<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.vishvambhara.com/ycp/tag-775" rel="self" type="application/rss+xml" />
                <generator>Vishvambhara News RSS Feed Generator</generator>
                <title>YCP - Vishvambhara News</title>
                <link>https://www.vishvambhara.com/tag/775/rss</link>
                <description>YCP RSS Feed</description>
                
                            <item>
                <title>25 తర్వాత రాజకీయ రంగ ప్రవేశం: విజయసాయిరెడ్డి</title>
                                    <description><![CDATA[<p>ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఈడీ విచారణ ఎదుర్కొన్న వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన నిజాలను బయటపెట్టారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/andhra-pradesh/entered-politics-after-25/article-7808"><img src="https://www.vishvambhara.com/media/400/2026-01/a10c3d18-79cd-41bb-9d68-ec6baa3b05f9.jpg" alt=""></a><br /><p><strong>విశ్వంభర, ఏపీ బ్యూరో: </strong>ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఈడీ విచారణ ఎదుర్కొన్న వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన నిజాలను బయటపెట్టారు. పార్టీలో తన ప్రాధాన్యత, జగన్‌తో ఉన్న సంబంధాలు, ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.లిక్కర్ స్కామ్ గురించి తనకేమీ తెలియదని ఈడీ అధికారులకు స్పష్టంగా చెప్పానని అన్నారు. వైసీపీలో నంబర్ 2 స్థానంలో ఉన్న మీకు ఈ విషయం తెలియకపోవడమేంటని వారు ప్రశ్నించారు. దానికి సమాధానంగా.. స్వయంగా జగన్ గారే తనను నంబర్ 2 అని చెప్పారని వారికి వివరించాను. కానీ, వాస్తవానికి కేసుల విషయంలోనే తాను నంబర్ 2 అని వ్యాఖ్యానించారు. లాభాల విషయానికి వస్తే వంద స్థానాల తర్వాత కూడా తాను ఉండనని విజయసాయి రెడ్డి ఎద్దేవా చేశారు. చంద్రబాబు ప్రభుత్వం తనపై కక్షపూరితంగా వ్యవహరిస్తోందని, సంబంధం లేని కేసుల్లో ఇరికిస్తోందని ఆయన ఆరోపించారు. తాను రాజకీయాల నుండి తప్పుకోలేదని స్పష్టం చేస్తూ.. ఈ నెల 25 తర్వాత తన అసలు రాజకీయ రంగ ప్రవేశం ఉంటుందని విజయసాయిరెడ్డి సంకేతాలిచ్చారు.</p>
<p><strong>జగన్ మనసులో 'వెన్నుపోటు' భయం!</strong><br />2018 వరకు జగన్ మనసులో తనకు ప్రత్యేక స్థానం ఉండేదని, కానీ అధికారంలోకి వచ్చాక ఒక 'కోటరీ' తనను పక్కన పెట్టిందని విజయసాయిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.ఎన్టీఆర్‌ను చంద్రబాబు వెన్నుపోటు పొడిచినట్లు, తాను కూడా జగన్‌ను వెన్నుపోటు పొడుస్తాననే భయాన్ని ఆయనలో కల్పించారని..  అందుకే తనను సైడ్ చేస్తూ వచ్చారని పేర్కొన్నారు. మీడియా, వైసీపీ సోషల్ మీడియా మాత్రమే తనను నంబర్ 2గా చూపిస్తున్నాయని.. అంతర్గతంగా పరిస్థితి వేరని వివరించారు.</p>
<p><strong>కూటమి విడిపోతేనే జగన్‌కు ఛాన్స్</strong><br />రాష్ట్ర రాజకీయ పరిణామాలపై స్పందిస్తూ.. ప్రస్తుత కూటమి (టీడీపీ-జనసేన-బీజేపీ) బలంగా ఉన్నంత కాలం జగన్ అధికారంలోకి రావడం అసాధ్యమని విజయసాయిరెడ్డి కుండబద్దలు కొట్టారు. కూటమి విడిపోతేనే జగన్ మళ్లీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందన్నారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. జగన్ కూడా 20 ఏళ్లు ఉంటామనుకున్నారు.. ఇప్పుడు చంద్రబాబు కూడా 25 ఏళ్లు ఉంటానని భావిస్తున్నారు. కానీ ఏదీ శాశ్వతం కాదని వ్యాఖ్యానించారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.vishvambhara.com/andhra-pradesh/entered-politics-after-25/article-7808</link>
                <guid>https://www.vishvambhara.com/andhra-pradesh/entered-politics-after-25/article-7808</guid>
                <pubDate>Thu, 22 Jan 2026 20:22:03 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-01/a10c3d18-79cd-41bb-9d68-ec6baa3b05f9.jpg"                         length="17320"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>వైసీపీకి నటుడు అలీ రాజీనామా.. ఇకపై సినిమాల్లోనే ఉంటానంటూ ప్రకటన</title>
