<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.vishvambhara.com/social-justice/tag-5993" rel="self" type="application/rss+xml" />
                <generator>Vishvambhara News RSS Feed Generator</generator>
                <title>SocialJustice - Vishvambhara News</title>
                <link>https://www.vishvambhara.com/tag/5993/rss</link>
                <description>SocialJustice RSS Feed</description>
                
                            <item>
                <title>మొత్తం బడ్జెట్ వెతికిన ఉద్యోగుల సంక్షేమం కనబడలేదు</title>
                                    <description><![CDATA[<div>రాష్ట్రప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జట్ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులను నిరాశ పరిచింది: ఉద్యోగ సంఘాల మాజీ జేఏసీ చైర్మన్ దేవి ప్రసాద్. </div>
<div> </div>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/the-welfare-of-the-employees-who-sought-the-total-budget/article-3323"><img src="https://www.vishvambhara.com/media/400/2024-07/whatsapp-image-2024-07-25-at-17.42.29_0425b86f.jpg" alt=""></a><br /><p><img src="https://www.vishvambhara.com/media/2024-07/whatsapp-image-2024-07-25-at-17.42.29_0425b86f.jpg" alt="WhatsApp Image 2024-07-25 at 17.42.29_0425b86f" width="1280" height="853"></img></p>
<div>విశ్వంబరా, ఎల్బీనగర్  : - మొత్తం బడ్జెట్ వెతికిన ఉద్యోగుల సంక్షేమం ఎక్కడ కనబడలేదని, ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులను నిరాశపరిచిందని ఉద్యోగ సంఘాల మాజీ జేఏసీ చైర్మన్ దేవి ప్రసాద్ అన్నారు. గురువారం ఆయన మాట్లాడుతూ</div>
<div> ఉద్యోగ సంఘాలు  కరువు భత్యం 5 విడుతలు విడుదల చేయాలని చేసిన డిమాండ్ ను పట్టించుకోక పోవడం అన్యాయం  అని అన్నారు.</div>
<div>అక్టోబర్ 24 వరకు పి ఆర్ సి గడువు పూర్తి అవుతుంది అని, 2024 లో పి ఆర్ సి ఇవ్వమని బడ్జెట్ స్పష్టం చేసిన ఎలాంటి కేటాయింపులు లేవు అని అన్నారు.కనీసం మద్యంతర భృతి ప్రస్తావన కూడా తీసుకురాలేదన్నారు.  31/4/24 నుండి ప్రతి నెల వందలాది ఉద్యోగులు పదవి విరమణ చేస్తున్నారు వారికి రావలసిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ తో పాటు ఉద్యోగుల కు రావలిసిన నిధులు 5000 కోట్ల రూపాయలు పెండింగ్ లో ఉన్నాయి అని, అధికారం లో కి రాగానే త్జక్షణ చెల్లింపు చేస్తామని హామీ ఇచ్చి కేటాయింపు లు లేకపోవడం ఉద్యోగులను మోసం చేయడమే అని అన్నారు.</div>
<div>2 లక్షల ఉద్యోగులను నియమిస్తామని చెప్పి ఎలాంటి కేటాయింపు లు చేయకపోవడం  కాంగ్రెస్ పార్టీ కి నిరుద్యోగుల పట్ల ఉన్న ప్రేమ తెలిసిపోయింది అని అన్నారు.</div>
<div>ఉద్యోగ, ఉపాధ్యాయులకు, ఈ హెచ్ ఎస్ బలోపేతం చేస్తాం అని చెప్పి ఎలాంటి ప్రస్తావన లేదు.</div>
<div>కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజ్ </div>
<div>పై ఎలాంటి హామీ లేదు, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల ఊసే లేదు అని అన్నారు.</div>
<p> </p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/the-welfare-of-the-employees-who-sought-the-total-budget/article-3323</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/the-welfare-of-the-employees-who-sought-the-total-budget/article-3323</guid>
                <pubDate>Thu, 25 Jul 2024 18:01:10 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-07/whatsapp-image-2024-07-25-at-17.42.29_0425b86f.jpg"                         length="40551"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>రుణమాఫీ వల్ల రైతుల్లో సంతోషం </title>
                                    <description><![CDATA[<p><img src="https://www.vishvambhara.com/media/2024-07/whatsapp-image-2024-07-25-at-17.15.55_8fe20122.jpg" alt="WhatsApp Image 2024-07-25 at 17.15.55_8fe20122" width="1156" height="516" /></p>
<div>విశ్వంభర భూపాలపల్లి జూలై 25 : - ఋణ మాఫీ వల్ల రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారని  భూపాలపల్లి జిల్లా </div>
<div>వ్యవసాయ శాఖ అధికారి విజయ్ భాస్కర్ తెలిపారు.</div>
<div>గురువారం ఘనపురం మండలం మైలారం గ్రామంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి విజయ్ భాస్కర్, జిల్లా ఉద్యాన వన  అధికారి సంజీవరావు </div>
<div>రుణమాఫీ పొందిన రైతులతో ముఖాముఖి నిర్వహించారు.  </div>
<div>ఈ సందర్భంగా వ్యవసాయ, ఉద్యాన అధికారులు మాట్లాడుతూ లక్ష రూపాయలు ఋణ మాఫీ జరగడంతో రైతులు చాలా చాలా సంతోషంగా ఉన్నారని అన్నారు. పంట పెట్టుబడులకు తిరిగి బ్యాంకుల నుండి రుణం తీసుకోవడం జరుగుతుందనిఅన్నారు. ఈ సందర్భంగా రైతులకు రుణమాఫీ చేసిన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.</div>
<div>అనంతరం జిల్లా వ్యవసాయ శాఖ అధికారి విజయ్ భాస్కర్ మాట్లాడుతూ ఈ గ్రామంలో లక్ష లోపు రుణం పొందిన 62 మందికి రుణమాఫీ వర్తిచిందని,  అలాగే ఘనపురం మండలంలో 1974 మంది రైతులకు లక్షలోపు</div>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/farmers-are-happy-due-to-loan-waiver/article-3311"><img src="https://www.vishvambhara.com/media/400/2024-07/whatsapp-image-2024-07-25-at-17.15.55_8fe20122.jpg" alt=""></a><br /><p><img src="https://www.vishvambhara.com/media/2024-07/whatsapp-image-2024-07-25-at-17.15.55_8fe20122.jpg" alt="WhatsApp Image 2024-07-25 at 17.15.55_8fe20122" width="1156" height="516"></img></p>
