<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.vishvambhara.com/publicservice/tag-5788" rel="self" type="application/rss+xml" />
                <generator>Vishvambhara News RSS Feed Generator</generator>
                <title>PublicService - Vishvambhara News</title>
                <link>https://www.vishvambhara.com/tag/5788/rss</link>
                <description>PublicService RSS Feed</description>
                
                            <item>
                <title>కొత్తూరు మున్సిపాలిటీ 9వ వార్డు కౌన్సిలర్ మాదారం నరసింహ గౌడ్ మొక్కలు పంపిణీ</title>
                                    <description><![CDATA[<p><img src="https://www.vishvambhara.com/media/2024-07/whatsapp-image-2024-07-25-at-18.11.25_2e1b7d8a.jpg" alt="WhatsApp Image 2024-07-25 at 18.11.25_2e1b7d8a" width="1200" height="1200" /></p>
<div>విశ్వంభర న్యూస్ కొత్తూరు : -  మనిషికి ఆక్సిజన్ అందించే చెట్లను పెంచడం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని కొత్తూరు  మున్సిపాలిటీ 9వ వార్డు కౌన్సిలర్ మాదారం నరసింహ గౌడ్  పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా గురువారం  నాడు కొత్తూరు  మున్సిపాలిటీ కేంద్రంలో  తొమ్మిదవ  వార్డులో సీడ్  మొక్కలను కొత్తూరు  మున్సిపాలిటీ గ్రీన్ బడ్జెట్ ద్వారా ప్రతి ఇంటికి ఉచితంగా తొమ్మిదో వార్డ్ కౌన్సిలర్ మాదారం నరసింహ గౌడ్  మొక్కలను అందజేశారు, ఈ సందర్భంగా కౌన్సిలర్  మాట్లాడుతూ ప్రకృతి నీ కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని ఆయన పిలుపునిచ్చారు. మనిషి మనుగడకు చెట్లు ఎంతో కీలకమని ఆయన ప్రజలకు తెలియజేశారు. రాబోయే రోజుల్లో చెట్లు లేకుంటే ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో 9వ వార్డు సూపర్వైజర్ దాసరి శ్రీనివాస్, విజయ్, అంగన్వాడీ</div>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/kothur-municipality-9th-ward-councilor-madaram-narasimha-gaud-distribution-of/article-3329"><img src="https://www.vishvambhara.com/media/400/2024-07/whatsapp-image-2024-07-25-at-18.11.25_2e1b7d8a.jpg" alt=""></a><br /><p><img src="https://www.vishvambhara.com/media/2024-07/whatsapp-image-2024-07-25-at-18.11.25_2e1b7d8a.jpg" alt="WhatsApp Image 2024-07-25 at 18.11.25_2e1b7d8a" width="1600" height="1200"></img></p>
<div>విశ్వంభర న్యూస్ కొత్తూరు : -  మనిషికి ఆక్సిజన్ అందించే చెట్లను పెంచడం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని కొత్తూరు  మున్సిపాలిటీ 9వ వార్డు కౌన్సిలర్ మాదారం నరసింహ గౌడ్  పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా గురువారం  నాడు కొత్తూరు  మున్సిపాలిటీ కేంద్రంలో  తొమ్మిదవ  వార్డులో సీడ్  మొక్కలను కొత్తూరు  మున్సిపాలిటీ గ్రీన్ బడ్జెట్ ద్వారా ప్రతి ఇంటికి ఉచితంగా తొమ్మిదో వార్డ్ కౌన్సిలర్ మాదారం నరసింహ గౌడ్  మొక్కలను అందజేశారు, ఈ సందర్భంగా కౌన్సిలర్  మాట్లాడుతూ ప్రకృతి నీ కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని ఆయన పిలుపునిచ్చారు. మనిషి మనుగడకు చెట్లు ఎంతో కీలకమని ఆయన ప్రజలకు తెలియజేశారు. రాబోయే రోజుల్లో చెట్లు లేకుంటే ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో 9వ వార్డు సూపర్వైజర్ దాసరి శ్రీనివాస్, విజయ్, అంగన్వాడీ టీచర్లు ఉమాదేవి,  మహిళలు సంఘం  సభ్యులు  మాదారం హైమావతి, స్వరూప, జాంగిర్ బి, తస్లీమ్, కాలనీవాసులు  సత్యనారాయణ గౌడ్, సుదర్శన్ చారి, సంఘాలు  గ్రామ ప్రజలు యువకులు పాల్గొన్నారు.</div>
<p> </p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/kothur-municipality-9th-ward-councilor-madaram-narasimha-gaud-distribution-of/article-3329</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/kothur-municipality-9th-ward-councilor-madaram-narasimha-gaud-distribution-of/article-3329</guid>
                <pubDate>Thu, 25 Jul 2024 18:14:31 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-07/whatsapp-image-2024-07-25-at-18.11.25_2e1b7d8a.jpg"                         length="450832"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>బదిలీపై వచ్చిన పంచాయతీ కార్యదర్శిని సన్మానించిన దయ్యాల రాజు</title>
                                    <description><![CDATA[<div><img src="https://www.vishvambhara.com/media/2024-07/whatsapp-image-2024-07-25-at-17.50.39_66e5adaf.jpg" alt="WhatsApp Image 2024-07-25 at 17.50.39_66e5adaf" width="1160" height="522" /></div>
