<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.vishvambhara.com/tata-madhu/tag-5006" rel="self" type="application/rss+xml" />
                <generator>Vishvambhara News RSS Feed Generator</generator>
                <title>Tata Madhu - Vishvambhara News</title>
                <link>https://www.vishvambhara.com/tag/5006/rss</link>
                <description>Tata Madhu RSS Feed</description>
                
                            <item>
                <title>అధికారంలోకి వచ్చి 7 నెలలు అవుతున్న పాలన గాడిన పడలేదు. :- తాతా మధు సూదన్‌</title>
                                    <description><![CDATA[<p><img src="https://www.vishvambhara.com/media/2024-07/whatsapp-image-2024-07-04-at-2.03.58-pm.jpeg" alt="WhatsApp Image 2024-07-04 at 2.03.58 PM" width="1200" height="1200" /></p>
<p>  </p>
<p><strong>తెలంగాణ భవన్,  విశ్వంభర :- </strong>పాలన గాలికి వదిలేసి ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతున్నారు కాంగ్రెస్ ముఖ్యమంత్రి, డిప్యూటీ ముఖ్యమంత్రి మంత్రులు.</p>
<p>ఇన్ని రోజులు అయిన రైతులకు అందించాల్సిన ఎరువులు,విత్తనాలు సకాలంలో అందించడం లేదు.</p>
<p>వర్షాలు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గతంలో కేసీఆర్ పాలనలో జూన్ మాసంలోనే రైతు బంధు ఇచ్చేవాళ్ళు.</p>
<p>కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా 15 వేలు ఇస్తాం అన్నారు .జులై నెల వచ్చిన ఇంకా రైతు భరోసా దిక్కు లేదు.</p>
<p>రైతులకు రైతు భరోసా ఇవ్వడానికి విధివిధానాలు అంటూ డిప్యూటీ సిఎం భట్టి ఆధ్వర్యంలో కమిటీ వేశారు.</p>
<p>చింతకాని మండలం లో రైతు ప్రభాకర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశాను అని కూడా చెప్పాడు.నేను కాంగ్రెస్ వ్యక్తిని అని కూడా మరణ వాగ్మూలంలో చెప్పారు.</p>
<p>నిన్న కిసాన్ సెల్ అధ్యక్షుడు కోదండారెడ్డి సిగ్గుమాలిన మాటలు మాట్లాడారు ఆయన బీఆర్ఎస్ నేత</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/66865f26670ba/article-2542"><img src="https://www.vishvambhara.com/media/400/2024-07/whatsapp-image-2024-07-04-at-2.03.58-pm.jpeg" alt=""></a><br /><p><img src="https://www.vishvambhara.com/media/2024-07/whatsapp-image-2024-07-04-at-2.03.58-pm.jpeg" alt="WhatsApp Image 2024-07-04 at 2.03.58 PM" width="4160" height="1486"></img></p>
<p> </p>
<p><strong>తెలంగాణ భవన్,  విశ్వంభర :- </strong>పాలన గాలికి వదిలేసి ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతున్నారు కాంగ్రెస్ ముఖ్యమంత్రి, డిప్యూటీ ముఖ్యమంత్రి మంత్రులు.</p>
<p>ఇన్ని రోజులు అయిన రైతులకు అందించాల్సిన ఎరువులు,విత్తనాలు సకాలంలో అందించడం లేదు.</p>
<p>వర్షాలు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గతంలో కేసీఆర్ పాలనలో జూన్ మాసంలోనే రైతు బంధు ఇచ్చేవాళ్ళు.</p>
<p>కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా 15 వేలు ఇస్తాం అన్నారు .జులై నెల వచ్చిన ఇంకా రైతు భరోసా దిక్కు లేదు.</p>
<p>రైతులకు రైతు భరోసా ఇవ్వడానికి విధివిధానాలు అంటూ డిప్యూటీ సిఎం భట్టి ఆధ్వర్యంలో కమిటీ వేశారు.</p>
<p>చింతకాని మండలం లో రైతు ప్రభాకర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశాను అని కూడా చెప్పాడు.నేను కాంగ్రెస్ వ్యక్తిని అని కూడా మరణ వాగ్మూలంలో చెప్పారు.</p>
<p>నిన్న కిసాన్ సెల్ అధ్యక్షుడు కోదండారెడ్డి సిగ్గుమాలిన మాటలు మాట్లాడారు ఆయన బీఆర్ఎస్ నేత ఆ పార్టీకి చెందిన వ్యక్తి అని మాట్లాడారు కానీ రైతు ప్రభాకర్ స్వయంగా నేను కాంగ్రెస్ కు ఓటు వేశాను అన్నారు.మరి కోదండారెడ్డి వినిపించడం లేదా.</p>
<p>భట్టి విక్రమార్క అనుచరుడు వల్లనే ఇందులో ప్రధాన నిందితుడు. ఆయనను ఎందుకు అరెస్ట్ చేయడం లేదు.</p>
<p>మొదటి నిందితుడు గా ఉన్న భట్టి అనుచరుడ్ని 8 వ నిందితుడు గా ఎలా చేర్చుతారు.</p>
<p>ముఖ్యమంత్రి మాత్రం ఉన్నతస్థాయి విచారణ అంటాడు కానీ అతను భట్టి కి చాలా దగ్గర ఆయన ఒక జెడ్పిటిసి భర్త కూడా.<br />రాష్ట్రంలో ఎక్కడ చూసిన రైతుల ఆత్మహత్యలు తప్ప ఇంకోటి లేదు.<br />ప్రజావాణి కి వెళ్లి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితి ఇప్పుడు రాష్ట్రంలో ఉంది.</p>
<p>మహబూబ్ నగర్ లో నిన్న ప్రజావాణి కి వెళ్లి ఆత్మహత్య యత్నం చేసుకుంటే పొలిస్ లు అడ్డుకున్నారు.</p>
<p>సచివాలయం ముట్టడికి నిన్న రైతులు వచ్చారు.రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే మీరు ఎం చేస్తున్నారు.<br />ప్రధమ ముద్దాయి గా ఉన్న కిషోర్ కేస్ బుక్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.</p>
<p>భట్టి విక్రమార్క ను డిమాండ్ చేస్తున్న ప్రభాకర్ రైతు కుటుంభం కు 25 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలి,వారి కుటుంబంలో ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం.</p>
<p>రైతు పిర్యాదు చేసిన పట్టించుకోని అధికారులను వెంటనే అక్కడ నుండి బదిలీ చేయాలి. అప్పుడే రైతు కుటుంబం కు న్యాయం జరుగుతుంది.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/66865f26670ba/article-2542</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/66865f26670ba/article-2542</guid>
                <pubDate>Thu, 04 Jul 2024 14:12:36 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-07/whatsapp-image-2024-07-04-at-2.03.58-pm.jpeg"                         length="234425"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        