<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.vishvambhara.com/communitysupport/tag-5709" rel="self" type="application/rss+xml" />
                <generator>Vishvambhara News RSS Feed Generator</generator>
                <title>CommunitySupport - Vishvambhara News</title>
                <link>https://www.vishvambhara.com/tag/5709/rss</link>
                <description>CommunitySupport RSS Feed</description>
                
                            <item>
                <title>భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు పూర్తి: చిలుక ఉపేందర్ రెడ్డి.</title>
                                    <description><![CDATA[<p><img src="https://www.vishvambhara.com/media/2024-07/whatsapp-image-2024-07-27-at-04.40.42_3252d5ed.jpg" alt="WhatsApp Image 2024-07-27 at 04.40.42_3252d5ed" width="1200" height="872" />విశ్వంబరా, ఎల్బీనగర్  : - ఆర్కె పురం డివిజన్ ఖిల్లా మైసమ్మ దేవాలయంలో ఆదివారం జరిగే బోనాల ఉత్సవాల కార్యక్రమానికి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన నాయకులు చిలుక ఉపేందర్ రెడ్డి అన్నారు. శనివారము ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆదివారం ఉదయం 10 గంటలకు <br />ఖిల్లా మైసమ్మ అమ్మవారికి తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అధికారికంగా పట్టు వస్త్ర సమర్పణ కార్యక్రమానికి హాజరవుతున్నట్లు తెలిపారు.మంత్రి తో పాటు<br />  మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి , మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దేప భాస్కర్ రెడ్డి లు పట్టు వస్త్రాల సమర్పణ కార్యక్రమానికి విచ్చేయుచున్నారు అని తెలిపారు.  రాష్ట్ర నాయకులు ,జిల్లా నాయకులు, డివిజన్ అధ్యక్షులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, ఎన్ ఎస్</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/chiluka-upender-reddy-completed-the-arrangements-without-causing-any-inconvenience/article-3428"><img src="https://www.vishvambhara.com/media/400/2024-07/whatsapp-image-2024-07-27-at-04.40.42_3252d5ed.jpg" alt=""></a><br /><p><img src="https://www.vishvambhara.com/media/2024-07/whatsapp-image-2024-07-27-at-04.40.42_3252d5ed.jpg" alt="WhatsApp Image 2024-07-27 at 04.40.42_3252d5ed" width="1280" height="872"></img>విశ్వంబరా, ఎల్బీనగర్  : - ఆర్కె పురం డివిజన్ ఖిల్లా మైసమ్మ దేవాలయంలో ఆదివారం జరిగే బోనాల ఉత్సవాల కార్యక్రమానికి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన నాయకులు చిలుక ఉపేందర్ రెడ్డి అన్నారు. శనివారము ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆదివారం ఉదయం 10 గంటలకు <br />ఖిల్లా మైసమ్మ అమ్మవారికి తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అధికారికంగా పట్టు వస్త్ర సమర్పణ కార్యక్రమానికి హాజరవుతున్నట్లు తెలిపారు.మంత్రి తో పాటు<br /> మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి , మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దేప భాస్కర్ రెడ్డి లు పట్టు వస్త్రాల సమర్పణ కార్యక్రమానికి విచ్చేయుచున్నారు అని తెలిపారు.  రాష్ట్ర నాయకులు ,జిల్లా నాయకులు, డివిజన్ అధ్యక్షులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, ఎన్ ఎస్ యు ఐ నాయకులు, మహిళా నాయకురాలు,  కార్యకర్తలు ఘన స్వాగతం పలకాలని కోరారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/chiluka-upender-reddy-completed-the-arrangements-without-causing-any-inconvenience/article-3428</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/chiluka-upender-reddy-completed-the-arrangements-without-causing-any-inconvenience/article-3428</guid>
