<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.vishvambhara.com/jaggareddy/tag-797" rel="self" type="application/rss+xml" />
                <generator>Vishvambhara News RSS Feed Generator</generator>
                <title>Jaggareddy - Vishvambhara News</title>
                <link>https://www.vishvambhara.com/tag/797/rss</link>
                <description>Jaggareddy RSS Feed</description>
                
                            <item>
                <title>పీసీసీ అధ్యక్షుడిగా జగ్గారెడ్డిని చేయాలి : మంత్రి కోమటిరెడ్డి</title>
                                    <description><![CDATA[<div><span style="color:rgb(224,62,45);"><strong>విశ్వంభర,హైదరాబాద్ : </strong></span>పీసీసీ అధ్యక్షుడిగా జగ్గారెడ్డిని చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ లాబీలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మీడియా చిట్‌ చాట్ లో మాట్లాడుతూ జగ్గారెడ్డి ఎప్పుడూ జనంలో ఉండే మాస్‌ లీడర్‌ అని, అందుకే  టీపీసీసీ అధ్యక్షుడిగా జగ్గారెడ్డిని చేయాలని కోరారు. జగ్గారెడ్డి మరో పీజేఆర్‌ అని, ఎవరైనా ఆపదలో ఉంటే వెంటనే ఆదుకుంటారని చెప్పుకొచ్చారు. ఆయన పీసీసీ చీఫ్‌ అయితే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 100 సీట్లు వస్తాయని మంత్రి కోమటిరెడ్డి పేర్కొన్నారు.వెంకట్ రెడ్డి వ్యాఖ్యల నేపథ్యంలో ప్రస్తుత పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ను కాంగ్రెస్ హైకమాండ్ మార్చవచ్చన్న ప్రచారానికి తెర లేపింది. కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ జరుగుతుందని, అందులో భాగాంగానే పీసీసీ చీప్ మార్పు జరుగుతుందన్న వాదన వినిపిస్తుంది. గతంలో జగ్గారెడ్డి తను ఇకమీదట ఎన్నికల్లో పోటీ చేయబోనని, తన లక్ష్యం పీసీసీ చీఫ్, సీఎం పదవి</div>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/minister-komatireddy-should-make-jaggareddy-as-pcc-president/article-11562"><img src="https://www.vishvambhara.com/media/400/2026-03/komati.jpg" alt=""></a><br /><div><span style="color:rgb(224,62,45);"><strong>విశ్వంభర,హైదరాబాద్ : </strong></span>పీసీసీ అధ్యక్షుడిగా జగ్గారెడ్డిని చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ లాబీలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మీడియా చిట్‌ చాట్ లో మాట్లాడుతూ జగ్గారెడ్డి ఎప్పుడూ జనంలో ఉండే మాస్‌ లీడర్‌ అని, అందుకే  టీపీసీసీ అధ్యక్షుడిగా జగ్గారెడ్డిని చేయాలని కోరారు. జగ్గారెడ్డి మరో పీజేఆర్‌ అని, ఎవరైనా ఆపదలో ఉంటే వెంటనే ఆదుకుంటారని చెప్పుకొచ్చారు. ఆయన పీసీసీ చీఫ్‌ అయితే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 100 సీట్లు వస్తాయని మంత్రి కోమటిరెడ్డి పేర్కొన్నారు.వెంకట్ రెడ్డి వ్యాఖ్యల నేపథ్యంలో ప్రస్తుత పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ను కాంగ్రెస్ హైకమాండ్ మార్చవచ్చన్న ప్రచారానికి తెర లేపింది. కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ జరుగుతుందని, అందులో భాగాంగానే పీసీసీ చీప్ మార్పు జరుగుతుందన్న వాదన వినిపిస్తుంది. గతంలో జగ్గారెడ్డి తను ఇకమీదట ఎన్నికల్లో పోటీ చేయబోనని, తన లక్ష్యం పీసీసీ చీఫ్, సీఎం పదవి అని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.హ్యామ్ రోడ్లపై రూ.18వేల కోట్ల కుంభకోణం జరిగిందని మాజీ మంత్రి టి.హరీశ్ రావు చేసిన ఆరోపణలను మంత్రి వెంకట్ రెడ్డి కొట్టిపారేశారు. అసలు అన్ని కోట్ల టెండర్లు పిలవనప్పుడు అవినీతి ఎలా జరుగుతుందని ఆయన  ప్రశ్నించారు.</div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/minister-komatireddy-should-make-jaggareddy-as-pcc-president/article-11562</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/minister-komatireddy-should-make-jaggareddy-as-pcc-president/article-11562</guid>
                <pubDate>Tue, 17 Mar 2026 17:24:44 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-03/komati.jpg"                         length="117925"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>సంగారెడ్డిలో జగ్గారెడ్డి ఆధ్వర్యంలో  ఘనంగా ఇఫ్తార్‌ విందు</title>
                                    <description><![CDATA[<div>
<ul>
<li><span style="color:rgb(224,62,45);"><strong>జగ్గారెడ్డి మా ఫేవరెట్‌ లీడర్‌ : మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి</strong></span></li>
<li><span style="color:rgb(224,62,45);"><strong>మానవత్వం ఉన్న మనిషి జగ్గారెడ్డి: మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి</strong></span></li>
<li><span style="color:rgb(224,62,45);"><strong>ముస్లిం సోదరులకు నా శుభాకంక్షలు- దామోదర్ రాజనర్సింహ</strong></span></li>
</ul>
</div>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/grand-iftar-dinner-at-sangareddy-under-the-leadership-of-jaggareddy/article-11554"><img src="https://www.vishvambhara.com/media/400/2026-03/whatsapp-image-2026-03-17-at-4.58.01-pm.jpeg" alt=""></a><br /><p><span style="color:rgb(224,62,45);"><strong>విశ్వంభర,సంగారెడ్డి :</strong></span> సంగారెడ్డి పట్టణంలోని మిలాద్‌ గ్రౌండ్‌లో టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు భారీ స్థాయిలో ఇఫ్తార్‌ విందు ఇచ్చారు. పెద్దసంఖ్యలో ముస్లింలు తరలివచ్చారు. ఈ కార్యక్రమానికి మంత్రులు దామోదర రాజనర్సింహ, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, జహీరాబాద్‌ ఎంపీ సురేశ్‌ షెట్కార్‌, టీజీఐఐసీ చైర్‌పర్సన్‌ నిర్మల హాజరయ్యారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. జగ్గారెడ్డి మీకు, మాకు ఫేవరెట్‌ లీడర్‌ అని ప్రశంసించారు. మంత్రి ఉత్తమ్‌ ప్రసంగిస్తూ.. ఎవరైనా కష్టాల్లో ఉన్నారంటే జగ్గారెడ్డి ఆదుకుంటారని, ఆయన మానవత్వం ఉన్న మనిషి అని కొనియాడారు. అనంతరం మంత్రులు ముస్లిం సోదరులకు రంజాన్‌ శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం మైనారిటీల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జగ్గారెడ్డి కూతురు జయారెడ్డి, కొడుకు దత్తురెడ్డి పాల్గొన్నారు<img src="https://www.vishvambhara.com/media/2026-03/whatsapp-image-2026-03-17-at-4.58.01-pm-(1).jpeg" alt="WhatsApp Image 2026-03-17 at 4.58.01 PM (1)" width="1439" height="956"></img></p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/grand-iftar-dinner-at-sangareddy-under-the-leadership-of-jaggareddy/article-11554</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/grand-iftar-dinner-at-sangareddy-under-the-leadership-of-jaggareddy/article-11554</guid>