<div>విశ్వంభర భూపాలపల్లి జూలై 25 : - ఋణ మాఫీ వల్ల రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారని  భూపాలపల్లి జిల్లా </div>
<div>వ్యవసాయ శాఖ అధికారి విజయ్ భాస్కర్ తెలిపారు.</div>
<div>గురువారం ఘనపురం మండలం మైలారం గ్రామంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి విజయ్ భాస్కర్, జిల్లా ఉద్యాన వన  అధికారి సంజీవరావు </div>
<div>రుణమాఫీ పొందిన రైతులతో ముఖాముఖి నిర్వహించారు.  </div>
<div>ఈ సందర్భంగా వ్యవసాయ, ఉద్యాన అధికారులు మాట్లాడుతూ లక్ష రూపాయలు ఋణ మాఫీ జరగడంతో రైతులు చాలా చాలా సంతోషంగా ఉన్నారని అన్నారు. పంట పెట్టుబడులకు తిరిగి బ్యాంకుల నుండి రుణం తీసుకోవడం జరుగుతుందనిఅన్నారు. ఈ సందర్భంగా రైతులకు రుణమాఫీ చేసిన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.</div>
<div>అనంతరం జిల్లా వ్యవసాయ శాఖ అధికారి విజయ్ భాస్కర్ మాట్లాడుతూ ఈ గ్రామంలో లక్ష లోపు రుణం పొందిన 62 మందికి రుణమాఫీ వర్తిచిందని,  అలాగే ఘనపురం మండలంలో 1974 మంది రైతులకు లక్షలోపు రుణం మాఫీ అయ్యిందని తెలిపారు.</div>
<div> రైతులకు  ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలు సద్వినియోగం చేయకుంటూ  ఆర్థికంగా ఎదగాలని సూచించారు.</div>
<div>ఉద్యానవన శాఖ అధికారి</div>
<div>సంజీవరావు  మాట్లాడుతూ మిరప పంటలో సమగ్ర యాజమాన్య సంరక్షణ చర్యలు  పాటించి రైతులు అధిక  దిగుబడులు సాధించాలని సూచించారు.</div>
<div>ఈ కార్యక్రమంలో రైతులు రాజయ్య , వెంకటేశ్వర స్వామి తదితర రైతులు పాల్గొన్నారు.</div>
<p> </p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/farmers-are-happy-due-to-loan-waiver/article-3311</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/farmers-are-happy-due-to-loan-waiver/article-3311</guid>
                <pubDate>Thu, 25 Jul 2024 17:32:07 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-07/whatsapp-image-2024-07-25-at-17.15.55_8fe20122.jpg"                         length="135070"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>భూమి లేని రైతు కూలీలకు ఏడాదికి రూ. 12000</title>
                                    <description><![CDATA[<p><img src="https://www.vishvambhara.com/media/2024-07/whatsapp-image-2024-07-25-at-17.03.34_44cf3903.jpg" alt="WhatsApp Image 2024-07-25 at 17.03.34_44cf3903" width="1080" height="903" /></p>
<p>విశ్వంబర : - బడ్జెట్ 2024లో తెలంగాణ రైతులకు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క శుభవార్త చెప్పారు. భూమి లేని రైతు కూలీలకు ఏడాదికి 12 వేల రూపాయలు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఈ ఏడాది నుంచే ఈ పథకాన్ని అమలు చేయటానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తన బడ్జెట్ ప్రసంగంలో స్పష్టం చేశారు భట్టి విక్రమార్క. తెలంగాణ వచ్చిన తర్వాత రైతు కూలీలకు ఎలాంటి సహాయ సహకారాలు అందలేదన్న విషయాన్ని గుర్తు చేశారు</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/12000-per-annum-for-landless-farmer-laborers/article-3304"><img src="https://www.vishvambhara.com/media/400/2024-07/whatsapp-image-2024-07-25-at-17.03.34_44cf3903.jpg" alt=""></a><br /><p><img src="https://www.vishvambhara.com/media/2024-07/whatsapp-image-2024-07-25-at-17.03.34_44cf3903.jpg" alt="WhatsApp Image 2024-07-25 at 17.03.34_44cf3903" width="1080" height="903"></img></p>
<p>విశ్వంబర : - బడ్జెట్ 2024లో తెలంగాణ రైతులకు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క శుభవార్త చెప్పారు. భూమి లేని రైతు కూలీలకు ఏడాదికి 12 వేల రూపాయలు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఈ ఏడాది నుంచే ఈ పథకాన్ని అమలు చేయటానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తన బడ్జెట్ ప్రసంగంలో స్పష్టం చేశారు భట్టి విక్రమార్క. తెలంగాణ వచ్చిన తర్వాత రైతు కూలీలకు ఎలాంటి సహాయ సహకారాలు అందలేదన్న విషయాన్ని గుర్తు చేశారు</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/12000-per-annum-for-landless-farmer-laborers/article-3304</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/12000-per-annum-for-landless-farmer-laborers/article-3304</guid>
                <pubDate>Thu, 25 Jul 2024 17:15:41 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-07/whatsapp-image-2024-07-25-at-17.03.34_44cf3903.jpg"                         length="125013"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>రాష్ట్ర బడ్జెట్ జనరంజక బడ్జెట్,అన్ని వర్గాలకు తగిన ప్రాధాన్యత ఇచ్చారు</title>
                                    <description><![CDATA[<p>సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/due-priority-has-been-given-to-all-sections-of-the/article-3299"><img src="https://www.vishvambhara.com/media/400/2024-07/whatsapp-image-2024-07-25-at-16.29.39_d277302d.jpg" alt=""></a><br /><p><img src="https://www.vishvambhara.com/media/2024-07/whatsapp-image-2024-07-25-at-16.29.39_d277302d.jpg" alt="WhatsApp Image 2024-07-25 at 16.29.39_d277302d" width="353" height="456"></img></p>
