<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.vishvambhara.com/komatireddy-venkat-reddy/tag-4562" rel="self" type="application/rss+xml" />
                <generator>Vishvambhara News RSS Feed Generator</generator>
                <title>komatireddy venkat reddy - Vishvambhara News</title>
                <link>https://www.vishvambhara.com/tag/4562/rss</link>
                <description>komatireddy venkat reddy RSS Feed</description>
                
                            <item>
                <title>డీలిమిటేష‌న్‌తో ద‌క్షిణాదికి అన్యాయం.. సీఎం రేవంత్ చెప్పింది నిజ‌మే : జ‌గ్గారెడ్డి</title>
                                    <description><![CDATA[<ul>
<li><span style="color:rgb(224,62,45);"><strong>బండి సంజయ్ ఏం మాట్లాడినా పట్టించుకోవద్దు..ఆయన విమర్శల లీడర్</strong></span></li>
<li><span style="color:rgb(224,62,45);"><strong>సంగారెడ్డి, పటాన్ చేరు పరిధిలో పొంగులేటి భూదందా లు ఇప్పటి వరకు లేవు</strong></span></li>
<li><span style="color:rgb(224,62,45);"><strong>పొంగులేటి శ్రీనివాసరెడ్డి పై హరీష్రా వు అభియోగంకి విలువ లేదు</strong></span></li>
<li><span style="color:rgb(224,62,45);"><strong>సీతక్క పై బిఆర్ఎస్  నేతలవి కామన్ సెన్స్ లేని ఆరోపణలు</strong></span></li>
<li><span style="color:rgb(224,62,45);"><strong>నాది జనరల్ సీటు, వచ్చే ఎన్నికల్లో నా భార్య (బీసీ) పోటీ ని చేయిస్తున్న</strong></span></li>
<li><span style="color:rgb(224,62,45);"><strong>కేబినెట్ లో కోమటిరెడ్డి బ్రదర్స్ ఇద్దరూ ఉంటే తప్పేంది ?</strong></span></li>
<li><span style="color:rgb(224,62,45);"><strong>పదేండ్లు ఎవరైనా దళితున్ని సీఎం ఎందుకు చేయలేదు అని కేసీఆర్ ను అడిగారా ?</strong></span></li>
<li><span style="color:rgb(224,62,45);"><strong> కోమటిరెడ్డి నీ కంటిన్యు చేయాలి..రాజగోపాల్ రెడ్డి కి కూడా కేబినెట్ లోకి తీసుకోవాలి</strong></span></li>
<li><span style="color:rgb(224,62,45);"><strong> సీఎం రేవంత్ కి కూడా ఇదే చెప్తా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి </strong></span></li>
</ul>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/jaggareddy-is-right-when-cm-revanth-said-injustice-to-the/article-13781"><img src="https://www.vishvambhara.com/media/400/2026-04/whatsapp-image-2026-04-15-at-8.11.39-am.jpeg" alt=""></a><br /><p><span style="color:rgb(186,55,42);"><strong>విశ్వంభర,హైదరాబాద్ : </strong></span>డీలిమిటేష‌న్‌తో ద‌క్షిణాదికి అన్యాయం జ‌రుగుతుంద‌న్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్య‌లు నిజ‌మే అని పీసీసీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ జ‌గ్గారెడ్డి పేర్కొన్నారు. దక్షిణాది రాష్ట్రాలను రాజకీయంగా దెబ్బతీసే కుట్ర ఇది అని మండిప‌డ్డారు.మంగళవారం గాంధీ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నియోజక వర్గాల పున‌ర్విభజనతో దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జ‌రుగుతుంది. తెలంగాణతో పాటు అన్ని రాష్ట్రాలు నష్టపోతాయి. దక్షిణాదికి రాజకీయ ఉనికి లేకుండా కుట్ర జరుగుతుంది. బీజేపీ మంత్రులు ఏం చేయలేరు..? మాట్లాడలేరు. కాంగ్రెస్ పార్టీలో అయితే సోనియా గాంధీకి చెప్పుకునే స్వాతంత్య్రం ఉండేది. బీజేపీలో అలాంటి అవకాశమే ఉండదు. బండి సంజయ్ ఏమట్లాడినా విలువ ఉండదు. ఆయ‌న విమ‌ర్శ‌ల‌ను సీరియ‌స్‌గా తీసుకోవాల్సి అవ‌స‌రం లేదు. అధికార పార్టీ మీద ప్ర‌తిప‌క్షం ఆరోప‌ణ‌లు చేయ‌డం స‌హ‌జం. ఉన్న‌ది లేన‌ట్టు.. లేనిది ఉన్న‌ట్టు చెప్ప‌డం స‌హ‌జం అని జ‌గ్గారెడ్డి పేర్కొన్నారు.</p>
