<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.vishvambhara.com/ttd/tag-842" rel="self" type="application/rss+xml" />
                <generator>Vishvambhara News RSS Feed Generator</generator>
                <title>TTD - Vishvambhara News</title>
                <link>https://www.vishvambhara.com/tag/842/rss</link>
                <description>TTD RSS Feed</description>
                
                            <item>
                <title>19న శ్రీవారి ఆర్జిత సేవల టికెట్ల విడుదల</title>
                                    <description><![CDATA[<p>తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి భక్తుల సౌకర్యార్థం 2026 ఏప్రిల్ నెలకు సంబంధించిన వివిధ దర్శన, సేవా టికెట్ల కోటాను విడుదల చేసేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) షెడ్యూల్‌ను ప్రకటించింది. <br /><br /></p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/andhra-pradesh/release-of-srivari-earned-services-tickets-on-19th/article-7680"><img src="https://www.vishvambhara.com/media/400/2026-01/0db60b11-80c2-48fb-a19e-e08c9dab74fb.jpg" alt=""></a><br /><p><strong>విశ్వంభర, ఏపీ బ్యూరో:</strong> తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి భక్తుల సౌకర్యార్థం 2026 ఏప్రిల్ నెలకు సంబంధించిన వివిధ దర్శన, సేవా టికెట్ల కోటాను విడుదల చేసేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) షెడ్యూల్‌ను ప్రకటించింది. శ్రీవారి ఆర్జిత సేవలు (సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవ) టికెట్లను ఈ నెల 19న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. ఎలక్ట్రానిక్‌ లక్కీడిప్‌ రిజిస్ట్రేషన్‌ కోసం ఈ నెల 21న ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.</p>
<p>ఈ-టికెట్లు పొందిన వారు జనవరి 21 నుంచి 23వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లిస్తే.. టికెట్లు మంజూరవుతాయి. 22న ఉదయం 10 గంటలకు కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవా, సాలకట్ల తెప్పోత్సవాలు,  సాలకట్ల వసంతోత్సవాల టికెట్లు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. వర్చువల్‌ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.</p>
<p>23న ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణ టోకెన్ల కోటాను విడుదల చేయనున్నారు. ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు బ్రేక్‌ దర్శన టికెట్ల కోటా, మధ్యాహ్నం 3 గంటలకు వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులు, దివ్యాంగులకు ఉచిత ప్రత్యేక ప్రవేశ దర్శన టోకెన్ల కోటాను ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. 24న ఉదయం 10 గంటలకు ప్రత్యేక ప్రవేశ దర్శనం రూ.300 టికెట్ల కోటాను ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతిలో అద్దె గదుల బుకింగ్‌ కోటాను విడుదల చేస్తారు. మార్చి నెలకు సంబంధించిన శ్రీవారి సేవ, పరకామణి సేవ కోటాను ఈనెల 27న మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తారు. </p>
<p>టికెట్ల బుకింగ్ కోసం భక్తులు కేవలం టీటీడీ అధికారిక వెబ్‌సైట్ మాత్రమే సందర్శించాలని అధికారులు కోరారు. నకిలీ వెబ్‌సైట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.vishvambhara.com/andhra-pradesh/release-of-srivari-earned-services-tickets-on-19th/article-7680</link>
                <guid>https://www.vishvambhara.com/andhra-pradesh/release-of-srivari-earned-services-tickets-on-19th/article-7680</guid>
                <pubDate>Sat, 17 Jan 2026 20:43:16 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-01/0db60b11-80c2-48fb-a19e-e08c9dab74fb.jpg"                         length="258271"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సీఎం చంద్రబాబు</title>
