<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.vishvambhara.com/trs/tag-62" rel="self" type="application/rss+xml" />
                <generator>Vishvambhara News RSS Feed Generator</generator>
                <title>TRS - Vishvambhara News</title>
                <link>https://www.vishvambhara.com/tag/62/rss</link>
                <description>TRS RSS Feed</description>
                
                            <item>
                <title>సమస్యల పరిష్కారానికి కృషి: ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి.</title>
                                    <description><![CDATA[<p>  </p>
<div>విశ్వంభర, ఎల్బీనగర్ : - </div>
<div>ఆర్కే పురం డివిజన్ లోని ఎన్టీఆర్ నగర్ ఫేజ్ -3 లో నీ సమస్య ల పరిష్కారానికి కృషి చేస్తానని మహేశ్వరం శాసన సభ్యురాలు పటోళ్ల సబితా ఇంద్రారెడ్డి అన్నారు.  ఎన్టీఆర్ నగర్ లో నీ ప్రజలు  డ్రైనేజీ , నీటి సమస్యల తో  ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విషయం తెలుసుకొని సోమవారం ఉదయం బస్తీ లో పర్యటించి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ </div>
<div>ప్రజలకు ఇబ్బందులు లేకుండా డ్రైనేజీ, మంచి నీటి సమస్య ను వెంటనే పరిష్కారం చేయాలి అని అధికారులకు సూచించారు. </div>
<div>ఈ సందర్భంగా కాలనీ ప్రజలు ఎలక్ట్రికల్ పోల్స్ సంబంధిత విషయాలపై సబితా ఇంద్రారెడ్డి  దృష్టికి తీసుకురాగా వాటికి త్వరలో ప్రపోజల్ పెట్టి పూర్తి చేస్తామని వారికి హామీ ఇచ్చారు, కాలనీలో మిగతా ఏమైనా సమస్యలు ఉంటే డ్రైనేజీ గాని రోడ్లు కానీ వాటి కూడా ప్రపోజల్ రెడీ</div>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/mla-sabitha-indra-reddy-is-working-to-solve-the-problems/article-3066"><img src="https://www.vishvambhara.com/media/400/2024-07/whatsapp-image-2024-07-22-at-13.12.29_9d116aab.jpg" alt=""></a><br /><p> </p>
<div>విశ్వంభర, ఎల్బీనగర్ : - </div>
<div>ఆర్కే పురం డివిజన్ లోని ఎన్టీఆర్ నగర్ ఫేజ్ -3 లో నీ సమస్య ల పరిష్కారానికి కృషి చేస్తానని మహేశ్వరం శాసన సభ్యురాలు పటోళ్ల సబితా ఇంద్రారెడ్డి అన్నారు.  ఎన్టీఆర్ నగర్ లో నీ ప్రజలు  డ్రైనేజీ , నీటి సమస్యల తో  ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విషయం తెలుసుకొని సోమవారం ఉదయం బస్తీ లో పర్యటించి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ </div>
<div>ప్రజలకు ఇబ్బందులు లేకుండా డ్రైనేజీ, మంచి నీటి సమస్య ను వెంటనే పరిష్కారం చేయాలి అని అధికారులకు సూచించారు. </div>
<div>ఈ సందర్భంగా కాలనీ ప్రజలు ఎలక్ట్రికల్ పోల్స్ సంబంధిత విషయాలపై సబితా ఇంద్రారెడ్డి  దృష్టికి తీసుకురాగా వాటికి త్వరలో ప్రపోజల్ పెట్టి పూర్తి చేస్తామని వారికి హామీ ఇచ్చారు, కాలనీలో మిగతా ఏమైనా సమస్యలు ఉంటే డ్రైనేజీ గాని రోడ్లు కానీ వాటి కూడా ప్రపోజల్ రెడీ చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.</div>
<div> ఈ కార్యక్రమంలో నియోజక వర్గం ప్రధాన కార్యదర్శి అరవింద్ శర్మ,<img src="https://www.vishvambhara.com/media/2024-07/whatsapp-image-2024-07-22-at-13.12.29_f9daf0c6.jpg" alt="WhatsApp Image 2024-07-22 at 13.12.29_f9daf0c6" width="1600" height="1064"></img></div>
<div>డివిజన్ అధ్యక్షులు  పెండ్యాల నగేష్, న్యలకొండ శ్రీనివాస్ రెడ్డి , గొడుగు శ్రీనివాస్, సాజిద్ , కొండ్ర శ్రీనివాస్, శ్యామ్ గుప్త ,శ్రీమన్నారాయణ, వెంకటేష్ గౌడ్ ,పెంబర్తి శ్రీనివాస్ ,అనురాధ , స్వప్న రెడ్డి,</div>
<div>శ్రీకాంత్ గౌడ్, అఫ్సర్, ఇస్మాయిల్, మహేందర్, కుమార్, దీపు, కౌసల్య,యాదగిరి,సోములు,</div>
<div> నాయకులు మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.</div>
<p> </p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/mla-sabitha-indra-reddy-is-working-to-solve-the-problems/article-3066</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/mla-sabitha-indra-reddy-is-working-to-solve-the-problems/article-3066</guid>
                <pubDate>Mon, 22 Jul 2024 14:03:20 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-07/whatsapp-image-2024-07-22-at-13.12.29_9d116aab.jpg"                         length="127423"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>మన్నెం ను పరామర్శించిన మాజీమంత్రి జగదీష్ రెడ్డి..</title>
                                    <description><![CDATA[<p>  </p>
<p><img src="https://www.vishvambhara.com/media/2024-07/whatsapp-image-2024-07-22-at-12.26.41_25aac501.jpg" alt="WhatsApp Image 2024-07-22 at 12.26.41_25aac501" width="1200" height="720" />విశ్వంభర  జూలై 22 : - సూర్యపేట జిల్లా కేంద్రంలో గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మన్నెం సదాశివ రెడ్డి ని మాజీమంత్రి, స్థానిక ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి సోమవారం ఉదయం వారి నివాసానికి వెళ్లి పరామర్శించారు</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/former-minister-jagadish-reddy-visited-mannem/article-3064"><img src="https://www.vishvambhara.com/media/400/2024-07/whatsapp-image-2024-07-22-at-12.26.41_25aac501.jpg" alt=""></a><br /><p> </p>
