<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.vishvambhara.com/ed/tag-625" rel="self" type="application/rss+xml" />
                <generator>Vishvambhara News RSS Feed Generator</generator>
                <title>ED - Vishvambhara News</title>
                <link>https://www.vishvambhara.com/tag/625/rss</link>
                <description>ED RSS Feed</description>
                
                            <item>
                <title>అనిల్ అంబానీకి ఈడీ షాక్.. పాలిహిల్‌లోని 'అబోద్' నివాసాన్ని జప్తు చేసిన ఈడీ</title>
                                    <description><![CDATA[<p> ముంబైలోని అత్యంత ఖరీదైన పాలి‌హిల్ ప్రాంతంలో 17 అంతస్తులతో, 66 మీటర్ల ఎత్తులో కళ్లు చెదిరేలా ఉండే అనిల్ అంబానీ నివాసం ‘అబోద్’ ఇప్పుడు ప్రభుత్వ పరం కానుంది. </p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/national/ed-shock-for-anil-ambani/article-9736"><img src="https://www.vishvambhara.com/media/400/2026-02/whatsapp-image-2026-02-25-at-6.56.54-pm.jpeg" alt=""></a><br /><p><strong>విశ్వంభర, నేషనల్ బ్యూరో: </strong>ముంబైలోని అత్యంత ఖరీదైన పాలి‌హిల్ ప్రాంతంలో 17 అంతస్తులతో, 66 మీటర్ల ఎత్తులో కళ్లు చెదిరేలా ఉండే అనిల్ అంబానీ నివాసం ‘అబోద్’ ఇప్పుడు ప్రభుత్వ పరం కానుంది. రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీకి వ్యతిరేకంగా సాగుతున్న మనీలాండరింగ్ దర్యాప్తులో భాగంగా ఈ భారీ ఆస్తిని జప్తు చేస్తున్నట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారికంగా ప్రకటించింది. బహిరంగ మార్కెట్‌లో రూ.3,716.83 కోట్ల విలువ చేసే ఈ భవనాన్ని ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద తాత్కాలికంగా స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఈ కేసులో తాజా జప్తుతో కలిపి ఇప్పటివరకు అంబానీ గ్రూప్‌కు చెందిన మొత్తం రూ.15,700 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ తన పరిధిలోకి తీసుకుంది.</p>
<p><strong>అక్రమ నిధుల మళ్లింపుపై సిబిఐ నిఘా</strong><br />ఈ మొత్తం వ్యవహారం వెనుక వేల కోట్ల రూపాయల బ్యాంకు రుణాల కుంభకోణం దాగి ఉందని దర్యాప్తు సంస్థలు భావిస్తున్నాయి. అనిల్ గ్రూప్ కంపెనీలు వివిధ బ్యాంకుల నుంచి పొందిన రుణాలను నిర్దేశించిన ప్రయోజనాల కోసం కాకుండా ఇతర అవసరాలకు అక్రమంగా మళ్లించాయని సీబీఐ ప్రాథమిక విచారణలో గుర్తించింది. కేంద్ర దర్యాప్తు సంస్థ దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా రంగంలోకి దిగిన ఈడీ, నిధులు ఎక్కడికి చేరాయనే అంశంపై దృష్టి సారించింది. రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సహా గ్రూప్‌లోని పలు కీలక సంస్థల నుంచి సుమారు రూ.17 వేల కోట్లకు పైగా నిధులను నిబంధనలకు విరుద్ధంగా విదేశాలకు లేదా ఇతర డొల్ల కంపెనీలకు తరలించారనే ఆరోపణలపై తీవ్రస్థాయిలో సోదాలు నిర్వహించారు.</p>
<p><strong>విస్తృత సోదాలు.. పక్కా ఆధారాలు</strong><br />గతేడాది జూలై నెలలో రిలయన్స్ గ్రూప్‌కు చెందిన సుమారు 50 కంపెనీల కార్యాలయాల్లో, 35 భౌగోళిక ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు జరిగాయి. ఈ సోదాల్లో అనిల్ అంబానీకి అత్యంత సన్నిహితులైన 25 మందిని ప్రశ్నించడమే కాకుండా, కీలకమైన డిజిటల్ పత్రాలను, డైరీలను స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో సేకరించిన సాక్ష్యాధారాలు నిధుల అక్రమ రవాణా జరిగినట్లు బలమైన సంకేతాలు ఇవ్వడంతో, ఉన్నతాధికారులు ఆస్తుల జప్తు దిశగా అడుగులు వేశారు. </p>]]></content:encoded>
                
