<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.vishvambhara.com/seethakka/tag-430" rel="self" type="application/rss+xml" />
                <generator>Vishvambhara News RSS Feed Generator</generator>
                <title>seethakka - Vishvambhara News</title>
                <link>https://www.vishvambhara.com/tag/430/rss</link>
                <description>seethakka RSS Feed</description>
                
                            <item>
                <title>డీలిమిటేష‌న్‌తో ద‌క్షిణాదికి అన్యాయం.. సీఎం రేవంత్ చెప్పింది నిజ‌మే : జ‌గ్గారెడ్డి</title>
                                    <description><![CDATA[<ul>
<li><span style="color:rgb(224,62,45);"><strong>బండి సంజయ్ ఏం మాట్లాడినా పట్టించుకోవద్దు..ఆయన విమర్శల లీడర్</strong></span></li>
<li><span style="color:rgb(224,62,45);"><strong>సంగారెడ్డి, పటాన్ చేరు పరిధిలో పొంగులేటి భూదందా లు ఇప్పటి వరకు లేవు</strong></span></li>
<li><span style="color:rgb(224,62,45);"><strong>పొంగులేటి శ్రీనివాసరెడ్డి పై హరీష్రా వు అభియోగంకి విలువ లేదు</strong></span></li>
<li><span style="color:rgb(224,62,45);"><strong>సీతక్క పై బిఆర్ఎస్  నేతలవి కామన్ సెన్స్ లేని ఆరోపణలు</strong></span></li>
<li><span style="color:rgb(224,62,45);"><strong>నాది జనరల్ సీటు, వచ్చే ఎన్నికల్లో నా భార్య (బీసీ) పోటీ ని చేయిస్తున్న</strong></span></li>
<li><span style="color:rgb(224,62,45);"><strong>కేబినెట్ లో కోమటిరెడ్డి బ్రదర్స్ ఇద్దరూ ఉంటే తప్పేంది ?</strong></span></li>
<li><span style="color:rgb(224,62,45);"><strong>పదేండ్లు ఎవరైనా దళితున్ని సీఎం ఎందుకు చేయలేదు అని కేసీఆర్ ను అడిగారా ?</strong></span></li>
<li><span style="color:rgb(224,62,45);"><strong> కోమటిరెడ్డి నీ కంటిన్యు చేయాలి..రాజగోపాల్ రెడ్డి కి కూడా కేబినెట్ లోకి తీసుకోవాలి</strong></span></li>
<li><span style="color:rgb(224,62,45);"><strong> సీఎం రేవంత్ కి కూడా ఇదే చెప్తా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి </strong></span></li>
</ul>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/jaggareddy-is-right-when-cm-revanth-said-injustice-to-the/article-13781"><img src="https://www.vishvambhara.com/media/400/2026-04/whatsapp-image-2026-04-15-at-8.11.39-am.jpeg" alt=""></a><br /><p><span style="color:rgb(186,55,42);"><strong>విశ్వంభర,హైదరాబాద్ : </strong></span>డీలిమిటేష‌న్‌తో ద‌క్షిణాదికి అన్యాయం జ‌రుగుతుంద‌న్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్య‌లు నిజ‌మే అని పీసీసీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ జ‌గ్గారెడ్డి పేర్కొన్నారు. దక్షిణాది రాష్ట్రాలను రాజకీయంగా దెబ్బతీసే కుట్ర ఇది అని మండిప‌డ్డారు.మంగళవారం గాంధీ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నియోజక వర్గాల పున‌ర్విభజనతో దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జ‌రుగుతుంది. తెలంగాణతో పాటు అన్ని రాష్ట్రాలు నష్టపోతాయి. దక్షిణాదికి రాజకీయ ఉనికి లేకుండా కుట్ర జరుగుతుంది. బీజేపీ మంత్రులు ఏం చేయలేరు..? మాట్లాడలేరు. కాంగ్రెస్ పార్టీలో అయితే సోనియా గాంధీకి చెప్పుకునే స్వాతంత్య్రం ఉండేది. బీజేపీలో అలాంటి అవకాశమే ఉండదు. బండి సంజయ్ ఏమట్లాడినా విలువ ఉండదు. ఆయ‌న విమ‌ర్శ‌ల‌ను సీరియ‌స్‌గా తీసుకోవాల్సి అవ‌స‌రం లేదు. అధికార పార్టీ మీద ప్ర‌తిప‌క్షం ఆరోప‌ణ‌లు చేయ‌డం స‌హ‌జం. ఉన్న‌ది లేన‌ట్టు.. లేనిది ఉన్న‌ట్టు చెప్ప‌డం స‌హ‌జం అని జ‌గ్గారెడ్డి పేర్కొన్నారు.</p>