                                    <description><![CDATA[<p>  </p>
<p>వైసీపీకి మరో షాక్ తగిలింది. నటుడు అలీ వైసీపీకి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన ఓ వీడియోను కూడా విడుదల చేశారు. ఇకపై ఏ పార్టీలోనూ ఉండబోనని ప్రకటించారు. ఏ పార్టీకి మద్దతు ఇవ్వనని.. మిగిలిన జీవితం మొత్తం సినిమాల్లోనే గడుపుతానంటూ తెలిపారు నటుడు అలీ. </p>
<p>తనకు సినిమా జీవితం ఇచ్చింది రామానాయుడే అని.. ఆయన కోసమే రాజకీయాల్లోకి వచ్చినట్టు తెలిపారు. ఆయన ఎంపీగా పోటీ చేసినప్పుడు టీడీపీలో చేరానని.. ఆ పార్టీలోనే దాదాపు 20 ఏండ్ల వరకు కొనసాగినట్టు తెలిపారు నటుడు అలీ. అనుకోని కారణాల వల్ల వైసీపీలోకి వచ్చినట్టు గుర్తు చేసుకున్నారు. </p>
<p>కానీ సినిమాల్లో ఉన్నా.. రాజకీయాల్లో ఉన్నా ఎవరినీ పల్లెత్తు మాట అనలేదని చెప్పారు. అందరితో కలిసిపోయే స్వభావం తనది అన్నారు నటుడు అలీ. సినిమాల్లోనే ఉంటూ.. ఆ సంపాదనలో తన ట్రస్టు ద్వారా పదిమందికి సాయం చేస్తానని తెలిపారు. సేవ చేయడం కోసమే రాజకీయాల్లోకి</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/andhra-pradesh/actor-alis-resignation-from-ycp-is-an-announcement-that-he/article-2462"><img src="https://www.vishvambhara.com/media/400/2024-06/8394b19792ecc6d148b935a1b9e472321719583746237234_original.jpg" alt=""></a><br /><p> </p>
<p>వైసీపీకి మరో షాక్ తగిలింది. నటుడు అలీ వైసీపీకి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన ఓ వీడియోను కూడా విడుదల చేశారు. ఇకపై ఏ పార్టీలోనూ ఉండబోనని ప్రకటించారు. ఏ పార్టీకి మద్దతు ఇవ్వనని.. మిగిలిన జీవితం మొత్తం సినిమాల్లోనే గడుపుతానంటూ తెలిపారు నటుడు అలీ. </p>
<p>తనకు సినిమా జీవితం ఇచ్చింది రామానాయుడే అని.. ఆయన కోసమే రాజకీయాల్లోకి వచ్చినట్టు తెలిపారు. ఆయన ఎంపీగా పోటీ చేసినప్పుడు టీడీపీలో చేరానని.. ఆ పార్టీలోనే దాదాపు 20 ఏండ్ల వరకు కొనసాగినట్టు తెలిపారు నటుడు అలీ. అనుకోని కారణాల వల్ల వైసీపీలోకి వచ్చినట్టు గుర్తు చేసుకున్నారు. </p>
<p>కానీ సినిమాల్లో ఉన్నా.. రాజకీయాల్లో ఉన్నా ఎవరినీ పల్లెత్తు మాట అనలేదని చెప్పారు. అందరితో కలిసిపోయే స్వభావం తనది అన్నారు నటుడు అలీ. సినిమాల్లోనే ఉంటూ.. ఆ సంపాదనలో తన ట్రస్టు ద్వారా పదిమందికి సాయం చేస్తానని తెలిపారు. సేవ చేయడం కోసమే రాజకీయాల్లోకి వచ్చానని.. అంతే తప్ప నిజంగా రాజకీయాలు చేద్దామని రాలేదన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.vishvambhara.com/andhra-pradesh/actor-alis-resignation-from-ycp-is-an-announcement-that-he/article-2462</link>
                <guid>https://www.vishvambhara.com/andhra-pradesh/actor-alis-resignation-from-ycp-is-an-announcement-that-he/article-2462</guid>
                <pubDate>Fri, 28 Jun 2024 20:28:17 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-06/8394b19792ecc6d148b935a1b9e472321719583746237234_original.jpg"                         length="108005"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>వైసీపీ వల్లే పోలవరం నాశనం అయిందిః సీఎం చంద్రబాబు</title>
                                    <description><![CDATA[<p>  </p>
<p>విశ్వంభర, అమరావతిః సీఎం చంద్రబాబు ఇప్పుడు అధికారంలోకి వచ్చాక పోలవరం మీద ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా శుక్రవారం ఆయన పోలవరం ప్రాజెక్టు మీద శ్వేత పత్రం విడుదల చేశారు. వైసీపీ హయాంలో గత ఐదేండ్లుగా పోలవరం ఎలా నష్టపోయిందో వివరించారు. అమరావతిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు శ్వేత పత్రాన్ని విడుదల చేశారు. </p>