                                                            <category>National</category>
                                    

                <link>https://www.vishvambhara.com/national/ed-shock-for-anil-ambani/article-9736</link>
                <guid>https://www.vishvambhara.com/national/ed-shock-for-anil-ambani/article-9736</guid>
                <pubDate>Wed, 25 Feb 2026 18:59:17 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-02/whatsapp-image-2026-02-25-at-6.56.54-pm.jpeg"                         length="32326"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>కవితకు మరోసారి షాక్.. కస్టడీ పొడిగింపు</title>
                                    <description><![CDATA[<p>  </p>
<p>  </p>
<p>ఎమ్మెల్సీ కవితకు మరోసారి షాక్ తగిలింది. ఆమె బెయిల్ కోసం చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఫెయిల్ అవుతున్నాయి. దాంతో ఆమెకు ప్రతిసారీ నిరాశే ఎదురవుతోంది. ఆమె కస్టడీ ముగియడంతో ఆమెను వర్చువల్ గా కోర్టు ముందు హాజరుపర్చారు ఈడీ అధికారులు. కాగా ఆమెకు బెయిల్ వస్తుందని ఆశపడింది. </p>
<p>కానీ ఈ సారి కూడా చుక్కెదురు అయిపోయింది. ఆమె కస్టడీని జులై 7వరకు పొడిగిస్తూ సిబిఐ ప్రత్యేక కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దాంతో ఇంకో 16 రోజుల పాటు ఆమె జైల్లోనే ఉండాల్సి వచ్చింది. ఓ వైపు అరవింద్ కేజ్రీవాల్ కు కూడా బెయిల్ వచ్చినా.. హైకోర్టు దాన్ని రద్దు చేసింది. </p>
<p>ఢిల్లీ మద్యం పాలసీ కేసులో మనీ లాండరింగ్ జరిగిందని.. దాదాపు రూ.100 కోట్ల ముడుపులు చేతులు మారాయని ఈడీ ఆరోపిస్తోంది. అంతే కాకుండా ఈ కేసులో ప్రధాన నిందితురాలు కవితే అని.. ఆమెను బయటకు పంపిస్తే సాక్ష్యులను ప్రభావితం</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/shock-custody-extension-for-kavita-once-again/article-2244"><img src="https://www.vishvambhara.com/media/400/2024-06/images2.jpeg" alt=""></a><br /><p> </p>
<p> </p>
<p>ఎమ్మెల్సీ కవితకు మరోసారి షాక్ తగిలింది. ఆమె బెయిల్ కోసం చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఫెయిల్ అవుతున్నాయి. దాంతో ఆమెకు ప్రతిసారీ నిరాశే ఎదురవుతోంది. ఆమె కస్టడీ ముగియడంతో ఆమెను వర్చువల్ గా కోర్టు ముందు హాజరుపర్చారు ఈడీ అధికారులు. కాగా ఆమెకు బెయిల్ వస్తుందని ఆశపడింది. </p>
<p>కానీ ఈ సారి కూడా చుక్కెదురు అయిపోయింది. ఆమె కస్టడీని జులై 7వరకు పొడిగిస్తూ సిబిఐ ప్రత్యేక కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దాంతో ఇంకో 16 రోజుల పాటు ఆమె జైల్లోనే ఉండాల్సి వచ్చింది. ఓ వైపు అరవింద్ కేజ్రీవాల్ కు కూడా బెయిల్ వచ్చినా.. హైకోర్టు దాన్ని రద్దు చేసింది. </p>
<p>ఢిల్లీ మద్యం పాలసీ కేసులో మనీ లాండరింగ్ జరిగిందని.. దాదాపు రూ.100 కోట్ల ముడుపులు చేతులు మారాయని ఈడీ ఆరోపిస్తోంది. అంతే కాకుండా ఈ కేసులో ప్రధాన నిందితురాలు కవితే అని.. ఆమెను బయటకు పంపిస్తే సాక్ష్యులను ప్రభావితం చేసే అవకాశం ఉందని ఈడీ పదే పదే చెబుతోంది. కాబట్టి ఇప్పట్లో కవితకు బెయిల్ వచ్చే అవకాశాలు మాత్రం కనిపించట్లేదు.  </p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/shock-custody-extension-for-kavita-once-again/article-2244</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/shock-custody-extension-for-kavita-once-again/article-2244</guid>
