<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.vishvambhara.com/telangana-news/tag-60" rel="self" type="application/rss+xml" />
                <generator>Vishvambhara News RSS Feed Generator</generator>
                <title>Telangana News - Vishvambhara News</title>
                <link>https://www.vishvambhara.com/tag/60/rss</link>
                <description>Telangana News RSS Feed</description>
                
                            <item>
                <title>KTR: మున్సిపల్ ఎన్నికల్లో పట్టణ ప్రజలు కాంగ్రెస్‎కి బుద్ధి చెప్పడం ఖాయం: కేటీఆర్</title>
                                    <description><![CDATA[<p>KTR: రాబోయే పురపాలక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. </p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/ktr-is-sure-that-the-urban-people-will-give-advice/article-7315"><img src="https://www.vishvambhara.com/media/400/2026-01/ktr.jpg" alt=""></a><br /><p>రాబోయే పురపాలక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. గత రెండేళ్లుగా పట్టణాలను పూర్తిగా సంక్షోభంలోకి నెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏ మొహం పెట్టుకుని ప్రజల వద్దకు వెళ్లి ఓట్లు అడుగుతుందో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. రెండు సంవత్సరాల పాలనలో ఒక్క రూపాయి కూడా పట్టణాలకు విడుదల చేయని ఏకైక ప్రభుత్వంగా కాంగ్రెస్ చరిత్రలో నిలిచిపోతుందని కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు.</p><p>కాంగ్రెస్ పాలనలో పట్టణాల పరిపాలన పూర్తిగా దెబ్బతిందని, పారిశుద్ధ్యం నుంచి తాగునీరు, రహదారులు, మౌలిక వసతుల వరకు ప్రతి అంశంలో పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రారంభించి, నిధులు కేటాయించిన అనేక అభివృద్ధి కార్యక్రమాలకు కేవలం మళ్లీ శిలాఫలకాలు వేయడం తప్ప ఈ ప్రభుత్వం కొత్తగా చేసింది ఏమీలేదన్నారు. రోడ్లు, కమ్యూనిటీ హాళ్లు, మోడల్ మార్కెట్లు, ఇతర మౌలిక వసతుల ప్రాజెక్టులకు నిధులు నిలిపివేయడంతో అవన్నీ అర్ధాంతరంగా నిలిచిపోయాయని తెలిపారు.</p><p>ఒకవైపు వ్యవసాయ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టుతూ, మరోవైపు పట్టణాలను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని కేటీఆర్ అన్నారు. ఈ రెండేళ్లలో పట్టణాలకు ఇచ్చిన నిధులు, చేసిన అభివృద్ధి పనులను ప్రజల ముందుంచి ఓట్లు అడగాలని కాంగ్రెస్ నేతలకు ఆయన బహిరంగ సవాల్ విసిరారు.</p><p>మున్సిపల్ ఎన్నికలకు పార్టీని సన్నద్ధం చేసే క్రమంలో భాగంగా కేటీఆర్ హైదరాబాద్‌లో నిజామాబాద్, ఖమ్మం ఉమ్మడి జిల్లాల పార్టీ నేతలతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రానున్న పురపాలక ఎన్నికల వ్యూహాలు, పార్టీ చేయాల్సిన ఏర్పాట్లు, ప్రజల ముందుకు తీసుకెళ్లాల్సిన అంశాలపై ఆయన స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. రెండు జిల్లాల్లోని ప్రతి మున్సిపాలిటీలోని క్షేత్రస్థాయి పరిస్థితులను కేటీఆర్ సమగ్రంగా సమీక్షించారు.</p><p>పంచాయతీరాజ్ ఎన్నికల్లో అధికార పార్టీ అరాచకాలు, అధికార దుర్వినియోగాన్ని ఎదుర్కొని పార్టీ మంచి ఫలితాలు సాధించిందని గుర్తు చేసిన కేటీఆర్, అదే స్పూర్తితో మున్సిపల్ ఎన్నికల్లో మరింత మెరుగైన విజయాలు సాధించాలని నేతలకు సూచించారు. ఈ సమావేశంలో పార్టీ సీనియర్ నేత, శాసనసభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు కూడా పాల్గొని, కలిసికట్టుగా సమిష్టిగా పోరాడితే విజయం తప్పక సాధ్యమని అన్నారు. పురపాలక ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అంశాలపై హరీష్ రావు నేతలకు పలు సూచనలు చేశారు.</p><p>జిల్లా పార్టీ అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు హాజరైన ఈ సమావేశంలో క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులను నేతలు వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉందని, పార్టీకి అనుకూల వాతావరణం స్పష్టంగా కనిపిస్తోందని వారు నాయకత్వానికి తెలియజేశారు. ఈ పరిస్థితిని సద్వినియోగం చేసుకుని రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ఘన విజయం సాధించాలనే సంకల్పంతో పార్టీ శ్రేణులు ముందుకు సాగుతున్నాయని సమావేశంలో స్పష్టం అయ్యింది.</p>]]></content:encoded>
                
                

                <link>https://www.vishvambhara.com/ktr-is-sure-that-the-urban-people-will-give-advice/article-7315</link>
                <guid>https://www.vishvambhara.com/ktr-is-sure-that-the-urban-people-will-give-advice/article-7315</guid>
                <pubDate>Sat, 10 Jan 2026 16:50:15 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-01/ktr.jpg"                         length="6262"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>వచ్చే జనగణనలో కుల గణన పారదర్శకంగా, శాస్త్రీయంగా నిర్వహించాలి</title>