<div>విశ్వంభర ,ఆత్మకూరు(ఎం)జూలై 25 :  - యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం)మండలం తుక్కాపుర్రం గ్రామానికి బదిలీపై వచ్చిన పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ ని  గురువారం రోజు తాజా మాజీ సర్పంచ్ దయ్యాల రాజు , ఉపసర్పంచ్ మారూపాక అంజయ్య ,వార్డ్ మెంబర్ మల్లెల ప్రవీణ్ ,కాంగ్రెస్ పార్టీ కార్యకర్త శనివారం నవీన్, వాటర్ మెన్ మరియు ఫీల్డ్ అసిస్టెంట్ పోన్నగానీ సత్తిష్ శాలువాతో సన్మానించారు.</div>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/daiyala-raju-honored-the-panchayat-secretary-on-transfer/article-3327"><img src="https://www.vishvambhara.com/media/400/2024-07/whatsapp-image-2024-07-25-at-17.50.39_66e5adaf.jpg" alt=""></a><br /><div><img src="https://www.vishvambhara.com/media/2024-07/whatsapp-image-2024-07-25-at-17.50.39_66e5adaf.jpg" alt="WhatsApp Image 2024-07-25 at 17.50.39_66e5adaf" width="1160" height="522"></img></div>
<div>విశ్వంభర ,ఆత్మకూరు(ఎం)జూలై 25 :  - యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం)మండలం తుక్కాపుర్రం గ్రామానికి బదిలీపై వచ్చిన పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ ని  గురువారం రోజు తాజా మాజీ సర్పంచ్ దయ్యాల రాజు , ఉపసర్పంచ్ మారూపాక అంజయ్య ,వార్డ్ మెంబర్ మల్లెల ప్రవీణ్ ,కాంగ్రెస్ పార్టీ కార్యకర్త శనివారం నవీన్, వాటర్ మెన్ మరియు ఫీల్డ్ అసిస్టెంట్ పోన్నగానీ సత్తిష్ శాలువాతో సన్మానించారు.</div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/daiyala-raju-honored-the-panchayat-secretary-on-transfer/article-3327</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/daiyala-raju-honored-the-panchayat-secretary-on-transfer/article-3327</guid>
                <pubDate>Thu, 25 Jul 2024 18:10:38 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-07/whatsapp-image-2024-07-25-at-17.50.39_66e5adaf.jpg"                         length="75149"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఏసీబీకి చిక్కిన పాల్వంచ టౌన్ ఎస్ఐ  బాణాల రాము</title>
                                    <description><![CDATA[<p><img src="https://www.vishvambhara.com/media/2024-07/whatsapp-image-2024-07-25-at-17.22.03_ae20da4d.jpg" alt="WhatsApp Image 2024-07-25 at 17.22.03_ae20da4d" width="1080" height="1087" /></p>
<div>విశ్వంభర భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : - ఏసీబీకి చిక్కిన పాల్వంచ టౌన్ ఎస్ఐ  బాణాల రాము.ఓ కేసు విషయంలో శ్రావణి అనే మహిళ నుండి 20,000 లంచం డిమాండ్ చేసిన ఎస్ఐ బి రాము.కేసు వాదిస్తున్న లాయర్ లక్ష్మారెడ్డి ఏసీబీకి ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన ఎసిబి.తన ఇంటి వద్ద 20 వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు.</div>
<p>  </p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/palvancha-town-si-banala-ramu-caught-by-acb/article-3315"><img src="https://www.vishvambhara.com/media/400/2024-07/whatsapp-image-2024-07-25-at-17.22.03_ae20da4d.jpg" alt=""></a><br /><p><img src="https://www.vishvambhara.com/media/2024-07/whatsapp-image-2024-07-25-at-17.22.03_ae20da4d.jpg" alt="WhatsApp Image 2024-07-25 at 17.22.03_ae20da4d" width="1080" height="1087"></img></p>
<div>విశ్వంభర భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : - ఏసీబీకి చిక్కిన పాల్వంచ టౌన్ ఎస్ఐ  బాణాల రాము.ఓ కేసు విషయంలో శ్రావణి అనే మహిళ నుండి 20,000 లంచం డిమాండ్ చేసిన ఎస్ఐ బి రాము.కేసు వాదిస్తున్న లాయర్ లక్ష్మారెడ్డి ఏసీబీకి ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన ఎసిబి.తన ఇంటి వద్ద 20 వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు.</div>
<p> </p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/palvancha-town-si-banala-ramu-caught-by-acb/article-3315</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/palvancha-town-si-banala-ramu-caught-by-acb/article-3315</guid>
                <pubDate>Thu, 25 Jul 2024 17:42:21 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-07/whatsapp-image-2024-07-25-at-17.22.03_ae20da4d.jpg"                         length="96666"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>శాంతిభద్రత పరిరక్షణలో అలసత్వనికి అవకాశం ఇవ్వొద్దు</title>
                                    <description><![CDATA[<p>  </p>
<p><img src="https://www.vishvambhara.com/media/2024-07/whatsapp-image-2024-07-25-at-17.11.15_26ca6243.jpg" alt="WhatsApp Image 2024-07-25 at 17.11.15_26ca6243" width="1040" height="694" /></p>
<p>విశ్వంభర భూపాలపల్లి జూలై 25 :- శాంతి భద్రతల పరిక్షణలో అలసత్వానికి అవకాశం ఇవ్వకుండా  ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని జయశంకర్ భూపాలపల్లి  జిల్లా ఎస్పీ  కిరణ్ ఖరే అన్నారు. గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో డీఎస్పీలు, సీఐలు, SI లతో ఎస్పి  నేర సమీక్షా సమావేశం నిర్వహించి, వివిధ పోలిసు స్టేషన్ లో ఉన్న పెండింగ్ కేసుల పురోగతిని అడిగి తెలుసుకుని, సత్వర కేసుల చేధనకు మార్గనిర్దేశం చేశారు.<br />  అనంతరం ఎస్పి  మాట్లాడుతూ అండర్ ఇన్వెస్టిగేషన్లో ఉన్న కేసులను త్వరగా డిస్పోజల్ చేయాలన్నారు. పోక్సో, ఎస్సీ, ఎస్టీ గ్రేవ్ కేసుల్లో త్వరితగతిన ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేయాలన్నారు. ప్రతి కేసులో క్వాలిటీ ఇన్వెస్టిగేషన్ ఉండడంతో పాటు పూర్తి  కేసును పారదర్శకంగా ఇన్వెస్టిగేషన్ చేయాలన్నారు.   నేర చేధన కంటే, నేర నివారణ చాలా ముఖ్యమని ఎస్పి గారు  తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణలో అలసత్వానికి తావివ్వొద్దని,<br /> <br />ఈ</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/do-not-allow-laxity-in-maintaining-law-and-order/article-3307"><img src="https://www.vishvambhara.com/media/400/2024-07/whatsapp-image-2024-07-25-at-17.11.15_26ca6243.jpg" alt=""></a><br /><p> </p>
