<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.vishvambhara.com/advocacy/tag-5950" rel="self" type="application/rss+xml" />
                <generator>Vishvambhara News RSS Feed Generator</generator>
                <title>Advocacy - Vishvambhara News</title>
                <link>https://www.vishvambhara.com/tag/5950/rss</link>
                <description>Advocacy RSS Feed</description>
                
                            <item>
                <title>గిరిజనుల సమస్యల పై ప్రభుత్వం తో పోరాటం చేయాలి</title>
                                    <description><![CDATA[<div><img src="https://www.vishvambhara.com/media/2024-07/whatsapp-image-2024-07-24-at-11.08.59_d2135776.jpg" alt="WhatsApp Image 2024-07-24 at 11.08.59_d2135776" width="1200" height="519" /></div>
<div>విశ్వంభర, కడ్తాల్, జూలై 23 : - తెలంగాణలో గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని సేవాలాల్ సేన రాష్ట్ర అధ్య క్షుడు ఆంగోత్ రాంబాబునాయక్ డిమాండ్ చేశారు. ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ గిరిజనులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ, వచ్చే నెల 9న హైదరాబా ద్ లో 'సేవాలాల్ సేన రాష్ట్ర మహాసభను' ' నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. మంగళ వారం కడ్తాల్ మండల కేంద్రంలోని ఎంబీఏ గార్డెన్స్లో సేవాలాల్ సేన జిల్లా అధ్యక్షుడు నరేశ్నాయక్ ఆధ్వర్యంలో, ఏర్పాటు చేసిన సన్నాహాక సమావేశానికి ఆయన ముఖ్యఅతి థిగా హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ పెంపునకు సంబంధించిన జీవో 33కి చట్టబద్ధత కల్పించాలని. ఏజెన్సీ ప్రాంతంలో రద్దు చేసిన జీవో 3ను వెంటనే పునరుద్ధరించాలని పేర్కొన్నారు. నూతనంగా ఏర్పాటైన గిరిజన పంచాయతీలను రెవెన్యూ గ్రామాలుగా గుర్తించి, తండాల అభివృద్ధికి ప్రత్యేక బోర్డును ఏర్పాటు</div>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/government-should-fight-on-tribal-issues/article-3177"><img src="https://www.vishvambhara.com/media/400/2024-07/whatsapp-image-2024-07-24-at-11.08.59_d2135776.jpg" alt=""></a><br /><div><img src="https://www.vishvambhara.com/media/2024-07/whatsapp-image-2024-07-24-at-11.08.59_d2135776.jpg" alt="WhatsApp Image 2024-07-24 at 11.08.59_d2135776" width="1200" height="519"></img></div>
<div>విశ్వంభర, కడ్తాల్, జూలై 23 : - తెలంగాణలో గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని సేవాలాల్ సేన రాష్ట్ర అధ్య క్షుడు ఆంగోత్ రాంబాబునాయక్ డిమాండ్ చేశారు. ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ గిరిజనులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ, వచ్చే నెల 9న హైదరాబా ద్ లో 'సేవాలాల్ సేన రాష్ట్ర మహాసభను' ' నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. మంగళ వారం కడ్తాల్ మండల కేంద్రంలోని ఎంబీఏ గార్డెన్స్లో సేవాలాల్ సేన జిల్లా అధ్యక్షుడు నరేశ్నాయక్ ఆధ్వర్యంలో, ఏర్పాటు చేసిన సన్నాహాక సమావేశానికి ఆయన ముఖ్యఅతి థిగా హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ పెంపునకు సంబంధించిన జీవో 33కి చట్టబద్ధత కల్పించాలని. ఏజెన్సీ ప్రాంతంలో రద్దు చేసిన జీవో 3ను వెంటనే పునరుద్ధరించాలని పేర్కొన్నారు. నూతనంగా ఏర్పాటైన గిరిజన పంచాయతీలను రెవెన్యూ గ్రామాలుగా గుర్తించి, తండాల అభివృద్ధికి ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేయాలన్నారు. జిల్లా కేంద్రాల్లో ఐటీడీఏలను ఏర్పాటు చేయాల న్నారు. అనంతరం మహాసభకు సంబంధిం చిన వాల్పోస్టర్లు, కరపత్రాలను ఆవిష్కరిం చారు. సమావేశంలో రాష్ట్ర కో కన్వీనర్ రఘు రాంరాథోడ్, జిల్లా అధ్యక్షుడు నరేష్ నాయక్, ఉపాధ్యక్షుడు కిషన్నాయక్, నాయకులు భీంలాల్ నాయక్, లక్పతినాయక్, జగన్నా యక్, బలరాంనాయక్, శ్రీను, రమేశ్, లక్ష్మణ్, రవి, మోతిలాల్, రాజు పాల్గొన్నారు.</div>
<p><img src="https://www.vishvambhara.com/media/2024-07/whatsapp-image-2024-07-24-at-11.09.23_dd515189.jpg" alt="WhatsApp Image 2024-07-24 at 11.09.23_dd515189" width="1200" height="438"></img></p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/government-should-fight-on-tribal-issues/article-3177</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/government-should-fight-on-tribal-issues/article-3177</guid>
                <pubDate>Wed, 24 Jul 2024 11:13:50 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-07/whatsapp-image-2024-07-24-at-11.08.59_d2135776.jpg"                         length="61505"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యకీ వినతి పత్రం అందజేసిన తాజా మాజీ సర్పంచ్ జన్నాయికోడె నగేష్</title>
                                    <description><![CDATA[<p><img src="https://www.vishvambhara.com/media/2024-07/whatsapp-image-2024-07-22-at-14.20.43_feb21642.jpg" alt="WhatsApp Image 2024-07-22 at 14.20.43_feb21642" width="1156" height="517" /></p>
<div>విశ్వంభర ,ఆత్మకూరు(ఎం)జూలై 22 :  - యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు శాసన సభ్యులు, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య  క్యాంప్ కార్యాలయంలో ఆత్మకూరు(ఎం) పట్టణ కేంద్రంలో పలు అభివృద్ధి పనులకై తాజా మాజీ సర్పంచ్ జన్నాయికోడె నగేష్  ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యకీ వినతి పత్రం అందజేయడం జరిగింది. ఇందుకు ఐలయ్య  సానుకూలంగా స్పందిస్తూ అతి త్వరలో ఎస్డీఎఫ్  నిధుల నుండి పనులు మంజూరు చేయిస్తానని హామీ ఇవ్వడం జరిగింది.</div>
<div>  </div>
<div>  వినతి పత్రంలోని అంశాలు </div>
<div>---------------------------------------</div>
<div>  </div>
<div>1.ఆత్మకూర్ మెయిన్ రోడ్డు నుండి శివాలయం వరకు సెంటర్ లైటింగ్,డబుల్ రోడ్డు నిర్మాణం</div>
<div>  </div>
<div>2.నాయిబ్రహ్మణులకు(మంగలి) కమ్యూనిటీ భవనం నిర్మాణం. </div>
<div>  </div>
<div>3.తిమ్మాపూర్ ఎక్స్ రోడ్డు నుండి వయా పెట్రోల్ బంక్ నుండి బొంత అంజయ్య ఇంటి వరకూ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం.</div>
<div>  </div>
