<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.vishvambhara.com/customerservice/tag-6196" rel="self" type="application/rss+xml" />
                <generator>Vishvambhara News RSS Feed Generator</generator>
                <title>CustomerService - Vishvambhara News</title>
                <link>https://www.vishvambhara.com/tag/6196/rss</link>
                <description>CustomerService RSS Feed</description>
                
                            <item>
                <title>ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించాలి</title>
                                    <description><![CDATA[<p>కొటక్ మహేంద్ర బ్యాంకు నూతన  బ్రాంచ్ ను  ప్రారంభించిన జిల్లా కలెక్టర్ తేజస్ నంద లాల్ పవార్</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/better-services-should-be-provided-to-the-clients/article-3240"><img src="https://www.vishvambhara.com/media/400/2024-07/whatsapp-image-2024-07-24-at-15.31.46_671ac768.jpg" alt=""></a><br /><div><img src="https://www.vishvambhara.com/media/2024-07/whatsapp-image-2024-07-24-at-15.31.46_671ac768.jpg" alt="WhatsApp Image 2024-07-24 at 15.31.46_671ac768" width="1280" height="577"></img></div>
<div>విశ్వంభర సూర్యాపేట  : -బ్యాంకు ఖాతా దారులకు మెరుగైన సేవలు అందించాలని సూర్యాపేట జిల్లా  కలెక్టర్ తేజస్ నంద లాల్ పవార్ అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని గాంధీ విగ్రహం వద్ద నూతనంగా ఏర్పాటుచేసిన కొటక్ మహేంద్రా బ్యాంకు నూతన బ్రాంచ్  ను  బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ అధునాతన సాంకేతిక పరిజ్ఞానంను ఉపయోగించి ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించాలని తెలిపారు. చిరు వ్యాపారులకు రుణాలు అందించి ఆర్ధికంగా వారు బలోపేతం కావడానికి సహకరించాలని తెలిపారు.  కాలానుగుణంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానంతో  మరింత సేవలు అందించాలని కోరారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో 120 వ బ్రాంచ్ ని  ఏర్పాటు చేయడం అభినందనీయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట కోటక్ మహేంద్ర బ్యాంక్ బ్రాంచ్  మేనేజర్లు రఘు ప్రసాద్, మన్నెం గోపిక, ఏరియా మేనేజర్ ప్రవీణ్ కుమార్, రీజినల్ మేనేజర్ నటరాజ్ బొకే, సుధా బ్యాంకు  ఛైర్మన్ మీలా మహదేవ్, సుధా బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ పెద్దిరెడ్డి గణేష్, పట్టణ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు బోనాల రవీందర్, వ్యాపారస్తులు నరేంద్రుని శ్రీధర్, నరేంద్రుని విద్యాసాగర్, బ్యాంకు సిబ్బంది తదితరులుపాల్గొన్నారు</div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/better-services-should-be-provided-to-the-clients/article-3240</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/better-services-should-be-provided-to-the-clients/article-3240</guid>
                <pubDate>Wed, 24 Jul 2024 16:06:42 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-07/whatsapp-image-2024-07-24-at-15.31.46_671ac768.jpg"                         length="106011"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ప్రజా పాలన దరఖాస్తుల తప్పులకై సేవా కేంద్రం</title>
                                    <description><![CDATA[<p><img src="https://www.vishvambhara.com/media/2024-07/whatsapp-image-2024-07-23-at-16.01.04_b559c25e.jpg" alt="WhatsApp Image 2024-07-23 at 16.01.04_b559c25e" width="1200" height="900" /></p>
<p>విశ్వంభర భూపాలపల్లి జూలై 23 : - ప్రజాపాలన దరఖాస్తులు తప్పులను సరి చేసేందుకు కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన ప్రజా పాలన సేవా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తనిఖీ చేశారు. మంగళవారం ఐడిఓసి కార్యాలయం జి8, మొదటి అంతస్థులో ఏర్పాటు చేసిన ప్రజాపాలన సేవా కేంద్రాన్ని అయన తనిఖి చేసి పోర్టల్ లో తప్పులను సరి చేయు విధానాన్ని పరిశీలించారు.  ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని ఎంపీడీవో కార్యాలయాలు, మున్సిపల్ కార్యాలయం,  జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజా పాలన సేవా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.  గతంలో ప్రభుత్వం సూచించిన విధంగా ప్రజలు సంక్షేమ పథకాలు లబ్ధికి ప్రజాపాలన దరఖాస్తులు చేసుకున్నారని, అట్టి లబ్ధిదారులు దరఖాస్తుల్లో ఉన్న తప్పులను  <br />సరిచేసేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించినట్లు ఆయన పేర్కొన్నారు.  ప్రజలు ఈ యొక్క సేవా కేంద్రాలలో ప్రజాపాలన దరఖాస్తుల్లో తప్పులను సరిచేసుకోవాలని</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/service-center-for-public-administration-application-errors/article-3147"><img src="https://www.vishvambhara.com/media/400/2024-07/whatsapp-image-2024-07-23-at-16.01.04_b559c25e.jpg" alt=""></a><br /><p><img src="https://www.vishvambhara.com/media/2024-07/whatsapp-image-2024-07-23-at-16.01.04_b559c25e.jpg" alt="WhatsApp Image 2024-07-23 at 16.01.04_b559c25e" width="1352" height="900"></img></p>
<p>విశ్వంభర భూపాలపల్లి జూలై 23 : - ప్రజాపాలన దరఖాస్తులు తప్పులను సరి చేసేందుకు కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన ప్రజా పాలన సేవా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తనిఖీ చేశారు. మంగళవారం ఐడిఓసి కార్యాలయం జి8, మొదటి అంతస్థులో ఏర్పాటు చేసిన ప్రజాపాలన సేవా కేంద్రాన్ని అయన తనిఖి చేసి పోర్టల్ లో తప్పులను సరి చేయు విధానాన్ని పరిశీలించారు.  ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని ఎంపీడీవో కార్యాలయాలు, మున్సిపల్ కార్యాలయం,  జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజా పాలన సేవా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.  గతంలో ప్రభుత్వం సూచించిన విధంగా ప్రజలు సంక్షేమ పథకాలు లబ్ధికి ప్రజాపాలన దరఖాస్తులు చేసుకున్నారని, అట్టి లబ్ధిదారులు దరఖాస్తుల్లో ఉన్న తప్పులను  <br />సరిచేసేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించినట్లు ఆయన పేర్కొన్నారు.  ప్రజలు ఈ యొక్క సేవా కేంద్రాలలో ప్రజాపాలన దరఖాస్తుల్లో తప్పులను సరిచేసుకోవాలని ఆయన సూచించారు.<br /> ఈ కార్యక్రమంలో సిపిఓ శామ్యూల్,  ఈడియం శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/service-center-for-public-administration-application-errors/article-3147</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/service-center-for-public-administration-application-errors/article-3147</guid>
                <pubDate>Tue, 23 Jul 2024 16:18:44 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-07/whatsapp-image-2024-07-23-at-16.01.04_b559c25e.jpg"                         length="142333"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        