                                    <description><![CDATA[<p class="MsoNormal"><span lang="en-us" xml:lang="en-us">డా. వకుళాభరణం ఓపెన్ లెటర్ ద్వారా ప్రధాన మంత్రికి సూచనలు పంపారు. బీసీ కమిషన్ మాజీ ఛైర్మన్‌గా, సామాజిక న్యాయ విధానాల్లో నిబద్ధత కలిగిన పరిశోధకుడిగా కొన్ని కీలక అంశాలను కేంద్ర దృష్టికి తీసుకువచ్చారు.</span></p>
<p class="MsoNormal"><span lang="en-us" xml:lang="en-us"><br /></span><span lang="en-us" xml:lang="en-us">దేశాన్ని అనేక సామాజిక, ఆర్థిక సవాళ్ల నుంచి ముందుకు నడిపిస్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వాన్ని అభినందిస్తున్నానని తెలంగాణ బీసీ కమిషన్ మాజీ ఛైర్మన్ డా. వకుళాభరణం కృష్ణమోహన్ రావు తెలిపారు. ముఖ్యంగా వచ్చే జనగణనలో కుల గణనను చేర్చాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయానికి ధన్యవాదాలు తెలిపారు.</span></p>
<p class="MsoNormal"><span lang="en-us" xml:lang="en-us">2025లో కుల గణన చేపట్టాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కేవలం పరిపాలనా ప్రక్రియ మాత్రమే కాదు. ఇది సామాజిక న్యాయానికి, రాజ్యాంగ సమానత్వానికి ఒక మైలురాయి. పీడిత వర్గాల వాస్తవ స్థితిగతులను ప్రపంచానికి చూపించే అరుదైన అవకాశం అని డా. వకుళాభరణం కృష్ణమోహన్ రావు పేర్కొన్నారు.</span></p>
<p class="MsoNormal"><span lang="en-us" xml:lang="en-us">ఈ కుల గణన కార్యక్రమాన్ని శాస్త్రీయంగా,</span></p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/national/caste-calculation-in-the-next-census-should-be-conducted-transparently/article-5502"><img src="https://www.vishvambhara.com/media/400/2025-05/vakulabharanam.jpg" alt=""></a><br /><p class="MsoNormal"><span lang="en-us" xml:lang="en-us">డా. వకుళాభరణం ఓపెన్ లెటర్ ద్వారా ప్రధాన మంత్రికి సూచనలు పంపారు. బీసీ కమిషన్ మాజీ ఛైర్మన్‌గా, సామాజిక న్యాయ విధానాల్లో నిబద్ధత కలిగిన పరిశోధకుడిగా కొన్ని కీలక అంశాలను కేంద్ర దృష్టికి తీసుకువచ్చారు.</span></p>
<p class="MsoNormal"><span lang="en-us" xml:lang="en-us"><br /></span><span lang="en-us" xml:lang="en-us">దేశాన్ని అనేక సామాజిక, ఆర్థిక సవాళ్ల నుంచి ముందుకు నడిపిస్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వాన్ని అభినందిస్తున్నానని తెలంగాణ బీసీ కమిషన్ మాజీ ఛైర్మన్ డా. వకుళాభరణం కృష్ణమోహన్ రావు తెలిపారు. ముఖ్యంగా వచ్చే జనగణనలో కుల గణనను చేర్చాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయానికి ధన్యవాదాలు తెలిపారు.</span></p>
<p class="MsoNormal"><span lang="en-us" xml:lang="en-us">2025లో కుల గణన చేపట్టాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కేవలం పరిపాలనా ప్రక్రియ మాత్రమే కాదు. ఇది సామాజిక న్యాయానికి, రాజ్యాంగ సమానత్వానికి ఒక మైలురాయి. పీడిత వర్గాల వాస్తవ స్థితిగతులను ప్రపంచానికి చూపించే అరుదైన అవకాశం అని డా. వకుళాభరణం కృష్ణమోహన్ రావు పేర్కొన్నారు.</span></p>
<p class="MsoNormal"><span lang="en-us" xml:lang="en-us">ఈ కుల గణన కార్యక్రమాన్ని శాస్త్రీయంగా, న్యాయపరమైన ప్రమాణాలతో, సామాజిక న్యాయపథంలో నిర్వహించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.</span></p>
<p class="MsoNormal"><strong><span lang="en-us" xml:lang="en-us">సామాజిక ఆర్థిక కుల గణన – 2011 లోపాలు – పాఠాలు</span></strong></p>
<p class="MsoNormal"><span lang="en-us" xml:lang="en-us">SECC–2011 గణన గ్రామీణ, పట్టణ అభివృద్ధి శాఖల ద్వారా నిర్వహించబడింది. ఈ గణనలో పద్ధతిలో స్పష్టత లేకపోవడం, 46 లక్షల కుటుంబాలు మరియు కులాల పేర్లు తప్పుగా నమోదు కావడం చోటు చేసుకున్నాయి.</span></p>
<p class="MsoNormal"><span lang="en-us" xml:lang="en-us">వాటిలో పర్యాయ పదాలుగా కులాల పేర్లు, ఇంటి పేర్లు (surnames), గోత్రాలు కూడా తప్పుగా నమోదు అయ్యాయి. వర్గీకరణ జరగకపోవడం వల్ల డేటా విశ్వసనీయంగా మారలేదు. కేంద్రం సుప్రీంకోర్టుకు కూడా ఈ లోపాలను తెలిపింది.</span></p>
<p class="MsoNormal"><span lang="en-us" xml:lang="en-us">రూ.5000 కోట్లు ఖర్చయినా, ఆ గణన డేటా పాలనా నిర్ణయాలకు ఉపయోగపడలేదు. 2015లో ఏర్పాటైన పనగరియా కమిటీ కూడా ఈ లోపాలను సరిచేయలేకపోయింది. నివేదిక ఇవ్వలేదు. కొనసాగిస్తూ ఎలాంటి తప్పులను సరిచేసే పనులు కొనసాగలేదని, కేవలం Excel షీట్‌లలో డేటా ఉంచడమే జరిగినందున సరిదిద్దడం సాధ్యపడకపోయినదని ఆ కమిటీ కొన్ని సందర్భాల్లో మీడియాకు వెల్లడించింది.</span></p>
<p class="MsoNormal"><strong><span lang="en-us" xml:lang="en-us">జనాభా గణన చట్ట సవరణ అవసరం ఎందుకు?</span></strong></p>
<p class="MsoNormal"><span lang="en-us" xml:lang="en-us">ప్రస్తుతం Census Act, 1948 ప్రకారం ప్రభుత్వం Section 4 ద్వారా అవసరమైన ప్రశ్నలను నిర్ణయించగలదు. కానీ:</span></p>
<p class="MsoNormal"><span lang="en-us" xml:lang="en-us">- చట్టంలో కుల గణన తప్పనిసరిగా నిర్వహించాలి అనే స్పష్టత లేదు.</span></p>
