<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.vishvambhara.com/revanth-reddy/tag-432" rel="self" type="application/rss+xml" />
                <generator>Vishvambhara News RSS Feed Generator</generator>
                <title>Revanth Reddy - Vishvambhara News</title>
                <link>https://www.vishvambhara.com/tag/432/rss</link>
                <description>Revanth Reddy RSS Feed</description>
                
                            <item>
                <title>బీసీ నేతకే పీసీసీ పీఠం...! రేసులో మహేష్ కుమార్ గౌడ్  ? </title>
                                    <description><![CDATA[<ul>
<li>టీపీసీసీ ప్రెసిడెంట్ పదవిపై పార్టీ హైకమాండ్ ఫోకస్</li>
<li>బీసీ సామాజికవర్గానికి దక్కనున్న పదవి</li>
<li>రేసులో మహేష్ కుమార్ గౌడ్,  మధు యాష్కీ</li>
</ul>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/national/mahesh-kumar-goud-as-tpcc-chief/article-3633"><img src="https://www.vishvambhara.com/media/400/2024-08/mahesh_gowd_4_e9f434706d.jpg" alt=""></a><br /><p>విశ్వంభర,హైదరాబాద్ : తెలంగాణ పీసీసీ చీఫ్ పదవిపై ఆ పార్టీ అధినాయకత్వం కసరత్తు దాదాపు పూర్తి కావొచ్చినట్లు తెలిసింది. ఢిల్లీలో పార్టీ నాయకత్వం రాష్ట్ర నేతలతో వరుస చర్చలు చేసింది. సీఎం రేవంత్ తో పాటుగా భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్‌ గాంధీతో జరిపారు. రాత్రి పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో భేటీ అయ్యారు. ఇక పీసీసీ రేసులో బలరాం నాయక్‌, అడ్లూరి లక్ష్మణ్‌తో పాటు మహేశ్‌కుమార్‌గౌడ్‌, మధుయాష్కీ ఉన్నారు. ఈసారి బీసీ నేతనే ఈ పదవి వరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఇందుకోసం ఇద్దరు ముఖ్య నేతలు పోటీ పడుతున్నారు వీరిలో మహేశ్‌కుమార్‌గౌడ్‌, మధుయాష్కీ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఏ క్షణమైనా కొత్త పీసీసీ చీఫ్ నియమాకానికి సంబంధించి ప్రకటన వెలువడే అవకాశం ఉందని హస్తం వర్గాలు చెబుతున్నాయి.</p>
<p>టీపీసీసీ చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్  ? </p>
<p>తెలంగాణ నూతన పీసీసీ అధ్యక్షుడిగా సీనియర్ నేత బొమ్మ మహేష్ కుమార్ గౌడ్  పేరు దాదాపు ఖరారయ్యిందని తెలుస్తుంది  . ఇక అధికారిక ప్రకటన మాత్రమే మిగిలి ఉందని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. అన్నీ అనుకున్నట్లు జరిగితే శనివారం సాయంత్రంలోపు ప్రకటన ఉంటుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఢిల్లీ పర్యటనలో బిజిబిజీగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి.. ఏఐసీసీ అగ్రనేతలతో సమావేశమయ్యారు. సుమారు గంటకుపైగా జరిగిన ఈ సమావేశంలో పీసీసీపై ఫుల్ క్లారిటీ వచ్చేసిందని తెలుస్తుంది . ఈ సమావేశంలో మహేష్ పేరు ఖరారు అయినట్లు సమాచారం. ఢిల్లీ నుంచే అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తుంది. మరోవైపు ఇదే మీటింగ్‌లో మంత్రివర్గ విస్తరణపై కూడా ప్రధానంగా చర్చ జరిగినట్లుగా తెలిసింది. ఆరు పదవులు ఖాళీగా ఉండటంతో ప్రస్తుతం నలుగురితో మంత్రివర్గ విస్తరణకు పార్టీ నాయకత్వం ఆమోద ముద్ర వేసినట్లు సమాచారం.</p>
<p><br />ఎవరీ మహేష్ కుమార్ గౌడ్ ?</p>
<p>బొమ్మ మహేష్ కుమార్.. గౌడ సామాజిక వర్గానికి చెందిన నేత. 1966 ఫిబ్రవరి 24న నిజామాబాద్ జిల్లా, భీంగల్ మండలం, రహత్‌నగర్‌లో జన్మించారు. గిరిరాజ్ కళాశాలలో డిగ్రీ పూర్తి చేసిన ఆయన.. విద్యార్థి దశలో ఎన్‌ఎస్‌యూఐ  రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 1986లో నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా, జాతీయ యువజన కాంగ్రెస్ కార్యదర్శిగా పని చేశారు. 1994లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో డిచ్‌పల్లి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా చిన్న వయస్సులోనే పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత 2013 నుంచి 2014 వరకు గిడ్డంగుల సంస్థ చైర్మన్‌గా పని చేశారు. ఆ తర్వాత 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం పీసీసీ కార్యదర్శిగా ఎన్నికయ్యారు. 2018లో నిజామాబాద్ అర్బన్ టికెట్ ఆశించిన ఆ ఎన్నికల్లో ఆ స్థానాన్ని అధిష్ఠానం మైనార్టీలకు కేటాయించడంతో పోటీ నుంచి తప్పుకున్నారు. అయితే.. రాష్ట్ర ఎన్నికల కమిటీలో కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ కన్వీనర్‌ పదవిని హైకమాండ్ కట్టబెట్టింది. 2021 జూన్- 26న పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా, 2022 డిసెంబర్- 10న కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కార్యనిర్వాహక కమిటీలోప్రత్యేక ఆహ్వానితుడిగా, 2023 జూన్- 20న తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (టీపీసీసీ) ఎన్నికల కమిటీలో సభ్యుడిగా నియమితులయ్యారు</p>
<p>2023లో నిజామాబాద్ అర్బన్ నుంచి పోటీ చేయాలనీ భావించిన మహేష్.. ఆ నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి షబ్బీర్ అలీని పార్టీ అభ్యర్థిగా బరిలోకి దింపడంతో పోటీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవడంతో.. ప్రభుత్వం ఏర్పాటయ్యాక 2024 జనవరి 29న తెలంగాణ శాసనమండలిలో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అయ్యారు. చూశారుగా.. విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లోకి వచ్చి పార్టీ కోసం అహర్నిశలు కష్టపడ్డారు. ఇన్ని రోజులకు ఆయన కష్టానికి తగిన ఫలితం లభించబోతోందని కార్యకర్తలు, అభిమానులు, అనుచరులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.</p>
