<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.vishvambhara.com/lok-sabha-elections/tag-42" rel="self" type="application/rss+xml" />
                <generator>Vishvambhara News RSS Feed Generator</generator>
                <title>Lok Sabha Elections - Vishvambhara News</title>
                <link>https://www.vishvambhara.com/tag/42/rss</link>
                <description>Lok Sabha Elections RSS Feed</description>
                
                            <item>
                <title>అధికారులు జవాబుదారీతనంతో పనిచేయాలి: భట్టి విక్రమార్క </title>
                                    <description><![CDATA[<p>ఎన్నికల కోడ్ ముగిసిందని గుర్తుచేస్తూ అధికారులు అభివృద్ధిపై దృష్టిసారించి జవాబుదారీతనంతో పనిచేయాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సూచించారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/officials-should-work-with-accountability-bhatti-vikramarka%C2%A0/article-1535"><img src="https://www.vishvambhara.com/media/400/2024-06/123228509_09bhatti-1a.jpg" alt=""></a><br /><p>ఎన్నికల కోడ్ ముగిసిందని గుర్తుచేస్తూ అధికారులు అభివృద్ధిపై దృష్టిసారించి జవాబుదారీతనంతో పనిచేయాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సూచించారు. ఖమ్మం జిల్లా మధిర క్యాంపు కార్యాలయంలో ఆదివారం మధిర అభివృద్ధిపై అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు.  ఇచ్చిన మాట ప్రకారం మధిరను దేశంలో నెంబర్ వన్‌ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామన్నారు. మధిరలో అండర్ డ్రైనేజీల నిర్మాణానికి రూ.128 కోట్ల నిధులను విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. </p>
<p>అదేవిధంగా రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద, యాంజియోగ్రామ్, పార్కిన్సన్స్, వెన్నునొప్పి వంటి ఖరీదైన వ్యాధుల చికిత్సలు, ఆరోగ్యశ్రీ పథకం కింద చికిత్సల ప్యాకేజీ ధరలను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి రూ.497.29 కోట్లు అవసరం కాగా ఈ నిధులను విడుదల చేస్తూ డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద ప్రస్తుతం ఉన్న పథకాలకు సంబంధించి నూతన చికిత్సా విధానాలు, ఆర్థిక సవరణల కోసం రాష్ట్ర సచివాలయంలో భట్టి విక్రమార్కతో సమావేశం జరిగింది.2007లో కాంగ్రెస్ సర్కార్ ప్రవేశపెట్టిన ఆరోగ్య శ్రీ పథకం కింద 2.84 కోట్ల మంది లబ్ధిదారులున్నారు. ఈ పథకం ద్వారా వారికి 10 లక్షల వరకు ఆర్థిక సాయం అందనుంది. రాష్ట్రంలోని 1402 ఆసుపత్రుల ద్వారా ఈ సదుపాయం కల్పించబడింది.</p>
<p>ప్రస్తుతం ఈ పథకంలో 1672 చికిత్సా విధానాలు అందుబాటులో ఉన్నాయి. ఇందులో వైద్య నిపుణుల సూచనల మేరకు 1375 ప్రొసీజర్లకు ప్యాకేజీ ధరలను పెంచుతూ డిప్యూటీ సీఎం నిర్ణయించారు. యాంజియోగ్రామ్, పార్కిన్సన్స్ సన్, వెన్నుపూసలకు సంబంధించి ఆరోగ్యశ్రీలో అమలు చేయని 65 అధునాతన చికిత్స విధానాలను ఇక నుంచి ఆరోగ్యశ్రీలో అమలు చేయాలని నిర్ణయించారు. వీటితో పాటు ప్రస్తుతం ఆయుష్మాన్ భారత్‌లో ఉన్న 98 చికిత్సా విధానాలను రాజు ఆరోగ్యశ్రీలో చేర్చడం వల్ల ప్రభుత్వానికి దాదాపు 189.83 కోట్లు ఖర్చు, 65 కొత్త చికిత్సలను అంగీకరించడం వల్ల ప్రభుత్వం 158.20 కోట్లు ఖర్చు,  చేస్తుంది.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/officials-should-work-with-accountability-bhatti-vikramarka%C2%A0/article-1535</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/officials-should-work-with-accountability-bhatti-vikramarka%C2%A0/article-1535</guid>
