<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.vishvambhara.com/communityservice/tag-5631" rel="self" type="application/rss+xml" />
                <generator>Vishvambhara News RSS Feed Generator</generator>
                <title>CommunityService - Vishvambhara News</title>
                <link>https://www.vishvambhara.com/tag/5631/rss</link>
                <description>CommunityService RSS Feed</description>
                
                            <item>
                <title>కొత్తూరు మున్సిపాలిటీ 9వ వార్డు కౌన్సిలర్ మాదారం నరసింహ గౌడ్ మొక్కలు పంపిణీ</title>
                                    <description><![CDATA[<p><img src="https://www.vishvambhara.com/media/2024-07/whatsapp-image-2024-07-25-at-18.11.25_2e1b7d8a.jpg" alt="WhatsApp Image 2024-07-25 at 18.11.25_2e1b7d8a" width="1200" height="1200" /></p>
<div>విశ్వంభర న్యూస్ కొత్తూరు : -  మనిషికి ఆక్సిజన్ అందించే చెట్లను పెంచడం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని కొత్తూరు  మున్సిపాలిటీ 9వ వార్డు కౌన్సిలర్ మాదారం నరసింహ గౌడ్  పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా గురువారం  నాడు కొత్తూరు  మున్సిపాలిటీ కేంద్రంలో  తొమ్మిదవ  వార్డులో సీడ్  మొక్కలను కొత్తూరు  మున్సిపాలిటీ గ్రీన్ బడ్జెట్ ద్వారా ప్రతి ఇంటికి ఉచితంగా తొమ్మిదో వార్డ్ కౌన్సిలర్ మాదారం నరసింహ గౌడ్  మొక్కలను అందజేశారు, ఈ సందర్భంగా కౌన్సిలర్  మాట్లాడుతూ ప్రకృతి నీ కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని ఆయన పిలుపునిచ్చారు. మనిషి మనుగడకు చెట్లు ఎంతో కీలకమని ఆయన ప్రజలకు తెలియజేశారు. రాబోయే రోజుల్లో చెట్లు లేకుంటే ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో 9వ వార్డు సూపర్వైజర్ దాసరి శ్రీనివాస్, విజయ్, అంగన్వాడీ</div>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/kothur-municipality-9th-ward-councilor-madaram-narasimha-gaud-distribution-of/article-3329"><img src="https://www.vishvambhara.com/media/400/2024-07/whatsapp-image-2024-07-25-at-18.11.25_2e1b7d8a.jpg" alt=""></a><br /><p><img src="https://www.vishvambhara.com/media/2024-07/whatsapp-image-2024-07-25-at-18.11.25_2e1b7d8a.jpg" alt="WhatsApp Image 2024-07-25 at 18.11.25_2e1b7d8a" width="1600" height="1200"></img></p>
<div>విశ్వంభర న్యూస్ కొత్తూరు : -  మనిషికి ఆక్సిజన్ అందించే చెట్లను పెంచడం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని కొత్తూరు  మున్సిపాలిటీ 9వ వార్డు కౌన్సిలర్ మాదారం నరసింహ గౌడ్  పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా గురువారం  నాడు కొత్తూరు  మున్సిపాలిటీ కేంద్రంలో  తొమ్మిదవ  వార్డులో సీడ్  మొక్కలను కొత్తూరు  మున్సిపాలిటీ గ్రీన్ బడ్జెట్ ద్వారా ప్రతి ఇంటికి ఉచితంగా తొమ్మిదో వార్డ్ కౌన్సిలర్ మాదారం నరసింహ గౌడ్  మొక్కలను అందజేశారు, ఈ సందర్భంగా కౌన్సిలర్  మాట్లాడుతూ ప్రకృతి నీ కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని ఆయన పిలుపునిచ్చారు. మనిషి మనుగడకు చెట్లు ఎంతో కీలకమని ఆయన ప్రజలకు తెలియజేశారు. రాబోయే రోజుల్లో చెట్లు లేకుంటే ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో 9వ వార్డు సూపర్వైజర్ దాసరి శ్రీనివాస్, విజయ్, అంగన్వాడీ టీచర్లు ఉమాదేవి,  మహిళలు సంఘం  సభ్యులు  మాదారం హైమావతి, స్వరూప, జాంగిర్ బి, తస్లీమ్, కాలనీవాసులు  సత్యనారాయణ గౌడ్, సుదర్శన్ చారి, సంఘాలు  గ్రామ ప్రజలు యువకులు పాల్గొన్నారు.</div>
<p> </p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/kothur-municipality-9th-ward-councilor-madaram-narasimha-gaud-distribution-of/article-3329</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/kothur-municipality-9th-ward-councilor-madaram-narasimha-gaud-distribution-of/article-3329</guid>
                <pubDate>Thu, 25 Jul 2024 18:14:31 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-07/whatsapp-image-2024-07-25-at-18.11.25_2e1b7d8a.jpg"                         length="450832"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఐక్యత ఫౌండేషన్ ఉచిత కంటి వైద్య శిబిరంలో కంటి శుక్లాల ఆపరేషన్లు ప్రారంభం</title>
