<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.vishvambhara.com/leadership/tag-5682" rel="self" type="application/rss+xml" />
                <generator>Vishvambhara News RSS Feed Generator</generator>
                <title>Leadership - Vishvambhara News</title>
                <link>https://www.vishvambhara.com/tag/5682/rss</link>
                <description>Leadership RSS Feed</description>
                
                            <item>
                <title>ప్రత్యేక అధికారుల పాలనలో పడకేసిన ప్రగతి.</title>
                                    <description><![CDATA[<p>చెరువులను తలపిస్తున్న ప్రధాన వీధులు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/progress-under-the-rule-of-special-officers/article-3336"><img src="https://www.vishvambhara.com/media/400/2024-07/whatsapp-image-2024-07-26-at-11.53.30_2e84922c.jpg" alt=""></a><br /><p><img src="https://www.vishvambhara.com/media/2024-07/whatsapp-image-2024-07-26-at-11.53.30_2e84922c.jpg" alt="WhatsApp Image 2024-07-26 at 11.53.30_2e84922c" width="576" height="1280"></img><br />విశ్వంభర న్యూస్ : - కేశంపేట మండలం గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు ప్రధాన రోడ్లతో పాటు మారుమూల గ్రామాల్లో కూడా కాలనీలు,వార్డులు అన్ని నీటితో నిండి నడవడానికి ఇబ్బంది కరంగా మారింది.కేశంపేట మండలంలో పరిధిలోని ఇప్పలపల్లి గ్రామంలోని 1వ వార్డులో రాత్రి కురిసిన వర్షాలకు చెరువులను తలపిస్తున్నాయి.ఇవే కాకుండా పోమాల్ పల్లిలో కూడా వీధులన్నీ నీటి మయమయ్యాయి వర్షం నీటికి తోడు మురుగునీరు  రోడ్డుపైకి చేరడంతో పాదాచారులు,వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.మురుగునీటిలోని నడుచుకుంటూ ఇళ్లలోకి వెళ్లాల్సిన దుస్థితి నెలకొందన్నారు.అధికారులు,ప్రజాప్రతినిధులు చూసి చూడనట్లుగా ఉంటున్నారని ప్రజలు ఆవేదన చెందారు.నీరు నిలువ ఉండడంతో దోమలు పెరిగి అనారోగ్యం బారిన పడుతున్నట్లు గ్రామస్తులంటున్నారు. ఇకనైనా ప్రత్యేక అధికారులు స్పందించి గ్రామాల్లో ప్రధాన రొడ్లపై నీరు నిలువ ఉండకుండా చూడాలని కోరుతున్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/progress-under-the-rule-of-special-officers/article-3336</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/progress-under-the-rule-of-special-officers/article-3336</guid>
                <pubDate>Fri, 26 Jul 2024 12:10:32 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-07/whatsapp-image-2024-07-26-at-11.53.30_2e84922c.jpg"                         length="101378"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఈరోజు భారతీయ జనతా పార్టీ పట్టణ కార్యవర్గ సమావేశం</title>
                                    <description><![CDATA[<p><img src="https://www.vishvambhara.com/media/2024-07/whatsapp-image-2024-07-25-at-14.18.05_ce79b1a4.jpg" alt="WhatsApp Image 2024-07-25 at 14.18.05_ce79b1a4" width="1200" height="720" /></p>
<p>25 జూలై 2024 విశ్వంభర మెట్పల్లి : -  మెట్పల్లి పట్టణంలో బిజెపి పట్టణ అధ్యక్షులు బొడ్ల రమేష్  అధ్యక్షతన బిజెపి పార్టీ ఆఫీసులో బిజెపి జెండా ఆవిష్కరించి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డాక్టర్ చిట్నేని రాఘవేంద్రరావు గారు రావడం జరిగింది రఘుఅన్న మాట్లాడుతూ ఎమ్మెల్యే,ఎంపీ ఎన్నికలలో పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలకు నాయకులకు  అన్ని విధాలుగా అండగా ఉండి వారిని కౌన్సిలర్ గా గెలిపించుకుంటామని మున్సిపల్ చైర్మన్ బిజెపి కైవసం చేసుకుంటుందని వారు ధీమా వ్యక్తం చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పేద మధ్యతరగతి రైతులకు చిరువ్యాపారులకు సంతోషాన్ని