                <pubDate>Sun, 09 Jun 2024 13:24:31 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-06/123228509_09bhatti-1a.jpg"                         length="37792"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>మోడీపై మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తీవ్ర విమర్శలు</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><strong>  విశ్వంభర, పంజాబ్ : </strong>ప్రస్తుత పీఎం నరేంద్ర మోడీపై మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ విమర్శలు గుప్పించారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో ద్వేషపూరిత, అగౌరవపరిచే ప్రసంగాలు చేయడం ద్వారా మోడీ బహిరంగ ప్రసంగాల గౌరవాన్ని తగ్గించారని ఆరోపించారు. ఈ మేరకు ఏడో దశ ఎన్నికలకు ముందు పంజాబ్ ఓటర్లకు గురువారం ఓ లేఖ రాశారు. ‘ప్రస్తుత ఎన్నికల ప్రచారంలో నేను రాజకీయ ఉపన్యాసాలను చాలా ఆసక్తిగా గమనిస్తున్నాను. మోడీ అత్యంత దుర్మార్గపు విద్వేషపూరిత ప్రసంగాలకు పాల్పడ్డారు.</p>
<p style="text-align:justify;">అవి పూర్తిగా సమాజాన్ని విభజించే స్వభావం కలిగి ఉన్నాయి. బహిరంగ ప్రసంగాల గౌరవాన్ని తగ్గించేలా ఉన్నాయి. తద్వారా ప్రధాని కార్యాలయ స్థాయి కూడా తగ్గింది. గతంలో ఏ ప్రధానమంత్రి కూడా నిర్దిష్ట వర్గాన్ని లక్ష్యంగా చేసుకునే ఉద్దేశ్యంతో ఇటువంటి ద్వేషపూరిత మాటలు మాట్లాడలేదు’ అని తెలిపారు. ‘నేను నా జీవితంలో ఎప్పుడూ ఒక సమాజాన్ని వేరు చేయలేదు. అది బీజేపీకి మాత్రమే కాపీరైట్’</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/national/former-prime-minister-manmohan-singh-criticized-modi/article-1056"><img src="https://www.vishvambhara.com/media/400/2024-05/ఓఓఓ.jpg" alt=""></a><br /><p style="text-align:justify;"><strong> విశ్వంభర, పంజాబ్ : </strong>ప్రస్తుత పీఎం నరేంద్ర మోడీపై మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ విమర్శలు గుప్పించారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో ద్వేషపూరిత, అగౌరవపరిచే ప్రసంగాలు చేయడం ద్వారా మోడీ బహిరంగ ప్రసంగాల గౌరవాన్ని తగ్గించారని ఆరోపించారు. ఈ మేరకు ఏడో దశ ఎన్నికలకు ముందు పంజాబ్ ఓటర్లకు గురువారం ఓ లేఖ రాశారు. ‘ప్రస్తుత ఎన్నికల ప్రచారంలో నేను రాజకీయ ఉపన్యాసాలను చాలా ఆసక్తిగా గమనిస్తున్నాను. మోడీ అత్యంత దుర్మార్గపు విద్వేషపూరిత ప్రసంగాలకు పాల్పడ్డారు.</p>
<p style="text-align:justify;">అవి పూర్తిగా సమాజాన్ని విభజించే స్వభావం కలిగి ఉన్నాయి. బహిరంగ ప్రసంగాల గౌరవాన్ని తగ్గించేలా ఉన్నాయి. తద్వారా ప్రధాని కార్యాలయ స్థాయి కూడా తగ్గింది. గతంలో ఏ ప్రధానమంత్రి కూడా నిర్దిష్ట వర్గాన్ని లక్ష్యంగా చేసుకునే ఉద్దేశ్యంతో ఇటువంటి ద్వేషపూరిత మాటలు మాట్లాడలేదు’ అని తెలిపారు. ‘నేను నా జీవితంలో ఎప్పుడూ ఒక సమాజాన్ని వేరు చేయలేదు. అది బీజేపీకి మాత్రమే కాపీరైట్’ అని పేర్కొన్నారు.</p>
<p style="text-align:justify;">‘అగ్నిపథ్ స్కామ్ పై స్పందించిన మన్మోహన్.. దేశభక్తి, ధైర్యసాహసాలు, సేవకు విలువ నాలుగేళ్లు మాత్రమేనని బీజేపీ భావిస్తోంది. ఇది వారి బూటకపు జాతీయ వాదాన్ని స్పష్టంగా తెలియజేస్తోంది’ అని తెలిపారు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగాన్ని పరిరక్షించబడే అభివృద్ధి-ఆధారిత భవిష్యత్తును కాంగ్రెస్ మాత్రమే నిర్ధారిస్తుందని స్పష్టం చేశారు. గత పదేళ్లలో దేశ ఆర్థిక వ్యవస్థ ఊహాతీతమైన గందరగోళాన్ని చవిచూసిందని విమర్శించారు. నోట్ల రద్దు, జీఎస్టీ వంటి నిర్ణయాలతో దయనీయ పరిస్థితి నెలకొందని తెలిపారు. కాబట్టి ప్రేమ, శాంతి, సౌభ్రాతృత్వం, సామరస్యానికి అవకాశం ఇవ్వాలని, అభివృద్ధి, సమ్మిళిత ప్రగతికి ఓటు వేయాలని పంజాబ్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.</p>]]></content:encoded>
                
