<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.vishvambhara.com/harish-rao/tag-592" rel="self" type="application/rss+xml" />
                <generator>Vishvambhara News RSS Feed Generator</generator>
                <title>Harish Rao - Vishvambhara News</title>
                <link>https://www.vishvambhara.com/tag/592/rss</link>
                <description>Harish Rao RSS Feed</description>
                
                            <item>
                <title>రాష్ట్రంలో అవుట్ సోర్సింగ్ సీఎం Vs ఒరిజినల్ కాంగ్రెస్</title>
                                    <description><![CDATA[<p>సింగరేణి సంస్థకు కేటాయించిన నైనీ బొగ్గు గనుల టెండర్ల ప్రక్రియలో భారీ కుంభకోణం జరిగిందని, దీనిపై తక్షణమే సీబీఐ విచారణకు ఆదేశించాలని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌రావు డిమాండ్‌ చేశారు.</p>
<p><br /> </p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/outsourcing-cm-vs-original-congress-in-the-state/article-7727"><img src="https://www.vishvambhara.com/media/400/2026-01/cb5524d5-8a06-4a8b-b188-ef27fe32bf65.jpg" alt=""></a><br /><p><strong>విశ్వంభర, తెలంగాణ బ్యూరో:</strong> సింగరేణి సంస్థకు కేటాయించిన నైనీ బొగ్గు గనుల టెండర్ల ప్రక్రియలో భారీ కుంభకోణం జరిగిందని, దీనిపై తక్షణమే సీబీఐ విచారణకు ఆదేశించాలని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌రావు డిమాండ్‌ చేశారు. సోమవారం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన కాంగ్రెస్, బీజేపీల వైఖరిపై నిప్పులు చెరిగారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. నైనీ బ్లాక్ విషయంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య చీకటి ఒప్పందం కుదిరిందని ఆరోపించారు. రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెట్టి, ప్రైవేటు వ్యక్తులకు లాభం చేకూర్చేలా ఈ టెండర్లు సాగుతున్నాయని విమర్శించారు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటంలో కాంగ్రెస్ విఫలమైందని మండిపడ్డారు.</p>
<p><strong>ఆరు గ్యారంటీలు గాలికొదిలేశారు..</strong><br />ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయడం పక్కన పెట్టిన కాంగ్రెస్ నేతలు, ఇప్పుడు కేవలం కమీషన్లు, వాటాల కోసమే కొట్టుకుంటున్నారని హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. ప్రజల సమస్యలను పట్టించుకునే తీరిక ప్రభుత్వానికి లేదని మండిపడ్డారు. ప్రాజెక్టుల టెండర్లు, గనుల కేటాయింపుల్లో వాటాల కోసమే ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు.</p>
<p><strong>రాష్ట్ర కాంగ్రెస్‌లో ముదిరిన అంతర్గత పోరు..</strong><br />రాష్ట్ర కాంగ్రెస్‌లో అంతర్గత పోరు ముదిరిందని హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. "రాష్ట్రంలో ఇప్పుడు అవుట్ సోర్సింగ్ సీఎంకు, అసలైన కాంగ్రెస్ వాదులకు మధ్య పెద్ద యుద్ధమే జరుగుతోంది" అని ఆయన ఆరోపించారు. పాలనపై పట్టు కోల్పోయి, గ్రూపు రాజకీయాలతో కాలక్షేపం చేస్తున్నారని విమర్శించారు. పారదర్శకత లేని టెండర్లను వెంటనే రద్దు చేయాలని, గనుల కేటాయింపులో జరిగిన అవకతవకలపై సీబీఐ చేత విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.<br />తెలంగాణకు తలమానికమైన సింగరేణిని కాపాడాలని అన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/outsourcing-cm-vs-original-congress-in-the-state/article-7727</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/outsourcing-cm-vs-original-congress-in-the-state/article-7727</guid>
                <pubDate>Mon, 19 Jan 2026 13:38:22 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-01/cb5524d5-8a06-4a8b-b188-ef27fe32bf65.jpg"                         length="62144"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>సర్కారా.. సర్కస్ కంపెనీనా? </title>
                                    <description><![CDATA[<p>తెలంగాణ సచివాలయంలో ప్రస్తుతం థియేటర్ల కంటే పెద్ద సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా నడుస్తోందని బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు తన ఎక్స్ ఖాతాలో తీవ్రంగా విమర్శించారు. </p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/is-it-a-government-circus-company/article-7358"><img src="https://www.vishvambhara.com/media/400/2026-01/download.jpg" alt=""></a><br /><p><strong>విశ్వంభర, బ్యూరో: </strong>తెలంగాణ సచివాలయంలో ప్రస్తుతం థియేటర్ల కంటే పెద్ద సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా నడుస్తోందని బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు తన ఎక్స్ ఖాతాలో తీవ్రంగా విమర్శించారు. రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా.. ఉంటే ఎవరి కంట్రోల్‌లో ఉందనే అనుమానం ప్రజలకు కలుగుతోందని మండిపడ్డారు.  సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి తెలియకుండానే టికెట్ల ధరల పెంపు ఫైళ్లు కదులుతున్నాయా ప్రశ్నించారు. "నా ప్రమేయం లేదు.. నా దగ్గరకు ఫైల్ రాలేదు" అని మంత్రి అనడం హాస్యాస్పదమన్నారు. క్యాబినెట్ మంత్రికి తెలియకుండా జీవోలు రావడం ప్రజా పాలననా? లేక పాపిష్టి పాలననా? అని నిలదీశారు. ఓడిపోయిన ఒక వ్యక్తి రాజ్యాంగేతర శక్తిగా మారి, సినిమా టికెట్ల రేట్లను శాసిస్తున్నారని, ఒక్కో సినిమాకు కోట్ల రూపాయిల కమీషన్ల దందా సాగిస్తున్నారని ఆయన ఆరోపించారు. </p>