కలిగించిందని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలలో నామమాత్రంగా ఒకటి రెండు పథకాలను నిర్వహిస్తూ ప్రజలను మోసం చేస్తుందని ఆరుగ్యారెంటీలను తక్షణమే అమలు చేయాలని కోరడం జరిగింది అలాగే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అన్ని విధాలుగా అన్ని</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/bharatiya-janata-party-urban-working-committee-meeting-today/article-3285"><img src="https://www.vishvambhara.com/media/400/2024-07/whatsapp-image-2024-07-25-at-14.18.05_ce79b1a4.jpg" alt=""></a><br /><p><img src="https://www.vishvambhara.com/media/2024-07/whatsapp-image-2024-07-25-at-14.18.05_ce79b1a4.jpg" alt="WhatsApp Image 2024-07-25 at 14.18.05_ce79b1a4" width="1280" height="720"></img></p>
<p>25 జూలై 2024 విశ్వంభర మెట్పల్లి : -  మెట్పల్లి పట్టణంలో బిజెపి పట్టణ అధ్యక్షులు బొడ్ల రమేష్  అధ్యక్షతన బిజెపి పార్టీ ఆఫీసులో బిజెపి జెండా ఆవిష్కరించి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డాక్టర్ చిట్నేని రాఘవేంద్రరావు గారు రావడం జరిగింది రఘుఅన్న మాట్లాడుతూ ఎమ్మెల్యే,ఎంపీ ఎన్నికలలో పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలకు నాయకులకు  అన్ని విధాలుగా అండగా ఉండి వారిని కౌన్సిలర్ గా గెలిపించుకుంటామని మున్సిపల్ చైర్మన్ బిజెపి కైవసం చేసుకుంటుందని వారు ధీమా వ్యక్తం చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పేద మధ్యతరగతి రైతులకు చిరువ్యాపారులకు సంతోషాన్ని కలిగించిందని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలలో నామమాత్రంగా ఒకటి రెండు పథకాలను నిర్వహిస్తూ ప్రజలను మోసం చేస్తుందని ఆరుగ్యారెంటీలను తక్షణమే అమలు చేయాలని కోరడం జరిగింది అలాగే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అన్ని విధాలుగా అన్ని వర్గాల ప్రజలకు సముచిత స్థానం కల్పిస్తుందని వారు తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ యాదగిరి బాబు  జిల్లా అధికార ప్రతినిధి వడ్డేపల్లి శ్రీనివాసు. స్టేట్ కౌన్సిల్ మెoబర్ ఏలేటి నరేందర్ రెడ్డి .బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దొనికెల నవీన్ .బిజెపి కౌన్సిలర్ మర్రి  పోచయ్య. బీజేవైఎం పట్టణ కన్వీనర్ సుంకేట విజయ్ .మద్దెల  లావణ్య .పుల్ల సౌజన్య. నూనె క్రాంతి .దేవ రాజ్యం.కలాలి రాజిరెడ్డి. తోకల సత్యనారాయణ. బోడ్ల ఆనంద్. తిరుమల్ .భీమనాతి విజయ్. రూపేష్ .తోట ప్రసాద్. ఆనంద్. కృష్ణమూర్తి .దత్తు.ఉమేష్.రాకేష్ మారుతి. వివేక్ మారుతి అనిల్. మల్లేష్ కుమార్ .శీను.బూత్ అధ్యక్షులు శక్తి కేంద్రం ఇంచార్జిలు పట్టణ కార్యవర్గం తదితరులు పాల్గొన్నారు.<img src="https://www.vishvambhara.com/media/2024-07/whatsapp-image-2024-07-25-at-14.18.06_84bf40e4.jpg" alt="WhatsApp Image 2024-07-25 at 14.18.06_84bf40e4" width="1280" height="720"></img></p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/bharatiya-janata-party-urban-working-committee-meeting-today/article-3285</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/bharatiya-janata-party-urban-working-committee-meeting-today/article-3285</guid>
                <pubDate>Thu, 25 Jul 2024 14:22:27 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-07/whatsapp-image-2024-07-25-at-14.18.05_ce79b1a4.jpg"                         length="75646"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>జనంమెచ్చిన నాయకుడు మాజీ మంత్రి కేటీఆర్‌</title>
                                    <description><![CDATA[<div>మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్</div>
<div> </div>
<div>కస్తూర్బా హాస్టల్ లో మున్సిపల్ చైర్ పర్సన్ బాతుక లావణ్య దేవేందర్ యాదవ్ ఆధ్వర్యంలో మొక్కలు నాటిన మాజీ ఎమ్మెల్యే, బిఆర్ఎస్ శ్రేణులు</div>