<p>రెండున్నరయేండ్లలో సంగారెడ్డి జిల్లాలో ఎక్కడైనా భూమి నేను తీసుకున్నట్టు, ఇన్వాల్వ్ అయినట్టు మీకు సమాచారం ఉందా..? అని అడిగారు పొంగులేటి. నా జిల్లాలో భూమి ముట్టుకోవడానికి నాకే వీలు లేకుండా పోతుంది.. ఇంకా పొంగులేటికి ఎక్కడ దొరుకుతుంది. నా జిల్లాలో ఎలాంటి ఆరోపణలు లేవని సర్టిఫికెట్ ఇచ్చిన. నాకు ఎదుటి వాళ్ళ మీద ఆరోపణలు చేసే అలవాటు లేదు. ఒక్కో ఎకరం కొల్లూరు.. ఉస్మాన్‌పూర్ పోతే ఎకరానికి రూ. 20 కోట్లు. ఎవరు వేలు పెట్టినా భగ్గుమంటదని ఆయ‌న తెలిపారు.మళ్ళీ హరీష్ రావు ఆరోపణలు చేస్తే.. వాళ్ళు ఏం చేశారో బయటా పెడతా. పటాన్‌చెరులో ఎవరు దందా చేశారో చెప్తా. 2014 నుండి మూడేళ్లు జగ్గారెడ్డి ఎక్కడైనా భూములు సంపాదించాడా అని వెతికారు. జల్లెడ పట్టినా.. ఏం దొరకలేదు. భూములు దొరకలేదు. ఆస్తులు చూశారు.. ఊర్లో ఇల్లు లేదు అని జ‌గ్గారెడ్డి స్ప‌ష్టం చేశారు.</p>
<p>మంత్రి పదవులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన జగ్గారెడ్డి.. కోమటిరెడ్డి బ్రదర్స్ ఇద్దరికీ కేబినెట్‌లో చోటు ఉండాలన్నారు. మంత్రి పదవి కావాలంటూ గత కొన్ని రోజులుగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పట్టుబడుతున్న వేళ.. జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.ప్రస్తుతం తెలంగాణ రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని మంత్రివర్గంలో కొనసాగిస్తూనే.. ఆయన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కూడా మంత్రి పదవి ఇవ్వాలని జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కోమటిరెడ్డి బ్రదర్స్ ఇద్దరూ కేబినెట్‍లో ఉంటే తప్పేంటని జగ్గారెడ్డి ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా తాను ఇదే చెప్తానని స్పష్టం చేశారు. ప్రస్తుత సమయంలో డబ్బులు లేకుండా రాజకీయం లేదని జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎవరు డబ్బు పెడితే వాళ్లే నాయకులు అవుతున్నారని చెప్పారు. ఒక ఎమ్మెల్యేగా గెలవాలి అంటే రూ.100 కోట్లు ఖర్చు అవుతున్నాయని పేర్కొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/jaggareddy-is-right-when-cm-revanth-said-injustice-to-the/article-13781</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/jaggareddy-is-right-when-cm-revanth-said-injustice-to-the/article-13781</guid>
                <pubDate>Wed, 15 Apr 2026 08:19:33 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-04/whatsapp-image-2026-04-15-at-8.11.39-am.jpeg"                         length="179947"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>సుడా చైర్మన్ గా భాద్యతలు స్వీకరించిన కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి</title>
                                    <description><![CDATA[<p><strong>అందరి సహకారంతో అభివృద్ధికి కృషి చేస్తా</strong></p>
<p><strong>నా నియామకానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు</strong></p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/komati-reddy-narender-reddy-who-took-charge-as-suda-chairman/article-2650"><img src="https://www.vishvambhara.com/media/400/2024-07/whatsapp-image-2024-07-08-at-3.53.51-pm.jpeg" alt=""></a><br /><p><img src="https://www.vishvambhara.com/media/2024-07/whatsapp-image-2024-07-08-at-3.53.51-pm.jpeg" alt="WhatsApp Image 2024-07-08 at 3.53.51 PM" width="1280" height="720"></img></p>
<p><strong>విశ్వంబర కరీంనగర్  జూలై : 08</strong>  శాతవాహన అర్భన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి సోమవారం పదవీ భాద్యతలు స్వీకరించారు.సుడా వైస్ చైర్మన్ గా ఉన్న అడిషనల్ కలెక్టర్ ప్రపుల్ దేశాయ్ కోమటిరెడ్డి చార్జి ఇచ్చారు.ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ నా నియామకానికి సహకరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కు మంత్రులు శ్రీధర్ బాబు,పొన్నం ప్రభాకర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి,జీవన్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి శాసన సభ్యులు కవ్వంపల్లి సత్యనారాయణ,మేడిపల్లి సత్యం,విప్ లు లక్ష్మణ్ కుమార్,ఆది శ్రీనివాస్, విజయరమణా రావు,మక్కాన్ సింగ్ రాజ్ టాగూర్ తది తరులందరికి కృతజ్ఞతలు తెలియజేశారు.సుడా పరిధిలో ఉన్న అన్ని గ్రామాలతో పాటు నగరంలో విలీనమైన ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు.కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్న ప్రతి కార్యకర్త,నాయకులకు అందుబాటులో ఉండి వారు తీసుకొచ్చిన ప్రతి సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తానని అన్నారు.వైయస్ఆర్ జయంతి రోజు భాద్యతలు తీసుకోవడం శుభపరిణామం అని నరేందర్ రెడ్డి అన్నారు.నాయకులు కార్యకర్తలు అభినందనలు తెలియజేశారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/komati-reddy-narender-reddy-who-took-charge-as-suda-chairman/article-2650</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/komati-reddy-narender-reddy-who-took-charge-as-suda-chairman/article-2650</guid>