                                                            <category>National</category>
                                    

                <link>https://www.vishvambhara.com/national/former-prime-minister-manmohan-singh-criticized-modi/article-1056</link>
                <guid>https://www.vishvambhara.com/national/former-prime-minister-manmohan-singh-criticized-modi/article-1056</guid>
                <pubDate>Fri, 31 May 2024 00:51:27 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-05/%E0%B0%93%E0%B0%93%E0%B0%93.jpg"                         length="38253"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఆరో దశ పోలింగ్.. అందరి దృష్టి ఢిల్లీ పైనే!</title>
                                    <description><![CDATA[<p>దేశవ్యాప్తంగా ఆరో విడత లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. ఆరు గంటల నుంచే ఓటర్ల క్యూ లైన్‌లో ఉన్నారు. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. 6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో మొత్తం 58 ఎంపీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. యూపీలో 14, బెంగాల్‌లో 8 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. హరియాణాలో 10, ఢిల్లీలో 7, జమ్మూకశ్మీర్‌లో ఒక స్థానానికి పోలింగ్ జరుగుతోంది. బీహార్‌లో 8, ఒడిశాలో 6, ఝార్ఖండ్‌లో 4 లోకసభ స్థానాలతో పాటు ఒడిశాలో మిగిలిన 42 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇవాళ పోలింగ్ జరుగుతోంది. </p>
<p>  </p>
<p>అయితే ఈ దశలో అందరి దృష్టి ఢిల్లీపైనే ఉంది. కేజ్రీవాల్ అరెస్ట్, బెయిల్ తర్వాత అన్ని పార్టీలు ఢిల్లీపై ఫోకస్ చేశాయి. కేజ్రీవాల్ బెయిల్‌పై విడుదలైన తర్వాత ఊహించని రీతిలో ప్రచారం చేశారు. ఆయన ప్రసంగం బీజేపీని ఇరుకున పెట్టేలా ఉంది.</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/national/all-eyes-are-on-delhi-for-the-sixth-phase-of/article-788"><img src="https://www.vishvambhara.com/media/400/2024-05/img-20240525-wa0002.jpg" alt=""></a><br /><p>దేశవ్యాప్తంగా ఆరో విడత లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. ఆరు గంటల నుంచే ఓటర్ల క్యూ లైన్‌లో ఉన్నారు. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. 6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో మొత్తం 58 ఎంపీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. యూపీలో 14, బెంగాల్‌లో 8 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. హరియాణాలో 10, ఢిల్లీలో 7, జమ్మూకశ్మీర్‌లో ఒక స్థానానికి పోలింగ్ జరుగుతోంది. బీహార్‌లో 8, ఒడిశాలో 6, ఝార్ఖండ్‌లో 4 లోకసభ స్థానాలతో పాటు ఒడిశాలో మిగిలిన 42 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇవాళ పోలింగ్ జరుగుతోంది. </p>
<p> </p>
<p>అయితే ఈ దశలో అందరి దృష్టి ఢిల్లీపైనే ఉంది. కేజ్రీవాల్ అరెస్ట్, బెయిల్ తర్వాత అన్ని పార్టీలు ఢిల్లీపై ఫోకస్ చేశాయి. కేజ్రీవాల్ బెయిల్‌పై విడుదలైన తర్వాత ఊహించని రీతిలో ప్రచారం చేశారు. ఆయన ప్రసంగం బీజేపీని ఇరుకున పెట్టేలా ఉంది. ఇక.. గత ఎన్నికల్లో ఢిల్లీలో ఏడుకు ఏడు స్థానాలు బీజేపీ ఖాతాలో పడ్డాయి. ఈ సారి మాత్రం ఆ పరిస్థితి ఉండదనే ప్రచారం ఉంది. ఏడు సీట్లూ ఇండియా కూటమి ఖాతాలోనే పడతాయని రాహుల్ గాంధీ చెబుతున్నారు. </p>
<p> </p>