<div> </div>
<div>హాజరైన మాజీ జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేష్,బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు కడెంపల్లి శ్రీనివాస్ గౌడ్</div>
<p> </p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/popular-leader-is-former-minister-ktr/article-3189"><img src="https://www.vishvambhara.com/media/400/2024-07/whatsapp-image-2024-07-24-at-12.45.23_a4557c95.jpg" alt=""></a><br /><p><img src="https://www.vishvambhara.com/media/2024-07/whatsapp-image-2024-07-24-at-12.45.23_a4557c95.jpg" alt="WhatsApp Image 2024-07-24 at 12.45.23_a4557c95" width="1000" height="454"></img></p>
<p>విశ్వంభర న్యూస్ కొత్తూరు : - మాజీ మంత్రి కేటీఆర్‌ ప్రజల మనస్సుల్లో చిరస్థాయిగా జనం మెచ్చిన నాయకుడిగా నిలిచిపోయారని మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ అన్నారు. బుధవారం కొత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని కస్తూర్బా హాస్టల్ లో మున్సిపల్ చైర్ పర్సన్ బాతుకు లావణ్య దేవేందర్ యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేటీఆర్ జన్మదిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్,మాజీ జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేష్,బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు కడెంపల్లి శ్రీనివాస్ గౌడ్ హాజరై విద్యార్థులకు నోట్ బుక్స్, పండ్లు పంపిణీ చేశారు. అనంతరం హాస్టల్ ఆవరణలో మొక్కలు నాటారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..రాజకీయంలో యువతకు ఆదర్శం మాజీ మంత్రి కేటీఆర్ అని వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మెండే కృష్ణయ్య యాదవ్,వైస్ చైర్మన్ డోలి రవీందర్, కౌన్సిలర్స్ కోస్గి శ్రీనివాస్, సోమ్లా నాయక్,అనిత శ్రీనివాస్ గౌడ్, పీర్లగూడెం మాధవి గోపాల్ గౌడ్,బ్యాగరి ప్రసన్న లత యాదయ్య,మాజీ సర్పంచులు కాట్నా రాజు,రమాదేవి రమేష్, బ్యాగరి సత్తయ్య,మాజీ ఎంపిటిసి అనురాధ కృష్ణ గౌడ్,బిఆర్ఎస్ పార్టీ మున్సిపాలిటీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు జంగ గళ్ళ శివకుమార్,బిఆర్ఎస్ పార్టీ మండల్ యూత్ అధ్యక్షుడు కడాల శ్రీశైలం,బిఆర్ఎస్ పార్టీ నాయకులు కళ్లెం నరసింహారెడ్డి, బ్యాగరి రాజు,జంగయ్య యాదవ్, నరసింహ గౌడ్,రాములు గౌడ్,దేశాల జైపాల్,రవి నాయక్,బండి శ్రావణ్,రాజశేఖర్, దామోదర్ రెడ్డి,దేశాల భీమయ్య,బిఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/popular-leader-is-former-minister-ktr/article-3189</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/popular-leader-is-former-minister-ktr/article-3189</guid>
                <pubDate>Wed, 24 Jul 2024 12:49:53 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-07/whatsapp-image-2024-07-24-at-12.45.23_a4557c95.jpg"                         length="81364"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>డిప్యూటీ మేయర్  కొత్త స్రవంతి కిషోర్ గౌడ్ ను సన్మానించిన కార్పొరేటర్ భూక్య సుమన్</title>
                                    <description><![CDATA[<p>21వ డివిజన్ అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/corporator-bhukya-suman-felicitated-the-new-deputy-mayor-sravanti-kishore/article-3185"><img src="https://www.vishvambhara.com/media/400/2024-07/whatsapp-image-2024-07-24-at-12.31.56_c00495fb.jpg" alt=""></a><br /><p><img src="https://www.vishvambhara.com/media/2024-07/whatsapp-image-2024-07-24-at-12.31.56_c00495fb.jpg" alt="WhatsApp Image 2024-07-24 at 12.31.56_c00495fb" width="1080" height="484"></img></p>