<p><img src="https://www.vishvambhara.com/media/2024-07/whatsapp-image-2024-07-22-at-12.26.41_25aac501.jpg" alt="WhatsApp Image 2024-07-22 at 12.26.41_25aac501" width="1280" height="720"></img>విశ్వంభర  జూలై 22 : - సూర్యపేట జిల్లా కేంద్రంలో గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మన్నెం సదాశివ రెడ్డి ని మాజీమంత్రి, స్థానిక ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి సోమవారం ఉదయం వారి నివాసానికి వెళ్లి పరామర్శించారు</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/former-minister-jagadish-reddy-visited-mannem/article-3064</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/former-minister-jagadish-reddy-visited-mannem/article-3064</guid>
                <pubDate>Mon, 22 Jul 2024 12:48:06 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-07/whatsapp-image-2024-07-22-at-12.26.41_25aac501.jpg"                         length="131112"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>సర్కార్ సంచలనం.. రాష్ట్ర చిహ్నం ఆవిష్కరణ వాయిదా</title>
                                    <description><![CDATA[<p>తెలంగాణలో రాష్ట్ర చిహ్నం, గీతం మార్పు అంశం హాట్ టాపిక్‌గా మారింది. ఈ విషయంలో రేవంత్ రెడ్డి సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర చిహ్నం ఆవిష్కరణ వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. తెలంగాణ తల్లి, కొత్త చిహ్నంపై సంప్రదింపులు కొనసాగుతున్నట్టు ప్రకటించింది. జూన్ 2న జరగనున్న అవతరణ దినోత్సవ వేడుకల్లో కొత్త గీతాన్ని, కొత్త లోగోను ఆవిష్కరించాలని ప్రభుత్వం భావించింది. కానీ.. లోగో అంశంలో వివాదం నడవడంతో రేవంత్ సర్కార్.. కేవలం తెలంగాణ గీతాన్ని మాత్రమే ఆవిష్కరణకు రెడీ అవుతోంది. </p>
<p>  </p>
<p>తెలంగాణ ఉద్యమ పోరాటం, త్యాగాలు ప్రతిబింబించేలా కొత్త లోగోను ఆవిష్కరించాలని సర్కార్ నిర్ణయించింది. కానీ, దీన్ని బీఆర్ఎస్ వ్యతిరేకిస్తోంది. చార్మినార్, వరంగల్ కళాతోరణాన్ని ఎందుకు తొలగిస్తున్నారని ప్రశ్నిస్తోంది. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కేటీఆర్ చార్మినార్ దగ్గర నిరసన చేపట్టారు. అటు, బోయిన్ పల్లి వినోద్ ఆధ్వర్యంలో వరంగల్ లో కూడా కాకతీయ కళాతోరణం దగ్గర ఆందోళన జరిగింది. కుట్రలో భాగంగానే</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/sarkars-sensation-postpones-the-unveiling-of-the-state-emblem/article-1051"><img src="https://www.vishvambhara.com/media/400/2024-05/img-20240530-wa0010.jpg" alt=""></a><br /><p>తెలంగాణలో రాష్ట్ర చిహ్నం, గీతం మార్పు అంశం హాట్ టాపిక్‌గా మారింది. ఈ విషయంలో రేవంత్ రెడ్డి సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర చిహ్నం ఆవిష్కరణ వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. తెలంగాణ తల్లి, కొత్త చిహ్నంపై సంప్రదింపులు కొనసాగుతున్నట్టు ప్రకటించింది. జూన్ 2న జరగనున్న అవతరణ దినోత్సవ వేడుకల్లో కొత్త గీతాన్ని, కొత్త లోగోను ఆవిష్కరించాలని ప్రభుత్వం భావించింది. కానీ.. లోగో అంశంలో వివాదం నడవడంతో రేవంత్ సర్కార్.. కేవలం తెలంగాణ గీతాన్ని మాత్రమే ఆవిష్కరణకు రెడీ అవుతోంది. </p>
<p> </p>
<p>తెలంగాణ ఉద్యమ పోరాటం, త్యాగాలు ప్రతిబింబించేలా కొత్త లోగోను ఆవిష్కరించాలని సర్కార్ నిర్ణయించింది. కానీ, దీన్ని బీఆర్ఎస్ వ్యతిరేకిస్తోంది. చార్మినార్, వరంగల్ కళాతోరణాన్ని ఎందుకు తొలగిస్తున్నారని ప్రశ్నిస్తోంది. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కేటీఆర్ చార్మినార్ దగ్గర నిరసన చేపట్టారు. అటు, బోయిన్ పల్లి వినోద్ ఆధ్వర్యంలో వరంగల్ లో కూడా కాకతీయ కళాతోరణం దగ్గర ఆందోళన జరిగింది. కుట్రలో భాగంగానే లోగోలో మార్పులు చేస్తున్నారని బీఆర్ఎస్ మండిపడుతోంది.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/sarkars-sensation-postpones-the-unveiling-of-the-state-emblem/article-1051</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/sarkars-sensation-postpones-the-unveiling-of-the-state-emblem/article-1051</guid>
                <pubDate>Thu, 30 May 2024 14:45:46 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-05/img-20240530-wa0010.jpg"                         length="109240"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>తెలంగాణ రాష్ట్ర ముద్రపై వివాదం.. చార్మినార్ దగ్గర కేటీఆర్ నిరసన</title>
                                    <description><![CDATA[<p>తెలంగాణ రాజముద్రలో చార్మినార్‌ను, కాకతీయ కళాతోరణాన్ని తీసివేయడం రేవంత్ రెడ్డి మూర్ఖత్వానికి నిదర్శనమని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. కుట్రలో భాగంగానే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని కేటీఆర్ ఆరోపించారు. తెలంగాణ చరిత్రలో కేసీఆర్ పేరు వినిపించకుండా చేయాలనే కుట్ర జరుగుతోందని విమర్శించారు. </p>
<p>  </p>
<p>చార్మినార్‌ను, కాకతీయ కళాతోరణాన్ని తీసివేయడం తెలంగాణ చరిత్రను అవమానించడేమే అవుతుందని కేటీఆర్ మండిపడ్డారు. తెలంగాణ సంస్కృతిపై సీఎం రేవంత్ రెడ్డికి అవగాహన లేదని విమర్శించారు. అదృష్టంతో రేవంత్ రెడ్డి సీఎం అయిపోయారని సెటైర్లు వేశారు. లేనివాటిని రాజముద్రలో చేర్చడంలో తప్పులేదని.. కానీ, ఉన్నవాటిని తొలగించడం మూర్ఖత్వమని అన్నారు. </p>
<p>  </p>
<p>  </p>
<p>లోగోలో చార్మినార్ తొలగిండమంటే హైదరాబాద్ మహానగరాన్ని అవమానించడమేనని.. ఇక తెలంగాణ చరిత్రకు ఆనవాలుగా ఉన్న కాకతీయుల కళాతోరణాన్ని ఎలా తొలగిస్తారని ఆయన ప్రశ్నించారు. లోగో నుంచి చార్మినార్, కాకతీయ కళాతోరణాన్ని తొలగించవచ్చు కానీ.. తెలంగాణ ప్రజల గుండెల నుంచి తొలగించలేరని అన్నారు. తెలంగాణ రాష్ట్ర చిహ్నంపై నెలకొన్న</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/6658279b6a9d9/article-1039"><img src="https://www.vishvambhara.com/media/400/2024-05/img-20240530-wa0004.jpg" alt=""></a><br /><p>తెలంగాణ రాజముద్రలో చార్మినార్‌ను, కాకతీయ కళాతోరణాన్ని తీసివేయడం రేవంత్ రెడ్డి మూర్ఖత్వానికి నిదర్శనమని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. కుట్రలో భాగంగానే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని కేటీఆర్ ఆరోపించారు. తెలంగాణ చరిత్రలో కేసీఆర్ పేరు వినిపించకుండా చేయాలనే కుట్ర జరుగుతోందని విమర్శించారు. </p>