<p>సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా చెప్పిన మాటలకు, ఇప్పుడు జరుగుతున్న పనులకు పొంతన లేదని దుయ్యబట్టారు. తాను సీట్లో ఉన్నంత కాలం రేట్ల పెంపు ఉండదు, బెనిఫిట్ షోలు ఉండవు అని మైకు పట్టుకుని ఊదరగొట్టిన రేవంత్ రెడ్డి.. ఇప్పుడు రాత్రికి రాత్రే మూడు సినిమాలకు రేట్లు ఎలా పెంచారు?" అని నిలదీశారు. టికెట్ల పెంపు విషయంలో హైకోర్టు మొట్టికాయలు వేసినా.. ఈ ప్రభుత్వ తీరు మారకపోవడం శోచనీయమన్నారు. ఐటీ మంత్రిని నేనే.. సివిల్ ఏవియేషన్ మంత్రిని నేనే అని ఈ మధ్య చెప్పుకున్న కోమటి రెడ్డి వెంకటరెడ్డి ఇపుడు ఉన్న శాఖతో తనకు సంబంధం లేదని ఎందుకు అంటున్నారని, టిక్కెట్ల రేటు పెంపు సీఎం నిర్ణయమేనని కోమటి రెడ్డి చెప్పకనే చెపుతున్నారన్నారు. </p>
<p>కేసీఆర్ ప్రభుత్వం వస్తుందని చెప్పినందుకు ఒక హీరోపై, పేరు మర్చిపోయినందుకు మరో హీరోపై కక్ష కడుతున్నారని, నచ్చిన వాళ్లకు మాత్రం రూ. 600 టికెట్ రేటుకి పర్మిషన్ ఇస్తూ రాచమర్యాదలు చేస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ హయాంలో  సినీ పరిశ్రమను కంటికి రెప్పలా కాపాడటం వల్లే తెలుగు సినిమా ఆస్కార్ స్థాయికి చేరిందని గుర్తు చేశారు. ఈ శాఖ మంత్రికి తెలియకుండా జరుగుతున్న ఈ 'టికెట్ రేట్ల కమిషన్ల దందా'పై గవర్నర్ దృష్టి సారించాలని, దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని బీఆర్ఎస్ తరఫున ఆయన డిమాండ్ చేశారు. ఈ చీకటి ఒప్పందాల వివరాలను త్వరలోనే బయటపెడతామని హెచ్చరించారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/is-it-a-government-circus-company/article-7358</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/is-it-a-government-circus-company/article-7358</guid>
                <pubDate>Sun, 11 Jan 2026 15:02:28 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-01/download.jpg"                         length="3126"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>KTR: మున్సిపల్ ఎన్నికల్లో పట్టణ ప్రజలు కాంగ్రెస్‎కి బుద్ధి చెప్పడం ఖాయం: కేటీఆర్</title>
                                    <description><![CDATA[<p>KTR: రాబోయే పురపాలక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. </p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/ktr-is-sure-that-the-urban-people-will-give-advice/article-7315"><img src="https://www.vishvambhara.com/media/400/2026-01/ktr.jpg" alt=""></a><br /><p>రాబోయే పురపాలక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. గత రెండేళ్లుగా పట్టణాలను పూర్తిగా సంక్షోభంలోకి నెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏ మొహం పెట్టుకుని ప్రజల వద్దకు వెళ్లి ఓట్లు అడుగుతుందో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. రెండు సంవత్సరాల పాలనలో ఒక్క రూపాయి కూడా పట్టణాలకు విడుదల చేయని ఏకైక ప్రభుత్వంగా కాంగ్రెస్ చరిత్రలో నిలిచిపోతుందని కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు.</p><p>కాంగ్రెస్ పాలనలో పట్టణాల పరిపాలన పూర్తిగా దెబ్బతిందని, పారిశుద్ధ్యం నుంచి తాగునీరు, రహదారులు, మౌలిక వసతుల వరకు ప్రతి అంశంలో పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రారంభించి, నిధులు కేటాయించిన అనేక అభివృద్ధి కార్యక్రమాలకు కేవలం మళ్లీ శిలాఫలకాలు వేయడం తప్ప ఈ ప్రభుత్వం కొత్తగా చేసింది ఏమీలేదన్నారు. రోడ్లు, కమ్యూనిటీ హాళ్లు, మోడల్ మార్కెట్లు, ఇతర మౌలిక వసతుల ప్రాజెక్టులకు నిధులు నిలిపివేయడంతో అవన్నీ అర్ధాంతరంగా నిలిచిపోయాయని తెలిపారు.</p><p>ఒకవైపు వ్యవసాయ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టుతూ, మరోవైపు పట్టణాలను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని కేటీఆర్ అన్నారు. ఈ రెండేళ్లలో పట్టణాలకు ఇచ్చిన నిధులు, చేసిన అభివృద్ధి పనులను ప్రజల ముందుంచి ఓట్లు అడగాలని కాంగ్రెస్ నేతలకు ఆయన బహిరంగ సవాల్ విసిరారు.</p><p>మున్సిపల్ ఎన్నికలకు పార్టీని సన్నద్ధం చేసే క్రమంలో భాగంగా కేటీఆర్ హైదరాబాద్‌లో నిజామాబాద్, ఖమ్మం ఉమ్మడి జిల్లాల పార్టీ నేతలతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రానున్న పురపాలక ఎన్నికల వ్యూహాలు, పార్టీ చేయాల్సిన ఏర్పాట్లు, ప్రజల ముందుకు తీసుకెళ్లాల్సిన అంశాలపై ఆయన స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. రెండు జిల్లాల్లోని ప్రతి మున్సిపాలిటీలోని క్షేత్రస్థాయి పరిస్థితులను కేటీఆర్ సమగ్రంగా సమీక్షించారు.</p><p>పంచాయతీరాజ్ ఎన్నికల్లో అధికార పార్టీ అరాచకాలు, అధికార దుర్వినియోగాన్ని ఎదుర్కొని పార్టీ మంచి ఫలితాలు సాధించిందని గుర్తు చేసిన కేటీఆర్, అదే స్పూర్తితో మున్సిపల్ ఎన్నికల్లో మరింత మెరుగైన విజయాలు సాధించాలని నేతలకు సూచించారు. ఈ సమావేశంలో పార్టీ సీనియర్ నేత, శాసనసభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు కూడా పాల్గొని, కలిసికట్టుగా సమిష్టిగా పోరాడితే విజయం తప్పక సాధ్యమని అన్నారు. పురపాలక ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అంశాలపై హరీష్ రావు నేతలకు పలు సూచనలు చేశారు.