<p>రెండున్నరయేండ్లలో సంగారెడ్డి జిల్లాలో ఎక్కడైనా భూమి నేను తీసుకున్నట్టు, ఇన్వాల్వ్ అయినట్టు మీకు సమాచారం ఉందా..? అని అడిగారు పొంగులేటి. నా జిల్లాలో భూమి ముట్టుకోవడానికి నాకే వీలు లేకుండా పోతుంది.. ఇంకా పొంగులేటికి ఎక్కడ దొరుకుతుంది. నా జిల్లాలో ఎలాంటి ఆరోపణలు లేవని సర్టిఫికెట్ ఇచ్చిన. నాకు ఎదుటి వాళ్ళ మీద ఆరోపణలు చేసే అలవాటు లేదు. ఒక్కో ఎకరం కొల్లూరు.. ఉస్మాన్‌పూర్ పోతే ఎకరానికి రూ. 20 కోట్లు. ఎవరు వేలు పెట్టినా భగ్గుమంటదని ఆయ‌న తెలిపారు.మళ్ళీ హరీష్ రావు ఆరోపణలు చేస్తే.. వాళ్ళు ఏం చేశారో బయటా పెడతా. పటాన్‌చెరులో ఎవరు దందా చేశారో చెప్తా. 2014 నుండి మూడేళ్లు జగ్గారెడ్డి ఎక్కడైనా భూములు సంపాదించాడా అని వెతికారు. జల్లెడ పట్టినా.. ఏం దొరకలేదు. భూములు దొరకలేదు. ఆస్తులు చూశారు.. ఊర్లో ఇల్లు లేదు అని జ‌గ్గారెడ్డి స్ప‌ష్టం చేశారు.</p>
<p>మంత్రి పదవులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన జగ్గారెడ్డి.. కోమటిరెడ్డి బ్రదర్స్ ఇద్దరికీ కేబినెట్‌లో చోటు ఉండాలన్నారు. మంత్రి పదవి కావాలంటూ గత కొన్ని రోజులుగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పట్టుబడుతున్న వేళ.. జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.ప్రస్తుతం తెలంగాణ రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని మంత్రివర్గంలో కొనసాగిస్తూనే.. ఆయన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కూడా మంత్రి పదవి ఇవ్వాలని జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కోమటిరెడ్డి బ్రదర్స్ ఇద్దరూ కేబినెట్‍లో ఉంటే తప్పేంటని జగ్గారెడ్డి ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా తాను ఇదే చెప్తానని స్పష్టం చేశారు. ప్రస్తుత సమయంలో డబ్బులు లేకుండా రాజకీయం లేదని జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎవరు డబ్బు పెడితే వాళ్లే నాయకులు అవుతున్నారని చెప్పారు. ఒక ఎమ్మెల్యేగా గెలవాలి అంటే రూ.100 కోట్లు ఖర్చు అవుతున్నాయని పేర్కొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/jaggareddy-is-right-when-cm-revanth-said-injustice-to-the/article-13781</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/jaggareddy-is-right-when-cm-revanth-said-injustice-to-the/article-13781</guid>
                <pubDate>Wed, 15 Apr 2026 08:19:33 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-04/whatsapp-image-2026-04-15-at-8.11.39-am.jpeg"                         length="179947"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>తెలంగాణ పీసీసీ చీఫ్‌గా సీతక్క?</title>