                <pubDate>Sat, 27 Jul 2024 18:18:00 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-07/whatsapp-image-2024-07-27-at-04.40.42_3252d5ed.jpg"                         length="191735"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title> బెస్ట్ సేవా సొసైటీ ఆధ్వర్యంలో  బడి పిల్లలకు బ్యాగులు  పంపిణీ. ..</title>
                                    <description><![CDATA[<p>కార్పోరేట్  స్కూల్ కి  పోటిగా ప్రభుత్వ పాఠశాల  విద్యార్థులను తయారు  చేయడమే  మా లక్ష్యం.</p>
<p> బెస్ట్  సేవా   సొసైటీ  వ్యవస్థాపకులు <br />బుక్కా ఈశ్వరయ్య ......</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/distribution-of-bags-to-school-children-under-the-auspices-of/article-3354"><img src="https://www.vishvambhara.com/media/400/2024-07/whatsapp-image-2024-07-26-at-15.45.55_5d97cb8b.jpg" alt=""></a><br /><p><img src="https://www.vishvambhara.com/media/2024-07/whatsapp-image-2024-07-26-at-15.45.55_9179316d.jpg" alt="WhatsApp Image 2024-07-26 at 15.45.55_9179316d" width="1599" height="722"></img>విశ్వంభర తేది : 26 : 07 : 2014 : - రామన్నపేట  మండలంలోని  కక్కిరేణి  గ్రామంలో  ప్రైమరి మరియు  హైస్కూల్  విద్యార్థుల కు కావలసిన  సమాగ్రిని  అన్ని వేళల  అందిస్తున్న  బుక్కా  ఈశ్వరయ్య గారు ఈరోజు  ప్రైమరి మరియు  హైస్కూల్  విద్యార్థుకు బ్యాగులను పంపిణీ చేయడం జరిగింది.pvpm rao  memorial  పై pk మేహర్ (USA) గారి సహకారంతో ఈ కార్యక్రమం  చేస్తున్నామని   ఈ వేదిక ద్వారా  మేహర్ గారికి ధన్యవాదాలు  తెలుపినారు. <br /> అనంతరం విద్యార్థుల ఉద్దేశించి వారు  ప్రసంగిస్తూ  ప్రభుత్వం  ఎంతో శ్రమకోర్చి అన్ని సదుపాయాలు  కల్పిస్తున్న   ఊరి విడచి ఇతర ప్రాంతంలో గల ప్రైవేట్ స్కుళ్ళకు పిల్లను తల్లిదండ్రులు  పంపడం బాదాకరమని  అన్ని వసతులు, మంచివిద్యా ఉన్నందున ఎవ్వరు కూడ  ఊరు వదలి పోవద్దని ఉద్భోదిస్తూ, మా బెస్ట్  సేవా  సొసైటీ  ఆధ్వర్యంలో  మీకు కావలసిన స్టేషనరి, ఆటవస్తువులు , బోజన పళ్ళాలు, గ్లాసులు,  గతంలో అందించానని, ఇప్పుడు  బ్యాగులు కూడ ఇస్తున్నానని,  మంచి విద్యనబ్యసించి ఊరుకు, తల్లిదండ్రుల కు, పాఠశాలకు మంచి పేరు తేవాలని కోరినారు.<br />ఈ కార్యక్రమంలో బెస్ట్ సేవా సొసైటీ చైర్మన్ కర్నాటి వెంకటేశ్వర్లు , పాఠశాల ప్రధానోపాధ్యాయులు , ఉపేందర్ జి అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ చిల్ల ప్రేమలత మురళీకృష్ణ , గ్రామ పెద్దలు పిట్ట రామ్ రెడ్డి  , దాచేపల్లి ఈశ్వరయ్య  ,ఆర్గనైజర్ వేముల సైదులు  ,  ఉపాధ్యాయులు రాజన్ బాబు , భద్రయ్య , గనేష్ , గోపాల్ రెడ్డి , శ్రీనివాసరావు , కృష్ణ , అంగన్వాడీ టీచర్స్ సుధా , యశోద  , ఉమా , స్వర్ణలత ,స్వప్న , తదితరులు పాల్గొన్నారు.<img src="https://www.vishvambhara.com/media/2024-07/whatsapp-image-2024-07-26-at-15.45.55_5d97cb8b.jpg" alt="WhatsApp Image 2024-07-26 at 15.45.55_5d97cb8b" width="1152" height="520"></img></p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/distribution-of-bags-to-school-children-under-the-auspices-of/article-3354</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/distribution-of-bags-to-school-children-under-the-auspices-of/article-3354</guid>