<p> </p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>National</category>
                                    

                <link>https://www.vishvambhara.com/national/mahesh-kumar-goud-as-tpcc-chief/article-3633</link>
                <guid>https://www.vishvambhara.com/national/mahesh-kumar-goud-as-tpcc-chief/article-3633</guid>
                <pubDate>Sat, 24 Aug 2024 13:44:56 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-08/mahesh_gowd_4_e9f434706d.jpg"                         length="123767"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>కవి, యోధుడు దాశరథి కృష్ణమాచార్య శత జయంతిని పురస్కరించుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారికి నివాళులు అర్పించారు</title>
                                    <description><![CDATA[<p><img src="https://www.vishvambhara.com/media/2024-07/333333.jpg" alt="333333" width="1200" height="853" />విశ్వంభర జూలై  22 :కవి, యోధుడు దాశరథి కృష్ణమాచార్య శత జయంతిని పురస్కరించుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారికి నివాళులు అర్పించారు. ఢిల్లీ లోని అధికారిక నివాసంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి లతో కలిసి దాశరథి గారి చిత్ర పటానికి పుష్పాంజలి ఘటించారు</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/chief-minister-revanth-reddy-paid-tributes-to-poet-warrior-dasharathi-krishnamacharya/article-3080"><img src="https://www.vishvambhara.com/media/400/2024-07/333333.jpg" alt=""></a><br /><p><img src="https://www.vishvambhara.com/media/2024-07/333333.jpg" alt="333333" width="1280" height="853"></img>విశ్వంభర జూలై  22 :కవి, యోధుడు దాశరథి కృష్ణమాచార్య శత జయంతిని పురస్కరించుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారికి నివాళులు అర్పించారు. ఢిల్లీ లోని అధికారిక నివాసంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి లతో కలిసి దాశరథి గారి చిత్ర పటానికి పుష్పాంజలి ఘటించారు</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/chief-minister-revanth-reddy-paid-tributes-to-poet-warrior-dasharathi-krishnamacharya/article-3080</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/chief-minister-revanth-reddy-paid-tributes-to-poet-warrior-dasharathi-krishnamacharya/article-3080</guid>
                <pubDate>Mon, 22 Jul 2024 14:41:25 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-07/333333.jpg"                         length="115796"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>తెలంగాణ ప్రభుత్వం పంట రుణమాఫీపై మార్గదర్శకాలు విడుదల ... వీరికి వర్తించదు!</title>
                                    <description><![CDATA[<p><span style="color:rgb(224,62,45);">ఒక్కో కుటుంబానికి రూ.2 లక్షల వరకు రుణమాఫీ వర్తింపు </span><br /><span style="color:rgb(224,62,45);">2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 13వ వరకు తీసుకున్న రుణాలపై మాఫీ</span><br /><span style="color:rgb(224,62,45);">రైతు కుటుంబం గుర్తింపుకు రేషన్ కార్డు ప్రామాణికం </span></p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/-draft--add-your-title/article-2832"><img src="https://www.vishvambhara.com/media/400/2024-07/page-2.jpeg" alt=""></a><br /><p>తెలంగాణ ప్రభుత్వం పంట రుణమాఫీ మార్గదర్శకాలను విడుదల చేసింది. ఒక్కో కుటుంబానికి రూ.2 లక్షల వరకు రుణమాఫీ వర్తిస్తుందని తెలిపింది.  2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 13వ తేదీ వరకు తీసుకున్న పంట రుణాలపై ఇది వర్తిస్తుందని పేర్కొంది . రైతు కుటుంబం గుర్తింపుకు రేషన్ కార్డు ప్రామాణికమని ఈ సందర్బంగా వెల్లడించింది.</p>
<p><strong>పంట రుణమాఫీ కోసం ప్రత్యేక వెబ్ పోర్టల్‌ను ఏర్పాటు చేయనున్నారు. రుణమాఫీ నగదు నేరుగా లబ్ధిదారుల రుణఖాతాల్లోనే జమ కానుంది. ఆరోహణ క్రమంలో రుణమాఫీ సొమ్మును విడుదల చేస్తారు. ఎస్‌హెచ్‌జీ, జేఎల్జీ, ఆర్ఎంజీ, ఎల్ఈసీఎస్ రుణాలకు, రీషెడ్యూల్ చేసిన రుణాలకు మాఫీ వర్తించదు. రుణమాఫీపై రైతుల సందేహాలను తీర్చడానికి ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయనున్నారు. రైతు సమస్యలు ఉంటే 30 రోజుల్లో పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. మరిన్ని వివరాలకు వెబ్ పోర్టల్ చూడవచ్చు... లేదా మండల సహాయ కేంద్రాలను సంప్రదించాలి.</strong></p>
<p>అంతకుముందు, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ... అగస్ట్‌లోనే రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని తెలిపారు. తాము అధికారంలోకి వచ్చాక రైతుబంధు లేదా రైతు భరోసాకు సంబంధించి ఏడు వేల కోట్లకు పైగా నిధులు రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు చెప్పారు.</p>
<img src="https://www.vishvambhara.com/media/2024-07/page--1.jpeg" alt="page -1" width="421" height="707"></img>
రైతు పంట రుణ మాఫీ మార్గదర్శకాలు

<p> </p>