<p>24 జులై 2024 విశ్వంభర : -  మెట్పల్లి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో భారత రాష్ట్ర సమితి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 408వ జన్మదిన వేడుకలను మున్సిపల్ చైర్మన్ రణవిని సుజాత సత్యనారాయణ కేకు కట్ చేసి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ రణవేణి సుజాత సత్యనారాయణ మాట్లాడుతూ జనం మెచ్చిన నాయకుడు తెలంగాణ అభివృద్ధి కొరకు ఆఫర్నిశలు శ్రమించే మంచి మనస్సు ఉన్న నాయకుడని యువత అభివృద్ధి కొరకు ఐటీ రంగంలో దశ దిశ నిర్దేశించిన మార్గదర్శి అయినా కేటీఆర్ జన్మదిన వేడుకలు నిర్వహించడం సంతోషకరము అని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మారుసాయిరెడ్డి మరియు టిఆర్ఎస్ యూత్ నాయకులు వార్డు మెంబర్లు మాజీ సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.<br /><br /></p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/corporator-bhukya-suman-felicitated-the-new-deputy-mayor-sravanti-kishore/article-3185</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/corporator-bhukya-suman-felicitated-the-new-deputy-mayor-sravanti-kishore/article-3185</guid>
                <pubDate>Wed, 24 Jul 2024 12:41:01 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-07/whatsapp-image-2024-07-24-at-12.31.56_c00495fb.jpg"                         length="116553"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యకీ వినతి పత్రం అందజేసిన తాజా మాజీ సర్పంచ్ జన్నాయికోడె నగేష్</title>
                                    <description><![CDATA[<p><img src="https://www.vishvambhara.com/media/2024-07/whatsapp-image-2024-07-22-at-14.20.43_feb21642.jpg" alt="WhatsApp Image 2024-07-22 at 14.20.43_feb21642" width="1156" height="517" /></p>
<div>విశ్వంభర ,ఆత్మకూరు(ఎం)జూలై 22 :  - యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు శాసన సభ్యులు, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య  క్యాంప్ కార్యాలయంలో ఆత్మకూరు(ఎం) పట్టణ కేంద్రంలో పలు అభివృద్ధి పనులకై తాజా మాజీ సర్పంచ్ జన్నాయికోడె నగేష్  ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యకీ వినతి పత్రం అందజేయడం జరిగింది. ఇందుకు ఐలయ్య  సానుకూలంగా స్పందిస్తూ అతి త్వరలో ఎస్డీఎఫ్  నిధుల నుండి పనులు మంజూరు చేయిస్తానని హామీ ఇవ్వడం జరిగింది.</div>
<div>  </div>
<div>  వినతి పత్రంలోని అంశాలు </div>
<div>---------------------------------------</div>
<div>  </div>
<div>1.ఆత్మకూర్ మెయిన్ రోడ్డు నుండి శివాలయం వరకు సెంటర్ లైటింగ్,డబుల్ రోడ్డు నిర్మాణం</div>
<div>  </div>
<div>2.నాయిబ్రహ్మణులకు(మంగలి) కమ్యూనిటీ భవనం నిర్మాణం. </div>
<div>  </div>
<div>3.తిమ్మాపూర్ ఎక్స్ రోడ్డు నుండి వయా పెట్రోల్ బంక్ నుండి బొంత అంజయ్య ఇంటి వరకూ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం.</div>
<div>  </div>
<div>4.తిమ్మాపూర్ ఎక్స్ రోడ్ నుండి వయా పెద్దమ్మ తల్లి గుడి నుండి బస్ స్టాండ్ నుండి సబ్ - స్టేషన్</div>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/jannaikode-nagesh-the-latest-former-sarpanch-to-submit-a-petition/article-3074"><img src="https://www.vishvambhara.com/media/400/2024-07/whatsapp-image-2024-07-22-at-14.20.43_feb21642.jpg" alt=""></a><br /><p><img src="https://www.vishvambhara.com/media/2024-07/whatsapp-image-2024-07-22-at-14.20.43_feb21642.jpg" alt="WhatsApp Image 2024-07-22 at 14.20.43_feb21642" width="1156" height="517"></img></p>
<div>విశ్వంభర ,ఆత్మకూరు(ఎం)జూలై 22 :  - యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు శాసన సభ్యులు, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య  క్యాంప్ కార్యాలయంలో ఆత్మకూరు(ఎం) పట్టణ కేంద్రంలో పలు అభివృద్ధి పనులకై తాజా మాజీ సర్పంచ్ జన్నాయికోడె నగేష్  ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యకీ వినతి పత్రం అందజేయడం జరిగింది. ఇందుకు ఐలయ్య  సానుకూలంగా స్పందిస్తూ అతి త్వరలో ఎస్డీఎఫ్  నిధుల నుండి పనులు మంజూరు చేయిస్తానని హామీ ఇవ్వడం జరిగింది.</div>