<p>ఇప్పటి వరకు ఐదు విడతల్లో 428 స్థానాలకు పోలింగ్ పూర్తి కాగా.. ఆరో దశలో 58 ఎంపీ స్థానాలకు బరిలో 889 మంది అభ్యర్థులు ఉన్నారు. ఈ దశలో 11.13 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించనున్నారు. జూన్ 1న ఏడో విడతలో 8 రాష్ట్రాల్లో 57 స్థానాలకు పోలింగ్ జరగనుంది. జూన్ 4న లోక్ సభ, ఏపీ, ఒడిశా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.</p>]]></content:encoded>
                
                                                            <category>National</category>
                                    

                <link>https://www.vishvambhara.com/national/all-eyes-are-on-delhi-for-the-sixth-phase-of/article-788</link>
                <guid>https://www.vishvambhara.com/national/all-eyes-are-on-delhi-for-the-sixth-phase-of/article-788</guid>
                <pubDate>Sat, 25 May 2024 12:43:23 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-05/img-20240525-wa0002.jpg"                         length="60911"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ముఖాన్ని చూపిస్తేనే ఓటు వేయాలని ఓటర్లకు మాధవీలత హెచ్చరిక.. కేసునమోదు </title>
                                    <description><![CDATA[<p>బీజేపీ హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి మాధవీలత పోలింగ్ వేళ వివాదంలో చిక్కుకున్నారు. సోమవారం పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ సరళీని పరిశీలించిన మాధవీలత హల్ చల్ చేశారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/madhavilatha-warns-voters-to-vote-only-if-they-show-their-face/article-120"><img src="https://www.vishvambhara.com/media/400/2024-05/madhavilatha.gif" alt=""></a><br /><p style="text-align:justify;"><strong>విశ్వంభర, హైదరాబాద్:</strong> బీజేపీ హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి మాధవీలత పోలింగ్ వేళ వివాదంలో చిక్కుకున్నారు. సోమవారం పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ సరళీని పరిశీలించిన మాధవీలత హల్ చల్ చేశారు. ఓటు వేయాడానికి వచ్చే ప్రతి ఒక్కరు ముఖం చూపిస్తేనే ఓటు వేయించాలని అధికారులకు హుకుం జారీ చేశారు. పలువురి ఓటర్ల ముఖాలను స్వయంగా ఆమె తనిఖీ చేశారు. ఓటరు కార్డులను పరిశీలించారు. పాతబస్తీలో దొంగ ఓట్లు వేస్తున్నారని, చనిపోయిన వారి పేర్లపై కూడా ఓట్లు వేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అజంపుర, గోషామహల్‌ ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాల్లో అక్రమాలు జరుగుతున్నాయని ఆమె ఆరోపించారు. ఈ క్రమంలో ఆమె పోలింగ్ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. అయితే ఆమె తీరుపై పలువురు ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలింగ్ కేంద్రంలో అభ్యర్థికి ఏం పనంటూ ప్రశ్నించారు. </p>
<p style="text-align:justify;"><br />కాగా, మాధవీలత చేసిన హంగామాపై  హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రోనాల్డ్ రాస్ సీరియస్ అయ్యారు. పోలింగ్ కేంద్రాల్లో మహిళల బురఖా తొలగించి పరిశీలించిన మాధవీలతపై వెంటనే కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించారు. పోలింగ్ కేంద్రాల్లో అక్రమాలు జరిగితే ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేయాలని కానీ పొలింగ్ కేంద్రాల్లోకి ప్రవేశించి బురఖాలు తొలగించి చూడటం, ఓటరు కార్డులు పరిశీలించడం ఎన్నికల నిబంధనలకు విరుద్దమన్నారు. ఆమెపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. </p>
<p style="text-align:justify;"> </p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/madhavilatha-warns-voters-to-vote-only-if-they-show-their-face/article-120</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/madhavilatha-warns-voters-to-vote-only-if-they-show-their-face/article-120</guid>
