<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.vishvambhara.com/warangal/tag-522" rel="self" type="application/rss+xml" />
                <generator>Vishvambhara News RSS Feed Generator</generator>
                <title>Warangal - Vishvambhara News</title>
                <link>https://www.vishvambhara.com/tag/522/rss</link>
                <description>Warangal RSS Feed</description>
                
                            <item>
                <title>కాంగ్రెస్ పార్టీలో మరో ఇద్దరు మంత్రుల మధ్య వివాదం..</title>
                                    <description><![CDATA[<ul>
<li><span style="background-color:rgb(255,255,255);color:rgb(224,62,45);"><strong>కాంగ్రెస్ పార్టీలో మరో ఇద్దరు మంత్రుల మధ్య వివాదం </strong></span></li>
<li><span style="background-color:rgb(255,255,255);color:rgb(224,62,45);"><strong>పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేసిన కొండా సురేఖ </strong></span></li>
<li><span style="background-color:rgb(255,255,255);color:rgb(224,62,45);"><strong>మేడారం టెండర్లలో మంత్రి పొంగులేటి జోక్యం చేసుకుని, రూ.71 కోట్ల టెండర్ నుతన మనుషులకు ఇప్పిస్తున్నాడని కొండా సురేఖ ఫిర్యాదు</strong></span></li>
<li><span style="background-color:rgb(255,255,255);color:rgb(224,62,45);"><strong>తన శాఖలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పెత్తనం పట్ల అసంతృప్తి వ్యక్తం చేసిన కొండా సురేఖ</strong></span></li>
</ul>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/dispute-between-two-other-ministers-in-the-congress-party/article-6623"><img src="https://www.vishvambhara.com/media/400/2025-10/ssvid.net--mega-blast-announcement-vishwambhara-megastar-chiranjeevi-trisha_1080p.326.still002.jpg" alt=""></a><br /><p><span style="color:rgb(224,62,45);"><strong>విశ్వంభర,హైదరాబాద్‌:</strong></span> తెలంగాణ లో మంత్రులు అడ్లూరి, పొన్నం వివాదం మరువక ముందే..మళ్లీ ఇద్దరు మంత్రుల మధ్య లొల్లి మొదలైంది. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఓ మంత్రిపై సీఎం రేవంత్‌ రెడ్డికి, అలాగే పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. వ‌రంగ‌ల్ జిల్లా రాజ‌కీయాల‌లో మంత్రి పొంగులేటి మితిమీరిన జోక్యం చేసుకుంటున్నారని అలాగే , మేడారం ప‌నుల వ్య‌వ‌హారాల్లో ఆయ‌న సొంత కంపెనీల‌కు ఇచ్చుకున్న టెండ‌ర్ల వ్య‌వ‌హారాలపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు మాజీ ఎమ్మెల్సీ కొండా ముర‌ళి ఫిర్యాదు చేసారు. ఇదే అంశం పై ఖర్గే తో ఫోన్ లో మాట్లాడిన కొండా ముర‌ళీధ‌ర్‌రావు, ప్ర‌స్తుతం జిల్లాలో జ‌రుగుతున్న అంశాల‌ను స‌మ‌గ్రంగా వివరించారు . </p>
<p>అలాగే కాంగ్రెస్ పార్టీ అధినాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మీనాక్షి న‌ట‌రాజ‌న్ ల‌కు కూడా మేడారం ప‌నుల వ్య‌వ‌హ‌రాలు, వ‌రంగ‌ల్ జిల్లా రాజ‌కీయాల్లో పొంగులేటి పెడుతున్న ఇబ్బందుల‌ను  కొండా దంప‌తులు నివేదించిన్నట్టు సమాచారం . త‌మ జిల్లాలో, త‌న శాఖ‌లో ఆయ‌న పెత్త‌నం ఏంట‌ని అధిష్టానంకు పిర్యాదు చేసారు. ఇద్దరు సీనియర్ మంత్రుల మధ్య తలెత్తిన ఈ వివాదంపై అధిష్ఠానం ఎలా స్పందిస్తుందోనని పార్టీ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. </p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/dispute-between-two-other-ministers-in-the-congress-party/article-6623</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/dispute-between-two-other-ministers-in-the-congress-party/article-6623</guid>