<p>విశ్వంబర కరీంనగర్  : - రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గురువారం సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాలకు ప్రాధాన్యత ఇస్తూ జనరంజకంగా ఉందని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. స్త్రీశిశు సంక్షేమం,ఎస్,ఎస్టీ మైనారిటీలతో పాటు బిసిల సంక్షేమానికి పెద్ద పీట వేశారని వ్యవసాయరంగంతో పాటు గ్రామీణాభవృద్ధికి ఎక్కువ నిధులు కేటాయించారని నరేందర్ రెడ్డి పేర్కొన్నారు. గృహజ్యోతి మరియు గ్యాస్ సబ్సిడీకి నిధులు కేటాయించారని అన్ని వర్గాలను ఆదుకోవడమే లక్ష్యంగా బడ్జెట్ ఉందని నరేందర్ రెడ్డి అన్నారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా పాలనకు ఈ బడ్జెట్ నిదర్శనం అని నరేందర్ రెడ్డి అన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/due-priority-has-been-given-to-all-sections-of-the/article-3299</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/due-priority-has-been-given-to-all-sections-of-the/article-3299</guid>
                <pubDate>Thu, 25 Jul 2024 16:41:14 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-07/whatsapp-image-2024-07-25-at-16.29.39_d277302d.jpg"                         length="21766"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>అక్రమ అరెస్టులతో నిరుద్యోగుల ఉద్యమాన్ని ఆపలేరు</title>
                                    <description><![CDATA[<p>...రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలి<br />...బిజెపి, బిజెవైఎం నాయకుల అరెస్టులు సిగ్గుచేటు<br />...బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి చెనమోని రాములు<br />... బిజెపి మండల అధ్యక్షులు శివర్ల రమేష్</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/the-movement-of-the-unemployed-cannot-be-stopped-by-illegal/article-3293"><img src="https://www.vishvambhara.com/media/400/2024-07/whatsapp-image-2024-07-25-at-15.48.54_e631ddf2.jpg" alt=""></a><br /><p><img src="https://www.vishvambhara.com/media/2024-07/whatsapp-image-2024-07-25-at-15.48.54_e631ddf2.jpg" alt="WhatsApp Image 2024-07-25 at 15.48.54_e631ddf2" width="1280" height="590"></img></p>
<p>విశ్వంభర చింతపల్లి జూలై 25 : - నిరుద్యోగ సమస్యలు పరిష్కరించాలి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే జాబ్ క్యాలెండర్ ప్రకటించి, నిరుద్యోగ భృతి చెల్లించి, గ్రూప్-2 పోస్టులు పెంచి, గ్రూప్-1లో 1:100 క్వాలిఫై చేయాలని భారతీయ జనతా యువమోర్చా ఓయూ జేఏసీ అసెంబ్లీ ముట్టడికి పిలుపునివ్వడంతో  చింతపల్లి పోలీసులు మండలంలోని బిజెపి, బిజెవైఎం నాయకులను అరెస్ట్ చేశారు. ఈ సందర్బంగా బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి చెనమోని రాములు, మండల అధ్యక్షులు శివర్ల రమేష్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో మేనిఫెస్ట్ లో చెప్పిన విధంగా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి, సుమారు ఆరు సంవత్సరాలుగా పెండింగులో ఉన్న స్కాలర్షిప్, స్టైఫండ్ విడుదల చేసి, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలన్నారు.  కాంగ్రెస్ నాయకులు మాయ మాటలు నమ్మబలికి ఉచిత హామీల పేరుతో యువతను, తెలంగాణ ప్రజలను మోసం చేసి సీఎం కూర్చిపై గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి గుర్తుంచుకో తెలంగాణ అడ్డ పోరాటాల గడ్డను అక్రమ అరెస్టులతో నిలువరించాలనే మూర్ఖపు ఆలోచన అరచేతులతో సూర్యుని ఆపడం లాంటిదే తెలంగాణలో నిరుద్యోగులకు న్యాయం చేసే వరకు న్యాయం జరిగే వరకు భారతీయ జనతా పార్టీ యువ మోర్చా నిరుద్యోగుల పక్షాన పోరాటానికి సిద్ధమని తెలిపారు. ఈ కార్యక్రమంలో అరెస్ట్ అయిన వారిలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి చెనమోని రాములు, మండల అధ్యక్షులు శివర్ల రమేష్, జిల్లా కార్యవర్గ సభ్యులు సముద్రాల నగేష్, మండల ప్రధాన కార్యదర్శి బొడ్డు మహేష్, గజ్జె అభినవ్, కుందేళ్ళ శ్రీశైలం, మొగిలమోని మల్లేష్, మొగిలమోని రవి, పాలకూర రాజు, గడ్డి మహేందర్ తదితరులు ఉన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/the-movement-of-the-unemployed-cannot-be-stopped-by-illegal/article-3293</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/the-movement-of-the-unemployed-cannot-be-stopped-by-illegal/article-3293</guid>
                <pubDate>Thu, 25 Jul 2024 16:05:41 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-07/whatsapp-image-2024-07-25-at-15.48.54_e631ddf2.jpg"                         length="97366"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>అసెంబ్లీ వద్ద అరెస్ట్ చేసిన PDSU విద్యార్థులను వెంటనే విడుదల చేయాలి!</title>
                                    <description><![CDATA[<p><img src="https://www.vishvambhara.com/media/2024-07/whatsapp-image-2024-07-24-at-15.50.55_d9fa032e.jpg" alt="WhatsApp Image 2024-07-24 at 15.50.55_d9fa032e" width="1200" height="576" /></p>