</p><p>జిల్లా పార్టీ అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు హాజరైన ఈ సమావేశంలో క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులను నేతలు వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉందని, పార్టీకి అనుకూల వాతావరణం స్పష్టంగా కనిపిస్తోందని వారు నాయకత్వానికి తెలియజేశారు. ఈ పరిస్థితిని సద్వినియోగం చేసుకుని రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ఘన విజయం సాధించాలనే సంకల్పంతో పార్టీ శ్రేణులు ముందుకు సాగుతున్నాయని సమావేశంలో స్పష్టం అయ్యింది.</p>]]></content:encoded>
                
                

                <link>https://www.vishvambhara.com/ktr-is-sure-that-the-urban-people-will-give-advice/article-7315</link>
                <guid>https://www.vishvambhara.com/ktr-is-sure-that-the-urban-people-will-give-advice/article-7315</guid>
                <pubDate>Sat, 10 Jan 2026 16:50:15 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-01/ktr.jpg"                         length="6262"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>తొమ్మిదేళ్ల తర్వాత నేను సీఎం అయ్యేందుకు కృషి చేస్తా : జగ్గారెడ్డి </title>
                                    <description><![CDATA[<ul>
<li><strong><span style="color:rgb(224,62,45);">రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం పాలన అద్భుతంగా సాగుతుంది.</span></strong></li>
<li><strong><span style="color:rgb(224,62,45);">తొమ్మిది రోజుల్లోనే తొమ్మిది వేల కోట్ల రైతుభరోసా నిధులను రైతుల ఖాతాల్లో జమ చేసింది</span></strong></li>
<li><strong><span style="color:rgb(224,62,45);">మరో ఐదేళ్లు కూడా సీఎం అయ్యేందుకు రేవంత్ ప్రయత్నిస్తున్నారు</span></strong></li>
<li><strong><span style="color:rgb(224,62,45);">లిక్కర్ స్కాంలో వందల కోట్లు కవితకు ఎక్కడివి?</span></strong></li>
<li><strong><span style="color:rgb(224,62,45);">బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలపై జగ్గారెడ్డి తీవ్ర ఆగ్రహం</span></strong></li>
</ul>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/i-will-work-to-become-cm-after-nine-years/article-5733"><img src="https://www.vishvambhara.com/media/400/2025-06/whatsapp-image-2025-06-26-at-7.54.36-pm.jpeg" alt=""></a><br /><p>విశ్వంభర, హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి రాష్ట్ర రాజకీయాల్లో ఒక ఆసక్తికరమైన చర్చకు తెరలేపారు. ముఖ్యమంత్రి పదవిపై తన ఆకాంక్షను పరోక్షంగా వెల్లడిస్తూనే, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. గురువారం గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.</p>
<p>ముఖ్యమంత్రి పదవి గురించి జగ్గారెడ్డి మాట్లాడుతూ, వచ్చే మూడేళ్లు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటారని, ఆ తర్వాత ఐదేళ్ల కాలానికి కూడా ముఖ్యమంత్రి కావడానికి ఆయన ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. అయితే, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయిన తర్వాత తానూ ముఖ్యమంత్రి అయ్యేందుకు ప్రయత్నిస్తానని జగ్గారెడ్డి పేర్కొన్నారు. ఆ సమయంలో తన అభ్యర్థిత్వాన్ని ప్రజల ముందు ఉంచుతానని ఆయన వ్యాఖ్యానించారు.</p>
<p>రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం పాలన అద్భుతంగా సాగుతుందని ఆయన అన్నారు. గతంలో రైతు బంధు వేసేందుకు బీఆర్ఎస్‌ ఐదు నెలల టైం తీసుకునేదని.. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం తొమ్మిది రోజుల్లోనే రైతుభరోసా నిధులను రైతుల ఖాతాల్లో జమచేసిందని ఆయన అన్నారు. బీఆర్ఎస్ హయంలో డబ్బులు అందుబాటులో ఉండి కూడా వేయలేదని.. కాంగ్రెస్ ప్రభుత్వం అప్పులు కడుతూ కూడా రైతు భరోసా వేసిందన్నారు.</p>
<p>మరోవైపు ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంపై కూడా జగ్గారెడ్డి స్పందించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అంతా ఫోన్ ట్యాపింగ్‌తోనే నడిచిందని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్‌ నాయకులు అంతా ఏం చేస్తున్నారని గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిఘా పెట్టిందని. తన ఫోన్ కూడా ట్యాప్ అయినట్టు పోలీసులు తనకు చెప్పినట్టు తెలిపారు. కాంగ్రెస్‌ నాయకుల ఫోన్‌లు ట్యాప్‌ చేయడంపైన దృష్టి పెట్టిన బీఆర్ఎస్‌ గత పదేళ్ల రాష్ట్ర పాలనను గాలికొదిలేసిందని విమర్శించారు.</p>
<p>బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం</p>
<p>బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేస్తున్న వ్యాఖ్యలపై జగ్గారెడ్డి తీవ్రంగా స్పందించారు. కవిత ప్రతి విషయాన్ని అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఆమె బీఆర్ఎస్‌లో ఉన్నా బయటకు వచ్చినా పెద్ద తేడా ఏమీ ఉండదని అన్నారు. కవిత మాట్లాడే మాటలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉన్నాయని విమర్శించారు. సాధారణంగా తండ్రి రాజకీయ వారసత్వం కుమారుడికి వస్తుందని, ఒకవేళ కుమారుడు లేకపోతే కుమార్తెకు అవకాశం దక్కవచ్చని వ్యాఖ్యానించారు.</p>
