<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.vishvambhara.com/donation/tag-6011" rel="self" type="application/rss+xml" />
                <generator>Vishvambhara News RSS Feed Generator</generator>
                <title>Donation - Vishvambhara News</title>
                <link>https://www.vishvambhara.com/tag/6011/rss</link>
                <description>Donation RSS Feed</description>
                
                            <item>
                <title>జన సైనికురాలి కుటుంబానికి 5 లక్షల చెక్ అందించిన నాగబాబు</title>
                                    <description><![CDATA[<div><img src="https://www.vishvambhara.com/media/2024-07/whatsapp-image-2024-07-22-at-15.42.49_385d84e5.jpg" alt="WhatsApp Image 2024-07-22 at 15.42.49_385d84e5" width="1040" height="694" /></div>
<div>విశ్వంభర న్యూస్ మంగళగిరి : - మన్యం జిల్లాలోని పాలకొండ నియోజక వర్గంకు చెందిన దుప్పాడ కుమారి కుటుంబానికి 5 లక్షల బీమా చెక్కును అందజేసిన జనసేన PAC చైర్మన్ కొణిదల నాగబాబు.</div>
<div>  </div>
<div>పాలకొండ నియోజకవర్గంలోని పాలకొండ మునిసిపాలిటీలో పెద్దకాపు వీధికి చెందిన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యురాలు దుప్పాడ కుమారి  ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో మరణించడం జరిగింది. ఆ కుటుంబ సభ్యులకు 5 లక్షల చెక్కును జనసేన పార్టీ కార్యాలయం మంగళగిరిలో  పంపిణి చేసిన జనసేన పార్టీ రాష్ట్ర PAC చైర్మన్ కొణిదెల నాగబాబు.</div>
<div>  </div>
<div>ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా ఉపాధ్యక్షులు గర్భాన సత్తిబాబు, జనసేన స్థానిక నాయకులు గులివెందుల లక్ష్మణ్,జనసేన శ్రీకాకుళం జిల్లా సంయుక్త కార్యదర్శి జనసేన జానీ మరియు మాదాసి సంతోష్ పాల్గొన్నారు </div>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/andhra-pradesh/nagababu-presented-a-check-of-5-lakhs-to-the-family/article-3093"><img src="https://www.vishvambhara.com/media/400/2024-07/whatsapp-image-2024-07-22-at-15.42.49_385d84e5.jpg" alt=""></a><br /><div><img src="https://www.vishvambhara.com/media/2024-07/whatsapp-image-2024-07-22-at-15.42.49_385d84e5.jpg" alt="WhatsApp Image 2024-07-22 at 15.42.49_385d84e5" width="1040" height="694"></img></div>
<div>విశ్వంభర న్యూస్ మంగళగిరి : - మన్యం జిల్లాలోని పాలకొండ నియోజక వర్గంకు చెందిన దుప్పాడ కుమారి కుటుంబానికి 5 లక్షల బీమా చెక్కును అందజేసిన జనసేన PAC చైర్మన్ కొణిదల నాగబాబు.</div>
<div> </div>
<div>పాలకొండ నియోజకవర్గంలోని పాలకొండ మునిసిపాలిటీలో పెద్దకాపు వీధికి చెందిన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యురాలు దుప్పాడ కుమారి  ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో మరణించడం జరిగింది. ఆ కుటుంబ సభ్యులకు 5 లక్షల చెక్కును జనసేన పార్టీ కార్యాలయం మంగళగిరిలో  పంపిణి చేసిన జనసేన పార్టీ రాష్ట్ర PAC చైర్మన్ కొణిదెల నాగబాబు.</div>
<div> </div>
<div>ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా ఉపాధ్యక్షులు గర్భాన సత్తిబాబు, జనసేన స్థానిక నాయకులు గులివెందుల లక్ష్మణ్,జనసేన శ్రీకాకుళం జిల్లా సంయుక్త కార్యదర్శి జనసేన జానీ మరియు మాదాసి సంతోష్ పాల్గొన్నారు </div>]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.vishvambhara.com/andhra-pradesh/nagababu-presented-a-check-of-5-lakhs-to-the-family/article-3093</link>
                <guid>https://www.vishvambhara.com/andhra-pradesh/nagababu-presented-a-check-of-5-lakhs-to-the-family/article-3093</guid>
                <pubDate>Mon, 22 Jul 2024 15:59:43 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-07/whatsapp-image-2024-07-22-at-15.42.49_385d84e5.jpg"                         length="91730"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        