<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.vishvambhara.com/congress-party/tag-399" rel="self" type="application/rss+xml" />
                <generator>Vishvambhara News RSS Feed Generator</generator>
                <title>congress party - Vishvambhara News</title>
                <link>https://www.vishvambhara.com/tag/399/rss</link>
                <description>congress party RSS Feed</description>
                
                            <item>
                <title>పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు ఎవరు పాల్పడినా చర్యలు తప్పవు : టీపీసీసీ చీఫ్ హెచ్చరిక</title>
                                    <description><![CDATA[<ul>
<li><strong>మల్లన్నను ఎన్నో సార్లు హెచ్చరించినా మార్పు రాలేదు </strong></li>
<li><strong>బీసీ కుల గణన ప్రతులు చించడంపై ఏఐసీసీ సీరియస్ </strong></li>
<li><strong>మల్లన్న చేసిన వాఖ్యలు చాల తప్పు </strong></li>
<li><strong>పార్టీ షోకాజ్ నోటీసులు జారీ చేస్తే స్పందించలేదని ఆగ్రహం</strong></li>
<li><strong>పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు ఎవరు పాల్పడినా చర్యలు తప్పవని మహేష్ కుమార్ గౌడ్  హెచ్చరిక</strong></li>
</ul>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/national/tpcc-chief-warning-that-whoever-involves-anti-party-activities/article-4716"><img src="https://www.vishvambhara.com/media/400/2025-03/mahesh-kumar-goud-4.jpg" alt=""></a><br /><p>విశ్వంభర, హైదరాబాద్ : పార్టీ నుండి తీన్మార్ మల్లన్న సస్పెన్షన్‌పై తెలంగాణ పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ స్పందించారు. తీన్మార్ మల్లన్న కులగణన పత్రాలను తగులబెట్టారని, దీనిని తీవ్రంగా పరిగణించినట్లు చెప్పారు. పార్టీ షోకాజ్ నోటీసులు జారీ చేస్తే, దానికి కూడా స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని అంశాలను పరిశీలించిన తర్వాతే తీన్మార్ మల్లన్నను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు చెప్పారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు ఎవరు పాల్పడినా చర్యలు తప్పవని హెచ్చరించారు.</p>
<p>ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణనను తీన్మార్ మల్లన్న తప్పుబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.పార్టీలో ఉంటూ పార్టీ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడటం, కులగణన పత్రాలను తగులబెట్టడంతో ఫిబ్రవరి 5న కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. పార్టీ వ్యతిరేక చర్యలపై వివరణ కోరింది. ఫిబ్రవరి 12వ తేదీలోపు వివరణ ఇవ్వాలని ఆ నోటీసుల్లో పేర్కొంది. గడువులోగా తీన్మార్ మల్లన్న నుంచి సమాధానం రాకపోవడంతో తాజాగా సస్పెండ్ చేసింది.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>National</category>
                                    

                <link>https://www.vishvambhara.com/national/tpcc-chief-warning-that-whoever-involves-anti-party-activities/article-4716</link>
                <guid>https://www.vishvambhara.com/national/tpcc-chief-warning-that-whoever-involves-anti-party-activities/article-4716</guid>
                <pubDate>Sat, 01 Mar 2025 17:09:13 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2025-03/mahesh-kumar-goud-4.jpg"                         length="39506"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>విద్యారంగాని గాలికి వదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వం..</title>
                                    <description><![CDATA[<p>పెండింగ్లో 8 వేయిల కోట్ల  ఉన్న స్కాలర్షిప్ ఫిజు రియంబర్స్మెంట్  వెంటనే విడుదల చేయాలి.</p>
<p>జాబ్ క్యాలెండర్ విడుదల చేయకపోవడం సిగ్గు చేటు.</p>
<p>భారతీయ విద్యార్థి మోర్చ  ఆధ్వర్యంలో బడ్జెట్ పాత్రలను దహనం చేయడం జరిగింది.</p>