<p>తాము స్పందించే స్థాయి నాయకురాలు కవిత కాదన్నది తమ అభిప్రాయమని జగ్గారెడ్డి అన్నారు. కవిత ఎందుకు ఇంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సమాన ప్రాధాన్యత కలిగిన నేతలని, వారు రాజకీయంగా ఒకరినొకరు విమర్శించుకుంటే అర్థం ఉంటుందని తెలిపారు.తమ గురించి కవిత అనవసరంగా ఎందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. ఢిల్లీ మద్యం కుంభకోణం వ్యవహారంలో కవిత ప్రమేయంపై జగ్గారెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ స్కాంలో పెట్టుబడులు పెట్టడానికి కవితకు ఇన్ని వందల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయని జగ్గారెడ్డి ప్రశ్నల వర్షం కురిపించారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/i-will-work-to-become-cm-after-nine-years/article-5733</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/i-will-work-to-become-cm-after-nine-years/article-5733</guid>
                <pubDate>Fri, 27 Jun 2025 17:55:12 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2025-06/whatsapp-image-2025-06-26-at-7.54.36-pm.jpeg"                         length="120178"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>పుత్రోత్సాహంలో ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత</title>
                                    <description><![CDATA[<p>విశ్వంభర , హైద‌రాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత‌ పుత్రోత్స‌వం వ్య‌క్తప‌ర్చారు. ఎమ్మెల్సీ క‌విత పెద్ద కుమారుడు ఆదిత్యా అమెరికాలోని ఓక్ ఫారెస్ట్ యూనివ‌ర్సిటీ నుంచి గ్రాడ్యురేష‌న్ ప‌ట్టాను అందుకున్నారు.  యూనివ‌ర్సిటీలో జ‌రిగిన గ్రాడ్యుయేష‌న్ కార్య‌క్ర‌మానికి ఎమ్మెల్సీ క‌విత‌, అనీల్ కుమార్ దంప‌తులు హాజ‌ర‌య్యారు.</p>
<p>గ్రాడ్యురేష‌న్ కు సంబంధించిన ఫోటోను సామాజిక మాధ్య‌మాల్లో షేర్ చేసి ఎమ్మెల్సీ క‌విత త‌న ఆనందాన్ని వ్య‌క్తం చేశారు. "ఆదిత్యా, నీ చిట్టి చేతిని పట్టుకోవడం నుండి నువ్వు డిగ్రీ పట్టుకోవడం వరకు చూశాను. ఎంత గొప్ప ప్రయాణం అది. నువ్వు చాలా క‌ష్ట‌ప‌డ్డావు. ఎంతో ఎదిగావు. మేమంద‌రం గ‌ర్వ‌ప‌డేలా చేశావు"  అని ఎక్స్ లో పేర్కొన్నారు. ఒక త‌ల్లిగా ఎంతో గ‌ర్వ‌ప‌డుతున్నానని సంతోషం వ్య‌క్తం చేశారు.</p>
<p>కాగా, ఈ గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో పాల్గొనడానికి ఏడు రోజుల పాటు అమెరికా పర్యటనకు ఢిల్లీలోని సిబిఐ ప్రత్యేక కోర్టు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నెల</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/mlc-kalvakuntla-kavita-in-putrot/article-5543"><img src="https://www.vishvambhara.com/media/400/2025-05/whatsapp-image-2025-05-20-at-11.52.46-am1.jpeg" alt=""></a><br /><p>విశ్వంభర , హైద‌రాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత‌ పుత్రోత్స‌వం వ్య‌క్తప‌ర్చారు. ఎమ్మెల్సీ క‌విత పెద్ద కుమారుడు ఆదిత్యా అమెరికాలోని ఓక్ ఫారెస్ట్ యూనివ‌ర్సిటీ నుంచి గ్రాడ్యురేష‌న్ ప‌ట్టాను అందుకున్నారు.  యూనివ‌ర్సిటీలో జ‌రిగిన గ్రాడ్యుయేష‌న్ కార్య‌క్ర‌మానికి ఎమ్మెల్సీ క‌విత‌, అనీల్ కుమార్ దంప‌తులు హాజ‌ర‌య్యారు.</p>
<p>గ్రాడ్యురేష‌న్ కు సంబంధించిన ఫోటోను సామాజిక మాధ్య‌మాల్లో షేర్ చేసి ఎమ్మెల్సీ క‌విత త‌న ఆనందాన్ని వ్య‌క్తం చేశారు. "ఆదిత్యా, నీ చిట్టి చేతిని పట్టుకోవడం నుండి నువ్వు డిగ్రీ పట్టుకోవడం వరకు చూశాను. ఎంత గొప్ప ప్రయాణం అది. నువ్వు చాలా క‌ష్ట‌ప‌డ్డావు. ఎంతో ఎదిగావు. మేమంద‌రం గ‌ర్వ‌ప‌డేలా చేశావు"  అని ఎక్స్ లో పేర్కొన్నారు. ఒక త‌ల్లిగా ఎంతో గ‌ర్వ‌ప‌డుతున్నానని సంతోషం వ్య‌క్తం చేశారు.</p>
<p>కాగా, ఈ గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో పాల్గొనడానికి ఏడు రోజుల పాటు అమెరికా పర్యటనకు ఢిల్లీలోని సిబిఐ ప్రత్యేక కోర్టు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నెల 23వ తేదీన ఎమ్మెల్సీ కవిత తిరిగి హైదరాబాద్ చేరుకొనున్నారు<img src="https://www.vishvambhara.com/media/2025-05/whatsapp-image-2025-05-20-at-11.52.46-am1.jpeg" alt="WhatsApp Image 2025-05-20 at 11.52.46 AM" width="1198" height="1202"></img></p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/mlc-kalvakuntla-kavita-in-putrot/article-5543</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/mlc-kalvakuntla-kavita-in-putrot/article-5543</guid>
                <pubDate>Tue, 20 May 2025 12:00:21 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2025-05/whatsapp-image-2025-05-20-at-11.52.46-am1.jpeg"                         length="280415"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>టిఅర్ఎస్ పార్టి కండువా వేసుకున్న మాజి మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హారీష్ రావు</title>