<p class="MsoNormal"><span lang="en-us" xml:lang="en-us">- గతంలో జరిగిన లోపాలు పునరావృతం కాకుండా, భవిష్యత్తులో న్యాయపరమైన సమస్యలు ఎదురుకాకుండా చట్ట సవరణ అవసరం.</span></p>
<p class="MsoNormal"><span lang="en-us" xml:lang="en-us">చట్టంలో స్పష్టత కల్పిస్తే గణనలో సేకరించిన డేటా ప్రభుత్వ విధానాలకు మరియు కోర్టుల్లో నమ్మదగిన ఆధారంగా ఉపయోగపడుతుంది.</span></p>
<p class="MsoNormal"><strong><span lang="en-us" xml:lang="en-us">డా. వకుళాభరణం సూచించిన కీలక అంశాలు</span></strong></p>
<p class="MsoNormal"><span lang="en-us" xml:lang="en-us">- అనేక న్యాయపరమైన తీర్పులు, సామాజిక చైతన్య నేపధ్యంలో — భవిష్యత్తులో యేలాంటి న్యాయపరమైన సమస్యలు ఉత్పన్నం కాకుండా ఉండేందుకు చట్ట సవరణను సమర్థవంతంగా చేయడం సముచితం.</span></p>
<p class="MsoNormal"><span lang="en-us" xml:lang="en-us">- ఇంద్రా సాహ్నీ తీర్పు (పారా 810, 667) ప్రకారం 50 శాతం పైగా రిజర్వేషన్లకు గణాంక ఆధారాలు అవసరం.</span></p>
<p class="MsoNormal"><span lang="en-us" xml:lang="en-us">- పుట్టస్వామి తీర్పు (2017) ప్రకారం కుల గణన గోప్యత హక్కుకు వ్యతిరేకం కాదు.</span></p>
<p class="MsoNormal"><span lang="en-us" xml:lang="en-us">- SECC–2011 లోపాలు పునరావృతం కాకుండా నిపుణుల పర్యవేక్షణ అవసరం.</span></p>
<p class="MsoNormal"><span lang="en-us" xml:lang="en-us">- జాతీయ నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలి.</span></p>
<p class="MsoNormal"><span lang="en-us" xml:lang="en-us">- బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసి జనగణనకు సమన్వయం కల్పించాలి.</span></p>
<p class="MsoNormal"><strong><span lang="en-us" xml:lang="en-us">ముఖ్య విజ్ఞప్తి:</span></strong></p>
<p class="MsoNormal"><span lang="en-us" xml:lang="en-us">ఈసారి కుల గణన చట్టబద్ధంగా, న్యాయపరమైన ప్రమాణాలతో, శాస్త్రీయంగా జరగాలి. ఇది సామాజిక న్యాయ సాధనగా మారాలి.</span></p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>National</category>
                                    

                <link>https://www.vishvambhara.com/national/caste-calculation-in-the-next-census-should-be-conducted-transparently/article-5502</link>
                <guid>https://www.vishvambhara.com/national/caste-calculation-in-the-next-census-should-be-conducted-transparently/article-5502</guid>
                <pubDate>Sat, 03 May 2025 16:16:23 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2025-05/vakulabharanam.jpg"                         length="26550"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు ఎవరు పాల్పడినా చర్యలు తప్పవు : టీపీసీసీ చీఫ్ హెచ్చరిక</title>
                                    <description><![CDATA[<ul>
<li><strong>మల్లన్నను ఎన్నో సార్లు హెచ్చరించినా మార్పు రాలేదు </strong></li>
<li><strong>బీసీ కుల గణన ప్రతులు చించడంపై ఏఐసీసీ సీరియస్ </strong></li>
<li><strong>మల్లన్న చేసిన వాఖ్యలు చాల తప్పు </strong></li>
<li><strong>పార్టీ షోకాజ్ నోటీసులు జారీ చేస్తే స్పందించలేదని ఆగ్రహం</strong></li>
<li><strong>పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు ఎవరు పాల్పడినా చర్యలు తప్పవని మహేష్ కుమార్ గౌడ్  హెచ్చరిక</strong></li>
</ul>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/national/tpcc-chief-warning-that-whoever-involves-anti-party-activities/article-4716"><img src="https://www.vishvambhara.com/media/400/2025-03/mahesh-kumar-goud-4.jpg" alt=""></a><br /><p>విశ్వంభర, హైదరాబాద్ : పార్టీ నుండి తీన్మార్ మల్లన్న సస్పెన్షన్‌పై తెలంగాణ పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ స్పందించారు. తీన్మార్ మల్లన్న కులగణన పత్రాలను తగులబెట్టారని, దీనిని తీవ్రంగా పరిగణించినట్లు చెప్పారు. పార్టీ షోకాజ్ నోటీసులు జారీ చేస్తే, దానికి కూడా స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని అంశాలను పరిశీలించిన తర్వాతే తీన్మార్ మల్లన్నను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు చెప్పారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు ఎవరు పాల్పడినా చర్యలు తప్పవని హెచ్చరించారు.</p>
<p>ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణనను తీన్మార్ మల్లన్న తప్పుబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.పార్టీలో ఉంటూ పార్టీ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడటం, కులగణన పత్రాలను తగులబెట్టడంతో ఫిబ్రవరి 5న కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. పార్టీ వ్యతిరేక చర్యలపై వివరణ కోరింది. ఫిబ్రవరి 12వ తేదీలోపు వివరణ ఇవ్వాలని ఆ నోటీసుల్లో పేర్కొంది. గడువులోగా తీన్మార్ మల్లన్న నుంచి సమాధానం రాకపోవడంతో తాజాగా సస్పెండ్ చేసింది.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>National</category>
                                    

