<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.vishvambhara.com/kacham-satyanarayana/tag-5367" rel="self" type="application/rss+xml" />
                <generator>Vishvambhara News RSS Feed Generator</generator>
                <title>Kacham Satyanarayana - Vishvambhara News</title>
                <link>https://www.vishvambhara.com/tag/5367/rss</link>
                <description>Kacham Satyanarayana RSS Feed</description>
                
                            <item>
                <title>వైశ్యులకు అండగా తెలంగాణ జాగృతి : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత </title>
                                    <description>
                        <![CDATA[<p><span style="font-family:'times new roman', times, serif;font-size:12pt;"><em><strong>విశ్వంభర,హైదరాబాద్ :</strong></em> వైశ్యులకు అండగా తెలంగాణ జాగృతి ఉంటుందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. వైశ్య వికాస వేదిక ఆధ్వర్యంలో ఆగస్టు 3 న నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో నిర్వహించనున్న వైశ్య రాజకీయ రణభేరి పోస్టర్ ను  తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితఆదివారం బంజారా హిల్స్ లోని వారి నివాసం లో ఆవిష్కరించారు.ఈ సందర్బంగా వైశ్య వికాస వేదిక చైర్మన్ కాచం సత్యనారాయణ ఎమ్మెల్సీ కవితకు వారి డిమాండ్ లకు సంబందించిన లేఖ ను అందించారు.ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ వైశ్యులు కోరుతున్నవి న్యాయమైన డిమాండ్ లని, వారికి జాగృతి ఎల్లప్పుడూ అండగా ఉంటుందని పేర్కొన్నారు .  ఆగస్టు 3 న జరిగే వైశ్య రాజకీయ రణభేరి కి తప్పకుండ హాజరు అవుతానని కవిత హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమం లో  వైశ్య వికాస వేదిక ట్రస్ట్ సభ్యులు కొత్త రవి కుమార్ గుప్తా , కూర రమేష్,</span></p>...]]>
                    </description>
                
                                    <content:encoded>
                        <![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/telangana-vigilance-mlc-kalvakuntla-poetry/article-5918"><img src="https://www.vishvambhara.com/media/400/2025-07/whatsapp-image-2025-07-27-at-12.50.59-pm.jpeg" alt=""></a><br /><p><span style="font-family:'times new roman', times, serif;font-size:12pt;"><em><strong>విశ్వంభర,హైదరాబాద్ :</strong></em> వైశ్యులకు అండగా తెలంగాణ జాగృతి ఉంటుందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. వైశ్య వికాస వేదిక ఆధ్వర్యంలో ఆగస్టు 3 న నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో నిర్వహించనున్న వైశ్య రాజకీయ రణభేరి పోస్టర్ ను  తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితఆదివారం బంజారా హిల్స్ లోని వారి నివాసం లో ఆవిష్కరించారు.ఈ సందర్బంగా వైశ్య వికాస వేదిక చైర్మన్ కాచం సత్యనారాయణ ఎమ్మెల్సీ కవితకు వారి డిమాండ్ లకు సంబందించిన లేఖ ను అందించారు.ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ వైశ్యులు కోరుతున్నవి న్యాయమైన డిమాండ్ లని, వారికి జాగృతి ఎల్లప్పుడూ అండగా ఉంటుందని పేర్కొన్నారు .  ఆగస్టు 3 న జరిగే వైశ్య రాజకీయ రణభేరి కి తప్పకుండ హాజరు అవుతానని కవిత హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమం లో  వైశ్య వికాస వేదిక ట్రస్ట్ సభ్యులు కొత్త రవి కుమార్ గుప్తా , కూర రమేష్, కాచం సాయి, మీర్పేట్ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ కమిటీ చైర్మన్ తేరటపల్లి శ్రీనివాస్ గుప్తా, బాలాపూర్ మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు  నాల్ల శ్రీనివాస్ గుప్త,వైశ్య విద్యావంతుల వేదిక నాయకులు బుద్ధ ప్రవీణ్, శ్రీకాకోళ్ల రాజు గుప్త, వైశ్య యూత్ ఫోర్స్ నాయకులు  బూరుగు ప్రవీణ్, సముద్రాల నిఖిల్ తదితరులు పాల్గొన్నారు.<img src="https://www.vishvambhara.com/media/2025-07/whatsapp-image-2025-07-27-at-12.50.58-pm-(1)1.jpeg" alt="WhatsApp Image 2025-07-27 at 12.50.58 PM (1)" width="1600" height="1067"></img></span></p>]]>