                                    <description><![CDATA[<p><img src="https://www.vishvambhara.com/media/2024-07/whatsapp-image-2024-07-25-at-12.51.22_882e04cc.jpg" alt="WhatsApp Image 2024-07-25 at 12.51.22_882e04cc" width="1200" height="728" /></p>
<p>  విశ్వంభర, వెల్దండ, జూలై 25 : - ఐక్యత ఫౌండేషన్ శంకర నేత్రాలయ వారి ఉచిత కంటి వైద్య శిబిరంలో నేటి నుండి కంటి శుక్లాలకు ఆపరేషన్లు ప్రారంభమయ్యాయని ఫౌండేషన్ ఎగ్జిక్యూటివ్ నెంబర్ సుంకిరెడ్డి వరప్రసాద్ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటిదాకా గడిచిన 6 రోజులలో దాదాపు 1500 మంది పేషంట్లకు  కంటి పరీక్షలు నిర్వహించగా 115 మంది పేషెంట్లకు కంటి శుక్లాల సర్జరీ ప్రిపేర్ చేయడం జరిగిందని,వీళ్ళందరికీ గురువారం నుండి కంటి శుక్లాలకు సర్జరీల ప్రక్రియ ప్రారంభమవుతుందని వీరితో పాటు 840మందికి పైగా కంటి అద్దాల పంపిణీ చేశామని <br />మరియు నూట అరవైకి పైగా  పేషెంట్లని చెన్నై శంకర నేత్రాలయ బేస్ హాస్పిటల్ కి రిఫర్ చేయడం జరిగింది అని ఈ కంటి వైద్య శిబిరం ఈనెల 27 తారీఖు వరకు కొనసాగుతుందని ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి  నియోజకవర్గ ప్రాంత నిరుపేద ప్రజలను</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/ayyikata-foundation-starts-cataract-operations-in-free-eye-medical-camp/article-3279"><img src="https://www.vishvambhara.com/media/400/2024-07/whatsapp-image-2024-07-25-at-12.51.22_882e04cc.jpg" alt=""></a><br /><p><img src="https://www.vishvambhara.com/media/2024-07/whatsapp-image-2024-07-25-at-12.51.22_882e04cc.jpg" alt="WhatsApp Image 2024-07-25 at 12.51.22_882e04cc" width="1408" height="728"></img></p>
<p> విశ్వంభర, వెల్దండ, జూలై 25 : - ఐక్యత ఫౌండేషన్ శంకర నేత్రాలయ వారి ఉచిత కంటి వైద్య శిబిరంలో నేటి నుండి కంటి శుక్లాలకు ఆపరేషన్లు ప్రారంభమయ్యాయని ఫౌండేషన్ ఎగ్జిక్యూటివ్ నెంబర్ సుంకిరెడ్డి వరప్రసాద్ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటిదాకా గడిచిన 6 రోజులలో దాదాపు 1500 మంది పేషంట్లకు  కంటి పరీక్షలు నిర్వహించగా 115 మంది పేషెంట్లకు కంటి శుక్లాల సర్జరీ ప్రిపేర్ చేయడం జరిగిందని,వీళ్ళందరికీ గురువారం నుండి కంటి శుక్లాలకు సర్జరీల ప్రక్రియ ప్రారంభమవుతుందని వీరితో పాటు 840మందికి పైగా కంటి అద్దాల పంపిణీ చేశామని <br />మరియు నూట అరవైకి పైగా  పేషెంట్లని చెన్నై శంకర నేత్రాలయ బేస్ హాస్పిటల్ కి రిఫర్ చేయడం జరిగింది అని ఈ కంటి వైద్య శిబిరం ఈనెల 27 తారీఖు వరకు కొనసాగుతుందని ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి  నియోజకవర్గ ప్రాంత నిరుపేద ప్రజలను దృష్టిలో ఉంచుకొని ఈ ఉచిత కంటి వైద్య శిబిరాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారని, అందరూ <br />ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో<br />ఫౌండేషన్ సభ్యులు రచ్చ శ్రీరాములు, శ్రీపతి యూసుఫ్ బాబా, శేఖర్, శివ, తదితరులు పాల్గొన్నారు.<img src="https://www.vishvambhara.com/media/2024-07/whatsapp-image-2024-07-25-at-12.51.22_e880723b.jpg" alt="WhatsApp Image 2024-07-25 at 12.51.22_e880723b" width="1145" height="580"></img></p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/ayyikata-foundation-starts-cataract-operations-in-free-eye-medical-camp/article-3279</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/ayyikata-foundation-starts-cataract-operations-in-free-eye-medical-camp/article-3279</guid>
                <pubDate>Thu, 25 Jul 2024 12:58:40 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-07/whatsapp-image-2024-07-25-at-12.51.22_882e04cc.jpg"                         length="164191"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>రోడ్లపై నాట్లు వేసిన బీజేపీ నాయకులు </title>