                <pubDate>Fri, 21 Jun 2024 18:08:45 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-06/images2.jpeg"                         length="9131"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఢిల్లీ లిక్కర్ స్కాం: ఎమ్మెల్సీ కవితపై ఈడీ ఛార్జిషీట్ </title>
                                    <description><![CDATA[<p>ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరో షాక్ ఇచ్చింది. ఆమెతో పాటు మరో నలుగురిపై సప్లిమెంటరీ ఛార్జిషీట్ దాఖలు చేసింది.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/crime/ed-chargesheet-on-delhi-liquor-scam-mlc-kavita/article-565"><img src="https://www.vishvambhara.com/media/400/2024-05/mlc_kavitha_4da43ddb14_v_jpg--799x414-4g.webp" alt=""></a><br /><p>ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరో షాక్ ఇచ్చింది. ఆమెతో పాటు మరో నలుగురిపై సప్లిమెంటరీ ఛార్జిషీట్ దాఖలు చేసింది. దీనిపై విచారించిన ఢిల్లీ కోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. మే 29న తుది తీర్పు ఇవ్వనున్నట్లు తెలిపింది. మరోవైపు ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌, ఆమ్‌ ఆద్మీ పార్టీలపై దాఖలైన సప్లిమెంటరీ ఛార్జిషీట్‌ను మే 28న విచారించాలని కోర్టు నిర్ణయించింది.<br /> <br />కాగా, ఈ కేసులో మొత్తం 8వేల పేజీలతో ఈడీ ఛార్జీషీట్ దాఖలుచేసింది. కేసులో కవిత ప్రమేయంపై ఛార్జిషీట్‌లో పలు ఆధారాలను ఈడీ కోర్టుకు సమర్పించింది. ఈ కేసులో కవితతో పాటు ఆరుగురు నిందితులపై విడివిడిగా అభియోగాలను కోర్టు పరిశీలిస్తోంది. ఇండియా ఎహేడ్ ఉద్యోగి అరవింద్ ‌సింగ్ ఈ కేసులో ప్రధాన పాత్రధారి అని ఈడీ వాదనలు వినిపించింది.</p>
<p>అయితే, ఎమ్మెల్సీ కవితపై ఈడీ దాఖలు చేసిన చార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకునే అంశంపై ప్రత్యేక కోర్టు విచారణ ముగిసింది. చార్జిషీట్‌ను పరిగణలోకి తీసుకోవాలా వద్దా అనే అంశంపై తీర్పును కోర్టు రిజర్వ్ చేసింది. మే 29న తీర్పు వెలువరించనుంది.</p>
<p> </p>
<div class="div_border" contenteditable="false">
<blockquote class="twitter-tweet">
<p dir="ltr" lang="en" xml:lang="en">Delhi Excise policy case: Delhi High Court reserves order on cognizance point in regards to the supplementary chargesheet filed against K Kavitha and four others in the Enforcement Directorate case.<br /><br />Court to pass order on May 29 on cognizance of the chargesheet.<br /><br />Meanwhile, the… <a href="https://t.co/c0mpssl0Nw">pic.twitter.com/c0mpssl0Nw</a></p>
— ANI (@ANI) <a href="https://twitter.com/ANI/status/1792848000584434022?ref_src=twsrc%5Etfw">May 21, 2024</a></blockquote>