                    </content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/telangana-vigilance-mlc-kalvakuntla-poetry/article-5918</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/telangana-vigilance-mlc-kalvakuntla-poetry/article-5918</guid>
                <pubDate>Sun, 27 Jul 2025 13:14:37 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2025-07/whatsapp-image-2025-07-27-at-12.50.59-pm.jpeg"                         length="196762"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator>
                        <![CDATA[Desk]]>
                    </dc:creator>
                            </item>
            <item>
                <title>వైశ్య రాజకీయ రణభేరిని విజయవంతం చేయాలి: ఉప్పల శ్రీనివాస్ గుప్త </title>
                                    <description>
                        <![CDATA[<p><strong><em>విశ్వంభర, హైదరాబాద్</em> :ఆగస్టు 3న హైదరాబాద్ లో జరిగే వైశ్య రాజకీయ రణభేరిని విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి ఉప్పల శ్రీనివాస్ గుప్త పిలుపునిచ్చారు. వైశ్యుల జనాభా దామాషా ప్రకారం అన్ని పార్టీలు  రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అవకాశం  కల్పించాలని డిమాండ్  చేశారు. వైశ్య రాజకీయ రణభేరికి ఇంటర్నేషనల్  వైశ్య  ఫెడరేషన్ సంపూర్ణ  మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి  తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి IVF సభ్యులు భారీ సంఖ్యలో తరలి వచ్చి ఈ  కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైశ్య వికాస వేదిక రాష్ట్ర అధ్యక్షులు కాచం సత్యనారాయణ గుప్త,  నంగునూరి రమేష్, కొదుమూరి దయాకర్, బుక్కా ఈశ్వరయ్య, కొత్త రవి కుమార్,  గజవాడ సత్యనారాయణ, మురళి, ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు.</strong></p>]]>
                    </description>
                
                                    <content:encoded>
                        <![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/uppala-srinivas-gupta/article-5805"><img src="https://www.vishvambhara.com/media/400/2025-07/whatsapp-image-2025-07-16-at-3.07.56-pm.jpeg" alt=""></a><br /><p><strong><em>విశ్వంభర, హైదరాబాద్</em> :ఆగస్టు 3న హైదరాబాద్ లో జరిగే వైశ్య రాజకీయ రణభేరిని విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి ఉప్పల శ్రీనివాస్ గుప్త పిలుపునిచ్చారు. వైశ్యుల జనాభా దామాషా ప్రకారం అన్ని పార్టీలు  రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అవకాశం  కల్పించాలని డిమాండ్  చేశారు. వైశ్య రాజకీయ రణభేరికి ఇంటర్నేషనల్  వైశ్య  ఫెడరేషన్ సంపూర్ణ  మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి  తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి IVF సభ్యులు భారీ సంఖ్యలో తరలి వచ్చి ఈ  కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైశ్య వికాస వేదిక రాష్ట్ర అధ్యక్షులు కాచం సత్యనారాయణ గుప్త,  నంగునూరి రమేష్, కొదుమూరి దయాకర్, బుక్కా ఈశ్వరయ్య, కొత్త రవి కుమార్,  గజవాడ సత్యనారాయణ, మురళి, ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు.</strong></p>]]>