<p><img src="https://www.vishvambhara.com/media/2024-07/page-2.jpeg" alt="page-2" width="443" height="703"></img></p>
<p><img src="https://www.vishvambhara.com/media/2024-07/page-3.jpeg" alt="page-3" width="443" height="683"></img></p>
<p><img src="https://www.vishvambhara.com/media/2024-07/page-4.jpeg" alt="page-4" width="451" height="704"></img></p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/-draft--add-your-title/article-2832</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/-draft--add-your-title/article-2832</guid>
                <pubDate>Mon, 15 Jul 2024 16:54:23 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-07/page-2.jpeg"                         length="197511"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>కేటీఆర్, హరీశ్‌లకు సీఎం రేవంత్ రెడ్డి సవాల్ ... దమ్ముంటే ఆర్ట్స్ కాలేజీ ముందు ఆమరణ నిరాహార దీక్షచేయండి </title>
                                    <description><![CDATA[<ul>
<li><strong><span style="color:rgb(186,55,42);">బీఆర్ఎస్ బలహీనపడినప్పుడు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందుతారని విమర్శ</span></strong></li>
<li><strong><span style="color:rgb(186,55,42);">డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తే వాయిదా వేయాలని రాజకీయం చేస్తున్నారని ఆగ్రహం</span></strong></li>
<li><strong><span style="color:rgb(186,55,42);">పేద విద్యార్థులు దీక్ష చేస్తుంటే మీరెందుకు చేయరని నిలదీత</span></strong></li>
<li><strong><span style="color:rgb(186,55,42);">బిల్లా రంగా లు 15 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేయాలని సవాల్</span></strong></li>
</ul>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/if-cm-revanth-reddy-dares-to-challenge-ktr-harish-go/article-2700"><img src="https://www.vishvambhara.com/media/400/2024-07/will-complete-palamuru-rang.jpg" alt=""></a><br /><p><img src="https://www.vishvambhara.com/media/2024-07/will-complete-palamuru-rang.jpg" alt="Will-complete-Palamuru-Rang" width="1920" height="1080"></img>డీఎస్సీ పరీక్షలు వాయిదా వేయాలనే డిమాండ్‌పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పరీక్షలు వాయిదా వేయాలని దీక్ష చేయాల్సింది పేద విద్యార్థులు కాదని... దమ్ముంటే కేటీఆర్, హరీశ్ రావులు ఆర్ట్స్ కాలేజీ ఎదుట చేయాలని సవాల్ చేశారు. మహబూబ్ నగర్‌లోని ఏఎస్ఎన్ కన్వెన్షన్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన ప్రజాప్రతినిధుల సభలో సీఎం మాట్లాడుతూ... బీఆర్ఎస్ బలహీనపడినప్పుడల్లా విద్యార్థులను రెచ్చగొట్టి లబ్ధి పొందాలని చూస్తారని ఆరోపించారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ను సన్నాసి అంటూ విరుచుకుపడ్డారు.<br /><br />ఉద్యమం సమయంలో హరీశ్ రావు పెట్రోల్ డ్రామా ఆడితే శ్రీకాంతచారి ఆత్మహత్య చేసుకున్నాడన్నారు. ఇప్పుడు విద్యార్థులను రెచ్చగొట్టి డీఎస్సీ పరీక్షలను వాయిదా వేయించాలని చూస్తున్నారని విమర్శించారు. 11 వేలకు పైగా పోస్టులకు డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తే పరీక్షలు వాయిదా వేయాలంటూ బీఆర్ఎస్ రాజకీయం చేస్తోందన్నారు. కోచింగ్ సెంటర్ల మాఫియా కోసం విపక్షాలు పరీక్షల వాయిదా అంటూ ఆందోళనలు చేస్తున్నాయని ఆరోపించారు. ఇలాంటి పరీక్షలు ఒక్క నెల రోజులు వాయిదా వేస్తే కోచింగ్ సెంటర్‌లకు కోట్లాది రూపాయల ఆదాయం వస్తుందన్నారు.<br /><br />అందుకే, పరీక్షలు వాయిదా అంటున్నారని ధ్వజమెత్తారు. 'బావ, బావమరుదులు హరీశ్ రావు, కేటీఆర్‌లకు సవాల్ చేస్తున్నాను. సన్నాసుల్లారా.. అమాయక విద్యార్థులను దీక్షకు ఎందుకు కూర్చోబెడుతున్నారు. మీరు కూర్చోండి. మా ప్రాణాలైనా పోవాలి... పరీక్షలైనా వాయిదా పడాలనే నినాదంతో పదిహేను రోజులు దీక్ష చేయండి. ఎవరు ఆపుతారో చూద్దాం. వారు దీక్ష చేయాలని సవాల్ చేస్తున్నాను. పేద పిల్లలు దీక్షలు చేస్తుంటే మీరు తింటూ ఉంటారా? విద్యార్థుల బాధలు తీరాలంటే హరీశ్ రావు, కేటీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేయాలి. పేద పిల్లలు దీక్షకు కూర్చోవద్దు. మీరు కూర్చోండి. మీ వాదనలో నిజం ఉంటే మీరే దీక్ష చేయండి. ఇద్దరు ఎమ్మెల్యేలను తెలంగాణ వదులుకోదు కదా.. మీకు దమ్ముంటే కూర్చోవాలని సవాల్ విసురుతున్నాను' అన్నారు.<br /><br />విద్యార్థులకు నిజంగానే అన్యాయం జరుగుతుందని భావిస్తే బిల్లా రంగాలు దీక్షకు ఎందుకు ముందుకు రావడం లేదన్నారు. రాజకీయంగా పార్టీ చచ్చిపోయినప్పుడల్లా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతారా? అని ప్రశ్నించారు. పరీక్షలు వాయిదా వేస్తే పిల్లల జీవితాలు ఆగమవుతాయన్నారు. పిల్లలకు పరీక్షలు వాయిదా వేస్తే తనకు, కాంగ్రెస్ పార్టీకి వచ్చే నష్టమేమీ లేదన్నారు. కానీ బీఆర్ఎస్ మాత్రం రాజకీయ కోణంలో వాయిదా డిమాండ్ చేస్తోందన్నారు. లక్షలాది మంది విద్యార్థుల జీవితాలు ఆగమవుతాయన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/if-cm-revanth-reddy-dares-to-challenge-ktr-harish-go/article-2700</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/if-cm-revanth-reddy-dares-to-challenge-ktr-harish-go/article-2700</guid>