<p>విశ్వంభర ,జూలై 24 : - బడ్జెట్ లో విద్యా రంగానికి 30% నిధుల్ని కేటాయించాలని, అన్ని యూనివర్సిటీ లకు వీసీ లను నియమాకం చేయాలని, అన్ని రకాల పెండింగ్ బకాయులను వెంటనే విడుదల చేయాలనే డిమాండ్స్ పై ఈ రోజు PDSU రాష్ట్ర కమిటీ  అసెంబ్లీ ముట్టడి కి పిలుపు నిచ్చింది. అసెంబ్లీ నడుస్తుండగానే, దాని ఎదుట pdsu నాయకులు, కార్యకర్తలు జెండాలతో, కరపత్రాలతో ఒక్కపెట్టున ఆందోళన కు దిగారు. ఈ ప్రజాస్వామిక నిరసనను సహించలేని పోలీసులు విద్యార్థులపై దాడి చేస్తూ, దొరికిన వారిని దొరికినట్లు గా అరెస్ట్ చేసి, బండ్లగూడ, కoచన్ బాగ్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. అరెస్ట్ అయిన వారిలో PDSU రాష్ట్ర అధ్యక్షులు బోనగిరి మధు, ప్రధాన కార్యదర్శి పి. నాగరాజు, ఉపాధ్యక్షులు నవీన్, ప్రణయ్ లతో పాటు ప్రవీణ్, శ్యామ్, నాగరాజు, యశ్వంత్, మహేష్, విజయ్ తదితర 30 మంది ఉన్నారు.<br />      <br />అలాగే</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/the-pdsu-students-arrested-at-the-assembly-should-be-released/article-3246"><img src="https://www.vishvambhara.com/media/400/2024-07/whatsapp-image-2024-07-24-at-15.50.55_d9fa032e.jpg" alt=""></a><br /><p><img src="https://www.vishvambhara.com/media/2024-07/whatsapp-image-2024-07-24-at-15.50.55_d9fa032e.jpg" alt="WhatsApp Image 2024-07-24 at 15.50.55_d9fa032e" width="1280" height="576"></img></p>
<p>విశ్వంభర ,జూలై 24 : - బడ్జెట్ లో విద్యా రంగానికి 30% నిధుల్ని కేటాయించాలని, అన్ని యూనివర్సిటీ లకు వీసీ లను నియమాకం చేయాలని, అన్ని రకాల పెండింగ్ బకాయులను వెంటనే విడుదల చేయాలనే డిమాండ్స్ పై ఈ రోజు PDSU రాష్ట్ర కమిటీ  అసెంబ్లీ ముట్టడి కి పిలుపు నిచ్చింది. అసెంబ్లీ నడుస్తుండగానే, దాని ఎదుట pdsu నాయకులు, కార్యకర్తలు జెండాలతో, కరపత్రాలతో ఒక్కపెట్టున ఆందోళన కు దిగారు. ఈ ప్రజాస్వామిక నిరసనను సహించలేని పోలీసులు విద్యార్థులపై దాడి చేస్తూ, దొరికిన వారిని దొరికినట్లు గా అరెస్ట్ చేసి, బండ్లగూడ, కoచన్ బాగ్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. అరెస్ట్ అయిన వారిలో PDSU రాష్ట్ర అధ్యక్షులు బోనగిరి మధు, ప్రధాన కార్యదర్శి పి. నాగరాజు, ఉపాధ్యక్షులు నవీన్, ప్రణయ్ లతో పాటు ప్రవీణ్, శ్యామ్, నాగరాజు, యశ్వంత్, మహేష్, విజయ్ తదితర 30 మంది ఉన్నారు.<br />      గత అర్ధరాత్రి నుండే  ఈ కార్యక్రమాన్ని భగ్నం చేయడం కోసం పోలీసులు సంగారెడ్డి జిల్లాలో సురేష్, నర్సింహారెడ్డి, సందీప్ లతో పాటు మొత్తం 12 మందిని ముందస్తుగా సంగారెడ్డి, జహీరాబాద్, పటాన్చెరు లలో అరెస్ట్ చేశారు.<br />అలాగే హైదరాబాద్ లో ఉపాధ్యక్షలు సైదులు ను తెల్లవారు జామున ఇంటి వద్ద అరెస్ట్ చేసి అంబర్పేట్ స్టేషన్ లో ఉంచారు.<br />    విద్యార్థుల సమస్యలు పరిష్కరించకుండా, కేవలం నిర్భంధం, అణచివేత ద్వారా ముందుకు సాగుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇకనైనా తన వైఖరి  మార్చుకోవాలని సిపిఐ (ఎం-ఎల్ )న్యూడెమోక్రసీ కోరుతున్నది. అరెస్ట్ చేసిన విద్యార్ధి నాయకులను, కార్యకర్తల ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నది.<br />                  కె. గోవర్దన్ <br />              రాష్ట్ర నాయకులు <br />        సిపిఐ ( ఎం-ఎల్ )న్యూడెమోక్రసీ <br />                      24-7-2024</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/the-pdsu-students-arrested-at-the-assembly-should-be-released/article-3246</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/the-pdsu-students-arrested-at-the-assembly-should-be-released/article-3246</guid>
                <pubDate>Wed, 24 Jul 2024 16:31:24 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-07/whatsapp-image-2024-07-24-at-15.50.55_d9fa032e.jpg"                         length="121100"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>తెలంగాణ  భవన నిర్మాణ కార్మికుల సమస్యల 26న ఛలో అసెంబ్లీ </title>
                                    <description><![CDATA[<p><img src="https://www.vishvambhara.com/media/2024-07/whatsapp-image-2024-07-24-at-15.49.40_99d9e28f.jpg" alt="WhatsApp Image 2024-07-24 at 15.49.40_99d9e28f" width="1152" height="864" /></p>
<p>విశ్వంభర న్యూస్ డిండి 24.07.2024  : - డిండి మండల కేంద్రంలో బుధవారం నాడు భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై  26 తారీకు న చలో  ఇంద్ర పార్క్ ధర్నా  కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ,ఏ ఐ టీ యూ సీ జిల్లా ప్రధాన కార్యదర్శి  నూనె వెంకటేశ్వర్లు  డిండి మండల సమావేశంలో కార్మికులకు పంపించారు..<br />  నగరాలను సుందరంగా దిగుతున్న  భవన నిర్మాణ కార్మికుల సమస్యలను పరిష్కరించకుండా పక్కనపెట్టి  ప్రభుత్వాలు వీరి జీవితాలతో చెలగాటమాడుతున్నారని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.. ఎన్నో సంవత్సరాలు పోరాటాలు చేసి సాధించుకున్న కార్మిక చట్టాలను కేంద్ర ప్రభుత్వం తుంగలో తొక్కి 44 కోడ్లు న్న చట్టాలను 4 నాలుగు కోడ్లు గా  కుదించి కార్మికుల  పొట్టను కోరుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సాధారణంగా మరణించిన కార్మికులకు  5 లక్షలు పెంచాలని ,ప్రమాదవశాత్తు మరణించిన కార్మికునికి  10లక్షలు , కార్మికుని కూతురు పెళ్లి కానుక లక్ష</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/chalo-assembly-on-26th-telangana-construction-workers-issues/article-3244"><img src="https://www.vishvambhara.com/media/400/2024-07/whatsapp-image-2024-07-24-at-15.49.40_99d9e28f.jpg" alt=""></a><br /><p><img src="https://www.vishvambhara.com/media/2024-07/whatsapp-image-2024-07-24-at-15.49.40_99d9e28f.jpg" alt="WhatsApp Image 2024-07-24 at 15.49.40_99d9e28f" width="1152" height="864"></img></p>