                                    <description><![CDATA[<p>ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అంతకుముందు ఆయనకు టీటీడీ జీఈవో గౌతమి, ఆలయ అధికారులు స్వాగతం పలికారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/andhra-pradesh/cm-chandrababu-visited-tirumala-srivari/article-1736"><img src="https://www.vishvambhara.com/media/400/2024-06/screenshot-2024-06-13-082349.jpg" alt=""></a><br /><p>ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అంతకుముందు ఆయనకు టీటీడీ జీఈవో గౌతమి, ఆలయ అధికారులు స్వాగతం పలికారు. చంద్రబాబు శ్రీవారిని దర్శించుకోవడానికి తగు ఏర్పాట్లు చేశారు. చంద్రబాబు వెంట ఆయన సతీమణి నారా భువనేశ్వరి, కుమారుడు నారా లోకేశ్, కోడలు బాహ్మణి, మనవడు దేవాంశ్ ఉన్నారు. సీఎంను చూసేందుకు వైకుంఠం క్యూంప్లెక్స్ వద్దకు టీడీపీ కార్యకర్తలు, నాయకులు భారీగా తరలివచ్చారు. </p>
<p>కాగా, తిరుమల నుంచి చంద్రబాబు విజయవాడలోని ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకోనున్నారు. అనంతరం అమరావతికి చేరుకుంటారు. సాయంత్రం ఆయన బాధ్యతల స్వీకరణ ఉంటుంది. ఇవాళ(గురువారం) సాయంత్రం 4.41 గంటలకు సీఎం చంద్రబాబు బాధ్యతలు స్వీకరించనున్నారు. సచివాలయంలోని మొదటి బ్లాక్ చాంబర్‌లో చంద్రబాబు బాధ్యతలను స్వీకరిస్తారని అధికార వర్గాలు వెల్లడించాయి. బాధ్యతలు స్వీకరించిన వెంటనే చంద్రబాబు మెగా డీఎస్సీపై తొలి సంతకం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై రెండో సంతకం, వృద్ధాప్య పింఛన్ల పెంపుపై మూడో సంతకం చేయనున్నట్లు సమాచారం.</p>]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.vishvambhara.com/andhra-pradesh/cm-chandrababu-visited-tirumala-srivari/article-1736</link>
                <guid>https://www.vishvambhara.com/andhra-pradesh/cm-chandrababu-visited-tirumala-srivari/article-1736</guid>
                <pubDate>Thu, 13 Jun 2024 08:26:28 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-06/screenshot-2024-06-13-082349.jpg"                         length="99226"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>టీటీడీ బోర్డు చైర్మన్‌గా కొణిదెల నాగబాబు?</title>
                                    <description><![CDATA[<p><span class="selectable-text copyable-text">ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి తిరుగులేని విజయాన్ని కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. జనసేన పోటీ చేసిన అన్ని స్థానాల్లో విజయం సాధించడంతో పార్టీ శ్రేణులు ఫుల్ జోష్‌లో ఉన్నారు.</span></p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/andhra-pradesh/konidela-nagababu-is-the-chairman-of-ttd-board/article-1311"><img src="https://www.vishvambhara.com/media/400/2024-06/1600x960_317097-pawan-kalyan-nagababu.jpg" alt=""></a><br /><p class="selectable-text copyable-text x15bjb6t x1n2onr6" dir="ltr"><span class="selectable-text copyable-text">ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి తిరుగులేని విజయాన్ని కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. జనసేన పోటీ చేసిన అన్ని స్థానాల్లో విజయం సాధించడంతో పార్టీ శ్రేణులు ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి సంబంధించి ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ తన కుటుంబసభ్యులతో పాటు పార్టీలో కీలకంగా వ్యవహరించిన పలువురికి కీలక పదవులను కట్టబెట్టేయోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. </span></p>
<p class="selectable-text copyable-text x15bjb6t x1n2onr6" dir="ltr"><span class="selectable-text copyable-text">పవన్ కల్యాణ్ సోదరుడు, నటుడు కొణిదెల నాగబాబుకు టీటీడీ బోర్డు చైర్మన్‌గా నియమించే అవకాశాలున్నట్లు పలువురు చర్చించుకుంటున్నారు. అన్నకు పార్లమెంట్ సీట్ ఇవ్వనందుకు టీటీడీ ప్రక్షాళనకు పవన్ శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. అదేవిధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో భాగస్వామ్యం కానున్నారు జనసేనాని. ఇప్పటికే కీలక మంత్రి పదవులు సాధించేందుకు పవన్ కల్యాణ్ మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం. </span></p>