<div> </div>
<div> వినతి పత్రంలోని అంశాలు </div>
<div>---------------------------------------</div>
<div> </div>
<div>1.ఆత్మకూర్ మెయిన్ రోడ్డు నుండి శివాలయం వరకు సెంటర్ లైటింగ్,డబుల్ రోడ్డు నిర్మాణం</div>
<div> </div>
<div>2.నాయిబ్రహ్మణులకు(మంగలి) కమ్యూనిటీ భవనం నిర్మాణం. </div>
<div> </div>
<div>3.తిమ్మాపూర్ ఎక్స్ రోడ్డు నుండి వయా పెట్రోల్ బంక్ నుండి బొంత అంజయ్య ఇంటి వరకూ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం.</div>
<div> </div>
<div>4.తిమ్మాపూర్ ఎక్స్ రోడ్ నుండి వయా పెద్దమ్మ తల్లి గుడి నుండి బస్ స్టాండ్ నుండి సబ్ - స్టేషన్ వరకు బీటి రోడ్డు నిర్మాణం.</div>
<div> </div>
<div>5.మార్కెట్ యార్డు నుండి కామునిగూడెం వరకు బీటీ రోడ్డు నిర్మాణం .</div>
<div> </div>
<div>6.నల్ల నర్సయ్య ఇంటి నుండి వనం భారతమ్మ ఇంటి వరకూ సీసీ రోడ్డు నిర్మాణం.</div>
<div> </div>
<div>7.కొండపల్లి ముత్యాలు ఇంటి నుండి రజక( సాకలి) వాడ వరకు సీసీ రోడ్డు నిర్మాణం.</div>
<div> </div>
<div>8.పిన్నింటి మోహన్ రెడ్డి ఇంటి నుండి ఎలిమినేటి యాదయ్య, పెద్దమ్మ గుడి వరకు  సీసీ రోడ్డు నిర్మాణం.</div>
<div> </div>
<div>ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ యాస లక్ష్మారెడ్డి,పట్టణ కాంగ్రెస్ అద్యక్షులు పోతగాని మల్లేష్, పట్టణ బీసీ సెల్ అద్యక్షులు ఎలగందుల శ్రీనివాస్,ఎన్ఎస్యూఐ జిల్లా ప్రధాన కార్యదర్శి తొండల అనిల్ కుమార్,ఎలగంధుల సాయి తదితరులు పాల్గొన్నారు.</div>
<p> </p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/jannaikode-nagesh-the-latest-former-sarpanch-to-submit-a-petition/article-3074</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/jannaikode-nagesh-the-latest-former-sarpanch-to-submit-a-petition/article-3074</guid>
                <pubDate>Mon, 22 Jul 2024 14:29:37 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-07/whatsapp-image-2024-07-22-at-14.20.43_feb21642.jpg"                         length="71117"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>సంస్థాన్ లో ఘనంగా కర్నె ప్రభాకర్ జన్మదిన వేడుకలు..</title>
                                    <description><![CDATA[<p><img src="https://www.vishvambhara.com/media/2024-07/whatsapp-image-2024-07-20-at-17.02.43_df919d91.jpg" alt="WhatsApp Image 2024-07-20 at 17.02.43_df919d91" width="1200" height="1066" /></p>
<p>విశ్వంభర, నారాయణపూర్ : - సంస్ధాన్ నారాయణపురం మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ జన్మదిన వేడుకలు బిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. స్థానిక చౌరస్తాలలో బస్టాండ్ ఆవరణలో కేక్ కట్ చేసి  అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు పండ్ల పంపిణీ  చేశారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ రాజకీయా ల్లో ఉన్నత ప్రమాణాలతో నిజాయితీ, నిబద్ధతతో గత మూడు దశాబ్దాలుగా రాజకీయ రంగంలో రాణిస్తూన్న, మన గ్రామ బిడ్డ చట్టసభలకు వెళ్లడం, మన గ్రామానికి గర్వకారణమని..భవిష్యత్తులో మరిన్ని ఉన్నతమైన పదవులు అధిరోహించాలని, నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని స్థానిక చౌరస్తాలోని శ్రీ రామలింగేశ్వర స్వామి ఆశీస్సులతో ఉన్నత పదవులు పొందాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు తెలంగాణ బిక్షం, బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు రాచకొండ రవి, సీనియర్ నాయకులు వడ్డేపల్లి రాములు సాగర్,పాశం కృష్ణ</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/karne-prabhakars-birthday-celebrations-are-grand-in-sansthan/article-3036"><img src="https://www.vishvambhara.com/media/400/2024-07/whatsapp-image-2024-07-20-at-17.02.43_df919d91.jpg" alt=""></a><br /><p><img src="https://www.vishvambhara.com/media/2024-07/whatsapp-image-2024-07-20-at-17.02.43_df919d91.jpg" alt="WhatsApp Image 2024-07-20 at 17.02.43_df919d91" width="1600" height="1066"></img></p>
