<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.vishvambhara.com/bonalu/tag-7223" rel="self" type="application/rss+xml" />
                <generator>Vishvambhara News RSS Feed Generator</generator>
                <title>bonalu - Vishvambhara News</title>
                <link>https://www.vishvambhara.com/tag/7223/rss</link>
                <description>bonalu RSS Feed</description>
                
                            <item>
                <title>భక్తిశ్రద్ధలతో బోనం సమర్పించిన 'బేబీ' బ్యూటీ.. ఆకట్టుకున్న వైష్ణవి చైతన్య</title>
                                    <description><![CDATA[<ul>
<li><span style="color:rgb(224,62,45);"><strong>భక్తిశ్రద్ధలతో బోనమెత్తిన సినీ నటి.. మహంకాళి అమ్మవారి దర్శనం</strong></span></li>
<li><span style="color:rgb(224,62,45);"><strong>సికింద్రాబాద్ బోనాల్లో సందడి చేసిన హీరోయిన్.. అమ్మవారికి ప్రత్యేక పూజలు</strong></span></li>
</ul>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/devotional/bonam-was-presented-to-goddess-mahankali-of-ujjayani-secunderabad/article-20784"><img src="https://www.vishvambhara.com/media/400/2026-08/laal-darwaja-bonalu.jpg" alt=""></a><br /><p class="PDq2pG_selectionAnchorContainer">Secunderabad Bonalu: సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు భక్తిశ్రద్ధల మధ్య వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా సినీ ప్రముఖులు కూడా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. 'బేబీ' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైన హీరోయిన్ వైష్ణవి చైతన్య ఉజ్జయిని మహంకాళి ఆలయానికి చేరుకుని సంప్రదాయ దుస్తుల్లో అమ్మవారికి బోనం సమర్పించారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు. ఆమె ఆలయానికి వచ్చిన విషయం తెలుసుకున్న అభిమానులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని ఆమెతో ఫొటోలు దిగేందుకు ఆసక్తి చూపారు.</p>
<p>బోనాల వేడుకల్లో భాగంగా వైష్ణవి చైతన్య సంప్రదాయాన్ని గౌరవిస్తూ భక్తిశ్రద్ధలతో బోనం సమర్పించడం అక్కడి భక్తులను ఆకట్టుకుంది. ఆలయ పరిసరాల్లో కొంతసేపు గడిపిన ఆమె అమ్మవారికి ప్రత్యేక ప్రార్థనలు చేసి కుటుంబ సభ్యులు, అభిమానుల క్షేమం కోసం మొక్కులు చెల్లించినట్లు సమాచారం. ఈ సందర్భంగా ఆమె సంప్రదాయ తెలుగు దుస్తుల్లో కనిపించడం విశేషంగా నిలిచింది. ఆమె ఆలయ దర్శనానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.</p>
<p>వైష్ణవి చైతన్య నటించిన 'బేబీ' సినిమా భారీ విజయాన్ని అందుకున్న తర్వాత ఆమెకు మంచి గుర్తింపు లభించింది. బిజీ షెడ్యూల్ మధ్య కూడా తెలంగాణ ప్రజల ఆరాధ్య దైవమైన ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకుని బోనం సమర్పించడం అభిమానులను ఆకట్టుకుంది. బోనాల సందర్భంగా సినీ ప్రముఖులు ఆలయానికి రావడం ప్రతి ఏడాది ఆనవాయితీగా కొనసాగుతుండగా, ఈసారి కూడా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Devotional</category>
                                    

                <link>https://www.vishvambhara.com/devotional/bonam-was-presented-to-goddess-mahankali-of-ujjayani-secunderabad/article-20784</link>