<p class="selectable-text copyable-text x15bjb6t x1n2onr6" dir="ltr"><span class="selectable-text copyable-text">కేంద్ర మంత్రి పదవులతో పాటు ఉప ముఖ్యమంత్రి పదవి, రాష్ట్రంలో కీలక శాఖలు, రాజ్యసభ స్థానాలు, నామినేటెడ్ పోస్టులపైనా పవన్ గురిపెట్టినట్లు తెలుస్తోంది. స్థానిక సంస్థల్లోనూ జన శ్రేణులకు ప్రధాన్యం కల్పించే అవకాశాలు ఉన్నాయి. విజయవాడ కనకదుర్గ గుడి చైర్మన్ పోస్టుకు తనను గెలిపించిన జనసేన సెంట్రల్ ఆంధ్ర జోన్ కన్వీనర్ బాడిత శంకర్‌ను సిఫారసు చేయనున్న సుజన, చిన్నిలకు కట్టబెడతారని చర్చ సాగుతోంది. దశాబ్ధ కాలంగా జనసేన నమ్మకున్న వారందరికీ న్యాయచేసే దిశగా పవన్ అడుగులు వేస్తున్నట్లు స్పష్టమవుతోంది.</span></p>]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.vishvambhara.com/andhra-pradesh/konidela-nagababu-is-the-chairman-of-ttd-board/article-1311</link>
                <guid>https://www.vishvambhara.com/andhra-pradesh/konidela-nagababu-is-the-chairman-of-ttd-board/article-1311</guid>
                <pubDate>Thu, 06 Jun 2024 11:43:10 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-06/1600x960_317097-pawan-kalyan-nagababu.jpg"                         length="49365"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>తిరుమలకు వెళ్లే భక్తులకు అలర్ట్.. టీటీడీ కీలక ప్రకటన..!</title>
                                    <description><![CDATA[<p>తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఈ క్రమంలో తిరుమలకు వెళ్లే భక్తులకు టీటీడీ కీలక ప్రకటన చేసింది. వేసవి సెలవుల నేపథ్యంలో శుక్ర, శని, ఆదివారాలలో సామాన్య భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటోంది.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/devotional/alert-ttd-key-announcement-for-devotees-going-to-tirumala/article-717"><img src="https://www.vishvambhara.com/media/400/2024-05/ttd-1.jpg.webp" alt=""></a><br /><p>తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఈ క్రమంలో తిరుమలకు వెళ్లే భక్తులకు టీటీడీ కీలక ప్రకటన చేసింది. వేసవి సెలవుల నేపథ్యంలో శుక్ర, శని, ఆదివారాలలో సామాన్య భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటోంది. దీంతో శ్రీవారి దర్శనానికి సుమారు 30 నుంచి40 గంటల సమయం పడుతోంది.. క్యూ లైన్లలో భక్తులు వేచి ఉండాల్సిన పరిస్థితి వస్తోందని టీటీడీ పేర్కొంది. <br /> <br />అయితే, సామాన్య భక్తులకు త్వరితగతిన శ్రీవారి దర్శనం కల్పించేందుకు జూన్ 30వ తేదీ వరకు శుక్ర, శని, ఆది వారాలలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు పేర్కొంది. ఇందుకుగాను, సిఫార్సు లేఖలు స్వీకరించబడవని తెలిపింది. ఈ మార్పును గమనించి భక్తులు టీటీడీకి సహకరించాల్సిందిగా కోరింది.</p>]]></content:encoded>
                
                                                            <category>Devotional</category>
                                    

                <link>https://www.vishvambhara.com/devotional/alert-ttd-key-announcement-for-devotees-going-to-tirumala/article-717</link>
                <guid>https://www.vishvambhara.com/devotional/alert-ttd-key-announcement-for-devotees-going-to-tirumala/article-717</guid>
                <pubDate>Fri, 24 May 2024 15:01:15 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-05/ttd-1.jpg.webp"                         length="72834"                         type="image/webp"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        