<p>భారతీయ విద్యార్థి మోర్చ రాష్ట్ర కార్యదర్శి జీవియం. విఠల్ </p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/the-congress-government-left-the-education-sector-in-the-air/article-3422"><img src="https://www.vishvambhara.com/media/400/2024-07/whatsapp-image-2024-07-27-at-15.22.44_3cd667b6.jpg" alt=""></a><br /><p><img src="https://www.vishvambhara.com/media/2024-07/whatsapp-image-2024-07-27-at-15.22.44_41fea85d.jpg" alt="WhatsApp Image 2024-07-27 at 15.22.44_41fea85d" width="1600" height="1032"></img>27 జూలై 2024 విశ్వంభర : - విద్యారంగానికి తక్కువ నిధులు కేటాయించడం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులను చదువుకు దూరం చేయడమే అని భారతీయ విద్యార్థి మోర్చ BVM రాష్ట్ర కార్యదర్శి అన్నారు.<br />సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి తక్కువ నిధులు కేటాయించడం సిగ్గుచేటు అన్నారు. స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ గత నాలుగు సంవత్సరాల నుండి 8,000 కోట్ల పైగా పెండింగ్ లో ఉన్నాయి వాటిని విడుదల చేయకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతుంది అని అన్నారు. ప్రభుత్వ విద్యను బలోపేతం చేస్తామని విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తామని చెప్పిన కాంగ్రెస్ ఇలా తక్కువ నిధులు కేటాయించడం దుర్మార్గమన్నారు.ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులు చదువుకు దూరం చేసి కుట్ర పన్నుతున్నారాని అర్థమవుతుందన్నారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల చాలామంది విద్యార్థులకు స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ రాకపోవడం వల్ల చదువుకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడ్డది అన్నారు. విద్యారంగానికి 30 శాతం నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తే ప్రభుత్వం 7.30 శాతం నిధులు కేటాయించడం సరికాదన్నారు. ప్రభుత్వ పాఠశాలలు,గురుకులలు, కళాశాల నుంచి యూనివర్సిటీ దాకా సమస్యలకు నిలయాలుగా మారాయని అన్నారు. గురుకులలు కిరాయి భవనాలలో నడిపిస్తూ విద్యార్థులకు  సరైన సౌకర్యాలు లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులకు గురవుతున్నారు అన్నారు. జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పి మాట తప్పడం సరికాదన్నారు. వెంటనే బడ్జెట్ సవరించి విద్యారంగానికి 30 శాతం నిధులు కేటాయించాలని అలాగే జాబ్ క్యాలెండర్ కూడా వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం.లేని పక్షంలో కాంగ్రెస్ ప్రభుత్వనికి తగిన గుణపాఠం చెపుతామని హెచ్చరించారు.<img src="https://www.vishvambhara.com/media/2024-07/whatsapp-image-2024-07-27-at-15.22.44_3cd667b6.jpg" alt="WhatsApp Image 2024-07-27 at 15.22.44_3cd667b6" width="2810" height="1866"></img><br />ఈ కార్యక్రమంలో భారతీయ విద్యార్థి మోర్చా జిల్లా నాయకులు యోగేష్ సాయి తేజ పట్టణ నాయకులు చరణ్ శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/the-congress-government-left-the-education-sector-in-the-air/article-3422</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/the-congress-government-left-the-education-sector-in-the-air/article-3422</guid>
                <pubDate>Sat, 27 Jul 2024 15:28:51 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-07/whatsapp-image-2024-07-27-at-15.22.44_3cd667b6.jpg"                         length="621241"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>టీడీపీలోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు..?</title>
                                    <description><![CDATA[<p>* చంద్రబాబుతో ఇద్దరు ఎమ్మెల్యేలు భేటీ<br />* మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే సైతం హాజరు<br />* త్వరలో సైకిల్ ఎక్కుతారని ప్రచారం<br />* మర్యాద పూర్వకంగా కలిశామంటున్న ఎమ్మెల్యేలు</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/brs-mlas-into-tdp/article-2638"><img src="https://www.vishvambhara.com/media/400/2024-07/new-project.jpg" alt=""></a><br /><p><strong>విశ్వంభర, జూబ్లీహిల్స్  :</strong> తెలంగాణ రాజకీయాల్లో మరో సంచలన సంఘటన జరిగింది. ఇన్ని రోజులు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌ పార్టీలోకి జంప్ అవుతున్న నేతలు ఇప్పుడు ఒక్కసారిగా రూట్ మార్చినట్లు తెలుస్తోంది.ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హైదరాబాద్‌లో అడుగు పెట్టడం.. సీఎం రేవంత్ రెడ్డితో చర్చలు చేపట్టడం తెలిసిందే. ఈ క్రమంలో చంద్రబాబు ఆదివారం ఎన్టీఆర్ భవన్‌కు వెళ్లి టీడీపీ శ్రేణులతో మీటింగ్ పెట్టారు. తెలంగాణలో తెలుగు దేశం పార్టీకి పూర్వవైభవం తెస్తానని ఈ సందర్భంగా ప్రకటించారు. పార్టీ నుంచి నాయకులు మాత్రమే బయటకు వెళ్లారని.. కేడర్ బలంగా ఉందని తెలిపారు. చంద్రబాబు ఈ కామెంట్స్ చేసిన గంటల వ్యవధిలోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు చంద్రబాబుతో భేటీ కావడం సంచలనంగా మారింది. ఆదివారం రాత్రి జూబ్లీహిల్స్ లోని చంద్రబాబు ఇంటికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అరెకపూడి గాంధీ, ప్రకాశ్ గౌడ్, మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు వెళ్లి కలిసి రావడం రాష్ట్ర రాజకీయ వర్గాలను షాక్‌కు గురి చేశాయి.  అయితే చంద్రబాబు సీఎంగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు చెప్పామని ఎమ్మెల్యేలు చెబుతున్నప్పటికీ.. వీరంతా సైకిల్ ఎక్కేందుకే రెడీ అయ్యారని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇప్పటికే ఈ నేతల పేర్లు పార్టీ మారతారనే వారి జాబితాలో ఉన్నాయి. ఇలాంటి సమయంలో టీడీపీ అధినేతను కలవడం పలు అనుమానాలకు తావిస్తోంది.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/brs-mlas-into-tdp/article-2638</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/brs-mlas-into-tdp/article-2638</guid>
                <pubDate>Mon, 08 Jul 2024 10:27:19 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-07/new-project.jpg"                         length="96660"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Admin (vishwambhara)]]></dc:creator>
                            </item>
            <item>
                <title>అర్థరాత్రి గులాబీకి గుడ్ బై.. హస్తం గూటికి ఆరుగురు ఎమ్మెల్సీలు</title>
                                    <description><![CDATA[<ul style="list-style-type:square;">
<li>* హస్తం గూటికి ఆరుగురు ఎమ్మెల్సీలు<br />* రేవంత్ రెడ్డి నివాసంలో కాంగ్రెస్ పార్టీలో చేరిక <br />* కండువా కప్పి ఆహ్వానించిన దీపాదాస్ మున్షీ<br />* సీఎం ఢిల్లీ నుంచి వచ్చే వరకు వెయిటింగ్<br />* తెల్లారితే అమావాస్య ఉందని ఆగమేఘాల మీద చేరిక<br />* శాసన మండలిలో 12 మందికి చేరిన కాంగ్రెస్ సభ్యుల సంఖ్య</li>
</ul>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/six-brs-party-mlcs-joined-the-congress-party-late-at-night/article-2570"><img src="https://www.vishvambhara.com/media/400/2024-07/whatsapp-image-2024-07-05-at-1.33.18-am.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;"><em><strong><span style="color:rgb(246,2,2);">విశ్వంభర, హైదరాబాద్ :</span> </strong></em>బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇప్పటికే వరుసబెట్టి హస్తం పార్టీలోకి వెళ్తున్న గులాబీ ఎమ్మెల్యేలకు తోడు గురువారం అర్థరాత్రి  ఆరుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీలు దండే విటల్, భాను ప్రసాద్, బుగ్గారపు దయానంద్, ప్రభాకర్ రావు, ఎగ్గే మల్లేశం, బసవరాజు సారయ్య రాత్రి 11 గంటల సమయంలో సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు. సీఎం ఢిల్లీ నుంచి తిరిగి వస్తున్న నేపథ్యంలో ఆయన వచ్చే వరకు సుమారు 2 గంటలపాటు వేచి ఉన్నారు. ఆయన వచ్చిన  కొద్దిసేపు చర్చలు జరిపారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇన్ చార్జ్ దీపాదాస్ మున్షీ ఆరుగురు ఎమ్మెల్సీలకు  పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. తెల్లారితే అమావాస్య ప్రారంభం అవుతున్న కారణంగా రాత్రికి రాత్రే పార్టీ మారిపోయి ఎమ్మెల్సీలు సంచలనం సృష్టించారు. చేరికల సమయంలో మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి,మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్ రావు తదితరులు వారి వెంట ఉన్నారు. </p>