                <pubDate>Wed, 10 Jul 2024 10:49:51 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-07/will-complete-palamuru-rang.jpg"                         length="98038"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>టీపీసీసీ చీఫ్ గా  మహేష్ కుమార్ గౌడ్ ...!</title>
                                    <description><![CDATA[<p>తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా ఎవరిని నియమిస్తారు అనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. పీసీసీ చీఫ్ పదవిపై కాంగ్రెస్ అధిష్ఠానం తీవ్రంగా కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. సామాజిక సమీకరణలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. తెలంగాణ సీఎం  పదవి రెడ్డి సామాజిక వర్గానికి, డిప్యూటీ సీఎంగా ఎస్సీకి అవకాశం కల్పించారు.దీంతో పీసీసీ అధ్యక్షుడి పదవిని బీసీకి ఇవ్వాలని హస్తం పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/national/mahesh-kumar-goud-as-tpcc-chief/article-2528"><img src="https://www.vishvambhara.com/media/400/2024-07/whatsapp-image-2024-07-02-at-7.53.53-pm.jpeg" alt=""></a><br /><p>తెలంగాణ బీసీల్లో బలమైన  సామాజిక వర్గాల్లో ఒకటి గౌడ సామాజిక వర్గం. దీంతో ఎమ్మెల్సీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న మహేశ్ కుమార్ గౌడ్ ను  పీసీసీ అధ్యక్షుడిగా నియమిస్తే ఎలా ఉంటుందని అధిష్టానం ఆలోచన చేస్తోంది. ఈ క్రమంలోనే మంగళవారం మహేశ్ కుమార్ గౌడ్ ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో సమావేశమయ్యారు. దీంతో మహేశ్ కుమార్ గౌడ్ కే పీసీసీ చీఫ్ పదవి దక్కే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. అందుకే ఆయన ఢిల్లీ వెళ్లినట్లు అంచనా వేస్తున్నారు.</p>
<p>అయితే పీసీసీ పదవి కోసం మంత్రులతో సహా ముఖ్యనేతలు పోటీ పడ్డారు . డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తో పాటు , మధు యాష్కీ గౌడ్, కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి , జగ్గారెడ్డి , సీతక్క , బలరాం నాయక్ , సంపత్ కుమార్ ల పేర్లు పరిశీలనలో ఉన్నట్లు ప్రచారం జరిగింది .కానీ చివరికి రేసులో మహేష్ కుమార్ గౌడ్ , బలరాం నాయక్ పోటీ పడ్డారు . అయితే సీఎం రేవంత్ రెడ్డితో సాన్నిహిత్యం, బీసీ నాయకుడు కావడం , ఎన్ ఎస్ యూ ఐ నుండి పార్టీ లో ఎదిగిన నేతగా ఉండడం మహేష్ కుమార్ గౌడ్ కు కలిసి వచ్చింది అని తెలుస్తుంది . అలాగే టీపీసీసీ చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ కు  సీఎం రేవంత్ మద్దతు తెలుపడంతో, ఇటు పార్టీ అటు ప్రభుత్వం రెండు   సమన్వయంగా  పనిచేసే అవకాశం ఉంటుందన్న ఆలోచనతో రేవంత్ మద్దతు తెలిపిన మహేష్ కుమార్ గౌడ్ కు పీసీసీ చీఫ్ గా నియమించేందుకు కాంగ్రెస్ అధిష్టానం సిద్ధం అయినట్లు తెలుస్తుంది </p>
<p>ఇక పీసీసీ నియామకంతో పాటు మంత్రి వర్గ విస్తరణకు కాంగ్రెస్ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రి పదవులు, పీసీసీ అధ్యక్ష పదవిపై పార్టీ పెద్దలతో చర్చ జరిపినట్లు తెలుస్తోంది. ఇక తెలంగాణలో బీసీల్లో మరో బలమైన సామాజిక వర్గం ముదిరాజ్ సామాజిక వర్గం. ఈ సామాజికవర్గానికి ఈసారి మంత్రి  పదవి ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మక్తల్​ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి మంత్రి పదవి దక్కే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సారి హైదరాబాద్ , రంగారెడ్డి , ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలకు మంత్రి పదవులు రానున్నాయి.నిజామాబాద్ జిల్లా నుండి సుదర్శన్ రెడ్డి , ఆదిలాబాద్ జిల్లా నుండి ప్రేమ్ సాగర్ రావు , మరియు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లకు క్యాబినెట్ లో చోటు దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది .</p>
<p><br /><img src="https://www.vishvambhara.com/media/2024-07/whatsapp-image-2024-07-02-at-7.53.52-pm.jpeg" alt="WhatsApp Image 2024-07-02 at 7.53.52 PM" width="1280" height="1147"></img></p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>National</category>
                                    

                <link>https://www.vishvambhara.com/national/mahesh-kumar-goud-as-tpcc-chief/article-2528</link>
                <guid>https://www.vishvambhara.com/national/mahesh-kumar-goud-as-tpcc-chief/article-2528</guid>
                <pubDate>Wed, 03 Jul 2024 13:09:21 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-07/whatsapp-image-2024-07-02-at-7.53.53-pm.jpeg"                         length="65956"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>దొంగలతో కలిసేవాళ్లను పట్టిచుకోవద్దు.. కేసీఆర్ ఘాటు వ్యాఖ్యలు</title>
                                    <description><![CDATA[<p>  </p>
<p>పార్టీ ఫిరాయిస్తున్న ఎమ్మెల్యేలపై కేసీఆర్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ ఎస్ పార్టీని వీడి దొంగలతో కలుస్తున్న వారి గురించి పట్టించుకోవాల్సిన పనిలేదన్నారు. బీఆర్ ఎస్ కు ఇలాంటి పరిస్థితులు అసలు లెక్కే కాదన్నారు. ఎందుకంటే గతంలో సమైఖ్య వాదులతో కొట్లాడి అసాధ్యం అనుకున్న రాష్ట్రాన్ని సాధించుకున్నామని తెలిపారు మాజీ సీఎం కేసీఆర్. </p>
