<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.vishvambhara.com/mla-sudheer-reddy/tag-4320" rel="self" type="application/rss+xml" />
                <generator>Vishvambhara News RSS Feed Generator</generator>
                <title>mla sudheer reddy - Vishvambhara News</title>
                <link>https://www.vishvambhara.com/tag/4320/rss</link>
                <description>mla sudheer reddy RSS Feed</description>
                
                            <item>
                <title>యువ సంగ్రామ సదస్సుకు అనుమతి నిరాకరణ ప్రజాస్వామ్యాన్ని గొంతు నొక్కే చర్య.. </title>
                                    <description><![CDATA[<ul>
<li><span style="color:rgb(224,62,45);"><strong>జూన్ 30న సభకు దరఖాస్తు చేసుకున్నప్పటికీ జూలై 18 సమీపించినా అనుమతి ఎందుకు ఇవ్వలేదు ? </strong></span></li>
<li><span style="color:rgb(224,62,45);"><strong>ముఖ్యమంత్రి కార్యాలయం నుంచే సభకు అనుమతి ఇవ్వవద్దని ఆదేశాలు వచ్చినట్లు మాకు  సమాచారం ఉంది </strong></span></li>
<li><span style="color:rgb(224,62,45);"><strong>ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా యువ సంగ్రామ సదస్సు విజయవంతమవుతుంది </strong></span></li>
<li><span style="color:rgb(224,62,45);"><strong>అనుమతి ఇవ్వకపోతే సరూర్‌నగర్ స్టేడియం వద్దకే వచ్చి తమ నిరసనను తెలియజేస్తామని హెచ్చరిక </strong></span></li>
</ul>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/denial-of-permission-to-yuva-sangrama-conference-is-a-stranglehold/article-18809"><img src="https://www.vishvambhara.com/media/400/2026-07/whatsapp-image-2026-07-17-at-3.57.44-pm.jpeg" alt=""></a><br /><div><span style="color:rgb(186,55,42);"><strong>విశ్వంభర,హైదరాబాద్ :</strong></span> సరూర్‌నగర్ స్టేడియంలో బీఆర్ఎస్ యువజన, విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో ఈ నెల 18న నిర్వహించనున్న యువ సంగ్రామ సదస్సు కు పోలీసులు అనుమతి నిరాకరించడాన్ని నిరసిస్తూమీడియా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్సీ శంబీపూర్  రాజు మాట్లాడుతూ, యువజన, విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో నిర్వహించనున్న సదస్సు కోసం గత నెలలోనే కలెక్టర్‌కు దరఖాస్తు సమర్పించామని తెలిపారు. కలెక్టర్ లేఖ ఆధారంగా స్పోర్ట్స్ అథారిటీకి కూడా సమాచారం వెళ్లిందని, జూలై 8న సీపీకి కూడా అధికారికంగా లేఖ అందజేశామని చెప్పారు. పోలీసులు సూచించిన విధంగా సీసీ కెమెరాల ఏర్పాటు, డీడీల చెల్లింపులు సహా కోరిన ప్రతి నిబంధనను పాటించినప్పటికీ అనుమతి ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు.</div>
<div> </div>
<div>స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, తాను చేసిన ఫోన్ కాల్స్‌కు కూడా సీపీ స్పందించడం లేదని అన్నారు. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచే సభకు అనుమతి ఇవ్వవద్దని పోలీసు అధికారులకు ఆదేశాలు వెళ్లినట్లు తెలుస్తోందని ఆరోపించారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష పార్టీల సభలకు అనుమతులు ఇచ్చామని, ఇప్పుడు ప్రతిపక్షమైన బీఆర్ఎస్ సభకే అనుమతి నిరాకరించడం ప్రజాస్వామ్య విరుద్ధమని విమర్శించారు.నిరుద్యోగులకు ఇచ్చిన హామీల గురించి ప్రశ్నిస్తామనే భయంతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని, నిరుద్యోగుల పట్ల ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్న తీరు బాధాకరమని అన్నారు. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా యువ సంగ్రామ సదస్సు విజయవంతమవుతుందని, యువత పెద్ద సంఖ్యలో హాజరుకావాలని పిలుపునిచ్చారు. అనుమతి నిరాకరణపై న్యాయస్థానాన్ని ఆశ్రయించినట్లు వెల్లడించారు.ఎల్బీనగర్ ఎమ్మెల్యే *సుధీర్ రెడ్డి* మాట్లాడుతూ, జూన్ 30న సభకు దరఖాస్తు చేసుకున్నప్పటికీ జూలై 18 సమీపించినా అనుమతి ఇవ్వలేదని తెలిపారు. పోలీసులు ఆరు రకాల వివరాలు విడతలవారీగా కోరినా అన్నింటినీ సమర్పించామని చెప్పారు. గత రెండు రోజులుగా సీపీ ఫోన్‌కు కూడా స్పందించడం లేదని, ఏసీపీ ద్వారా మాట్లాడించినా అనుమతి ఇవ్వలేదని పేర్కొన్నారు.</div>