                <link>https://www.vishvambhara.com/national/tpcc-chief-warning-that-whoever-involves-anti-party-activities/article-4716</link>
                <guid>https://www.vishvambhara.com/national/tpcc-chief-warning-that-whoever-involves-anti-party-activities/article-4716</guid>
                <pubDate>Sat, 01 Mar 2025 17:09:13 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2025-03/mahesh-kumar-goud-4.jpg"                         length="39506"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>తడి బట్టలతో ప్రమాణం చేసిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి</title>
                                    <description><![CDATA[<p>  </p>
<p>  </p>
<p>ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి, మంత్రి పొన్నం ప్రభాకర్ కు మధ్య మాటల యుద్ధం సాగుతోంది. ఫ్లైయాష్ తరలింపుతో పాటు ఓవర్ లోడ్ లారీల ద్వారా పొన్నం ప్రభాకర్ అవినీతికి పాల్పడ్డాడని.. సుమారు వంద కోట్ల అవినీతి జరిగిందంటూ కౌశిక్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఇక మంత్రితో పాటు హుజూరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ చార్జి వొడితల ప్రణవ్ మీద కూడా ఆరోపణలు చేశాడు కౌశిక్ రెడ్డి.</p>
<p>అయితే దీనిపై మంత్రి పొన్నం ప్రభాకర్ సీరియస్ అయ్యారు. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని తన లాయర్ ద్వారా కౌశిక్ రెడ్డికి లీగల్ నోటీసులు కూడా పంపించారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మంగళవారం రోజున చెల్పూర్ గ్రామంలోని ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్లి ప్రమాణం చేయాలని నిర్ణయించుకున్నారు. కానీ పోలీసులు అక్కడకు వెళ్లకుండా అడ్డుకున్నారు. </p>
<p>దాంతో తన ఇంటి వద్దనే తడిబట్టలతో ఆంజనేయ స్వామి ఫొటో మీద ప్రమాణం</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/mla-kaushik-reddy-took-oath-in-wet-clothes/article-2377"><img src="https://www.vishvambhara.com/media/400/2024-06/deff7153-3f39-4dd7-9bf7-2025b16b95f8.jpeg" alt=""></a><br /><p> </p>
<p> </p>
<p>ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి, మంత్రి పొన్నం ప్రభాకర్ కు మధ్య మాటల యుద్ధం సాగుతోంది. ఫ్లైయాష్ తరలింపుతో పాటు ఓవర్ లోడ్ లారీల ద్వారా పొన్నం ప్రభాకర్ అవినీతికి పాల్పడ్డాడని.. సుమారు వంద కోట్ల అవినీతి జరిగిందంటూ కౌశిక్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఇక మంత్రితో పాటు హుజూరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ చార్జి వొడితల ప్రణవ్ మీద కూడా ఆరోపణలు చేశాడు కౌశిక్ రెడ్డి.</p>
<p>అయితే దీనిపై మంత్రి పొన్నం ప్రభాకర్ సీరియస్ అయ్యారు. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని తన లాయర్ ద్వారా కౌశిక్ రెడ్డికి లీగల్ నోటీసులు కూడా పంపించారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మంగళవారం రోజున చెల్పూర్ గ్రామంలోని ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్లి ప్రమాణం చేయాలని నిర్ణయించుకున్నారు. కానీ పోలీసులు అక్కడకు వెళ్లకుండా అడ్డుకున్నారు. </p>
<p>దాంతో తన ఇంటి వద్దనే తడిబట్టలతో ఆంజనేయ స్వామి ఫొటో మీద ప్రమాణం చేసి.. తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదని చెప్పారు. మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా అవినీతి చేయలేదని ప్రమాణం చేయాలంటూ సవాల్ విసిరారు. అలా చేస్తే పొన్నం ప్రభాకర్ కు తాను క్షమాపణలు చెబుతానని.. తాను చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నానన్నారు కౌశిక్ రెడ్డి.</p>
<p> </p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/mla-kaushik-reddy-took-oath-in-wet-clothes/article-2377</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/mla-kaushik-reddy-took-oath-in-wet-clothes/article-2377</guid>
                <pubDate>Tue, 25 Jun 2024 13:27:37 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-06/deff7153-3f39-4dd7-9bf7-2025b16b95f8.jpeg"                         length="56011"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>'కల్కి' సినిమా టికెట్ ధరల పెంపు.. సర్కార్ గ్రీన్‌సిగ్నల్ </title>
                                    <description><![CDATA[<p>ప్రభాస్ హీరోగా నాన్అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన 'కల్కి 2898 ఏడీ' సినిమా టికెట్ ధరల పెంపు, అదనపు షోలకు తెలంగాణ సర్కార్ అనుమతి ఇచ్చింది.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/sarkar-greensignals-kalki-movie-ticket-price-hike%C2%A0/article-2314"><img src="https://www.vishvambhara.com/media/400/2024-06/124116971-680x310.jpg" alt=""></a><br /><p>ప్రభాస్ హీరోగా నాన్అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన 'కల్కి 2898 ఏడీ' సినిమా టికెట్ ధరల పెంపు, అదనపు షోలకు తెలంగాణ సర్కార్ అనుమతి ఇచ్చింది. ఈ నెల 27 నుంచి జులై 4 వరకు 8 రోజుల పాటు టికెట్ ధరలు పెంచుకునేందుకు వెసులుబాటు కల్పించింది. ఇటీవల టికెట్ ధరల పెంపు, అదనపు షోలకు అనుమతి కోరుతూ వైజయంతీ మూవీస్ దరఖాస్తు చేసుకుంది. </p>