                                    <description><![CDATA[<p>ఇవాళ పటాన్ చెరువు అసెంబ్లీ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో జిల్లా ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో కలిసి  పాల్గొన్న హారీష్ రావు బిఅర్ఎస్ పార్టి కండువా కాకుండా టిఆర్ఎస్ పార్టీ కండువా మెడలో వేసుకున్నారు...దీనితో బిఅర్ఎస్ పార్టి కాస్త మళ్లీ టిఅర్ఎస్ పార్టీగా మారబోతుందా అనే చర్చ జరుగుతుంది..ఇటీవల కరీంనగర్ జిల్లాలో  జరిగిన కార్యకర్తల సమావేశంలో కూడా మాజి ఎంపి వినోద్ కుమార్ కూడా టిఅర్ఎస్ పార్టీని తీసేసి బిఅర్ఎస్ పార్టీగా వెళ్లటం వల్లే మాకు ప్రజలు దూరమయ్యారని, అందుకే,అసెంబ్లీ ,పార్లమెంటు ఎన్నికల్లో ఓడిపోయామని చెప్పారు...ఈ విషయంపై పార్టి అధినేత కేసిఅర్ తో చర్చిస్తానని చెప్పారు...ఇక పార్టి శ్రేణుల్లో కూడ టిఅర్ఎస్ పార్టి ఉంటేనే బాగుంటుందనే చర్చ కూడా జరుగుతుంది</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/former-minister-siddipet-mla-harish-rao-wearing-trs-party-scarf/article-2888"><img src="https://www.vishvambhara.com/media/400/2024-07/whatsapp-image-2024-07-17-at-3.13.44-pm.jpeg" alt=""></a><br /><p>ఇవాళ పటాన్ చెరువు అసెంబ్లీ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో జిల్లా ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో కలిసి  పాల్గొన్న హారీష్ రావు బిఅర్ఎస్ పార్టి కండువా కాకుండా టిఆర్ఎస్ పార్టీ కండువా మెడలో వేసుకున్నారు...దీనితో బిఅర్ఎస్ పార్టి కాస్త మళ్లీ టిఅర్ఎస్ పార్టీగా మారబోతుందా అనే చర్చ జరుగుతుంది..ఇటీవల కరీంనగర్ జిల్లాలో  జరిగిన కార్యకర్తల సమావేశంలో కూడా మాజి ఎంపి వినోద్ కుమార్ కూడా టిఅర్ఎస్ పార్టీని తీసేసి బిఅర్ఎస్ పార్టీగా వెళ్లటం వల్లే మాకు ప్రజలు దూరమయ్యారని, అందుకే,అసెంబ్లీ ,పార్లమెంటు ఎన్నికల్లో ఓడిపోయామని చెప్పారు...ఈ విషయంపై పార్టి అధినేత కేసిఅర్ తో చర్చిస్తానని చెప్పారు...ఇక పార్టి శ్రేణుల్లో కూడ టిఅర్ఎస్ పార్టి ఉంటేనే బాగుంటుందనే చర్చ కూడా జరుగుతుంది</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/former-minister-siddipet-mla-harish-rao-wearing-trs-party-scarf/article-2888</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/former-minister-siddipet-mla-harish-rao-wearing-trs-party-scarf/article-2888</guid>
                <pubDate>Wed, 17 Jul 2024 15:16:55 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-07/whatsapp-image-2024-07-17-at-3.13.44-pm.jpeg"                         length="92575"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>కేటీఆర్, హరీశ్‌లకు సీఎం రేవంత్ రెడ్డి సవాల్ ... దమ్ముంటే ఆర్ట్స్ కాలేజీ ముందు ఆమరణ నిరాహార దీక్షచేయండి </title>
                                    <description><![CDATA[<ul>
<li><strong><span style="color:rgb(186,55,42);">బీఆర్ఎస్ బలహీనపడినప్పుడు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందుతారని విమర్శ</span></strong></li>
<li><strong><span style="color:rgb(186,55,42);">డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తే వాయిదా వేయాలని రాజకీయం చేస్తున్నారని ఆగ్రహం</span></strong></li>
<li><strong><span style="color:rgb(186,55,42);">పేద విద్యార్థులు దీక్ష చేస్తుంటే మీరెందుకు చేయరని నిలదీత</span></strong></li>
<li><strong><span style="color:rgb(186,55,42);">బిల్లా రంగా లు 15 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేయాలని సవాల్</span></strong></li>
</ul>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/if-cm-revanth-reddy-dares-to-challenge-ktr-harish-go/article-2700"><img src="https://www.vishvambhara.com/media/400/2024-07/will-complete-palamuru-rang.jpg" alt=""></a><br /><p><img src="https://www.vishvambhara.com/media/2024-07/will-complete-palamuru-rang.jpg" alt="Will-complete-Palamuru-Rang" width="1920" height="1080"></img>డీఎస్సీ పరీక్షలు వాయిదా వేయాలనే డిమాండ్‌పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పరీక్షలు వాయిదా వేయాలని దీక్ష చేయాల్సింది పేద విద్యార్థులు కాదని... దమ్ముంటే కేటీఆర్, హరీశ్ రావులు ఆర్ట్స్ కాలేజీ ఎదుట చేయాలని సవాల్ చేశారు. మహబూబ్ నగర్‌లోని ఏఎస్ఎన్ కన్వెన్షన్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన ప్రజాప్రతినిధుల సభలో సీఎం మాట్లాడుతూ... బీఆర్ఎస్ బలహీనపడినప్పుడల్లా విద్యార్థులను రెచ్చగొట్టి లబ్ధి పొందాలని చూస్తారని ఆరోపించారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ను సన్నాసి అంటూ విరుచుకుపడ్డారు.<br /><br />ఉద్యమం సమయంలో హరీశ్ రావు పెట్రోల్ డ్రామా ఆడితే శ్రీకాంతచారి ఆత్మహత్య చేసుకున్నాడన్నారు. ఇప్పుడు విద్యార్థులను రెచ్చగొట్టి డీఎస్సీ పరీక్షలను వాయిదా వేయించాలని చూస్తున్నారని విమర్శించారు. 11 వేలకు పైగా పోస్టులకు డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తే పరీక్షలు వాయిదా వేయాలంటూ బీఆర్ఎస్ రాజకీయం చేస్తోందన్నారు. కోచింగ్ సెంటర్ల మాఫియా కోసం విపక్షాలు పరీక్షల వాయిదా అంటూ ఆందోళనలు చేస్తున్నాయని ఆరోపించారు. ఇలాంటి పరీక్షలు ఒక్క నెల రోజులు వాయిదా వేస్తే కోచింగ్ సెంటర్‌లకు కోట్లాది రూపాయల ఆదాయం వస్తుందన్నారు.