                <pubDate>Tue, 17 Mar 2026 17:04:45 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-03/whatsapp-image-2026-03-17-at-4.58.01-pm.jpeg"                         length="223519"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>రాహుల్‌ గాంధీ నాయకత్వం దేశానికి అవసరం ఉంది : టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి</title>
                                    <description><![CDATA[<div>
<ul>
<li><span style="color:rgb(224,62,45);"><strong>రాహుల్ గాంధీ సలహాలు  ప్రధాని మోడీ వింటున్నారు కానీ అమలు చేయడం లేదు..</strong></span></li>
<li><span style="color:rgb(224,62,45);"><strong>కరోనా రాకముందే రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వాన్ని అలెర్ట్ చేసారు.</strong></span></li>
<li><span style="color:rgb(224,62,45);"><strong>ఢిల్లీ కాలుష్య సమస్యపై పార్లమెంట్ లో రాహుల్ గాంధీ మాట్లాడి హెచ్చరిస్తున్నా,.. మోదీ ప్రధాని నిర్లక్ష్యం చేస్తున్నారూ.</strong></span></li>
<li><span style="color:rgb(224,62,45);"><strong>ఢిల్లీ లిక్కర్‌ సీబీఐ కేసులో కల్వకుంట్ల కవితకు క్లీన్‌చిట్‌ ఇవ్వడం బీజేపీ పొలిటిలక్‌ గేమ్‌.</strong></span></li>
<li><span style="color:rgb(224,62,45);"><strong>ఢిల్లీలో మీడియాతో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి.</strong></span></li>
</ul>
</div>
<p> </p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/national/tpcc-working-president-jaggareddy-said-that-the-country-needs-the/article-9974"><img src="https://www.vishvambhara.com/media/400/2026-02/whatsapp-image-2026-02-27-at-10.38.04-am1.jpeg" alt=""></a><br /><div><span style="color:rgb(224,62,45);"><em><strong>విశ్వంభర,ఢిల్లీ </strong></em></span>: రాహుల్‌ గాంధీ నాయకత్వం దేశానికి అవసరం ఉందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి  పేర్కొన్నారు. ప్రతిపక్ష నేతగా ఎంతో దూరదృష్టితో దేశం కోసం సలహాలు ఇస్తున్నారని, కానీ నరేంద్ర మోదీ నిర్లక్ష్యం చేస్తున్నారని, ఇది దేశానికే నష్టమని అన్నారు. గతంలో కరోనా గురించి హెచ్చరించారని, కేవలం మోదీ నిర్లక్ష్యంతోనే దేశంలో అంత నష్టం జరిగిందన్నారు. ప్రస్తుతం.. కాలుష్య సమస్యపై హెచ్చరిస్తున్నారని, మళ్లీ మోదీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా జగ్గారెడ్డి  తెలంగాణ భవన్‌లో విలేకరులతో మాట్లాడారు కాంగ్రెస్‌ పార్టీలో ప్రతి కార్యకర్తకు అధిష్ఠానాన్ని అడిగే స్వేచ్ఛ, స్వాతంత్య్రం ఉంటుందని, జగ్గారెడ్డి అన్నారు. మనసులో మాట నిర్భయంగా చెప్పుకునే అవకాశం ఒక్క కాంగ్రెస్‌లోనే ఉందని, బీజేపీలో ఆ స్వేచ్ఛ ఉండదని, ఆ పార్టీలో కార్యకర్తల అభిప్రాయాలను వినేవాళ్లే ఉండరని పేర్కొన్నారు. రెండు జాతీయ పార్టీలే అయినా.. కాంగ్రెస్‌, బీజేపీలకు చాలా వ్యత్యాసం ఉందని చెప్పారు.</div>
<div> </div>
<div><img src="https://www.vishvambhara.com/media/2026-02/whatsapp-image-2026-02-27-at-10.34.15-am1.jpeg" alt="WhatsApp Image 2026-02-27 at 10.34.15 AM" width="1280" height="923"></img></div>
<div>గురువారం ఏఐసీసీ చీఫ్‌ మల్లికార్జున ఖర్గేను కలిసి కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు వి.హనుమంతరావు, జెట్టి కుసుమకుమార్‌ల పేర్లు రాజ్యసభకు పరిశీలించాలని కోరానని చెప్పారు. తెలంగాణ నుంచి ఖాళీ అవుతున్న రెండు రాజ్యసభ స్థానాల కోసం ముఖ్యమంత్రి సలహాదారుడు వేం నరేందర్‌ రెడ్డి, మైనార్టీ నేత అజ్మతుల్లా ఖాన్‌, దళిత సామాజిక వర్గం నుంచి దొమ్మాటి సాంబయ్య, ఎస్టీ నుంచి బెల్లయ్య నాయక్‌ కూడా ప్రయత్నాలు చేస్తున్నట్లు తనకు తెలిసిందన్నారు. పార్టీ కోసం పనిచేసిన వారు తమను గుర్తించాలని అధిష్ఠానాన్ని అడగడంలో తప్పు లేదని పేర్కొన్నారు. రాష్ట్రం నుంచి ఖాళీ అవుతున్న రెండు స్థానానాల్లో ఒక స్థానంపై స్పష్టత ఉందని జగ్గారెడ్డి తెలిపారు. అయితే మరో స్థానం ఎలా దక్కించుకోవాలన్నది అధిష్ఠానం, సీఎం రేవంత్‌రెడ్డి, పీసీసీ చీఫ్‌ మహేశ్‌గౌడ్‌ చూసుకుంటారని తెలిపారు. అయితే సీఎం, పీసీసీ చీఫ్‌లు తమ అభిప్రాయాన్ని బహిర్గతం చేయలేరన్నారు. ఢిల్లీ లిక్కర్‌ సీబీఐ కేసులో రౌజ్‌ అవెన్యూ కోర్టు కల్వకుంట్ల కవితకు క్లీన్‌చిట్‌ ఇవ్వడం బీజేపీ పొలిటిలక్‌ గేమ్‌గా జగ్గారెడ్డి అభివర్ణించారు. లిక్కర్‌ మాఫియా గురించి మాట్లాడింది మొదట బీజేపీనేనని, కానీ.. ఇపుడు క్లీన్‌చిట్‌ ఇచ్చిందని వ్యాఖ్యానించారు. </div>
<div> </div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>National</category>
                                    

                <link>https://www.vishvambhara.com/national/tpcc-working-president-jaggareddy-said-that-the-country-needs-the/article-9974</link>
                <guid>https://www.vishvambhara.com/national/tpcc-working-president-jaggareddy-said-that-the-country-needs-the/article-9974</guid>