                                    <description><![CDATA[<p><img src="https://www.vishvambhara.com/media/2024-07/1q.jpg" alt="1Q" width="1200" height="1200" />చండూర్, విశ్వంభర :-చండూర్ పట్టణ పరిధిలోని బీజేపీ నాయకులు రోడ్లపై నిలిచిన వాన నీటిలో వినూత్నంగా నాట్లు వేస్తూ నిరసన వ్యక్తం చేయడం జరిగింది. గత కొంతకాలంగా రోడ్లన్నీ గుంతలమయంగా మారడంతో పాటు , ప్రస్తుతం కురుస్తున్న చిన్నపాటి  వర్షాలకే  రోడ్లపై నీరు చేరి  చెరువులను తలపిస్తున్నాయంటూ బీజేపీ నాయకులు మండి పడుతున్నారు.కొద్దిరోజులుగా సమస్యలపై పోరాటం చేస్తున్న పట్టించుకునే నాధుడు కరువయ్యడాని బీజేపీ నాయకులూ ఆగ్రహం వ్యక్తం చేసారు. </p>
<p>  </p>
<p>  </p>
<p>  </p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/bjp-leaders-planted-saplings-on-the-roads/article-3204"><img src="https://www.vishvambhara.com/media/400/2024-07/1q1.jpg" alt=""></a><br /><p><img src="https://www.vishvambhara.com/media/2024-07/1q.jpg" alt="1Q" width="4000" height="2252"></img>చండూర్, విశ్వంభర :-చండూర్ పట్టణ పరిధిలోని బీజేపీ నాయకులు రోడ్లపై నిలిచిన వాన నీటిలో వినూత్నంగా నాట్లు వేస్తూ నిరసన వ్యక్తం చేయడం జరిగింది. గత కొంతకాలంగా రోడ్లన్నీ గుంతలమయంగా మారడంతో పాటు , ప్రస్తుతం కురుస్తున్న చిన్నపాటి  వర్షాలకే  రోడ్లపై నీరు చేరి  చెరువులను తలపిస్తున్నాయంటూ బీజేపీ నాయకులు మండి పడుతున్నారు.కొద్దిరోజులుగా సమస్యలపై పోరాటం చేస్తున్న పట్టించుకునే నాధుడు కరువయ్యడాని బీజేపీ నాయకులూ ఆగ్రహం వ్యక్తం చేసారు. </p>
<p> </p>
<p> </p>
<p> </p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/bjp-leaders-planted-saplings-on-the-roads/article-3204</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/bjp-leaders-planted-saplings-on-the-roads/article-3204</guid>
                <pubDate>Wed, 24 Jul 2024 13:29:46 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-07/1q1.jpg"                         length="2761018"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>సంయుక్త కిసాన్ మోర్చ ఆధ్వర్యంలో రాయల చంద్రశేఖర్ సంస్మరణ సభ.</title>
                                    <description><![CDATA[<p>  </p>
<div><img src="https://www.vishvambhara.com/media/2024-07/whatsapp-image-2024-07-24-at-12.32.56_40b02335.jpg" alt="WhatsApp Image 2024-07-24 at 12.32.56_40b02335" width="720" height="803" /></div>
<div>  24 జులై 2024 విశ్వంభర : - తేదీ23-7-2024 రోజు సాయంకాలం 5 గంటలకు హైదరాబాదులోని హిమాయత్ నగర్ లో తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఆఫీసులో జరిగిన కార్యక్రమంలో అమరుడు రాయల చంద్రశేఖర్ చిత్రపటానికి పూలదండలు వేసి నివాళులర్పించారు.గత 40 సంవత్సరాల నుండి రైతాంగ పోరాటాలలో పాల్గొన్న రాయల చంద్రశేఖర్ అకాల మరణం రైతాంగ ఉద్యమానికి తీవ్రమైన లోటు.<br />  మనిషి తన కొరకు కాకుండా ప్రజల, రైతాంగం  కొరకు పని చేయడం చాలా గొప్ప విషయం. ఇలాంటి వ్యక్తులు చనిపోవడం సమాజానికి చాలా నష్టం జరుగుతుంది. <br />దేశవ్యాప్తంగా రైతాంగం కొరకు పనిచేసిన రాయల చంద్రశేఖర్ మరణం రాష్ట్ర రైతాంగానికి నష్టం జరిగింది. ఈ అమరుని  ఆశయాలను చివరి వరకు తెలంగాణలో సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా రైతాంగ సమస్యల పరిష్కారం కొరకు ఉద్యమాలు చేయడమే ఆయనకు నిజమైన నివాళులు అర్పించినట్లు ఉంటుంది.<br />ఈ కార్యక్రమంలో ఎస్కేఎం రాష్ట్ర కన్వీనర్లు</div>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/rayala-chandrasekhar-memorial-sabha-under-the-auspices-of-samyukta-kisan/article-3187"><img src="https://www.vishvambhara.com/media/400/2024-07/whatsapp-image-2024-07-24-at-12.32.56_40b02335.jpg" alt=""></a><br /><p> </p>
<div><img src="https://www.vishvambhara.com/media/2024-07/whatsapp-image-2024-07-24-at-12.32.56_40b02335.jpg" alt="WhatsApp Image 2024-07-24 at 12.32.56_40b02335" width="720" height="803"></img></div>
