<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.vishvambhara.com/ram-mandir/tag-400" rel="self" type="application/rss+xml" />
                <generator>Vishvambhara News RSS Feed Generator</generator>
                <title>ram mandir - Vishvambhara News</title>
                <link>https://www.vishvambhara.com/tag/400/rss</link>
                <description>ram mandir RSS Feed</description>
                
                            <item>
                <title>Ayodhya: అయోధ్య రామాలయంలో నమాజు..కశ్మిరీ అరెస్ట్..!</title>
                                    <description><![CDATA[<p><strong>విశ్వంభర నేషనల్ బ్యూరో: </strong>అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి ఆలయంలో ఒక అనుచిత ఘటన చోటుచేసుకుంది. శుక్రవారం రోజు ఆలయ ప్రాంగణంలో ఒక వ్యక్తి నమాజు చేయడానికి ప్రయత్నించడంతో భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఈ సంఘటన ఆలయ పరిసరాల్లో కలకలం రేపింది.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/ayodhya-namazukashmiri-arrested-in-ayodhya-ram-temple/article-7319"><img src="https://www.vishvambhara.com/media/400/2026-01/ayodhya.jpg" alt=""></a><br /><p><strong>విశ్వంభర నేషనల్ బ్యూరో:</strong> అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి ఆలయంలో ఒక అనుచిత ఘటన చోటుచేసుకుంది. శుక్రవారం రోజు ఆలయ ప్రాంగణంలో ఒక వ్యక్తి నమాజు చేయడానికి ప్రయత్నించడంతో భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఈ సంఘటన ఆలయ పరిసరాల్లో కలకలం రేపింది.</p>
<p>స్థానికులు.. పోలీసుల సమాచారం ప్రకారం, కాశ్మీర్‌కు చెందిన అహ్మద్ షేక్ (సుమారు 55 ఏళ్లు) అనే వ్యక్తి శుక్రవారం అయోధ్యకు చేరుకున్నాడు. అతడు ముందుగా రామాలయాన్ని దర్శించుకున్నట్టు తెలుస్తోంది. దర్శనం అనంతరం ఆలయ ప్రాంగణంలో ఉన్న సీతా రసోయి ప్రాంతంలో నమాజు చేయడానికి ప్రయత్నించగా అక్కడ విధుల్లో ఉన్న భద్రతా సిబ్బంది వెంటనే అతడిని అడ్డుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారకముందే అతడిని అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు.</p>
<p>ఈ ఘటనపై పోలీసులు లోతైన దర్యాప్తు ప్రారంభించారు. కఠినమైన భద్రతా ఏర్పాట్లు ఉన్నప్పటికీ అతడు ఆలయ ప్రాంగణంలోకి ఎలా ప్రవేశించగలిగాడు, అక్కడికి చేరుకుని నమాజు చేయడానికి ప్రయత్నించడానికి కారణాలేమిటి అనే అంశాలను అధికారులు పరిశీలిస్తున్నారు. అంతేకాకుండా అతడి ప్రయాణ వివరాలు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఎవరి సహకారంతో అయోధ్యకు చేరుకున్నాడు, అతడితో పాటు మరెవరైనా ఉన్నారా అనే కోణాల్లో కూడా విచారణ కొనసాగుతోంది.</p>
<p>పోలీసులు అతడి వద్ద కొన్ని డ్రై ఫ్రూట్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ప్రాథమిక విచారణలో అతడు అజ్మీర్‌కు వెళ్లే ఉద్దేశంతో ప్రయాణిస్తున్నట్లు చెప్పినట్టు అధికారులు వెల్లడించారు. అయితే ఈ వివరాలన్నింటినీ ధృవీకరించేందుకు ఇంకా విచారణ అవసరమని స్పష్టం చేశారు.</p>
<p>ఈ ఘటన నేపథ్యంలో అయోధ్య రామాలయంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని పోలీసులు నిర్ణయించారు. ముఖ్యంగా మకర సంక్రాంతి వేడుకలు సమీపిస్తున్న సమయంలో ఈ సంఘటన జరగడం అధికారులను అప్రమత్తం చేసింది. భక్తుల భద్రతకు ఎలాంటి లోటు లేకుండా చర్యలు తీసుకుంటామని, ఆలయ పరిసరాల్లో పర్యవేక్షణను మరింత పెంచుతామని పోలీసులు తెలిపారు.</p>]]></content:encoded>
                
                