<div>4.తిమ్మాపూర్ ఎక్స్ రోడ్ నుండి వయా పెద్దమ్మ తల్లి గుడి నుండి బస్ స్టాండ్ నుండి సబ్ - స్టేషన్</div>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/jannaikode-nagesh-the-latest-former-sarpanch-to-submit-a-petition/article-3074"><img src="https://www.vishvambhara.com/media/400/2024-07/whatsapp-image-2024-07-22-at-14.20.43_feb21642.jpg" alt=""></a><br /><p><img src="https://www.vishvambhara.com/media/2024-07/whatsapp-image-2024-07-22-at-14.20.43_feb21642.jpg" alt="WhatsApp Image 2024-07-22 at 14.20.43_feb21642" width="1156" height="517"></img></p>
<div>విశ్వంభర ,ఆత్మకూరు(ఎం)జూలై 22 :  - యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు శాసన సభ్యులు, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య  క్యాంప్ కార్యాలయంలో ఆత్మకూరు(ఎం) పట్టణ కేంద్రంలో పలు అభివృద్ధి పనులకై తాజా మాజీ సర్పంచ్ జన్నాయికోడె నగేష్  ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యకీ వినతి పత్రం అందజేయడం జరిగింది. ఇందుకు ఐలయ్య  సానుకూలంగా స్పందిస్తూ అతి త్వరలో ఎస్డీఎఫ్  నిధుల నుండి పనులు మంజూరు చేయిస్తానని హామీ ఇవ్వడం జరిగింది.</div>
<div> </div>
<div> వినతి పత్రంలోని అంశాలు </div>
<div>---------------------------------------</div>
<div> </div>
<div>1.ఆత్మకూర్ మెయిన్ రోడ్డు నుండి శివాలయం వరకు సెంటర్ లైటింగ్,డబుల్ రోడ్డు నిర్మాణం</div>
<div> </div>
<div>2.నాయిబ్రహ్మణులకు(మంగలి) కమ్యూనిటీ భవనం నిర్మాణం. </div>
<div> </div>
<div>3.తిమ్మాపూర్ ఎక్స్ రోడ్డు నుండి వయా పెట్రోల్ బంక్ నుండి బొంత అంజయ్య ఇంటి వరకూ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం.</div>
<div> </div>
<div>4.తిమ్మాపూర్ ఎక్స్ రోడ్ నుండి వయా పెద్దమ్మ తల్లి గుడి నుండి బస్ స్టాండ్ నుండి సబ్ - స్టేషన్ వరకు బీటి రోడ్డు నిర్మాణం.</div>
<div> </div>
<div>5.మార్కెట్ యార్డు నుండి కామునిగూడెం వరకు బీటీ రోడ్డు నిర్మాణం .</div>
<div> </div>
<div>6.నల్ల నర్సయ్య ఇంటి నుండి వనం భారతమ్మ ఇంటి వరకూ సీసీ రోడ్డు నిర్మాణం.</div>
<div> </div>
<div>7.కొండపల్లి ముత్యాలు ఇంటి నుండి రజక( సాకలి) వాడ వరకు సీసీ రోడ్డు నిర్మాణం.</div>
<div> </div>
<div>8.పిన్నింటి మోహన్ రెడ్డి ఇంటి నుండి ఎలిమినేటి యాదయ్య, పెద్దమ్మ గుడి వరకు  సీసీ రోడ్డు నిర్మాణం.</div>
<div> </div>
<div>ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ యాస లక్ష్మారెడ్డి,పట్టణ కాంగ్రెస్ అద్యక్షులు పోతగాని మల్లేష్, పట్టణ బీసీ సెల్ అద్యక్షులు ఎలగందుల శ్రీనివాస్,ఎన్ఎస్యూఐ జిల్లా ప్రధాన కార్యదర్శి తొండల అనిల్ కుమార్,ఎలగంధుల సాయి తదితరులు పాల్గొన్నారు.</div>
<p> </p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/jannaikode-nagesh-the-latest-former-sarpanch-to-submit-a-petition/article-3074</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/jannaikode-nagesh-the-latest-former-sarpanch-to-submit-a-petition/article-3074</guid>
                <pubDate>Mon, 22 Jul 2024 14:29:37 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-07/whatsapp-image-2024-07-22-at-14.20.43_feb21642.jpg"                         length="71117"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        