<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.vishvambhara.com/government-responsibility/tag-6020" rel="self" type="application/rss+xml" />
                <generator>Vishvambhara News RSS Feed Generator</generator>
                <title>GovernmentResponsibility - Vishvambhara News</title>
                <link>https://www.vishvambhara.com/tag/6020/rss</link>
                <description>GovernmentResponsibility RSS Feed</description>
                
                            <item>
                <title>మొత్తం బడ్జెట్ వెతికిన ఉద్యోగుల సంక్షేమం కనబడలేదు</title>
                                    <description><![CDATA[<div>రాష్ట్రప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జట్ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులను నిరాశ పరిచింది: ఉద్యోగ సంఘాల మాజీ జేఏసీ చైర్మన్ దేవి ప్రసాద్. </div>
<div> </div>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/the-welfare-of-the-employees-who-sought-the-total-budget/article-3323"><img src="https://www.vishvambhara.com/media/400/2024-07/whatsapp-image-2024-07-25-at-17.42.29_0425b86f.jpg" alt=""></a><br /><p><img src="https://www.vishvambhara.com/media/2024-07/whatsapp-image-2024-07-25-at-17.42.29_0425b86f.jpg" alt="WhatsApp Image 2024-07-25 at 17.42.29_0425b86f" width="1280" height="853"></img></p>
<div>విశ్వంబరా, ఎల్బీనగర్  : - మొత్తం బడ్జెట్ వెతికిన ఉద్యోగుల సంక్షేమం ఎక్కడ కనబడలేదని, ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులను నిరాశపరిచిందని ఉద్యోగ సంఘాల మాజీ జేఏసీ చైర్మన్ దేవి ప్రసాద్ అన్నారు. గురువారం ఆయన మాట్లాడుతూ</div>
<div> ఉద్యోగ సంఘాలు  కరువు భత్యం 5 విడుతలు విడుదల చేయాలని చేసిన డిమాండ్ ను పట్టించుకోక పోవడం అన్యాయం  అని అన్నారు.</div>
<div>అక్టోబర్ 24 వరకు పి ఆర్ సి గడువు పూర్తి అవుతుంది అని, 2024 లో పి ఆర్ సి ఇవ్వమని బడ్జెట్ స్పష్టం చేసిన ఎలాంటి కేటాయింపులు లేవు అని అన్నారు.కనీసం మద్యంతర భృతి ప్రస్తావన కూడా తీసుకురాలేదన్నారు.  31/4/24 నుండి ప్రతి నెల వందలాది ఉద్యోగులు పదవి విరమణ చేస్తున్నారు వారికి రావలసిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ తో పాటు ఉద్యోగుల కు రావలిసిన నిధులు 5000 కోట్ల రూపాయలు పెండింగ్ లో ఉన్నాయి అని, అధికారం లో కి రాగానే త్జక్షణ చెల్లింపు చేస్తామని హామీ ఇచ్చి కేటాయింపు లు లేకపోవడం ఉద్యోగులను మోసం చేయడమే అని అన్నారు.</div>
<div>2 లక్షల ఉద్యోగులను నియమిస్తామని చెప్పి ఎలాంటి కేటాయింపు లు చేయకపోవడం  కాంగ్రెస్ పార్టీ కి నిరుద్యోగుల పట్ల ఉన్న ప్రేమ తెలిసిపోయింది అని అన్నారు.</div>
<div>ఉద్యోగ, ఉపాధ్యాయులకు, ఈ హెచ్ ఎస్ బలోపేతం చేస్తాం అని చెప్పి ఎలాంటి ప్రస్తావన లేదు.</div>
<div>కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజ్ </div>
<div>పై ఎలాంటి హామీ లేదు, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల ఊసే లేదు అని అన్నారు.</div>
<p> </p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/the-welfare-of-the-employees-who-sought-the-total-budget/article-3323</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/the-welfare-of-the-employees-who-sought-the-total-budget/article-3323</guid>
                <pubDate>Thu, 25 Jul 2024 18:01:10 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-07/whatsapp-image-2024-07-25-at-17.42.29_0425b86f.jpg"                         length="40551"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>వర్షాలు, వరదలపై అధికారులు అప్రమత్తంగా ఉండాలి..</title>