                <pubDate>Fri, 26 Jul 2024 15:51:40 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-07/whatsapp-image-2024-07-26-at-15.45.55_5d97cb8b.jpg"                         length="125035"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>మృతురాలు పిచ్చమ్మ కుటుంబానికి ఆర్థిక చేయూత </title>
                                    <description><![CDATA[<p><img src="https://www.vishvambhara.com/media/2024-07/whatsapp-image-2024-07-24-at-12.47.26_40fd9bd8.jpg" alt="WhatsApp Image 2024-07-24 at 12.47.26_40fd9bd8" width="1200" height="900" /></p>
<div>విశ్వంభర ,ఆత్మకూరు(ఎం)జూలై 24 :  - యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం)మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు పసుల నరసింహ,రాములు, లక్ష్మణ్,స్వామి తల్లి పిచ్చమ్మ నిన్న సాయంత్రం మరణించడం జరిగింది. విషయం తెలుసుకున్న స్థానిక తాజా మాజీ సర్పంచ్ జన్నాయికోడె నగేష్  మరియు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు యాస లక్ష్మారెడ్డి  మృతురాలు పసుల పిచ్చమ్మ  భౌతిక దేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపడం జరిగింది. అనంతరం ప్రభుత్వ విప్ ఆలేరు శాసన సభ్యులు బీర్ల ఐలయ్య  ఆదేశానుసారం తాజా మాజీ సర్పంచ్ జన్నాయికోడె నగేష్  వారి కుటుంబానికి  5000-/ రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ ఛైర్మెన్ జిల్లాల శేఖర్ రెడ్డి,మాజీ బ్లాక్ కాంగ్రెస్ అద్యక్షులు దిగొజు నర్సింహచారి,పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు పోతగాని మల్లేశం,పిఎసిఎస్ డైరెక్టర్ నోముల వెంకట్ రెడ్డి,మత్స్య పారిశ్రామిక సంఘం అధ్యక్షులు ఎద్దు వెంకన్న,ముదిరాజు</div>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/deceased-pichammas-family-was-financially-supported/article-3193"><img src="https://www.vishvambhara.com/media/400/2024-07/whatsapp-image-2024-07-24-at-12.47.25_74604280.jpg" alt=""></a><br /><p><img src="https://www.vishvambhara.com/media/2024-07/whatsapp-image-2024-07-24-at-12.47.26_40fd9bd8.jpg" alt="WhatsApp Image 2024-07-24 at 12.47.26_40fd9bd8" width="1600" height="900"></img></p>
<div>విశ్వంభర ,ఆత్మకూరు(ఎం)జూలై 24 :  - యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం)మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు పసుల నరసింహ,రాములు, లక్ష్మణ్,స్వామి తల్లి పిచ్చమ్మ నిన్న సాయంత్రం మరణించడం జరిగింది. విషయం తెలుసుకున్న స్థానిక తాజా మాజీ సర్పంచ్ జన్నాయికోడె నగేష్  మరియు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు యాస లక్ష్మారెడ్డి  మృతురాలు పసుల పిచ్చమ్మ  భౌతిక దేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపడం జరిగింది. అనంతరం ప్రభుత్వ విప్ ఆలేరు శాసన సభ్యులు బీర్ల ఐలయ్య  ఆదేశానుసారం తాజా మాజీ సర్పంచ్ జన్నాయికోడె నగేష్  వారి కుటుంబానికి  5000-/ రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ ఛైర్మెన్ జిల్లాల శేఖర్ రెడ్డి,మాజీ బ్లాక్ కాంగ్రెస్ అద్యక్షులు దిగొజు నర్సింహచారి,పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు పోతగాని మల్లేశం,పిఎసిఎస్ డైరెక్టర్ నోముల వెంకట్ రెడ్డి,మత్స్య పారిశ్రామిక సంఘం అధ్యక్షులు ఎద్దు వెంకన్న,ముదిరాజు సంఘం గౌరవ అధ్యక్షులు తవిటి రాములు, నాయకులు కట్టేకొల హన్మంతు, రంగ స్వామి,రంగ శ్రీను,నోముల యాదగిరి,దొంతరబోయిన భాస్కర్, ఉగ్గె నరేష్,కోరే మల్లేశం, తవిటి హరినాదం, ఎండి జహంగీర్,డబ్బేటి రాములు,తవిటీ అచ్చయ్య, బూడిద శేఖర్,గట్టు శేఖర్, తవిటి రాజు,గుండెగాని కిరణ్,తొండల అనిల్, రాచమల్ల ప్రసాద్, లోడి మహేష్,వనం నగేష్,గుర్రాల శ్రీను,తవిటి శంకరయ్య,కప్ప సత్తయ్య,భరత్ తదితరులు పాల్గొన్నారు.