<p> </p>
<p>చార్మినార్‌ను, కాకతీయ కళాతోరణాన్ని తీసివేయడం తెలంగాణ చరిత్రను అవమానించడేమే అవుతుందని కేటీఆర్ మండిపడ్డారు. తెలంగాణ సంస్కృతిపై సీఎం రేవంత్ రెడ్డికి అవగాహన లేదని విమర్శించారు. అదృష్టంతో రేవంత్ రెడ్డి సీఎం అయిపోయారని సెటైర్లు వేశారు. లేనివాటిని రాజముద్రలో చేర్చడంలో తప్పులేదని.. కానీ, ఉన్నవాటిని తొలగించడం మూర్ఖత్వమని అన్నారు. </p>
<p> </p>
<p> </p>
<p>లోగోలో చార్మినార్ తొలగిండమంటే హైదరాబాద్ మహానగరాన్ని అవమానించడమేనని.. ఇక తెలంగాణ చరిత్రకు ఆనవాలుగా ఉన్న కాకతీయుల కళాతోరణాన్ని ఎలా తొలగిస్తారని ఆయన ప్రశ్నించారు. లోగో నుంచి చార్మినార్, కాకతీయ కళాతోరణాన్ని తొలగించవచ్చు కానీ.. తెలంగాణ ప్రజల గుండెల నుంచి తొలగించలేరని అన్నారు. తెలంగాణ రాష్ట్ర చిహ్నంపై నెలకొన్న వివాదంలో భాగంగా కేటీఆర్ చార్మినార్ దగ్గర నిరసన తెలిపారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/6658279b6a9d9/article-1039</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/6658279b6a9d9/article-1039</guid>
                <pubDate>Thu, 30 May 2024 14:20:19 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-05/img-20240530-wa0004.jpg"                         length="114684"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>రాష్ట్ర అవతరణ దినోత్సవాలు.. సర్వాంగ సుందరంగా ట్యాంక్ బండ్</title>
                                    <description><![CDATA[<p>తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల కోసం రేవంత్ రెడ్డి సర్కార్ ఏర్పాట్లను వేగవంతం చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి వేడుకలు కావడంతో ఈ ఈవెంట్స్ ను ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అంతేకాదు.. వేడుకలను వాడుకొని.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇవ్వడం కోసం కాంగ్రెస్ పార్టీ ఎంత కోల్పోయిందో.. ఉద్యమకారులను కాంగ్రెస్ ఎంత గౌవరించిందో.. తెలంగాణపై కాంగ్రెస్ కు ఉన్న కమిట్‌మెంట్ ఏంటో ప్రజలకు చెప్పే ప్రయత్నం చేయనుంది. అందుకే చీఫ్ గెస్ట్‌గా ప్రభుత్వం సోనియాగాంధీని ఆహ్వానించింది. అయితే.. సోనియా రాకపై ఇక సస్పెన్స్ కొనసాగుతోంది.</p>
<p>  </p>
<p>ఇక.. ఈ వేడుకల్లో భాగంగా ట్యాంక్ బండ్‌ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దే పనులు చురుకుగా కొనసాగుతున్నాయి. మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్, హెచ్ఎండీఏ జాయింట్ మెట్రోపాలిటన్ కమిషనర్ ఆమ్రపాలి ఏర్పాట్లను పరిశీలించారు. ఈసారి వేడుకల్లో ట్యాంక్ బండ్ సరికొత్త అందాలతో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు చీఫ్</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/national/state-inauguration-days-sarvanga-sundaranga-tank-bund/article-1031"><img src="https://www.vishvambhara.com/media/400/2024-05/img-20240530-wa0000.jpg" alt=""></a><br /><p>తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల కోసం రేవంత్ రెడ్డి సర్కార్ ఏర్పాట్లను వేగవంతం చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి వేడుకలు కావడంతో ఈ ఈవెంట్స్ ను ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అంతేకాదు.. వేడుకలను వాడుకొని.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇవ్వడం కోసం కాంగ్రెస్ పార్టీ ఎంత కోల్పోయిందో.. ఉద్యమకారులను కాంగ్రెస్ ఎంత గౌవరించిందో.. తెలంగాణపై కాంగ్రెస్ కు ఉన్న కమిట్‌మెంట్ ఏంటో ప్రజలకు చెప్పే ప్రయత్నం చేయనుంది. అందుకే చీఫ్ గెస్ట్‌గా ప్రభుత్వం సోనియాగాంధీని ఆహ్వానించింది. అయితే.. సోనియా రాకపై ఇక సస్పెన్స్ కొనసాగుతోంది.</p>
<p> </p>
<p>ఇక.. ఈ వేడుకల్లో భాగంగా ట్యాంక్ బండ్‌ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దే పనులు చురుకుగా కొనసాగుతున్నాయి. మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్, హెచ్ఎండీఏ జాయింట్ మెట్రోపాలిటన్ కమిషనర్ ఆమ్రపాలి ఏర్పాట్లను పరిశీలించారు. ఈసారి వేడుకల్లో ట్యాంక్ బండ్ సరికొత్త అందాలతో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు చీఫ్ సెక్రటరి శాంతికుమారి తెలిపారు. ట్యాంక్ బండ్‌పై దాదాపు 80 స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నామని, వీటిలో హస్త కళలలు, స్వయం సహాయక బృందాలు తయారు చేసే వస్తువులు, చేనేత ఉత్పత్తులు, నగరంలోని పలు ప్రముఖ హోటళ్లచే ఫుడ్ కోర్టులు ఉంటాయని తెలిపారు.   </p>
<p> </p>
<p>రాష్ట్రంలోని పలు జిల్లాలకు చెందిన సాంస్కృతిక కళా బృందాలచే కార్నివాల్ ప్రదర్శనలు నిర్వహించేందుకు తగు ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర అధికారిక గీతం జయ జయహే తెలంగాణపై పోలీసు సిబ్బందితో ప్రదర్శన నిర్వహించనున్నట్లు, బాణాసంచాలు పేలుస్తూ ఉత్సవ వాతవరణ అనుభూతి పొందేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>National</category>
                                    

                <link>https://www.vishvambhara.com/national/state-inauguration-days-sarvanga-sundaranga-tank-bund/article-1031</link>
                <guid>https://www.vishvambhara.com/national/state-inauguration-days-sarvanga-sundaranga-tank-bund/article-1031</guid>