<p>విశ్వంభర, నారాయణపూర్ : - సంస్ధాన్ నారాయణపురం మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ జన్మదిన వేడుకలు బిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. స్థానిక చౌరస్తాలలో బస్టాండ్ ఆవరణలో కేక్ కట్ చేసి  అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు పండ్ల పంపిణీ  చేశారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ రాజకీయా ల్లో ఉన్నత ప్రమాణాలతో నిజాయితీ, నిబద్ధతతో గత మూడు దశాబ్దాలుగా రాజకీయ రంగంలో రాణిస్తూన్న, మన గ్రామ బిడ్డ చట్టసభలకు వెళ్లడం, మన గ్రామానికి గర్వకారణమని..భవిష్యత్తులో మరిన్ని ఉన్నతమైన పదవులు అధిరోహించాలని, నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని స్థానిక చౌరస్తాలోని శ్రీ రామలింగేశ్వర స్వామి ఆశీస్సులతో ఉన్నత పదవులు పొందాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు తెలంగాణ బిక్షం, బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు రాచకొండ రవి, సీనియర్ నాయకులు వడ్డేపల్లి రాములు సాగర్,పాశం కృష్ణ యాదవ్,బోడ్డుపెల్లి గాలయ్య,చిలువేరు ముత్యాలు,మాజీ సర్పంచ్ ఏర్పుల అంజమ్మ,ఉప్పల శ్రీను,రాసాల వేంటకటేష్ సాగర్,చిలువేరు బుగ్గ రాములు, గుండమల్ల సతీష్, మహిళ నాయకురాలు చింతకింది ఉషా,రాచకొండ గిరి, ఉప్పల అంజయ్య, ఎడ్ల సత్తయ్య ,వినుకొండ శ్రీనుచారీ,మందుగుల సాయి,రామకృష్ట, తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/karne-prabhakars-birthday-celebrations-are-grand-in-sansthan/article-3036</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/karne-prabhakars-birthday-celebrations-are-grand-in-sansthan/article-3036</guid>
                <pubDate>Sat, 20 Jul 2024 17:11:29 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-07/whatsapp-image-2024-07-20-at-17.02.43_df919d91.jpg"                         length="643448"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>బీజేవైఎం నిర్వహిస్తున్న మహా ధర్నాకు యువమోర్చ నాయకులతో కలిసి జండా ఊపి బయలుదేరిన శ్రీవర్ధన్ రెడ్డి</title>
                                    <description><![CDATA[<p><img src="https://www.vishvambhara.com/media/2024-07/whatsapp-image-2024-07-20-at-13.39.28_ef9cb95c.jpg" alt="WhatsApp Image 2024-07-20 at 13.39.28_ef9cb95c" width="1200" height="1200" /><br />విశ్వంభర న్యూస్ షాద్ నగర్ : - నిరుద్యోగ యువతకు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చమని ఆందోళన చేసిన బీజేవైఎం కార్యకర్తలపై కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ వైఖరిని నిరసిస్తూ ఈరోజు ధర్నా చౌక్ దగ్గర బీజేవైఎం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహా ధర్నా కార్యక్రమానికి షాద్ నగర్ నియోజకవర్గం నుండి బీజేవైఎం రాష్ట్ర కార్యదర్శి ప్యాట అశోక్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బీజేవైఎం నాయకులు బయలుదేరడం జరిగింది.<br />ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధి గా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి పాల్గొని జండా ఊపి, బీజేవైఎం నాయకులతో కలిసి ధర్నాకు బయలుదేరారు.<br />వారితో పాటు రణధీర్ గౌడ్ ,బీజేవైఎం అసెంబ్లీ కన్వీనర్ పుట్నాల సాయి కుమార్ ,సందీప్ యాదవ్,ఉదయ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.