<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.vishvambhara.com/rural-development/tag-5642" rel="self" type="application/rss+xml" />
                <generator>Vishvambhara News RSS Feed Generator</generator>
                <title>RuralDevelopment - Vishvambhara News</title>
                <link>https://www.vishvambhara.com/tag/5642/rss</link>
                <description>RuralDevelopment RSS Feed</description>
                
                            <item>
                <title>రుణమాఫీ వల్ల రైతుల్లో సంతోషం </title>
                                    <description><![CDATA[<p><img src="https://www.vishvambhara.com/media/2024-07/whatsapp-image-2024-07-25-at-17.15.55_8fe20122.jpg" alt="WhatsApp Image 2024-07-25 at 17.15.55_8fe20122" width="1156" height="516" /></p>
<div>విశ్వంభర భూపాలపల్లి జూలై 25 : - ఋణ మాఫీ వల్ల రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారని  భూపాలపల్లి జిల్లా </div>
<div>వ్యవసాయ శాఖ అధికారి విజయ్ భాస్కర్ తెలిపారు.</div>
<div>గురువారం ఘనపురం మండలం మైలారం గ్రామంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి విజయ్ భాస్కర్, జిల్లా ఉద్యాన వన  అధికారి సంజీవరావు </div>
<div>రుణమాఫీ పొందిన రైతులతో ముఖాముఖి నిర్వహించారు.  </div>
<div>ఈ సందర్భంగా వ్యవసాయ, ఉద్యాన అధికారులు మాట్లాడుతూ లక్ష రూపాయలు ఋణ మాఫీ జరగడంతో రైతులు చాలా చాలా సంతోషంగా ఉన్నారని అన్నారు. పంట పెట్టుబడులకు తిరిగి బ్యాంకుల నుండి రుణం తీసుకోవడం జరుగుతుందనిఅన్నారు. ఈ సందర్భంగా రైతులకు రుణమాఫీ చేసిన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.</div>
<div>అనంతరం జిల్లా వ్యవసాయ శాఖ అధికారి విజయ్ భాస్కర్ మాట్లాడుతూ ఈ గ్రామంలో లక్ష లోపు రుణం పొందిన 62 మందికి రుణమాఫీ వర్తిచిందని,  అలాగే ఘనపురం మండలంలో 1974 మంది రైతులకు లక్షలోపు</div>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/farmers-are-happy-due-to-loan-waiver/article-3311"><img src="https://www.vishvambhara.com/media/400/2024-07/whatsapp-image-2024-07-25-at-17.15.55_8fe20122.jpg" alt=""></a><br /><p><img src="https://www.vishvambhara.com/media/2024-07/whatsapp-image-2024-07-25-at-17.15.55_8fe20122.jpg" alt="WhatsApp Image 2024-07-25 at 17.15.55_8fe20122" width="1156" height="516"></img></p>
<div>విశ్వంభర భూపాలపల్లి జూలై 25 : - ఋణ మాఫీ వల్ల రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారని  భూపాలపల్లి జిల్లా </div>
<div>వ్యవసాయ శాఖ అధికారి విజయ్ భాస్కర్ తెలిపారు.</div>
<div>గురువారం ఘనపురం మండలం మైలారం గ్రామంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి విజయ్ భాస్కర్, జిల్లా ఉద్యాన వన  అధికారి సంజీవరావు </div>
<div>రుణమాఫీ పొందిన రైతులతో ముఖాముఖి నిర్వహించారు.  </div>
<div>ఈ సందర్భంగా వ్యవసాయ, ఉద్యాన అధికారులు మాట్లాడుతూ లక్ష రూపాయలు ఋణ మాఫీ జరగడంతో రైతులు చాలా చాలా సంతోషంగా ఉన్నారని అన్నారు. పంట పెట్టుబడులకు తిరిగి బ్యాంకుల నుండి రుణం తీసుకోవడం జరుగుతుందనిఅన్నారు. ఈ సందర్భంగా రైతులకు రుణమాఫీ చేసిన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.</div>