                <pubDate>Thu, 30 May 2024 11:28:45 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-05/img-20240530-wa0000.jpg"                         length="103960"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ప్రశ్నించే హక్కు బీజేపీకి లేదు: రాములమ్మ</title>
                                    <description><![CDATA[<p>తెలంగాణలో అన్ని పార్టీల ఫోకస్ ఇప్పుడు రాష్ట్ర అవతరణ దినోత్సవం పైనే ఉంది. తెలంగాణ ప్రభుత్వం సోనియా గాంధీని ఈ వేడుకులకు చీఫ్ గెస్ట్ గా ఆహ్వానించారు. సీఎం రేవంత్ రెడ్డి వెళ్లి స్వయంగా పిలిచారు. అయితే, ఆమె హాజరవుతారా? లేదా అనే దానిపై ఉత్కంఠ నడుస్తోంది. కానీ.. ఆమె రావాడాన్ని బీజేపీ వ్యతిరేకిస్తోంది. రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు సోనియా ఎలా హాజరవుతారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు. దీనిపై సినీనటి, కాంగ్రెస్ సీనియర్ నేత విజయశాంతి ఆగ్రహం వ్యక్తం చేశారు. సోనియాను ఆహ్వానించడాన్ని ప్రశ్నించే అర్హత బీజేపీ లేదని ఆమె స్పష్టం చేశారు. </p>
<p>  </p>
<p>ఒక ఓటు రెండు రాష్ట్రాలు అని ప్రకటించి బీజేపీ మాట తప్పిందని మండిపడ్డారు. తెలంగాణ ఏర్పాటుపై బీజేపీ బాధ్యత తీసుకోకుండా బీజేపీ పక్కన పెడితే.. ఆ బాధ్యత కాంగ్రెస్ తీసుకుందని గుర్తు చేశారు. రాజకీయంగా నష్టం జరిగినా.. తెలంగాణ ఏర్పాటుకు సోనియాగాంధీ ముందుకు వచ్చారని</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/national/ramulamma-bjp-has-no-right-to-question/article-1016"><img src="https://www.vishvambhara.com/media/400/2024-05/img-20240529-wa0006.jpg" alt=""></a><br /><p>తెలంగాణలో అన్ని పార్టీల ఫోకస్ ఇప్పుడు రాష్ట్ర అవతరణ దినోత్సవం పైనే ఉంది. తెలంగాణ ప్రభుత్వం సోనియా గాంధీని ఈ వేడుకులకు చీఫ్ గెస్ట్ గా ఆహ్వానించారు. సీఎం రేవంత్ రెడ్డి వెళ్లి స్వయంగా పిలిచారు. అయితే, ఆమె హాజరవుతారా? లేదా అనే దానిపై ఉత్కంఠ నడుస్తోంది. కానీ.. ఆమె రావాడాన్ని బీజేపీ వ్యతిరేకిస్తోంది. రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు సోనియా ఎలా హాజరవుతారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు. దీనిపై సినీనటి, కాంగ్రెస్ సీనియర్ నేత విజయశాంతి ఆగ్రహం వ్యక్తం చేశారు. సోనియాను ఆహ్వానించడాన్ని ప్రశ్నించే అర్హత బీజేపీ లేదని ఆమె స్పష్టం చేశారు. </p>
<p> </p>
<p>ఒక ఓటు రెండు రాష్ట్రాలు అని ప్రకటించి బీజేపీ మాట తప్పిందని మండిపడ్డారు. తెలంగాణ ఏర్పాటుపై బీజేపీ బాధ్యత తీసుకోకుండా బీజేపీ పక్కన పెడితే.. ఆ బాధ్యత కాంగ్రెస్ తీసుకుందని గుర్తు చేశారు. రాజకీయంగా నష్టం జరిగినా.. తెలంగాణ ఏర్పాటుకు సోనియాగాంధీ ముందుకు వచ్చారని అన్నారు. ప్రాణాలను త్యాగం తెలంగాణ ఉద్యమకారులు గౌరవించిన ఘనత సోనియాకే దక్కుతుందని రాములమ్మ ట్వీట్ చేశారు. </p>
<p> </p>
<p>ప్రత్యామ్నాయం లేక పార్లమెంటులో తెలంగాణ బిల్లుకు బీజేపీ ఓటు వేసిందని విమర్శించారు. నిజానికి తెలంగాణ ఏర్పాటులో బీజేపీ ప్రమేయం ఎక్కడుందని ఆమె ప్రశ్నించారు. ఇది తన ప్రశ్న కాదని.. తెలంగాణ సమాజం, ఉద్యమకారుల ప్రశ్న అని ఆమె అన్నారు. కాబట్టి కాంగ్రెస్ ను, సోనియా గాంధీని విమర్శించడం మానుకోవాలని బీజేపీ నేతలకు రాములమ్మ సూచించారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>National</category>
                                    

                <link>https://www.vishvambhara.com/national/ramulamma-bjp-has-no-right-to-question/article-1016</link>
                <guid>https://www.vishvambhara.com/national/ramulamma-bjp-has-no-right-to-question/article-1016</guid>
                <pubDate>Wed, 29 May 2024 15:00:42 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-05/img-20240529-wa0006.jpg"                         length="228216"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>తీరు మారకపోతే రైతుల బలాన్ని చూస్తారు.. కేటీఆర్ వార్నింగ్!</title>
                                    <description><![CDATA[<p>బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. తెలంగాణ ప్రభుత్వంపై ట్విట్టర్ వేదికగా విమర్శల వర్షం కురిపిస్తున్నారు. తెలంగాణలో రైతు కష్టాలు ప్రభుత్వానికి పట్టడం లేదని మండిపడ్డారు. అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నట్టా..? లేనట్టా..? అని ప్రశ్నించారు. విత్తనాల కోసం రైతులకు ఈ వెతలు ఏమిటని నిలదీశారు. పర్యవేక్షించాల్సిన వ్యవసాయ మంత్రి ఎక్కడున్నారు? ముందుచూపు లేని ముఖ్యమంత్రి జాడేదని ట్వీట్ చేశారు. ఎన్నికల ప్రచారంలో తిరగడం తప్ప.. ఎన్ని ఎకరాలకు విత్తనాలు అవసరమో లెక్కలేదా అని కేటీఆర్ ప్రశ్నల వర్ష కురిపించారు.</p>
<p>  </p>
<p>నిన్న.. ధాన్యం అమ్ముకుందామంటే కొనేటోడు లేడు..! నేడు.. విత్తనాలు కొందామంటే అమ్మేటోడు లేడని సోషల్ మీడియా వేదికగా మండిపడ్డారు. పాలన పూర్తిగా పడకేసిందని చెప్పడానికి.. ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలని అన్నారు. సాగునీళ్లు ఇవ్వడం చేతకాక పంటలు ఎండగొట్టారు.. ఇప్పుడు విత్తనాలు అందించే విజన్ కూడా లేదా అని ప్రశ్నించారు. తెల్లవారుజామున 4 గంటలకు లైన్ లో నిలబడితే.. సాయంత్రం 4</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/if-the-situation-does-not-change-they-will-see-the/article-1011"><img src="https://www.vishvambhara.com/media/400/2024-05/img-20240529-wa0004.jpg" alt=""></a><br /><p>బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. తెలంగాణ ప్రభుత్వంపై ట్విట్టర్ వేదికగా విమర్శల వర్షం కురిపిస్తున్నారు. తెలంగాణలో రైతు కష్టాలు ప్రభుత్వానికి పట్టడం లేదని మండిపడ్డారు. అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నట్టా..? లేనట్టా..? అని ప్రశ్నించారు. విత్తనాల కోసం రైతులకు ఈ వెతలు ఏమిటని నిలదీశారు. పర్యవేక్షించాల్సిన వ్యవసాయ మంత్రి ఎక్కడున్నారు? ముందుచూపు లేని ముఖ్యమంత్రి జాడేదని ట్వీట్ చేశారు. ఎన్నికల ప్రచారంలో తిరగడం తప్ప.. ఎన్ని ఎకరాలకు విత్తనాలు అవసరమో లెక్కలేదా అని కేటీఆర్ ప్రశ్నల వర్ష కురిపించారు.</p>