<div> 24 జులై 2024 విశ్వంభర : - తేదీ23-7-2024 రోజు సాయంకాలం 5 గంటలకు హైదరాబాదులోని హిమాయత్ నగర్ లో తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఆఫీసులో జరిగిన కార్యక్రమంలో అమరుడు రాయల చంద్రశేఖర్ చిత్రపటానికి పూలదండలు వేసి నివాళులర్పించారు.గత 40 సంవత్సరాల నుండి రైతాంగ పోరాటాలలో పాల్గొన్న రాయల చంద్రశేఖర్ అకాల మరణం రైతాంగ ఉద్యమానికి తీవ్రమైన లోటు.<br /> మనిషి తన కొరకు కాకుండా ప్రజల, రైతాంగం  కొరకు పని చేయడం చాలా గొప్ప విషయం. ఇలాంటి వ్యక్తులు చనిపోవడం సమాజానికి చాలా నష్టం జరుగుతుంది. <br />దేశవ్యాప్తంగా రైతాంగం కొరకు పనిచేసిన రాయల చంద్రశేఖర్ మరణం రాష్ట్ర రైతాంగానికి నష్టం జరిగింది. ఈ అమరుని  ఆశయాలను చివరి వరకు తెలంగాణలో సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా రైతాంగ సమస్యల పరిష్కారం కొరకు ఉద్యమాలు చేయడమే ఆయనకు నిజమైన నివాళులు అర్పించినట్లు ఉంటుంది.<br />ఈ కార్యక్రమంలో ఎస్కేఎం రాష్ట్ర కన్వీనర్లు పశ్య పద్మ, సాగర్ జక్కుల వెంకటయ్య, మామిడాల బిక్షపతి, మండల ఎంకన్న, జక్కుల నరసింహ, డేవిడ్ మహిళా నాయకులు తదితర ఎస్కేమ్ నాయకులు చంద్రశేఖర్ అన్నకు జోహార్లు అర్పించారు.</div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/rayala-chandrasekhar-memorial-sabha-under-the-auspices-of-samyukta-kisan/article-3187</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/rayala-chandrasekhar-memorial-sabha-under-the-auspices-of-samyukta-kisan/article-3187</guid>
                <pubDate>Wed, 24 Jul 2024 12:45:13 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-07/whatsapp-image-2024-07-24-at-12.32.56_40b02335.jpg"                         length="83100"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>మృతుల  కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేసిన కాంగ్రెస్ నాయకులు</title>
                                    <description><![CDATA[<p><img src="https://www.vishvambhara.com/media/2024-07/whatsapp-image-2024-07-24-at-12.19.23_62275e65.jpg" alt="WhatsApp Image 2024-07-24 at 12.19.23_62275e65" width="1200" height="578" /></p>
<p>విశ్వంభర, తలకొండపల్లి, జూలై 24 : - తలకొండపల్లి మండలం గట్టుఇప్పలపల్లి గ్రామానికి చెందిన కానుగుల జంగయ్య  మరియు మల్లయ్య మరణించడం జరిగింది. గ్రామ  నాయకుల ద్వారా విషయం తెలుసుకున్న తలకొండపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డోకూరు ప్రభాకర్ రెడ్డి  సానుభూతి తెలుపుతూ వారి కుటుంబాలకు వెంటనే ఆర్థిక సాయంగా 5వేల రూపాయలను  కాంగ్రెస్ పార్టీ నాయకుల ద్వారా మరో 3000 కలిపి మొత్తం ఎనిమిది వేల రూపాయలను అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రశాంతి రెడ్డి  శ్రీనివాస్ రెడ్డి  గ్రామ సీనియర్ నాయకులు మిన్నాల డేవిడ్  రేణు రెడ్డి  వార్డ్ మెంబర్ నరేందర్ గౌడ్  పాల్గొన్నారు</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/congress-leaders-who-provided-financial-assistance-to-the-families-of/article-3181"><img src="https://www.vishvambhara.com/media/400/2024-07/whatsapp-image-2024-07-24-at-12.19.23_62275e65.jpg" alt=""></a><br /><p><img src="https://www.vishvambhara.com/media/2024-07/whatsapp-image-2024-07-24-at-12.19.23_62275e65.jpg" alt="WhatsApp Image 2024-07-24 at 12.19.23_62275e65" width="1280" height="578"></img></p>
<p>విశ్వంభర, తలకొండపల్లి, జూలై 24 : - తలకొండపల్లి మండలం గట్టుఇప్పలపల్లి గ్రామానికి చెందిన కానుగుల జంగయ్య  మరియు మల్లయ్య మరణించడం జరిగింది. గ్రామ  నాయకుల ద్వారా విషయం తెలుసుకున్న తలకొండపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డోకూరు ప్రభాకర్ రెడ్డి  సానుభూతి తెలుపుతూ వారి కుటుంబాలకు వెంటనే ఆర్థిక సాయంగా 5వేల రూపాయలను  కాంగ్రెస్ పార్టీ నాయకుల ద్వారా మరో 3000 కలిపి మొత్తం ఎనిమిది వేల రూపాయలను అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రశాంతి రెడ్డి  శ్రీనివాస్ రెడ్డి  గ్రామ సీనియర్ నాయకులు మిన్నాల డేవిడ్  రేణు రెడ్డి  వార్డ్ మెంబర్ నరేందర్ గౌడ్  పాల్గొన్నారు</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/congress-leaders-who-provided-financial-assistance-to-the-families-of/article-3181</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/congress-leaders-who-provided-financial-assistance-to-the-families-of/article-3181</guid>