<p>ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీపై తీవ్ర విమర్శలు చేశారు. పోలవరం పట్ల ఏపీ ప్రజలు ఎన్నడూ క్షమించరాని విధంగా జగన్ వ్యవహరించారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ ప్రభుత్వంలో గతంలో 31సార్లు క్షేత్రస్థాయి పర్యటనలు, 104సమీక్షలతో పోలవరం ప్రాజెక్టును పరుగులెత్తించి 72శాతం పూర్తి చేశామని పేర్కొన్నారు.</p>
<p>కానీ జగన్ హయాంలో పూర్తి నిర్లక్ష్యం చేసి పోలవరాన్ని మూలన పడేశారని మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టుకు నాలుగు విధాలుగా అన్యాయం జరిగిందని వివరించారు. మొదటిది డయాఫ్రమ్ వాల్ అయితే,</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/andhra-pradesh/polavaram-was-destroyed-because-of-ycp-cm-chandrababu/article-2458"><img src="https://www.vishvambhara.com/media/400/2024-06/cm-chandrababu-6.webp" alt=""></a><br /><p> </p>
<p>విశ్వంభర, అమరావతిః సీఎం చంద్రబాబు ఇప్పుడు అధికారంలోకి వచ్చాక పోలవరం మీద ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా శుక్రవారం ఆయన పోలవరం ప్రాజెక్టు మీద శ్వేత పత్రం విడుదల చేశారు. వైసీపీ హయాంలో గత ఐదేండ్లుగా పోలవరం ఎలా నష్టపోయిందో వివరించారు. అమరావతిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు శ్వేత పత్రాన్ని విడుదల చేశారు. </p>
<p>ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీపై తీవ్ర విమర్శలు చేశారు. పోలవరం పట్ల ఏపీ ప్రజలు ఎన్నడూ క్షమించరాని విధంగా జగన్ వ్యవహరించారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ ప్రభుత్వంలో గతంలో 31సార్లు క్షేత్రస్థాయి పర్యటనలు, 104సమీక్షలతో పోలవరం ప్రాజెక్టును పరుగులెత్తించి 72శాతం పూర్తి చేశామని పేర్కొన్నారు.</p>
<p>కానీ జగన్ హయాంలో పూర్తి నిర్లక్ష్యం చేసి పోలవరాన్ని మూలన పడేశారని మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టుకు నాలుగు విధాలుగా అన్యాయం జరిగిందని వివరించారు. మొదటిది డయాఫ్రమ్ వాల్ అయితే, అప్పర్, లోయర్ కాపర్ డ్యాం లు దెబ్బతిన్నాయని వివరించారు. జగన్ చేసిన నిర్వాకం వల్ల ఇప్పుడు ప్రాజెక్టు వ్యయం కూడా పెరిగిపోయినట్టు తెలిపారు చంద్రబాబు నాయుడు.</p>]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.vishvambhara.com/andhra-pradesh/polavaram-was-destroyed-because-of-ycp-cm-chandrababu/article-2458</link>
                <guid>https://www.vishvambhara.com/andhra-pradesh/polavaram-was-destroyed-because-of-ycp-cm-chandrababu/article-2458</guid>
                <pubDate>Fri, 28 Jun 2024 20:22:43 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-06/cm-chandrababu-6.webp"                         length="44788"                         type="image/webp"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>రేపు స్పీకర్ ఎన్నికకు వైసీపీ దూరం.. కారణం అదే..</title>
                                    <description><![CDATA[<p><br /><br /></p>
<p>రేపు ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా స్పీకర్ గా అయ్యన్న పాత్రుడిని ఎన్నుకుంటారు. అయితే సభా సంప్రదాయం ప్రకారం స్పీకర్ ను అధికార, విపక్ష పార్టీల నేతలు కలిసి ఆయన్ను తన స్థానంలో కూర్చోబెట్టాలి. కానీ ఆ కార్యక్రమానికి వైసీపీ దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. </p>
<p>ఎందుకంటే రేపు వైఎస్ జగన్ పులివెందులలో వ్యక్తిగత పర్యటన ఉన్నందున వైసీపీ ఎమ్మెల్యేలు కూడా ఎవరూ రావట్లేదని అంటున్నారు. అయితే దీనికి అసలు కారణం వేరే ఉందని తెలుస్తోంది. మొన్న ఓ వ్యక్తితో అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ.. జగన్ ఓడిపోయాడు అంతే.. ఇంకా చావలేదు అంటూ మాట్లాడారు. దారిపై వైసీపీ చాలా సీరియస్ గా ఉంది. అందుకే ఆయన ఎన్నికకు దూరంగా ఉండాలని జగన్ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. </p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/andhra-pradesh/that-is-the-reason-for-ycps-distance-from-tomorrows-speaker/article-2254"><img src="https://www.vishvambhara.com/media/400/2024-06/cm-jagan-will-address-social-media-activists-and-influencers-300x1804.jpg" alt=""></a><br /><p><br /><br /></p>
