<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.vishvambhara.com/cm--chandrababu/tag-4807" rel="self" type="application/rss+xml" />
                <generator>Vishvambhara News RSS Feed Generator</generator>
                <title>cm-chandrababu - Vishvambhara News</title>
                <link>https://www.vishvambhara.com/tag/4807/rss</link>
                <description>cm-chandrababu RSS Feed</description>
                
                            <item>
                <title>వైసీపీ వల్లే పోలవరం నాశనం అయిందిః సీఎం చంద్రబాబు</title>
                                    <description><![CDATA[<p>  </p>
<p>విశ్వంభర, అమరావతిః సీఎం చంద్రబాబు ఇప్పుడు అధికారంలోకి వచ్చాక పోలవరం మీద ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా శుక్రవారం ఆయన పోలవరం ప్రాజెక్టు మీద శ్వేత పత్రం విడుదల చేశారు. వైసీపీ హయాంలో గత ఐదేండ్లుగా పోలవరం ఎలా నష్టపోయిందో వివరించారు. అమరావతిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు శ్వేత పత్రాన్ని విడుదల చేశారు. </p>
<p>ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీపై తీవ్ర విమర్శలు చేశారు. పోలవరం పట్ల ఏపీ ప్రజలు ఎన్నడూ క్షమించరాని విధంగా జగన్ వ్యవహరించారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ ప్రభుత్వంలో గతంలో 31సార్లు క్షేత్రస్థాయి పర్యటనలు, 104సమీక్షలతో పోలవరం ప్రాజెక్టును పరుగులెత్తించి 72శాతం పూర్తి చేశామని పేర్కొన్నారు.</p>
<p>కానీ జగన్ హయాంలో పూర్తి నిర్లక్ష్యం చేసి పోలవరాన్ని మూలన పడేశారని మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టుకు నాలుగు విధాలుగా అన్యాయం జరిగిందని వివరించారు. మొదటిది డయాఫ్రమ్ వాల్ అయితే,</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/andhra-pradesh/polavaram-was-destroyed-because-of-ycp-cm-chandrababu/article-2458"><img src="https://www.vishvambhara.com/media/400/2024-06/cm-chandrababu-6.webp" alt=""></a><br /><p> </p>
<p>విశ్వంభర, అమరావతిః సీఎం చంద్రబాబు ఇప్పుడు అధికారంలోకి వచ్చాక పోలవరం మీద ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా శుక్రవారం ఆయన పోలవరం ప్రాజెక్టు మీద శ్వేత పత్రం విడుదల చేశారు. వైసీపీ హయాంలో గత ఐదేండ్లుగా పోలవరం ఎలా నష్టపోయిందో వివరించారు. అమరావతిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు శ్వేత పత్రాన్ని విడుదల చేశారు. </p>
<p>ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీపై తీవ్ర విమర్శలు చేశారు. పోలవరం పట్ల ఏపీ ప్రజలు ఎన్నడూ క్షమించరాని విధంగా జగన్ వ్యవహరించారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ ప్రభుత్వంలో గతంలో 31సార్లు క్షేత్రస్థాయి పర్యటనలు, 104సమీక్షలతో పోలవరం ప్రాజెక్టును పరుగులెత్తించి 72శాతం పూర్తి చేశామని పేర్కొన్నారు.</p>
<p>కానీ జగన్ హయాంలో పూర్తి నిర్లక్ష్యం చేసి పోలవరాన్ని మూలన పడేశారని మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టుకు నాలుగు విధాలుగా అన్యాయం జరిగిందని వివరించారు. మొదటిది డయాఫ్రమ్ వాల్ అయితే, అప్పర్, లోయర్ కాపర్ డ్యాం లు దెబ్బతిన్నాయని వివరించారు. జగన్ చేసిన నిర్వాకం వల్ల ఇప్పుడు ప్రాజెక్టు వ్యయం కూడా పెరిగిపోయినట్టు తెలిపారు చంద్రబాబు నాయుడు.</p>]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.vishvambhara.com/andhra-pradesh/polavaram-was-destroyed-because-of-ycp-cm-chandrababu/article-2458</link>