                <pubDate>Mon, 08 Jul 2024 15:58:33 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-07/whatsapp-image-2024-07-08-at-3.53.51-pm.jpeg"                         length="101927"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>క్యాన్సర్ సోకిన చిన్నారికి కోమటిరెడ్డి అభయం.. </title>
                                    <description><![CDATA[<p>  </p>
<p>నల్గొండలోని శ్రీ నగర్ కమ్యూనిటీ హాల్ ప్రాంగణంలో మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ప్రజా దర్బార్ నిర్వహించారు. అయితే అక్కడకు వచ్చిన వారిలో ఒక్కొక్కరిది ఒక్కో బాధ. ఇందులో ఓ పదేళ్ల చిన్నారి ఘటన అందరినీ కలిచి వేసింది. ఆ చిన్నారికి కేవలం పదేండ్ల వయసులోనే క్యాన్సర్ సోకింది. దాంతో మంత్రి కోమటిరెడ్డి చలించిపోయారు. </p>
<p>నల్గొండ పట్టణానికి చెందిన హరీష్‌, సరితల కూతురు లిషిత క్యాన్సర్ బారిన పడింది. అతి పేద కుటుంబం అయిన వారికి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అభయం ఇచ్చారు. చిన్నారిని దగ్గరకు తీసుకుని ఆప్యాయంగా హత్తుకున్నారు. ఆమెలో ధైర్యం నింపేలా మాట్లాడారు. యువరాజ్ సింగ్ కథను చెప్పి.. క్యాన్సర్ ను ఎదురించాలని ఆమెలో స్ఫూర్తి నింపారు. </p>
<p>దాంతో చిన్నారి కూడా తనకు ఇక భయం లేదు అన్నట్టు రోజూ స్కూల్ కు వెళ్తానని ప్రామిస్ చేసింది. ఇప్పటికే లిషితకు కీమోథెరపీలు రెండు దఫాలుగా అయిపోయాయి. ఇక</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/komatireddy-abhayam-for-a-child-with-cancer%C2%A0/article-2357"><img src="https://www.vishvambhara.com/media/400/2024-06/minister-komati-reddy-venka.webp" alt=""></a><br /><p> </p>
<p>నల్గొండలోని శ్రీ నగర్ కమ్యూనిటీ హాల్ ప్రాంగణంలో మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ప్రజా దర్బార్ నిర్వహించారు. అయితే అక్కడకు వచ్చిన వారిలో ఒక్కొక్కరిది ఒక్కో బాధ. ఇందులో ఓ పదేళ్ల చిన్నారి ఘటన అందరినీ కలిచి వేసింది. ఆ చిన్నారికి కేవలం పదేండ్ల వయసులోనే క్యాన్సర్ సోకింది. దాంతో మంత్రి కోమటిరెడ్డి చలించిపోయారు. </p>
<p>నల్గొండ పట్టణానికి చెందిన హరీష్‌, సరితల కూతురు లిషిత క్యాన్సర్ బారిన పడింది. అతి పేద కుటుంబం అయిన వారికి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అభయం ఇచ్చారు. చిన్నారిని దగ్గరకు తీసుకుని ఆప్యాయంగా హత్తుకున్నారు. ఆమెలో ధైర్యం నింపేలా మాట్లాడారు. యువరాజ్ సింగ్ కథను చెప్పి.. క్యాన్సర్ ను ఎదురించాలని ఆమెలో స్ఫూర్తి నింపారు. </p>
<p>దాంతో చిన్నారి కూడా తనకు ఇక భయం లేదు అన్నట్టు రోజూ స్కూల్ కు వెళ్తానని ప్రామిస్ చేసింది. ఇప్పటికే లిషితకు కీమోథెరపీలు రెండు దఫాలుగా అయిపోయాయి. ఇక మంత్రి వెంటనే ఆ చిన్నారికి చికిత్స అందిస్తున్న డాక్టర్ రోహిత్ రెడ్డికి ఫోన్ చేసి మాట్లాడారు. వెంటనే రూ.50వేలు సహాయం అందించారు. రేపు సాయంత్రం మరో రెండు లక్షల సహాయం అందిస్తానని మాటిచ్చాడు. దాంతో ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందరూ మంత్రి చొరవపై ప్రశంసలు కురిపిస్తున్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/komatireddy-abhayam-for-a-child-with-cancer%C2%A0/article-2357</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/komatireddy-abhayam-for-a-child-with-cancer%C2%A0/article-2357</guid>
                <pubDate>Sun, 23 Jun 2024 21:11:09 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-06/minister-komati-reddy-venka.webp"                         length="120586"                         type="image/webp"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        