                <link>https://www.vishvambhara.com/ayodhya-namazukashmiri-arrested-in-ayodhya-ram-temple/article-7319</link>
                <guid>https://www.vishvambhara.com/ayodhya-namazukashmiri-arrested-in-ayodhya-ram-temple/article-7319</guid>
                <pubDate>Sat, 10 Jan 2026 18:22:11 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-01/ayodhya.jpg"                         length="33610"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>రాజీవ్ గాంధీ హయాంలోనే రామాలయ నిర్మాణానికి బీజం పడింది.. మోడీ తెలుసుకోవాలి: జీవన్ రెడ్డి</title>
                                    <description><![CDATA[<p>కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అయోధ్యలో రామాలయాన్ని కూల్చేస్తారన్న మోడీ కామెంట్స్ పై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ప్రధాని మోడీ తన స్థాయని మర్చిపోయి మాట్లాడుతున్నారని కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజీవ్ గాంధీ బతికి ఉంటే రామాయల నిర్మాణం ఎప్పుడో పూర్తి అయ్యేదని టీ కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి అన్నారు. రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడే శిలాన్యాస్ జరిగిందని గుర్తు చేశారు. అయోధ్యలో రామాలయం గేట్లు తెరిపించిందే రాజీవ్ గాంధీ అని అన్నారు. ఈ విషయాన్ని ప్రధాని మోడీ, బీజేపీ నేతలు తెలుసుకుంటే మంచిదని హితవు పలికారు. </p>
<p>  </p>
<p>శిలాన్యాస్ ఎప్పుడు జరిగింది? అప్పుడు ఏ పార్టీ అధికారంలో ఉందో బీజేపీ అనుబంధ సంస్థ వీహెచ్‌పీని అడిగితే చెబుతుందని చెప్పారు. రాజీవ్ గాంధీ హయాంలో వీహెచ్‌పీ శిలాన్యాస్ చేసిందని జీవన్ రెడ్డి తెలిపారు. మోడీ వలనే రామమందిర నిర్మాణం జరిగిందని ప్రచారం చేసుకోవడంలో అర్థం లేదని ఆగ్రహం</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/jeevan-reddy-modi-should-know-that-the-seed-of-construction/article-359"><img src="https://www.vishvambhara.com/media/400/2024-05/images---2024-05-18t153706.680.jpeg" alt=""></a><br /><p>కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అయోధ్యలో రామాలయాన్ని కూల్చేస్తారన్న మోడీ కామెంట్స్ పై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ప్రధాని మోడీ తన స్థాయని మర్చిపోయి మాట్లాడుతున్నారని కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజీవ్ గాంధీ బతికి ఉంటే రామాయల నిర్మాణం ఎప్పుడో పూర్తి అయ్యేదని టీ కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి అన్నారు. రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడే శిలాన్యాస్ జరిగిందని గుర్తు చేశారు. అయోధ్యలో రామాలయం గేట్లు తెరిపించిందే రాజీవ్ గాంధీ అని అన్నారు. ఈ విషయాన్ని ప్రధాని మోడీ, బీజేపీ నేతలు తెలుసుకుంటే మంచిదని హితవు పలికారు. </p>
<p> </p>
<p>శిలాన్యాస్ ఎప్పుడు జరిగింది? అప్పుడు ఏ పార్టీ అధికారంలో ఉందో బీజేపీ అనుబంధ సంస్థ వీహెచ్‌పీని అడిగితే చెబుతుందని చెప్పారు. రాజీవ్ గాంధీ హయాంలో వీహెచ్‌పీ శిలాన్యాస్ చేసిందని జీవన్ రెడ్డి తెలిపారు. మోడీ వలనే రామమందిర నిర్మాణం జరిగిందని ప్రచారం చేసుకోవడంలో అర్థం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓట్ల కోసం ఆ క్రెడిట్ బీజేపీ తీసుకుంటుందని మండిపడ్డారు. అక్కడితో ఆగకుండా కాంగ్రెస్ పై దుష్ప్రచారం చేయడం సరికాదని మండిపడ్డారు. </p>
<p> </p>
<p>కాంగ్రెస్ పార్టీ వస్తే రామాలయాన్ని కూల్చేస్తారని ప్రధాని మోదీ ప్రచారం చేయడం దారుణమన్నారు. ఈ వ్యాఖ్యలతో ప్రధాని మోదీ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని విమర్శించారు. ఆయన తన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. రామాలయానికి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ వ్యతిరేకంగా కాదని.. అలా అని మతతత్వ రాజకీయాలను సపోర్టు చేయమని అన్నారు. ఎన్నికల సమయంలో హిందువులను వాడుకోవడం బీజేపీకి, మోడీకి అలవాటుగా మారిందని జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/jeevan-reddy-modi-should-know-that-the-seed-of-construction/article-359</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/jeevan-reddy-modi-should-know-that-the-seed-of-construction/article-359</guid>
                <pubDate>Sat, 18 May 2024 15:39:30 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-05/images---2024-05-18t153706.680.jpeg"                         length="23866"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        