<p>బీఆర్ ఎస్ కార్యకర్తలతో కేసీఆర్ శుక్రవారం కూడా సమావేశం నిర్వహించారు. కోరుట్ల, జగిత్యాల నియోజకవర్గాల నుంచి కదిలి వచ్చిన పార్టీ కార్యకర్తలతో ఆయన సమావేశం నిర్వహించారు. ఇందులో మాట్లాడుతూ.. తెలంగాణ కోసం ఈ పదేండ్లలో ఎంతో చేశామని చెప్పారు. ఇప్పుడు కొంచెం పరిస్థితి బాగా లేదని.. కొందరు వెళ్లిపోతున్నారు. </p>
<p>అలాంటి వారిని పార్టీ పట్టించుకోదు. ఒకరు పార్టీ నుంచి పోతే పదిమందిని పార్టీ తీర్చిదిద్దుకుంటుందని తెలిపారు మాజీ సీఎం కేసీఆర్. కార్యకర్తలే పార్టీకి అతిపెద్ద బలం అన్నారు. నాయకులు వెళ్తున్నారు తప్ప.. కార్యకర్తలు మాత్రం అలాగే ఉన్నారని..</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/dont-catch-those-who-associate-with-thieves-kcrs-harsh-comments/article-2464"><img src="https://www.vishvambhara.com/media/400/2024-06/58932205b5bbbb2e32e4b2630f9114d71719577508887234_original.jpg" alt=""></a><br /><p> </p>
<p>పార్టీ ఫిరాయిస్తున్న ఎమ్మెల్యేలపై కేసీఆర్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ ఎస్ పార్టీని వీడి దొంగలతో కలుస్తున్న వారి గురించి పట్టించుకోవాల్సిన పనిలేదన్నారు. బీఆర్ ఎస్ కు ఇలాంటి పరిస్థితులు అసలు లెక్కే కాదన్నారు. ఎందుకంటే గతంలో సమైఖ్య వాదులతో కొట్లాడి అసాధ్యం అనుకున్న రాష్ట్రాన్ని సాధించుకున్నామని తెలిపారు మాజీ సీఎం కేసీఆర్. </p>
<p>బీఆర్ ఎస్ కార్యకర్తలతో కేసీఆర్ శుక్రవారం కూడా సమావేశం నిర్వహించారు. కోరుట్ల, జగిత్యాల నియోజకవర్గాల నుంచి కదిలి వచ్చిన పార్టీ కార్యకర్తలతో ఆయన సమావేశం నిర్వహించారు. ఇందులో మాట్లాడుతూ.. తెలంగాణ కోసం ఈ పదేండ్లలో ఎంతో చేశామని చెప్పారు. ఇప్పుడు కొంచెం పరిస్థితి బాగా లేదని.. కొందరు వెళ్లిపోతున్నారు. </p>
<p>అలాంటి వారిని పార్టీ పట్టించుకోదు. ఒకరు పార్టీ నుంచి పోతే పదిమందిని పార్టీ తీర్చిదిద్దుకుంటుందని తెలిపారు మాజీ సీఎం కేసీఆర్. కార్యకర్తలే పార్టీకి అతిపెద్ద బలం అన్నారు. నాయకులు వెళ్తున్నారు తప్ప.. కార్యకర్తలు మాత్రం అలాగే ఉన్నారని.. వారే పార్టీని అధికారంలోకి మళ్లీ తెస్తారని చెప్పుకొచ్చారు మాజీ సీఎం కేసీఆర్.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/dont-catch-those-who-associate-with-thieves-kcrs-harsh-comments/article-2464</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/dont-catch-those-who-associate-with-thieves-kcrs-harsh-comments/article-2464</guid>
                <pubDate>Fri, 28 Jun 2024 20:31:04 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-06/58932205b5bbbb2e32e4b2630f9114d71719577508887234_original.jpg"                         length="123734"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఫిరాయింపులను ప్రోత్సహించిందే కేసీఆర్ః రేవంత్ రెడ్డి</title>
                                    <description><![CDATA[<p><br /><br /></p>
<p>తెలంగాణలో పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిందే మాజీ సీఎం కేసీఆర్ అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మొన్న జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను కాంగ్రెస్ లో చేర్చుకోవడంతో సీనియర్ నేత జీవన్ రెడ్డి అలకబూనిన విషయం తెలిసిందే. దాంతో ఆయన్ను బుజ్జగిస్తున్నారు. ఢిల్లీ అధిష్టానంతో చర్చల తర్వాత ఆయన వెనక్కు తగ్గారు. </p>
<p>ఇక ఢిల్లీలో ఆయన నేరుగా సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లారు. ఈ భేటీలో మంత్రి శ్రీధర్ బాబు కూడా ఉన్నారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి.. జీవన్ రెడ్డి, శ్రీధర్ బాబు తో కలిసి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ లో జీవన్ రెడ్డికి సరైన ప్రాధాన్యత, గౌరవం ఇస్తామన్నారు. </p>
<p>కాంగ్రెస్‌కి నష్టం జరగాలని కోరుకునే గుంటనక్కలకు జీవన్‌రెడ్డి అవకాశం ఇవ్వలేదని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. జీవన్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం హామీ ఇచ్చిందని.. దాన్ని నిలబెట్టుకుంటామన్నారు.</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/kcr-encouraged-defections-said-by-revanth-reddy/article-2415"><img src="https://www.vishvambhara.com/media/400/2024-06/af1a2962-02ff-4dc7-99e0-6e933ed9a9df4.jpeg" alt=""></a><br /><p><br /><br /></p>
<p>తెలంగాణలో పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిందే మాజీ సీఎం కేసీఆర్ అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మొన్న జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను కాంగ్రెస్ లో చేర్చుకోవడంతో సీనియర్ నేత జీవన్ రెడ్డి అలకబూనిన విషయం తెలిసిందే. దాంతో ఆయన్ను బుజ్జగిస్తున్నారు. ఢిల్లీ అధిష్టానంతో చర్చల తర్వాత ఆయన వెనక్కు తగ్గారు. </p>
<p>ఇక ఢిల్లీలో ఆయన నేరుగా సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లారు. ఈ భేటీలో మంత్రి శ్రీధర్ బాబు కూడా ఉన్నారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి.. జీవన్ రెడ్డి, శ్రీధర్ బాబు తో కలిసి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ లో జీవన్ రెడ్డికి సరైన ప్రాధాన్యత, గౌరవం ఇస్తామన్నారు. </p>