<p><img src="https://www.vishvambhara.com/media/2024-07/whatsapp-image-2024-07-25-at-17.11.15_26ca6243.jpg" alt="WhatsApp Image 2024-07-25 at 17.11.15_26ca6243" width="1040" height="694"></img></p>
<p>విశ్వంభర భూపాలపల్లి జూలై 25 :- శాంతి భద్రతల పరిక్షణలో అలసత్వానికి అవకాశం ఇవ్వకుండా  ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని జయశంకర్ భూపాలపల్లి  జిల్లా ఎస్పీ  కిరణ్ ఖరే అన్నారు. గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో డీఎస్పీలు, సీఐలు, SI లతో ఎస్పి  నేర సమీక్షా సమావేశం నిర్వహించి, వివిధ పోలిసు స్టేషన్ లో ఉన్న పెండింగ్ కేసుల పురోగతిని అడిగి తెలుసుకుని, సత్వర కేసుల చేధనకు మార్గనిర్దేశం చేశారు.<br /> అనంతరం ఎస్పి  మాట్లాడుతూ అండర్ ఇన్వెస్టిగేషన్లో ఉన్న కేసులను త్వరగా డిస్పోజల్ చేయాలన్నారు. పోక్సో, ఎస్సీ, ఎస్టీ గ్రేవ్ కేసుల్లో త్వరితగతిన ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేయాలన్నారు. ప్రతి కేసులో క్వాలిటీ ఇన్వెస్టిగేషన్ ఉండడంతో పాటు పూర్తి  కేసును పారదర్శకంగా ఇన్వెస్టిగేషన్ చేయాలన్నారు.   నేర చేధన కంటే, నేర నివారణ చాలా ముఖ్యమని ఎస్పి గారు  తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణలో అలసత్వానికి తావివ్వొద్దని, పోలీస్ స్టేషన్ లలో బాధితులు ఇచ్చే ఫిర్యాదుల ఆధారంగా ఎంక్వైరీ చేసి చట్ట పరిధిలో వెంటనే కేసులు నమోదు చేసి వేగంగా సమస్య పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు.  ప్రతి నేరస్థునికి శిక్ష పడేలా కేసులను పక్కా ఆధారాలతో నమోదు చేయాలని సూచించారు. ప్రతి పోలీసు స్టేషన్ పరిధిలో ముఖ్యమైన ప్రాంతాల్లో ప్రజల భాగస్వామ్యంతో  సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు.<br /> గంజాయి, డ్రగ్స్ నియంత్రణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని, గంజాయితో పాటు ఇతర మత్తు పదార్థాల విక్రయాలతో పాటు రవాణా, అమ్మకాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని ఎస్పి కిరణ్ ఖరే పేర్కొన్నారు. <br />ఈ కార్యక్రమంలో డీఎస్పీలు సంపత్ రావు, రామ్మోహన్ రెడ్డి, నారాయణ నాయక్, సుభాష్ బాబు, జిల్లా పరిధిలోని సిఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/do-not-allow-laxity-in-maintaining-law-and-order/article-3307</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/do-not-allow-laxity-in-maintaining-law-and-order/article-3307</guid>
                <pubDate>Thu, 25 Jul 2024 17:24:26 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-07/whatsapp-image-2024-07-25-at-17.11.15_26ca6243.jpg"                         length="44347"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>బడ్జెట్ ప్రతులను అందజేసిన కార్యక్రమంలో ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య గారు</title>
                                    <description><![CDATA[<p><img src="https://www.vishvambhara.com/media/2024-07/whatsapp-image-2024-07-25-at-17.00.43_d47bc62c.jpg" alt="WhatsApp Image 2024-07-25 at 17.00.43_d47bc62c" width="1200" height="1200" /></p>
<div>విశ్వంభర  జూలై 25 : - శాసనసభలో ప్రవేశపెట్టనున్న 2024- 25 వార్షిక సంవత్సరం బడ్జెట్ ప్రతులను శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ గారికి ఉపముఖ్యమంత్రి ఆర్థిక శాఖ మంత్రివర్యులు భట్టి విక్రమార్క మల్లు గారు,శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు  అందజేసారు.</div>
<div>  </div>
<div>బడ్జెట్ ప్రవేశపెడుతున్న డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క గారికి,స్పీకర్ గడ్డం ప్రసాద్ గారు,ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య గారు పుష్పగుచ్చం అందించి అభినందనలు తెలిపారు.</div>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/aleru-mla-birla-ailaiah-presented-the-budget-copies-in-the/article-3301"><img src="https://www.vishvambhara.com/media/400/2024-07/whatsapp-image-2024-07-25-at-17.00.43_d47bc62c.jpg" alt=""></a><br /><p><img src="https://www.vishvambhara.com/media/2024-07/whatsapp-image-2024-07-25-at-17.00.43_d47bc62c.jpg" alt="WhatsApp Image 2024-07-25 at 17.00.43_d47bc62c" width="3468" height="1794"></img></p>
<div>విశ్వంభర  జూలై 25 : - శాసనసభలో ప్రవేశపెట్టనున్న 2024- 25 వార్షిక సంవత్సరం బడ్జెట్ ప్రతులను శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ గారికి ఉపముఖ్యమంత్రి ఆర్థిక శాఖ మంత్రివర్యులు భట్టి విక్రమార్క మల్లు గారు,శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు  అందజేసారు.</div>
