<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.vishvambhara.com/telangana-irrigation-projects/tag-7327" rel="self" type="application/rss+xml" />
                <generator>Vishvambhara News RSS Feed Generator</generator>
                <title>Telangana irrigation projects - Vishvambhara News</title>
                <link>https://www.vishvambhara.com/tag/7327/rss</link>
                <description>Telangana irrigation projects RSS Feed</description>
                
                            <item>
                <title>సంగమేశ్వర్, బసవేశ్వర్ ప్రాజెక్టుల పనులు వెంటనే ప్రారంభించాలి: హరీశ్‌రావు</title>
                                    <description><![CDATA[<ul>
<li><span style="color:rgb(0,0,0);"><strong>కాలువల్లో కలుపు మొక్కలు.. ప్రాజెక్టులు నిర్లక్ష్యానికి గురయ్యాయన్న హరీశ్‌రావు</strong></span></li>
</ul>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/harish-rao-fire-severe-criticism-of-congress-government-on-irrigation/article-22232"><img src="https://www.vishvambhara.com/media/400/2026-09/harish-rao.jpg" alt=""></a><br /><p class="PDq2pG_selectionAnchorContainer">Harish Rao: తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టుల పనులపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ఉద్దేశిస్తూ.. రైతులకు నీరందించాల్సిన కాలువల్లో కలుపు మొక్కలు మొలిచే పరిస్థితి వచ్చిందని విమర్శించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వేగంగా సాగిన ప్రాజెక్టుల పనులు ప్రస్తుతం ప్రభుత్వ నిర్లక్ష్యంతో అధ్వానంగా మారాయని ఆరోపించారు. నర్సాపూర్ రెడ్డిపల్లి వద్ద నిలిచిపోయిన కాలువ పనుల సమీపంలో తాను తీసుకున్న సెల్ఫీని ప్రస్తావిస్తూ.. అది ప్రభుత్వ అసమర్థ పాలనకు నిదర్శనమని హరీశ్‌రావు విమర్శించారు.</p>
<p>ఉమ్మడి మెదక్ జిల్లా రైతుల పట్ల ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని హరీశ్‌రావు ప్రశ్నించారు. సంగమేశ్వర్, బసవేశ్వర్ ప్రాజెక్టుల పనులను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఘనపూర్ ఆనకట్ట ఎత్తు పెంపు పనులను త్వరితగతిన పూర్తి చేసి రైతులకు సాగునీరు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. అలాగే మల్లన్నసాగర్ నుంచి నర్సాపూర్, ఆందోల్ ప్రాంతాలకు నీటిని తరలించే కాళేశ్వరం కాలువ పనులను పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.</p>
<p>జిల్లాలో పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణకు వెంటనే నిధులు విడుదల చేయాలని హరీశ్‌రావు కోరారు. ప్రాజెక్టులను మధ్యలోనే నిలిపివేసి రైతులను ఇబ్బందులకు గురిచేయొద్దని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. నిధులు తక్షణమే విడుదల చేసి పనులు ప్రారంభించకపోతే రైతుల తరఫున పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని స్పష్టం చేశారు. సాగునీటి ప్రాజెక్టుల పనులను వేగవంతం చేసి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ హరీశ్‌రావు చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/harish-rao-fire-severe-criticism-of-congress-government-on-irrigation/article-22232</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/harish-rao-fire-severe-criticism-of-congress-government-on-irrigation/article-22232</guid>
                <pubDate>Thu, 03 Sep 2026 13:23:17 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-09/harish-rao.jpg"                         length="136346"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>Uttam Kumar Reddy: కృష్ణా నీటిపై ఒక్క చుక్క కూడా వదులుకోం.. మంత్రి ఉత్తమ్..!!</title>
                                    <description><![CDATA[<p><span class="cf0">Uttam</span><span class="cf0"> Kumar Reddy:</span><span class="cf1"> కృష్ణా నది నీటి హక్కుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం వెనకడుగు వేయదని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. </span></p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/uttam-kumar-reddy-minister-uttam-lets-not-spare-a-single/article-7295"><img src="https://www.vishvambhara.com/media/400/2026-01/whatsapp-image-2026-01-09-at-7.16.59-pm.jpeg" alt=""></a><br /><p></p>