<p>కాంగ్రెస్‌కి నష్టం జరగాలని కోరుకునే గుంటనక్కలకు జీవన్‌రెడ్డి అవకాశం ఇవ్వలేదని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. జీవన్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం హామీ ఇచ్చిందని.. దాన్ని నిలబెట్టుకుంటామన్నారు. తెలంగాణలో ఫిరాయింపులను ప్రోత్సహించిందే కేసీఆర్.. అని.. రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. </p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/kcr-encouraged-defections-said-by-revanth-reddy/article-2415</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/kcr-encouraged-defections-said-by-revanth-reddy/article-2415</guid>
                <pubDate>Thu, 27 Jun 2024 15:21:21 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-06/af1a2962-02ff-4dc7-99e0-6e933ed9a9df4.jpeg"                         length="76124"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>తడి బట్టలతో ప్రమాణం చేసిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి</title>
                                    <description><![CDATA[<p>  </p>
<p>  </p>
<p>ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి, మంత్రి పొన్నం ప్రభాకర్ కు మధ్య మాటల యుద్ధం సాగుతోంది. ఫ్లైయాష్ తరలింపుతో పాటు ఓవర్ లోడ్ లారీల ద్వారా పొన్నం ప్రభాకర్ అవినీతికి పాల్పడ్డాడని.. సుమారు వంద కోట్ల అవినీతి జరిగిందంటూ కౌశిక్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఇక మంత్రితో పాటు హుజూరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ చార్జి వొడితల ప్రణవ్ మీద కూడా ఆరోపణలు చేశాడు కౌశిక్ రెడ్డి.</p>
<p>అయితే దీనిపై మంత్రి పొన్నం ప్రభాకర్ సీరియస్ అయ్యారు. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని తన లాయర్ ద్వారా కౌశిక్ రెడ్డికి లీగల్ నోటీసులు కూడా పంపించారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మంగళవారం రోజున చెల్పూర్ గ్రామంలోని ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్లి ప్రమాణం చేయాలని నిర్ణయించుకున్నారు. కానీ పోలీసులు అక్కడకు వెళ్లకుండా అడ్డుకున్నారు. </p>
<p>దాంతో తన ఇంటి వద్దనే తడిబట్టలతో ఆంజనేయ స్వామి ఫొటో మీద ప్రమాణం</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/mla-kaushik-reddy-took-oath-in-wet-clothes/article-2377"><img src="https://www.vishvambhara.com/media/400/2024-06/deff7153-3f39-4dd7-9bf7-2025b16b95f8.jpeg" alt=""></a><br /><p> </p>
<p> </p>
<p>ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి, మంత్రి పొన్నం ప్రభాకర్ కు మధ్య మాటల యుద్ధం సాగుతోంది. ఫ్లైయాష్ తరలింపుతో పాటు ఓవర్ లోడ్ లారీల ద్వారా పొన్నం ప్రభాకర్ అవినీతికి పాల్పడ్డాడని.. సుమారు వంద కోట్ల అవినీతి జరిగిందంటూ కౌశిక్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఇక మంత్రితో పాటు హుజూరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ చార్జి వొడితల ప్రణవ్ మీద కూడా ఆరోపణలు చేశాడు కౌశిక్ రెడ్డి.</p>
<p>అయితే దీనిపై మంత్రి పొన్నం ప్రభాకర్ సీరియస్ అయ్యారు. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని తన లాయర్ ద్వారా కౌశిక్ రెడ్డికి లీగల్ నోటీసులు కూడా పంపించారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మంగళవారం రోజున చెల్పూర్ గ్రామంలోని ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్లి ప్రమాణం చేయాలని నిర్ణయించుకున్నారు. కానీ పోలీసులు అక్కడకు వెళ్లకుండా అడ్డుకున్నారు. </p>
<p>దాంతో తన ఇంటి వద్దనే తడిబట్టలతో ఆంజనేయ స్వామి ఫొటో మీద ప్రమాణం చేసి.. తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదని చెప్పారు. మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా అవినీతి చేయలేదని ప్రమాణం చేయాలంటూ సవాల్ విసిరారు. అలా చేస్తే పొన్నం ప్రభాకర్ కు తాను క్షమాపణలు చెబుతానని.. తాను చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నానన్నారు కౌశిక్ రెడ్డి.</p>
<p> </p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/mla-kaushik-reddy-took-oath-in-wet-clothes/article-2377</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/mla-kaushik-reddy-took-oath-in-wet-clothes/article-2377</guid>
                <pubDate>Tue, 25 Jun 2024 13:27:37 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-06/deff7153-3f39-4dd7-9bf7-2025b16b95f8.jpeg"                         length="56011"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఎక్స్ వేదికగా రేవంత్ రెడ్డి వర్సెస్ కేటీఆర్.. సింగరేణిపై ట్వీట్ వార్</title>
                                    <description><![CDATA[<p>  </p>
<p>  </p>
<p>ఇప్పుడు తెలంగాణలో ట్విట్టర్ లో కేటీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి వార్ నడుస్తోంది. ఇరువురు గారు అంటూ ట్వీట్ వార్ కు తెరలేపారు. కేటీఆర్ ఎక్స్ లో ట్వీట్ చేస్తూ.. సింగరేణి బొగ్గు గనుల వేలాన్ని రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు 2021లో బొగ్గు గనుల వేలాన్ని నిలిపివేయాలని, 4 బ్లాక్‌లను సింగరేణికి బదిలీ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. </p>
<p>అప్పుడు రేవంత్ రెడ్డి ట్వీట్ ను ఇప్పుడు కేటీఆర్ రీ ట్వీట్ చేస్తూ ఎక్స్ లో పోస్టు చేశారు. అప్పుడు వ్యతిరేకించిన మీరు.. ఇప్పుడు సీఎం అయిన తర్వాత వేలం పాటు కోసం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను పంపించడం ఏంటని మండిపడ్డారు. అసలు మీలో ఈ మార్పుకు గల కారణాలు ఏంటో తెలియాలంటూ ప్రశ్నించారు. </p>