                <pubDate>Sat, 28 Feb 2026 14:04:02 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-02/whatsapp-image-2026-02-27-at-10.38.04-am1.jpeg"                         length="57870"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిసిన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి </title>
                                    <description><![CDATA[<p><span style="color:rgb(224,62,45);"><strong>విశ్వంభర, ఢిల్లీ: </strong></span>ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఖర్గేతో ఆయన పలు కీలక అంశాలపై చర్చించారు. తెలంగాణలో ఖాళీ కానున్న రెండు రాజ్యసభ స్థానాలపై సీఎం రేవంత్‌రెడ్డి, టీపీసీసీ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్, ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్‌తో కూడా ఈ విషయంపై మాట్లాడానని, వి. హనుమంతరావు, జెట్టి కుసుమ కుమార్‌లకి రాజ్యసభ ఇవ్వాలని కోరానని అన్నారు.<img src="https://www.vishvambhara.com/media/2026-02/whatsapp-image-2026-02-27-at-10.38.04-am.jpeg" alt="WhatsApp Image 2026-02-27 at 10.38.04 AM" width="720" height="645" /></p>
<p>ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇదే విషయంపై రాహుల్ గాంధీని, మల్లికార్జున్ ఖర్గేని కలవడానికి ఢిల్లీకి వచ్చానని తెలిపారు. రాహుల్ గాంధీ ముందస్తు షెడ్యూల్ కారణంగా ఆయన బిజీగా ఉన్నారని చెప్పుకొచ్చారు. వి. హనుమంతరావు. జెట్టి కుసుమ కుమార్‌లకు రాజ్యసభ అవకాశాలపై ఆలోచన చేయాలని కోరానని తెలిపారు. జెట్టి కుసుమ కుమార్.. యూత్ కాంగ్రెస్ లీడర్‌గా, స్టూడెంట్ లీడర్‌గా కమ్మ సామాజిక వర్గం నుంచి ఉన్నారని ప్రస్తావించారు. జెట్టి కుసుమ</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/tpcc-working-president-jaggareddy-met-aicc-president-mallikarjuna-kharge/article-9930"><img src="https://www.vishvambhara.com/media/400/2026-02/whatsapp-image-2026-02-27-at-10.34.15-am.jpeg" alt=""></a><br /><p><span style="color:rgb(224,62,45);"><strong>విశ్వంభర, ఢిల్లీ: </strong></span>ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఖర్గేతో ఆయన పలు కీలక అంశాలపై చర్చించారు. తెలంగాణలో ఖాళీ కానున్న రెండు రాజ్యసభ స్థానాలపై సీఎం రేవంత్‌రెడ్డి, టీపీసీసీ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్, ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్‌తో కూడా ఈ విషయంపై మాట్లాడానని, వి. హనుమంతరావు, జెట్టి కుసుమ కుమార్‌లకి రాజ్యసభ ఇవ్వాలని కోరానని అన్నారు.<img src="https://www.vishvambhara.com/media/2026-02/whatsapp-image-2026-02-27-at-10.38.04-am.jpeg" alt="WhatsApp Image 2026-02-27 at 10.38.04 AM" width="720" height="645"></img></p>
<p>ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇదే విషయంపై రాహుల్ గాంధీని, మల్లికార్జున్ ఖర్గేని కలవడానికి ఢిల్లీకి వచ్చానని తెలిపారు. రాహుల్ గాంధీ ముందస్తు షెడ్యూల్ కారణంగా ఆయన బిజీగా ఉన్నారని చెప్పుకొచ్చారు. వి. హనుమంతరావు. జెట్టి కుసుమ కుమార్‌లకు రాజ్యసభ అవకాశాలపై ఆలోచన చేయాలని కోరానని తెలిపారు. జెట్టి కుసుమ కుమార్.. యూత్ కాంగ్రెస్ లీడర్‌గా, స్టూడెంట్ లీడర్‌గా కమ్మ సామాజిక వర్గం నుంచి ఉన్నారని ప్రస్తావించారు. జెట్టి కుసుమ కుమార్ ఫ్యామిలీ ఫ్రీడమ్ ఫైటర్స్ అని, వాళ్ల కుటుంబం నుంచి అంతా కాంగ్రెస్‌లోనే ఉన్నారని గుర్తుచేశారు.</p>
<p>హనుమంతరావు తెలంగాణలో అనేక మంది ముఖ్యమంత్రులతో పని చేశారని వెల్లడించారు. మూడు సార్లు రాజ్యసభ ఎంపీగా పని చేశారని చెప్పుకొచ్చారు. ఆయనకు రాజీవ్ గాంధీ , సోనియాగాంధీ అవకాశాలు ఇచ్చారని తెలిపారు. వి.హనుమంతరావు చురుకైన వ్యక్తి అని, ఆయనకు మరోసారి రాజ్యసభకు అవకాశం ఇవ్వాలని ఖర్గేను కోరానని అన్నారు. కమిటీలో చర్చిస్తామని ఖర్గే హామీ ఇచ్చారని తెలిపారు. రాహుల్ గాంధీ నిర్ణయం మేరకు ముందుకు వెళ్తామని జగ్గారెడ్డి పేర్కొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/tpcc-working-president-jaggareddy-met-aicc-president-mallikarjuna-kharge/article-9930</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/tpcc-working-president-jaggareddy-met-aicc-president-mallikarjuna-kharge/article-9930</guid>
                <pubDate>Fri, 27 Feb 2026 10:43:45 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-02/whatsapp-image-2026-02-27-at-10.34.15-am.jpeg"                         length="97145"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిపై కేసు నమోదు</title>
                                    <description><![CDATA[<p>కాంగ్రెస్ సీనియర్ నేత, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఎన్నికల అధికారుల విధులకు ఆటంకం కలిగించారని ఎఫ్‌టీఎస్ టీమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. </p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/case-registered-against-former-mla-jaggareddy/article-8752"><img src="https://www.vishvambhara.com/media/400/2026-02/whatsapp-image-2026-02-12-at-7.09.40-pm.jpeg" alt=""></a><br /><p><strong>విశ్వంభర, తెలంగాణ బ్యూరో: </strong>కాంగ్రెస్ సీనియర్ నేత, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఎన్నికల అధికారుల విధులకు ఆటంకం కలిగించారని ఎఫ్‌టీఎస్ టీమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎన్నికల అధికారుల విధులకు ఆటంకం కలిగించారనే ఆరోపణలతో జగ్గారెడ్డిపై సంగారెడ్డి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. జగ్గారెడ్డిపై 223, 351, 352, 132, 329 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.</p>