<div> </div>
<div>ముఖ్యమంత్రి కార్యాలయం నుంచే సభకు అనుమతి ఇవ్వవద్దని ఆదేశాలు వచ్చినట్లు సమాచారం ఉందని, భారీగా యువత హాజరయ్యే అవకాశం ఉండటంతో ప్రభుత్వంపై వ్యతిరేకత వ్యక్తమవుతుందనే కారణంతో సభను అడ్డుకుంటున్నారని ఆరోపించారు.ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పించి, ఇప్పుడు నిరుద్యోగులను మోసం చేస్తున్నారని విమర్శించారు. వయోపరిమితిపై కేబినెట్‌లో నిర్ణయం తీసుకుంటామని చెప్పి, ప్రశ్నించిన నిరుద్యోగులను అరెస్టు చేయడం, విద్యార్థులపై దమనకాండ కొనసాగించడం, ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయక విద్యార్థులను ఇబ్బందులకు గురిచేయడం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలకు నిదర్శనమని అన్నారు.అనుమతి ఇవ్వకపోతే సరూర్‌నగర్ స్టేడియం వద్దకే వచ్చి తమ నిరసనను తెలియజేస్తామని హెచ్చరించారు.ఈ మీడియా సమావేశంలో బీఆర్ఎస్‌వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ మాజీ కార్పొరేషన్ చైర్మన్లు బాలమల్లు,చిరుమల రాకేష్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నర్సింహా గౌడ్, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు కిషోర్ తో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.</div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/denial-of-permission-to-yuva-sangrama-conference-is-a-stranglehold/article-18809</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/denial-of-permission-to-yuva-sangrama-conference-is-a-stranglehold/article-18809</guid>
                <pubDate>Fri, 17 Jul 2026 16:03:14 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-07/whatsapp-image-2026-07-17-at-3.57.44-pm.jpeg"                         length="288735"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి అస్వస్థత.. </title>
                                    <description><![CDATA[<p><span style="color:rgb(224,62,45);"><strong>హైదరాబాద్ ఏఐజి ఆసుపత్రిలో చికిత్స</strong></span></p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/mla-sudhir-reddy-is-unwell%C2%A0/article-2884"><img src="https://www.vishvambhara.com/media/400/2024-07/dffdffdd.jpg" alt=""></a><br /><p><img src="https://www.vishvambhara.com/media/2024-07/dffdffdd.jpg" alt="DFFDFFDD" width="659" height="296"></img></p>
<p>హైదరాబాద్,విశ్వంభర:- ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అస్వస్థత గురయ్యారు. హైదరాబాద్ ఏఐజి ఆసుపత్రిలో ఆయన  చికిత్స పొందుతున్నారు.విషయం  తెలుసుకున్న మాజీ మంత్రి , బిఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ఏఐజి ఆసుపత్రి కి వెళ్లి ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ని పరామర్శించడం జరిగింది. ఏఐజి వైద్యుల తో మాట్లాడి సుధీర్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు కెటిఆర్. కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు.  </p>
<p> </p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/mla-sudhir-reddy-is-unwell%C2%A0/article-2884</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/mla-sudhir-reddy-is-unwell%C2%A0/article-2884</guid>