<br /><br />అందుకే, పరీక్షలు వాయిదా అంటున్నారని ధ్వజమెత్తారు. 'బావ, బావమరుదులు హరీశ్ రావు, కేటీఆర్‌లకు సవాల్ చేస్తున్నాను. సన్నాసుల్లారా.. అమాయక విద్యార్థులను దీక్షకు ఎందుకు కూర్చోబెడుతున్నారు. మీరు కూర్చోండి. మా ప్రాణాలైనా పోవాలి... పరీక్షలైనా వాయిదా పడాలనే నినాదంతో పదిహేను రోజులు దీక్ష చేయండి. ఎవరు ఆపుతారో చూద్దాం. వారు దీక్ష చేయాలని సవాల్ చేస్తున్నాను. పేద పిల్లలు దీక్షలు చేస్తుంటే మీరు తింటూ ఉంటారా? విద్యార్థుల బాధలు తీరాలంటే హరీశ్ రావు, కేటీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేయాలి. పేద పిల్లలు దీక్షకు కూర్చోవద్దు. మీరు కూర్చోండి. మీ వాదనలో నిజం ఉంటే మీరే దీక్ష చేయండి. ఇద్దరు ఎమ్మెల్యేలను తెలంగాణ వదులుకోదు కదా.. మీకు దమ్ముంటే కూర్చోవాలని సవాల్ విసురుతున్నాను' అన్నారు.<br /><br />విద్యార్థులకు నిజంగానే అన్యాయం జరుగుతుందని భావిస్తే బిల్లా రంగాలు దీక్షకు ఎందుకు ముందుకు రావడం లేదన్నారు. రాజకీయంగా పార్టీ చచ్చిపోయినప్పుడల్లా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతారా? అని ప్రశ్నించారు. పరీక్షలు వాయిదా వేస్తే పిల్లల జీవితాలు ఆగమవుతాయన్నారు. పిల్లలకు పరీక్షలు వాయిదా వేస్తే తనకు, కాంగ్రెస్ పార్టీకి వచ్చే నష్టమేమీ లేదన్నారు. కానీ బీఆర్ఎస్ మాత్రం రాజకీయ కోణంలో వాయిదా డిమాండ్ చేస్తోందన్నారు. లక్షలాది మంది విద్యార్థుల జీవితాలు ఆగమవుతాయన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/if-cm-revanth-reddy-dares-to-challenge-ktr-harish-go/article-2700</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/if-cm-revanth-reddy-dares-to-challenge-ktr-harish-go/article-2700</guid>
                <pubDate>Wed, 10 Jul 2024 10:49:51 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-07/will-complete-palamuru-rang.jpg"                         length="98038"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>కేసీఆర్ పాలనను మర్చిపోయావా.. హరీశ్ రావుకు భట్టి విక్రమార్క కౌంటర్</title>
                                    <description><![CDATA[<p>  </p>
<p>  </p>
<p>కేసీఆర్ పాలనను మర్చిపోయావా అంటూ మాజీ మంత్రి హరీశ్ రావుకు సీఎం భట్టి విక్రమార్క కౌంటర్ వేశారు. బీఆర్ ఎస్ ప్రభుత్వ హయాంలో గత పదేండ్లుగా ఎన్నో దారుణాలు వెలుగు చూశాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో లా అండ్ ఆర్డర్ కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నామని.. అందుకోసం ఏదైనా చేస్తామంటూ తెలిపారు. </p>
<p>బ్యాంకర్ల వార్షిక రుణప్రణాళికను ఆయన ఆవిష్కరించారు. బ్యాంకర్లకు సామాజిక, మానవీయ కోణం ఉండాలన్నారు. పెట్టుబడులకు స్వర్గధామం హైదరాబాద్ అన్నారు. రాష్ట్రంలో పేదలు, మధ్యతరగతి వారికి రుణాలు ఇచ్చేందుకు బ్యాంకర్లు ముందుకు రావాలటూ తెలిపారు భట్టి విక్రమార్క. త్వరలోనే తెలంగాణకు రీజినల్ రింగ్ రోడ్డు రాబోతోందని.. దాంతో తెలంగాణ రూపు రేఖలే మారిపోతాయంటూ తెలిపారు భట్టి విక్రమార్క. </p>
<p>ఇంత చేస్తున్నా సరే తమను బీఆర్ ఎస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారని.. కానీ కేసీఆర్ కాళేశ్వరం కడితే కూలిపోయిందంటూ ఆరోపించారు భట్టి. కేసీఆర్ పానలో జరిగినన్ని అక్రమాలు ఎప్పుడూ</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/bhatti-vikramarka-counters-harish-rao/article-2115"><img src="https://www.vishvambhara.com/media/400/2024-06/bhatti-vikramarka-vs-harish-rao_v_jpg--1280x720-3g.webp" alt=""></a><br /><p> </p>
<p> </p>
<p>కేసీఆర్ పాలనను మర్చిపోయావా అంటూ మాజీ మంత్రి హరీశ్ రావుకు సీఎం భట్టి విక్రమార్క కౌంటర్ వేశారు. బీఆర్ ఎస్ ప్రభుత్వ హయాంలో గత పదేండ్లుగా ఎన్నో దారుణాలు వెలుగు చూశాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో లా అండ్ ఆర్డర్ కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నామని.. అందుకోసం ఏదైనా చేస్తామంటూ తెలిపారు. </p>
<p>బ్యాంకర్ల వార్షిక రుణప్రణాళికను ఆయన ఆవిష్కరించారు. బ్యాంకర్లకు సామాజిక, మానవీయ కోణం ఉండాలన్నారు. పెట్టుబడులకు స్వర్గధామం హైదరాబాద్ అన్నారు. రాష్ట్రంలో పేదలు, మధ్యతరగతి వారికి రుణాలు ఇచ్చేందుకు బ్యాంకర్లు ముందుకు రావాలటూ తెలిపారు భట్టి విక్రమార్క. త్వరలోనే తెలంగాణకు రీజినల్ రింగ్ రోడ్డు రాబోతోందని.. దాంతో తెలంగాణ రూపు రేఖలే మారిపోతాయంటూ తెలిపారు భట్టి విక్రమార్క. </p>
<p>ఇంత చేస్తున్నా సరే తమను బీఆర్ ఎస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారని.. కానీ కేసీఆర్ కాళేశ్వరం కడితే కూలిపోయిందంటూ ఆరోపించారు భట్టి. కేసీఆర్ పానలో జరిగినన్ని అక్రమాలు ఎప్పుడూ జరగలేదని.. కాబట్టి కేసీఆర్ చేసిన పాపాలకు ఇప్పుడు మేం పరిష్కారాలు చూపిస్తున్నామంటూ తెలిపారు భట్టి విక్రమార్క. కక్ష సాధింపు కోసం కమిషన్ వేయలేదని.. గతంలో విద్యుత్ మంత్రిగా పనిచేసిన జగదీశ్ రెడ్డి వేయమంటేనే వేశామని తెలిపారు భట్టి విక్రమార్క. </p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/bhatti-vikramarka-counters-harish-rao/article-2115</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/bhatti-vikramarka-counters-harish-rao/article-2115</guid>