</div>
<p>

</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>National</category>
                                            <category>Crime</category>
                                    

                <link>https://www.vishvambhara.com/crime/ed-chargesheet-on-delhi-liquor-scam-mlc-kavita/article-565</link>
                <guid>https://www.vishvambhara.com/crime/ed-chargesheet-on-delhi-liquor-scam-mlc-kavita/article-565</guid>
                <pubDate>Tue, 21 May 2024 17:08:22 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-05/mlc_kavitha_4da43ddb14_v_jpg--799x414-4g.webp"                         length="41332"                         type="image/webp"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఆప్‌కు రూ.7 కోట్ల విదేశీ నిధులు: ఈడీ</title>
                                    <description><![CDATA[<p>ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీని పొడిగించాలని కోరుతూ రౌస్ అవెన్యూ కోర్టులో సోమవారం ఈడీ పిటిషన్ వేసింది. కేజ్రీవాల్ కస్టడీని 14 రోజులు పొడిగించాలని ఈడీ కోరింది.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/national/aap-received-rs-7-crore-foreign-funds-from-ed/article-509"><img src="https://www.vishvambhara.com/media/400/2024-05/ed-1.jpg.webp" alt=""></a><br /><p>ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీని పొడిగించాలని కోరుతూ రౌస్ అవెన్యూ కోర్టులో సోమవారం ఈడీ పిటిషన్ వేసింది. కేజ్రీవాల్ కస్టడీని 14 రోజులు పొడిగించాలని ఈడీ కోరింది. ప్రస్తుతం మధ్యంతర బెయిల్‌పై ఉన్న ఆయన జూన్ 2న కోర్టు ఎదుట లొంగిపోవాల్సి ఉంది.</p>
<p>ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ కస్టడీని పొడిగించాలని కోరుతూ ఈడీ పిటిషన్ దాఖలు చేసింది. మద్యం పాలసీ కేసులో ఈడీ ఆయనను మార్చి 21న అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అదేవిధంగా ఆమ్‌ ఆద్మీ పార్టీ రూ.7 కోట్ల విదేశీ నగదు అందుకుందని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కేంద్ర హోం శాఖకు వెల్లడించింది. 2014 నుంచి 2022 మధ్య ఈ విదేశీ నిధులు అందుకున్నట్లు తెలిపింది. </p>
<p>ఆమ్‌ ఆద్మీ పార్టీ ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్‌ (FCRA)ను ఉల్లంఘించినట్లు ఈడీ పేర్కొంది. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సౌదీ అరేబియా, యూఏఈ, కువైట్‌ దేశాల నుంచి.. ఆప్‌కు ముడుపులు అందాయని ఈడీ వెల్లడించింది. కాగా, కేంద్ర ఏజెన్సీ గతవారం మద్యం పాలసీ కేసులో అదనపు ఛార్జిషీట్‌ను దాఖలు చేసింది. అరవింద్ కేజ్రీవాల్, ఆమ్ ఆద్మీ పార్టీని నిందితులుగా పేర్కొంది.</p>]]></content:encoded>
                
                                                            <category>National</category>
                                    

                <link>https://www.vishvambhara.com/national/aap-received-rs-7-crore-foreign-funds-from-ed/article-509</link>
                <guid>https://www.vishvambhara.com/national/aap-received-rs-7-crore-foreign-funds-from-ed/article-509</guid>
                <pubDate>Mon, 20 May 2024 17:35:34 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-05/ed-1.jpg.webp"                         length="27270"                         type="image/webp"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        