                <pubDate>Sat, 11 Oct 2025 12:17:35 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2025-10/ssvid.net--mega-blast-announcement-vishwambhara-megastar-chiranjeevi-trisha_1080p.326.still002.jpg"                         length="614372"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఎమ్మెల్సీగా తీర్మార్ మల్లన్న ప్రమాణ స్వీకారం </title>
                                    <description><![CDATA[<p>ఎమ్మెల్సీగా తీర్మార్ మల్లన్న ప్రమాణ స్వీకారం చేశారు. ఖమ్మం-వరంగల్-నల్లగొండ పట్టభద్రల ఎమ్మెల్సీగా గెలుపొందిన కాంగ్రెస్ నేత తీన్మార్ మల్లన్న.. అలియాస్ నవీన్ కుమార్ ఇవాళ (గురువారం) ప్రమాణ స్వీకారం చేశారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/tirmar-mallanna-sworn-in-as-mlc%C2%A0/article-1754"><img src="https://www.vishvambhara.com/media/400/2024-06/telugu-samayam.webp" alt=""></a><br /><p>ఎమ్మెల్సీగా తీర్మార్ మల్లన్న ప్రమాణ స్వీకారం చేశారు. ఖమ్మం-వరంగల్-నల్లగొండ పట్టభద్రల ఎమ్మెల్సీగా గెలుపొందిన కాంగ్రెస్ నేత తీన్మార్ మల్లన్న.. అలియాస్ నవీన్ కుమార్ ఇవాళ (గురువారం) ప్రమాణ స్వీకారం చేశారు. ఈ మేరకు శాసమండలి చైర్మన్ చాంబర్‌లో మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఆయనతో ప్రమాణం చేయించారు.</p>
<p>ఇటీవల జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీన్మార్ మల్లన్న, బీఆర్ఎస్ అభ్యర్థి అనుగుల రాకేష్ రెడ్డిపై 18వేల పైచిలుకు ఓట్లతో తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. కాగా, ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహరాల ఇన్‌చార్జి దీపాదాస్ మున్షీ, ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డి, ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల నేతలు హాజరయ్యారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/tirmar-mallanna-sworn-in-as-mlc%C2%A0/article-1754</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/tirmar-mallanna-sworn-in-as-mlc%C2%A0/article-1754</guid>
                <pubDate>Thu, 13 Jun 2024 13:00:50 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-06/telugu-samayam.webp"                         length="21862"                         type="image/webp"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>బస్సు ఆపలేదని రోడ్డుకు అడ్డంగా కూర్చుని మహిళ నిరసన </title>
                                    <description><![CDATA[<p>కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో అధికారంలోకి వచ్చాక ఎన్నికల హామీ మేరకు మహాలక్ష్మి పథకాన్ని అమలు చేసిన సంగతి తెలిసిందే. మహిళలకు ప్రధాన్యత కల్పిస్తూ కల్పించిన ఉచిత ప్రయాణ సదుపాయాన్ని కాంగ్రెస్ అధినేతలు ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/a-woman-protested-by-sitting-across-the-road-that-the/article-1744"><img src="https://www.vishvambhara.com/media/400/2024-06/gp7tpo0xqaaddke.jpg" alt=""></a><br /><p>కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో అధికారంలోకి వచ్చాక ఎన్నికల హామీ మేరకు మహాలక్ష్మి పథకాన్ని అమలు చేసిన సంగతి తెలిసిందే. మహిళలకు ప్రధాన్యత కల్పిస్తూ కల్పించిన ఉచిత ప్రయాణ సదుపాయాన్ని కాంగ్రెస్ అధినేతలు ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించారు. ఆర్టీసీ అధికారులు సైతం ప్రభుత్వం అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకాన్ని ఎంతో సజావుగా నిర్వహిస్తున్నామని ప్రచారం చేస్తున్నారు. </p>