<div> </div>
<div>బడ్జెట్ ప్రవేశపెడుతున్న డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క గారికి,స్పీకర్ గడ్డం ప్రసాద్ గారు,ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య గారు పుష్పగుచ్చం అందించి అభినందనలు తెలిపారు.</div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/aleru-mla-birla-ailaiah-presented-the-budget-copies-in-the/article-3301</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/aleru-mla-birla-ailaiah-presented-the-budget-copies-in-the/article-3301</guid>
                <pubDate>Thu, 25 Jul 2024 17:05:08 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-07/whatsapp-image-2024-07-25-at-17.00.43_d47bc62c.jpg"                         length="455229"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>మాజీ మంత్రివర్యులు సూర్యాపేట నియోజకవర్గం ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి గారి చేతుల మీదుగా ఎక్సపో పోస్టర్ ఆవిష్కరణ</title>
                                    <description><![CDATA[<p><img src="https://www.vishvambhara.com/media/2024-07/whatsapp-image-2024-07-25-at-16.26.29_6230372f.jpg" alt="WhatsApp Image 2024-07-25 at 16.26.29_6230372f" width="1200" height="1200" /></p>
<p>విశ్వంభర  జూలై 25 : - మాజీ మంత్రివర్యులు సూర్యాపేట నియోజకవర్గం ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి గారి చేతుల మీదుగా ఎక్సపో పోస్టర్ ఆవిష్కరణ జరిగినది ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఫోటో అండ్ వీడియో గ్రాఫర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రాపర్తి శ్రీనివాస్ గారు, రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ దాస్ గౌడ్ గారు, గ్రేట్ హైదరాబాద్ ప్రధాన కార్యదర్శి నక్క సంజీవ్ గౌడ్ గారు , నాగోల్ మాజీ ప్రధాన కార్యదర్శి కరుణాకర్ గారూ పాల్గొన్నారు</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/inauguration-of-expo-poster-at-the-hands-of-mla-jagadish/article-3297"><img src="https://www.vishvambhara.com/media/400/2024-07/whatsapp-image-2024-07-25-at-16.26.29_6230372f.jpg" alt=""></a><br /><p><img src="https://www.vishvambhara.com/media/2024-07/whatsapp-image-2024-07-25-at-16.26.29_6230372f.jpg" alt="WhatsApp Image 2024-07-25 at 16.26.29_6230372f" width="1600" height="1200"></img></p>
<p>విశ్వంభర  జూలై 25 : - మాజీ మంత్రివర్యులు సూర్యాపేట నియోజకవర్గం ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి గారి చేతుల మీదుగా ఎక్సపో పోస్టర్ ఆవిష్కరణ జరిగినది ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఫోటో అండ్ వీడియో గ్రాఫర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రాపర్తి శ్రీనివాస్ గారు, రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ దాస్ గౌడ్ గారు, గ్రేట్ హైదరాబాద్ ప్రధాన కార్యదర్శి నక్క సంజీవ్ గౌడ్ గారు , నాగోల్ మాజీ ప్రధాన కార్యదర్శి కరుణాకర్ గారూ పాల్గొన్నారు</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/inauguration-of-expo-poster-at-the-hands-of-mla-jagadish/article-3297</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/inauguration-of-expo-poster-at-the-hands-of-mla-jagadish/article-3297</guid>
                <pubDate>Thu, 25 Jul 2024 16:35:26 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-07/whatsapp-image-2024-07-25-at-16.26.29_6230372f.jpg"                         length="236870"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>28 న ముఖ్యమంత్రి రేవంత్ పర్యటనపై కల్వకుర్తి ఎమ్మెల్యే సమీక్ష</title>
                                    <description><![CDATA[<p><img src="https://www.vishvambhara.com/media/2024-07/whatsapp-image-2024-07-24-at-17.29.51_7ece992f.jpg" alt="WhatsApp Image 2024-07-24 at 17.29.51_7ece992f" width="1200" height="1066" /> విశ్వంభర, కల్వకుర్తి, జులై 24 : - ఈనెల 28వ తేదీన మధ్యాహ్నం మూడు గంటల 30 నిమిషాలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కల్వకుర్తి నియోజకవర్గం లో పర్యటిస్తున్నారని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి తెలిపారు ఈ సందర్భంగా వెల్దండ మండలం జాతీయ రహదారిపై ఉన్న కొట్ర చౌరస్తాలో మాజీ కేంద్రమంత్రి, ఉత్తమ పార్లమెంటేరియన్, స్వర్గీయ జైపాల్ రెడ్డి విగ్రహాన్ని ప్రారంభిస్తారని తర్వాత సర్వారెడ్డిపల్లిలోని ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ప్రారంభోత్సవం చేసి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారని, అనంతరం కల్వకుర్తి పట్టణంలోని  మున్సిపాలిటీ  కార్యాలయం దగ్గర నిర్వహించే భారీ బహిరంగ సభకు హాజరవుతారని తెలిపారు. ఈ పర్యటనకు సంబంధించిన అధికారులతో తహసిల్దార్ కార్యాలయంలో ఎమ్మెల్యే సమీక్ష సమావేశం