<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.vishvambhara.com/studentachievement/tag-6284" rel="self" type="application/rss+xml" />
                <generator>Vishvambhara News RSS Feed Generator</generator>
                <title>StudentAchievement - Vishvambhara News</title>
                <link>https://www.vishvambhara.com/tag/6284/rss</link>
                <description>StudentAchievement RSS Feed</description>
                
                            <item>
                <title>డిగ్రీ ఫలితాల్లో శ్రీ వెంకటేశ్వర విద్యార్థుల హవా</title>
                                    <description><![CDATA[<p><img src="https://www.vishvambhara.com/media/2024-07/whatsapp-image-2024-07-24-at-17.21.21_e7f1750d.jpg" alt="WhatsApp Image 2024-07-24 at 17.21.21_e7f1750d" width="1116" height="332" />విశ్వంభర చింతపల్లి జులై 24 : - మహాత్మా గాంధీ యూనివర్సిటీ డిగ్రీ సెమిస్టర్ ఫలితాల్లో తమ కళాశాలకు చెందిన విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారని చింతపల్లి మండలం లోని మాల్ పట్టణ కేంద్రంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ అంబటి జైపాల్ రెడ్డి అన్నారు. డిగ్రీ ప్రధమ, ద్వితీయ, తృతీయ ఫలితాల్లో గుర్రం.దివ్య బీజెడ్సీ 9.76 టాపర్, నూకల.ప్రేమలత బీకాం కంప్యూటర్ 9.56 టాపర్, దోరపల్లి.అఖిల  9.52 బీఎస్సీ ఎంపీసీఎస్ టాపర్, బొడ.పుష్పలత 9.28 బీఏ టాపర్లుగా నిలిచారు. ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ ప్రధమ, ద్వితీయ, తృతీయ ఫలితాలలో విద్యార్థులు ప్రభంజనం సృష్టించిన విద్యార్థులకు కాలేజీ యజమాన్యం, కళాశాల సిబ్బంది నరసింహ, మహేష్  విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/sri-venkateswara-students-in-degree-results/article-3262"><img src="https://www.vishvambhara.com/media/400/2024-07/whatsapp-image-2024-07-24-at-17.21.21_e7f1750d.jpg" alt=""></a><br /><p><img src="https://www.vishvambhara.com/media/2024-07/whatsapp-image-2024-07-24-at-17.21.21_e7f1750d.jpg" alt="WhatsApp Image 2024-07-24 at 17.21.21_e7f1750d" width="1116" height="332"></img>విశ్వంభర చింతపల్లి జులై 24 : - మహాత్మా గాంధీ యూనివర్సిటీ డిగ్రీ సెమిస్టర్ ఫలితాల్లో తమ కళాశాలకు చెందిన విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారని చింతపల్లి మండలం లోని మాల్ పట్టణ కేంద్రంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ అంబటి జైపాల్ రెడ్డి అన్నారు. డిగ్రీ ప్రధమ, ద్వితీయ, తృతీయ ఫలితాల్లో గుర్రం.దివ్య బీజెడ్సీ 9.76 టాపర్, నూకల.ప్రేమలత బీకాం కంప్యూటర్ 9.56 టాపర్, దోరపల్లి.అఖిల  9.52 బీఎస్సీ ఎంపీసీఎస్ టాపర్, బొడ.పుష్పలత 9.28 బీఏ టాపర్లుగా నిలిచారు. ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ ప్రధమ, ద్వితీయ, తృతీయ ఫలితాలలో విద్యార్థులు ప్రభంజనం సృష్టించిన విద్యార్థులకు కాలేజీ యజమాన్యం, కళాశాల సిబ్బంది నరసింహ, మహేష్  విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/sri-venkateswara-students-in-degree-results/article-3262</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/sri-venkateswara-students-in-degree-results/article-3262</guid>
                <pubDate>Wed, 24 Jul 2024 17:25:44 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-07/whatsapp-image-2024-07-24-at-17.21.21_e7f1750d.jpg"                         length="39904"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఏడు బంగారు పథకాలు సాధించిన రణ్‌వీర్ టైక్వాండో అకాడమీ విద్యార్థులు </title>