<p>విశ్వంభర న్యూస్ డిండి 24.07.2024  : - డిండి మండల కేంద్రంలో బుధవారం నాడు భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై  26 తారీకు న చలో  ఇంద్ర పార్క్ ధర్నా  కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ,ఏ ఐ టీ యూ సీ జిల్లా ప్రధాన కార్యదర్శి  నూనె వెంకటేశ్వర్లు  డిండి మండల సమావేశంలో కార్మికులకు పంపించారు..<br /> నగరాలను సుందరంగా దిగుతున్న  భవన నిర్మాణ కార్మికుల సమస్యలను పరిష్కరించకుండా పక్కనపెట్టి  ప్రభుత్వాలు వీరి జీవితాలతో చెలగాటమాడుతున్నారని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.. ఎన్నో సంవత్సరాలు పోరాటాలు చేసి సాధించుకున్న కార్మిక చట్టాలను కేంద్ర ప్రభుత్వం తుంగలో తొక్కి 44 కోడ్లు న్న చట్టాలను 4 నాలుగు కోడ్లు గా  కుదించి కార్మికుల  పొట్టను కోరుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సాధారణంగా మరణించిన కార్మికులకు  5 లక్షలు పెంచాలని ,ప్రమాదవశాత్తు మరణించిన కార్మికునికి  10లక్షలు , కార్మికుని కూతురు పెళ్లి కానుక లక్ష రూపాయలు , కార్మికుని కూతురు కానుపు కూడా సహాయము  50 వేలకు పెంచాలని,  కార్మికులందరికీ హెల్త్ కార్డులు ఇవ్వాలని, నిజమైన కార్మికుల కు రోజుల తరబడి  మీ సేవ చుట్టూ తిరుగుతున్నా, తంబు పడడం లేదు  పేర్లు తప్పులున్న, ఏ ఎల్ ఓ, కు కార్డులో పేరు పొందుపరచేల ఆదేశాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు .ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం మండల కార్యదర్శి, లింగమయ్య ,ఏ ఐ టీ యూ సీ నాయకులు విద్యాసాగర్ ,డిండి పట్టణ అధ్యక్షులు, సాయిలు, నరసింహ, సిహెచ్ వెంకటయ్య,రాములు ,పరశురాం ,గంగయ్య,నరేందర్ ,మల్లయ్య ,తిరుపతయ్య, తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/chalo-assembly-on-26th-telangana-construction-workers-issues/article-3244</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/chalo-assembly-on-26th-telangana-construction-workers-issues/article-3244</guid>
                <pubDate>Wed, 24 Jul 2024 16:25:42 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-07/whatsapp-image-2024-07-24-at-15.49.40_99d9e28f.jpg"                         length="180386"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఆగస్టు 9న జరిగే ఢిల్లీలో మాదిగల మహాధర్నా ను విజయవంతం చేయాలి. </title>
                                    <description><![CDATA[<div>ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి బొట్ల శంకర్ మాదిగ , రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కురెళ్ళ రమేష్ మాదిగ పిలుపు </div>
<p> </p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/national/the-madigala-mahadharna-in-delhi-on-august-9-should-be/article-3238"><img src="https://www.vishvambhara.com/media/400/2024-07/whatsapp-image-2024-07-24-at-15.28.20_cedb3d10.jpg" alt=""></a><br /><p><img src="https://www.vishvambhara.com/media/2024-07/whatsapp-image-2024-07-24-at-15.28.20_cedb3d10.jpg" alt="WhatsApp Image 2024-07-24 at 15.28.20_cedb3d10" width="1264" height="528"></img></p>
<div>విశ్వంభర ,ఆత్మకూరు(ఎం)జూలై 24 :  - ఎస్సీ వర్గీకరణ సాధించడమే ఎమ్మార్పీఎస్ లక్ష్యం అని సాధించేవరకు పోరాటం కొనసాగిస్తామని ఎంఆర్ పీ ఎస్ రాష్ట్ర అధికారి ప్రతినిధి బొట్ల శంకర్ మాదిగ , రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూరేళ్ల రమేష్ మాదిగ  అన్నారు. భువనగిరి కేంద్రంలోని స్థానిక రహదారి బంగ్లాలో బుధవారం రోజున హలో మాదిగ చలో ఢిల్లీ  మాదిగల మహా ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర అధ్యక్షులు మేడి పాపయ్య మాదిగ పిలుపుమేరకు జిల్లా అధ్యక్షుడు భూషి మహేష్ ఆధ్వర్యంలో కరపత్రాన్ని  ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో మాదిగ మాదిగ ఉప కులాల న్యాయమైన డిమాండ్ ఏబిసిడి వర్గీకరణ అన్నారు. వర్గీకరణ కోసం ఎమ్మార్పీఎస్ గత 30 సంవత్సరాలుగా అలుపెరుగని పోరాటం చేస్తుందని పేర్కొన్నారు. 10 సంవత్సరాల క్రితం కేంద్రం లో బిజెపి ప్రభుత్వం అధికారంలో ఉండి చెయ్యకపోవడం , అధికారంలోకి వస్తే 100 రోజుల్లో ఏబిసిడి వర్గీకరణ చేసి చట్టబద్ధత కల్పిస్తామని మాట ఇచ్చి మోసం చేసిందన్నారు. వర్గీకరణ లేకపోవడం వలన మాదిగలు విద్య ఉద్యోగ అవకాశాలకు దూరంగా ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు వరీకరణ సాధనకై వచ్చేనెల 9న హలో మాదిగ చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మాదిగలు మాదిగ ఉపకులాలు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు రంగాపురం స్వామి, రాష్ట్ర కార్యదర్శి భైరపాక నాగరాజు, ఆలేరు నియోజకవర్గ ఇన్చార్జి బొట్ల శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షులు సంఘీ స్వామి, ఎమ్మెస్ ఎఫ్ జిల్లా అధ్యక్షులు కొంపల్లి వెంకట్, జిల్లా నాయకులు ఇటికాల శ్రీను, కొంపల్లి భాస్కర్, వివిధ మండల అధ్యక్షులు వంగపల్లి చిరంజీవి, తుడి నారాయణ, జెరిపోతుల యాదగిరి, ముడుగుల రామచందర్, బొట్ల పరమేష్, మైలారం రమేష్, రాములు తదితరులు పాల్గొన్నారు.</div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>National</category>
                                    