నిర్వహించి ముఖ్యమంత్రి పర్యటన ను విజయవంతం చేయాలని తెలిపారు ఈ సమావేశంలో నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బడావత్ సంతోష్, ఎస్పీ వైభవ్ గైక్వాడ్, ఆర్ డి ఓ శ్రీను, వివిధ</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/kalvakurti-mlas-review-of-chief-minister-revanths-visit-on-28/article-3266"><img src="https://www.vishvambhara.com/media/400/2024-07/whatsapp-image-2024-07-24-at-17.29.51_7ece992f.jpg" alt=""></a><br /><p><img src="https://www.vishvambhara.com/media/2024-07/whatsapp-image-2024-07-24-at-17.29.51_7ece992f.jpg" alt="WhatsApp Image 2024-07-24 at 17.29.51_7ece992f" width="1600" height="1066"></img> విశ్వంభర, కల్వకుర్తి, జులై 24 : - ఈనెల 28వ తేదీన మధ్యాహ్నం మూడు గంటల 30 నిమిషాలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కల్వకుర్తి నియోజకవర్గం లో పర్యటిస్తున్నారని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి తెలిపారు ఈ సందర్భంగా వెల్దండ మండలం జాతీయ రహదారిపై ఉన్న కొట్ర చౌరస్తాలో మాజీ కేంద్రమంత్రి, ఉత్తమ పార్లమెంటేరియన్, స్వర్గీయ జైపాల్ రెడ్డి విగ్రహాన్ని ప్రారంభిస్తారని తర్వాత సర్వారెడ్డిపల్లిలోని ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ప్రారంభోత్సవం చేసి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారని, అనంతరం కల్వకుర్తి పట్టణంలోని  మున్సిపాలిటీ  కార్యాలయం దగ్గర నిర్వహించే భారీ బహిరంగ సభకు హాజరవుతారని తెలిపారు. ఈ పర్యటనకు సంబంధించిన అధికారులతో తహసిల్దార్ కార్యాలయంలో ఎమ్మెల్యే సమీక్ష సమావేశం నిర్వహించి ముఖ్యమంత్రి పర్యటన ను విజయవంతం చేయాలని తెలిపారు ఈ సమావేశంలో నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బడావత్ సంతోష్, ఎస్పీ వైభవ్ గైక్వాడ్, ఆర్ డి ఓ శ్రీను, వివిధ కార్యాలయ ఉన్నత అధికారులు  తహసిల్దార్ లు, ఎంపీడీవో, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.<img src="https://www.vishvambhara.com/media/2024-07/whatsapp-image-2024-07-24-at-17.29.51_75bfe8a1.jpg" alt="WhatsApp Image 2024-07-24 at 17.29.51_75bfe8a1" width="1600" height="1066"></img></p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/kalvakurti-mlas-review-of-chief-minister-revanths-visit-on-28/article-3266</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/kalvakurti-mlas-review-of-chief-minister-revanths-visit-on-28/article-3266</guid>
                <pubDate>Wed, 24 Jul 2024 17:36:01 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-07/whatsapp-image-2024-07-24-at-17.29.51_7ece992f.jpg"                         length="213048"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>రోడ్లపై నాట్లు వేసిన బీజేపీ నాయకులు </title>
                                    <description><![CDATA[<p><img src="https://www.vishvambhara.com/media/2024-07/1q.jpg" alt="1Q" width="1200" height="1200" />చండూర్, విశ్వంభర :-చండూర్ పట్టణ పరిధిలోని బీజేపీ నాయకులు రోడ్లపై నిలిచిన వాన నీటిలో వినూత్నంగా నాట్లు వేస్తూ నిరసన వ్యక్తం చేయడం జరిగింది. గత కొంతకాలంగా రోడ్లన్నీ గుంతలమయంగా మారడంతో పాటు , ప్రస్తుతం కురుస్తున్న చిన్నపాటి  వర్షాలకే  రోడ్లపై నీరు చేరి  చెరువులను తలపిస్తున్నాయంటూ బీజేపీ నాయకులు మండి పడుతున్నారు.కొద్దిరోజులుగా సమస్యలపై పోరాటం చేస్తున్న పట్టించుకునే నాధుడు కరువయ్యడాని బీజేపీ నాయకులూ ఆగ్రహం వ్యక్తం చేసారు. </p>
<p>  </p>
<p>  </p>
<p>  </p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/bjp-leaders-planted-saplings-on-the-roads/article-3204"><img src="https://www.vishvambhara.com/media/400/2024-07/1q1.jpg" alt=""></a><br /><p><img src="https://www.vishvambhara.com/media/2024-07/1q.jpg" alt="1Q" width="4000" height="2252"></img>చండూర్, విశ్వంభర :-చండూర్ పట్టణ పరిధిలోని బీజేపీ నాయకులు రోడ్లపై నిలిచిన వాన నీటిలో వినూత్నంగా నాట్లు వేస్తూ నిరసన వ్యక్తం చేయడం జరిగింది. గత కొంతకాలంగా రోడ్లన్నీ గుంతలమయంగా మారడంతో పాటు , ప్రస్తుతం కురుస్తున్న చిన్నపాటి  వర్షాలకే  రోడ్లపై నీరు చేరి  చెరువులను తలపిస్తున్నాయంటూ బీజేపీ నాయకులు మండి పడుతున్నారు.కొద్దిరోజులుగా సమస్యలపై పోరాటం చేస్తున్న పట్టించుకునే నాధుడు కరువయ్యడాని బీజేపీ నాయకులూ ఆగ్రహం వ్యక్తం చేసారు. </p>
<p> </p>
<p> </p>
<p> </p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/bjp-leaders-planted-saplings-on-the-roads/article-3204</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/bjp-leaders-planted-saplings-on-the-roads/article-3204</guid>
                <pubDate>Wed, 24 Jul 2024 13:29:46 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-07/1q1.jpg"                         length="2761018"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>జనంమెచ్చిన నాయకుడు మాజీ మంత్రి కేటీఆర్‌</title>
                                    <description><![CDATA[<div>మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్</div>