                <pubDate>Wed, 17 Jul 2024 14:48:22 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-07/dffdffdd.jpg"                         length="397073"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>మంత్రి శ్రీధర్ బాబుతో భేటి అయిన బిఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి </title>
                                    <description><![CDATA[<p><img src="https://www.vishvambhara.com/media/2024-07/whatsapp-image-2024-07-06-at-5.51.47-pm-(1).jpeg" alt="WhatsApp Image 2024-07-06 at 5.51.47 PM (1)" width="720" height="477" /></p>
<p>రంగారెడ్డి జిల్లా ఇంచార్జి మరియు ఐ.టీ.శాఖ మంత్రి  దుద్దిళ్ల శ్రీధర్ బాబు ని సచివాలయంలో రంగారెడ్డి జిల్లా బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల బృందం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి  ఎల్.బి.నగర్ నియోజకవర్గనికి పలు నిధులు మంజూరు చేయాలని వారిని కోరడం జరిగింది. ముఖ్యంగా ఎల్.బి.నగర్ నియోజకవర్గ పరిధిలోని మరో రెండు నూతన ఫ్లైఓవర్లు నిర్మించాలని  కోరారు. అలాగే నూతన ఎస్.ఎన్.డి.పీ. పనుల నిమిత్తం 100 కోట్ల రూపాయలు,నూతన వాటర్ డ్రైనేజీ పనుల నిమిత్తం మరో 100 కోట్ల రూపాయలు మంజూరు చేయాలని కోరారు.</p>
<p><img src="https://www.vishvambhara.com/media/2024-07/whatsapp-image-2024-07-06-at-5.51.47-pm-(2).jpeg" alt="WhatsApp Image 2024-07-06 at 5.51.47 PM (2)" width="720" height="477" /></p>
<p>దానికి సానుకూలంగా స్పందించిన మంత్రి రాజకీయాలకు అతీతంగా పనులు చేయడం జరుగుతుందని అన్నారు. తప్పకుండా మీరు కోరిన అభివృద్ధి పనులకు తప్పకుండా మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. పలువురు ఎమ్మెల్యేలు కూడా వారి యొక్క నియోజకవర్గ అభివృద్ధి కోసం మాకు కూడా నిధులు మంజూరు చేయాలని కోరారు. తప్పకుండా మంజూరు చేస్తామని హామీ</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/brs-mla-sudhir-reddy-met-minister-sridhar-babu%C2%A0/article-2636"><img src="https://www.vishvambhara.com/media/400/2024-07/whatsapp-image-2024-07-06-at-5.51.47-pm-(1).jpeg" alt=""></a><br /><p><img src="https://www.vishvambhara.com/media/2024-07/whatsapp-image-2024-07-06-at-5.51.47-pm-(1).jpeg" alt="WhatsApp Image 2024-07-06 at 5.51.47 PM (1)" width="720" height="477"></img></p>
<p>రంగారెడ్డి జిల్లా ఇంచార్జి మరియు ఐ.టీ.శాఖ మంత్రి  దుద్దిళ్ల శ్రీధర్ బాబు ని సచివాలయంలో రంగారెడ్డి జిల్లా బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల బృందం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి  ఎల్.బి.నగర్ నియోజకవర్గనికి పలు నిధులు మంజూరు చేయాలని వారిని కోరడం జరిగింది. ముఖ్యంగా ఎల్.బి.నగర్ నియోజకవర్గ పరిధిలోని మరో రెండు నూతన ఫ్లైఓవర్లు నిర్మించాలని  కోరారు. అలాగే నూతన ఎస్.ఎన్.డి.పీ. పనుల నిమిత్తం 100 కోట్ల రూపాయలు,నూతన వాటర్ డ్రైనేజీ పనుల నిమిత్తం మరో 100 కోట్ల రూపాయలు మంజూరు చేయాలని కోరారు.</p>
<p><img src="https://www.vishvambhara.com/media/2024-07/whatsapp-image-2024-07-06-at-5.51.47-pm-(2).jpeg" alt="WhatsApp Image 2024-07-06 at 5.51.47 PM (2)" width="720" height="477"></img></p>
<p>దానికి సానుకూలంగా స్పందించిన మంత్రి రాజకీయాలకు అతీతంగా పనులు చేయడం జరుగుతుందని అన్నారు. తప్పకుండా మీరు కోరిన అభివృద్ధి పనులకు తప్పకుండా మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. పలువురు ఎమ్మెల్యేలు కూడా వారి యొక్క నియోజకవర్గ అభివృద్ధి కోసం మాకు కూడా నిధులు మంజూరు చేయాలని కోరారు. తప్పకుండా మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఇట్టి కార్యక్రమంలో బండారు లక్ష్మారెడ్డి,మాధవరం కృష్ణ రావు, అరికెపుడి గాంధీ,మర్రి రాజశేఖర్,వివేకానంద  పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/brs-mla-sudhir-reddy-met-minister-sridhar-babu%C2%A0/article-2636</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/brs-mla-sudhir-reddy-met-minister-sridhar-babu%C2%A0/article-2636</guid>