                                    <description><![CDATA[<p>తెలంగాణ కాంగ్రెస్‌లో ఇప్పుడు అందరి దృష్టి టీపీసీసీ చీఫ్ బాధ్యతలు ఎవరికి వెళ్తాయనే దానిపైనే ఉన్నాయి. ఎందుకంటే వచ్చే నెల 21తో పార్టీ చీఫ్‌గా రేవంత్ రెడ్డి పదవీకాలం ముగుస్తుంది. దీంతో.. కొత్తవారిని నియమించాలని అధిష్టానం భావిస్తోంది. అయితే.. ఈ రేస్‌లో సుమారు 10 ఉన్నారు. కానీ, అధిష్టానం మాత్రం సీతక్క వైపు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. రేవంత్ రెడ్డి.. మంత్రి సీతక్క పేరును అధిష్టానానికి సూచించారని గాంధీ భవన్‌లో టాక్ నడుస్తోంది. </p>
<p>  </p>
<p>అధిష్టానం కూడా సీఎం మాటకు ఓకే చెప్పేలా ఉందని తెలుస్తోంది. ఎందుకంటే ఐదుగురు ఎమ్మెల్యేలు ఉన్న తెలంగాణ కాంగ్రెస్ ను ఏకంగా అధికారంలో తీసుకొచ్చిన ఘనత రేవంత్ రెడ్డికే దక్కుతోంది. అందుకే రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఉన్న వ్యక్తికి పార్టీ బాధ్యతలు అప్పగిస్తే ఇద్దరూ సమన్వయంతో పని చేస్తారనే భావన కాంగ్రెస్ అగ్రనేతల్లో ఉందని టాక్ నడుస్తోంది. పైగా సీతక్క అయితే.. పార్టీలో ఎవరూ వ్యతిరేకించరనే అభిప్రాయం</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/national/sitakka-as-telangana-pcc-chief/article-772"><img src="https://www.vishvambhara.com/media/400/2024-05/img-20240525-wa0000.jpg" alt=""></a><br /><p>తెలంగాణ కాంగ్రెస్‌లో ఇప్పుడు అందరి దృష్టి టీపీసీసీ చీఫ్ బాధ్యతలు ఎవరికి వెళ్తాయనే దానిపైనే ఉన్నాయి. ఎందుకంటే వచ్చే నెల 21తో పార్టీ చీఫ్‌గా రేవంత్ రెడ్డి పదవీకాలం ముగుస్తుంది. దీంతో.. కొత్తవారిని నియమించాలని అధిష్టానం భావిస్తోంది. అయితే.. ఈ రేస్‌లో సుమారు 10 ఉన్నారు. కానీ, అధిష్టానం మాత్రం సీతక్క వైపు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. రేవంత్ రెడ్డి.. మంత్రి సీతక్క పేరును అధిష్టానానికి సూచించారని గాంధీ భవన్‌లో టాక్ నడుస్తోంది. </p>
<p> </p>
<p>అధిష్టానం కూడా సీఎం మాటకు ఓకే చెప్పేలా ఉందని తెలుస్తోంది. ఎందుకంటే ఐదుగురు ఎమ్మెల్యేలు ఉన్న తెలంగాణ కాంగ్రెస్ ను ఏకంగా అధికారంలో తీసుకొచ్చిన ఘనత రేవంత్ రెడ్డికే దక్కుతోంది. అందుకే రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఉన్న వ్యక్తికి పార్టీ బాధ్యతలు అప్పగిస్తే ఇద్దరూ సమన్వయంతో పని చేస్తారనే భావన కాంగ్రెస్ అగ్రనేతల్లో ఉందని టాక్ నడుస్తోంది. పైగా సీతక్క అయితే.. పార్టీలో ఎవరూ వ్యతిరేకించరనే అభిప్రాయం కూడా ఉంది. </p>
<p> </p>
<p>ఎస్టీ, మహిళ జాబితా ఉన్న సీతక్కకు పార్టీ బాధ్యతలు అప్పగిస్తే.. ఓట్ బ్యాంక్ కూడా బలపడుతోందని చర్చ నడుస్తోంది. అందుకే రేవంత్ రెడ్డి కూడా సీతక్క పేరు సూచించారట. అయితే.. కొత్త పీసీసీ చీఫ్ ఎంపిక ఎప్పుడు జరుగుతుందనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల ముందు నియమిస్తారా? లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత నియమిస్తారా చూడాలి</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>National</category>
                                    

                <link>https://www.vishvambhara.com/national/sitakka-as-telangana-pcc-chief/article-772</link>
                <guid>https://www.vishvambhara.com/national/sitakka-as-telangana-pcc-chief/article-772</guid>
                <pubDate>Sat, 25 May 2024 09:30:53 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-05/img-20240525-wa0000.jpg"                         length="134409"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఈ సీజన్ నుంచే పంట భీమా పథకం.. మంత్రి సీతక్క కీలక ప్రకటన</title>