<p> </p>
<p>నిన్న.. ధాన్యం అమ్ముకుందామంటే కొనేటోడు లేడు..! నేడు.. విత్తనాలు కొందామంటే అమ్మేటోడు లేడని సోషల్ మీడియా వేదికగా మండిపడ్డారు. పాలన పూర్తిగా పడకేసిందని చెప్పడానికి.. ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలని అన్నారు. సాగునీళ్లు ఇవ్వడం చేతకాక పంటలు ఎండగొట్టారు.. ఇప్పుడు విత్తనాలు అందించే విజన్ కూడా లేదా అని ప్రశ్నించారు. తెల్లవారుజామున 4 గంటలకు లైన్ లో నిలబడితే.. సాయంత్రం 4 గంటల వరకూ విత్తనాలు ఇవ్వకపోతే ఎలా అని ట్వీట్ చేశారు. గత పదేళ్లపాటు.. 10 నిమిషాల్లో అందిన విత్తనాలు.. 10 గంటలపాటు పడిగాపులు పడినా అందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.</p>
<p>రంగారెడ్డి నుంచి.. కామారెడ్డి దాకా.. రైతులకు ఏమిటీ కష్టాలు.. ఇంకెన్నిరోజులు ఈ కన్నీళ్లని నిలదీశారు. దేశం కడుపునింపే స్థాయికి ఎదిగిన తెలంగాణలో అన్నదాతకే తిండి తిప్పలు లేకుండా చేస్తారా అని కేటీఆర్ ధ్వజమెత్తారు. బిఆర్ఎస్ పాలనలో పండుగలా సాగిన వ్యవసాయాన్ని.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే ఆగం చేశారని విమర్శించారు. ఇప్పటికైనా.. సరిపడా విత్తనాల స్టాక్ తెప్పించండి...బ్లాక్ మార్కెట్ కు తరలించకుండా కళ్లెం వేయండని సూచించారు. లేకపోతే.. రైతుల సంఘటిత శక్తిలో ఉన్న బలాన్ని.. గ్రెస్ ప్రభుత్వం చవిచూడక తప్పదని కేటీఆర్ వార్నింగ్ ఇచ్చారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/if-the-situation-does-not-change-they-will-see-the/article-1011</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/if-the-situation-does-not-change-they-will-see-the/article-1011</guid>
                <pubDate>Wed, 29 May 2024 13:31:16 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-05/img-20240529-wa0004.jpg"                         length="30962"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఢిల్లీకి సీఎం రేవంత్.. సోనియా హాజరుపై సస్పెన్స్!</title>
                                    <description><![CDATA[<p>తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న మొదటి వేడుకలు కావడంతో దీన్ని సర్కార్ దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ముఖ్య అతిథిగా సోనియాను రప్పించడానికి పీసీసీ కసరత్తు చేస్తోంది. దీనిపై ఇప్పటికే ఏఐసీసీ నేతలతో రేవంత్ రెడ్డి మాట్లాడారు. సాయంత్రం ఆమెను ఆహ్వానించడానికి ఢిల్లీ వెళ్లనున్నారు. చాలా రోజుల నుంచి ఆమెనే చీఫ్ గెస్ట్‌గా పిలవాలని కాంగ్రెస్ భావిస్తోంది. సోనియా రాకపై ఇంకా స్పష్టత రాలేదు. దీంతో.. సీఎం రేవంత్ రెడ్డి నేరుగా వెళ్లి ఆమె ఆహ్వానించనున్నారు.  </p>
<p>డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఉత్తరాదిలో ఎలక్షన్ క్యాంపెయిన్‌లో ఉన్నారు. దీంతో.. రేవంత్ రెడ్డి ఢిల్లీలో సోనియాను కలిస్తే.. ఆ మీటింగ్‌కు భట్టి కూడా హాజరయ్యే అవకాశం ఉంది. అంతేకాదు.. పలువురు రాష్ట్రమంత్రులు కూడా వెళ్లే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. </p>
<p>సోనియా హాజరుపై ఇంకా క్లారిటీ రాలేదు. ప్రస్తుతం ఆమె ఎన్నికల</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/national/suspense-over-cm-revant-sonias-attendance-in-delhi/article-907"><img src="https://www.vishvambhara.com/media/400/2024-05/img-20240527-wa0003.jpg" alt=""></a><br /><p>తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న మొదటి వేడుకలు కావడంతో దీన్ని సర్కార్ దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ముఖ్య అతిథిగా సోనియాను రప్పించడానికి పీసీసీ కసరత్తు చేస్తోంది. దీనిపై ఇప్పటికే ఏఐసీసీ నేతలతో రేవంత్ రెడ్డి మాట్లాడారు. సాయంత్రం ఆమెను ఆహ్వానించడానికి ఢిల్లీ వెళ్లనున్నారు. చాలా రోజుల నుంచి ఆమెనే చీఫ్ గెస్ట్‌గా పిలవాలని కాంగ్రెస్ భావిస్తోంది. సోనియా రాకపై ఇంకా స్పష్టత రాలేదు. దీంతో.. సీఎం రేవంత్ రెడ్డి నేరుగా వెళ్లి ఆమె ఆహ్వానించనున్నారు.  </p>
<p>డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఉత్తరాదిలో ఎలక్షన్ క్యాంపెయిన్‌లో ఉన్నారు. దీంతో.. రేవంత్ రెడ్డి ఢిల్లీలో సోనియాను కలిస్తే.. ఆ మీటింగ్‌కు భట్టి కూడా హాజరయ్యే అవకాశం ఉంది. అంతేకాదు.. పలువురు రాష్ట్రమంత్రులు కూడా వెళ్లే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. </p>
<p>సోనియా హాజరుపై ఇంకా క్లారిటీ రాలేదు. ప్రస్తుతం ఆమె ఎన్నికల క్యాంపెయిన్ చేస్తున్నారు. జూన్ 4 న ఫలితాలు ఉంటాయి. దీంతో జూన్ 2న తెలంగాణకు రావడం కుదరుతుందా? లేదా అనేది తేలాల్సి ఉంది. అయితే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మాత్రం.. ఈ వేడుకలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. సోనియాతో పాటు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీని కూడా రప్పించాలని భావిస్తున్నారు. రాష్ట్రం ఏర్పడిన పదేళ్ల తర్వాత జరుగుతున్న వేడుకలు కావడంతో దీన్ని ఒక మైలురాయిగా మిగిలిపోయేలా చూడాలని కాంగ్రెస్ భావిస్తోంది. తెలంగాణ సమాజానికి బలమైన మెసెజ్ ఇవ్వాలనుకుంటోంది.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>National</category>
                                    