<p class="pf0"><strong><span class="cf0">Uttam</span><span class="cf0"> Kumar Reddy:</span></strong><span class="cf1"><strong> </strong>కృష్ణా నది నీటి హక్కుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం వెనకడుగు వేయదని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. కోదాడ నియోజకవర్గంలో కొనసాగుతున్న అభివృద్ధి, నీటిపారుదల పనులను పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, కృష్ణా జలాల్లో తెలంగాణకు దక్కాల్సిన వాటాను సాధించేందుకు చివరి వరకూ </span><span class="cf1">పోరాడతామని</span><span class="cf1"> తేల్చిచెప్పారు.</span></p>
<p class="pf0"> </p>
<p class="pf0"><span class="cf1">గత ప్రభుత్వ </span><span class="cf1">నిర్వాహకం</span><span class="cf1"> వల్ల కృష్ణా నీటి పంపకాల్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని మంత్రి విమర్శించారు. అప్పట్లో కేవలం 34 శాతం నీటికి అంగీకరించడం వల్ల ఉమ్మడి నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాలు తీవ్రంగా నష్టపోయాయని తెలిపారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచే కృష్ణా జలాల్లో తెలంగాణకు 71 శాతం వాటా సాధించాలనే లక్ష్యంతో పోరాటం కొనసాగుతున్నట్లు వెల్లడించారు.</span></p>
<p class="pf0"> </p>
<p class="pf0"><span class="cf1">గత పదేళ్లలో లక్షల కోట్ల బడ్జెట్ ఖర్చు చేసినా, కృష్ణా నదిపై చేపట్టిన కీలక ప్రాజెక్టులు పూర్తికాలేదని ఉత్తమ్ విమర్శించారు. పాలమూరు-రంగారెడ్డి, కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, </span><span class="cf1">ఎస్‌ఎల్‌బీసీ</span><span class="cf1"> వంటి ప్రాజెక్టులు నిర్లక్ష్యానికి </span><span class="cf1">గురయ్యాయని</span><span class="cf1"> తెలిపారు. ప్రస్తుతం ప్రభుత్వం అన్ని ప్రాజెక్టులను వేగవంతంగా పూర్తి చేసే దిశగా చర్యలు తీసుకుంటోందని, వచ్చే మూడేళ్లలో కృష్ణా నదిపై నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులన్నీ పూర్తవుతాయని భరోసా ఇచ్చారు.</span></p>
<p class="pf0"> </p>
<p class="pf0"><span class="cf1">తెలంగాణకు రావాల్సిన కృష్ణా, గోదావరి నీటిలో ఒక్క చుక్క కూడా వదులుకోబోమని మంత్రి స్పష్టంచేశారు. అవసరమైతే సుప్రీంకోర్టు, కేంద్ర ప్రభుత్వం, కేంద్ర జల సంఘం, నదీ ట్రిబ్యునల్స్ ముందు బలమైన వాదనలు వినిపించి రాష్ట్ర హక్కులను </span><span class="cf1">కాపాడతామని</span><span class="cf1"> ఆయన స్పష్టం చేశారు. కోదాడ నియోజకవర్గంలో </span><span class="cf1">రెడ్లకుంట</span><span class="cf1">, శాంతినగర్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయాలని, పాలేరు వాగుపై </span><span class="cf1">చెక్‌డ్యామ్</span><span class="cf1">, </span><span class="cf1">పాలవరం</span><span class="cf1"> లిఫ్ట్ ఇరిగేషన్, నడిగూడెం చౌదరి చెరువు వద్ద </span><span class="cf1">బ్రిడ్జి</span><span class="cf1"> నిర్మాణానికి ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు. అలాగే చిలుకూరు వద్ద ముత్యాల బ్రాంచ్ కెనాల్‌పై డబుల్ </span><span class="cf1">బ్రిడ్జి</span><span class="cf1">, పాలే </span><span class="cf1">అన్నారం</span> <span class="cf1">బ్రిడ్జి</span><span class="cf1"> పనులు ఎండాకాలం చివరి నాటికి </span><span class="cf1">పూర్తయ్యేలా</span><span class="cf1"> చూడాలని స్పష్టం చేశారు. మోతే లిఫ్ట్ ఇరిగేషన్ భూసేకరణలో రైతులకు న్యాయమైన పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని ఆర్డీఓకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ </span><span class="cf1">తేజస్</span> <span class="cf1">నంద్</span><span class="cf1"> లాల్ పవార్, ఇరిగేషన్ అధికారులు, </span><span class="cf1">ఆర్‌అండ్‌బీ</span><span class="cf1"> అధికారులు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.</span></p>
<p></p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/uttam-kumar-reddy-minister-uttam-lets-not-spare-a-single/article-7295</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/uttam-kumar-reddy-minister-uttam-lets-not-spare-a-single/article-7295</guid>
                <pubDate>Fri, 09 Jan 2026 19:32:34 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-01/whatsapp-image-2026-01-09-at-7.16.59-pm.jpeg"                         length="98626"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        