<div>అనంతరం జిల్లా వ్యవసాయ శాఖ అధికారి విజయ్ భాస్కర్ మాట్లాడుతూ ఈ గ్రామంలో లక్ష లోపు రుణం పొందిన 62 మందికి రుణమాఫీ వర్తిచిందని,  అలాగే ఘనపురం మండలంలో 1974 మంది రైతులకు లక్షలోపు రుణం మాఫీ అయ్యిందని తెలిపారు.</div>
<div> రైతులకు  ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలు సద్వినియోగం చేయకుంటూ  ఆర్థికంగా ఎదగాలని సూచించారు.</div>
<div>ఉద్యానవన శాఖ అధికారి</div>
<div>సంజీవరావు  మాట్లాడుతూ మిరప పంటలో సమగ్ర యాజమాన్య సంరక్షణ చర్యలు  పాటించి రైతులు అధిక  దిగుబడులు సాధించాలని సూచించారు.</div>
<div>ఈ కార్యక్రమంలో రైతులు రాజయ్య , వెంకటేశ్వర స్వామి తదితర రైతులు పాల్గొన్నారు.</div>
<p> </p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/farmers-are-happy-due-to-loan-waiver/article-3311</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/farmers-are-happy-due-to-loan-waiver/article-3311</guid>
                <pubDate>Thu, 25 Jul 2024 17:32:07 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-07/whatsapp-image-2024-07-25-at-17.15.55_8fe20122.jpg"                         length="135070"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>భూమి లేని రైతు కూలీలకు ఏడాదికి రూ. 12000</title>
                                    <description><![CDATA[<p><img src="https://www.vishvambhara.com/media/2024-07/whatsapp-image-2024-07-25-at-17.03.34_44cf3903.jpg" alt="WhatsApp Image 2024-07-25 at 17.03.34_44cf3903" width="1080" height="903" /></p>
<p>విశ్వంబర : - బడ్జెట్ 2024లో తెలంగాణ రైతులకు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క శుభవార్త చెప్పారు. భూమి లేని రైతు కూలీలకు ఏడాదికి 12 వేల రూపాయలు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఈ ఏడాది నుంచే ఈ పథకాన్ని అమలు చేయటానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తన బడ్జెట్ ప్రసంగంలో స్పష్టం చేశారు భట్టి విక్రమార్క. తెలంగాణ వచ్చిన తర్వాత రైతు కూలీలకు ఎలాంటి సహాయ సహకారాలు అందలేదన్న విషయాన్ని గుర్తు చేశారు</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/12000-per-annum-for-landless-farmer-laborers/article-3304"><img src="https://www.vishvambhara.com/media/400/2024-07/whatsapp-image-2024-07-25-at-17.03.34_44cf3903.jpg" alt=""></a><br /><p><img src="https://www.vishvambhara.com/media/2024-07/whatsapp-image-2024-07-25-at-17.03.34_44cf3903.jpg" alt="WhatsApp Image 2024-07-25 at 17.03.34_44cf3903" width="1080" height="903"></img></p>
<p>విశ్వంబర : - బడ్జెట్ 2024లో తెలంగాణ రైతులకు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క శుభవార్త చెప్పారు. భూమి లేని రైతు కూలీలకు ఏడాదికి 12 వేల రూపాయలు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఈ ఏడాది నుంచే ఈ పథకాన్ని అమలు చేయటానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తన బడ్జెట్ ప్రసంగంలో స్పష్టం చేశారు భట్టి విక్రమార్క. తెలంగాణ వచ్చిన తర్వాత రైతు కూలీలకు ఎలాంటి సహాయ సహకారాలు అందలేదన్న విషయాన్ని గుర్తు చేశారు</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/12000-per-annum-for-landless-farmer-laborers/article-3304</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/12000-per-annum-for-landless-farmer-laborers/article-3304</guid>