<p>అయితే ఇదే కేటీఆర్ ట్వీట్ ను సీఎం రేవంత్ రెడ్డి రీ ట్వీట్ చేస్తూ పోస్టు చేశారు.</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/tweet-war-on-revanth-reddy-vs-ktr-singareni-on-x/article-2294"><img src="https://www.vishvambhara.com/media/400/2024-06/2024_4$largeimg24_apr_2024_134335253.jpg" alt=""></a><br /><p> </p>
<p> </p>
<p>ఇప్పుడు తెలంగాణలో ట్విట్టర్ లో కేటీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి వార్ నడుస్తోంది. ఇరువురు గారు అంటూ ట్వీట్ వార్ కు తెరలేపారు. కేటీఆర్ ఎక్స్ లో ట్వీట్ చేస్తూ.. సింగరేణి బొగ్గు గనుల వేలాన్ని రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు 2021లో బొగ్గు గనుల వేలాన్ని నిలిపివేయాలని, 4 బ్లాక్‌లను సింగరేణికి బదిలీ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. </p>
<p>అప్పుడు రేవంత్ రెడ్డి ట్వీట్ ను ఇప్పుడు కేటీఆర్ రీ ట్వీట్ చేస్తూ ఎక్స్ లో పోస్టు చేశారు. అప్పుడు వ్యతిరేకించిన మీరు.. ఇప్పుడు సీఎం అయిన తర్వాత వేలం పాటు కోసం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను పంపించడం ఏంటని మండిపడ్డారు. అసలు మీలో ఈ మార్పుకు గల కారణాలు ఏంటో తెలియాలంటూ ప్రశ్నించారు. </p>
<p>అయితే ఇదే కేటీఆర్ ట్వీట్ ను సీఎం రేవంత్ రెడ్డి రీ ట్వీట్ చేస్తూ పోస్టు చేశారు. అందులో కేటీఆర్ గారూ.. అని సంబోధిస్తూ పాయింట్ టు పాయింట్ రిప్లై ఇచ్చారు. తెలంగాణ సంస్థల ప్రైవేటీకరణ, సింగరేణి బొగ్గు గనుల వేలం పాట వేయాలని గతంలో కేసీఆర్ ప్రభుత్వం చూస్తే.. అడుగడుగునా అడ్డు పడింది కాంగ్రెస్ ప్రభుత్వమే అంటూ తెలిపారు రేవంత్ రెడ్డి.</p>
<p>కేసీఆర్ ప్రభుత్వంలోనే కేంద్రం సింగరేణి గనులను తొలిసారి వేలం వేసిందని, రెండు ప్రైవేటు కంపెనీలకు అప్పగించిందన్నారు. అప్పుడు అరబింద, అవంతిక కంపెనీలకు అప్పగించినప్పుడు భట్టి విక్రమార్కనే వ్యతిరేకించారని.. ఆయన రాసిన లేఖను పోస్టు చేశారు రేవంత్ రెడ్డి. కాబట్టి తెలంగాణ ఆస్తులను కాపాడేది కాంగ్రెస్ పార్టీ ఒక్కటే అని తెలిపారు రేవంత్.  </p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/tweet-war-on-revanth-reddy-vs-ktr-singareni-on-x/article-2294</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/tweet-war-on-revanth-reddy-vs-ktr-singareni-on-x/article-2294</guid>
                <pubDate>Sat, 22 Jun 2024 16:50:39 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-06/2024_4%24largeimg24_apr_2024_134335253.jpg"                         length="21992"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఎమ్మెల్సీగా తీర్మార్ మల్లన్న ప్రమాణ స్వీకారం </title>
                                    <description><![CDATA[<p>ఎమ్మెల్సీగా తీర్మార్ మల్లన్న ప్రమాణ స్వీకారం చేశారు. ఖమ్మం-వరంగల్-నల్లగొండ పట్టభద్రల ఎమ్మెల్సీగా గెలుపొందిన కాంగ్రెస్ నేత తీన్మార్ మల్లన్న.. అలియాస్ నవీన్ కుమార్ ఇవాళ (గురువారం) ప్రమాణ స్వీకారం చేశారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/tirmar-mallanna-sworn-in-as-mlc%C2%A0/article-1754"><img src="https://www.vishvambhara.com/media/400/2024-06/telugu-samayam.webp" alt=""></a><br /><p>ఎమ్మెల్సీగా తీర్మార్ మల్లన్న ప్రమాణ స్వీకారం చేశారు. ఖమ్మం-వరంగల్-నల్లగొండ పట్టభద్రల ఎమ్మెల్సీగా గెలుపొందిన కాంగ్రెస్ నేత తీన్మార్ మల్లన్న.. అలియాస్ నవీన్ కుమార్ ఇవాళ (గురువారం) ప్రమాణ స్వీకారం చేశారు. ఈ మేరకు శాసమండలి చైర్మన్ చాంబర్‌లో మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఆయనతో ప్రమాణం చేయించారు.</p>
<p>ఇటీవల జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీన్మార్ మల్లన్న, బీఆర్ఎస్ అభ్యర్థి అనుగుల రాకేష్ రెడ్డిపై 18వేల పైచిలుకు ఓట్లతో తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. కాగా, ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహరాల ఇన్‌చార్జి దీపాదాస్ మున్షీ, ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డి, ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల నేతలు హాజరయ్యారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/tirmar-mallanna-sworn-in-as-mlc%C2%A0/article-1754</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/tirmar-mallanna-sworn-in-as-mlc%C2%A0/article-1754</guid>
                <pubDate>Thu, 13 Jun 2024 13:00:50 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-06/telugu-samayam.webp"                         length="21862"                         type="image/webp"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>విభజన హక్కులను సాధించాలి.. కేంద్రమంత్రులకు రేవంత్ రెడ్డి డిమాండ్..!</title>
                                    <description><![CDATA[<p>కేంద్రమంత్రులుగా తెలుగు రాష్ట్రాల నుంచి ఐదుగురికి అవకాశం దక్కిన విషయం తెలిసిందే. తెలంగాణ నుంచి ఇద్దరికి, ఏపీ నుంచి ముగ్గురికి పదవులు దక్కాయి. టీడీపీ నుంచి ఇద్దరు కొత్తగా మంత్రి పదవులు దక్కించుకున్నారు. దాంతో పాటు ఏపీ బీజేపీ నుంచి ఒకరికి అవకాశం వచ్చింది. </p>