                <pubDate>Wed, 24 Jul 2024 12:28:06 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-07/whatsapp-image-2024-07-24-at-12.19.23_62275e65.jpg"                         length="125253"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>పురిటి నొప్పులతో బాధపడుతున్న ఇద్దరు గర్భిణీలకు అత్యవసరంగా సర్జరీ చేసి కాన్పు చేశారు భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు. </title>
                                    <description><![CDATA[<p><img src="https://www.vishvambhara.com/media/2024-07/whatsapp-image-2024-07-24-at-11.38.34_7a42e559.jpg" alt="WhatsApp Image 2024-07-24 at 11.38.34_7a42e559" width="1200" height="679" /></p>
<p>భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం V3 విశ్వంభర న్యూస్ : - పురిటి నొప్పులతో బాధపడుతున్న ఇద్దరు గర్భిణీలకు అత్యవసరంగా సర్జరీ చేసి కాన్పు చేశారు భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు. </p>
<div>  </div>
<div>భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులకు జరిగిన బదిలీల్లో భాగంగా డాక్టర్లు అందరూ వివిధ ప్రాంతాలకు వెళ్లారు ఆసుపత్రిలో వైద్యులు ఎవరూ లేకపోవడంతో ఇద్దరు నిండు గర్భిణీలకు పురుడు పోయాల్సిన అవసరం వచ్చింది. </div>
<div>  </div>
<div>ఒకవైపు భారీ వర్షాలు మరోవైపు వరద ప్రాంతాల సందర్భంగా ఉన్నప్పటికీ భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ వెంకట్రావు వెంటనే భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి ప్రసవ వేదనతో ఇబ్బంది పడుతున్న ఇద్దరు గర్భిణీలకు పురుడు పోశారు. </div>
<div>  </div>
<div>ఇద్దరు గర్భిణీలు పండంటి శిశువులకు  జన్మనిచ్చారు. </div>
<div>  </div>
<div>భద్రాచలం నియోజకవర్గం లోని ప్రజలందరికీ ఎంతో కాలం నుంచి అనేక సేవలు చేస్తూ వచ్చిన డాక్టర్ తెల్లం వెంకట్రావు మరోసారి మానవత్వం చూపుకోవడంతో నియోజకవర్గ ప్రజల్లో డాక్టర్ తెల్లం వెంకట్రావు పై ఎనలేని</div>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/bhadrachalam-mla-tellam-venkatrau-performed-emergency-surgery-on-two-pregnant/article-3179"><img src="https://www.vishvambhara.com/media/400/2024-07/whatsapp-image-2024-07-24-at-11.38.34_7a42e559.jpg" alt=""></a><br /><p><img src="https://www.vishvambhara.com/media/2024-07/whatsapp-image-2024-07-24-at-11.38.34_7a42e559.jpg" alt="WhatsApp Image 2024-07-24 at 11.38.34_7a42e559" width="1220" height="679"></img></p>
<p>భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం V3 విశ్వంభర న్యూస్ : - పురిటి నొప్పులతో బాధపడుతున్న ఇద్దరు గర్భిణీలకు అత్యవసరంగా సర్జరీ చేసి కాన్పు చేశారు భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు. </p>
<div> </div>
<div>భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులకు జరిగిన బదిలీల్లో భాగంగా డాక్టర్లు అందరూ వివిధ ప్రాంతాలకు వెళ్లారు ఆసుపత్రిలో వైద్యులు ఎవరూ లేకపోవడంతో ఇద్దరు నిండు గర్భిణీలకు పురుడు పోయాల్సిన అవసరం వచ్చింది. </div>
<div> </div>
<div>ఒకవైపు భారీ వర్షాలు మరోవైపు వరద ప్రాంతాల సందర్భంగా ఉన్నప్పటికీ భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ వెంకట్రావు వెంటనే భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి ప్రసవ వేదనతో ఇబ్బంది పడుతున్న ఇద్దరు గర్భిణీలకు పురుడు పోశారు. </div>
<div> </div>
<div>ఇద్దరు గర్భిణీలు పండంటి శిశువులకు  జన్మనిచ్చారు. </div>
<div> </div>
<div>భద్రాచలం నియోజకవర్గం లోని ప్రజలందరికీ ఎంతో కాలం నుంచి అనేక సేవలు చేస్తూ వచ్చిన డాక్టర్ తెల్లం వెంకట్రావు మరోసారి మానవత్వం చూపుకోవడంతో నియోజకవర్గ ప్రజల్లో డాక్టర్ తెల్లం వెంకట్రావు పై ఎనలేని అభిమానం పెరిగింది. </div>
<div> </div>
<div>మా ప్రాంతంలో పుట్టి మా ప్రాంతంలో పెరిగి మా వద్ద డాక్టర్గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ తెల్లం వెంకట్రావుకు ప్రజలకు సేవ చేసే లక్ష్యంతోనే ఇక్కడ పనిచేస్తున్నారని ప్రజలంతా డాక్టర్ తెల్లాం వెంకట్రావుకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు</div>
<p> </p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/bhadrachalam-mla-tellam-venkatrau-performed-emergency-surgery-on-two-pregnant/article-3179</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/bhadrachalam-mla-tellam-venkatrau-performed-emergency-surgery-on-two-pregnant/article-3179</guid>