<br />ఈ సందర్బంగా నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ<br />అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అమలు కాని ఆరు గ్యారంటీలతో</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/sreevardhan-reddy-waved-the-flag-along-with-yuvamorcha-leaders-for/article-3010"><img src="https://www.vishvambhara.com/media/400/2024-07/whatsapp-image-2024-07-20-at-13.39.28_ef9cb95c.jpg" alt=""></a><br /><p><img src="https://www.vishvambhara.com/media/2024-07/whatsapp-image-2024-07-20-at-13.39.28_ef9cb95c.jpg" alt="WhatsApp Image 2024-07-20 at 13.39.28_ef9cb95c" width="1600" height="1200"></img><br />విశ్వంభర న్యూస్ షాద్ నగర్ : - నిరుద్యోగ యువతకు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చమని ఆందోళన చేసిన బీజేవైఎం కార్యకర్తలపై కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ వైఖరిని నిరసిస్తూ ఈరోజు ధర్నా చౌక్ దగ్గర బీజేవైఎం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహా ధర్నా కార్యక్రమానికి షాద్ నగర్ నియోజకవర్గం నుండి బీజేవైఎం రాష్ట్ర కార్యదర్శి ప్యాట అశోక్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బీజేవైఎం నాయకులు బయలుదేరడం జరిగింది.<br />ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధి గా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి పాల్గొని జండా ఊపి, బీజేవైఎం నాయకులతో కలిసి ధర్నాకు బయలుదేరారు.<br />వారితో పాటు రణధీర్ గౌడ్ ,బీజేవైఎం అసెంబ్లీ కన్వీనర్ పుట్నాల సాయి కుమార్ ,సందీప్ యాదవ్,ఉదయ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.<br />ఈ సందర్బంగా నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ<br />అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అమలు కాని ఆరు గ్యారంటీలతో అధికారంలోకి వచ్చి ,గద్దెనెక్కిన తర్వాత నిరుద్యోగులను, మహిళలను,పేద ప్రజలను మోసం చేసిందని విమర్శించారు.<img src="https://www.vishvambhara.com/media/2024-07/whatsapp-image-2024-07-20-at-13.39.29_bb997c54.jpg" alt="WhatsApp Image 2024-07-20 at 13.39.29_bb997c54" width="1600" height="1200"></img></p>
<p>నీళ్లు నిధులు నియామకాల పేరుతో ఎంతో మంది విద్యార్థులు నిరుద్యోగులు ఆత్మ బలిదాణమై తెచ్చుకున్న తెలంగాణా లో గతం లో కెసిఆర్ ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసిందని,ఇప్పుడు రేవంత్ సర్కార్ మోసం చేస్తుందని అన్నారు.బీజేవైఎం న్యాయమైన డిమాండ్ లు గ్రూప్ వన్ ప్రిలిమ్స్ లో 1:100 ప్రకారం క్వాలిఫై చేయాలని,గ్రూప్ - 2, గ్రూప్ - 3 నోటిఫికేషన్లలో అదనంగా పోస్టులను పెంచాలని,25 వేల టీచర్ పోస్టులతో మెగా డీఎస్సీని నిర్వహించాలి. ప్రస్తుత డీఎస్సీ పరీక్ష తేదీలను పోస్టుపోన్ చేసి నూతన తేదీలను ప్రకటించాలని,అన్ని నియామకాల్లో మహిళా అభ్యర్థులకు 33% రిజర్వేషన్  కేటాయించాలని ,పోలీసు కానిస్టేబుల్ నియామకాల్లో అభ్యర్థులకు అన్యాయం చేస్తున్న జి ఓ నెం . 46ను వెంటనే రద్దు చేయాలని అదేవిదంగా జాబ్ క్యాలెండర్ ను వెంటనే విడుదల చేయాలని అన్నారు.<br />ఈ సందర్బంగా <br />ప్యాట అశోక్ మాట్లాడుతూ<br />కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు నిరుద్యోగ యువతకు అండగా ఉంటామని అబద్దపు హామీలు ఇచ్చి అధికారం లోకి వచ్చిన తరువాత రేవంత్ సర్కార్ నిరుద్యోగులను నిండా ముంచిందని అన్నారు.<br />ఎంతో మంది యువత ఆత్మ బలిదానమైతే తెలంగాణా రాష్ట్ర ఏర్పడ్డదని,మరి తెలంగాణా రాష్ట్రంలో ప్రభుత్వాలు మారినా నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని అన్నారు.న్యాయమైన డిమాండ్లను నెరవేర్చే వరకు బీజేపీ ఉద్యమం ఆగదని, నిరుద్యోగ యువత బీజేవైఎం అండగా ఉంటుందని ధీమా వ్యక్తం చేసారు.ఈ కార్యక్రమం లో సుబ్రహ్మణ్యం ,సాయి గౌడ్ ,మల్లేష్ ,గట్టొజు విజయ్, పరమళ్ళ యాదయ్య, మణికంఠ ,శ్రీశైలం ,శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/sreevardhan-reddy-waved-the-flag-along-with-yuvamorcha-leaders-for/article-3010</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/sreevardhan-reddy-waved-the-flag-along-with-yuvamorcha-leaders-for/article-3010</guid>