<p>కేసు నమోదుపై జగ్గారెడ్డి తీవ్రంగా స్పందించారు. సంగారెడ్డిలో దొంగ ఓట్లను అడ్డుకున్న కాంగ్రెస్ నేతపై సీఐ చేయిచేసుకున్నారని ఆయన ఆరోపించారు. తమ నేతను కొట్టినందుకే సీఐని తిట్టాల్సి వచ్చిందని జగ్గారెడ్డి వివరణ ఇచ్చారు. సీఐ శివకుమార్ బీఆర్ఎస్ అభ్యర్థికి సహకరించారని జగ్గారెడ్డి ఆరోపించారు. ఎన్నికల నిబంధనలను ఎవరు ఉల్లంఘించినా చర్యలు ఉండాలని ఆయన అన్నారు. నిన్న జరిగిన ఘటనలో తప్పు ఎవరిదనేది న్యాయస్థానంలో తేలుతుందని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/case-registered-against-former-mla-jaggareddy/article-8752</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/case-registered-against-former-mla-jaggareddy/article-8752</guid>
                <pubDate>Thu, 12 Feb 2026 19:11:21 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-02/whatsapp-image-2026-02-12-at-7.09.40-pm.jpeg"                         length="96643"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం కదిలిన జగ్గారెడ్డి కుటుంబం</title>
                                    <description><![CDATA[<ul>
<li><span style="color:rgb(224,62,45);"><strong>సదాశివపేట లో జగ్గారెడ్డి సుడిగాలి పర్యటన..</strong></span></li>
<li><span style="color:rgb(224,62,45);"><strong>ఇంటింటి  ప్రచారంతో హోరోత్తించిన టీజిఐఐసి చైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి.</strong></span></li>
<li><span style="color:rgb(224,62,45);"><strong>సంగారెడ్డి పట్టణంలో  ప్రత్యేక  ఆకర్షణగా జయాచైతన్య రెడ్డి ఇంటింటి ప్రచారం</strong></span></li>
</ul>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/jaggareddy-family-moved-for-the-victory-of-congress-candidates/article-8478"><img src="https://www.vishvambhara.com/media/400/2026-02/img-20260205-wa1281.jpg" alt=""></a><br /><p>విశ్వంభర్, సంగారెడ్డి:- ఎన్నికలకు కొన్ని రోజులే మిగిలి ఉండటంతో సంగారెడ్డి, సదాశివపేట నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ తన ప్రచార వేగాన్ని పెంచింది. జగ్గారెడ్డి కూతురు జయాచైతన్య రెడ్డి, సంగారెడ్డి డిసిసి అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి సంగారెడ్డి పట్టణంలో ఇంటింటి ప్రచారం లో పాల్గొన్నారు.  జయాచైతన్య రెడ్డి సంగారెడ్డి పట్టణంలోని 21,19,29,8,27 వ వార్డులలో ప్రచారం నిర్వహించారు. <img src="https://www.vishvambhara.com/media/2026-02/whatsapp-image-2026-02-06-at-11.23.37-am-(1).jpeg" alt="WhatsApp Image 2026-02-06 at 11.23.37 AM (1)" width="1214" height="809"></img></p>
<p><span style="color:rgb(186,55,42);"><strong>ఇల్లుల్లు తిరుగుతూ, అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ జయాచైతన్య రెడ్డి అందరినీ ఆకర్షించారు. </strong></span></p>
<p>ప్రచారం సందర్భంగా  జయారెడ్డికి ప్రజలు తమ సమస్యలను వివరించారు. మీకు జగ్గారెడ్డి ఉన్నారు, ధైర్యంగా ఉండండి అంటూ ప్రజలకు భరోసా కల్పించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని, సంగారెడ్డి పట్టణం అభివృద్ధిలో ముందుకు సాగాలి అంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. డిసిసి అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి సంగారెడ్డి పట్టణం లోని 24,25,26,05,38 వ వార్డులలో ఇంటిటి ప్రచారం నిర్వహించారు. సంగారెడ్డి మున్సిపాలిటీ లోని 38 వార్డులలో అన్ని చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని,  జగ్గారెడ్డి ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడి పట్టణానికి ప్రత్యేక నిధులు తీసుకొచ్చి సంగారెడ్డి పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతారని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి అభ్యర్థులను భారీ మెజారిటీ తో గెలిపించాలన్నారు.</p>
<p><br /><span style="color:rgb(224,62,45);"><strong>సదాశివపేట లో జగ్గారెడ్డి సుడిగాలి పర్యటన..</strong></span></p>
<p>సదాశివపేటలో టీ పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సుడిగాలి పర్యటన చేశారు. సదాశివపేట శంభు లింగేశ్వర ఆలయం    మొదలుకుని దుర్గమ్మ గుడి, గాంధీ చౌక్, శాస్త్రి రోడ్, బస్టాండ్, సుభాష్  రోడ్, తిలక్ రోడ్ గుండా పాదయాత్రగా తిరుగుతూ సందడి చేశారు. వ్యాపారులను,ప్రజలను పలకరిస్తూ ముందుకు సాగారు.  <br />గాంధీ చౌక్ లో ఒక దుకాణంలో కూర్చుని  కాంగ్రెస్ నాయకులు, పట్టణ ప్రజలతో సమావేశం అయ్యారు. చాయ్ తాగుతూ కాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి స్థానిక కాంగ్రెస్ నాయకులకు పలు సూచనలు చేశారు. సదాశివపేట పట్టణంలోని 26 వార్డులలో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకోవాలన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/jaggareddy-family-moved-for-the-victory-of-congress-candidates/article-8478</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/jaggareddy-family-moved-for-the-victory-of-congress-candidates/article-8478</guid>
                <pubDate>Thu, 05 Feb 2026 19:32:34 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-02/img-20260205-wa1281.jpg"                         length="142014"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>సోడా తాగి..రూ.లక్ష సాయం చేసిన జగ్గారెడ్డి</title>
                                    <description><![CDATA[<ul>
<li><span style="color:rgb(224,62,45);"><strong>దేవుడు ఆదేశించిండు నేను ఇట్లా నడుచుకుంటూ వచ్చిన.. </strong></span><span style="color:rgb(224,62,45);"><strong>నీకు లక్ష రూపాయలు సాయం చేసిన</strong></span></li>
<li><span style="color:rgb(224,62,45);"><strong>సదాశివపేటలో నిమ్మ సోడా అమ్మే మహిళతో చెప్పిన జగ్గారెడ్డి*</strong></span></li>
<li><span style="color:rgb(224,62,45);"><strong>ఎవరైనా కష్టంలో ఉన్నారంటే తక్షణమే స్పందించి సాయం చేసే గుణం నాది</strong></span></li>
<li><span style="color:rgb(224,62,45);"><strong>తన తల్లిదండ్రులు అట్లాంటి పుట్టుకను ఇచ్చారని వివరించిన జగ్గారెడ్డి</strong></span></li>