                <pubDate>Wed, 24 Jul 2024 12:12:54 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-07/whatsapp-image-2024-07-24-at-11.38.34_7a42e559.jpg"                         length="93157"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>జన సైనికురాలి కుటుంబానికి 5 లక్షల చెక్ అందించిన నాగబాబు</title>
                                    <description><![CDATA[<div><img src="https://www.vishvambhara.com/media/2024-07/whatsapp-image-2024-07-22-at-15.42.49_385d84e5.jpg" alt="WhatsApp Image 2024-07-22 at 15.42.49_385d84e5" width="1040" height="694" /></div>
<div>విశ్వంభర న్యూస్ మంగళగిరి : - మన్యం జిల్లాలోని పాలకొండ నియోజక వర్గంకు చెందిన దుప్పాడ కుమారి కుటుంబానికి 5 లక్షల బీమా చెక్కును అందజేసిన జనసేన PAC చైర్మన్ కొణిదల నాగబాబు.</div>
<div>  </div>
<div>పాలకొండ నియోజకవర్గంలోని పాలకొండ మునిసిపాలిటీలో పెద్దకాపు వీధికి చెందిన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యురాలు దుప్పాడ కుమారి  ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో మరణించడం జరిగింది. ఆ కుటుంబ సభ్యులకు 5 లక్షల చెక్కును జనసేన పార్టీ కార్యాలయం మంగళగిరిలో  పంపిణి చేసిన జనసేన పార్టీ రాష్ట్ర PAC చైర్మన్ కొణిదెల నాగబాబు.</div>
<div>  </div>
<div>ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా ఉపాధ్యక్షులు గర్భాన సత్తిబాబు, జనసేన స్థానిక నాయకులు గులివెందుల లక్ష్మణ్,జనసేన శ్రీకాకుళం జిల్లా సంయుక్త కార్యదర్శి జనసేన జానీ మరియు మాదాసి సంతోష్ పాల్గొన్నారు </div>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/andhra-pradesh/nagababu-presented-a-check-of-5-lakhs-to-the-family/article-3093"><img src="https://www.vishvambhara.com/media/400/2024-07/whatsapp-image-2024-07-22-at-15.42.49_385d84e5.jpg" alt=""></a><br /><div><img src="https://www.vishvambhara.com/media/2024-07/whatsapp-image-2024-07-22-at-15.42.49_385d84e5.jpg" alt="WhatsApp Image 2024-07-22 at 15.42.49_385d84e5" width="1040" height="694"></img></div>
<div>విశ్వంభర న్యూస్ మంగళగిరి : - మన్యం జిల్లాలోని పాలకొండ నియోజక వర్గంకు చెందిన దుప్పాడ కుమారి కుటుంబానికి 5 లక్షల బీమా చెక్కును అందజేసిన జనసేన PAC చైర్మన్ కొణిదల నాగబాబు.</div>
<div> </div>
<div>పాలకొండ నియోజకవర్గంలోని పాలకొండ మునిసిపాలిటీలో పెద్దకాపు వీధికి చెందిన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యురాలు దుప్పాడ కుమారి  ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో మరణించడం జరిగింది. ఆ కుటుంబ సభ్యులకు 5 లక్షల చెక్కును జనసేన పార్టీ కార్యాలయం మంగళగిరిలో  పంపిణి చేసిన జనసేన పార్టీ రాష్ట్ర PAC చైర్మన్ కొణిదెల నాగబాబు.</div>
<div> </div>
<div>ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా ఉపాధ్యక్షులు గర్భాన సత్తిబాబు, జనసేన స్థానిక నాయకులు గులివెందుల లక్ష్మణ్,జనసేన శ్రీకాకుళం జిల్లా సంయుక్త కార్యదర్శి జనసేన జానీ మరియు మాదాసి సంతోష్ పాల్గొన్నారు </div>]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.vishvambhara.com/andhra-pradesh/nagababu-presented-a-check-of-5-lakhs-to-the-family/article-3093</link>
                <guid>https://www.vishvambhara.com/andhra-pradesh/nagababu-presented-a-check-of-5-lakhs-to-the-family/article-3093</guid>
                <pubDate>Mon, 22 Jul 2024 15:59:43 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-07/whatsapp-image-2024-07-22-at-15.42.49_385d84e5.jpg"                         length="91730"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>సంస్థాన్ లో ఘనంగా కర్నె ప్రభాకర్ జన్మదిన వేడుకలు..</title>
                                    <description><![CDATA[<p><img src="https://www.vishvambhara.com/media/2024-07/whatsapp-image-2024-07-20-at-17.02.43_df919d91.jpg" alt="WhatsApp Image 2024-07-20 at 17.02.43_df919d91" width="1200" height="1066" /></p>
