<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.vishvambhara.com/foodsecurity/tag-6069" rel="self" type="application/rss+xml" />
                <generator>Vishvambhara News RSS Feed Generator</generator>
                <title>FoodSecurity - Vishvambhara News</title>
                <link>https://www.vishvambhara.com/tag/6069/rss</link>
                <description>FoodSecurity RSS Feed</description>
                
                            <item>
                <title>పిల్లలకు పౌష్టికాహారం అందించాలి-తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్  చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి.</title>
                                    <description><![CDATA[<p><img src="https://www.vishvambhara.com/media/2024-07/whatsapp-image-2024-07-27-at-13.06.41_805f54cb.jpg" alt="WhatsApp Image 2024-07-27 at 13.06.41_805f54cb" width="1200" height="847" />విశ్వాంబర, రంగారెడ్డి, జూలై 27 : - గురుకులాలు, ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు మెనూ ప్రకారం పౌష్టి కాహారం అందించాలని ఫుడ్ కమిషన్ రాష్ట్ర చైర్మన్ గోళి శ్రీనివాస్ రెడ్డి సూచించారు. శుక్రవారం బీబీ నగర్ మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల, జూనియర్ కళాశాలను కమిషన్ చైర్మన్ సభ్యులతో కలిసి ఆకస్మికంగా తనిఖీచేశారు.వంటశాల గది, డైనింగ్ హాల్ను విద్యార్థులకోసం సిద్ధం చేసిన వంటలను పరిశీలించారు. పిల్లల బంగారు భవిష్యత్కసం ఆరోగ్య తెలంగాణగా మార్చేందుకు అధికారులు కృషి చేయాల్సిన అవసరం ఉందని గోలి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.కలెక్టరేట్లో శుక్రవారం అధికారులతో జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడారు. సంక్షేమ కార్యక్రమాల పట్ల జిల్లా యంత్రాంగానికి మంచి అవగాహన ఉందన్నారు. నోడల్ అధికారులు తరచూ పాఠశా లలు, వసతి గృహాలు, ఆస్పత్రులను తనిఖీ చేయాలన్నారు.కలెక్టర్ హనుమంతు కే. జెండగే మాట్లాడుతూ మండల ప్రత్యేక అధికారులు,నోడల్ అధికారులు తరచూ తనిఖీలు చేస్తున్నారని తెలిపారు.</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/children-should-be-given-nutritious-food-telangana-state-food-commission/article-3400"><img src="https://www.vishvambhara.com/media/400/2024-07/whatsapp-image-2024-07-27-at-13.06.41_805f54cb.jpg" alt=""></a><br /><p><img src="https://www.vishvambhara.com/media/2024-07/whatsapp-image-2024-07-27-at-13.06.41_805f54cb.jpg" alt="WhatsApp Image 2024-07-27 at 13.06.41_805f54cb" width="1280" height="847"></img>విశ్వాంబర, రంగారెడ్డి, జూలై 27 : - గురుకులాలు, ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు మెనూ ప్రకారం పౌష్టి కాహారం అందించాలని ఫుడ్ కమిషన్ రాష్ట్ర చైర్మన్ గోళి శ్రీనివాస్ రెడ్డి సూచించారు. శుక్రవారం బీబీ నగర్ మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల, జూనియర్ కళాశాలను కమిషన్ చైర్మన్ సభ్యులతో కలిసి ఆకస్మికంగా తనిఖీచేశారు.వంటశాల గది, డైనింగ్ హాల్ను విద్యార్థులకోసం సిద్ధం చేసిన వంటలను పరిశీలించారు. పిల్లల బంగారు భవిష్యత్కసం ఆరోగ్య తెలంగాణగా మార్చేందుకు అధికారులు కృషి చేయాల్సిన అవసరం ఉందని గోలి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.కలెక్టరేట్లో శుక్రవారం అధికారులతో జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడారు. సంక్షేమ కార్యక్రమాల పట్ల జిల్లా యంత్రాంగానికి మంచి అవగాహన ఉందన్నారు. నోడల్ అధికారులు తరచూ పాఠశా లలు, వసతి గృహాలు, ఆస్పత్రులను తనిఖీ చేయాలన్నారు.కలెక్టర్ హనుమంతు కే. జెండగే మాట్లాడుతూ మండల ప్రత్యేక అధికారులు,నోడల్ అధికారులు తరచూ తనిఖీలు చేస్తున్నారని తెలిపారు. అనంతరం ఫుడ్ కమిషన్ సభ్యులు ఆర్.శారద,వి. ఆనంద్ మాట్లాడారు. సమీక్షలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ కె. గంగాధర్, అదనపు డీఆర్డీవో సురేష్, వివిధ సంక్షేమ శాఖల అధికారులు పాల్గొన్నారు.<img src="https://www.vishvambhara.com/media/2024-07/whatsapp-image-2024-07-27-at-13.06.41_72491fc8.jpg" alt="WhatsApp Image 2024-07-27 at 13.06.41_72491fc8" width="1280" height="847"></img></p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/children-should-be-given-nutritious-food-telangana-state-food-commission/article-3400</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/children-should-be-given-nutritious-food-telangana-state-food-commission/article-3400</guid>