</ul>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/jaggareddy-who-helped-by-drinking-soda/article-8476"><img src="https://www.vishvambhara.com/media/400/2026-02/img-20260205-wa1291.jpg" alt=""></a><br /><p><span style="color:rgb(186,55,42);"><strong>విశ్వంభర</strong></span>, సదాశివపేట:-టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి గురువారం సదాశివపేట పట్టణంలో పర్యటించారు.ఆయన కారు దిగి వెళ్తుండగా నిమ్మ సోడా అమ్మే బండి కనిపించింది. ఆయన అక్కడ ఆగారు. నిమ్మకాయ సోడా తాగుతూ ఆ బండిని నడుపుతున్న మహిళతో ముచ్చటించారు.*“ఏమ్మా ఎట్లా ఉంది వ్యాపారం.. మంచిగా జరుగుతోందా” అని అడిగారు. “ కొత్త మెషిన్ కొనుక్కుంటే సోడాల గిరాకీ ఎక్కువవుతుంది. ఇప్పుడు చేస్తున్న వ్యాపారంలో ఏమీ మిగలడం లేదు. మీరు ఏదైనా సాయం చేస్తే బండి మంచిగా నడుపుకుంటాం” అంటూ ఆ మహిళ చెప్పింది. “ఎన్ని డబ్బులు ఇస్తే సోడా మిషన్ వస్తుంది? మీరు మంచిగా బతకగలుగుతారు? “ అని జగ్గారెడ్డి అడిగారు.**“లక్ష రూపాయలు పెడితే కొత్త మిషన్ వస్తుంది. ఈ ఎండాకాలంలో రోజుకు మూడు వేల రూపాయల దాకా వ్యాపారం అవుతుంది. మీరు సాయం చేస్తే మంచిగా బతుకుతం” అంటూ ఆ మహిళ బదులిచ్చింది.</p>
<p>వెంటనే జేబులోంచి లక్ష రూపాయలు తీసిన జగ్గారెడ్డి.. “ ఇదిగో ఈ లక్ష రూపాయలు తీసుకో..  ఎండాకాలం వచ్చేలోగా సోడాల మిషన్ కొనుక్కో. రోజుకు మూడు వేలు సంపాదించు” అంటూ ఆమెకు లక్ష రూపాయలు అందించారు.** అప్పటికప్పుడే లక్ష రూపాయలు ఇస్తాడని ఊహించని ఆ మహిళ.. “అయ్యో సార్.. ఇప్పుడే ఇచ్చేస్తున్నారా” అంటూ సంతోషపడ్డది. జగ్గారెడ్డికి నమస్కరించింది.* *ఈ లక్ష రూపాయలతో మీరు బాగుపడాలి మంచిగా వ్యాపారం జరగాలి అంటూ చెప్పి జగ్గారెడ్డి అక్కడి నుంచి ముందుకు వెళ్లారు.* *“దేవుడు ఆదేశించాడు.. నేను ఇట్లా నడుచుకుంటూ వచ్చాను. సోడా అమ్మే నీకు లక్ష సాయం జరగాలని రాసి పెట్టి ఉంది. అందరికీ సాయం చేసే పుట్టుకను నా తల్లిదండ్రులు నాకు ఇచ్చారు” అనే మాటలు ఈ సందర్బంగా జగ్గారెడ్డి నోటి నుంచి వచ్చాయి.*</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/jaggareddy-who-helped-by-drinking-soda/article-8476</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/jaggareddy-who-helped-by-drinking-soda/article-8476</guid>
                <pubDate>Thu, 05 Feb 2026 19:27:22 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-02/img-20260205-wa1291.jpg"                         length="128023"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>రాహుల్ గాంధీ ని ప్రధాన మంత్రి ని చేయండి, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని కాపాడుకోండి : జగ్గారెడ్డి</title>
                                    <description><![CDATA[<div>
<ul>
<li><span style="color:rgb(224,62,45);"><strong>విలువైన విశాఖ ఉక్కు పై మోడీ కన్నుపడింది,దురుద్దేశ్యంతో ఎవరికో కట్టబెట్టాలని కుట్రలు చేస్తున్నారు.</strong></span></li>
<li><span style="color:rgb(224,62,45);"><strong> విశాఖ స్టీల్ ప్లాంట్... ఆంధ్రుల హక్కు</strong></span></li>
<li><span style="color:rgb(224,62,45);"><strong>విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడటం లో సీఎం చంద్ర బాబు,డిప్యూటి సీఎం పవన్ కళ్యాణ్ మాజీ సీఎం జగన్ ఫెయిల్ అయ్యారు</strong></span></li>
<li><span style="color:rgb(224,62,45);"><strong>విభజన సమయం లో నేను ఒక్కడినే  విభజన చేయకండి అని చెప్పాను</strong></span></li>
<li><span style="color:rgb(224,62,45);"><strong>అందుకే ఏపి లో మాట్లాడేందుకు నాకు పూర్తి రైట్స్ ఉన్నాయి</strong></span></li>
<li><span style="color:rgb(224,62,45);"><strong>నేను విలువలతో కూడిన రాజకీయాలు చేస్తా.. నాకు ఏపి అభివృద్ధి కుడా ముఖ్యం</strong></span></li>
<li><span style="color:rgb(224,62,45);"><strong>విజయవాడ లో మీడియా సమావేశం లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు </strong></span></li>
</ul>
</div>
<p> </p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/andhra-pradesh/make-rahul-gandhi-prime-minister-save-vizag-steel-plant-jaggareddy/article-7155"><img src="https://www.vishvambhara.com/media/400/2025-12/whatsapp-image-2025-12-29-at-11.00.02-am.jpeg" alt=""></a><br /><p><span style="color:rgb(224,62,45);"><em><strong>విశ్వంభర,విజయవాడ:</strong></em> </span>విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు. ప్రజల భాగస్వామ్యంతో ఉక్కు కర్మాగారం ఏర్పాటు అయ్యిందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. విజయవాడ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ 1970లో ఇందిరాగాంధీ పార్లమెంటులో ప్రాజెక్ట్‌ను ప్రకటించారని,రూ.14,000 కోట్లు వ్యయం చేసి స్థాపించిన ఫ్యాక్టరీ వల్ల విశాఖపట్నం అభివృద్ధి చెందిందన్నారు. ఈ ప్రాంతంలో వేలు, లక్షల కుటుంబాలు ఉక్కుపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఆనాటి ఉద్యమం కారణంగా ఎంతోమంది నాయకులుగా ఎదిగారు. వెంకయ్య నాయుడు కూడా ఉద్యమం ద్వారా జాతీయ స్థాయి నేతగా అవతరించారు” అని జగ్గారెడ్డి చెప్పారు.</p>
<p>“యూపీఏ ప్రభుత్వంలో నష్టాలను భర్తీ చేస్తూ విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడుతూ వచ్చారు. ఇప్పుడు మోదీ ప్రధానిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత, ప్రభుత్వ ఆస్తులను కార్పొరేట్ శక్తులకు అప్పగిస్తున్నట్లు కనిపిస్తుంది. రెండు లక్షల కోట్ల విలువ చేసే విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేట్ కు కట్టపెట్టేలా కుట్రలు జరుగుతున్నాయి. ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు జగన్ ఎందుకు మాట్లాడటం లేదు?” అని ప్రశ్నించారు.<img src="https://www.vishvambhara.com/media/2025-12/whatsapp-image-2025-12-29-at-11.00.02-am-(1).jpeg" alt="WhatsApp Image 2025-12-29 at 11.00.02 AM (1)" width="773" height="479"></img></p>