<p>విశ్వంభర, నారాయణపూర్ : - సంస్ధాన్ నారాయణపురం మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ జన్మదిన వేడుకలు బిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. స్థానిక చౌరస్తాలలో బస్టాండ్ ఆవరణలో కేక్ కట్ చేసి  అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు పండ్ల పంపిణీ  చేశారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ రాజకీయా ల్లో ఉన్నత ప్రమాణాలతో నిజాయితీ, నిబద్ధతతో గత మూడు దశాబ్దాలుగా రాజకీయ రంగంలో రాణిస్తూన్న, మన గ్రామ బిడ్డ చట్టసభలకు వెళ్లడం, మన గ్రామానికి గర్వకారణమని..భవిష్యత్తులో మరిన్ని ఉన్నతమైన పదవులు అధిరోహించాలని, నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని స్థానిక చౌరస్తాలోని శ్రీ రామలింగేశ్వర స్వామి ఆశీస్సులతో ఉన్నత పదవులు పొందాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు తెలంగాణ బిక్షం, బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు రాచకొండ రవి, సీనియర్ నాయకులు వడ్డేపల్లి రాములు సాగర్,పాశం కృష్ణ</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/karne-prabhakars-birthday-celebrations-are-grand-in-sansthan/article-3036"><img src="https://www.vishvambhara.com/media/400/2024-07/whatsapp-image-2024-07-20-at-17.02.43_df919d91.jpg" alt=""></a><br /><p><img src="https://www.vishvambhara.com/media/2024-07/whatsapp-image-2024-07-20-at-17.02.43_df919d91.jpg" alt="WhatsApp Image 2024-07-20 at 17.02.43_df919d91" width="1600" height="1066"></img></p>
<p>విశ్వంభర, నారాయణపూర్ : - సంస్ధాన్ నారాయణపురం మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ జన్మదిన వేడుకలు బిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. స్థానిక చౌరస్తాలలో బస్టాండ్ ఆవరణలో కేక్ కట్ చేసి  అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు పండ్ల పంపిణీ  చేశారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ రాజకీయా ల్లో ఉన్నత ప్రమాణాలతో నిజాయితీ, నిబద్ధతతో గత మూడు దశాబ్దాలుగా రాజకీయ రంగంలో రాణిస్తూన్న, మన గ్రామ బిడ్డ చట్టసభలకు వెళ్లడం, మన గ్రామానికి గర్వకారణమని..భవిష్యత్తులో మరిన్ని ఉన్నతమైన పదవులు అధిరోహించాలని, నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని స్థానిక చౌరస్తాలోని శ్రీ రామలింగేశ్వర స్వామి ఆశీస్సులతో ఉన్నత పదవులు పొందాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు తెలంగాణ బిక్షం, బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు రాచకొండ రవి, సీనియర్ నాయకులు వడ్డేపల్లి రాములు సాగర్,పాశం కృష్ణ యాదవ్,బోడ్డుపెల్లి గాలయ్య,చిలువేరు ముత్యాలు,మాజీ సర్పంచ్ ఏర్పుల అంజమ్మ,ఉప్పల శ్రీను,రాసాల వేంటకటేష్ సాగర్,చిలువేరు బుగ్గ రాములు, గుండమల్ల సతీష్, మహిళ నాయకురాలు చింతకింది ఉషా,రాచకొండ గిరి, ఉప్పల అంజయ్య, ఎడ్ల సత్తయ్య ,వినుకొండ శ్రీనుచారీ,మందుగుల సాయి,రామకృష్ట, తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/karne-prabhakars-birthday-celebrations-are-grand-in-sansthan/article-3036</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/karne-prabhakars-birthday-celebrations-are-grand-in-sansthan/article-3036</guid>
                <pubDate>Sat, 20 Jul 2024 17:11:29 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-07/whatsapp-image-2024-07-20-at-17.02.43_df919d91.jpg"                         length="643448"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఐక్యత ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం</title>
                                    <description><![CDATA[<p><img src="https://www.vishvambhara.com/media/2024-07/whatsapp-image-2024-07-19-at-14.55.08_13bea591.jpg" alt="WhatsApp Image 2024-07-19 at 14.55.08_13bea591" width="1200" height="728" />విశ్వంభర, ఆమనగల్లు, వెల్దండ జూలై 19 : - వెల్దండ మండల కేంద్రంలోని ఏవీఆర్ ఫంక్షన్ హాల్లో ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్రెడ్డి  ఆధ్వర్యంలో శంకర్ నేత్రాలయ వారి ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ముఖ్య అతిథి సుంకిరెడ్డి కృష్ణారెడ్డి మరియు ఎగ్జిక్యూటివ్ మెంబర్ సుంకిరెడ్డి వరప్రసాద్ రెడ్డి  జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. <br />ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ మెగా <br />  ఉచిత కంటి వైద్య శిబిరం</p>
