<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.vishvambhara.com/cm-revanth-reddy--hashtags---bjp--mlas--revanthreddy--cmrevanthreddy--politics--politicalnews--telanganapolitics--bjpmeeting--telangana--indiapolitics--bjpnews--chiefminister--politicalmeeting--revanthreddynews/tag-441" rel="self" type="application/rss+xml" />
                <generator>Vishvambhara News RSS Feed Generator</generator>
                <title>CM Revanth Reddy. Hashtags: #BJP #MLAs #RevanthReddy #CMRevanthReddy #Politics #PoliticalNews #TelanganaPolitics #BJPMeeting #Telangana #IndiaPolitics #BJPNews #ChiefMinister #PoliticalMeeting #RevanthReddyNews - Vishvambhara News</title>
                <link>https://www.vishvambhara.com/tag/441/rss</link>
                <description>CM Revanth Reddy. Hashtags: #BJP #MLAs #RevanthReddy #CMRevanthReddy #Politics #PoliticalNews #TelanganaPolitics #BJPMeeting #Telangana #IndiaPolitics #BJPNews #ChiefMinister #PoliticalMeeting #RevanthReddyNews RSS Feed</description>
                
                            <item>
                <title>సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన బీజేపీ ఎమ్మెల్యేలు</title>
                                    <description><![CDATA[<p>తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బీజేపీ ఎమ్మెల్యేలు సచివాలయంలో కలిశారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/bjp-mlas-met-cm-revanth-reddy/article-375"><img src="https://www.vishvambhara.com/media/400/2024-05/whatsapp-image-2024-05-18-at-5.33.37-pm.jpeg" alt=""></a><br /><p>తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బీజేపీ ఎమ్మెల్యేలు సచివాలయంలో కలిశారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో బీజేపీ శాసన సభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యేలు రామారావు పటేల్, పైడి రాకేశ్ రెడ్డిలు ఉన్నారు. రైతు సమస్యలు, ధాన్యం కొనుగోళ్లపై చర్యలు తీసుకోవాలని వారు ముఖ్యమంత్రిని కోరారు. </p>
<p>అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాగునీటి శాఖపై సమీక్ష నిర్వహించారు. సమీక్షలో మంత్రులు తుమ్మల నాగేశ్వర రావు, కొండా సురేఖ, ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు, డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదికపై వారు చర్చించారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/bjp-mlas-met-cm-revanth-reddy/article-375</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/bjp-mlas-met-cm-revanth-reddy/article-375</guid>
                <pubDate>Sat, 18 May 2024 17:35:36 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-05/whatsapp-image-2024-05-18-at-5.33.37-pm.jpeg"                         length="530510"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        