<p>రేపు ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా స్పీకర్ గా అయ్యన్న పాత్రుడిని ఎన్నుకుంటారు. అయితే సభా సంప్రదాయం ప్రకారం స్పీకర్ ను అధికార, విపక్ష పార్టీల నేతలు కలిసి ఆయన్ను తన స్థానంలో కూర్చోబెట్టాలి. కానీ ఆ కార్యక్రమానికి వైసీపీ దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. </p>
<p>ఎందుకంటే రేపు వైఎస్ జగన్ పులివెందులలో వ్యక్తిగత పర్యటన ఉన్నందున వైసీపీ ఎమ్మెల్యేలు కూడా ఎవరూ రావట్లేదని అంటున్నారు. అయితే దీనికి అసలు కారణం వేరే ఉందని తెలుస్తోంది. మొన్న ఓ వ్యక్తితో అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ.. జగన్ ఓడిపోయాడు అంతే.. ఇంకా చావలేదు అంటూ మాట్లాడారు. దారిపై వైసీపీ చాలా సీరియస్ గా ఉంది. అందుకే ఆయన ఎన్నికకు దూరంగా ఉండాలని జగన్ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. </p>]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.vishvambhara.com/andhra-pradesh/that-is-the-reason-for-ycps-distance-from-tomorrows-speaker/article-2254</link>
                <guid>https://www.vishvambhara.com/andhra-pradesh/that-is-the-reason-for-ycps-distance-from-tomorrows-speaker/article-2254</guid>
                <pubDate>Fri, 21 Jun 2024 21:17:02 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-06/cm-jagan-will-address-social-media-activists-and-influencers-300x1804.jpg"                         length="28183"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>‘ముద్రగడ’ పేరు మార్పు.. ప్రభుత్వ గెజిట్ విడుదల</title>
                                    <description><![CDATA[<ul>
<li><strong>పవన్ కల్యాణ్ గెలిస్తే పేరుమార్చుకుంటానని శపథం</strong></li>
<li><strong>ఎన్నికల ఫలితాల్లో పవన్ కల్యాణ్‌కు భారీ మెజార్టీ</strong></li>
<li><strong>పద్మనాభరెడ్డిగా పేరు మార్చాలని అభ్యర్థించిన ముద్రగడ</strong></li>
<li><strong>గెజిట్ విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం </strong></li>
</ul>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/andhra-pradesh/government-gazette-release-of-mudragada-name-change/article-2145"><img src="https://www.vishvambhara.com/media/400/2024-06/screenshot-2024-06-20-102746.jpg" alt=""></a><br /><p>ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ గెలిస్తే తన పేరు మార్చుకుంటానని చెప్పిన మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మాట నిలబెట్టుకున్నారు. తన పేరును ముద్రగడ పద్మనాభరెడ్డిగా మార్చుకున్నారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి భారీ విజయాన్ని కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. </p>
<p>పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన పవన్ కల్యాణ్ భారీ మెజార్టీతో గెలుపొందారు. దీంతో తన పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకుంటున్నట్లు ఇటీవల ప్రకటించారు. ఈ మేరకు ప్రభుత్వానికి ఆయన వినతిని సమర్పించారు. ఈ మేరకు గురువారం ఏపీ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. </p>
<p>గత మార్చి 27వ తేదీన ముద్రగడ పద్మనాభం తన కుమారుడితో కలిసి వైసీపీలో చేరారు. అంతకుముందు ఆయన జనసేన పార్టీలో చేరతారని ప్రచారం జరిగింది. అయితే చివరి నిమిషంలో ఆయన చేరిక ఆగిపోయింది. చివరకు ముద్రగడ వైసీపీ కండువా కప్పుకున్నారు. ఆవెంటనే టీడీపీ, జనసేనపై విమర్శలు గుప్పించారు. పవన్ గెలిస్తే పేరు మార్చుకుంటానని ఛాలెంజ్ చేసి చెప్పినట్లే పేరు మార్చేసుకున్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.vishvambhara.com/andhra-pradesh/government-gazette-release-of-mudragada-name-change/article-2145</link>