                                    <description><![CDATA[<p>తెలంగాణ రైతులకు రేవంత్ రెడ్డి సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. అకాల వర్షాలతో నష్టపోయిన అన్నదాతలకు అండగా ఉండేందుకు పంట బీమా పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించింది. ఈ వర్షాకాలం నుంచే అమలు చేసేందుకు చర్యలు మొదలు పెట్టింది</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/crop-insurance-scheme-minister-seethakkas-key-announcement-from-this-season/article-393"><img src="https://www.vishvambhara.com/media/400/2024-05/images---2024-05-18t204627.401.jpeg" alt=""></a><br /><p>తెలంగాణ రైతులకు రేవంత్ రెడ్డి సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. అకాల వర్షాలతో నష్టపోయిన అన్నదాతలకు అండగా ఉండేందుకు పంట బీమా పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించింది. ఈ వర్షాకాలం నుంచే అమలు చేసేందుకు చర్యలు మొదలు పెట్టింది. రైతులపై ఎలాంటి భారం పడుకుండా చూసుకుంటామని మంత్రి సీతక్క ప్రకటించారు. పంటలకు బీమా ప్రీమియం కూడా ప్రభుత్వమే చెల్లిస్తుందని ఆమె చెప్పారు. </p>
<p> </p>
<p>సీతక్క ప్రస్తుతం రాయ్ బరేలీలో రాహుల్ గాంధీ తరపున ఎన్నికల ప్రచారంలో బిజీ బిజీగా ఉన్నారు. కానీ.. రాష్ట్రంలో అకాల వర్షాలు కురవడం.. పంట నీట మునగడంతో ఆమె తెలంగాణ రైతులకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. యూపీలో ఎన్నికల ప్రచారంలో ఉంటూనే కీలక ప్రకటన చేశారు. తడిసిన ధాన్యం విషయంలో రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. తడిసిన ప్రతి ధాన్యపు గింజను మద్దతు ధరకే రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని స్పష్టం చేశారు.</p>
<p> </p>
<p>ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్లు, వ్యవసాయశాఖ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. 3 రోజులుగా కురుస్తున్న వానలకు జరిగిన పంట నష్టాన్ని అంచనా వేయాలని అధికారలకు సూచించారు. ఎలాంటి ఇబ్బందలు లేకుండా ప్రభుత్వం చర్యలు ప్రారంభించిందని ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి సీతక్క ప్రకటించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజలకు ప్రభుత్వం రోజుకో గుడ్ న్యూస్ చెబుతోంది. ఆగస్టు 15 నాటికి రైతు రుణమాఫీ చేస్తామని ఇప్పటికే ప్రకటించింది. దీనికి సంబంధించి నిధుల సేకరణపై దృష్టి పెట్టారు. ఇప్పుడు పంట భీమా పథకంతో కూడా రైతులకు లాభం జరగనుంది.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/crop-insurance-scheme-minister-seethakkas-key-announcement-from-this-season/article-393</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/crop-insurance-scheme-minister-seethakkas-key-announcement-from-this-season/article-393</guid>
                <pubDate>Sat, 18 May 2024 21:05:53 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-05/images---2024-05-18t204627.401.jpeg"                         length="15450"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        