                    </content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/uppala-srinivas-gupta/article-5805</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/uppala-srinivas-gupta/article-5805</guid>
                <pubDate>Wed, 16 Jul 2025 15:16:48 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2025-07/whatsapp-image-2025-07-16-at-3.07.56-pm.jpeg"                         length="342596"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator>
                        <![CDATA[Desk]]>
                    </dc:creator>
                            </item>
            <item>
                <title>స్థానిక సంస్థల ఎన్నికల్లో వైశ్యుల రాజకీయ వాటా తేల్చండి : డా. కాచం సత్యనారాయణ </title>
                                    <description>
                        <![CDATA[<ul>
<li><strong>ఈడబ్ల్యూఎస్‌లో కూడా ఏబిసిడి వర్గీకరణ చేయాలి</strong></li>
<li><strong>మార్చి నెలలో  వైశ్య రాజకీయ రణ‌ భేరి ఏర్పాటు చేస్తాం </strong></li>
<li><strong>బీసీల‌కు 42శాతం రిజ‌ర్వేష‌న్లు, ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ‌ను స్వాగ‌తిస్తున్నాం </strong></li>
<li><strong>వైశ్య సమాజం కోసం, వైశ్య జాతికోసం  ఏకైక సంస్థ  వైశ్య వికాస వేదిక</strong></li>
</ul>]]>
                    </description>
                
                                    <content:encoded>
                        <![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/daa-kacham-satyanarayana-demands-the-political-share-of-the-local/article-4401"><img src="https://www.vishvambhara.com/media/400/2025-02/whatsapp-image-2025-02-11-at-11.06.32-pm.jpeg" alt=""></a><br /><p>విశ్వంభర , హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కుల సర్వే ఆధారంగా త్వరలో జరుగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైశ్యుల రాజకీయ వాట తేల్చాలని వైశ్య వికాస వేదిక అధ్యక్షులు డా. కాచం సత్యనారాయణ డిమాండ్ చేసారు . బీసీ లకు 42 శాతం ' ఎస్సి వర్గీకరణ‌ చేస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ,  సీఎం రేవంత్ రెడ్డికి అభినందనలు తెలుపుతున్నామని అన్నారు . అలాగే అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలకు న్యాయం జరగాలంటే ఈడబ్ల్యూఎస్ లో  కూడా వర్గీకరణ చేయాలనీ డిమాండ్ చేసారు. మాకు వేరే వాళ్ళ వాటా  అవసరం లేదని మా జనాభా నిష్పత్తి ప్రకారం మాకు మా రాజకీయ వాటా ఇవ్వాలని పేర్కొన్నారు . ప్రభుత్వం చేపట్టిన కుల సర్వే ఆధారంగా మా వైశ్య జనాభా ఎంతో చెప్పాలని,  దాని ప్రకారం మా వాటా తేల్చాలని అన్ని రాజకీయ పార్టీలను డిమాండ్ చేస్తున్నామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోపు మా రాజకీయ వాటా తేల్చకపోతే  మార్చి నెలలో ఎన్టీఆర్ స్టేడియం లో తెలంగాణ లో ఉన్న వైశ్యులందరిని ఏకం చేసి  వైశ్య రాజకీయ రణ‌ భేరి ఏర్పాటు చేసి మా సత్తా ఏంటో చూపిస్తామన్నారు .  సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో వైశ్య వికాస వేదిక ఆధ్వర్యములో మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు .<img src="https://www.vishvambhara.com/media/2025-02/whatsapp-image-2025-02-11-at-11.06.35-pm.jpeg" alt="WhatsApp Image 2025-02-11 at 11.06.35 PM" width="1600" height="487"></img> </p>