                <guid>https://www.vishvambhara.com/devotional/bonam-was-presented-to-goddess-mahankali-of-ujjayani-secunderabad/article-20784</guid>
                <pubDate>Mon, 03 Aug 2026 09:32:46 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-08/laal-darwaja-bonalu.jpg"                         length="122594"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>మందు గంజాయి తాగొద్దు.. తల్లి దండ్రులకు గుండె కోత కానివ్వద్దు..</title>
                                    <description><![CDATA[<ul>
<li><strong><span style="color:rgb(224,62,45);">సంగారెడ్డిలో జరిగిన బోనాల పండుగను కుటుంబం, కార్యకర్తలు మరియు ప్రజల మధ్య జరుపుకున్న జగ్గారెడ్డి..</span></strong></li>
<li><strong><span style="color:rgb(224,62,45);">పోతరాజుల నృత్యాలు, డప్పుచప్పుళ్ల మధ్య స్టెప్పులేసిన జగ్గారెడ్డి.</span></strong></li>
<li><strong><span style="color:rgb(224,62,45);">గంజాయి, మద్యాన్ని పక్కనబెట్టి భవిష్యత్తు గురించి ఆలోచించాలని పిలుపు</span></strong></li>
</ul>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/687de002d5d96/article-5835"><img src="https://www.vishvambhara.com/media/400/2025-07/whatsapp-image-2025-07-20-at-10.15.58-pm.jpeg" alt=""></a><br /><p><span style="font-family:'arial black', sans-serif;"><em><span style="color:rgb(0,0,0);"><strong><span style="color:rgb(0,0,0);">విశ్వంభర , హైదరాబాద్</span> :</strong></span></em>సంగారెడ్డిలో ఆదివారం రాత్రి అట్టహాసంగా నిర్వహించిన బోనాల జాతరలో యువతకు టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి హితబోధ చేశారు. గంజాయి తాగితే నరాలు పనిచేయవని, ఎందుకు పనికిరాకుండా పోతారని సూచించారు. మద్యానికి కూడా దూరంగా ఉండాలన్నారు. తల్లిదండ్రులను బాధపెట్టకుండా మంచి భవిష్యత్తు కోసం యువత శ్రమించాలని జగ్గారెడ్డి పిలుపునిచ్చారు. గంజాయితోపాటు మత్తుపదార్థాల జోలికి వెళ్లి తల్లిదండ్రులకు గుండెకోత మిగల్చవద్దని కోరారు.తల్లిదండ్రులను బాగా చూసుకోవాలని పదేపదే సూచించారు. జగ్గారెడ్డి సందేశాన్ని యువత ఆసక్తిగా విన్నారు. అంతకుముందు సంగారెడ్డి రాంనగర్‌లోని తన ఇంటి నుంచి బోనంతో జగ్గారెడ్డి బయల్దేరారు. తన సతీమణి టీజీఐఐసీ చైర్‌పర్సన్‌ నిర్మలా జగ్గారెడ్డి, శివశక్తి నిషా క్రాంతి బోనాలు ఎత్తుకున్నారు. ఈ ఊరేగింపులో పోతరాజు నృత్యాలు, డప్పుచప్పుళ్ల మధ్య జగ్గారెడ్డి స్టెప్పులు వేస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పెద్ద సంఖ్యలో హాజరైన మహిళలకు బోనాల పండుగ శుభాకాంక్షలు చెప్పారు. అమ్మవారి ఆశీస్సులతో వర్షాలు బాగా కురుస్తున్నాయని సంతోషం వ్యక్తం చేశారు.<img src="https://www.vishvambhara.com/media/2025-07/whatsapp-image-2025-07-21-at-9.51.13-am.jpeg" alt="WhatsApp Image 2025-07-21 at 9.51.13 AM" width="1280" height="938"></img><img src="https://www.vishvambhara.com/media/2025-07/whatsapp-image-2025-07-21-at-9.51.03-am1.jpeg" alt="WhatsApp Image 2025-07-21 at 9.51.03 AM" width="1512" height="1006"></img><img src="https://www.vishvambhara.com/media/2025-07/gwwupvbaeaalqyl.jpeg" alt="GwWupVbaEAAlqYl" width="1600" height="1381"></img></span></p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/687de002d5d96/article-5835</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/687de002d5d96/article-5835</guid>