<p>ఇక ఏపీ, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రులు జగన్, కేసీఆర్‌పై తెలంగాణ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి విమర్శలు గుప్పించారు. గతంలో కేసీఆర్ జగన్ ఇంటికి వచ్చి చేపలు తిన్నారని, జగన్ హైదరాబాద్‌లో కేసీఆర్ ఇంటికి వచ్చి కోడికూర తిన్నారని అన్నారు. అయితే, సీఎం రేవంత్ రెడ్డి ఇలా దిగజారి వ్యవహరించరని చెప్పారు. ఇరు రాష్ట్రాల సమస్యలపై గతంలో జగన్, కేసీఆర్ ఎప్పుడైనా చర్చలు జరిపారా? అని ప్రశ్నించారు. వారిని మీడియా ప్రతినిధులు ఎందుకు ప్రశ్నించడం లేదని అడిగారు.రెండు రాష్ట్రాలు బాగుండాలనేదే తన ఆకాంక్ష అని చెప్పారు. ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలను ఉన్నతస్థాయిలో చర్చించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. నీటి ప్రాజెక్టులు, కేటాయింపుల వంటి అంశాలపై సీఎం‌లు ప్రత్యక్షంగా కూర్చుని చర్చించాలన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.vishvambhara.com/andhra-pradesh/make-rahul-gandhi-prime-minister-save-vizag-steel-plant-jaggareddy/article-7155</link>
                <guid>https://www.vishvambhara.com/andhra-pradesh/make-rahul-gandhi-prime-minister-save-vizag-steel-plant-jaggareddy/article-7155</guid>
                <pubDate>Mon, 29 Dec 2025 11:10:56 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2025-12/whatsapp-image-2025-12-29-at-11.00.02-am.jpeg"                         length="73466"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి,టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ చెప్పినా వినను : జగ్గారెడ్డి</title>
                                    <description><![CDATA[<div>
<ul>
<li><span style="color:rgb(224,62,45);"><strong>నేను వచ్చే ఎన్నికల్లో సంగారెడ్డి నుంచి పోటీ చేయను..నా భార్య నిర్మల జగ్గారెడ్డి పోటీ చేస్తారు</strong></span></li>
<li><span style="color:rgb(224,62,45);"><strong>సంగారెడ్డి నియోజవర్గంలో 84 గ్రామ సర్పంచ్ లను కాంగ్రెస్ కండువాతో గెలిపించుకురండి..</strong></span></li>
<li><span style="color:rgb(224,62,45);"><strong>సీఎం రేవంత్ రెడ్డిని కలిపించి గ్రామాలకు నిధులు ఇప్పిస్తా.</strong></span></li>
<li><span style="color:rgb(224,62,45);"><strong>అధికారంలో లేనప్పుడు, కాంగ్రెస్ పార్టీ కోసం పని చేసిన వారినే సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టండి.. గెలిపించుకుని రండి.</strong></span></li>
<li><span style="color:rgb(224,62,45);"><strong>ప్రభుత్వం వచ్చిన తర్వాత పార్టీలోకి వచ్చిన వారిని సర్పంచ్ అభ్యర్థిగా ఎంపిక చేయకండి.</strong></span></li>
<li><span style="color:rgb(224,62,45);"><strong>సంగారెడ్డిలో పంచాయతీ ఎన్నికల విస్తృత స్థాయి సమావేశంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు. </strong></span></li>
</ul>
</div>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/rahul-gandhi-cm-revanth-reddy-will-not-listen-to-pcc/article-6926"><img src="https://www.vishvambhara.com/media/400/2025-11/whatsapp-image-2025-11-26-at-10.25.30-am.jpeg" alt=""></a><br /><p><strong><span style="color:rgb(224,62,45);"><em>విశ్వంభర</em></span></strong>,సంగారెడ్డి : సంగారెడ్డిలో నిర్వహించిన పంచాయతీ ఎన్నికల విస్తృత స్థాయి సమావేశంలో మాజీ ఎమ్మెల్యే టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో తాను సంగారెడ్డి నుంచి పోటీ చేయనని స్పష్టం చేశారు. తన స్థానంలో భార్య నిర్మల జగ్గారెడ్డి పోటీ చేయనున్నారని వెల్లడించారు. సీఎం రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ చెప్పినా కూడా తాను మళ్లీ పోటీ చేయబోనని ఆయన స్పష్టం చేశారు.</p>
<p>సంగారెడ్డి ప్రజలు జగ్గారెడ్డిని ఓడించినా ఇంట్లో కూర్చోను. పదేళ్లుగా అధికారం లేకున్నా సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలు గెలుచుకున్నాం. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో కూడా కాంగ్రెస్ జెండా మోసిన వారినే అభ్యర్థులుగా నిలబెట్టాం” అని జగ్గారెడ్డి గుర్తుచేశారు. నియోజకవర్గంలోని అన్ని సర్పంచ్ స్థానాల్లో కాంగ్రెస్ బలపడాలని, ప్రజల్లో మంచి పేరు ఉన్న వారే గెలవాలని ఆయన సూచించారు. సర్పంచ్ అభ్యర్థుల ఎంపికలో తాను ఎలాంటి జోక్యం చేసుకోనని, గ్రామాల్లో మాట్లాడుకుని నాయకులు, కార్యకర్తలే అభ్యర్థులను తుది నిర్ణయానికి రావాలని సూచించారు. పంచాయతీ ఎన్నికల్లో ఇతర పార్టీల మద్దతుతో గెలిచిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ తాము చేర్చుకోబోమని స్పష్టం చేశారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/rahul-gandhi-cm-revanth-reddy-will-not-listen-to-pcc/article-6926</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/rahul-gandhi-cm-revanth-reddy-will-not-listen-to-pcc/article-6926</guid>
                <pubDate>Wed, 26 Nov 2025 10:32:22 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2025-11/whatsapp-image-2025-11-26-at-10.25.30-am.jpeg"                         length="58897"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>రేవంత్ సర్కారు కు చెడ్డపేరు తెచ్చేలా హైడ్రా అధికారుల కుట్ర  : జగ్గారెడ్డి</title>
                                    <description><![CDATA[<div style="text-align:justify;">
<ul>
<li><span style="color:rgb(224,62,45);"><strong>హైడ్రా దాడులను బీఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియాలో ప్రచారం చేస్తోంది</strong></span></li>
<li><span style="color:rgb(224,62,45);"><strong>బీఆర్‌ఎస్‌ అనుకూల అధికారుల కుట్రలపై విచారణ చేయాల్సిన అవసరం ఉంది</strong></span></li>
<li><span style="color:rgb(224,62,45);"><strong>కుట్రల అంశాన్ని సీఎం రేవంత్‌ రెడ్డి, టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌ దృష్టికి తీసుకెళ్తా</strong></span></li>