                <link>https://www.vishvambhara.com/national/the-madigala-mahadharna-in-delhi-on-august-9-should-be/article-3238</link>
                <guid>https://www.vishvambhara.com/national/the-madigala-mahadharna-in-delhi-on-august-9-should-be/article-3238</guid>
                <pubDate>Wed, 24 Jul 2024 15:59:15 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-07/whatsapp-image-2024-07-24-at-15.28.20_cedb3d10.jpg"                         length="107877"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>వికలాంగులకు ఉచిత బస్సు ప్రయాణం కలిపించాలి</title>
                                    <description><![CDATA[<p><img src="https://www.vishvambhara.com/media/2024-07/whatsapp-image-2024-07-24-at-12.47.12_020a45ad.jpg" alt="WhatsApp Image 2024-07-24 at 12.47.12_020a45ad" width="1200" height="916" /></p>
<div>విశ్వంభర ,ఆత్మకూరు(ఎం)జూలై 24 :  - యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం) మండలం పల్లెర్ల గ్రామంలో వికలాంగుల పోరాట సమితి జిల్లా కో కన్వీనర్ లోడి ధనంజయ గౌడ్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న వికలాంగులకు ఉచిత బస్ సౌకర్యం కల్పించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని , మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని , ఉత్తమ్ కుమార్ రెడ్డిని , ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ని కోరారు . వికలాంగులపై చాలా దాడులు జరుగుతున్నాయని ప్రభుత్వం కొత్త చట్టం తీసుకొచ్చి  వికలాంగులకు రక్షణ కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు .</div>
<p>  </p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/free-bus-travel-for-disabled-should-be-included/article-3191"><img src="https://www.vishvambhara.com/media/400/2024-07/whatsapp-image-2024-07-24-at-12.47.12_020a45ad.jpg" alt=""></a><br /><p><img src="https://www.vishvambhara.com/media/2024-07/whatsapp-image-2024-07-24-at-12.47.12_020a45ad.jpg" alt="WhatsApp Image 2024-07-24 at 12.47.12_020a45ad" width="1338" height="916"></img></p>
<div>విశ్వంభర ,ఆత్మకూరు(ఎం)జూలై 24 :  - యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం) మండలం పల్లెర్ల గ్రామంలో వికలాంగుల పోరాట సమితి జిల్లా కో కన్వీనర్ లోడి ధనంజయ గౌడ్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న వికలాంగులకు ఉచిత బస్ సౌకర్యం కల్పించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని , మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని , ఉత్తమ్ కుమార్ రెడ్డిని , ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ని కోరారు . వికలాంగులపై చాలా దాడులు జరుగుతున్నాయని ప్రభుత్వం కొత్త చట్టం తీసుకొచ్చి  వికలాంగులకు రక్షణ కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు .</div>
<p> </p>]]></content:encoded>
                
                

                <link>https://www.vishvambhara.com/free-bus-travel-for-disabled-should-be-included/article-3191</link>
                <guid>https://www.vishvambhara.com/free-bus-travel-for-disabled-should-be-included/article-3191</guid>
                <pubDate>Wed, 24 Jul 2024 12:54:00 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-07/whatsapp-image-2024-07-24-at-12.47.12_020a45ad.jpg"                         length="55659"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>గిరిజనుల సమస్యల పై ప్రభుత్వం తో పోరాటం చేయాలి</title>
                                    <description><![CDATA[<div><img src="https://www.vishvambhara.com/media/2024-07/whatsapp-image-2024-07-24-at-11.08.59_d2135776.jpg" alt="WhatsApp Image 2024-07-24 at 11.08.59_d2135776" width="1200" height="519" /></div>
<div>విశ్వంభర, కడ్తాల్, జూలై 23 : - తెలంగాణలో గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని సేవాలాల్ సేన రాష్ట్ర అధ్య క్షుడు ఆంగోత్ రాంబాబునాయక్ డిమాండ్ చేశారు. ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ గిరిజనులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ, వచ్చే నెల 9న హైదరాబా ద్ లో 'సేవాలాల్ సేన రాష్ట్ర మహాసభను' ' నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. మంగళ వారం కడ్తాల్ మండల కేంద్రంలోని ఎంబీఏ గార్డెన్స్లో సేవాలాల్ సేన జిల్లా అధ్యక్షుడు నరేశ్నాయక్ ఆధ్వర్యంలో, ఏర్పాటు చేసిన సన్నాహాక సమావేశానికి ఆయన ముఖ్యఅతి థిగా హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ పెంపునకు సంబంధించిన జీవో 33కి చట్టబద్ధత కల్పించాలని. ఏజెన్సీ ప్రాంతంలో రద్దు చేసిన జీవో 3ను వెంటనే పునరుద్ధరించాలని పేర్కొన్నారు. నూతనంగా ఏర్పాటైన గిరిజన పంచాయతీలను రెవెన్యూ గ్రామాలుగా గుర్తించి, తండాల అభివృద్ధికి ప్రత్యేక బోర్డును ఏర్పాటు</div>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/government-should-fight-on-tribal-issues/article-3177"><img src="https://www.vishvambhara.com/media/400/2024-07/whatsapp-image-2024-07-24-at-11.08.59_d2135776.jpg" alt=""></a><br /><div><img src="https://www.vishvambhara.com/media/2024-07/whatsapp-image-2024-07-24-at-11.08.59_d2135776.jpg" alt="WhatsApp Image 2024-07-24 at 11.08.59_d2135776" width="1200" height="519"></img></div>