                                    <description><![CDATA[<p><em><strong><img src="https://www.vishvambhara.com/media/2024-07/whatsapp-image-2024-07-24-at-10.19.49_f4070d89.jpg" alt="WhatsApp Image 2024-07-24 at 10.19.49_f4070d89" width="1200" height="716" /></strong></em></p>
<p><em><strong>విశ్వంభర, యూసుఫ్ గూడా </strong></em>: అంతర్జాతీయ మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్‌షిప్ 2024 యూసుఫ్‌గూడ కోట్ల విజయ భాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియం   నిర్వహించబడింది.ఈ టోర్నమెంట్‌లో రణ్‌వీర్ టైక్వాండో అకాడమీ కౌకూర్ గ్రీన్‌వుడ్ హైట్స్ అపార్ట్‌మెంట్ విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచారు.మాస్టర్ శ్వేత  విధార్థులు మాన్య కత్వా, షానయ వీర్ ,  సాయిధృవ్ సిద్ధార్థ్, బి.రణవీర్, బి.శ్రేయస్, అవనీ పాండే, హిమేష్ వర్మ  జూనియర్ మరియు సబ్ జూనియర్ విభాగంలో 7 బంగారు పతకాలు సాధించారు.ఈ సందర్బంగా మాస్టర్ శ్వేత  మాట్లాడుతు తన విధార్థులు 7 బంగారు పథకాలు సాధించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. అలాగే రణ్‌వీర్ తైక్వాండో అకాడమీలో 70 మంది విద్యార్థులు అందరు బంగారు మరియు వెండి పతకాలు గెలిచి మెగా కప్ సాధించినందుకు గర్వంగా ఉందనీ అన్నారు. ఇప్పుడున్న సమాజంలో ఆడపిల్లలు ఆత్మరక్షణ తప్పకుండా నేర్చుకోవాలని ఈ సందర్బంగా ఆమె అన్నారు</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/national/ranveer-taekwondo-academy-students-win-seven-gold-schemes-vishwambhara-yusuf/article-3173"><img src="https://www.vishvambhara.com/media/400/2024-07/whatsapp-image-2024-07-24-at-10.19.49_f4070d89.jpg" alt=""></a><br /><p><em><strong><img src="https://www.vishvambhara.com/media/2024-07/whatsapp-image-2024-07-24-at-10.19.49_f4070d89.jpg" alt="WhatsApp Image 2024-07-24 at 10.19.49_f4070d89" width="1600" height="716"></img></strong></em></p>
<p><em><strong>విశ్వంభర, యూసుఫ్ గూడా </strong></em>: అంతర్జాతీయ మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్‌షిప్ 2024 యూసుఫ్‌గూడ కోట్ల విజయ భాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియం   నిర్వహించబడింది.ఈ టోర్నమెంట్‌లో రణ్‌వీర్ టైక్వాండో అకాడమీ కౌకూర్ గ్రీన్‌వుడ్ హైట్స్ అపార్ట్‌మెంట్ విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచారు.మాస్టర్ శ్వేత  విధార్థులు మాన్య కత్వా, షానయ వీర్ ,  సాయిధృవ్ సిద్ధార్థ్, బి.రణవీర్, బి.శ్రేయస్, అవనీ పాండే, హిమేష్ వర్మ  జూనియర్ మరియు సబ్ జూనియర్ విభాగంలో 7 బంగారు పతకాలు సాధించారు.ఈ సందర్బంగా మాస్టర్ శ్వేత  మాట్లాడుతు తన విధార్థులు 7 బంగారు పథకాలు సాధించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. అలాగే రణ్‌వీర్ తైక్వాండో అకాడమీలో 70 మంది విద్యార్థులు అందరు బంగారు మరియు వెండి పతకాలు గెలిచి మెగా కప్ సాధించినందుకు గర్వంగా ఉందనీ అన్నారు. ఇప్పుడున్న సమాజంలో ఆడపిల్లలు ఆత్మరక్షణ తప్పకుండా నేర్చుకోవాలని ఈ సందర్బంగా ఆమె అన్నారు</p>]]></content:encoded>
                
                                                            <category>National</category>
                                    

                <link>https://www.vishvambhara.com/national/ranveer-taekwondo-academy-students-win-seven-gold-schemes-vishwambhara-yusuf/article-3173</link>
                <guid>https://www.vishvambhara.com/national/ranveer-taekwondo-academy-students-win-seven-gold-schemes-vishwambhara-yusuf/article-3173</guid>
                <pubDate>Wed, 24 Jul 2024 10:36:04 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-07/whatsapp-image-2024-07-24-at-10.19.49_f4070d89.jpg"                         length="121399"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        