<li><span style="color:rgb(224,62,45);"><strong>త్వరలోనే హైడ్రా బాధితులను కలుస్తా :  టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి </strong></span></li>
</ul>
</div>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/hydra-officials-conspiracy-to-bring-bad-name-to-revanth-government/article-6713"><img src="https://www.vishvambhara.com/media/400/2025-11/whatsapp-image-2025-11-03-at-12.08.08-pm-(1).jpeg" alt=""></a><br /><p><span style="color:rgb(186,55,42);"><strong>విశ్వంభర,హైదరాబాద్ :</strong></span>జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి నవీన్‌ యాదవ్‌ను ఓడించడానికి బీఆర్‌ఎస్‌ పార్టీ హైడ్రాను అడ్డం పెట్టుకొని కుట్రలు పన్నుతోందని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తూర్పు జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం సంగారెడ్డిలో ఆయన విలేకరుతో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ పార్టీకి, కాంగ్రెస్‌ ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా కొందరు హైడ్రా అధికారులు పనిచేస్తున్నట్లుగా అనుమానం కలుగుతోందన్నారు. అత్యుత్సాహం చూపుతున్న అధికారులపై హైడ్రా చీఫ్‌ రంగనాథ్‌ దృష్టిపెట్టాలని సూచించారు. హైడ్రా కూల్చివేతలను బీఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియా విస్తృతంగా ప్రచారం చేస్తూ ఉప ఎన్నికలో లబ్ధిపొందాలని చూస్తోందని వివరించారు. ఈ విషయాన్ని సీఎం రేవంత్‌రెడ్డి, టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌గౌడ్‌ దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. బీఆర్‌ఎస్‌ పార్టీకి సహకరిస్తున్నట్లుగా ఉన్న హైడ్రా అధికారుల కుట్రలకు అడ్డుకట్ట వేయాలని, దీనిపై విచారణ చేయాల్సిన అవసరం ఉందని జగ్గారెడ్డి పేర్కొన్నారు. త్వరలోనే హైడ్రా బాధితులను కలుస్తానని, బీఆర్‌ఎస్‌ అనుకూల అధికారుల గురించి పూర్తి వివరాలు తెలుసుకొని సీఎం దృష్టికి తీసుకెళ్తానన్నారు. ఇప్పటిదాకా హైడ్రా దాడుల గురించి మాట్లాడని కేటీఆర్‌.. జూబ్లీహిల్స్‌ ఎన్నికల నేపథ్యంలో హైడ్రా జపం చేయడం వెనుక అనేక అనుమానాలు ఉన్నాయని ఆయన అన్నారు.</p>
<p> </p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/hydra-officials-conspiracy-to-bring-bad-name-to-revanth-government/article-6713</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/hydra-officials-conspiracy-to-bring-bad-name-to-revanth-government/article-6713</guid>
                <pubDate>Mon, 03 Nov 2025 12:18:20 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2025-11/whatsapp-image-2025-11-03-at-12.08.08-pm-%281%29.jpeg"                         length="91416"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>కాంగ్రెస్ పై మాట్లాడిన కేటీఆర్ క్యారెక్టర్ లేనోడు..</title>
                                    <description><![CDATA[<ul>
<li><span style="color:rgb(186,55,42);"><strong>కేటీఆర్ కి రాజకీయంగా మెచ్యురిటీ రాలేదు.. </strong></span></li>
<li><span style="color:rgb(186,55,42);"><strong>తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ నీకు ఇప్పుడు చిల్లర పార్టీ అయ్యిందా..? </strong></span></li>
<li><span style="color:rgb(186,55,42);"><strong>కాంగ్రెస్ పార్టీ నుంచే రాజకీయాలు నేర్చుకున్న మీ నాన్న కేసీఆర్ కూడా థర్డ్ క్లాసేనా..?</strong></span></li>
<li><span style="color:rgb(186,55,42);"><strong>సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వకపోతే ..అమెరికా లో నువ్వుజీతం మీదనే బతికే వాడివి ..</strong></span></li>
<li><span style="color:rgb(186,55,42);"><strong>కిషన్ రెడ్డి మంచోడే..కేంద్రమంత్రి ఐనా స్క్రిప్ట్ రీడరే..!</strong></span></li>
<li><span style="color:rgb(186,55,42);"><strong>బీజేపీ, బిఆర్ఎస్ నేతల పట్ల అప్రమత్తంగా ఉండాలని రైతులకు జగ్గారెడీ విజ్ఞప్తి</strong></span></li>
</ul>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/ktr-character-lenodu-speaking-on-congress/article-6162"><img src="https://www.vishvambhara.com/media/400/2025-08/whatsapp-image-2025-08-22-at-7.12.27-pm.jpeg" alt=""></a><br /><p><em><strong>విశ్వంభర,హైదరాబాద్  : </strong></em>బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీరుపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీని విమర్శించిన కేటీఆర్‌కు క్యారెక్టర్ లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఇచ్చిన పార్టీపై ఇలా మాట్లాడటం ఆయన రాజకీయ అపరిపక్వతకు నిదర్శనమని మండిపడ్డారు.శుక్రవారం గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడిన జగ్గారెడ్డి, కేటీఆర్‌పై ప్రశ్నల వర్షం కురిపించారు. "వందేళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ మీకు థర్డ్ క్లాస్ పార్టీగా, చిల్లర పార్టీగా కనిపిస్తోందా? ఆ పార్టీ నుంచే రాజకీయాలు నేర్చుకున్న మీ నాన్న కేసీఆర్ కూడా థర్డ్ క్లాసే కదా?" అని నిలదీశారు. సోనియా గాంధీ వల్లే తెలంగాణ సాధ్యమైందని స్వయంగా కేసీఆర్ అసెంబ్లీలో చెప్పిన మాటలను కేటీఆర్ మరిచిపోయారా అని ధ్వజమెత్తారు.తెలంగాణ రాకపోయి ఉంటే కేటీఆర్ కుటుంబం పరిస్థితి ఏంటో ఆలోచించుకోవాలని జగ్గారెడ్డి హితవు పలికారు. "సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వకపోతే మీరు అమెరికాలో జీతం మీద బతికేవారు. మీ కుటుంబం వేల కోట్లు సంపాదించే అవకాశం ఉండేది కాదు" అని ఘాటుగా విమర్శించారు. </p>