                <pubDate>Thu, 25 Jul 2024 17:15:41 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-07/whatsapp-image-2024-07-25-at-17.03.34_44cf3903.jpg"                         length="125013"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>రైతు వేదిక నందు రైతు బీమా కొరకు దరఖాస్తుల స్వీకరణ</title>
                                    <description><![CDATA[<p> మండల వ్యవసాయధికారి ఆశకుమారి</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/acceptance-of-applications-for-rythu-bima-at-rythu-vedika/article-3264"><img src="https://www.vishvambhara.com/media/400/2024-07/whatsapp-image-2024-07-24-at-17.22.42_2a9fc1a1.jpg" alt=""></a><br /><p><img src="https://www.vishvambhara.com/media/2024-07/whatsapp-image-2024-07-24-at-17.22.42_2a9fc1a1.jpg" alt="WhatsApp Image 2024-07-24 at 17.22.42_2a9fc1a1" width="1280" height="960"></img></p>
<p>విశ్వంభర చివ్వేంల : - మండల పరిధిలోని తిరుమలగిరి గ్రామంలో బుధవారం రైతువేదిక నందు రైతు బీమా దరఖాస్తు ల స్వీకరణ  కార్యక్రమంలో  మండల వ్యవసాయ అధికారి  ఆశ కుమారి, పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ <br />కొత్తగా పాస్ పుస్తకం వచ్చిన 18-59 సం.ల రైతులు అందరూ రైతు బీమా కి దరఖాస్తు చేసుకోవాలని, దరఖాస్తు చేసుకునే వారు రైతభీమ దరఖాస్తు తో పాటు పట్టా పాస్ పుస్తకం,ఆధార్ కార్డు, నామిని ఆధార్ కార్డు జిరాక్స్ లు జతపరచి రైతు వేదికల్లో సమర్పించమన్నారు.ఈ నెల 30 వ తారీకు  రైతు బీమా దరఖాస్తులకు ఆఖరి తేదీ అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో  వ్యవసాయ విస్తరణ అధికారి పవన్, రైతులు మొలుగురి.వెంకన్న,పందిరి. వీరా రెడ్డి, సత్తూరి. సోమేష్,ఎల్లమ్మ, తదితరులు ఉన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/acceptance-of-applications-for-rythu-bima-at-rythu-vedika/article-3264</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/acceptance-of-applications-for-rythu-bima-at-rythu-vedika/article-3264</guid>
                <pubDate>Wed, 24 Jul 2024 17:30:30 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-07/whatsapp-image-2024-07-24-at-17.22.42_2a9fc1a1.jpg"                         length="176420"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>తండాలను గ్రామపంచాయితీలుగా ఉన్నతీకరణ చేయాలి -ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య</title>
                                    <description><![CDATA[<div><img src="https://www.vishvambhara.com/media/2024-07/whatsapp-image-2024-07-24-at-14.05.57_8189fea5.jpg" alt="WhatsApp Image 2024-07-24 at 14.05.57_8189fea5" width="720" height="636" /></div>
<div>    విశ్వంభర  జూలై 24 : - అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా  ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఈరోజు అసెంబ్లీ లో మాట్లాడుతూ తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసి అభివృద్ధి చేయాలని కోరారు.గత ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్రంలో 5848 తండాల్లో సుమారు 1271 తండాలను మాత్రమే గ్రామ పంచాయతీలుగా చేసారని,కానీ అభివృద్ధి చేయలేదన్నారు.గతంలో ఏర్పాటు చేసిన తండా గ్రామపంచాయతీలకు పక్క భవనం నిర్మించకపోవడం వల్ల చెట్ల కింద పరిపాలన చేయాల్సిన పరిస్థితి ఉందన్నారు.