<img src="https://www.vishvambhara.com/media/2024-07/whatsapp-image-2024-07-24-at-12.47.25_74604280.jpg" alt="WhatsApp Image 2024-07-24 at 12.47.25_74604280" width="1156" height="517"></img></div>
<p> </p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/deceased-pichammas-family-was-financially-supported/article-3193</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/deceased-pichammas-family-was-financially-supported/article-3193</guid>
                <pubDate>Wed, 24 Jul 2024 12:58:34 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-07/whatsapp-image-2024-07-24-at-12.47.25_74604280.jpg"                         length="76052"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>మహిళా శక్తి క్యాంటీన్ ల ఏర్పాటు </title>
                                    <description><![CDATA[<p><img src="https://www.vishvambhara.com/media/2024-07/whatsapp-image-2024-07-23-at-15.58.02_450c2939.jpg" alt="WhatsApp Image 2024-07-23 at 15.58.02_450c2939" width="1200" height="900" /></p>
<p>విశ్వంభర భూపాలపల్లి జూలై  23 : - మహిళల ఆర్థిక స్వావలంబన నకు మహిళా శక్తి క్యాంటీన్లు ఏర్పాటు చేయనున్నట్లు భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు.  మంగళవారం ఐడిఓసి కార్యాలయంలో జిల్లా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో మహిళా శక్తి క్యాంటీన్ ఏర్పాటుపై ఐడివోసీలో రూములను పరిశీలించారు.  ఈ సందర్భంగా క్యాంటీన్ ఏర్పాటు గురించి డిఆర్డీఓ నరేష్ ను వివరాలు అడిగి తెలుసుకున్నారు.  ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం<br />జిల్లాలోని అన్ని మండలాలల్లో మహిళా సంఘాల ఆధ్వర్యంలో మహిళా శక్తి క్యాంటీన్లు ఏర్పాటు అలాగే ఐడిఓసి కార్యాలయంలో జిల్లా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో మహిళా శక్తి క్యాంటీన్ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. మహిళా శక్తి క్యాంటీన్లు ఏర్పాటుకు మహిళా సంఘాల ద్వారా ప్రతిపాదనలు స్వీకరించాలని డిఆర్డీఓను ఆదేశించారు.  ఐడిఓసిలో జిల్లా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేయకున్న క్యాంటీన్   నాణ్యతకు ఆదర్శంగా  నిలవాలని</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/establishment-of-women-power-canteens/article-3143"><img src="https://www.vishvambhara.com/media/400/2024-07/whatsapp-image-2024-07-23-at-15.58.02_450c2939.jpg" alt=""></a><br /><p><img src="https://www.vishvambhara.com/media/2024-07/whatsapp-image-2024-07-23-at-15.58.02_450c2939.jpg" alt="WhatsApp Image 2024-07-23 at 15.58.02_450c2939" width="1352" height="900"></img></p>