                <pubDate>Wed, 19 Jun 2024 15:37:09 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-06/bhatti-vikramarka-vs-harish-rao_v_jpg--1280x720-3g.webp"                         length="48130"                         type="image/webp"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>విద్యార్థుల భవిష్యత్తు పై రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు : హరీష్ రావు</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><strong>విశ్వంభర, మెదక్ : </strong>విద్యార్ధుల భవిష్యత్తుపై రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. తెలంగాణలో జూనియర్ కళాశాలలు ప్రారంభమై 19 రోజులు అవుతున్నా, ఇప్పటివరకు ఇంటర్ విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందించకపోవడం బాధ్యతారాహిత్యమని అన్నారు.  </p>
<p style="text-align:justify;">422 జూనియర్ కళాశాలల్లో 1.60 లక్షల మంది పేద, బలహీన వర్గాల వారు చదువుతున్నారని హరీష్ రావు పేర్కొన్నారు. వారికి నాణ్యమైన విద్య అందించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ఇంటర్ విద్యార్థులకు వెంటనే పాఠ్యపుస్తకాల పంపిణీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కొత్తగా మంజూరైన జూనియర్ కాలేజీల్లో పోస్టులు మంజూరు చేసి విద్యార్ధులకు నాణ్యమైన విద్య అందించాలని ప్రభుత్వాన్ని కోరారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/harish-rao-the-state-government-is-not-sincere-about-the/article-2101"><img src="https://www.vishvambhara.com/media/400/2024-06/89.jpg" alt=""></a><br /><p style="text-align:justify;"><strong>విశ్వంభర, మెదక్ : </strong>విద్యార్ధుల భవిష్యత్తుపై రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. తెలంగాణలో జూనియర్ కళాశాలలు ప్రారంభమై 19 రోజులు అవుతున్నా, ఇప్పటివరకు ఇంటర్ విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందించకపోవడం బాధ్యతారాహిత్యమని అన్నారు.  </p>
<p style="text-align:justify;">422 జూనియర్ కళాశాలల్లో 1.60 లక్షల మంది పేద, బలహీన వర్గాల వారు చదువుతున్నారని హరీష్ రావు పేర్కొన్నారు. వారికి నాణ్యమైన విద్య అందించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ఇంటర్ విద్యార్థులకు వెంటనే పాఠ్యపుస్తకాల పంపిణీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కొత్తగా మంజూరైన జూనియర్ కాలేజీల్లో పోస్టులు మంజూరు చేసి విద్యార్ధులకు నాణ్యమైన విద్య అందించాలని ప్రభుత్వాన్ని కోరారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/harish-rao-the-state-government-is-not-sincere-about-the/article-2101</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/harish-rao-the-state-government-is-not-sincere-about-the/article-2101</guid>
                <pubDate>Wed, 19 Jun 2024 12:11:56 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-06/89.jpg"                         length="8655"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>పార్టీ మార్పుపై హరీశ్ రావు కీలక వ్యాఖ్యలు</title>
                                    <description><![CDATA[<p>  </p>
<p>ఇప్పుడు బీఆర్ ఎస్ అన్ని కష్టాలే ఎదురవుతున్నాయి. మొన్నటి ఎంపీ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా రాలేదు. పార్టీ గ్రాప్ క్రమంగా పడిపోతున్న సందర్భంలో మాజీ మంత్రి హరీశ్ రావు పార్టీ మారుతున్నారు అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే వాటిపై తాజాగా హరీవ్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన తెలంగాణ భవన్ లో మాట్లాడారు. </p>
<p>పార్టీ మారుతున్నాను అంటూ సోషల్ మీడియాలో కొందరు వ్యూస్ కోసం వార్తలు రాస్తున్నారు. మీ సంస్థలు తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయి అంటూ కాంగ్రెస్ మీద మండిపడ్డారు. కొందరేమో కాంగ్రెస్ లో చేరుతున్నట్టు రాస్తున్నారు.. ఇంకొందరేమో బీజేపీలో చేరబోతున్నట్లుగా రాస్తున్నారు. మరికొందరేమో వర్కింగ్ ప్రెసిడెంట్ ను కాబోతున్నట్టు రాస్తున్నారు. </p>
<p>ఇలా ఎవరికి నచ్చినట్టు వారు రాస్తున్నారు. కేవలం వ్యూస్ కోసం, డబ్బుల కోసం ఇలా రాయడం కరెక్ట్ కాదు అంటూ మండిపడ్డారు హరీశ్ రావు. ఇకమీదట అయినా తన మీద తప్పుడు ప్రచారం</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/harish-raos-key-comments-on-party-change/article-2049"><img src="https://www.vishvambhara.com/media/400/2024-06/harish-rao_v_jpg--816x480-3g.webp" alt=""></a><br /><p> </p>
<p>ఇప్పుడు బీఆర్ ఎస్ అన్ని కష్టాలే ఎదురవుతున్నాయి. మొన్నటి ఎంపీ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా రాలేదు. పార్టీ గ్రాప్ క్రమంగా పడిపోతున్న సందర్భంలో మాజీ మంత్రి హరీశ్ రావు పార్టీ మారుతున్నారు అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే వాటిపై తాజాగా హరీవ్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన తెలంగాణ భవన్ లో మాట్లాడారు. </p>