                <guid>https://www.vishvambhara.com/andhra-pradesh/government-gazette-release-of-mudragada-name-change/article-2145</guid>
                <pubDate>Thu, 20 Jun 2024 10:31:36 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-06/screenshot-2024-06-20-102746.jpg"                         length="107367"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>జగన్ ఇంటి ముందు అక్రమ నిర్మాణాల కూల్చివేత..</title>
                                    <description><![CDATA[<p><br /><br /></p>
<p>మాజీ సీఎం జగన్ కు వరుసగా షాకులు తగులుతున్నాయి. ఇప్పుడు తాజగా తెలంగాణ ప్రభుత్వం ఆయనకు ఊహించని ఝలక్ ఇచ్చింది. ఆయన ఇంటి ముందు ఉన్న అక్రమ నిర్మాణాలను కూల్చివేసింది. హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో జగన్ కు ఇంద్రభవనం లాంటి ఇల్లు ఉన్న సంగతి తెలిసిందే. </p>
<p>అయితే ఈ ఇంటి ముందు ఉఉన్న అక్రమ నిర్మాణాలను శనివారం జీహెచ్ ఎంసీ అధికారులు కూల్చివేశారు. గతంలో జగన్ సీఎంగా ఉన్నప్పుడు ఆయన భద్రత కోసం అధికారులు రోడ్డును కొంచెం ఆక్రమించి మీర గదులను సిబ్బంది కోసం నిర్మించినట్టు తెలుస్తోంది. అయితే ఇప్పుడు ఆ నిర్మాణాల వల్ల రోడ్డుపై రాకపోకలకు ఇబ్బంది అవుతోంది. </p>
<p>దాంతో స్థానికంగా ఉన్న వారు రాకపోకలకు ఇబ్బంది అవుతోందని పలుమార్లు జీహెచ్ ఎంసీ అధికారులకు ఫిర్యాదులు చేశారు. దాంతో నేడు వారు రంగంలోకి దిగారు. పొలీసుల బందోబస్తు నడుమ జీహెచ్ఎంసీ అధికారులు నిర్మాణాలను తొలగిస్తున్నారు. అయితే దీనిపై</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/andhra-pradesh/demolition-of-illegal-structures-in-front-of-jagans-house/article-1887"><img src="https://www.vishvambhara.com/media/400/2024-06/lotus-pond-demolition-22-1718438384.jpg" alt=""></a><br /><p><br /><br /></p>
<p>మాజీ సీఎం జగన్ కు వరుసగా షాకులు తగులుతున్నాయి. ఇప్పుడు తాజగా తెలంగాణ ప్రభుత్వం ఆయనకు ఊహించని ఝలక్ ఇచ్చింది. ఆయన ఇంటి ముందు ఉన్న అక్రమ నిర్మాణాలను కూల్చివేసింది. హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో జగన్ కు ఇంద్రభవనం లాంటి ఇల్లు ఉన్న సంగతి తెలిసిందే. </p>
<p>అయితే ఈ ఇంటి ముందు ఉఉన్న అక్రమ నిర్మాణాలను శనివారం జీహెచ్ ఎంసీ అధికారులు కూల్చివేశారు. గతంలో జగన్ సీఎంగా ఉన్నప్పుడు ఆయన భద్రత కోసం అధికారులు రోడ్డును కొంచెం ఆక్రమించి మీర గదులను సిబ్బంది కోసం నిర్మించినట్టు తెలుస్తోంది. అయితే ఇప్పుడు ఆ నిర్మాణాల వల్ల రోడ్డుపై రాకపోకలకు ఇబ్బంది అవుతోంది. </p>
<p>దాంతో స్థానికంగా ఉన్న వారు రాకపోకలకు ఇబ్బంది అవుతోందని పలుమార్లు జీహెచ్ ఎంసీ అధికారులకు ఫిర్యాదులు చేశారు. దాంతో నేడు వారు రంగంలోకి దిగారు. పొలీసుల బందోబస్తు నడుమ జీహెచ్ఎంసీ అధికారులు నిర్మాణాలను తొలగిస్తున్నారు. అయితే దీనిపై ఇప్పటి వరకు జగన్ కుటుంబం నుంచి ఎలాంటి సమాచారం రాలేదు. ఇదే ఇంట్లో మొన్నటి వరకు షర్మిల కూడా ఉన్నారు. కానీ వీరిద్దరిలో ఎవరూ బయటకు స్పందించట్లేదు.  </p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.vishvambhara.com/andhra-pradesh/demolition-of-illegal-structures-in-front-of-jagans-house/article-1887</link>
                <guid>https://www.vishvambhara.com/andhra-pradesh/demolition-of-illegal-structures-in-front-of-jagans-house/article-1887</guid>
                <pubDate>Sat, 15 Jun 2024 13:36:57 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-06/lotus-pond-demolition-22-1718438384.jpg"                         length="82890"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>అలా ఓడిపోతే సిగ్గుపడాలా.. తలెత్తుకుని తిరుగుదాం.. రోజా స్పందన..</title>
                                    <description><![CDATA[<p>  </p>