                <link>https://www.vishvambhara.com/national/suspense-over-cm-revant-sonias-attendance-in-delhi/article-907</link>
                <guid>https://www.vishvambhara.com/national/suspense-over-cm-revant-sonias-attendance-in-delhi/article-907</guid>
                <pubDate>Mon, 27 May 2024 10:51:40 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-05/img-20240527-wa0003.jpg"                         length="374073"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ప్రశాంతంగా కొనసాగుతున్న ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్</title>
                                    <description><![CDATA[<p>తెలంగాణలో ఎమ్మెల్సీ ఉపఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా నడుస్తోంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. పొలింగ్ స్టేషన్ల దగ్గర ఇప్పుడిప్పుడే రద్దీ పెరుగుతోంది. ప్రతీ ఒక్కరు ఓటు వేసేందుకు ప్రభుత్వ సంస్థలకు ఈసీ సెలవు కూడా ప్రకటించింది. ఓటింగ్ శాతం పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. </p>
<p>నల్లగొండ-ఖమ్మం-వరంగల్ గ్రాడ్యుయేట్ ఉపఎన్నిక బరిలో మొత్తం 52 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఉప ఎన్నిక జరుగుతున్న 3 ఉమ్మడి జిల్లాల్లో 34 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఈ 34 అసెంబ్లీ స్థానాల పరిధిలో ఉన్న గ్రాడ్యుయేట్లు ఓటింగ్ లో పాల్గొననున్నారు. మొత్తం 4,63,839 మంది గ్రాడ్యుయేట్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.  మొత్తం ఈ మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలో 605 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. </p>
<p>మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో  భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. మహారాష్ట్ర, తెలంగాణ, ఛత్తీస్ గఢ్ సరిహద్దుల్లో పోలీసులు విస్తత</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/national/polling-for-the-mlc-election-is-going-on-peacefully/article-901"><img src="https://www.vishvambhara.com/media/400/2024-05/img-20240527-wa0000.jpg" alt=""></a><br /><p>తెలంగాణలో ఎమ్మెల్సీ ఉపఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా నడుస్తోంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. పొలింగ్ స్టేషన్ల దగ్గర ఇప్పుడిప్పుడే రద్దీ పెరుగుతోంది. ప్రతీ ఒక్కరు ఓటు వేసేందుకు ప్రభుత్వ సంస్థలకు ఈసీ సెలవు కూడా ప్రకటించింది. ఓటింగ్ శాతం పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. </p>
<p>నల్లగొండ-ఖమ్మం-వరంగల్ గ్రాడ్యుయేట్ ఉపఎన్నిక బరిలో మొత్తం 52 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఉప ఎన్నిక జరుగుతున్న 3 ఉమ్మడి జిల్లాల్లో 34 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఈ 34 అసెంబ్లీ స్థానాల పరిధిలో ఉన్న గ్రాడ్యుయేట్లు ఓటింగ్ లో పాల్గొననున్నారు. మొత్తం 4,63,839 మంది గ్రాడ్యుయేట్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.  మొత్తం ఈ మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలో 605 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. </p>
<p>మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో  భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. మహారాష్ట్ర, తెలంగాణ, ఛత్తీస్ గఢ్ సరిహద్దుల్లో పోలీసులు విస్తత తనిఖీలు చేపట్టారు. ఒక పోలింగ్ జరుగుతున్న జిల్లాల్లో  రాత్రి 8 గంటల వరకు 144 సెక్షన్ అమలులో ఉండనుంది. ఈ ఎన్నిక ఫలితాలు జూన్ 5న రానున్నాయి. బీఆర్ఎస్ నేత పల్లారాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచి.. తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. దీంతో.. ఉపఎన్నిక అనివార్యమైంద.  కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న, బీఆర్ఎస్ నుంచి రాకేష్ రెడ్డి, బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి పోటీలో ఉన్నారు.</p>
<p><img src="https://www.vishvambhara.com/media/2024-05/img-20240527-wa0002.jpg" alt="IMG-20240527-WA0002" width="4160" height="2773"></img></p>
<p><em><strong>మొదటి ఓటు వేసిన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి</strong></em></p>
<p>వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ లో భాగంగా సూర్యాపేట జూనియర్ కళాశాలలోని 457వ బూత్ లో మొట్ట మొదటగా ఓటు వేసి.. ఓటు హక్కును వినియోగించుకున్న మాజీ మంత్రి సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి.. బూత్ లో మొత్తం 673 ఓటర్లు ఉండగా పోలింగ్ ప్రారంభ సమయానికి వచ్చి మొట్టమొదట గా ఓటు వేసిన జగదీష్ రెడ్డి.</p>
<p><strong>యాదాద్రి...</strong></p>
<p>తుర్కపల్లి పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కును వినియోగించుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న. </p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>National</category>
                                    

                <link>https://www.vishvambhara.com/national/polling-for-the-mlc-election-is-going-on-peacefully/article-901</link>
                <guid>https://www.vishvambhara.com/national/polling-for-the-mlc-election-is-going-on-peacefully/article-901</guid>
                <pubDate>Mon, 27 May 2024 10:15:10 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-05/img-20240527-wa0000.jpg"                         length="53164"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>రూ.30 కోట్లతో ఓట్లు కొనుగోలు.. బీఆర్ఎస్‌పై రఘునందన్ ఈసీకి ఫిర్యాదు!</title>