<p>ఇక తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి, బండి సంజయ్ లకు మాత్రమే ఛాన్స్ వచ్చింది. దాంతో కొత్త మంత్రులకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. కొత్తగా కేంద్రమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన కిషన్‌రెడ్డి, బండి సంజయ్ కుమర్, కింజారపు రామ్మోహన్‌ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్‌తో పాటు భూపతిరాజు శ్రీనివాసవర్మకు సీఎం రేవంత్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. </p>
<p>ఇక రెండు రాష్ట్రాల విభజన హక్కులను సాధించాలని కోరారు. కేంద్రం నుంచి రెండు రాష్ట్రాలకు రావాల్సిన నిధులు, పథకాలు, ప్రాజెక్టుల సాధనకు కృషి చేయాల్సిందిగా వారికి సూచించారు రేవంత్ రెడ్డి.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/revanth-reddy-demands-the-central-ministers-to-achieve-the-rights/article-1607"><img src="https://www.vishvambhara.com/media/400/2024-06/af1a2962-02ff-4dc7-99e0-6e933ed9a9df.jpeg" alt=""></a><br /><p>కేంద్రమంత్రులుగా తెలుగు రాష్ట్రాల నుంచి ఐదుగురికి అవకాశం దక్కిన విషయం తెలిసిందే. తెలంగాణ నుంచి ఇద్దరికి, ఏపీ నుంచి ముగ్గురికి పదవులు దక్కాయి. టీడీపీ నుంచి ఇద్దరు కొత్తగా మంత్రి పదవులు దక్కించుకున్నారు. దాంతో పాటు ఏపీ బీజేపీ నుంచి ఒకరికి అవకాశం వచ్చింది. </p>
<p>ఇక తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి, బండి సంజయ్ లకు మాత్రమే ఛాన్స్ వచ్చింది. దాంతో కొత్త మంత్రులకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. కొత్తగా కేంద్రమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన కిషన్‌రెడ్డి, బండి సంజయ్ కుమర్, కింజారపు రామ్మోహన్‌ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్‌తో పాటు భూపతిరాజు శ్రీనివాసవర్మకు సీఎం రేవంత్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. </p>
<p>ఇక రెండు రాష్ట్రాల విభజన హక్కులను సాధించాలని కోరారు. కేంద్రం నుంచి రెండు రాష్ట్రాలకు రావాల్సిన నిధులు, పథకాలు, ప్రాజెక్టుల సాధనకు కృషి చేయాల్సిందిగా వారికి సూచించారు రేవంత్ రెడ్డి.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/revanth-reddy-demands-the-central-ministers-to-achieve-the-rights/article-1607</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/revanth-reddy-demands-the-central-ministers-to-achieve-the-rights/article-1607</guid>
                <pubDate>Mon, 10 Jun 2024 17:25:05 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-06/af1a2962-02ff-4dc7-99e0-6e933ed9a9df.jpeg"                         length="76124"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>చంద్రబాబు, రేవంత్ కలిసి పనిచేస్తారా..?</title>
                                    <description><![CDATA[<p><br /></p><p>గురు, శిష్యుల బంధం మరింత పటిష్టం<br />ఆ సమస్యలు తీరుస్తారా</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/andhra-pradesh/will-chandrababu-revanth-work-together/article-1362"><img src="https://www.vishvambhara.com/media/400/2024-06/revanth-reddy-congratulates-chandrababu-and-pawan-kalyan.jpg" alt=""></a><br /><p><br /></p><p>రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు మిత్ర బృందమే అధికారంలో ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే తెలంగాణలో రేవంత్ రెడ్డి సీఎంగా ఉన్నారు. అటు ఏపీలో కూడా చంద్రబాబు సీఎం కాబోతున్నారు. వీరద్దరూ గతంలో కలిసి పని చేసిన వారే. ఒక రకంగా చెప్పాలంటే రేవంత్ కు రాజకీయ జీవితం ఇచ్చింది టీడీపీ పార్టీనే. చంద్రబాబు సపోర్టుతోనే రేవంత్ ఎదిగారనే వాదన ఉంది. </p><p>ఈ క్రమంలోనే ఇప్పుడు తన అభిమాన నాయకుడు చంద్రబాబు సీఎం కాబోతుండటంతో స్వయంగా రేవంత్ రెడ్డి ఫోన్ చేసి మరీ అభినందనలు తెలిపారు. చంద్రబాబు పిలిస్తే ప్రమాణస్వీకారానికి వెళ్తానంటూ ఆయనే స్వయంగా చెప్పారు. అంటే చంద్రబాబుతో కలిసి పనిచేయడానికి రేవంత్ సిద్ధంగా ఉన్నారనేది అర్థం అవుతోంది. </p><p>ఈ క్రమంలోనే వీరిద్దరూ మున్ముందు కలిసి పనిచేస్తారని తెలుస్తోంది. చంద్రబాబు కూడా మొన్నటి తెలంగాణ ఎన్నికల్లో టీడీపీని పోటీ చేయిచంకుండా రేవంత్ కు సహకరించారని అంటారు. కాబట్టి వీరిద్దరూ రాజకీయంగా అటు రాష్ట్రాల ప్రయోజనాల కోసం ఒకరికొకరు సహకారం అందించుకుంటారని అంటున్నారు. </p><p>రెండు రాష్ట్రాల నడుమ ఉన్న నీటి పంచాయితీని తీరుస్తారని అందరూ ఆశగా ఉన్నారు. దాంతో పాటు రెండు రాష్ట్రాల నడుమ ఉన్న చాలా పెండింగ్ సమస్యలను వీరిద్దరూ పరిష్కరించే అవకాశాలు కూడా ఉన్నాయి. దాంతో పాటు ఒకరికి ఒకరు రాజకీయంగా సపోర్టు చేసుకుంటారని తెలుస్తోంది. మరి వీరిద్దరూ ఎలా ముందుకు వెళ్తారో చూడాలి.  </p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>Andhra Pradesh</category>
                                    

                <link>https://www.vishvambhara.com/andhra-pradesh/will-chandrababu-revanth-work-together/article-1362</link>
                <guid>https://www.vishvambhara.com/andhra-pradesh/will-chandrababu-revanth-work-together/article-1362</guid>
                <pubDate>Thu, 06 Jun 2024 20:27:14 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-06/revanth-reddy-congratulates-chandrababu-and-pawan-kalyan.jpg"                         length="376067"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        