<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.vishvambhara.com/bjp-mlas/tag-417" rel="self" type="application/rss+xml" />
                <generator>Vishvambhara News RSS Feed Generator</generator>
                <title>BJP MLAs - Vishvambhara News</title>
                <link>https://www.vishvambhara.com/tag/417/rss</link>
                <description>BJP MLAs RSS Feed</description>
                
                            <item>
                <title>వృద్ధురాలి కాళ్లు మొక్కిన ప్రధాని మోడీ </title>
                                    <description><![CDATA[<p>ఒడిశాలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచారంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఒడిశాలోని కేంద్రపరాలో ప్రధాని ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అక్కడ ఏర్పాటు చేసిన ఓ బహిరంగ సభలో ఓ వృద్ధురాలి కాలును ప్రధాని మోడీ మొక్కారు. ఆమె కాలుపై మోడీ తన తలను పెట్టి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ ఫోటోను బీజేపీ తన ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేసింది. 'నేను మీ సేవకుడ్ని, నేను మీ కుమారుడిని' అని ట్యాగ్ చేసింది. మోడీని మరోసారి ప్రధానిని చేద్దామని రాసుకొచ్చింది. </p>
<p>  </p>
<p>బీజేపీకి మూడో సారి అధికారంలోకి తీసుకురావడానికి మోడీ తీవ్రంగా కృషి చేస్తున్నారు. గతానికి భిన్నంగా ఆయన ఈసారి ప్రచారం చేశారు. టీవీ ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు. వచ్చే నెల 1న ఏడో దశ పోలింగ్ జరగనుంది. ఇవాల్టితో ప్రచారం కూడా ముగుస్తుంది. ఇవాళ సాయంత్రం ప్రధాని మోడీ కన్యాకుమారిలో ధ్యానం చేయడానికి వెళ్లనున్నారు. 48 గంటల పాటు ఆయన ధ్యానం</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/national/prime-minister-modi-planted-old-womans-legs%C2%A0/article-1045"><img src="https://www.vishvambhara.com/media/400/2024-05/img-20240530-wa0007.jpg" alt=""></a><br /><p>ఒడిశాలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచారంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఒడిశాలోని కేంద్రపరాలో ప్రధాని ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అక్కడ ఏర్పాటు చేసిన ఓ బహిరంగ సభలో ఓ వృద్ధురాలి కాలును ప్రధాని మోడీ మొక్కారు. ఆమె కాలుపై మోడీ తన తలను పెట్టి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ ఫోటోను బీజేపీ తన ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేసింది. 'నేను మీ సేవకుడ్ని, నేను మీ కుమారుడిని' అని ట్యాగ్ చేసింది. మోడీని మరోసారి ప్రధానిని చేద్దామని రాసుకొచ్చింది. </p>
<p> </p>
<p>బీజేపీకి మూడో సారి అధికారంలోకి తీసుకురావడానికి మోడీ తీవ్రంగా కృషి చేస్తున్నారు. గతానికి భిన్నంగా ఆయన ఈసారి ప్రచారం చేశారు. టీవీ ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు. వచ్చే నెల 1న ఏడో దశ పోలింగ్ జరగనుంది. ఇవాల్టితో ప్రచారం కూడా ముగుస్తుంది. ఇవాళ సాయంత్రం ప్రధాని మోడీ కన్యాకుమారిలో ధ్యానం చేయడానికి వెళ్లనున్నారు. 48 గంటల పాటు ఆయన ధ్యానం చేయనున్నారు. అయితే.. ధ్యానం చేయాలని ఆయన తీసుకున్న నిర్ణయం వివాదాస్పదం అవుతోంది.</p>]]></content:encoded>
                
                                                            <category>National</category>
                                    

                <link>https://www.vishvambhara.com/national/prime-minister-modi-planted-old-womans-legs%C2%A0/article-1045</link>
                <guid>https://www.vishvambhara.com/national/prime-minister-modi-planted-old-womans-legs%C2%A0/article-1045</guid>
                <pubDate>Thu, 30 May 2024 14:36:07 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-05/img-20240530-wa0007.jpg"                         length="139050"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన బీజేపీ ఎమ్మెల్యేలు</title>
                                    <description><![CDATA[<p>తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బీజేపీ ఎమ్మెల్యేలు సచివాలయంలో కలిశారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/bjp-mlas-met-cm-revanth-reddy/article-375"><img src="https://www.vishvambhara.com/media/400/2024-05/revanthreddy-3.jpg" alt=""></a><br /><p>తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బీజేపీ ఎమ్మెల్యేలు సచివాలయంలో కలిశారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో బీజేపీ శాసన సభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యేలు రామారావు పటేల్, పైడి రాకేశ్ రెడ్డిలు ఉన్నారు. రైతు సమస్యలు, ధాన్యం కొనుగోళ్లపై చర్యలు తీసుకోవాలని వారు ముఖ్యమంత్రిని కోరారు. </p>
<p>అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాగునీటి శాఖపై సమీక్ష నిర్వహించారు. సమీక్షలో మంత్రులు తుమ్మల నాగేశ్వర రావు, కొండా సురేఖ, ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు, డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదికపై వారు చర్చించారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/bjp-mlas-met-cm-revanth-reddy/article-375</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/bjp-mlas-met-cm-revanth-reddy/article-375</guid>
                <pubDate>Sat, 18 May 2024 17:35:36 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-05/revanthreddy-3.jpg"                         length="21840"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        