<p>ఈక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం 'కల్కి 2898 ఏడీ' చిత్ర టికెట్‌పై గరిష్ఠంగా రూ.200 పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ. 75, మల్టీప్లెక్స్‌ల్లో రూ. 100 వరకు పెంచుకోవచ్చని తెలిపింది. దీంతో పాటు ఈ నెల 27న ఉదయం 5.30 గంటల షోకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. వారం రోజుల పాటు ఐదు షోలు నిర్వహించేందుకు వీలుగా ఉత్తర్వులు జారీ చేసింది.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/sarkar-greensignals-kalki-movie-ticket-price-hike%C2%A0/article-2314</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/sarkar-greensignals-kalki-movie-ticket-price-hike%C2%A0/article-2314</guid>
                <pubDate>Sun, 23 Jun 2024 08:15:19 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-06/124116971-680x310.jpg"                         length="90658"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఎమ్మెల్సీగా తీర్మార్ మల్లన్న ప్రమాణ స్వీకారం </title>
                                    <description><![CDATA[<p>ఎమ్మెల్సీగా తీర్మార్ మల్లన్న ప్రమాణ స్వీకారం చేశారు. ఖమ్మం-వరంగల్-నల్లగొండ పట్టభద్రల ఎమ్మెల్సీగా గెలుపొందిన కాంగ్రెస్ నేత తీన్మార్ మల్లన్న.. అలియాస్ నవీన్ కుమార్ ఇవాళ (గురువారం) ప్రమాణ స్వీకారం చేశారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/tirmar-mallanna-sworn-in-as-mlc%C2%A0/article-1754"><img src="https://www.vishvambhara.com/media/400/2024-06/telugu-samayam.webp" alt=""></a><br /><p>ఎమ్మెల్సీగా తీర్మార్ మల్లన్న ప్రమాణ స్వీకారం చేశారు. ఖమ్మం-వరంగల్-నల్లగొండ పట్టభద్రల ఎమ్మెల్సీగా గెలుపొందిన కాంగ్రెస్ నేత తీన్మార్ మల్లన్న.. అలియాస్ నవీన్ కుమార్ ఇవాళ (గురువారం) ప్రమాణ స్వీకారం చేశారు. ఈ మేరకు శాసమండలి చైర్మన్ చాంబర్‌లో మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఆయనతో ప్రమాణం చేయించారు.</p>
<p>ఇటీవల జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీన్మార్ మల్లన్న, బీఆర్ఎస్ అభ్యర్థి అనుగుల రాకేష్ రెడ్డిపై 18వేల పైచిలుకు ఓట్లతో తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. కాగా, ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహరాల ఇన్‌చార్జి దీపాదాస్ మున్షీ, ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డి, ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల నేతలు హాజరయ్యారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/tirmar-mallanna-sworn-in-as-mlc%C2%A0/article-1754</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/tirmar-mallanna-sworn-in-as-mlc%C2%A0/article-1754</guid>
                <pubDate>Thu, 13 Jun 2024 13:00:50 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-06/telugu-samayam.webp"                         length="21862"                         type="image/webp"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>రామోజీరావు అస్తమయం.. చంద్రబాబు ఎమోషనల్ ట్వీట్</title>
                                    <description><![CDATA[<p>ఈనాడు గ్రూపు సంస్థల చైర్మన్ రామోజీరావు మృతి పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్ర్భాంతిని వ్యక్తం చేశారు. ఈ మేరకు తన అధికారిక ఎక్స్ ఖాతాలో ఓ ట్వీట్ చేశారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/andhra-pradesh/chandrababus-emotional-tweet-on-ramoji-raos-sunset/article-1443"><img src="https://www.vishvambhara.com/media/400/2024-06/screenshot-2024-06-08-085541.jpg" alt=""></a><br /><p>ఈనాడు గ్రూపు సంస్థల చైర్మన్ రామోజీరావు మృతి పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్ర్భాంతిని వ్యక్తం చేశారు. ఈ మేరకు తన అధికారిక ఎక్స్ ఖాతాలో ఓ ట్వీట్ చేశారు. రామోజీరావు అస్తమయం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని పేర్కొన్నారు. ఒక సామాన్య కుటుంబంలో పుట్టి అసామాన్య విజయాలు సాధించిన శ్రీ రామోజీరావు మరణం తీవ్ర ఆవేదనకు గురి చేసిందని తెలిపారు. </p>
<p>అక్షర యోధుడుగా శ్రీరామోజీ తెలుగు రాష్ట్రాలకు, దేశానికి ఎన్నో సేవలు అందించారని, తెలుగు వారి జీవితాల్లో అత్యంత ప్రభావవంతమైన ముద్రవేశారని కొనియాడారు. శ్రీ రామోజీ తెలుగు ప్రజల ఆస్తిగా అభివర్ణించారు. ఆయన మరణం తెలుగు ప్రజలకే కాదు.. దేశానికి కూడా తీరని లోటని చంద్రబాబు వ్యాఖ్యానించారు. సమాజ హితం కోసం అనుక్షణం పనిచేసిన ఆయన కీర్తి అజరామరమని కీర్తించారు. </p>
