<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.vishvambhara.com/burning-effigy-of-%22state-government%22-under-abvp/tag-6983" rel="self" type="application/rss+xml" />
                <generator>Vishvambhara News RSS Feed Generator</generator>
                <title>Burning effigy of "state government" under ABVP - Vishvambhara News</title>
                <link>https://www.vishvambhara.com/tag/6983/rss</link>
                <description>Burning effigy of "state government" under ABVP RSS Feed</description>
                
                            <item>
                <title>ఏబీవీపీ ఆధ్వర్యంలో &quot;రాష్ట్ర ప్రభుత్వ&quot; దిష్టి బొమ్మ దహనం</title>
                                    <description><![CDATA[<p><img src="https://www.vishvambhara.com/media/2024-07/whatsapp-image-2024-07-26-at-17.21.16_b2bbe9af.jpg" alt="WhatsApp Image 2024-07-26 at 17.21.16_b2bbe9af" width="965" height="548" />విశ్వంభర,ఆమనగల్లు, జులై 26 : -అమనగల్లు రాజీవ్ గాంధీ చౌరస్థలో రాష్ట్రం లో పెండింగ్ ఉన్నటువంటి 7000 కోట్ల ఫీజ్ రియాంబర్స్మెంట్ ను  విడుదల చెయ్యాలని అమనగల్లు ఏబీవీపీ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టి బొమ్మ దహనం చేశారు ఈ సందర్భంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గోరటి భరత్ మాట్లాడుతూ 7000 కోట్ల ఫీజ్ రియాంబర్స్మెంట్స్ విడుదల చెయ్యాలని ప్రభుత్వాన్ని కోరారు, మరియు మెగా డీఎస్సీ నీ ప్రకటించాలని అలాగే ఫీజ్ నియంత్రన చట్టాన్ని పటిష్టంగా అమలు చెయ్యాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు లండం మల్లేష్, నాయకులు ఏడవల్లి అంజి, చిన్నంచెట్టి మల్లేష్, గండికోట విజయ్, సిద్ధు, ప్రసాద్, టాఘుర్, చరణ్ రాకేష్, కళ్యాణ్, తదితరులు పాల్గొన్నారు..... </p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/burning-effigy-of-%22state-government%22-under-abvp/article-3380"><img src="https://www.vishvambhara.com/media/400/2024-07/whatsapp-image-2024-07-26-at-17.21.16_b2bbe9af.jpg" alt=""></a><br /><p><img src="https://www.vishvambhara.com/media/2024-07/whatsapp-image-2024-07-26-at-17.21.16_b2bbe9af.jpg" alt="WhatsApp Image 2024-07-26 at 17.21.16_b2bbe9af" width="965" height="548"></img>విశ్వంభర,ఆమనగల్లు, జులై 26 : -అమనగల్లు రాజీవ్ గాంధీ చౌరస్థలో రాష్ట్రం లో పెండింగ్ ఉన్నటువంటి 7000 కోట్ల ఫీజ్ రియాంబర్స్మెంట్ ను  విడుదల చెయ్యాలని అమనగల్లు ఏబీవీపీ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టి బొమ్మ దహనం చేశారు ఈ సందర్భంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గోరటి భరత్ మాట్లాడుతూ 7000 కోట్ల ఫీజ్ రియాంబర్స్మెంట్స్ విడుదల చెయ్యాలని ప్రభుత్వాన్ని కోరారు, మరియు మెగా డీఎస్సీ నీ ప్రకటించాలని అలాగే ఫీజ్ నియంత్రన చట్టాన్ని పటిష్టంగా అమలు చెయ్యాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు లండం మల్లేష్, నాయకులు ఏడవల్లి అంజి, చిన్నంచెట్టి మల్లేష్, గండికోట విజయ్, సిద్ధు, ప్రసాద్, టాఘుర్, చరణ్ రాకేష్, కళ్యాణ్, తదితరులు పాల్గొన్నారు..... </p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/burning-effigy-of-%22state-government%22-under-abvp/article-3380</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/burning-effigy-of-%22state-government%22-under-abvp/article-3380</guid>
                <pubDate>Fri, 26 Jul 2024 17:35:36 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-07/whatsapp-image-2024-07-26-at-17.21.16_b2bbe9af.jpg"                         length="84121"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        