                <guid>https://www.vishvambhara.com/andhra-pradesh/polavaram-was-destroyed-because-of-ycp-cm-chandrababu/article-2458</guid>
                <pubDate>Fri, 28 Jun 2024 20:22:43 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-06/cm-chandrababu-6.webp"                         length="44788"                         type="image/webp"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>సీఎం చంద్రబాబుతో తెలంగాణ గవర్నర్ భేటీ</title>
                                    <description><![CDATA[<p>  </p>
<p>విశ్వంభర, ఉండవల్లిః  తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్ శుక్రవారం ఏపీకి వెళ్లారు. ఉండవల్లికి వెళ్లి సీఎం చంద్రబాబు నాయుడిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఇరువురూ ఒకరికి ఒకరు శాలువాలతో సత్కరించకున్నారు. బొకేలు అందజేసుకున్నారు. అనంతరం ఇరువురూ భేటీ అయ్యారు. రెండు రాష్ట్రాల మధ్య విభజన సమస్యలు, పెండింగ్ అంశాలపై చర్చించినట్టు తెలుస్తోంది.</p>
<p>అంతకు ముందు గవర్నర్ కు మంత్రి నారా లోకేష్ ఘన స్వాగతం పలికారు. పూల బొకేతో సన్మానించారు. ఇక సీఎం చంద్రబాబుతో దాదాపు 2 గంటల పాటు భేటీ అయ్యారు గవర్నర్. అనంతరం ఇంద్ర కీలాద్రిలోని అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్లారు. అక్కడ అధికారులు ఘన స్వాగతం పలికారు. </p>
<p>పూర్ణకుంభంతో ఆయన్ను ఆహ్వానించారు. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం రాధాకృష్ణన్ తెలంగాణకు తిరుగు ప్రయాణం అయ్యారు. అంతకు ముందు గన్నవరం ఎయిర్ పోర్టులో కూడా అధికారులు ఆయనకు భారీగా స్వాగతం పలికారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/andhra-pradesh/telangana-governor-meets-cm-chandrababu/article-2454"><img src="https://www.vishvambhara.com/media/400/2024-06/grjvuaeakaajsed1.jpeg" alt=""></a><br /><p> </p>
<p>విశ్వంభర, ఉండవల్లిః  తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్ శుక్రవారం ఏపీకి వెళ్లారు. ఉండవల్లికి వెళ్లి సీఎం చంద్రబాబు నాయుడిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఇరువురూ ఒకరికి ఒకరు శాలువాలతో సత్కరించకున్నారు. బొకేలు అందజేసుకున్నారు. అనంతరం ఇరువురూ భేటీ అయ్యారు. రెండు రాష్ట్రాల మధ్య విభజన సమస్యలు, పెండింగ్ అంశాలపై చర్చించినట్టు తెలుస్తోంది.</p>
<p>అంతకు ముందు గవర్నర్ కు మంత్రి నారా లోకేష్ ఘన స్వాగతం పలికారు. పూల బొకేతో సన్మానించారు. ఇక సీఎం చంద్రబాబుతో దాదాపు 2 గంటల పాటు భేటీ అయ్యారు గవర్నర్. అనంతరం ఇంద్ర కీలాద్రిలోని అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్లారు. అక్కడ అధికారులు ఘన స్వాగతం పలికారు. </p>
<p>పూర్ణకుంభంతో ఆయన్ను ఆహ్వానించారు. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం రాధాకృష్ణన్ తెలంగాణకు తిరుగు ప్రయాణం అయ్యారు. అంతకు ముందు గన్నవరం ఎయిర్ పోర్టులో కూడా అధికారులు ఆయనకు భారీగా స్వాగతం పలికారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.vishvambhara.com/andhra-pradesh/telangana-governor-meets-cm-chandrababu/article-2454</link>
                <guid>https://www.vishvambhara.com/andhra-pradesh/telangana-governor-meets-cm-chandrababu/article-2454</guid>
                <pubDate>Fri, 28 Jun 2024 20:20:35 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-06/grjvuaeakaajsed1.jpeg"                         length="74169"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        