<p>ఈనాడు గ్రూపు సంస్థల స్థాపనతో వేల మందికి ఉపాధి కల్పించారని, మీడియా రంగంలో రామోజీది ప్రత్యేకమైన శకమని పునరుద్ఘాటించారు. ఎన్నో సవాళ్లను, సమస్యలను అధిగమించి ఎక్కడా తలవంచకుండా రామోజీరావు విలువలతో సంస్థలను నడిపిన విధానం ప్రతి ఒక్కరికీ ఆదర్శనీయమన్నారు. దశాబ్దాల తన ప్రయాణంలో అనుక్షణం ప్రజల మంచి కోసం, సమాజ హితం కోసం పనిచేశారని, మీడియా రంగంలో ఆయనొక శిఖరమని పేర్కొన్నారు. ఆయన ఇక లేరనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నామన్నారు. </p>
<p>రామోజీరావుతో తనకు నాలుగు దశాబ్దాల అనుబంధం ఉందని, మంచిని మంచి, చెడును చెడు అని చెప్పే ఆయన తీరు తనను ఆయనకు దగ్గర చేసిందని వెల్లడించారు. సమస్యలపై పోరాటంలో ఆయన తనకెంతో స్ఫూర్తి అని చంద్రబాబు తెలిపారు. ప్రజలకు మంచి పాలసీలు అందించే విషయంలో రామోజీ సూచనలు, సలహాలు ఎప్పుడూ ఉన్నతంగా ఉండేవని, ఆయన అస్తమయంపై వారి కుటుంబ సభ్యులకు, ఈనాడు గ్రూపు సంస్థల సిబ్బందికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానని చంద్రబాబు ట్వీట్‌లో పేర్కొన్నారు.</p>
<div class="div_border" contenteditable="false">
<blockquote class="twitter-tweet">
<p dir="ltr" lang="te" xml:lang="te">ఈనాడు గ్రూపు సంస్థల చైర్మన్ శ్రీ రామోజీరావు అస్తమయం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. ఒక సామాన్య కుటుంబంలో పుట్టి అసామాన్య విజయాలు సాధించిన శ్రీ రామోజీరావు మరణం తీవ్ర ఆవేదనకు గురి చేసింది. అక్షర యోధుడుగా శ్రీ రామోజీ తెలుగు రాష్ట్రాలకు, దేశానికి ఎన్నో సేవలు అందించారు. తెలుగు వారి… <a href="https://t.co/jYHQDFJdxF">pic.twitter.com/jYHQDFJdxF</a></p>
— N Chandrababu Naidu (@ncbn) <a href="https://twitter.com/ncbn/status/1799271461775102145?ref_src=twsrc%5Etfw">June 8, 2024</a></blockquote>

</div>
<p>

</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.vishvambhara.com/andhra-pradesh/chandrababus-emotional-tweet-on-ramoji-raos-sunset/article-1443</link>
                <guid>https://www.vishvambhara.com/andhra-pradesh/chandrababus-emotional-tweet-on-ramoji-raos-sunset/article-1443</guid>
                <pubDate>Sat, 08 Jun 2024 08:58:00 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-06/screenshot-2024-06-08-085541.jpg"                         length="118656"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>మిర్యాలగూడ ఎమ్మెల్యే బీఎల్ఆర్ సంచలన నిర్ణయం</title>
                                    <description><![CDATA[<p>నియోజకవర్గంలోని 29 ప్రభుత్వ హైస్కూల్లో పనిచేస్తున్న స్వీపర్లకు తన జీతం నుంచి వేతనాలు చెల్లించేందుకు నిర్ణయం తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే బీఆర్ఆర్ ప్రకటించారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/miryalaguda-mla-blr-sensational-decision/article-1143"><img src="https://www.vishvambhara.com/media/400/2024-06/screenshot-2024-06-02-113842.jpg" alt=""></a><br /><p>మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆదివారం అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ కీలక ప్రకటన చేశారు. నియోజకవర్గంలోని 29 ప్రభుత్వ హైస్కూల్లో పనిచేస్తున్న స్వీపర్లకు తన జీతం నుంచి వేతనాలు చెల్లించేందుకు నిర్ణయం తీసుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు.</p>
<p>గతంలో జీతాలు ఇవ్వలేక విద్యాశాఖ స్వీపర్లను పక్కన పెట్టిందన్నారు. తన ఎమ్మెల్యే పదవి ఉన్నంత కాలం స్వీపర్లకు జీతాలు అందించేందుకు ఏర్పాట్లు చేస్తానని స్పష్టం చేశారు. వారంలో మూడు రోజులు ఊరు, వాడ,  తండా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నట్లు తెలిపారు. క్షేత్రస్థాయిలో సమస్యలను తెలుసుకుని వాటిని సత్వరమే పరిష్కరించేందుకు తనవంతు కృషి చేస్తానని అన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/miryalaguda-mla-blr-sensational-decision/article-1143</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/miryalaguda-mla-blr-sensational-decision/article-1143</guid>
                <pubDate>Sun, 02 Jun 2024 11:41:01 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-06/screenshot-2024-06-02-113842.jpg"                         length="77303"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>తెలంగాణతో సోనియాది పేగుబంధం: రేవంత్ రెడ్డి</title>