                <pubDate>Sat, 27 Jul 2024 13:15:17 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-07/whatsapp-image-2024-07-27-at-13.06.41_805f54cb.jpg"                         length="133267"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>మానవ మనుగడకు మొక్కల పెంపకం అవసరం -మాజీ సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు  లక్ష్మీ నరసింహా రెడ్డి</title>
                                    <description><![CDATA[<p><img src="https://www.vishvambhara.com/media/2024-07/whatsapp-image-2024-07-22-at-16.56.06_90514e0f.jpg" alt="WhatsApp Image 2024-07-22 at 16.56.06_90514e0f" width="1104" height="511" /></p>
<p>విశ్వాంబర, కడ్తాల్, జూలై 22 : - మానవ మనుగడకు మొక్కల పెంపకం ఎంతో అవసరమని రాష్ట్ర సర్పంచుల సంఘం అధ్యక్షుడు గూడూరు లక్ష్మీ నరసింహా రెడ్డి అన్నారు.  ఈరోజు ఏడో విడత గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమం ఒడిశా స్పీకర్ సురమా పాది మరియు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త మాజీ రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ గారి చేతుల మీదుగా భువనేశ్వర్ లో ప్రారంభించడం జరిగిందని వారి పిలుపుమేరకు ప్రతి ఒక్కరూ ఉద్యమ స్ఫూర్తితో మొక్కలు నాటాలని కోరారు.ఈ సందర్భంగా మండల కేంద్రంలో బాలుర ప్రభుత్వ పాఠశాలలో  ఉపాధ్యాయులు, స్థానిక నాయకులు మరియు విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం లక్ష్మీ నరసింహా రెడ్డి మాట్లాడుతూ భారాసా ప్రభుత్వ హయాంలో గడిచిన 10 సంవత్సరాలలో తెలంగాణకు హరితహారం కార్యక్రమం ద్వారా ప్రతి గ్రామపంచాయతీకి నర్సరీని ఏర్పాటు చేసి నిర్దిష్ట కాలవ్యవధిలో,ఉద్యమ స్ఫూర్తితో కోట్ల సంఖ్యలో మొక్కలు నాటి భారత</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/cultivation-of-plants-is-necessary-for-human-survival-lakshmi/article-3107"><img src="https://www.vishvambhara.com/media/400/2024-07/whatsapp-image-2024-07-22-at-16.56.05_964a8abe.jpg" alt=""></a><br /><p><img src="https://www.vishvambhara.com/media/2024-07/whatsapp-image-2024-07-22-at-16.56.06_90514e0f.jpg" alt="WhatsApp Image 2024-07-22 at 16.56.06_90514e0f" width="1104" height="511"></img></p>
<p>విశ్వాంబర, కడ్తాల్, జూలై 22 : - మానవ మనుగడకు మొక్కల పెంపకం ఎంతో అవసరమని రాష్ట్ర సర్పంచుల సంఘం అధ్యక్షుడు గూడూరు లక్ష్మీ నరసింహా రెడ్డి అన్నారు.  ఈరోజు ఏడో విడత గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమం ఒడిశా స్పీకర్ సురమా పాది మరియు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త మాజీ రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ గారి చేతుల మీదుగా భువనేశ్వర్ లో ప్రారంభించడం జరిగిందని వారి పిలుపుమేరకు ప్రతి ఒక్కరూ ఉద్యమ స్ఫూర్తితో మొక్కలు నాటాలని కోరారు.ఈ సందర్భంగా మండల కేంద్రంలో బాలుర ప్రభుత్వ పాఠశాలలో  ఉపాధ్యాయులు, స్థానిక నాయకులు మరియు విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం లక్ష్మీ నరసింహా రెడ్డి మాట్లాడుతూ భారాసా ప్రభుత్వ హయాంలో గడిచిన 10 సంవత్సరాలలో తెలంగాణకు హరితహారం కార్యక్రమం ద్వారా ప్రతి గ్రామపంచాయతీకి నర్సరీని ఏర్పాటు చేసి నిర్దిష్ట కాలవ్యవధిలో,ఉద్యమ స్ఫూర్తితో కోట్ల సంఖ్యలో మొక్కలు నాటి భారత దేశంలో రికార్డు సృష్టించిందని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ బాలుర ప్రధానోపాధ్యాయులు జంగయ్య,ఉపాధ్యాయులు రాధాకృష్ణ రెడ్డి, మాజీ మార్కెట్ డైరెక్టర్ లాయక్ అలీ, మాజీ వార్డు సభ్యులు గురిగల్ల జంగమ్మ రామచంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.<img src="https://www.vishvambhara.com/media/2024-07/whatsapp-image-2024-07-22-at-16.56.05_964a8abe.jpg" alt="WhatsApp Image 2024-07-22 at 16.56.05_964a8abe" width="1203" height="588"></img></p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/cultivation-of-plants-is-necessary-for-human-survival-lakshmi/article-3107</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/cultivation-of-plants-is-necessary-for-human-survival-lakshmi/article-3107</guid>
                <pubDate>Mon, 22 Jul 2024 17:27:54 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-07/whatsapp-image-2024-07-22-at-16.56.05_964a8abe.jpg"                         length="144819"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        