<div> </div>
<div>కస్తూర్బా హాస్టల్ లో మున్సిపల్ చైర్ పర్సన్ బాతుక లావణ్య దేవేందర్ యాదవ్ ఆధ్వర్యంలో మొక్కలు నాటిన మాజీ ఎమ్మెల్యే, బిఆర్ఎస్ శ్రేణులు</div>
<div> </div>
<div>హాజరైన మాజీ జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేష్,బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు కడెంపల్లి శ్రీనివాస్ గౌడ్</div>
<p> </p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/popular-leader-is-former-minister-ktr/article-3189"><img src="https://www.vishvambhara.com/media/400/2024-07/whatsapp-image-2024-07-24-at-12.45.23_a4557c95.jpg" alt=""></a><br /><p><img src="https://www.vishvambhara.com/media/2024-07/whatsapp-image-2024-07-24-at-12.45.23_a4557c95.jpg" alt="WhatsApp Image 2024-07-24 at 12.45.23_a4557c95" width="1000" height="454"></img></p>
<p>విశ్వంభర న్యూస్ కొత్తూరు : - మాజీ మంత్రి కేటీఆర్‌ ప్రజల మనస్సుల్లో చిరస్థాయిగా జనం మెచ్చిన నాయకుడిగా నిలిచిపోయారని మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ అన్నారు. బుధవారం కొత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని కస్తూర్బా హాస్టల్ లో మున్సిపల్ చైర్ పర్సన్ బాతుకు లావణ్య దేవేందర్ యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేటీఆర్ జన్మదిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్,మాజీ జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేష్,బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు కడెంపల్లి శ్రీనివాస్ గౌడ్ హాజరై విద్యార్థులకు నోట్ బుక్స్, పండ్లు పంపిణీ చేశారు. అనంతరం హాస్టల్ ఆవరణలో మొక్కలు నాటారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..రాజకీయంలో యువతకు ఆదర్శం మాజీ మంత్రి కేటీఆర్ అని వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మెండే కృష్ణయ్య యాదవ్,వైస్ చైర్మన్ డోలి రవీందర్, కౌన్సిలర్స్ కోస్గి శ్రీనివాస్, సోమ్లా నాయక్,అనిత శ్రీనివాస్ గౌడ్, పీర్లగూడెం మాధవి గోపాల్ గౌడ్,బ్యాగరి ప్రసన్న లత యాదయ్య,మాజీ సర్పంచులు కాట్నా రాజు,రమాదేవి రమేష్, బ్యాగరి సత్తయ్య,మాజీ ఎంపిటిసి అనురాధ కృష్ణ గౌడ్,బిఆర్ఎస్ పార్టీ మున్సిపాలిటీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు జంగ గళ్ళ శివకుమార్,బిఆర్ఎస్ పార్టీ మండల్ యూత్ అధ్యక్షుడు కడాల శ్రీశైలం,బిఆర్ఎస్ పార్టీ నాయకులు కళ్లెం నరసింహారెడ్డి, బ్యాగరి రాజు,జంగయ్య యాదవ్, నరసింహ గౌడ్,రాములు గౌడ్,దేశాల జైపాల్,రవి నాయక్,బండి శ్రావణ్,రాజశేఖర్, దామోదర్ రెడ్డి,దేశాల భీమయ్య,బిఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/popular-leader-is-former-minister-ktr/article-3189</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/popular-leader-is-former-minister-ktr/article-3189</guid>
                <pubDate>Wed, 24 Jul 2024 12:49:53 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-07/whatsapp-image-2024-07-24-at-12.45.23_a4557c95.jpg"                         length="81364"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>పురిటి నొప్పులతో బాధపడుతున్న ఇద్దరు గర్భిణీలకు అత్యవసరంగా సర్జరీ చేసి కాన్పు చేశారు భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు. </title>
                                    <description><![CDATA[<p><img src="https://www.vishvambhara.com/media/2024-07/whatsapp-image-2024-07-24-at-11.38.34_7a42e559.jpg" alt="WhatsApp Image 2024-07-24 at 11.38.34_7a42e559" width="1200" height="679" /></p>
<p>భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం V3 విశ్వంభర న్యూస్ : - పురిటి నొప్పులతో బాధపడుతున్న ఇద్దరు గర్భిణీలకు అత్యవసరంగా సర్జరీ చేసి కాన్పు చేశారు భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు. </p>
<div>  </div>
<div>భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులకు జరిగిన బదిలీల్లో భాగంగా డాక్టర్లు అందరూ వివిధ ప్రాంతాలకు వెళ్లారు ఆసుపత్రిలో వైద్యులు ఎవరూ లేకపోవడంతో ఇద్దరు నిండు గర్భిణీలకు పురుడు పోయాల్సిన అవసరం వచ్చింది. </div>
<div>  </div>
<div>ఒకవైపు భారీ వర్షాలు మరోవైపు వరద ప్రాంతాల సందర్భంగా ఉన్నప్పటికీ భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ వెంకట్రావు వెంటనే భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి ప్రసవ వేదనతో ఇబ్బంది పడుతున్న ఇద్దరు గర్భిణీలకు పురుడు పోశారు. </div>
<div>  </div>
<div>ఇద్దరు గర్భిణీలు పండంటి శిశువులకు  జన్మనిచ్చారు. </div>
<div>  </div>
<div>భద్రాచలం నియోజకవర్గం లోని ప్రజలందరికీ ఎంతో కాలం నుంచి అనేక సేవలు చేస్తూ వచ్చిన డాక్టర్ తెల్లం వెంకట్రావు మరోసారి మానవత్వం చూపుకోవడంతో నియోజకవర్గ ప్రజల్లో డాక్టర్ తెల్లం వెంకట్రావు పై ఎనలేని</div>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/bhadrachalam-mla-tellam-venkatrau-performed-emergency-surgery-on-two-pregnant/article-3179"><img src="https://www.vishvambhara.com/media/400/2024-07/whatsapp-image-2024-07-24-at-11.38.34_7a42e559.jpg" alt=""></a><br /><p><img src="https://www.vishvambhara.com/media/2024-07/whatsapp-image-2024-07-24-at-11.38.34_7a42e559.jpg" alt="WhatsApp Image 2024-07-24 at 11.38.34_7a42e559" width="1220" height="679"></img></p>
