అందుకూ ఓటు హక్కు వినియోగించుకోడానికి వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం ప్రకటించింది. ఈ నిర్ణయంతో నల్లగొండ, సూర్యాపేట, భువనగిరి, జనగామ, హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, ములుగు, భూపాలపల్లి, ఖమ్మం, కొత్తగూడెం, సిద్దిపేట్ జిల్లాల్లోని ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సెలవు ప్రకటించింది. </p>
<p> </p>
<p>అయితే ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే సెలవు వర్తిస్తోంది. ప్రైవేట్ కంపెనీల్లో పని చేస్తున్న ఉద్యోగులకు ఈ సెలవు వర్తించదని చెప్పింది. కానీ.. ఓటు వేసేందుకు వీలుగా ఓటర్లకు పర్మిషన్ ఇవ్వాలని ప్రైవేటు కంపెనీలకు సూచించింది. ఇక ఉప ఎన్నికను అన్ని పార్టీలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అసెంబ్లీ ఎన్నికల రేంజ్ లో ప్రచారం చేశాయి. అటు.. పోలింగ్ తేదీ దగ్గర పడటంతో ఈసీ ఎన్నికకు సర్వం సిద్దం చేస్తోంది.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/good-news-for-the-graduates-that-day-is-holi-day/article-752</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/good-news-for-the-graduates-that-day-is-holi-day/article-752</guid>
                <pubDate>Fri, 24 May 2024 19:16:37 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-05/img-20240524-wa0007.jpg"                         length="94109"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        