<h4 style="text-align:justify;"><span style="color:rgb(224,62,45);"><strong>మండలిలో కాంగ్రెస్‌కు పెరిగిన బలం</strong></span></h4>
<p style="text-align:justify;">ప్రస్తుతం శాసనమండలి సభ్యుల సంఖ్య 40. వీటిల్లో రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఇప్పటి వరకు మండలిలో కాంగ్రెస్ ఎమ్మెల్సీల సంఖ్య ఆరుగా ఉండగా.. తాజా చేరికలతో ఆ పార్టీ బలం 12 మందికి పెరిగింది. అయితే కాంగ్రెస్ పార్టీలో చేరకలు ఇంతటితో ఆగిపోలేదని, టీఆర్ఎస్ఎల్పీని విలీనం చేసేవరకు కొనసాగుతాయిని హస్తం పార్టీ నేతలు ధీమాతో చెబుతున్నారు.  కాగా, గులాబీ ఎమ్మెల్యేలు పార్టీ మారకుండా ఉండేందుకు మాజీ సీఎం కేసీఆర్ పది రోజులుగా జిల్లాల వారిగా మీటింగులు పెట్టి బుజ్జగిస్తున్న సంగతి తెలిసిందే. కానీ కేసీఆర్ దగ్గర ఫిరాయింపులకు పాల్పడమని చెప్పి వచ్చిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బయటకురాగానే కండువాలు మార్చుతుండటం ఆ పార్టీని కలవరపెడుతోంది. </p>
<p style="text-align:justify;"><span style="color:rgb(224,62,45);font-size:18pt;"><strong>Read Details  on EPAPER : <a style="color:rgb(224,62,45);" title="Vishvambhara" href="https://epaper.vishvambhara.com">https://epaper.vishvambhara.com</a></strong></span></p>
<p style="text-align:justify;"> </p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/six-brs-party-mlcs-joined-the-congress-party-late-at-night/article-2570</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/six-brs-party-mlcs-joined-the-congress-party-late-at-night/article-2570</guid>
                <pubDate>Fri, 05 Jul 2024 02:00:24 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-07/whatsapp-image-2024-07-05-at-1.33.18-am.jpeg"                         length="193038"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>కాంగ్రెస్ వీరాభిమాని.. చెప్పులు లేకుండా 3000 కిలోమీటర్లు పాదయాత్ర</title>
                                    <description><![CDATA[<p>తాను సాదాసీదా రైతునని, కాంగ్రెస్ పార్టీకి వీరాభిమానినని చెప్పుకొచ్చాడు. ఇంత శ్రమ పడటం ఎందుకు అని జగ్గారెడ్డి అడగగా.. రాహుల్ గాంధీ ప్రధాని అయ్యే వరకు ఇలాగే ఆయన వెంట తిరగాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/national/congress-stalwart-walks-3000-kilometers-barefoot/article-1643"><img src="https://www.vishvambhara.com/media/400/2024-06/whatsapp-image-2024-06-11-at-9.48.39-am.jpeg" alt=""></a><br /><p>ఒంటి నిండా కాంగ్రెస్ కండువాలు.. చేతిలో కాంగ్రెస్ జెండా.. కాళ్లకు కనీసం చెప్పులు లేవు.. సుమారు 3వేల కిలోమీటర్లు చెప్పులు లేకుండా పాదయాత్ర చేస్తున్నాడు. అతడే సదాశివాలేఖర్. ఆయన కాంగ్రెస్ పార్టీకి వీరాభిమాని. అయితే, సదాశివాలేఖర్ ఏఐసీసీ కార్యాలయం వద్ద కాంగ్రెస్ పార్టీ తెలంగాణ నేత జగ్గారెడ్డికి ఎదురుపడ్డాడు. ఆ వ్యక్తిని జగ్గారెడ్డి ఆరాతీయగా తన స్వస్థలం మహారాష్ట్రలోని షిర్డీ అని తెలిపాడు. తాను మణిపూర్ నుంచి బాంబే వరకు రాహుల్ గాంధీ యాత్రలో పాల్గొన్నానని తెలిపాడు. అది విన్న జగ్గారెడ్డి ఆశ్చర్యానికి లోనయ్యారు. </p>
<p>పూర్తి వివరాలు అడగగా తాను సాదాసీదా రైతునని, కాంగ్రెస్ పార్టీకి వీరాభిమానినని చెప్పుకొచ్చాడు. ఇంత శ్రమ పడటం ఎందుకు అని జగ్గారెడ్డి అడగగా.. రాహుల్ గాంధీ ప్రధాని అయ్యే వరకు ఇలాగే ఆయన వెంట తిరగాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. రాహుల్ గాంధీ ప్రధాని అయితే వ్యవసాయానికి మేలు జరుగుతుందని, రైతులకు మంచి రోజులు వస్తాయని సదాశివాలేఖర్ తెలిపాడు. రైతులకు ఇప్పటి వరకు మేలు చేసింది కాంగ్రెస్సేనని, రాహుల్ గాంధీ ప్రధాని అయితే రైతులతో పాటు అన్ని వర్గాలకు అండగా ఉంటారని జగ్గారెడ్డితో అన్నాడు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి ఆయనను అభినందించారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>National</category>
                                    

                <link>https://www.vishvambhara.com/national/congress-stalwart-walks-3000-kilometers-barefoot/article-1643</link>