<p>మొన్నటి ఎన్నికల్లో వైసీపీ ఘోరాతిఘోరంగా ఓడిపోయింది. అప్పటి నుంచి మాజీ మంత్రులు ఎవరూ పెద్దగా బయటకు రావట్లేదు. ఎందుకంటే మాజీ మంత్రుల్లో ఒక్క పెద్దిరెడ్డి తప్ప అందరూ ఓడిపోయారు. అలా ఓడిపోయిన వారిలో మాజీ మంత్రి రోజా కూడా ఉన్నారు. ఆమె కూడా నగరిలో గాలి భాను చేతిలో ఘోరంగా ఓడిపోయారు. </p>
<p>అప్పటి నుంచి ఆమె సోషల్ మీడియాలో ఏదో ఒక పోస్టు పెడుతూ యాక్టివ్ గా కనిపిస్తోంది. ఇదే క్రమంలో తాజాగా ఆమె మరో పోస్టు కూడా పెట్టారు. చెడు చేసి ఓడిపోతే సిగ్గుపడాల! కానీ.. మంచి చేసి ఓడి పోయాం! గౌరవంగా తలెత్తుకు తిరుగుదాం! ప్రజల గొంతుకై ప్రతిధ్వనిద్దాం అంటూ ఆమె ట్విట్టర్ లో ఓ పోస్టు పెట్టారు. దాంతో అది కాస్తా వైరల్ అవుతోంది. </p>
<p>అయితే ఇక్కడ మరో విషయం కూడా ఉందండోయ్.. దీనికి ఆమె కామెంట్ సెక్షన్ ను ఆఫ్ చేశారు. కామెంట్లు చేస్తే తనకు</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/andhra-pradesh/if-we-lose-like-that-lets-get-up-and-turn-said-by-roja/article-1857"><img src="https://www.vishvambhara.com/media/400/2024-06/roja-1_v_jpg--442x260-3g.webp" alt=""></a><br /><p> </p>
<p>మొన్నటి ఎన్నికల్లో వైసీపీ ఘోరాతిఘోరంగా ఓడిపోయింది. అప్పటి నుంచి మాజీ మంత్రులు ఎవరూ పెద్దగా బయటకు రావట్లేదు. ఎందుకంటే మాజీ మంత్రుల్లో ఒక్క పెద్దిరెడ్డి తప్ప అందరూ ఓడిపోయారు. అలా ఓడిపోయిన వారిలో మాజీ మంత్రి రోజా కూడా ఉన్నారు. ఆమె కూడా నగరిలో గాలి భాను చేతిలో ఘోరంగా ఓడిపోయారు. </p>
<p>అప్పటి నుంచి ఆమె సోషల్ మీడియాలో ఏదో ఒక పోస్టు పెడుతూ యాక్టివ్ గా కనిపిస్తోంది. ఇదే క్రమంలో తాజాగా ఆమె మరో పోస్టు కూడా పెట్టారు. చెడు చేసి ఓడిపోతే సిగ్గుపడాల! కానీ.. మంచి చేసి ఓడి పోయాం! గౌరవంగా తలెత్తుకు తిరుగుదాం! ప్రజల గొంతుకై ప్రతిధ్వనిద్దాం అంటూ ఆమె ట్విట్టర్ లో ఓ పోస్టు పెట్టారు. దాంతో అది కాస్తా వైరల్ అవుతోంది. </p>
<p>అయితే ఇక్కడ మరో విషయం కూడా ఉందండోయ్.. దీనికి ఆమె కామెంట్ సెక్షన్ ను ఆఫ్ చేశారు. కామెంట్లు చేస్తే తనకు వ్యతిరేకంగానే వస్తున్నాయని ఆమె గ్రహించారు కాబోలు. అందుకే ఇలా ఆఫ్ చేసుకున్నారు. గతంలో జగన్ ప్రభుత్వంలో ఆమె పర్యాటక శాఖ మంత్రిగా పనిచేశారు. కాగా చంద్రబాబు నాయుడు మీద వ్యక్తిగత విమర్శలు చేయడం వల్లే వైసీపీ మంత్రులందరూ ఓడిపోయారని టాక్ నడుస్తోంది.</p>]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.vishvambhara.com/andhra-pradesh/if-we-lose-like-that-lets-get-up-and-turn-said-by-roja/article-1857</link>
                <guid>https://www.vishvambhara.com/andhra-pradesh/if-we-lose-like-that-lets-get-up-and-turn-said-by-roja/article-1857</guid>
                <pubDate>Fri, 14 Jun 2024 21:28:14 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-06/roja-1_v_jpg--442x260-3g.webp"                         length="12332"                         type="image/webp"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>రోజా ఓటమి.. సొంత పార్టీ నేతల సంబురాలు</title>
                                    <description><![CDATA[<p>ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘోర పరాభవాన్ని చూసింది. కీలక పదవుల్లో ఉన్న నేతలు సైతం కనీసం డిపాజిట్లనూ సాధించలేకపోయారు. పలువురు మంత్రులు ఓటమి పాలయ్యారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/andhra-pradesh/rojas-defeat-is-the-result-of-own-party-leaders/article-1303"><img src="https://www.vishvambhara.com/media/400/2024-06/minister-roja-1024x576.jpg" alt=""></a><br /><p>ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘోర పరాభవాన్ని చూసింది. కీలక పదవుల్లో ఉన్న నేతలు సైతం కనీసం డిపాజిట్లనూ సాధించలేకపోయారు. పలువురు మంత్రులు ఓటమి పాలయ్యారు. నగరి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన మాజీమంత్రి రోజా ఈసారి ఎన్నికల్లో ఓటమిపాలైన విషయం తెలిసిందే. అయితే ఆమె ఓటమితో స్థానిక వైసీపీ నేతలు కొందరు సంబురాలు చేసుకుంటున్నారు. </p>