<p>విశ్వంభర భూపాలపల్లి జూలై  23 : - మహిళల ఆర్థిక స్వావలంబన నకు మహిళా శక్తి క్యాంటీన్లు ఏర్పాటు చేయనున్నట్లు భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు.  మంగళవారం ఐడిఓసి కార్యాలయంలో జిల్లా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో మహిళా శక్తి క్యాంటీన్ ఏర్పాటుపై ఐడివోసీలో రూములను పరిశీలించారు.  ఈ సందర్భంగా క్యాంటీన్ ఏర్పాటు గురించి డిఆర్డీఓ నరేష్ ను వివరాలు అడిగి తెలుసుకున్నారు.  ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం<br />జిల్లాలోని అన్ని మండలాలల్లో మహిళా సంఘాల ఆధ్వర్యంలో మహిళా శక్తి క్యాంటీన్లు ఏర్పాటు అలాగే ఐడిఓసి కార్యాలయంలో జిల్లా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో మహిళా శక్తి క్యాంటీన్ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. మహిళా శక్తి క్యాంటీన్లు ఏర్పాటుకు మహిళా సంఘాల ద్వారా ప్రతిపాదనలు స్వీకరించాలని డిఆర్డీఓను ఆదేశించారు.  ఐడిఓసిలో జిల్లా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేయకున్న క్యాంటీన్   నాణ్యతకు ఆదర్శంగా  నిలవాలని ఆయన తెలిపారు.  సాంప్రదాయ వంటకాలను జిల్లా ప్రజలకు  పరిచయం చేయాలని ఆయన పేర్కొన్నారు.  స్థానికంగా లభ్యమయ్య వనరులు, వస్తువులు ఆధారంగా అవసరాలకు తగ్గట్టుగా మహిళా శక్తి క్యాంటీన్ కు బిజినెస్ మోడల్స్ రూపొందించాలని డిఆర్డీఓ కు సూచించారు. మన జిలాల్లో మండల, ఐడిఓసి కార్యాలయంలో  ఏర్పాటు చేయనున్న  మహిళా శక్తి క్యాంటీన్లు మోడల్ గా ఉండాలని ఆయన పేర్కొన్నారు.  మహిళా సంఘాలను బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని  మహిళలు సద్వినియోగం చేసుకుని వ్యాపార వేత్తలుగా ఆర్థికాభివృద్ధిని సాధించాలని ఆయన అన్నారు. <br /> ఈ కార్యక్రమంలో డిఆర్డిఓ నరేష్ తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/establishment-of-women-power-canteens/article-3143</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/establishment-of-women-power-canteens/article-3143</guid>
                <pubDate>Tue, 23 Jul 2024 16:09:15 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-07/whatsapp-image-2024-07-23-at-15.58.02_450c2939.jpg"                         length="120998"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title> దామర వృద్ధ దంపతుల ఉపాధి కోసం ఎక్స్ట్రా  మైల్ ఫౌండేషన్  సాయం </title>
                                    <description><![CDATA[<p><img src="https://www.vishvambhara.com/media/2024-07/whatsapp-image-2024-07-22-at-17.56.38.jpeg" alt="WhatsApp Image 2024-07-22 at 17.56.38" width="1200" height="678" />నాంపల్లి , విశ్వంభర :- నాంపల్లి మండలం దామర గ్రామానికి చెందిన సంది నరసింహ ,ఎల్లమ్మ దంపతులకు ఉన్న ఒక్కగానొక్క కుమారుడు మరణించడం జరిగింది.వృద్ధాప్యంలో ఉన్న ఈ  దంపతులు ప్రభుత్వం నుండి ఎటువంటి పెన్షన్ పొందటం లేదు .వీరు నివాసం ఉంటున్న సిమెంటు ఇటుకల ఇల్లు వానలకు బాగా కురుస్తూ చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు ,సామాజిక కార్యకర్త గురిజ మహేష్  వారి ఇంటికి తాత్కాలిక మరమ్మత్తుకు సహాయం అందించడం జరిగింది. ఏదైనా ఉపాధి అవకాశం కల్పించమని అడగడం జరిగిందని తెలియజేసారు . వీరి  పరిస్థితిని " ఎక్స్ట్రా మైల్  ఫౌండేషన్ " స్థాపకులు నాగమోహన్ కు  వివరించగా వారు వెంటనే స్పందించి వారి సిమెంటు ఇటుకల ఇల్లు కురవకుండా టర్పంటైన్ కవర్ను అందించి వారికి ఏదైనా ఉపాధి అవకాశం కల్పించడానికి ప్రయత్నం చేస్తామని హామీ ఇవ్వడం జరిగిందని తెలిపారు . ఈ సందర్భంగా ప్రభుత్వ ఉపాధ్యాయులు ,సామాజిక కార్యకర్త</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/extra-mile-foundation-assistance-for-employment-of-elderly-couples%C2%A0/article-3119"><img src="https://www.vishvambhara.com/media/400/2024-07/whatsapp-image-2024-07-22-at-17.56.38.jpeg" alt=""></a><br /><p><img src="https://www.vishvambhara.com/media/2024-07/whatsapp-image-2024-07-22-at-17.56.38.jpeg" alt="WhatsApp Image 2024-07-22 at 17.56.38" width="1280" height="678"></img>నాంపల్లి , విశ్వంభర :- నాంపల్లి మండలం దామర గ్రామానికి చెందిన సంది నరసింహ ,ఎల్లమ్మ దంపతులకు ఉన్న ఒక్కగానొక్క కుమారుడు మరణించడం జరిగింది.