                                    <description><![CDATA[<p>తెలంగాణలో ఎమ్మెల్సీ ఉప ఎన్నిక.. అసెంబ్లీ ఎన్నికల రేంజ్‌లో జరుగుతోంది. సిట్టింగ్ స్థానాన్ని గెలుచుకోవాలని బీఆర్ఎస్, అధికారంలో ఉన్నా కాబట్టి తమ ఖాతాలో వేసుకోవాలని కాంగ్రెస్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఈ ఎమ్మెల్సీని గెలుచుకుంటే తెలంగాణలో నిజమైన ప్రతిపక్షం తమదేనని అనిపించుకోవచ్చని బీజేపీ భావిస్తోంది. మొత్తానికి ఎన్నికల ప్రచారం రసవత్తరంగా సాగింది. ఇంకా పోలింగ్‌కు కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉంది. దీంతో అన్ని పార్టీలు ప్రలోభాలకు తెరలేపారు. </p>
<p>  </p>
<p>బీఆర్ఎస్‌పై బీజేపీ మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు సంచలన ఆరోపణలు చేశారు. రూ. 30 కోట్లతో బీఆర్ఎస్ పార్టీ పట్టభద్రుల ఓట్లను కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తుందని అన్నారు. అంతేకాదు.. ఈ విషయంపై కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా లేఖ రాశారు. ఆ లేఖతో పాటు కొన్ని బ్యాంక్ ఖాతాలు కూడా జత చేశారు. ఆ అకౌంట్స్ ను ఫ్రీజ్ చేయాలని కోరారు. ఎన్నికలు రాజ్యాంగ బద్ధంగా జరగాలంటే బీఆర్ఎస్ పై చర్యలు తీసుకోవాలని</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/raghunandan-complains-to-ec-about-brs-buying-votes-with-rs/article-891"><img src="https://www.vishvambhara.com/media/400/2024-05/img-20240526-wa0002.jpg" alt=""></a><br /><p>తెలంగాణలో ఎమ్మెల్సీ ఉప ఎన్నిక.. అసెంబ్లీ ఎన్నికల రేంజ్‌లో జరుగుతోంది. సిట్టింగ్ స్థానాన్ని గెలుచుకోవాలని బీఆర్ఎస్, అధికారంలో ఉన్నా కాబట్టి తమ ఖాతాలో వేసుకోవాలని కాంగ్రెస్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఈ ఎమ్మెల్సీని గెలుచుకుంటే తెలంగాణలో నిజమైన ప్రతిపక్షం తమదేనని అనిపించుకోవచ్చని బీజేపీ భావిస్తోంది. మొత్తానికి ఎన్నికల ప్రచారం రసవత్తరంగా సాగింది. ఇంకా పోలింగ్‌కు కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉంది. దీంతో అన్ని పార్టీలు ప్రలోభాలకు తెరలేపారు. </p>
<p> </p>
<p>బీఆర్ఎస్‌పై బీజేపీ మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు సంచలన ఆరోపణలు చేశారు. రూ. 30 కోట్లతో బీఆర్ఎస్ పార్టీ పట్టభద్రుల ఓట్లను కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తుందని అన్నారు. అంతేకాదు.. ఈ విషయంపై కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా లేఖ రాశారు. ఆ లేఖతో పాటు కొన్ని బ్యాంక్ ఖాతాలు కూడా జత చేశారు. ఆ అకౌంట్స్ ను ఫ్రీజ్ చేయాలని కోరారు. ఎన్నికలు రాజ్యాంగ బద్ధంగా జరగాలంటే బీఆర్ఎస్ పై చర్యలు తీసుకోవాలని కోరారు.  </p>
<p> </p>
<p>ఇక ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ రేపు జరగనుంది. మొత్తం 52 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. పోటీలో 52 మంది ఉన్నా ప్రధాన పోటీ మాత్రం కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్యే ఉంది. కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న, బీఆర్ఎస్ నుంచి రాకేష్ రెడ్డి, బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి పోటీలో ఉన్నారు. స్వతంత్ర అభ్యర్థిగా అశోక్ కుమార్ కూడా కొంత ప్రభావం చూపేలా కనిపిస్తున్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/raghunandan-complains-to-ec-about-brs-buying-votes-with-rs/article-891</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/raghunandan-complains-to-ec-about-brs-buying-votes-with-rs/article-891</guid>
                <pubDate>Sun, 26 May 2024 20:16:37 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-05/img-20240526-wa0002.jpg"                         length="112455"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>పేదలను కాల్చి చంపావ్.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌పై మల్లు రవి ఫైర్</title>
                                    <description><![CDATA[<p>పేదలు, బడుగు బలహీన వర్గాల పిల్లలను కాల్చి చంపిన చరిత్ర ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌ది అని కాంగ్రెస్ సీనియర్ నేత మల్లురవి అన్నారు. ప్రవీణ్ కుమార్ మతిస్థితితం లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కొల్లాపూర్‌లో బుల్డోజర్లతో ఇళ్లు కూల్చుతున్నారనే ఆరోపణల్లో నిజం లేదని అన్నారు. అంతేకాదు.. బుల్‌డోజర్ సంస్కృతి తమది కాదని మల్లురవి ఆగ్రహం వ్యక్తం చేశారు. అచ్చంపేటలో ఏం జరిగిందని కల్లోలిత ప్రాంతంగా ప్రకటించాలో చెప్పాలని ఆర్ఎస్పీని డిమాండ్ చేశారు. ప్రశాంతంగా ఉన్న ప్రాంతంలో ఎన్ కౌంటర్లు చేసింది నువ్వు కాదా? అని నిలదీశారు. </p>
<p>  </p>
<p>అచ్చంపేటలో ప్రశాంతంగా పోలింగ్ జరిగిందని మల్లురవి అన్నారు. ఒకే ఒక్క చిన్న ఘటన జరిగిందని.. అది కూడా బీఆర్ఎస్ నేత పోలింగ్ స్టేషన్‌లో విధ్వంసానికి ప్రయత్నించాడని ఆరోపించారు. దానికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. పోలిసులపై చర్యలు తీసుకోవడం మొదలు పెడితే.. ప్రవీణ్ కుమార్ దగ్గర నుంచే ఆ చర్యలు మొదలు</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/mallu-ravi-fire-on-rs-praveen-kumar-who-shot-the/article-889"><img src="https://www.vishvambhara.com/media/400/2024-05/img-20240526-wa0001.jpg" alt=""></a><br /><p>పేదలు, బడుగు బలహీన వర్గాల పిల్లలను కాల్చి చంపిన చరిత్ర ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌ది అని కాంగ్రెస్ సీనియర్ నేత మల్లురవి అన్నారు. ప్రవీణ్ కుమార్ మతిస్థితితం లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కొల్లాపూర్‌లో బుల్డోజర్లతో ఇళ్లు కూల్చుతున్నారనే ఆరోపణల్లో నిజం లేదని అన్నారు. అంతేకాదు.. బుల్‌డోజర్ సంస్కృతి తమది కాదని మల్లురవి ఆగ్రహం వ్యక్తం చేశారు. అచ్చంపేటలో ఏం జరిగిందని కల్లోలిత ప్రాంతంగా ప్రకటించాలో చెప్పాలని ఆర్ఎస్పీని డిమాండ్ చేశారు. ప్రశాంతంగా ఉన్న ప్రాంతంలో ఎన్ కౌంటర్లు చేసింది నువ్వు కాదా? అని నిలదీశారు. </p>