<p>దీనికి కారణం రోజా అధికారంలో ఉన్న సమయంలో అక్రమాలు, అరాచకాలకు అడ్డూ అదుపూ లేకపోవడమేనని స్థానిక వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ప్రజలు ఎన్నికల్లో రోజాకు తగిన బుద్ధి చెప్పారని నగరి మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ కేజే శాంతి అన్నారు. బయటి నుంచి వచ్చి ఈ ప్రాంతం తన అడ్డా అన్నట్లు వ్యవహరించారని మండిపడ్డారు. </p>
<p>నగరికి పట్టిన పీడ వదిలిందంటూ కేజే శాంతి హర్షం వ్యక్తం చేశారు. రోజాకు ఎన్నికల్లో టికెట్ ఇవ్వకపోయి ఉంటే ఇప్పుడు పార్టీకి ఈ పరిస్థితి వచ్చేది కాదని తెలిపారు. రోజా ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకోవాలని హితవు పలికారు. కాగా మొదటి నుంచి పొసగని రోజా, శాంతి మధ్య సయోధ్య కుదర్చడానికి మాజీ సీఎం జగన్ ప్రయత్నించారు. అయినప్పటికీ వారిలో ఎలాంటి మార్పు రాలేదు. ఈ నేపథ్యంలో ఎన్నికల ఫలితాల్లో రోజా ఓటమి పాలయ్యారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.vishvambhara.com/andhra-pradesh/rojas-defeat-is-the-result-of-own-party-leaders/article-1303</link>
                <guid>https://www.vishvambhara.com/andhra-pradesh/rojas-defeat-is-the-result-of-own-party-leaders/article-1303</guid>
                <pubDate>Thu, 06 Jun 2024 10:17:30 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-06/minister-roja-1024x576.jpg"                         length="58267"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఏపీ మంత్రులకు అసెంబ్లీ ఫలితాల్లో షాక్..! </title>
                                    <description><![CDATA[<p>ఏపీ ప్రజలు అధికార వైసీపీకి భారీ షాక్ ఇచ్చారు. కూటమి అభ్యర్థులు గెలుపు బాటలో ముందంజలో ఉన్నారు. వైసీపీ మంత్రులు, ముఖ్యనేతలు వెనుకంజలో ఉన్నారు. కూటమి 158 పైగా స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/andhra-pradesh/assembly-results-shock-ap-ministers%C2%A0/article-1210"><img src="https://www.vishvambhara.com/media/400/2024-06/screenshot-2024-06-04-125213.jpg" alt=""></a><br /><p>ఏపీ ప్రజలు అధికార వైసీపీకి భారీ షాక్ ఇచ్చారు. కూటమి అభ్యర్థులు గెలుపు బాటలో ముందంజలో ఉన్నారు. వైసీపీ మంత్రులు, ముఖ్యనేతలు వెనుకంజలో ఉన్నారు. కూటమి 158 పైగా స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. దీంతో పాటుగా జనసేన పోటీ చేసిన 21 స్థా్నాల్లో 19 స్థానాల్లో ముందంజలో ఉంది. జగన్ మినహా మిగిలిన మంత్రులందరూ ఓటమి అంచుల్లో ఉన్నారు.</p>
<p>వైఎస్ జగన్ మినహా ఆయన మంత్రివర్గంలోని మంత్రులంతా ఓటమి దిశగా అడుగులు వేస్తున్నారు. వైసీపీపై ఉన్న వ్యతిరేకత కారణంగా ప్రజలు కూటమి వైపు మొగ్గు చూపినట్లు స్పష్టమవుతోంది. వైసీపీ మంత్రులపై ఉన్న అవినితీ ఆరోపణలు వీరి ఓట్లపై భారీ ప్రభావం చూపించినట్లు తెలుస్తోంది. నిధులు పంపిణీపై తప్ప రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెట్టపోవడం వంటి పలు కారణాలతే వైసీపీ మంత్రులను ప్రజలు దూరం పెట్టినట్లు తెలుస్తోంది.</p>
<p>ఓటమి దిశగా వెళ్తున్న వారి జాబితాలో బొత్స సత్యన్నారాయణ, మేరుగ నాగార్జున, వల్లభనేని వంశీ, కాకాణి గోవర్థన్ రెడ్డి, దాడిశెట్టి రాజా, అంబటి రాంబాబు, ధర్మాన ప్రసాదరావు, బుగ్గన రాజేంద్రనాథ్, అంజాద్ బాషా, ఉషశ్రీ చరణ్, పీడిక రాజన్న దొర, కొట్టు సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్, విడదల రజిని, ఆది మూలపు సురేష్‌లు ఉన్నారు. వీరింతా వైసీపీ హయాంలో మంత్రులుగా కొనసాగిన విషయం తెలిసిందే.</p>]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.vishvambhara.com/andhra-pradesh/assembly-results-shock-ap-ministers%C2%A0/article-1210</link>
                <guid>https://www.vishvambhara.com/andhra-pradesh/assembly-results-shock-ap-ministers%C2%A0/article-1210</guid>