                <pubDate>Sat, 06 Jul 2024 17:57:53 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-07/whatsapp-image-2024-07-06-at-5.51.47-pm-%281%29.jpeg"                         length="44861"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>బీజేపీతో టచ్ లోకి వైసీపీ ఎంపీ.. ఆదినారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు</title>
                                    <description><![CDATA[<p>వైసీపీ పార్టీ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచి ఆ పార్టీ నేతలు వేరే పార్టీల్లోకి వెళ్లిపోతారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఇక ఇందుకు బలం చేకూర్చే విధంగా తాజాగా బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి బీజేపీతో టచ్ లోకి వచ్చారంటూ బాంబ్ పేల్చారు. </p>
<p>మిథున్ రెడ్డి బీజేపీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని.. త్వరలోనే ఆయన పార్టీ మారుతారంటూ తెలిపారు. ఇప్పటికే బీజేపీ అగ్ర నాయకత్వంతో మిథున్ రెడ్డి టచ్ లోకి వెళ్లారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో వైసీపీ ఖాళీ అవడం ఖాయం అని.. బీజేపీ ఒప్పుకుంటే అవినాష్‌ రెడ్డి తప్ప మిగతా ఎంపీలంతా బీజేపీలో చేరేందుకు రెడీగా ఉన్నారని ఆదినారాయణ రెడ్డి చెప్పారు.</p>
<p>కాగా వైసీపీ ఎంపీలు అవసరం లేదని బీజేపీ పెద్దలు చెబుతున్నా కూడా.. మిథున్ రెడ్డి మాత్రం చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారంటూ తెలిపారు.</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/andhra-pradesh/sensational-comments-of-ycp-mp-adinarayana-reddy-in-touch-with/article-2240"><img src="https://www.vishvambhara.com/media/400/2024-06/adinarayanareddy1-1718017342.jpg" alt=""></a><br /><p>వైసీపీ పార్టీ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచి ఆ పార్టీ నేతలు వేరే పార్టీల్లోకి వెళ్లిపోతారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఇక ఇందుకు బలం చేకూర్చే విధంగా తాజాగా బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి బీజేపీతో టచ్ లోకి వచ్చారంటూ బాంబ్ పేల్చారు. </p>
<p>మిథున్ రెడ్డి బీజేపీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని.. త్వరలోనే ఆయన పార్టీ మారుతారంటూ తెలిపారు. ఇప్పటికే బీజేపీ అగ్ర నాయకత్వంతో మిథున్ రెడ్డి టచ్ లోకి వెళ్లారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో వైసీపీ ఖాళీ అవడం ఖాయం అని.. బీజేపీ ఒప్పుకుంటే అవినాష్‌ రెడ్డి తప్ప మిగతా ఎంపీలంతా బీజేపీలో చేరేందుకు రెడీగా ఉన్నారని ఆదినారాయణ రెడ్డి చెప్పారు.</p>
<p>కాగా వైసీపీ ఎంపీలు అవసరం లేదని బీజేపీ పెద్దలు చెబుతున్నా కూడా.. మిథున్ రెడ్డి మాత్రం చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారంటూ తెలిపారు. అయితే నారాయణ రెడ్ది వ్యాఖ్యలపై ఇప్పటి వరకు మిథున్ రెడ్డి మాత్రం స్పందించట్లేదు. దాంతో ఆయన చేరిక ఖాయమే అని అంటున్నారు.  </p>]]></content:encoded>
                
                                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.vishvambhara.com/andhra-pradesh/sensational-comments-of-ycp-mp-adinarayana-reddy-in-touch-with/article-2240</link>
                <guid>https://www.vishvambhara.com/andhra-pradesh/sensational-comments-of-ycp-mp-adinarayana-reddy-in-touch-with/article-2240</guid>
                <pubDate>Fri, 21 Jun 2024 15:52:34 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-06/adinarayanareddy1-1718017342.jpg"                         length="120173"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        