                                    <description><![CDATA[<p>జిల్లా కలెక్టర్, ఎస్పీ, అన్ని శాఖల జిల్లా అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/officials-should-be-vigilant-about-rains-and-floods/article-3095"><img src="https://www.vishvambhara.com/media/400/2024-07/whatsapp-image-2024-07-22-at-15.47.38_4a165cbb.jpg" alt=""></a><br /><p><img src="https://www.vishvambhara.com/media/2024-07/whatsapp-image-2024-07-22-at-15.47.38_4a165cbb.jpg" alt="WhatsApp Image 2024-07-22 at 15.47.38_4a165cbb" width="1352" height="900"></img></p>
<div>విశ్వంభర భూపాలపల్లి జూలై 22 : - గత వారం రోజులుగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలపై జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే, అన్ని శాఖల జిల్లా అధికారులతో  సోమవారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ... నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయని అన్నారు. వరద ఉదృతి గల వాగుల పరివాహక ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, ఎవరికీ ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రత్యేకంగా వాగులపై రోడ్లు, కల్వర్టులు, బ్రిడ్జిల వద్ద అప్రమత్తంగా ఉండాలని, ప్రజలను అన్ని విధాలుగా అప్రమత్తం చేయాలన్నారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకి వెళ్లోద్దని విజ్ఙప్తి చేశారు.గతేడాది ఇదే నెలలో మోరంచపల్లి గ్రామంలో వరదలు సంభవించి పెద్ద ఎత్తున ఆస్తి నష్టం, ప్రాణనష్టం జరిగిందని,  అలాంటి  సంఘటనలు పునరావృతం కాకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. వరద ఉదృతిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ  ప్రజలను అప్రమత్తం చేయాలని, ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా కాపాడుకోవాల్సిన భాద్యత మనపై ఉందని స్పష్టం చేశారు. మోరంచవాగు  మొదటి ప్రమాద హెచ్చరిక దాటి ప్రవహిస్తుందని వరద ప్రభావం ఇలాగే కొనసాగితే లోతట్టు ప్రాంతాలు ముంపుకు గురయ్యే అవకాశం ఉందని, ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని అధికారులను  ఆదేశించారు. గణపసముద్రం చెరువు నీటిమట్టం రోజు రోజుకు పెరుగుతూ ఉందని నీటిమట్టం పెరిగితే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులు అప్రమత్తతో ఉండాలని ఆదేశించారు.   గణపసముద్రం చెరువు ద్వారా సాగవుతున్న ఆయకట్టు రైతులను అప్రమత్తం చేయాలని సూచించారు.<img src="https://www.vishvambhara.com/media/2024-07/whatsapp-image-2024-07-22-at-15.47.39_20a9366a.jpg" alt="WhatsApp Image 2024-07-22 at 15.47.39_20a9366a" width="1352" height="900"></img></div>
<div> </div>
<div>ధర్మారావుపేట ఊర చెరువును పరిశీలించిన ఎమ్మెల్యే, కలెక్టర్..</div>
<div>భూపాలపల్లి కలెక్టరేట్ లో సమీక్షా సమావేశం అనంతరం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తో కలిసి చెరువు కట్టను పరిశీలించారు. గతేడాది ఇదే సమయంలో ధర్మారావుపేట ఊర చెరువు కట్ట నాలుగు చోట్ల గండ్లు పడగా, వాటిని నీటిపారుదల శాఖ మరమ్మత్తులు చేసింది. మళ్ళీ భారీ వర్షాలు కురిస్తే కట్ట పరిస్థితిపై ఇరిగేషన్ అధికారులను ఎమ్మెల్యే, కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.</div>
<p> </p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/officials-should-be-vigilant-about-rains-and-floods/article-3095</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/officials-should-be-vigilant-about-rains-and-floods/article-3095</guid>
                <pubDate>Mon, 22 Jul 2024 16:05:24 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-07/whatsapp-image-2024-07-22-at-15.47.38_4a165cbb.jpg"                         length="161212"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        