<p>తెలంగాణ ఇచ్చిన తర్వాత సోనియా గాంధీ ఇంటికి వెళ్ళి కలిసినప్పుడు లేనిది, ఇప్పుడు కాంగ్రెస్ చిల్లర పార్టీగా ఎందుకు కనిపిస్తోందని ఆయన ప్రశ్నించారు.పదేళ్లు మంత్రిగా పనిచేసినా కేటీఆర్‌కు రాజకీయ పరిణతి రాలేదని, బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారని జగ్గారెడ్డి అన్నారు. ఆయన తాత, నానమ్మ బతికి ఉంటే ఇలాంటి మాటలకు చెంప మీద కొట్టేవారని వ్యాఖ్యానించారు. కేసీఆర్ చేసిన దీక్ష కూడా నాటకంలో భాగమేనని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ చరిత్రను కేసీఆర్‌ను అడిగి తెలుసుకోవాలంటూ కేటీఆర్‌కు ఈ సందర్భంగా సూచించారు. తెలంగాణ బిడ్డ సుదర్శన్ రెడ్డికి మద్దతు ఇవ్వాల్సింది పోయి కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేస్తారా? అవకాశవాద రాజకీయాలు స్పష్టంగా కనిపిస్తున్నాయంటూ ఈ సందర్భంగా కేసీఆర్, కేటీఆర్‌ వైఖరులను టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఎండగట్టారు.తాను సచివాలయంలో సమీక్షలు నిర్వహిస్తే బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తున్నారని, ప్రజల సమస్యల పరిష్కారం కోసమే తాను సమీక్షలు చేస్తానని, వాటిని ఆపేది లేదని స్పష్టం చేశారు. యూరియా ఇవ్వాల్సింది కేంద్రమేనని  మీరు ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్నామ్  చేస్తున్నారని అన్నారు . కిషన్ రెడ్డి కేంద్రమంత్రి ఐనా స్క్రిప్ట్ రీడరే అని అన్నారు. వేల కోట్లు రైతులకు ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి, యూరియా కేంద్రం ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇవ్వకుండా ఉంటుందా..? అని పేర్కొన్నారు . బిఆర్ఎస్ బీజేపీ నేతల పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలి జగ్గారెడ్డి పేర్కొన్నారు .సీఎం రేవంత్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల రైతులకు యూరియా అందించే పనిలోనే ఉన్నారని కేంద్రం దగ్గర తీవ్ర ప్రయత్నం చేస్తున్నారని రైతులు గమనించాలని జగ్గారెడ్డి విజ్ఞప్తి చేసారు . </p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/ktr-character-lenodu-speaking-on-congress/article-6162</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/ktr-character-lenodu-speaking-on-congress/article-6162</guid>
                <pubDate>Fri, 22 Aug 2025 19:16:41 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2025-08/whatsapp-image-2025-08-22-at-7.12.27-pm.jpeg"                         length="151599"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>అంగరంగ వైభవంగా జగ్గారెడ్డి కూతురు జయారెడ్డి  వివాహం </title>
                                    <description><![CDATA[<p><em><strong>విశ్వంభర,సంగారెడ్డి :</strong></em> టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తూర్పు జగ్గారెడ్డి, టీజీఐఐసీ చైర్‌పర్సన్‌ నిర్మల దంపతుల కుమార్తె జయారెడ్డి వివాహం గుణచైతన్యరెడ్డితో ఘనంగా జరిగింది. సంగారెడ్డిలోని రాంమందిర్‌ వేదికగా గురువారం రాత్రి జరిగిన వేడుకకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌, సీఎం రేవంత్‌రెడ్డి సతీమణి గీత, కుమార్తె నైమిషారెడ్డి, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి, దామోదర రాజనర్సింహ, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి,సీతక్క, శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌, వాకిటి శ్రీహరి, సీనియర్‌ నేతలు కేవీపీ రామచందర్‌రావు, వి.హనుమంతరావు, షబ్బీర్‌అలీ, ఎమ్మార్పీఎస్‌ అధినేత మంద కృష్ణ, కాంగ్రెస్‌, బీజేపీ, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల చైర్మన్లు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. కార్యక్రమానికి వేలాది మంది ప్రజలు, జగ్గారెడ్డి అభిమానులు అధిక సంఖ్యలో హాజరయ్యారు.<img src="https://www.vishvambhara.com/media/2025-08/whatsapp-image-2025-08-08-at-6.41.36-pm-(5).jpeg" alt="WhatsApp Image 2025-08-08 at 6.41.36 PM (5)" width="1200" height="1200" /></p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/jaggara-reddys-daughter-jayareddy-is-married/article-6013"><img src="https://www.vishvambhara.com/media/400/2025-08/sequence-04.00_01_42_17.still012.jpg" alt=""></a><br /><p><em><strong>విశ్వంభర,సంగారెడ్డి :</strong></em> టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తూర్పు జగ్గారెడ్డి, టీజీఐఐసీ చైర్‌పర్సన్‌ నిర్మల దంపతుల కుమార్తె జయారెడ్డి వివాహం గుణచైతన్యరెడ్డితో ఘనంగా జరిగింది. సంగారెడ్డిలోని రాంమందిర్‌ వేదికగా గురువారం రాత్రి జరిగిన వేడుకకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌, సీఎం రేవంత్‌రెడ్డి సతీమణి గీత, కుమార్తె నైమిషారెడ్డి, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి, దామోదర రాజనర్సింహ, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి,సీతక్క, శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌, వాకిటి శ్రీహరి, సీనియర్‌ నేతలు కేవీపీ రామచందర్‌రావు, వి.హనుమంతరావు, షబ్బీర్‌అలీ, ఎమ్మార్పీఎస్‌ అధినేత మంద కృష్ణ, కాంగ్రెస్‌, బీజేపీ, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల చైర్మన్లు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. కార్యక్రమానికి వేలాది మంది ప్రజలు, జగ్గారెడ్డి అభిమానులు అధిక సంఖ్యలో హాజరయ్యారు.<img src="https://www.vishvambhara.com/media/2025-08/whatsapp-image-2025-08-08-at-6.41.36-pm-(5).jpeg" alt="WhatsApp Image 2025-08-08 at 6.41.36 PM (5)" width="1440" height="1440"></img></p>]]></content:encoded>
                
                

                <link>https://www.vishvambhara.com/jaggara-reddys-daughter-jayareddy-is-married/article-6013</link>
                <guid>https://www.vishvambhara.com/jaggara-reddys-daughter-jayareddy-is-married/article-6013</guid>
                <pubDate>Fri, 08 Aug 2025 19:36:28 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2025-08/sequence-04.00_01_42_17.still012.jpg"                         length="1299944"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        