<p> </p>
<p>అచ్చంపేటలో ప్రశాంతంగా పోలింగ్ జరిగిందని మల్లురవి అన్నారు. ఒకే ఒక్క చిన్న ఘటన జరిగిందని.. అది కూడా బీఆర్ఎస్ నేత పోలింగ్ స్టేషన్‌లో విధ్వంసానికి ప్రయత్నించాడని ఆరోపించారు. దానికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. పోలిసులపై చర్యలు తీసుకోవడం మొదలు పెడితే.. ప్రవీణ్ కుమార్ దగ్గర నుంచే ఆ చర్యలు మొదలు పెట్టాలని అన్నారు. పరిటాల రవి హత్య జరిగిన కేసులో ప్రవీణ్ కుమార్ పై కూడా ఆరోపణలు ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. అప్పుడు అనంతపురం ఎస్పీగా ఆర్ఎస్పీ ఉన్నారని మల్లు రవి గుర్తు చేశారు.</p>
<p> </p>
<p>కొల్లాపూర్‌లో జరిగిన శ్రీధర్ రెడ్డి హత్య కేసులు పోలీసులు విచారిస్తున్నారని చెప్పారు. త్వరలోనే నిజాలన్ని బయటకు వస్తాయని మల్లు రవి అన్నారు. కేసీఆర్ చెప్తే ప్రవీణ్ కుమార్ బీఎస్పీలో చేరారని.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంక్‌ను చీల్చడానికి ప్రయత్నించారని ఆరోపించారు. అది వర్క్ అవుట్ కాలేదు కాబట్టి డైరెక్ట్‌గా బీఆర్ఎస్‌లో చేరారని మల్లు రవి అన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/mallu-ravi-fire-on-rs-praveen-kumar-who-shot-the/article-889</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/mallu-ravi-fire-on-rs-praveen-kumar-who-shot-the/article-889</guid>
                <pubDate>Sun, 26 May 2024 20:14:47 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-05/img-20240526-wa0001.jpg"                         length="95604"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>'నేను ఉత్తమ్ కుమార్ రెడ్డిని.. ఖబడ్దార్': విపక్షాలకు మాస్ వార్నింగ్</title>
                                    <description><![CDATA[<p>యూ ట్యాక్స్, ఆర్ ట్యాక్స్ అంటూ సంచలన ఆరోపణలు చేస్తున్న బీజేపీ, బీఆర్ఎస్ నేతలకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. బీజేపీ ఎల్పీ నేత, ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి ఇటీవల ఉత్తమ్ కుమార్‌రెడ్డిపై వరుస ఆరోపణలు చేస్తే కాంగ్రెస్ నేతలు చాలా మంది స్పందించారు కానీ.. ఉత్తమ్ కుమార్ మాత్రం సైలెంట్ గా ఉన్నారు. అయితే.. లేట్ అయినా లేటెస్టుగా సమాధానం చెప్పారు మంత్రి ఉత్తమ్. తాను ఉత్తమ్ కుమార్ రెడ్డిని అని.. ఎవరైనా తప్పుడు ఆరోపణలు చేస్తే ఊరుకునేదే లేదని తేల్చి చెప్పారు. </p>
<p>  </p>
<p>ఢిల్లీకి డబ్బు పంపించే సంస్కృతి బీజేపీలో ఉంది కానీ.. కాంగ్రెస్‌లో లేదని అన్నారు. ఇంతవరకు 200 కోట్ల రూపాయాల ధాన్యం కొనుగోలు మాత్రమే జరిగిందని.. అలాంటిది రూ. 2 వేల కోట్ల అవినీతి ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. బయట ఆరోపణలు చేసి.. సీఎం రేవంత్ రెడ్డితో ల్యాండ్ సెటిల్‌‌మెంట్ విషయాలు మాట్లాడిన</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/i-am-uttam-kumar-reddy-as-a-mass-warning-to/article-885"><img src="https://www.vishvambhara.com/media/400/2024-05/img-20240526-wa0000.jpg" alt=""></a><br /><p>యూ ట్యాక్స్, ఆర్ ట్యాక్స్ అంటూ సంచలన ఆరోపణలు చేస్తున్న బీజేపీ, బీఆర్ఎస్ నేతలకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. బీజేపీ ఎల్పీ నేత, ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి ఇటీవల ఉత్తమ్ కుమార్‌రెడ్డిపై వరుస ఆరోపణలు చేస్తే కాంగ్రెస్ నేతలు చాలా మంది స్పందించారు కానీ.. ఉత్తమ్ కుమార్ మాత్రం సైలెంట్ గా ఉన్నారు. అయితే.. లేట్ అయినా లేటెస్టుగా సమాధానం చెప్పారు మంత్రి ఉత్తమ్. తాను ఉత్తమ్ కుమార్ రెడ్డిని అని.. ఎవరైనా తప్పుడు ఆరోపణలు చేస్తే ఊరుకునేదే లేదని తేల్చి చెప్పారు. </p>
<p> </p>
<p>ఢిల్లీకి డబ్బు పంపించే సంస్కృతి బీజేపీలో ఉంది కానీ.. కాంగ్రెస్‌లో లేదని అన్నారు. ఇంతవరకు 200 కోట్ల రూపాయాల ధాన్యం కొనుగోలు మాత్రమే జరిగిందని.. అలాంటిది రూ. 2 వేల కోట్ల అవినీతి ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. బయట ఆరోపణలు చేసి.. సీఎం రేవంత్ రెడ్డితో ల్యాండ్ సెటిల్‌‌మెంట్ విషయాలు మాట్లాడిన నువ్వా నాపై ఆరోపణలు చేసేది అని మహేశ్వర్ రెడ్డికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. </p>
<p> </p>
<p>బీఆర్ఎస్, బీజేపీ మాటల్లో నిజం లేదని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి పచ్చి అబద్ధాలు ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పౌరసరఫరాల శాఖను బీఆర్ఎస్ ప్రభుత్వం నాశనం చేసిందనిని మండిపడ్డారు. రూ.11 వేల కోట్ల అప్పుల్లో ముంచిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోళ్లలో అవినీతి లేదని, రైతులకు చేయడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/i-am-uttam-kumar-reddy-as-a-mass-warning-to/article-885</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/i-am-uttam-kumar-reddy-as-a-mass-warning-to/article-885</guid>
                <pubDate>Sun, 26 May 2024 17:44:11 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-05/img-20240526-wa0000.jpg"                         length="178064"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        