గత ప్రభుత్వంలో సర్పంచులకు నిధులు ఇవ్వకపోవడంతో ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.అదేవిధంగా ఆలేరు నియోజకవర్గంలో మిగిలిన తండాలను గ్రామపంచాయతీలుగా చేసి తండాలకు నిధులు కేటాయించి అభివృద్ధి చేయాలని ఆయన కోరారు</div>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/thandas-should-be-elevated-to-gram-panchayats-govt-whip/article-3218"><img src="https://www.vishvambhara.com/media/400/2024-07/whatsapp-image-2024-07-24-at-14.05.57_8189fea5.jpg" alt=""></a><br /><div><img src="https://www.vishvambhara.com/media/2024-07/whatsapp-image-2024-07-24-at-14.05.57_8189fea5.jpg" alt="WhatsApp Image 2024-07-24 at 14.05.57_8189fea5" width="720" height="636"></img></div>
<div>  విశ్వంభర  జూలై 24 : - అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా  ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఈరోజు అసెంబ్లీ లో మాట్లాడుతూ తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసి అభివృద్ధి చేయాలని కోరారు.గత ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్రంలో 5848 తండాల్లో సుమారు 1271 తండాలను మాత్రమే గ్రామ పంచాయతీలుగా చేసారని,కానీ అభివృద్ధి చేయలేదన్నారు.గతంలో ఏర్పాటు చేసిన తండా గ్రామపంచాయతీలకు పక్క భవనం నిర్మించకపోవడం వల్ల చెట్ల కింద పరిపాలన చేయాల్సిన పరిస్థితి ఉందన్నారు.గత ప్రభుత్వంలో సర్పంచులకు నిధులు ఇవ్వకపోవడంతో ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.అదేవిధంగా ఆలేరు నియోజకవర్గంలో మిగిలిన తండాలను గ్రామపంచాయతీలుగా చేసి తండాలకు నిధులు కేటాయించి అభివృద్ధి చేయాలని ఆయన కోరారు</div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/thandas-should-be-elevated-to-gram-panchayats-govt-whip/article-3218</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/thandas-should-be-elevated-to-gram-panchayats-govt-whip/article-3218</guid>
                <pubDate>Wed, 24 Jul 2024 14:12:37 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-07/whatsapp-image-2024-07-24-at-14.05.57_8189fea5.jpg"                         length="50484"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>అర్హులకు రైతు రుణ మాఫీ </title>
                                    <description><![CDATA[<p><img src="https://www.vishvambhara.com/media/2024-07/whatsapp-image-2024-07-23-at-15.59.36_213a1d8d.jpg" alt="WhatsApp Image 2024-07-23 at 15.59.36_213a1d8d" width="1200" height="900" /></p>
<p>విశ్వంభర భూపాలపల్లి జూలై 23 : - సాంకేతిక కారణాలతో రైతు రుణమాఫీ జరగని రైతుల సమస్యను పరిష్కరించి అర్హులకు రుణమాఫీ చేసేందుకు వ్యవసాయ అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు.<br />  మంగళవారం కలెక్టర్ ఛాంబర్ లో రైతు రుణ మాఫీపై జిల్లా వ్యవసాయ అధికారితో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.  <br />ఈ సందర్భంగా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ జిల్లాలో 16,502 మంది రైతులకు లక్ష లోపు రుణమాఫీ జరుగనుందని తెలిపారు. ఇందులో సహకార బ్యాంక్ లలో 2853 మంది రైతులకు 13.61 కోట్లు, వాణిజ్య బ్యాంకులలో 13649 మందికి 80.5 కోట్లు రుణం మాఫీ జరిగిందని, ఇందులో ఎవరికైనా రుణమాఫీ జరగకపోతే మండల లేదా జిల్లా వ్యవసాయ అధికారులను సంప్రదించాలని ఆయన పేర్కొన్నారు. జిల్లాలో  మిగిలిన రైతులకు  రుణమాఫీలో ఎదురవుతున్న సాంకేతిక సమస్యను పరిష్కరించి త్వరలోనే రుణమాఫీ చేయాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం సూచించిన</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/farmer-loan-waiver-for-eligible/article-3145"><img src="https://www.vishvambhara.com/media/400/2024-07/whatsapp-image-2024-07-23-at-15.59.36_213a1d8d.jpg" alt=""></a><br /><p><img src="https://www.vishvambhara.com/media/2024-07/whatsapp-image-2024-07-23-at-15.59.36_213a1d8d.jpg" alt="WhatsApp Image 2024-07-23 at 15.59.36_213a1d8d" width="1352" height="900"></img></p>
<p>విశ్వంభర భూపాలపల్లి జూలై 23 : - సాంకేతిక కారణాలతో రైతు రుణమాఫీ జరగని రైతుల సమస్యను పరిష్కరించి అర్హులకు రుణమాఫీ చేసేందుకు వ్యవసాయ అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు.<br /> మంగళవారం కలెక్టర్ ఛాంబర్ లో రైతు రుణ మాఫీపై జిల్లా వ్యవసాయ అధికారితో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.  <br />ఈ సందర్భంగా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ జిల్లాలో 16,502 మంది రైతులకు లక్ష లోపు రుణమాఫీ జరుగనుందని తెలిపారు. ఇందులో సహకార బ్యాంక్ లలో 2853 మంది రైతులకు 13.61 కోట్లు, వాణిజ్య బ్యాంకులలో 13649 మందికి 80.5 కోట్లు రుణం మాఫీ జరిగిందని, ఇందులో ఎవరికైనా రుణమాఫీ జరగకపోతే మండల లేదా జిల్లా వ్యవసాయ అధికారులను సంప్రదించాలని ఆయన పేర్కొన్నారు. జిల్లాలో  మిగిలిన రైతులకు  రుణమాఫీలో ఎదురవుతున్న సాంకేతిక సమస్యను పరిష్కరించి త్వరలోనే రుణమాఫీ చేయాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం సూచించిన విధంగా అర్హులైన ప్రతి రైతుకు రుణమాఫీ జరుగుతుందని అపోహ చెందాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు.<br />రైతుల సందేహాలను నివృత్తి చేసుకునేందుకు <br />శ్రీ బాపు సహాయ వ్యవసాయ సంచాలకులు (టెక్నికల్) గారి 7288894710 కు గానీ, జిల్లా వ్యవసాయాధికారి శ్రీ M. విజయ భాస్కర్ గారి 7288894787 కు గానీ సంప్రదించ గలరు.<br />ఈ సమావేశం లో<br />జిల్లా వ్యవసాయ అధికారి విజయభాస్కర్ తదితరులు పాల్గొన్నా</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/farmer-loan-waiver-for-eligible/article-3145</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/farmer-loan-waiver-for-eligible/article-3145</guid>
                <pubDate>Tue, 23 Jul 2024 16:14:53 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-07/whatsapp-image-2024-07-23-at-15.59.36_213a1d8d.jpg"                         length="125616"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>రైతు రుణమాఫీ దేశానికే తెలంగాణ రోడ్ మోడల్..</title>
                                    <description><![CDATA[<p><img src="https://www.vishvambhara.com/media/2024-07/whatsapp-image-2024-07-19-at-15.31.35_c58b47a6.jpg" alt="WhatsApp Image 2024-07-19 at 15.31.35_c58b47a6" width="1200" height="1200" /></p>