<p>పార్టీ మారుతున్నాను అంటూ సోషల్ మీడియాలో కొందరు వ్యూస్ కోసం వార్తలు రాస్తున్నారు. మీ సంస్థలు తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయి అంటూ కాంగ్రెస్ మీద మండిపడ్డారు. కొందరేమో కాంగ్రెస్ లో చేరుతున్నట్టు రాస్తున్నారు.. ఇంకొందరేమో బీజేపీలో చేరబోతున్నట్లుగా రాస్తున్నారు. మరికొందరేమో వర్కింగ్ ప్రెసిడెంట్ ను కాబోతున్నట్టు రాస్తున్నారు. </p>
<p>ఇలా ఎవరికి నచ్చినట్టు వారు రాస్తున్నారు. కేవలం వ్యూస్ కోసం, డబ్బుల కోసం ఇలా రాయడం కరెక్ట్ కాదు అంటూ మండిపడ్డారు హరీశ్ రావు. ఇకమీదట అయినా తన మీద తప్పుడు ప్రచారం చేయడం మానేయాలని ఆయన హితవు పలికారు. తన ప్రతిష్టను దెబ్బ తీసేలా వార్తలు రాస్తే చర్యలు తీసుకుంటానని ఆయన హెచ్చరించారు.  </p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/harish-raos-key-comments-on-party-change/article-2049</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/harish-raos-key-comments-on-party-change/article-2049</guid>
                <pubDate>Mon, 17 Jun 2024 19:21:22 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-06/harish-rao_v_jpg--816x480-3g.webp"                         length="36188"                         type="image/webp"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ప్రజారోగ్యం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం : హరీశ్ రావు</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><strong>విశ్వంభర, వెడ్ డెస్క్ :</strong> ప్రజారోగ్యం పట్ల కాంగ్రెస్  ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శించారు. రాష్ట్ర ప్రజలకు పూర్తి ఉచితంగా వైద్య పరీక్షలు అందించేందుకు గత బీఆర్ ఎస్ హయాంలో తెలంగాణ డయాగ్నస్టిక్ వ్యవస్థను ప్రారంభించామని అయితే వాటిని అధికారంలోకి వచ్చిన ఐదు నెలలోనే కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూల్చడం బాధాకరం అన్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ డయాగ్నాస్టిక్ హబ్ లు అన్ని అస్తవ్యస్తంగా మారాయని సిబ్బందికి 6 నెలలుగా జీతాలు రావడం లేదని మీడియాలో వచ్చిన కథనాలను హరీశ్ రావు సోమవారం ట్విట్టర్ వేదికగా షేర్ చేస్తూ ప్రభుత్వంపై మండిపడ్డారు. </p>
<p style="text-align:justify;">కేసీఆర్ పాలనలో రాష్ట్రవ్యాప్తంగా 36 డయాగ్నస్టిక్ సెంటర్లు ఏర్పాటు చేసి 134 రకాల వైద్య పరీక్షలను అందుబాటులోకి తీసుకు వచ్చామన్నారు. లక్షలాది నిరుపేద, సామాన్య ప్రజలకు ఆర్థిక భారం లేకుండా నాణ్యమైన వైద్య పరీక్షలను అందించారని గుర్తుచేశారు. అలాంటి డయాగ్నస్టిక్ కేంద్రాలు ఇప్పుడు నిర్వహణ లోపం</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/harish-rao-congress-government-neglects-public-health/article-482"><img src="https://www.vishvambhara.com/media/400/2024-05/67.jpg" alt=""></a><br /><p style="text-align:justify;"><strong>విశ్వంభర, వెడ్ డెస్క్ :</strong> ప్రజారోగ్యం పట్ల కాంగ్రెస్  ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శించారు. రాష్ట్ర ప్రజలకు పూర్తి ఉచితంగా వైద్య పరీక్షలు అందించేందుకు గత బీఆర్ ఎస్ హయాంలో తెలంగాణ డయాగ్నస్టిక్ వ్యవస్థను ప్రారంభించామని అయితే వాటిని అధికారంలోకి వచ్చిన ఐదు నెలలోనే కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూల్చడం బాధాకరం అన్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ డయాగ్నాస్టిక్ హబ్ లు అన్ని అస్తవ్యస్తంగా మారాయని సిబ్బందికి 6 నెలలుగా జీతాలు రావడం లేదని మీడియాలో వచ్చిన కథనాలను హరీశ్ రావు సోమవారం ట్విట్టర్ వేదికగా షేర్ చేస్తూ ప్రభుత్వంపై మండిపడ్డారు. </p>
<p style="text-align:justify;">కేసీఆర్ పాలనలో రాష్ట్రవ్యాప్తంగా 36 డయాగ్నస్టిక్ సెంటర్లు ఏర్పాటు చేసి 134 రకాల వైద్య పరీక్షలను అందుబాటులోకి తీసుకు వచ్చామన్నారు. లక్షలాది నిరుపేద, సామాన్య ప్రజలకు ఆర్థిక భారం లేకుండా నాణ్యమైన వైద్య పరీక్షలను అందించారని గుర్తుచేశారు. అలాంటి డయాగ్నస్టిక్ కేంద్రాలు ఇప్పుడు నిర్వహణ లోపం తో కొట్టుమిట్టాడుతున్నాయని, సిబ్బందికి ఆరు నెలలుగా వేతనాలు కూడా చెల్లించలేని దుస్థితి ఏర్పడిందంటే ప్రజారోగ్యం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి ఇది నిదర్భనం అని ధ్వజమెత్తారు. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి డయాగ్నస్టిక్ కేంద్రాల్లో పనిచేస్తున్న సిబ్బందికి పెండింగ్ జీతాలు వెంటనే చెల్లించి, అన్ని రకాల వైద్య పరీక్షలు, వైద్య సేవలు ప్రజలకు అందుబాటులో ఉండేలా చూడాలని డిమాండ్ చేశారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/harish-rao-congress-government-neglects-public-health/article-482</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/harish-rao-congress-government-neglects-public-health/article-482</guid>
                <pubDate>Mon, 20 May 2024 12:24:13 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-05/67.jpg"                         length="9968"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        