                <pubDate>Mon, 13 May 2024 16:13:01 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-05/madhavilatha.gif"                         length="172726"                         type="image/gif"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు ఇప్పుడు మారనుంది: జగదీశ్ రెడ్డి </title>
                                    <description><![CDATA[<p>అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణా ప్రజలు ఇచ్చిన తీర్పు ఇప్పుడు మారనుందని, ఐదు నెలల్లో ప్రజల ఆలోచనల్లో పెను మార్పులు వచ్చాయని మాజీ మంత్రి,సూర్యాపేట శాసన సభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/former-minister-jagdish-reddy-said-that-the-verdict-given-by-the-people-in-the-assembly-elections-will-change-now/article-116"><img src="https://www.vishvambhara.com/media/400/2024-05/jagadishreddy.gif" alt=""></a><br /><p style="text-align:justify;"><strong>విశ్వంభర, సూర్యాపేట : </strong>అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణా ప్రజలు ఇచ్చిన తీర్పు ఇప్పుడు మారనుందని, ఐదు నెలల్లో ప్రజల ఆలోచనల్లో పెను మార్పులు వచ్చాయని మాజీ మంత్రి,సూర్యాపేట శాసన సభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. పార్లమెంటు ఎన్నికల పోలింగ్ సందర్భంగా సూర్యాపేటలోని శ్రీ చైతన్య స్కూల్ పోలింగ్ బూత్ లో  జగదీష్ రెడ్డి  తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ లేనిలోటు స్పష్టంగా కనపడుతుందని ప్రజలే చెబుతున్నారని అన్నారు. ప్రజా స్పందన చూస్తుంటే మెజారిటీ సీట్లు మావే అనే నమ్మకం కలుగుతుందన్నారు. కేసీఆరే తెలంగాణకు శ్రీరామ రక్ష అని ప్రజలు భావిస్తున్నారని తెలిపారు. లోక్ సభ ఎన్నికల్లో ఊహిస్తున్న మార్పు వస్తుందని ఆశిస్తున్నామని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజలందరూ తమ భవిష్యత్  ను దృష్టిలో పెట్టుకుని విధిగా ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ఓటుని సరిగ్గా వినియోగించుకొకపోతే జరగబోయే నష్టానికి మనమే బాధ్యులమవుతామని పేర్కొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/former-minister-jagdish-reddy-said-that-the-verdict-given-by-the-people-in-the-assembly-elections-will-change-now/article-116</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/former-minister-jagdish-reddy-said-that-the-verdict-given-by-the-people-in-the-assembly-elections-will-change-now/article-116</guid>
                <pubDate>Mon, 13 May 2024 15:10:02 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-05/jagadishreddy.gif"                         length="165474"                         type="image/gif"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>సిటీ బస్సులో ప్రయాణించిన రాహుల్ గాంధీ.. ఎక్కడో తెలుసా…?</title>
                                    <description><![CDATA[<p dir="ltr"><strong>విశ్వంభర, వెబ్ డెస్క్ : </strong>పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్తుంది. అధిక మెజార్టీ సాధించి కేంద్రంలో అధికారం చేపట్టడానికి కాంగ్రెస్ నేతలు ఓటర్లతో మమేకమవుంతున్నారు. ఈ క్రమంలో నిన్న సరూర్ నగర్ స్టేడియంలో జనజాతర సభ అనంతరం అగ్రనేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి దిల్ సుఖ్​ నగర్ లో బస్సులో ప్రయాణించారు. అంతే కాకుండా తెలంగాణలో కాంగ్రెస్ పాలన గురించి, ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం గురించి మహిళలను అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో పొందిపరిచిన అంశాలను రాహుల్​ ప్రయాణికులకు వివరించారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/do-you-know-rahul-gandhi-who-traveled-by-ct-bus/article-82"><img src="https://www.vishvambhara.com/media/400/2024-05/00.jpg" alt=""></a><br /><p dir="ltr"><strong>విశ్వంభర, వెబ్ డెస్క్ : </strong>పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్తుంది. అధిక మెజార్టీ సాధించి కేంద్రంలో అధికారం చేపట్టడానికి కాంగ్రెస్ నేతలు ఓటర్లతో మమేకమవుంతున్నారు. ఈ క్రమంలో నిన్న సరూర్ నగర్ స్టేడియంలో జనజాతర సభ అనంతరం అగ్రనేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి దిల్ సుఖ్​ నగర్ లో బస్సులో ప్రయాణించారు. అంతే కాకుండా తెలంగాణలో కాంగ్రెస్ పాలన గురించి, ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం గురించి మహిళలను అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో పొందిపరిచిన అంశాలను రాహుల్​ ప్రయాణికులకు వివరించారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/do-you-know-rahul-gandhi-who-traveled-by-ct-bus/article-82</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/do-you-know-rahul-gandhi-who-traveled-by-ct-bus/article-82</guid>
                <pubDate>Fri, 10 May 2024 14:23:08 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-05/00.jpg"                         length="34403"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>గాడిద గుడ్డు వర్సెస్ వంకాయ</title>
                                    <description><![CDATA[<p><span style="color:rgb(132,63,161);"><em><strong>* తెలంగాణ పాలిటిక్స్‌ను షేక్ చేస్తున్న గుడ్డు, కాయ</strong></em></span><br /><span style="color:rgb(132,63,161);"><em><strong>* గాడిద గుడ్డును ఎత్తుకుని తిరుగుతున్న సీఎం రేవంత్ రెడ్డి</strong></em></span><br /><span style="color:rgb(132,63,161);"><em><strong>* వంకాయను పట్టుకుని తిరుగుతున్న బీజేపీ నాయకులు</strong></em></span><br /><span style="color:rgb(132,63,161);"><em><strong>* కొత్త రకం ప్రచారంతో దేశ రాజకీయాలను ఆకర్షించిన తెలంగాణ నేతలు</strong></em></span></p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/donkey-egg-and-eggplant-shaking-telangana-politics/article-70"><img src="https://www.vishvambhara.com/media/400/2024-05/333493-bjp-vs-congress.webp" alt=""></a><br /><p><strong>విశ్వంభర, హైదరాబాద్ : </strong> రాష్ట్రంలో ప్రస్తుతం గాడిద గుడ్డు, వంకాయ పాలిటిక్స్ నడుస్తున్నాయి. గాడిద గుడ్డు కాంగ్రెస్ పార్టీది కాగా, వంకాయ బీజేపీది. ఈ రెండు లోక్ సభ ఎన్నికల్లో ప్రచార అస్త్రాలుగా ఎంట్రీ ఇచ్చాయి. ఒకరు గాడిద గుడ్డును చేతపట్టుకుని తిరుగుతుండగా.. మరొకరు వంకాయను భుజాన వేసుకుని తిరుగుతున్నారు. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజం. కానీ తెలంగాణలో ఆ విమర్శలు బూతులుగా మారాయి. నోటికి ఏమాట వస్తే అది మాట్లాడుతూ దిగజారిపోతున్నారు. విమర్శ అంటేనే బూతుగా మార్చారు. తాజాగా లోక్ సభ ఎన్నికల సందర్భంగా వ్యంగంగా సంభోదించే గాడిద గుడ్డు, వంకాయలను చేర్చి దేశ రాజకీయాల్లో కొత్త ఒరవడికి తెరలేపారు తెలంగాణ లీడర్స్. ఇచ్చిన హామీలు, నెరవేర్చని హామీలపై నీది గాడిద గుడ్డు, నాది వంకాయ అన్నట్లు ప్రచార అస్త్రాలను సంధిస్తున్నారు. ఇదంతా చోటామోట నాయకులు కాదు చేసేది.. ఏకంగా సీఎం, కేంద్రమంత్రులే భుజాన వేసుకుని బహిరంగ సభల్లో దుమ్మెత్తి పోసుకుంటూ ప్రజలను తమవైపు తిప్పుకుంటున్నారు. </p>