<p>భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం V3 విశ్వంభర న్యూస్ : - పురిటి నొప్పులతో బాధపడుతున్న ఇద్దరు గర్భిణీలకు అత్యవసరంగా సర్జరీ చేసి కాన్పు చేశారు భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు. </p>
<div> </div>
<div>భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులకు జరిగిన బదిలీల్లో భాగంగా డాక్టర్లు అందరూ వివిధ ప్రాంతాలకు వెళ్లారు ఆసుపత్రిలో వైద్యులు ఎవరూ లేకపోవడంతో ఇద్దరు నిండు గర్భిణీలకు పురుడు పోయాల్సిన అవసరం వచ్చింది. </div>
<div> </div>
<div>ఒకవైపు భారీ వర్షాలు మరోవైపు వరద ప్రాంతాల సందర్భంగా ఉన్నప్పటికీ భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ వెంకట్రావు వెంటనే భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి ప్రసవ వేదనతో ఇబ్బంది పడుతున్న ఇద్దరు గర్భిణీలకు పురుడు పోశారు. </div>
<div> </div>
<div>ఇద్దరు గర్భిణీలు పండంటి శిశువులకు  జన్మనిచ్చారు. </div>
<div> </div>
<div>భద్రాచలం నియోజకవర్గం లోని ప్రజలందరికీ ఎంతో కాలం నుంచి అనేక సేవలు చేస్తూ వచ్చిన డాక్టర్ తెల్లం వెంకట్రావు మరోసారి మానవత్వం చూపుకోవడంతో నియోజకవర్గ ప్రజల్లో డాక్టర్ తెల్లం వెంకట్రావు పై ఎనలేని అభిమానం పెరిగింది. </div>
<div> </div>
<div>మా ప్రాంతంలో పుట్టి మా ప్రాంతంలో పెరిగి మా వద్ద డాక్టర్గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ తెల్లం వెంకట్రావుకు ప్రజలకు సేవ చేసే లక్ష్యంతోనే ఇక్కడ పనిచేస్తున్నారని ప్రజలంతా డాక్టర్ తెల్లాం వెంకట్రావుకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు</div>
<p> </p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/bhadrachalam-mla-tellam-venkatrau-performed-emergency-surgery-on-two-pregnant/article-3179</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/bhadrachalam-mla-tellam-venkatrau-performed-emergency-surgery-on-two-pregnant/article-3179</guid>
                <pubDate>Wed, 24 Jul 2024 12:12:54 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-07/whatsapp-image-2024-07-24-at-11.38.34_7a42e559.jpg"                         length="93157"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>అంతరాష్ట్ర సరిహద్దు సిర్వoచ బ్రిడ్జ్ మరియు అర్జున్ గుట్ట ఫెర్రి పాయింట్ ను సందర్శించి ప్రాణహిత వరద ఉదృతి పరిశీలించిన సీపీ</title>
                                    <description><![CDATA[<div><img src="https://www.vishvambhara.com/media/2024-07/35.jpg" alt="3" width="1200" height="853" /></div>
<div>విశ్వంభర భూపాలపల్లి జూలై 23 : - భారీ వర్షాల నేపథ్యంలో ప్రాణహిత, గోదావరి వరద నీటితో ఉదృతంగా ప్రవహిస్తుంది కావున అధికారులు అప్రమత్తంగా ఉండాలని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం. శ్రీనివాస్ ఆదేశించారు. మంచిర్యాల జోన్ కోటపల్లి మండలం లోని అంతరాష్ట్ర సరిహద్దు బ్రిడ్జ్,  అర్జున్ గుట్ట వద్ద ఉన్న ఫెర్రి పాయింట్ సందర్శించి ప్రాణహీత వరద ఉదృతి ని పరిశీలించారు. </div>
<div>ఈ సందర్బంగా సీపీ మాట్లాడుతూ....గత కొద్దీ రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో ప్రాణహిత వరదల వలన తలెత్తిన పరిస్థితులను పర్యవేక్షించి పరివాహక ప్రాంత చుట్టుపక్కల ఉన్న గ్రామాలు ఎంతవరకు సురక్షితంగా ఉన్నాయి ఎలాంటి అవసరమైన సహాయ చర్యలు అందించేందుకు  తెలుసుకోవడం కోసం ఈ ప్రాంతాలను సందర్శించినట్లు తెలిపారు. వరదల వలన ఇబ్బంది ఏర్పడిన సమయంలో  రక్షణ చర్యలు చేపట్టేందుకు వెంటనే స్పందించి ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరగకుండా కాపాడడం కోసం  శిక్షణా పొందిన</div>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/cp-visited-inter-state-border-sirwacha-bridge-and-arjun-gutta-ferry/article-3159"><img src="https://www.vishvambhara.com/media/400/2024-07/35.jpg" alt=""></a><br /><div><img src="https://www.vishvambhara.com/media/2024-07/35.jpg" alt="3" width="1280" height="853"></img></div>
<div>విశ్వంభర భూపాలపల్లి జూలై 23 : - భారీ వర్షాల నేపథ్యంలో ప్రాణహిత, గోదావరి వరద నీటితో ఉదృతంగా ప్రవహిస్తుంది కావున అధికారులు అప్రమత్తంగా ఉండాలని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం. శ్రీనివాస్ ఆదేశించారు. మంచిర్యాల జోన్ కోటపల్లి మండలం లోని అంతరాష్ట్ర సరిహద్దు బ్రిడ్జ్,  అర్జున్ గుట్ట వద్ద ఉన్న ఫెర్రి పాయింట్ సందర్శించి ప్రాణహీత వరద ఉదృతి ని పరిశీలించారు. </div>