<p>చేయి ఎత్తి బస్సు ఎక్కడ ఆపినా మహిళలకు ఎక్కించుకోవాలని ఆర్టీసీ అధికారులు ఆదేశాలు జారీ చేస్తున్నారు. అయినా ఎక్కడో ఒక చోట మహిళలు బస్సు ఆపితే ఆపకుండా వెళ్లిపోతున్నారు ఆర్టీసీ డ్రైవర్లు. దీంతో మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా అలాంటి ఘటన వరంగల్‌లో జరిగింది. బస్సు ఆపలేదని ఓ మహిళ బస్సుకు అడ్డంగా కూర్చుని నిరసన తెలిపింది. </p>
<p>ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. వరంగల్ బస్టాండ్ నుంచి నెక్కొండ-మహబూబాద్‌కు వెళ్లే ఆర్టీసీ బస్సులో ఓ మహిళ తన ఇద్దరు కుమార్తెలతో కలిసి ఎక్కింది. దివ్యాంగుడైన కుమారుడిని లోపలికి ఎక్కించేందుకు సదరు మహిళ కిందకు దిగింది. అయితే బస్సు డ్రైవర్ ఆమె ఎక్కక ముందే బస్సును ముందుకు పోనిచ్చాడు. దీంతో ఆ మహిళ ఆటోలో బస్సు వద్దకు వచ్చి రోడ్డుపై బస్సుకు అడ్డంగా కూర్చొని నిరసన వ్యక్తం చేసింది. ఆర్టీసీ అధికారులు ఇకనైనా ఆర్టీసీ సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/a-woman-protested-by-sitting-across-the-road-that-the/article-1744</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/a-woman-protested-by-sitting-across-the-road-that-the/article-1744</guid>
                <pubDate>Thu, 13 Jun 2024 11:04:34 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-06/gp7tpo0xqaaddke.jpg"                         length="153238"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఎమ్మెల్సీ కౌంటింగ్‌లో దూసుకుపోతున్న తీన్మార్ మల్లన్న</title>
                                    <description><![CDATA[<p>నల్గొండ- ఖమ్మం - వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి మల్లన్న విజయం దిశగా దూసుకెళ్తున్నారు. ఇప్పటివరకు 1.92లక్షల మొదటి ప్రాధాన్యత ఓట్లను లెక్కించారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/theinmar-mallanna-who-is-jumping-in-the-mlc-counting/article-1297"><img src="https://www.vishvambhara.com/media/400/2024-06/gptoboiawaa2gsv.jpg" alt=""></a><br /><p>నల్గొండ- ఖమ్మం - వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి మల్లన్న విజయం దిశగా దూసుకెళ్తున్నారు. ఇప్పటివరకు 1.92లక్షల మొదటి ప్రాధాన్యత ఓట్లను లెక్కించారు. అందులోమల్లన్నకు 14 వేల ఓట్ల ఆధిక్యం లభించింది. ఇంకా లెక్కించాల్సిన మొదటి ప్రాధాన్యత ఓట్లే 1.44 లక్షలు ఉన్నాయి. అందులో చెల్లనిఓట్లు వేరుచేయాల్సి ఉంది.</p>
<p>ఇప్పటి వరకు మొదటి రౌండ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు 36,210 ఓట్లు వచ్చాయి. బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డికి 28,540, బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డికి 11,395, స్వతంత్ర అభ్యర్థి అశోక్ పాలకూరికి 9,019 ఓట్లు పోల్ అయ్యాయి. ఇక రెండో రౌండ్‌లో కాంగ్రెస్ అభ్యర్థికి 34,575, బీఆర్ఎస్ అభ్యర్థికి 27,573, బీజేపీ అభ్యర్థికి 12,841, స్వతంత్ర అభ్యర్థికి 11,018ఓట్లు పోల్ అయ్యాయి. మొత్తంగా కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు ఇప్పటి వరకు 70,785 ఓట్లు పోల్ అయ్యాయి. </p>
<p>బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డికి మొత్తంగా 56,113 ఓట్లు పోల్ కాగా, బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డికి 24,236, స్వతంత్ర అభ్యర్థి అశోక్ పాలకూరికి 20,037 ఓట్లు పోల్ అయ్యాయి. వీరిలో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ఇప్పటి వరకు 14,672 మెజారిటీని సాధించారు. మొత్తం పోల్ అయిన ఓట్లు 3,36,013 కాగా ఒక్కో రౌండ్‌కు 96వేల ఓట్ల చొప్పున మొదటి ప్రాధాన్యత కోసం నాలుగు రౌండ్లలో ఓట్లు లెక్కిస్తున్నారు అధికారులు. </p>