<p><img src="https://www.vishvambhara.com/media/2024-07/whatsapp-image-2024-07-19-at-14.55.07_53be54bd.jpg" alt="WhatsApp Image 2024-07-19 at 14.55.07_53be54bd" width="1200" height="668" /><br />  జూలై 19 శుక్రవారం నుండి జూలై 27 శనివారం వరకు 9  రోజుల పాటు కొనసాగుతుందని కల్వకుర్తి నియోజకవర్గ ప్రాంత ప్రజలు అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని,ఈ కంటి వైద్య శిబిరంలో కంటి పరీక్షలతో పాటు <br />కంటి శుక్లాలకు కూడా సర్జరీ చేయడం జరుగుతుందని, </p>
<p><img src="https://www.vishvambhara.com/media/2024-07/whatsapp-image-2024-07-19-at-14.55.08_13bea591.jpg" alt="WhatsApp Image 2024-07-19 at 14.55.08_13bea591" width="1200" height="728" /><br />ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి నియోజకవర్గ ప్రాంత పేద ప్రజలకోసం ప్రముఖ వైద్య నిపుణులు శంకర నెత్రలయ వారిని అందుబాటులోకి</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/a-free-eye-camp-under-the-auspices-of-ayyikata-foundation/article-2972"><img src="https://www.vishvambhara.com/media/400/2024-07/whatsapp-image-2024-07-19-at-14.55.07_53be54bd.jpg" alt=""></a><br /><p><img src="https://www.vishvambhara.com/media/2024-07/whatsapp-image-2024-07-19-at-14.55.08_13bea591.jpg" alt="WhatsApp Image 2024-07-19 at 14.55.08_13bea591" width="1280" height="728"></img>విశ్వంభర, ఆమనగల్లు, వెల్దండ జూలై 19 : - వెల్దండ మండల కేంద్రంలోని ఏవీఆర్ ఫంక్షన్ హాల్లో ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్రెడ్డి  ఆధ్వర్యంలో శంకర్ నేత్రాలయ వారి ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ముఖ్య అతిథి సుంకిరెడ్డి కృష్ణారెడ్డి మరియు ఎగ్జిక్యూటివ్ మెంబర్ సుంకిరెడ్డి వరప్రసాద్ రెడ్డి  జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. <br />ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ మెగా <br /> ఉచిత కంటి వైద్య శిబిరం</p>
<p><img src="https://www.vishvambhara.com/media/2024-07/whatsapp-image-2024-07-19-at-14.55.07_53be54bd.jpg" alt="WhatsApp Image 2024-07-19 at 14.55.07_53be54bd" width="1280" height="668"></img><br /> జూలై 19 శుక్రవారం నుండి జూలై 27 శనివారం వరకు 9  రోజుల పాటు కొనసాగుతుందని కల్వకుర్తి నియోజకవర్గ ప్రాంత ప్రజలు అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని,ఈ కంటి వైద్య శిబిరంలో కంటి పరీక్షలతో పాటు <br />కంటి శుక్లాలకు కూడా సర్జరీ చేయడం జరుగుతుందని, </p>
<p><img src="https://www.vishvambhara.com/media/2024-07/whatsapp-image-2024-07-19-at-14.55.08_13bea591.jpg" alt="WhatsApp Image 2024-07-19 at 14.55.08_13bea591" width="1280" height="728"></img><br />ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి నియోజకవర్గ ప్రాంత పేద ప్రజలకోసం ప్రముఖ వైద్య నిపుణులు శంకర నెత్రలయ వారిని అందుబాటులోకి తీసుకువచ్చి శిబిరాన్ని ఏర్పాటు చేశారని ప్రతి నిరుపేద కుటుంబం ఈ వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకొని ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో <br />శంకర నేత్రాలయ మెంబర్ అరుణ్ కుమార్ రామ్ నుంతల మాజీ సర్పంచ్ రచ్చ శ్రీరాములు, కాంగ్రెస్ యూత్ అధ్యక్షులు రవికాంత్ గౌడ్,అభినవ్ రెడ్డి వెంకటరెడ్డి,నరేందర్ గౌడ్,<br />ఫౌండేషన్ సభ్యులు రెడ్డి,యూసఫ్ బాబా, గణేష్,శ్రీపతి, శేఖర్  స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/a-free-eye-camp-under-the-auspices-of-ayyikata-foundation/article-2972</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/a-free-eye-camp-under-the-auspices-of-ayyikata-foundation/article-2972</guid>
                <pubDate>Fri, 19 Jul 2024 15:04:15 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-07/whatsapp-image-2024-07-19-at-14.55.07_53be54bd.jpg"                         length="130872"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        