<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.vishvambhara.com/ramachandraiah/tag-4565" rel="self" type="application/rss+xml" />
                <generator>Vishvambhara News RSS Feed Generator</generator>
                <title>ramachandraiah - Vishvambhara News</title>
                <link>https://www.vishvambhara.com/tag/4565/rss</link>
                <description>ramachandraiah RSS Feed</description>
                
                            <item>
                <title>పద్మ శ్రీ అవార్డు గ్రహీత రామచంద్రయ్య కన్నుమూత</title>
                                    <description><![CDATA[<p>  </p>
<p>పద్మ శ్రీ అవార్డు గ్రహీత సకిని రామచంద్రయ్య కన్నుమూశారు. ఆయన కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ.. ఓ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. కాగా అనారోగ్య పరిస్థితి విషమించి ఆదివారం రోజున ఆయన మృతి చెందారు. భద్రద్రి కొత్తగూడెం జిల్లాలోని మణుగూరు మండలంలోని కూనవరం ఆయన స్వగ్రామం.</p>
<p>కాగా గ్రామంలోని ఇంటి వద్దనే ఆయన కన్నుమూసినట్టు తెలిపారు బంధువులు. ఆయన గతంలో కంచుమేళం - కంచుతాళం వాయిస్తూ ఆదివాసీ తెగల కథలు చెప్పే కళాకారుల్లో అత్యంత చిట్టచివరి వ్యక్తిగా గుర్తింపు పొందారు. దాంతో పాటు సమ్మక్క, సారలమ్మలను చిలకల గుట్ట మీద నుంచి తెచ్చే సమయంలో ఆయన చాలా కీలకంగా వ్యవహరించేవారు. </p>
<p>గతంలో ఆయన సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఆయనకు పద్మ శ్రీ అవార్డును ప్రకటించింది. 2022లో పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు రామచంద్రయ్య. ఇక ఆయన మృతి పట్ల పలువురు రాజకీయ నేతలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/padma-shri-awardee-ramachandraiah-passes-away/article-2359"><img src="https://www.vishvambhara.com/media/400/2024-06/download-(15)2.jpeg" alt=""></a><br /><p> </p>
<p>పద్మ శ్రీ అవార్డు గ్రహీత సకిని రామచంద్రయ్య కన్నుమూశారు. ఆయన కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ.. ఓ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. కాగా అనారోగ్య పరిస్థితి విషమించి ఆదివారం రోజున ఆయన మృతి చెందారు. భద్రద్రి కొత్తగూడెం జిల్లాలోని మణుగూరు మండలంలోని కూనవరం ఆయన స్వగ్రామం.</p>
<p>కాగా గ్రామంలోని ఇంటి వద్దనే ఆయన కన్నుమూసినట్టు తెలిపారు బంధువులు. ఆయన గతంలో కంచుమేళం - కంచుతాళం వాయిస్తూ ఆదివాసీ తెగల కథలు చెప్పే కళాకారుల్లో అత్యంత చిట్టచివరి వ్యక్తిగా గుర్తింపు పొందారు. దాంతో పాటు సమ్మక్క, సారలమ్మలను చిలకల గుట్ట మీద నుంచి తెచ్చే సమయంలో ఆయన చాలా కీలకంగా వ్యవహరించేవారు. </p>
<p>గతంలో ఆయన సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఆయనకు పద్మ శ్రీ అవార్డును ప్రకటించింది. 2022లో పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు రామచంద్రయ్య. ఇక ఆయన మృతి పట్ల పలువురు రాజకీయ నేతలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/padma-shri-awardee-ramachandraiah-passes-away/article-2359</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/padma-shri-awardee-ramachandraiah-passes-away/article-2359</guid>
                <pubDate>Sun, 23 Jun 2024 21:13:13 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-06/download-%2815%292.jpeg"                         length="7000"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        