<p>ఇప్పటి వరకు రెండు రౌండ్లు కలిపి లక్షా 92వేల ఓట్లు లెక్కింపును పూర్తి చేశారు. మరో రెండు రౌండ్లు మిగిలి ఉండగా ఇంకా లక్షా 44వేల ఓట్లు మిగిలి ఉన్నాయి. ఇవాళ(గురువారం) సాయంత్రం లోపు మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయ్యే అవకాశముంది. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తైన తర్వాత రెండో ప్రాధాన్యత కోసం 52మంది అభ్యర్థుల్లో ఒక్కొక్కరిని ఎలిమినేషన్ ప్రక్రియ మొదలవుతుంది.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/theinmar-mallanna-who-is-jumping-in-the-mlc-counting/article-1297</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/theinmar-mallanna-who-is-jumping-in-the-mlc-counting/article-1297</guid>
                <pubDate>Thu, 06 Jun 2024 08:20:34 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-06/gptoboiawaa2gsv.jpg"                         length="17566"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>మొదటి ఓటు వేసిన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి!</title>
                                    <description><![CDATA[<p>వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ లో భాగంగా సూర్యాపేట జూనియర్ కళాశాలలోని 457వ బూత్ లో మొట్ట మొదటగా ఓటు వేసి.. ఓటు హక్కును వినియోగించుకున్న మాజీ మంత్రి సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి.. బూత్ లో మొత్తం 673 ఓటర్లు ఉండగా పోలింగ్ ప్రారంభ సమయానికి వచ్చి మొట్టమొదట గా ఓటు వేసిన జగదీష్ రెడ్డి</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/former-minister-jagdish-reddy-who-voted-first/article-905"><img src="https://www.vishvambhara.com/media/400/2024-05/img-20240527-wa0002.jpg" alt=""></a><br /><p>వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ లో భాగంగా సూర్యాపేట జూనియర్ కళాశాలలోని 457వ బూత్ లో మొట్ట మొదటగా ఓటు వేసి.. ఓటు హక్కును వినియోగించుకున్న మాజీ మంత్రి సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి.. బూత్ లో మొత్తం 673 ఓటర్లు ఉండగా పోలింగ్ ప్రారంభ సమయానికి వచ్చి మొట్టమొదట గా ఓటు వేసిన జగదీష్ రెడ్డి</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/former-minister-jagdish-reddy-who-voted-first/article-905</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/former-minister-jagdish-reddy-who-voted-first/article-905</guid>
                <pubDate>Mon, 27 May 2024 10:22:59 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-05/img-20240527-wa0002.jpg"                         length="503146"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>వరంగల్ లో దారుణం.. ఫోన్ లో డాక్టర్ సలహా తీసుకుంటూ డెలివరీ చేసిన నర్సులు...బాబు మృతి</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><strong>విశ్వంభర,వెబ్ డెస్క్ :</strong> పురిటి నొప్పులతో ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన మహిళలకు ఫోన్ ద్వారా లేడీ డాక్టర్ సలహాలు , సూచనల మేరకు ఇద్దరు నర్సులు డెలివరీ చేసిన ఘటనలో మగ శిశువు మృతి చెందిన ఘటన వరంగల్ జిల్లా వర్థన్నపేట ప్రభుత్వాసుపత్రిలో చోటు చేసుకుంది. డాక్టర్, నర్సుల నిర్లక్ష్యంతో తమ బిడ్డ చనిపోయాడు అని పోలీసులకు బిడ్డ తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కథ వెలుగులోకి వచ్చింది. </p>