<p>విశ్వంభర భూపాలపల్లి జూలై 19 : - రైతు రుణమాఫీ దేశానికే మన తెలంగాణ రాష్ట్రం ఒక రోల్ మోడల్ అని, రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. నిన్న రైతు రుణమాఫీ నిధుల విడుదల చేసిన సందర్భంగా  శుక్రవారం భూపాలపల్లిలోని మంజూరు నగర్ సింగరేణి ఏరియా ఆసుపత్రి నుండి స్థానిక అంబేద్కర్ సెంటర్ వరకు కాంగ్రెస్ పార్టీ ఆద్వర్యంలో రైతులు, కాంగ్రెస్ నేతలతో పెద్ద సంఖ్యలో ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లతో భారీ ర్యాలీ నిర్వహించారు.కాగా, ఈ ర్యాలీలో ముఖ్య అతిథిగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు  పాల్గొని ఎడ్ల బండి ని స్వయంగా నడిపి ప్రారంభించారు. ఈ ర్యాలీ లో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అంబేద్కర్ సెంటర్ వరకు స్వయంగా ట్రాక్టర్ నడుపుకుంటూ వచ్చారు. ఈ ర్యాలీ అంబేద్కర్ సెంటర్ కు చేరుకునే సమయానికి ఒక్కసారిగా వర్షం కురియడంతో ఆ</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/farmer-loan-waiver-is-telangana-road-model-for-the-country/article-2974"><img src="https://www.vishvambhara.com/media/400/2024-07/whatsapp-image-2024-07-19-at-15.31.35_04574dfe.jpg" alt=""></a><br /><p><img src="https://www.vishvambhara.com/media/2024-07/whatsapp-image-2024-07-19-at-15.31.35_c58b47a6.jpg" alt="WhatsApp Image 2024-07-19 at 15.31.35_c58b47a6" width="4096" height="1864"></img></p>
<p>విశ్వంభర భూపాలపల్లి జూలై 19 : - రైతు రుణమాఫీ దేశానికే మన తెలంగాణ రాష్ట్రం ఒక రోల్ మోడల్ అని, రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. నిన్న రైతు రుణమాఫీ నిధుల విడుదల చేసిన సందర్భంగా  శుక్రవారం భూపాలపల్లిలోని మంజూరు నగర్ సింగరేణి ఏరియా ఆసుపత్రి నుండి స్థానిక అంబేద్కర్ సెంటర్ వరకు కాంగ్రెస్ పార్టీ ఆద్వర్యంలో రైతులు, కాంగ్రెస్ నేతలతో పెద్ద సంఖ్యలో ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లతో భారీ ర్యాలీ నిర్వహించారు.కాగా, ఈ ర్యాలీలో ముఖ్య అతిథిగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు  పాల్గొని ఎడ్ల బండి ని స్వయంగా నడిపి ప్రారంభించారు. ఈ ర్యాలీ లో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అంబేద్కర్ సెంటర్ వరకు స్వయంగా ట్రాక్టర్ నడుపుకుంటూ వచ్చారు. ఈ ర్యాలీ అంబేద్కర్ సెంటర్ కు చేరుకునే సమయానికి ఒక్కసారిగా వర్షం కురియడంతో ఆ వర్షంలోనే సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ.. భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రంలో ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ దేశంలోనే నెంబర్ వన్ గా తెలంగాణ నిలిచిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ కార్యక్రమాన్ని అమలు చేసిందని అన్నారు. ధనిక రాష్ట్రాన్ని టిఆర్ఎస్ ప్రభుత్వం అప్పులు ఊబిలోకి నెట్టిందని అన్నారు. గత ప్రభుత్వంలో కెసిఆర్ రూ.7 లక్షల కోట్ల అప్పులు చేశాడని ఆరోపించారు. కష్టకాలంలో ఉండి కూడా సీఎం రేవంత్ రెడ్డి పైసా పైసా పోగేసి రైతు రుణమాఫీ చేయడానికి అహర్నిశలు కష్టపడి పని చేశారని అన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/farmer-loan-waiver-is-telangana-road-model-for-the-country/article-2974</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/farmer-loan-waiver-is-telangana-road-model-for-the-country/article-2974</guid>
                <pubDate>Fri, 19 Jul 2024 15:51:45 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-07/whatsapp-image-2024-07-19-at-15.31.35_04574dfe.jpg"                         length="823175"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        