<p><span style="color:rgb(224,62,45);"><strong>తెరలేపింది హస్తం పార్టీనే..</strong></span><br />కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఇచ్చింది గాడిద గుడ్డే అంటూ కాంగ్రెస్ ప్రచార అస్త్రాన్ని అందుకుని అందరికీ ఈజీగా రీచ్ అయ్యేలా ప్లాన్ చేసింది. ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి సైతం బీజేపీ ఇచ్చింది గాడిద గుడ్డు అంటూ ప్రత్యేకంగా తయారు చేసిన గుడ్డును బహిరంగ సభల్లో ప్రదర్శించడం సంచలనంగా మారింది. తెలంగాణ అడిగింది ఇవీ అంటూ ఓ ఫ్లెక్సీని తయారు చేసి దాని ముందు గాడిద గుడ్డును పెట్టి కేంద్రం ఇచ్చింది ఇదే అని ప్రదర్శించింది. తెలంగాణ అడిగిన వాటిల్లో.. ‘‘రూపాయి పంపిస్తే 43 పైసలు బిచ్చం నుంచి విముక్తి, మేడారం సమ్మక్క-సారక్క జాతరకు జాతీయ హోదా, కనీసం ఒక్క ఐఐఎం, ఎన్ఐడీ విద్యాలయం, కనీసం ఒక్క ఐఐటీ, ఓ మెడికల్ కాలేజీ, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు  జాతీయ హోదా, బడ్జెట్లో ఉత్తరాది రాష్ట్రాలతో సమాన వాటా, 811 టీఎంసీల కృష్ణా జలాలతో సరైన వాటా, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ,స్మార్ట్ సిటీలుగా వరంగల్, కరీంనగర్’’ ఇవ్వాలని తెలంగాణ అడిగిందని, కానీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మాత్రం గాడిద గుడ్డు ఇచ్చిందని ఎన్నికల్లో ప్రధాన ప్రచార అస్త్రంగా వాడుకుంటుంది. </p>
<p><span style="color:rgb(224,62,45);"><strong>ఏడు గాడిద గుడ్లతో తిప్పికొడుతూ..</strong></span><br />కాంగ్రెస్ చేస్తున్న ప్రచారాన్ని బీజేపీ సోషల్ మీడియా వేదికగా తిప్పికొట్టింది. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల హామీలపై గాడిద గుడ్డును ఎక్కుపెట్టింది. ‘‘2 లక్షల రుణమాఫీ 1వ గుడ్డు, వరికి రూ.500 బోనస్ 2వ గుడ్డు, కౌలురైతులకు రూ.15 వేల రైతు బోనస్ 3వ గుడ్డు, రైతుకూలీలకు రూ.12 వేల సాయం 4వ గుడ్డు, విద్యార్థులకు రూ.5లక్షలు 5వ గుడ్డు, నిరుద్యోగులకు  నెలకు రూ.4 వేలు 6వ గుట్టు, మహిళలకు రూ.2500 7వ గుడ్డు ఇచ్చిందంటూ సెటైరికల్‌గా తిప్పికొట్టింది. </p>
<p><span style="color:rgb(224,62,45);"><strong>కొత్తగా పుట్టుకొచ్చిన వంకాయ</strong></span><br />గాడిద గుడ్డు ప్రచారాన్ని ఖండిస్తూ వచ్చిన బీజేపీ తాజాగా వంకాయను రంగంలోకి దింపింది.  గాడిద గుడ్డుకు కౌంటర్‌గా వంకాయలను చేతబట్టి కాంగ్రెస్ రాష్ట్రానికి ఇచ్చింది ఇదే అంటూ కొత్త ప్రచారాన్ని అందుకుంది.  60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో దేశానికి వంకాయ, 120 రోజుల్లో తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ ఇచ్చింది వంకాయ, ఉద్యోగులకు, మహిళలకు, నిరుద్యోగులకు రేవంత్ రెడ్డి ఇచ్చింది వంకాయ అంటూ బీజేపీ విస్త్రృతంగా ప్రచారం చేస్తోంది. తెలంగాణ సమాజానికి సీఎం వంకాయ చేతిలో పెట్టాడని, ఈ వంకాయ సీఎం రేవంత్ రెడ్డిని ఇంటికి పంపిద్దామని పిలుపునిస్తున్నారు. ఈ సెటైరికల్ ప్రచారం ప్రజలను తెగ ఆకట్టుకుంటుంది. మరి రాబోయే రోజుల్లో ‘వెంట్రుకలు’ ప్రచారంలోకి వచ్చినా ఆశ్చర్చపోవాల్సిన అవసరం లేదేమో..!</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/donkey-egg-and-eggplant-shaking-telangana-politics/article-70</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/donkey-egg-and-eggplant-shaking-telangana-politics/article-70</guid>
                <pubDate>Thu, 09 May 2024 22:49:58 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-05/333493-bjp-vs-congress.webp"                         length="20232"                         type="image/webp"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        