వృద్ధాప్యంలో ఉన్న ఈ  దంపతులు ప్రభుత్వం నుండి ఎటువంటి పెన్షన్ పొందటం లేదు .వీరు నివాసం ఉంటున్న సిమెంటు ఇటుకల ఇల్లు వానలకు బాగా కురుస్తూ చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు ,సామాజిక కార్యకర్త గురిజ మహేష్  వారి ఇంటికి తాత్కాలిక మరమ్మత్తుకు సహాయం అందించడం జరిగింది. ఏదైనా ఉపాధి అవకాశం కల్పించమని అడగడం జరిగిందని తెలియజేసారు . వీరి  పరిస్థితిని " ఎక్స్ట్రా మైల్  ఫౌండేషన్ " స్థాపకులు నాగమోహన్ కు  వివరించగా వారు వెంటనే స్పందించి వారి సిమెంటు ఇటుకల ఇల్లు కురవకుండా టర్పంటైన్ కవర్ను అందించి వారికి ఏదైనా ఉపాధి అవకాశం కల్పించడానికి ప్రయత్నం చేస్తామని హామీ ఇవ్వడం జరిగిందని తెలిపారు . ఈ సందర్భంగా ప్రభుత్వ ఉపాధ్యాయులు ,సామాజిక కార్యకర్త  గురిజ మహేష్ వెంటనే స్పందించి సహాయం అందించిన ఎక్స్ట్రా  మైల్ ఫౌండేషన్ నాగమోహన్ సార్ కి వృద్ధ దంపతుల తరపున కృతజ్ఞతలు తెలిపారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/extra-mile-foundation-assistance-for-employment-of-elderly-couples%C2%A0/article-3119</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/extra-mile-foundation-assistance-for-employment-of-elderly-couples%C2%A0/article-3119</guid>
                <pubDate>Mon, 22 Jul 2024 18:53:24 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-07/whatsapp-image-2024-07-22-at-17.56.38.jpeg"                         length="195464"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>స్వంత నిధులతో 11 మంది పురోహితులకు, ఒకొక్కరికీ రూ 5000/- చొప్పున ఆర్థిక సహాయం అందించిన ఎమ్మెల్యే కాలేరు వెంకట్ </title>
                                    <description><![CDATA[<p><img src="https://www.vishvambhara.com/media/2024-07/whatsapp-image-2024-07-22-at-17.01.26_21465c37.jpg" alt="WhatsApp Image 2024-07-22 at 17.01.26_21465c37" width="1200" height="576" /></p>
<p>    విశ్వంభర  జూలై 22  : - తన స్వంత నిధులతో పురోహితులకు ప్రతి నెల 5000/- ఆర్థిక సహాయం చేస్తూ అండగా నిలుస్తున్న కార్యక్రమంలో భాగంగా, ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ఈరోజు  కార్పొరేటర్ శ్రీమతి వెంకటరెడ్డి  మరియు కార్పొరేటర్ విజయకుమార్ గౌడ్ లతొ కలసి   తన క్యాంపు కార్యాలయంలో 11 పురోహితులకు, ఒక్కరికీ 5000/- చొప్పున అందించారు. ఈ సందర్భంగా బ్రాహ్మణులు ఎమ్మెల్యేకు వేదఆశీర్వాదం ఇచ్చి దీవించారు </p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/mla-kaleru-venkate-who-provided-financial-assistance-of-rs-5000/article-3111"><img src="https://www.vishvambhara.com/media/400/2024-07/whatsapp-image-2024-07-22-at-17.01.26_21465c37.jpg" alt=""></a><br /><p><img src="https://www.vishvambhara.com/media/2024-07/whatsapp-image-2024-07-22-at-17.01.26_21465c37.jpg" alt="WhatsApp Image 2024-07-22 at 17.01.26_21465c37" width="1280" height="576"></img></p>