<p style="text-align:justify;">పూర్తి వివరాల్లోకి వెళ్తే... మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం గుండెపుడి గ్రామనికి చెందిన కసిరెడ్డి నరేష్ భార్య బేబీ శ్రీజ పురిటి నొప్పులతో ఈ నెల 16న వర్థన్నపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది. 17న నొప్పులు రావడంతో డెలివరీ చేయాలని నరేష్ కుటుంబ సభ్యులు డ్యూటీలో ఉన్న గైనకాలజిస్ట్ డాక్టర్ ని కోరారు. అయితే డాక్టర్ శ్రీజను చూడకుండానే అక్కడి నుంచి వెళ్ళిపోయింది. </p>
<p style="text-align:justify;">ఆ తర్వాత కొద్ది సేపటికే నొప్పులు మరింత</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/tragedy-in-warangal-nurse-babu-died-after-taking-doctors-advice/article-408"><img src="https://www.vishvambhara.com/media/400/2024-05/73.jpg" alt=""></a><br /><p style="text-align:justify;"><strong>విశ్వంభర,వెబ్ డెస్క్ :</strong> పురిటి నొప్పులతో ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన మహిళలకు ఫోన్ ద్వారా లేడీ డాక్టర్ సలహాలు , సూచనల మేరకు ఇద్దరు నర్సులు డెలివరీ చేసిన ఘటనలో మగ శిశువు మృతి చెందిన ఘటన వరంగల్ జిల్లా వర్థన్నపేట ప్రభుత్వాసుపత్రిలో చోటు చేసుకుంది. డాక్టర్, నర్సుల నిర్లక్ష్యంతో తమ బిడ్డ చనిపోయాడు అని పోలీసులకు బిడ్డ తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కథ వెలుగులోకి వచ్చింది. </p>
<p style="text-align:justify;">పూర్తి వివరాల్లోకి వెళ్తే... మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం గుండెపుడి గ్రామనికి చెందిన కసిరెడ్డి నరేష్ భార్య బేబీ శ్రీజ పురిటి నొప్పులతో ఈ నెల 16న వర్థన్నపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది. 17న నొప్పులు రావడంతో డెలివరీ చేయాలని నరేష్ కుటుంబ సభ్యులు డ్యూటీలో ఉన్న గైనకాలజిస్ట్ డాక్టర్ ని కోరారు. అయితే డాక్టర్ శ్రీజను చూడకుండానే అక్కడి నుంచి వెళ్ళిపోయింది. </p>
<p style="text-align:justify;">ఆ తర్వాత కొద్ది సేపటికే నొప్పులు మరింత పెరగడంతో అక్కడే ఉన్న స్టాఫ్ నర్సులు, ఏఎన్ ఎమ్ లు శ్రీజ పరిస్థితిని డాక్టర్ కు ఫోన్ లో వివరించారు. దీంతో వైద్యురాలు తను ఫోన్ లో సూచనలు ఇస్తాను డెలవరీ చేయమని చెప్పింది. దీంతో శ్రీజను లేబర్ రూం కి తీసుకెళ్లి డాక్టర్ సూచనల మేరుకు డెలివరీ చేశారు. మడశిశువు పుట్టగా... బిడ్డను తల్లికి చూపించకుండానే వరంగల్ ఎంజీఎం కు తరలించారు. అక్కడ ఆ శిశువు చికిత్స పొందుతూ చనిపోయింది. </p>
<p style="text-align:justify;">తమ బిడ్డ చనిపోవడానికి డ్యూటీ డాక్టర్, స్టాఫ్ నర్సు, ఏఎన్ఎమ్ ల నిర్లక్ష్యమే కారణమంటూ శ్రీజ భర్త నరేశ్ వర్థన్నపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. శ్రీజ భర్త నరేశ్ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల విచారణలో కూడా డాక్టర్ ఫోన్ లో చేస్తున్న సూచనలతో డెలివరి చేసినట్లు స్టాఫ్ నర్స్ ఏఎన్ఎమ్ ఒప్పుకున్నట్లు తెలిసింది. దీంతో డ్యూటీ డాక్టర్, స్టాఫ్ నర్సు, ఏఎన్ఎమ్ ల ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? అనేది ఉప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/tragedy-in-warangal-nurse-babu-died-after-taking-doctors-advice/article-408</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/tragedy-in-warangal-nurse-babu-died-after-taking-doctors-advice/article-408</guid>
                <pubDate>Sun, 19 May 2024 12:25:27 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-05/73.jpg"                         length="210744"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        