<p>ఈ సందర్భముగా ఆయన మాట్లాడుతూ రాజకీయ అస్తిత్వం కోల్పోతున్న వైశ్యుల కోసం గత ఎనిమిది సంవత్సరాలుగా  పనిచేస్తున్న ఏకైక సంస్థ  వైశ్య వికాస వేదిక  తెలిపారు. వైశ్యుల్లో సంఘాల పరంగా ఐక్యత ఉన్న , రాజకీయ పరంగా అనైక్యత లోపించిన నేపత్యం లో మా వైశ్య వికాస వేదిక లో 102 మంది సభ్యులతో ఓక ట్రస్ట్ ను ఏర్పాటు చేసి వైశ్యుల కోసం పనిచేస్తున్నమన్నారు . గతం లో నోట్ల  రద్దు విషయం లో మరియు జీఎస్టీ  వచ్చినపుడు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి వైశ్యుల కోసం అవగాహన కార్యక్రమాలను నిర్వహించడం జరిగిందన్నారు . వైస్యులో ప్రతిభ కలిగిన విద్యార్ధిని , విద్యార్థులకు 95 శాతం మార్కులు సాధించిన దాదాపు ఐదు వేల మంది విద్యార్థులకు సహాయ సహకారాలు అందించిన ఏకైక సంస్థ వైశ్య వికాస వేదిక అని తెలిపారు . మాకు ఏ సంఘాలతో పోటీ లేదని, సమాజం లో అట్టడుగున ఉన్న వర్గాలను పైకి తీసుకు రావడమే మా లక్ష్యం గా మేము పోటీ పడుతున్నామన్నారు. వైశ్య జాతి యొక్క రాజకీయ మనుగడ ప్రశ్నార్థకం అవుతున్న నేపథ్యం లో వైశ్య సమాజం కోసం, వైశ్య జాతికోసం మా వైశ్య వికాస వేదిక ముందుండి పనిచేస్తుందని తెలిపారు  . వైశ్యుల ఆత్మ గౌరవం హక్కుల సాధనకై  2023 అక్టోబర్లో ఎల్బీనగర్  సరూర్ నగర్ స్టేడియంలో పదివేల మందితో వైశ్య గర్జన పేరుతో పది అంశాలతో  కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ఈ డబ్ల్యూఎస్ లో వర్గీకర చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశామని పేర్కొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఒక చరిత్ర ఉంది దాదాపు చట్టసభల్లో 15 మంది ఎమ్మెల్లేలు , ఎమ్మెల్సీగా ఉన్న నేపత్యం కానీ ఇప్పుడు ఒక్క శాతానికి పడిపోయి ఒకే ఒక ఎమ్మెల్లే ఉన్న పరిస్థితి  ఉందన్నారు. 2023 ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు వైశ్యులకు టికెట్ లు కేటాయించాలని డిమాండ్ చేశామని కానీ కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటు ఇవ్వలేదని , మరోవైపు బీజేపీ , బిఆర్ఎస్ పార్టీలు ఒకే స్థానములో ఇద్దరు వైస్యులకు సీటు కేటాయించి అన్యాయం చేసాయని తెలిపారు . అందుకే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో జనాభా దామాషా ప్రకారం మా వాటా మాకు కల్పించాలని కాంగ్రెస్, బీజేపీ, బిఆర్ఎస్ పార్టీలకు విజ్ఞప్తి చేసారు . లేని పక్షం లో మమ్మల్ని ఆదరించిన పార్టీకి పూర్తి స్థాయిలో మా మద్దతు  ప్రకటిస్తామని తెలిపారు . ఈ  కార్యక్రమం లో వైశ్య వికాస వేదిక ప్రధాన కార్యదర్శి నంగునూరి రమేష్, కోశాధికారి రామ్ నరేష్, ట్రస్టీ కాచం ఏక సాయి, గౌరవ సలహా దారులు బుక్క ఐశ్వరయ్య,లీగల్ అడ్వాయిజర్ సముద్రాల రమేష్ గౌర‌వ స‌ల‌హాదారులు సముద్రాల ర‌మేశ్‌, ఉప్ప‌ల శ్ర‌వ‌ణ్ కుమార్‌, ప్ర‌భుగుప్త‌, కూర ర‌మేశ్‌, జి.స‌త్య‌నారాయ‌ణ‌, న‌వీన్‌, మ‌నోహ‌ర్‌, రాంబాబు ప‌లువురు వైశ్య వికాస వేదిక ట్ర‌స్టీ స‌భ్యులు పాల్గొన్నారు.</p>]]>
                    </content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/daa-kacham-satyanarayana-demands-the-political-share-of-the-local/article-4401</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/daa-kacham-satyanarayana-demands-the-political-share-of-the-local/article-4401</guid>
                <pubDate>Wed, 12 Feb 2025 10:53:17 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2025-02/whatsapp-image-2025-02-11-at-11.06.32-pm.jpeg"                         length="363059"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator>
                        <![CDATA[Desk]]>
                    </dc:creator>
                            </item>
            <item>
                <title>ఉద్యమకారులకు 250 గజాల స్థలం కేటాయించాలి: కాచం సత్యనారాయణ.</title>
                                    <description>
                        <![CDATA[<p><img src="https://www.vishvambhara.com/media/2024-07/17.jpg" alt="17" width="1200" height="720" /></p>