                                    <description><![CDATA[<p>తెలంగాణతో సోనియాది పేగుబంధం అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌ పరేడ్ గ్రౌండ్స్‌లో ఆదివారం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఆయన ప్రసంగించారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/sonias-intestinal-connection-with-telangana-is-revanth-reddy/article-1140"><img src="https://www.vishvambhara.com/media/400/2024-06/screenshot-2024-06-02-111402.jpg" alt=""></a><br /><p>తెలంగాణతో సోనియాది పేగుబంధం అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌ పరేడ్ గ్రౌండ్స్‌లో ఆదివారం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఆయన ప్రసంగించారు. తెలంగాణ ప్రజల కలలను నిజం చేసిన సోనియాగాంధీ, మన్మోహన్ సింగ్‌లకు సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. </p><p>తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు సోనియాగాంధీని ఎందుకు ఆహ్వానించారని కొందరు ప్రశ్నిస్తున్నారని రేవంత్ అన్నారు. కానీ తల్లిని పిలవడానికి ఎవరి అనుమతి లేదని రేవంత్ చెప్పుకొచ్చారు. ‘ప్రపంచంతో నా తెలంగాణ పోటీ పడుతోంది.. ప్రపంచ పటంలోనే హైదరాబాద్‌ను ప్రత్యేకంగా నిలపబోతున్నాం’ అని రేవంత్ రెడ్డి అన్నారు. సర్వ</p><p>అదేవిధంగా 70 రోజుల్లోనే 30వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు, 11,062 పోస్టులకు మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చామని రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఆరు గ్యారంటీలకు 1.28కోట్ల దరఖాస్తులు వచ్చాయని రేవంత్ రెడ్డి తెలిపారు. ఇందులో డూప్లికేట్ అప్లికేషన్లు మినహాయించగా 1.9కోట్ల దరఖాస్తులు మిగిలినట్లు చెప్పారు. వాటిని కంప్యూటరీకరించి ప్రజలందరికీ సంక్షేమ పథకాలను అందుబాటులోకి తేవాలని కృషి చేస్తున్నట్లు తెలిపారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/sonias-intestinal-connection-with-telangana-is-revanth-reddy/article-1140</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/sonias-intestinal-connection-with-telangana-is-revanth-reddy/article-1140</guid>
                <pubDate>Sun, 02 Jun 2024 11:16:43 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-06/screenshot-2024-06-02-111402.jpg"                         length="88267"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ ఉపఎన్నికలో బీఆర్ఎస్ ఘన విజయం</title>
                                    <description><![CDATA[<p>మహబూబ్‌నగర్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నికలో బీఆర్‌ఎస్‌  ఘన విజయం సాధించింది. పార్టీ అభ్యర్థి నవీన్‌కుమార్‌ రెడ్డి 111 ఓట్ల మెజార్టీతో విజయాన్ని కైవసం చేసుకున్నారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/brss-big-win-in-mahbubnagar-mlc-by-election/article-1136"><img src="https://www.vishvambhara.com/media/400/2024-06/mlc-1-1.jpg" alt=""></a><br /><p>సీఎం రేవంత్ రెడ్డికి సొంత జిల్లాలో ఎదురుదెబ్బ తగిలింది. మహబూబ్‌నగర్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నికలో బీఆర్‌ఎస్‌  ఘన విజయం సాధించింది. పార్టీ అభ్యర్థి నవీన్‌కుమార్‌ రెడ్డి 111 ఓట్ల మెజార్టీతో విజయాన్ని కైవసం చేసుకున్నారు. మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే ఆయన గెలుపొందడం విశేషం. </p>
<p>బీఆర్‌ఎస్‌ తరఫున నవీన్‌కుమార్‌ రెడ్డి పోటీ చేయగా, కాంగ్రెస్‌ పార్టీ నుంచి మన్నె జీవన్‌ రెడ్డి, స్వతంత్ర అభ్యర్థిగా సుదర్శన్‌గౌడ్‌ బరిలో నిలిచారు. ఈ పోటీకి బీజేపీ దూరంగా ఉన్నది. మొత్తం 1437 మంది ఓటుహక్కు వినియోగించుకోగా ఇద్దరు ఎంపీటీసీలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. పార్టీ వారీగా బీఆర్ఎస్ 763, కాంగ్రెస్, 652, స్వతంత్ర అభ్యర్థికి ఒక ఓటు పోలయ్యాయి.</p>
<p>ఉమ్మడి జిల్లా స్థానిక ప్రజాప్రతినిధుల ఎమ్మెల్సీగా ఉన్న కసిరెడ్డి నారాయణరెడ్డి గత నవంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ మారారు. అనంతరం ఆయన కల్వకుర్తి ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయిన విషయం తెలిసిందే. దీంతో మార్చి 28వ తేదీన ఎన్నికలు నిర్వహించారు. బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపుతో బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున సంబురాలు మిన్నంటాయి.</p>
<p>కాగా, తాజాగా ఎమ్మెల్సీ స్థానం గెలుపుపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఎమ్మెల్సీగా గెలుపొందిన నవీన్ కుమారెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ గెలుపు తమ బాధ్యతలను మరింత పెంచిందన్నారు. ఈ విజయం మరిన్ని విజయాలకు దారితీస్తుందని విశ్వసిస్తున్నామన్నారు. భవిష్యత్తులోనూ మరిన్ని విజయాలు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ గెలుపునకు శ్రమించిన బీఆర్ఎస్ శ్రేణులకు ధన్యవాదాలు తెలిపారు. </p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/brss-big-win-in-mahbubnagar-mlc-by-election/article-1136</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/brss-big-win-in-mahbubnagar-mlc-by-election/article-1136</guid>
                <pubDate>Sun, 02 Jun 2024 10:40:17 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-06/mlc-1-1.jpg"                         length="107584"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>కాంగ్రెస్ కి 12 నుంచి 14 సీట్లు ఖాయం... ధీమా వ్యక్తం చేసిన డిప్యూటీ సీఎం! </title>