                <pubDate>Sat, 20 Jul 2024 13:54:34 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-07/whatsapp-image-2024-07-20-at-13.39.28_ef9cb95c.jpg"                         length="287619"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>అధికారులు అప్రమత్తంగా ఉండండి--ఇ.ఎన్.సి అనిల్ కుమార్</title>
                                    <description><![CDATA[<p><span style="color:rgb(224,62,45);">#రానున్న 48 గంటలలో భారీ, అతి భారీ వర్ష సూచన</span><br /><span style="color:rgb(224,62,45);">#విపత్తు నిర్వహణ బృందాలతో సమన్వయం చేసుకోండి</span><br /><span style="color:rgb(224,62,45);">#భద్రతా చర్యల పట్ల ప్రజలను అప్రమత్తం చెయ్యండి </span><br /><span style="color:rgb(224,62,45);">#రిజర్వాయర్లు,కాలువలు, నదులలో నీటి మట్టాలను ఎప్పటికప్పుడు క్షుణ్ణంగా పరిశీలించండి</span><br /><span style="color:rgb(224,62,45);">#స్పిల్ వే లు,వరద గేట్లు సక్రమంగా పనిచేస్తున్నాయా లేదా గమనించండి</span><br /><span style="color:rgb(224,62,45);">#అత్యాయక పరిస్థితులు అధిగమించేందుకు ప్రణాళికలు రూపొందించుకోండి</span><br /><span style="color:rgb(224,62,45);">#ఎప్పటికప్పుడు నీటి మట్టాలు, ప్రవాహం తీరు తెన్నుల సమాచారం సమగ్రంగా తెలుసుకోండి</span></p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/officers-be-vigilant-enc-anil-kumar/article-2982"><img src="https://www.vishvambhara.com/media/400/2024-07/whatsapp-image-2024-07-19-at-4.07.36-pm.jpeg" alt=""></a><br /><p>రానున్న 48 గంటలలో భారీ, అతి భారీ వర్షాలు కురుస్తున్నాయాన్న హైదరాబాద్ వాతావరణ శాఖా(రెడ్-టెక్-యాక్షన్) చేసిన సూచనలతో తెలంగాణా రాష్ట్ర నీటి పారుదల శాఖా అప్రమత్తమైంది.ఈ మేరకు రాష్ట్ర నీటి పారుదల శాఖా ఇంజినీర్ జి.అనిల్ కుమార్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నీటిపారుదల శాఖాధికారులతో ఎప్పటికప్పుడు క్షేత్ర స్థాయిలో ఉన్న పరిస్థితులను ఫోన్ లలో సమీక్షించారు. శుక్రవారం ఉదయం నుండి ఆయన  ఇ.ఎన్.సి.,సి.ఇ, యస్.ఇ&amp;ఇ.ఇ లతో మాట్లాడుతూ ముందస్తు జాగ్రత్తలపై తీసుకోవాల్సిన చర్యలపై తగు సూచనలు చేశారు.ఎప్పటికప్పుడు విపత్తు నిర్వహణ బృందాలతో సమన్వయం చేసుకుంటూనేభద్రతా చర్యల పట్ల ప్రజలను అప్రమత్తం చెయ్యాలన్నారు.</p>
<p><img src="https://www.vishvambhara.com/media/2024-07/whatsapp-image-2024-07-19-at-4.07.36-pm-(1).jpeg" alt="WhatsApp Image 2024-07-19 at 4.07.36 PM (1)" width="223" height="371"></img></p>
<p>రిజర్వాయర్లు,కాలువలు,నీటి మట్టాలను ఎప్పటికప్పుడు క్షుణ్ణంగా పరిశీలిస్తూనే స్పిల్ వే లు,వరద గేట్లు సక్రమంగా పని చేస్తున్నాయో లేదో తెలుసుకోవాలన్నారు.అత్యయక పరిస్థితులు ఏర్పడితే ఎటువంటి నష్టం వాటిళ్ల కుండా అధిగమించేందుకు ముందస్తు ప్రణాళికలు రూపొందించుకోవాలని అనిల్ కుమార్ ఆదేశించారు. అదే సమయంలో నీటి మట్టాలు, ప్రవాహం ఉధృతి ఎప్పటికప్పుడు సమగ్ర  సమాచారం తెలుసుకోవాలని ఆయన సూచించారు. అంతే గాకుండా అత్యాయక పరిస్థితుల సమాచారం అప్పటికప్పుడే కంట్రోల్ రూమ్ కు అందించాలని ఇ.ఎన్.సి అనిల్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/officers-be-vigilant-enc-anil-kumar/article-2982</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/officers-be-vigilant-enc-anil-kumar/article-2982</guid>
                <pubDate>Fri, 19 Jul 2024 16:13:41 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-07/whatsapp-image-2024-07-19-at-4.07.36-pm.jpeg"                         length="153483"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Admin (vishwambhara)]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        