<div>విశ్వంభర, కడ్తాల్, జూలై 23 : - తెలంగాణలో గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని సేవాలాల్ సేన రాష్ట్ర అధ్య క్షుడు ఆంగోత్ రాంబాబునాయక్ డిమాండ్ చేశారు. ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ గిరిజనులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ, వచ్చే నెల 9న హైదరాబా ద్ లో 'సేవాలాల్ సేన రాష్ట్ర మహాసభను' ' నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. మంగళ వారం కడ్తాల్ మండల కేంద్రంలోని ఎంబీఏ గార్డెన్స్లో సేవాలాల్ సేన జిల్లా అధ్యక్షుడు నరేశ్నాయక్ ఆధ్వర్యంలో, ఏర్పాటు చేసిన సన్నాహాక సమావేశానికి ఆయన ముఖ్యఅతి థిగా హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ పెంపునకు సంబంధించిన జీవో 33కి చట్టబద్ధత కల్పించాలని. ఏజెన్సీ ప్రాంతంలో రద్దు చేసిన జీవో 3ను వెంటనే పునరుద్ధరించాలని పేర్కొన్నారు. నూతనంగా ఏర్పాటైన గిరిజన పంచాయతీలను రెవెన్యూ గ్రామాలుగా గుర్తించి, తండాల అభివృద్ధికి ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేయాలన్నారు. జిల్లా కేంద్రాల్లో ఐటీడీఏలను ఏర్పాటు చేయాల న్నారు. అనంతరం మహాసభకు సంబంధిం చిన వాల్పోస్టర్లు, కరపత్రాలను ఆవిష్కరిం చారు. సమావేశంలో రాష్ట్ర కో కన్వీనర్ రఘు రాంరాథోడ్, జిల్లా అధ్యక్షుడు నరేష్ నాయక్, ఉపాధ్యక్షుడు కిషన్నాయక్, నాయకులు భీంలాల్ నాయక్, లక్పతినాయక్, జగన్నా యక్, బలరాంనాయక్, శ్రీను, రమేశ్, లక్ష్మణ్, రవి, మోతిలాల్, రాజు పాల్గొన్నారు.</div>
<p><img src="https://www.vishvambhara.com/media/2024-07/whatsapp-image-2024-07-24-at-11.09.23_dd515189.jpg" alt="WhatsApp Image 2024-07-24 at 11.09.23_dd515189" width="1200" height="438"></img></p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/government-should-fight-on-tribal-issues/article-3177</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/government-should-fight-on-tribal-issues/article-3177</guid>
                <pubDate>Wed, 24 Jul 2024 11:13:50 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-07/whatsapp-image-2024-07-24-at-11.08.59_d2135776.jpg"                         length="61505"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఏఐటీయూసీ పోరాట ఫలితమే హాస్పిటల్ కార్మికులకు వరం</title>
                                    <description><![CDATA[<p><img src="https://www.vishvambhara.com/media/2024-07/whatsapp-image-2024-07-23-at-16.42.50_62448ba9.jpg" alt="WhatsApp Image 2024-07-23 at 16.42.50_62448ba9" width="1200" height="664" /></p>
<p>విశ్వంభర దేవరకొండ జులై 23 : - దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న శానిటేషన్ పేషెంట్ కేర్ సెక్యూరిటీ గార్డ్ కార్మికుల వేతనాలు పెరగడం ఏఐటీయూసీ కృషి ఫలితమే. ఏఐటీయూసీ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు నూనె రామస్వామి అన్నారు.  ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మంగళవారం దేవరకొండ  హాస్పిటల్ ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. గత కొద్ది రోజులుగా కార్మికుల వేతనాలను పెంచాలని ఆందోళన నిర్వహిస్తుంది. ఈ సందర్భంగా ఈ రోజు హాస్పిటల్స్ సూపర్డెంట్ డాక్టర్ రాములు నాయక్ మరియు ఏజెన్సీ కాంట్రాక్టర్ తో జరిగిన చర్చలలో వేతనాలను పెంచుతామని ఒప్పుకోవడం జరిగింది. ప్రస్తుతం ఇస్తున్న 7700 నుంచి 10500 ఇచ్చే విధంగా ఒప్పందం కుదిరిందని ఆయన పేర్కొన్నారు. గత సంవత్సరం కాలంగా టెండర్ లో హాస్పిటల్లో బెడ్ల సంఖ్య పెరగకపోవటం వల్ల కార్మికులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/the-result-of-the-aituc-struggle-is-a-boon-for/article-3153"><img src="https://www.vishvambhara.com/media/400/2024-07/whatsapp-image-2024-07-23-at-16.42.50_62448ba9.jpg" alt=""></a><br /><p><img src="https://www.vishvambhara.com/media/2024-07/whatsapp-image-2024-07-23-at-16.42.50_62448ba9.jpg" alt="WhatsApp Image 2024-07-23 at 16.42.50_62448ba9" width="1534" height="664"></img></p>
<p>విశ్వంభర దేవరకొండ జులై 23 : - దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న శానిటేషన్ పేషెంట్ కేర్ సెక్యూరిటీ గార్డ్ కార్మికుల వేతనాలు పెరగడం ఏఐటీయూసీ కృషి ఫలితమే. ఏఐటీయూసీ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు నూనె రామస్వామి అన్నారు.  ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మంగళవారం దేవరకొండ  హాస్పిటల్ ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. గత కొద్ది రోజులుగా కార్మికుల వేతనాలను పెంచాలని ఆందోళన నిర్వహిస్తుంది. ఈ సందర్భంగా ఈ రోజు హాస్పిటల్స్ సూపర్డెంట్ డాక్టర్ రాములు నాయక్ మరియు ఏజెన్సీ కాంట్రాక్టర్ తో జరిగిన చర్చలలో వేతనాలను పెంచుతామని ఒప్పుకోవడం జరిగింది. ప్రస్తుతం ఇస్తున్న 7700 నుంచి 10500 ఇచ్చే విధంగా ఒప్పందం కుదిరిందని ఆయన పేర్కొన్నారు. గత సంవత్సరం కాలంగా టెండర్ లో హాస్పిటల్లో బెడ్ల సంఖ్య పెరగకపోవటం వల్ల కార్మికులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. దేవరకొండ చుట్టుముట్టు ప్రాంతాల్లో ప్రభుత్వాసుపత్రి లేకపోవడం వల్ల ఇక్కడికి పెద్ద  సంఖ్యలో పేషెంట్లు వస్తున్నారని దీని 200 బేడ్లకు హాస్పిటల్స్ సామర్థ్యాన్ని పెంచాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. కార్మికులకు పిఎస్ ఈఎస్ఐ సక్రమంగా చెల్లించాలని ప్రతినెల జీతాలు ఇవ్వాలని ఆయన కోరారు. కార్మికుల హక్కుల కోసం ఏఐటియుసి ఎప్పుడూ అండగా నిలిచి పోరాడుతుందని అన్నారు. కాంటాక్ట్ వ్యవస్ట రద్దుచేసి హాస్పిటల్ కార్మికులందరినీ రెగ్యులర్ చేసేందుకు కోసం భవిష్యత్ లో పోరాటాలు ఉదృతం చేయాలని పిలుపు ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ డివిజన్ కోశాధికారి జూలూరు వెంకటరాములు, మండల కార్యదర్శి ఏ మల్లయ్య, హాస్పిటల్ యూనియన్ నాయకులు ప్రణయ్, బద్రమ్మ, రాణి తారమ్మ, శరదా, మంజుల, శైని, లింగమ్మ, అరుణ, సరిత, జ్యోతి, చందు, చంటి, శ్రీనివాస్, సుజాత, శ్రీలత, సరిత, సంజయ్, సైదమ్మ, పద్మ, జయమ్మ, సాజిదా, శంకర్ తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/the-result-of-the-aituc-struggle-is-a-boon-for/article-3153</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/the-result-of-the-aituc-struggle-is-a-boon-for/article-3153</guid>
                <pubDate>Tue, 23 Jul 2024 16:50:05 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-07/whatsapp-image-2024-07-23-at-16.42.50_62448ba9.jpg"                         length="109513"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>అర్హులకు రైతు రుణ మాఫీ </title>
                                    <description><![CDATA[<p><img src="https://www.vishvambhara.com/media/2024-07/whatsapp-image-2024-07-23-at-15.59.36_213a1d8d.jpg" alt="WhatsApp Image 2024-07-23 at 15.59.36_213a1d8d" width="1200" height="900" /></p>
<p>విశ్వంభర భూపాలపల్లి జూలై 23 : - సాంకేతిక కారణాలతో రైతు రుణమాఫీ జరగని రైతుల సమస్యను పరిష్కరించి అర్హులకు రుణమాఫీ చేసేందుకు వ్యవసాయ అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు.<br />  మంగళవారం కలెక్టర్ ఛాంబర్ లో రైతు రుణ మాఫీపై జిల్లా వ్యవసాయ అధికారితో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.  <br />ఈ సందర్భంగా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ జిల్లాలో 16,502 మంది రైతులకు లక్ష లోపు రుణమాఫీ జరుగనుందని తెలిపారు. ఇందులో సహకార బ్యాంక్ లలో 2853 మంది రైతులకు 13.61 కోట్లు, వాణిజ్య బ్యాంకులలో 13649 మందికి 80.5 కోట్లు రుణం మాఫీ జరిగిందని, ఇందులో ఎవరికైనా రుణమాఫీ జరగకపోతే మండల లేదా జిల్లా వ్యవసాయ అధికారులను సంప్రదించాలని ఆయన పేర్కొన్నారు. జిల్లాలో  మిగిలిన రైతులకు  రుణమాఫీలో ఎదురవుతున్న సాంకేతిక సమస్యను పరిష్కరించి త్వరలోనే రుణమాఫీ చేయాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం సూచించిన</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/farmer-loan-waiver-for-eligible/article-3145"><img src="https://www.vishvambhara.com/media/400/2024-07/whatsapp-image-2024-07-23-at-15.59.36_213a1d8d.jpg" alt=""></a><br /><p><img src="https://www.vishvambhara.com/media/2024-07/whatsapp-image-2024-07-23-at-15.59.36_213a1d8d.jpg" alt="WhatsApp Image 2024-07-23 at 15.59.36_213a1d8d" width="1352" height="900"></img></p>
<p>విశ్వంభర భూపాలపల్లి జూలై 23 : - సాంకేతిక కారణాలతో రైతు రుణమాఫీ జరగని రైతుల సమస్యను పరిష్కరించి అర్హులకు రుణమాఫీ చేసేందుకు వ్యవసాయ అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు.<br /> మంగళవారం కలెక్టర్ ఛాంబర్ లో రైతు రుణ మాఫీపై జిల్లా వ్యవసాయ అధికారితో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.  <br />ఈ సందర్భంగా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ జిల్లాలో 16,502 మంది రైతులకు లక్ష లోపు రుణమాఫీ జరుగనుందని తెలిపారు. ఇందులో సహకార బ్యాంక్ లలో 2853 మంది రైతులకు 13.61 కోట్లు, వాణిజ్య బ్యాంకులలో 13649 మందికి 80.5 కోట్లు రుణం మాఫీ జరిగిందని, ఇందులో ఎవరికైనా రుణమాఫీ జరగకపోతే మండల లేదా జిల్లా వ్యవసాయ అధికారులను సంప్రదించాలని ఆయన పేర్కొన్నారు. జిల్లాలో  మిగిలిన రైతులకు  రుణమాఫీలో ఎదురవుతున్న సాంకేతిక సమస్యను పరిష్కరించి త్వరలోనే రుణమాఫీ చేయాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం సూచించిన విధంగా అర్హులైన ప్రతి రైతుకు రుణమాఫీ జరుగుతుందని అపోహ చెందాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు.<br />రైతుల సందేహాలను నివృత్తి చేసుకునేందుకు <br />శ్రీ బాపు సహాయ వ్యవసాయ సంచాలకులు (టెక్నికల్) గారి 7288894710 కు గానీ, జిల్లా వ్యవసాయాధికారి శ్రీ M. విజయ భాస్కర్ గారి 7288894787 కు గానీ సంప్రదించ గలరు.<br />ఈ సమావేశం లో<br />జిల్లా వ్యవసాయ అధికారి విజయభాస్కర్ తదితరులు పాల్గొన్నా</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/farmer-loan-waiver-for-eligible/article-3145</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/farmer-loan-waiver-for-eligible/article-3145</guid>
                <pubDate>Tue, 23 Jul 2024 16:14:53 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-07/whatsapp-image-2024-07-23-at-15.59.36_213a1d8d.jpg"                         length="125616"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        