                                    <description><![CDATA[<p>తెలంగాణలో ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల ఫలితాలపై అధికార కాంగ్రెస్ పార్టీ చాలా ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/the-deputy-cm-expressed-confidence-that-12-to-14-seats/article-160"><img src="https://www.vishvambhara.com/media/400/2024-05/img_20240514_183557_(700_x_400_pixel).jpg" alt=""></a><br /><p>తెలంగాణలో ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల ఫలితాలపై అధికార కాంగ్రెస్ పార్టీ చాలా ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ రాబోయే పార్లమెంట్ ఎన్నికల ఫలితాలలో ఏకంగా 12 నుంచి 14 సీట్లు కైవసం చేసుకుంటుంది అంటూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. భట్టి విక్రమార్క తాజాగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం ధన్వాడలో దత్తాత్రేయ దేవాలయం మూడో వార్షికోత్సవంలో పాల్గొన్నారు.</p>
<p>ఈ వార్షికోత్సవంలో పాల్గొన్నటువంటి ఈయన ఇటీవల జరిగిన ఎన్నికల గురించి మాట్లాడుతూ చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. కాంగ్రెస్ పార్టీ పాలన చూసి ప్రజలందరూ కూడా తమకే ఓట్లు వేశారని ఈయన ధీమా వ్యక్తం చేశారు అంతేకాకుండా రాహుల్ గాంధీ చేసినటువంటి బస్సు యాత్ర, పాదయాత్రతో కూటమికి భయం ఏర్పడిందని తెలిపారు. </p>
<p>ఇక ప్రజలను ఎన్నో ప్రలోభాలకు గురిచేసి, వారిని భయపెట్టినప్పటికీ ప్రజలందరూ కూడా చాలా ధైర్యంగా కాంగ్రెస్ పార్టీకే ఓట్లు వేశారని స్పష్టంగా తెలుస్తోంది అంటూ ఈ సందర్భంగా విక్రమార్క వెల్లడించారు. ఇక జూన్ 4వ తేదీ వెళ్లడయ్యే ఫలితాలలో కాంగ్రెస్ పార్టీ కచ్చితంగా అత్యధిక లోక్ స్థానాలను కైవసం చేసుకుంటుంది అంటూ ఈయన ధీమా వ్యక్తం చేశారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/the-deputy-cm-expressed-confidence-that-12-to-14-seats/article-160</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/the-deputy-cm-expressed-confidence-that-12-to-14-seats/article-160</guid>
                <pubDate>Tue, 14 May 2024 18:40:04 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-05/img_20240514_183557_%28700_x_400_pixel%29.jpg"                         length="70963"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>సీఎం రేవంత్ రెడ్డికి ఆగస్టు సంక్షోభం తప్పదు.. అత్యుత్సాహం చూపారంటూ? </title>
                                    <description><![CDATA[<p>తెలంగాణలో గత ఏడాది జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలలో భాగంగా ఊహించిన విధంగా హస్తం పార్టీ అధికారం అందుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. </p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/cm-revanth-reddy-is-said-to-have-been-excited-by/article-155"><img src="https://www.vishvambhara.com/media/400/2024-05/img_20240514_175838_(700_x_400_pixel).jpg" alt=""></a><br /><p>తెలంగాణలో గత ఏడాది జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలలో భాగంగా ఊహించిన విధంగా హస్తం పార్టీ అధికారం అందుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ గెలవడంతో సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేసి తెలంగాణ బాధ్యతలను తీసుకున్నారు. అయితే ఈయన ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీ హామీ పథకాల కారణంగానే అధికారంలోకి వచ్చారని తెలుస్తుంది. </p>
<p> </p>
<p> తాజాగా సీఎం రేవంత్ రెడ్డి గురించి బీజేపీ రాజ్యసభ ఎంపీ కే లక్ష్మణ్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డికి ఆగస్టు సంక్షోభం తప్పదని హెచ్చరించారు. రైతులకు రుణమాఫీ చేస్తానని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పడమే కాకుండా అత్యుత్సాహంతో ఆరు గ్యారెంటీ హామీలను ప్రకటించారు. అయితే ఈ హామీలను నెరవేర్చకపోతే ఆయనకు రైతులకు రుణమాఫీ చేస్తానని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పడమే కాకుండా అత్యుత్సాహంతో ఆరు గ్యారెంటీ హామీలను ప్రకటించారు.</p>
<p> </p>
<p>ఇక రైతు రుణమాఫీ కనక చేయకపోతే ఆగస్టులో సంక్షోభం తప్పదని తెలిపారు. అప్పు తెచ్చి రాష్ట్రానీ నడిపించాలనుకుంటున్నారంటూ ఎద్దేవా చేశారు. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ లో విలీనం కావడం ఖాయం అంటూ ఈ సందర్భంగా లక్ష్మణ్ చేసినటువంటి వ్యాఖ్యలు సంచలనగా మారాయి.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/cm-revanth-reddy-is-said-to-have-been-excited-by/article-155</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/cm-revanth-reddy-is-said-to-have-been-excited-by/article-155</guid>
                <pubDate>Tue, 14 May 2024 17:59:49 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-05/img_20240514_175838_%28700_x_400_pixel%29.jpg"                         length="51418"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        