<p><span style="color:rgb(233,18,18);"><strong>విశ్వంబర, ఎల్బీనగర్ :-</strong></span>శాసనసభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల స్థలాన్ని వెంటనే కేటాయించాలనీ  తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం చైర్మన్ కాచం సత్యనారాయణ గుప్తా డిమాండ్ చేశారు . గురువారము  బాబు జగ్జీవన్ రామ్ భవనంలో  శుక్రవారం  12వ తేదీన నిర్వహించే ఉద్యమకారుల ఆత్మీయ సమావేశం గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా  కాచం సత్యనారాయణ గుప్త మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానం ప్రకారం ఉద్యమకారులకు 250 గజాల భూమిని, పెన్షన్ ఇచ్చే విధంగా త్వరిత గతిన చర్యలు తీసుకోవాలని అని అన్నారు. <br />ఉద్యమకారుల సంక్షేమ బోర్డు, ఉద్యమకారుల బాధ్యత కోదండరాం సారు తీసుకోవాలని అన్నారు.  హెల్త్ కార్డులు కూడా అందించాలి అని అన్నారు.<br />ఈ కార్యక్రమంలో  టీజేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లే వినయ్ కుమార్, ఎల్బీనగర్ టీజేఏసీ చైర్మన్ కే వి రంగారెడ్డి,</p>...]]>
                    </description>
                
                                    <content:encoded>
                        <![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/kacham-satyanarayana-should-allocate-250-yards-space-for-activists/article-2769"><img src="https://www.vishvambhara.com/media/400/2024-07/17.jpg" alt=""></a><br /><p><img src="https://www.vishvambhara.com/media/2024-07/17.jpg" alt="17" width="1280" height="720"></img></p>
<p><span style="color:rgb(233,18,18);"><strong>విశ్వంబర, ఎల్బీనగర్ :-</strong></span>శాసనసభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల స్థలాన్ని వెంటనే కేటాయించాలనీ  తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం చైర్మన్ కాచం సత్యనారాయణ గుప్తా డిమాండ్ చేశారు . గురువారము  బాబు జగ్జీవన్ రామ్ భవనంలో  శుక్రవారం  12వ తేదీన నిర్వహించే ఉద్యమకారుల ఆత్మీయ సమావేశం గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా  కాచం సత్యనారాయణ గుప్త మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానం ప్రకారం ఉద్యమకారులకు 250 గజాల భూమిని, పెన్షన్ ఇచ్చే విధంగా త్వరిత గతిన చర్యలు తీసుకోవాలని అని అన్నారు. <br />ఉద్యమకారుల సంక్షేమ బోర్డు, ఉద్యమకారుల బాధ్యత కోదండరాం సారు తీసుకోవాలని అన్నారు.  హెల్త్ కార్డులు కూడా అందించాలి అని అన్నారు.<br />ఈ కార్యక్రమంలో  టీజేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లే వినయ్ కుమార్, ఎల్బీనగర్ టీజేఏసీ చైర్మన్ కే వి రంగారెడ్డి, టీజేఎస్ రాష్ట్ర కోఆర్డినేటర్ కొత్త రవి గుప్త,ఉప్పల శ్రవణ్, బిరెల్లి వెంకట్ రెడ్డి, రమేష్, కృష్ణా గుప్త, శ్రీధర్, ఏ .ఆంజనేయులు గుప్త, శ్యామ్ సుందర్, సువర్ణ చలమరెడ్డి, మాణిక్ రెడ్డీ, జంగయ్య తదితరులు పాల్గొన్నారు.</p>]]>
                    </content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/kacham-satyanarayana-should-allocate-250-yards-space-for-activists/article-2769</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/kacham-satyanarayana-should-allocate-250-yards-space-for-activists/article-2769</guid>
                <pubDate>Thu, 11 Jul 2024 17:21:14 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-07/17.jpg"                         length="399418"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator>
                        <![CDATA[Desk]]>
                    </dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        