<p>  విశ్వంభర  జూలై 22  : - తన స్వంత నిధులతో పురోహితులకు ప్రతి నెల 5000/- ఆర్థిక సహాయం చేస్తూ అండగా నిలుస్తున్న కార్యక్రమంలో భాగంగా, ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ఈరోజు  కార్పొరేటర్ శ్రీమతి వెంకటరెడ్డి  మరియు కార్పొరేటర్ విజయకుమార్ గౌడ్ లతొ కలసి   తన క్యాంపు కార్యాలయంలో 11 పురోహితులకు, ఒక్కరికీ 5000/- చొప్పున అందించారు. ఈ సందర్భంగా బ్రాహ్మణులు ఎమ్మెల్యేకు వేదఆశీర్వాదం ఇచ్చి దీవించారు </p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/mla-kaleru-venkate-who-provided-financial-assistance-of-rs-5000/article-3111</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/mla-kaleru-venkate-who-provided-financial-assistance-of-rs-5000/article-3111</guid>
                <pubDate>Mon, 22 Jul 2024 17:39:32 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-07/whatsapp-image-2024-07-22-at-17.01.26_21465c37.jpg"                         length="108395"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన బీసీ సంఘం </title>
                                    <description><![CDATA[<p><img src="https://www.vishvambhara.com/media/2024-07/whatsapp-image-2024-07-19-at-17.13.35_308196ec.jpg" alt="WhatsApp Image 2024-07-19 at 17.13.35_308196ec" width="1200" height="591" /></p>
<p>విశ్వంభర భూపాలపల్లి జూలై 19 : - జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలోని చెల్పూర్ గ్రామంలోని నిరుపేద కుటుంబానికి చెందిన దారకొండ శంకర్, అనూష దంపతుల కుమారుడు సూర్య తేజ (14) ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. వారి కుటుంబానికిబి సి సంఘం జిల్లా అధ్యక్షురాలు బుడిగే వసంత శంకర్ 2 వేల రూపాయల ఆర్థిక సహాయంతో పాటు 25 కేజీల రైస్ బ్యాగు  అందించి వారి దాతృత్వాన్ని చాటుకున్నారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/the-bc-community-provided-financial-assistance-to-the-family-of/article-2990"><img src="https://www.vishvambhara.com/media/400/2024-07/whatsapp-image-2024-07-19-at-17.13.35_308196ec.jpg" alt=""></a><br /><p><img src="https://www.vishvambhara.com/media/2024-07/whatsapp-image-2024-07-19-at-17.13.35_308196ec.jpg" alt="WhatsApp Image 2024-07-19 at 17.13.35_308196ec" width="1280" height="591"></img></p>
<p>విశ్వంభర భూపాలపల్లి జూలై 19 : - జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలోని చెల్పూర్ గ్రామంలోని నిరుపేద కుటుంబానికి చెందిన దారకొండ శంకర్, అనూష దంపతుల కుమారుడు సూర్య తేజ (14) ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. వారి కుటుంబానికిబి సి సంఘం జిల్లా అధ్యక్షురాలు బుడిగే వసంత శంకర్ 2 వేల రూపాయల ఆర్థిక సహాయంతో పాటు 25 కేజీల రైస్ బ్యాగు  అందించి వారి దాతృత్వాన్ని చాటుకున్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/the-bc-community-provided-financial-assistance-to-the-family-of/article-2990</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/the-bc-community-provided-financial-assistance-to-the-family-of/article-2990</guid>
                <pubDate>Fri, 19 Jul 2024 17:18:47 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-07/whatsapp-image-2024-07-19-at-17.13.35_308196ec.jpg"                         length="64845"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        