<div>ఈ సందర్బంగా సీపీ మాట్లాడుతూ....గత కొద్దీ రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో ప్రాణహిత వరదల వలన తలెత్తిన పరిస్థితులను పర్యవేక్షించి పరివాహక ప్రాంత చుట్టుపక్కల ఉన్న గ్రామాలు ఎంతవరకు సురక్షితంగా ఉన్నాయి ఎలాంటి అవసరమైన సహాయ చర్యలు అందించేందుకు  తెలుసుకోవడం కోసం ఈ ప్రాంతాలను సందర్శించినట్లు తెలిపారు. వరదల వలన ఇబ్బంది ఏర్పడిన సమయంలో  రక్షణ చర్యలు చేపట్టేందుకు వెంటనే స్పందించి ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరగకుండా కాపాడడం కోసం  శిక్షణా పొందిన సిబ్బంది తో పాటు ఒక వాటర్ బోటు, వివిధ రక్షణ పరికరాల ద్వారా  కూడిన డిడిఆర్ఎఫ్ (డిస్టిక్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్) పోలీసు టీమ్ ఎల్లపుడు అందుబాటులో ఉంచడం జరిగింది అని తెలిపారు. పలు చోట్ల లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు చేరడం, లో లెవెల్ బ్రిడ్జ్ లు మునిగి రహదారుల ఫై నుండి వరద ప్రవహించడం వలన రవాణా రాకపోకలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు అన్నారు. ముంపునకు గురైన ప్రజలు ఎవ్వరూ అధైర్య పడవద్దని, అన్ని శాఖల అధికారుల సమన్వయంతో జిల్లా పోలీసులు ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటారని తెలిపారు. ఏవైనా సమస్యలు తలెత్తితే వెంటనే డయల్ 100 కు ఫోన్ చేసి పోలీసువారి సహాయం పొందాలని విజ్ఞప్తి చేశారు. భారీ వర్షాల, వరదల వలన ఎలాంటి ప్రాణ, ఆస్థి నష్టం లేకుండా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సీపీ అధికారులను ఆదేశించారు. అత్యవసరమ యితే తప్ప బయటకి రావద్దని ఉదృతంగా ప్రవహిస్తున్న నదులను పొంగిపొర్లుతున్న వరద నీటిని, జలపాతం లను, చెరువులను, వాగులను చూడటానికి బయటికి వచ్చి ప్రమాదాల బారిన పడవద్దని విజ్ఞప్తి చేశారు. <img src="https://www.vishvambhara.com/media/2024-07/45.jpg" alt="4" width="1280" height="853"></img></div>
<div>సీపీ వెంట మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్, అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి. రాజు, జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్ర రావు, చెన్నూర్ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సుధాకర్, నీల్వాయి ఎస్ఐ శ్యామ్ పటేల్ తదితరులు ఉన్నారు...</div>
<p> </p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/cp-visited-inter-state-border-sirwacha-bridge-and-arjun-gutta-ferry/article-3159</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/cp-visited-inter-state-border-sirwacha-bridge-and-arjun-gutta-ferry/article-3159</guid>
                <pubDate>Tue, 23 Jul 2024 17:36:54 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-07/35.jpg"                         length="164134"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>స్వంత నిధులతో 11 మంది పురోహితులకు, ఒకొక్కరికీ రూ 5000/- చొప్పున ఆర్థిక సహాయం అందించిన ఎమ్మెల్యే కాలేరు వెంకట్ </title>
                                    <description><![CDATA[<p><img src="https://www.vishvambhara.com/media/2024-07/whatsapp-image-2024-07-22-at-17.01.26_21465c37.jpg" alt="WhatsApp Image 2024-07-22 at 17.01.26_21465c37" width="1200" height="576" /></p>
<p>    విశ్వంభర  జూలై 22  : - తన స్వంత నిధులతో పురోహితులకు ప్రతి నెల 5000/- ఆర్థిక సహాయం చేస్తూ అండగా నిలుస్తున్న కార్యక్రమంలో భాగంగా, ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ఈరోజు  కార్పొరేటర్ శ్రీమతి వెంకటరెడ్డి  మరియు కార్పొరేటర్ విజయకుమార్ గౌడ్ లతొ కలసి   తన క్యాంపు కార్యాలయంలో 11 పురోహితులకు, ఒక్కరికీ 5000/- చొప్పున అందించారు. ఈ సందర్భంగా బ్రాహ్మణులు ఎమ్మెల్యేకు వేదఆశీర్వాదం ఇచ్చి దీవించారు </p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/mla-kaleru-venkate-who-provided-financial-assistance-of-rs-5000/article-3111"><img src="https://www.vishvambhara.com/media/400/2024-07/whatsapp-image-2024-07-22-at-17.01.26_21465c37.jpg" alt=""></a><br /><p><img src="https://www.vishvambhara.com/media/2024-07/whatsapp-image-2024-07-22-at-17.01.26_21465c37.jpg" alt="WhatsApp Image 2024-07-22 at 17.01.26_21465c37" width="1280" height="576"></img></p>
<p>  విశ్వంభర  జూలై 22  : - తన స్వంత నిధులతో పురోహితులకు ప్రతి నెల 5000/- ఆర్థిక సహాయం చేస్తూ అండగా నిలుస్తున్న కార్యక్రమంలో భాగంగా, ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ఈరోజు  కార్పొరేటర్ శ్రీమతి వెంకటరెడ్డి  మరియు కార్పొరేటర్ విజయకుమార్ గౌడ్ లతొ కలసి   తన క్యాంపు కార్యాలయంలో 11 పురోహితులకు, ఒక్కరికీ 5000/- చొప్పున అందించారు. ఈ సందర్భంగా బ్రాహ్మణులు ఎమ్మెల్యేకు వేదఆశీర్వాదం ఇచ్చి దీవించారు </p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/mla-kaleru-venkate-who-provided-financial-assistance-of-rs-5000/article-3111</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/mla-kaleru-venkate-who-provided-financial-assistance-of-rs-5000/article-3111</guid>
                <pubDate>Mon, 22 Jul 2024 17:39:32 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-07/whatsapp-image-2024-07-22-at-17.01.26_21465c37.jpg"                         length="108395"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        