                <pubDate>Tue, 04 Jun 2024 12:55:07 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-06/screenshot-2024-06-04-125213.jpg"                         length="86464"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>వైసీపీ యువ నాయకుడు  దారుణ హత్య!</title>
                                    <description><![CDATA[<p>అన్నమయ్య జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. మదనపల్లె పట్టణంలోని శ్రీవారి నగర్‌లో వైసీపీ యువ నాయకుడు పుంగనూరు శేషాద్రి దారుణ హత్యకు గురయ్యాడు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/andhra-pradesh/a-young-ycp-leader-was-brutally-murdered/article-774"><img src="https://www.vishvambhara.com/media/400/2024-05/murder1.jpg" alt=""></a><br /><p>అన్నమయ్య జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. మదనపల్లె పట్టణంలోని శ్రీవారి నగర్‌లో వైసీపీ యువ నాయకుడు పుంగనూరు శేషాద్రి దారుణ హత్యకు గురయ్యాడు. అర్థరాత్రి ఇంట్లో ప్రవేశించిన దుండగులు కత్తులతో విచక్షణ రహితంగా దాడి చేశారు. భార్య ముందే భర్తను కిరాతకంగా నరికి చంపేశారు.<br /> <br />విషయం తెలుసుకున్న మదనపల్లె డీఎస్పీ ప్రసాద్‌ రెడ్డి.. ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Crime</category>
                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.vishvambhara.com/andhra-pradesh/a-young-ycp-leader-was-brutally-murdered/article-774</link>
                <guid>https://www.vishvambhara.com/andhra-pradesh/a-young-ycp-leader-was-brutally-murdered/article-774</guid>
                <pubDate>Sat, 25 May 2024 10:15:30 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-05/murder1.jpg"                         length="84280"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నానికి అస్వస్థత..!</title>
                                    <description><![CDATA[<p>గుడివాడ వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని అస్వస్థతకు గురయ్యారు. ఇవాళ (గురువారం) నాని స్వగృహంలో నందివాడ మండల వైసీపీ నాయకులతో మాట్లాడుతూ.. సోఫాలోనే ఒక్కసారిగా కుప్పకూలిపోయారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/andhra-pradesh/ycp-mla-kodali-is-unwell/article-654"><img src="https://www.vishvambhara.com/media/400/2024-05/kodalinani33-1716455563.jpg" alt=""></a><br /><p>గుడివాడ వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని అస్వస్థతకు గురయ్యారు. ఇవాళ (గురువారం) నాని స్వగృహంలో నందివాడ మండల వైసీపీ నాయకులతో మాట్లాడుతూ.. సోఫాలోనే ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. దీంతో అప్రమత్తమైన నేతలు, గన్‌మెన్లు వైద్యులకు సమాచారం అందించారు.</p>
<p>ప్రధమ చికిత్స చేసిన అనంతరం కొడాలి నానికి వైద్యులు సెలైన్లు ఎక్కిస్తున్నారు. అయితే, నాని అతిగా ఆలోచించడంతోనే ఆరోగ్య సమస్యలు తలెత్తాయని అన్నారు. తగు జాగ్రత్తలు తీసుకోవాలని గన్‌మెన్లు, కుటుంబ సభ్యులకు వైద్యులు సూచించారు. కాగా, విషయం తెలుసుకున్న నాని కుటుంబ సభ్యులు హైదరాబాద్ నుంచి హుటాహుటిన గుడివాడకు బయల్దేరి వెళ్లినట్లు సమాచారం.</p>]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.vishvambhara.com/andhra-pradesh/ycp-mla-kodali-is-unwell/article-654</link>
                <guid>https://www.vishvambhara.com/andhra-pradesh/ycp-mla-kodali-is-unwell/article-654</guid>
                <pubDate>Thu, 23 May 2024 15:58:33 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-05/kodalinani33-1716455563.jpg"                         length="102985"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        