                <pubDate>Mon, 21 Jul 2025 12:19:24 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2025-07/whatsapp-image-2025-07-20-at-10.15.58-pm.jpeg"                         length="422486"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>సప్త మాతృకలకు, సప్త బంగారు బోనం సమర్పణకు వివిధ ప్రముఖులకు ఆహ్వానం</title>
                                    <description><![CDATA[<div><span style="color:rgb(224,62,45);"><strong>విశ్వంభర, హరిబౌలి : </strong></span>రాబోయే బోనాల ఉత్సవాలకు పురస్కరించుకొని ఆలయాల వద్ద అదన పు బలగాలతో బందోబస్తు చేయాలని  సౌత్ జోన్ డిసిపి స్నేహ మెహ్రా, ఛత్రినాక ఏసిపి చంద్రశేఖర్ ను కలిసి సప్త మాతృకలకు సప్త బంగారు బోనం సమర్పణ కార్యక్రమంలో రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరితో పాటు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తో పాటు ఎస్సీ ఎస్టీ మైనార్టీ వెల్ఫేర్ మినిస్టర్ ఆధురి లక్ష్మణ్ మరియు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ ను కలిసి ఆహ్వానించిన ఉమ్మడి దేవాలయాల కమిటీ చైర్మన్ గోపిశెట్టి రాఘవేందర్, ఉపాధ్యక్షులు కే శ్రీధర్,జనరల్ సెక్రెటరీ గురునాథ్, కార్యదర్శులు కే శ్రీకాంత్, వేణుగోపాల్, శ్రీకాంత్, దినేష్, సతీష్ గౌడ్, సుధాకర్ రెడ్డి, సాత్విక్ పాల్గొని ఆహ్వానించారు.</div>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/invitation-to-various-leaders-for-submission-of-saptha-gold-bonam/article-5720"><img src="https://www.vishvambhara.com/media/400/2025-06/whatsapp-image-2025-06-25-at-1.32.52-pm.jpeg" alt=""></a><br /><div><span style="color:rgb(224,62,45);"><strong>విశ్వంభర, హరిబౌలి : </strong></span>రాబోయే బోనాల ఉత్సవాలకు పురస్కరించుకొని ఆలయాల వద్ద అదన పు బలగాలతో బందోబస్తు చేయాలని  సౌత్ జోన్ డిసిపి స్నేహ మెహ్రా, ఛత్రినాక ఏసిపి చంద్రశేఖర్ ను కలిసి సప్త మాతృకలకు సప్త బంగారు బోనం సమర్పణ కార్యక్రమంలో రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరితో పాటు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తో పాటు ఎస్సీ ఎస్టీ మైనార్టీ వెల్ఫేర్ మినిస్టర్ ఆధురి లక్ష్మణ్ మరియు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ ను కలిసి ఆహ్వానించిన ఉమ్మడి దేవాలయాల కమిటీ చైర్మన్ గోపిశెట్టి రాఘవేందర్, ఉపాధ్యక్షులు కే శ్రీధర్,జనరల్ సెక్రెటరీ గురునాథ్, కార్యదర్శులు కే శ్రీకాంత్, వేణుగోపాల్, శ్రీకాంత్, దినేష్, సతీష్ గౌడ్, సుధాకర్ రెడ్డి, సాత్విక్ పాల్గొని ఆహ్వానించారు.</div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/invitation-to-various-leaders-for-submission-of-saptha-gold-bonam/article-5720</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/invitation-to-various-leaders-for-submission-of-saptha-gold-bonam/article-5720</guid>
                <pubDate>Wed, 25 Jun 2025 13:58:04 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2025-06/whatsapp-image-2025-06-25-at-1.32.52-pm.jpeg"                         length="194468"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        