                <guid>https://www.vishvambhara.com/national/congress-stalwart-walks-3000-kilometers-barefoot/article-1643</guid>
                <pubDate>Tue, 11 Jun 2024 10:19:14 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-06/whatsapp-image-2024-06-11-at-9.48.39-am.jpeg"                         length="284615"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>అధికారులు జవాబుదారీతనంతో పనిచేయాలి: భట్టి విక్రమార్క </title>
                                    <description><![CDATA[<p>ఎన్నికల కోడ్ ముగిసిందని గుర్తుచేస్తూ అధికారులు అభివృద్ధిపై దృష్టిసారించి జవాబుదారీతనంతో పనిచేయాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సూచించారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/officials-should-work-with-accountability-bhatti-vikramarka%C2%A0/article-1535"><img src="https://www.vishvambhara.com/media/400/2024-06/123228509_09bhatti-1a.jpg" alt=""></a><br /><p>ఎన్నికల కోడ్ ముగిసిందని గుర్తుచేస్తూ అధికారులు అభివృద్ధిపై దృష్టిసారించి జవాబుదారీతనంతో పనిచేయాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సూచించారు. ఖమ్మం జిల్లా మధిర క్యాంపు కార్యాలయంలో ఆదివారం మధిర అభివృద్ధిపై అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు.  ఇచ్చిన మాట ప్రకారం మధిరను దేశంలో నెంబర్ వన్‌ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామన్నారు. మధిరలో అండర్ డ్రైనేజీల నిర్మాణానికి రూ.128 కోట్ల నిధులను విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. </p>
<p>అదేవిధంగా రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద, యాంజియోగ్రామ్, పార్కిన్సన్స్, వెన్నునొప్పి వంటి ఖరీదైన వ్యాధుల చికిత్సలు, ఆరోగ్యశ్రీ పథకం కింద చికిత్సల ప్యాకేజీ ధరలను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి రూ.497.29 కోట్లు అవసరం కాగా ఈ నిధులను విడుదల చేస్తూ డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద ప్రస్తుతం ఉన్న పథకాలకు సంబంధించి నూతన చికిత్సా విధానాలు, ఆర్థిక సవరణల కోసం రాష్ట్ర సచివాలయంలో భట్టి విక్రమార్కతో సమావేశం జరిగింది.2007లో కాంగ్రెస్ సర్కార్ ప్రవేశపెట్టిన ఆరోగ్య శ్రీ పథకం కింద 2.84 కోట్ల మంది లబ్ధిదారులున్నారు. ఈ పథకం ద్వారా వారికి 10 లక్షల వరకు ఆర్థిక సాయం అందనుంది. రాష్ట్రంలోని 1402 ఆసుపత్రుల ద్వారా ఈ సదుపాయం కల్పించబడింది.</p>
<p>ప్రస్తుతం ఈ పథకంలో 1672 చికిత్సా విధానాలు అందుబాటులో ఉన్నాయి. ఇందులో వైద్య నిపుణుల సూచనల మేరకు 1375 ప్రొసీజర్లకు ప్యాకేజీ ధరలను పెంచుతూ డిప్యూటీ సీఎం నిర్ణయించారు. యాంజియోగ్రామ్, పార్కిన్సన్స్ సన్, వెన్నుపూసలకు సంబంధించి ఆరోగ్యశ్రీలో అమలు చేయని 65 అధునాతన చికిత్స విధానాలను ఇక నుంచి ఆరోగ్యశ్రీలో అమలు చేయాలని నిర్ణయించారు. వీటితో పాటు ప్రస్తుతం ఆయుష్మాన్ భారత్‌లో ఉన్న 98 చికిత్సా విధానాలను రాజు ఆరోగ్యశ్రీలో చేర్చడం వల్ల ప్రభుత్వానికి దాదాపు 189.83 కోట్లు ఖర్చు, 65 కొత్త చికిత్సలను అంగీకరించడం వల్ల ప్రభుత్వం 158.20 కోట్లు ఖర్చు,  చేస్తుంది.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/officials-should-work-with-accountability-bhatti-vikramarka%C2%A0/article-1535</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/officials-should-work-with-accountability-bhatti-vikramarka%C2%A0/article-1535</guid>
                <pubDate>Sun, 09 Jun 2024 13:24:31 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-06/123228509_09bhatti-1a.jpg"                         length="37792"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నికలో తీన్మార్ మల్లన్న గెలుపు</title>
                                    <description><![CDATA[<p>నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి చింతపండు నవీన్(తీన్మార్ మల్లన్న) గెలుపొందారు. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు తర్వాత‌ అధికారులు ఆయన విజయాన్ని ధ్రువీకరించారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/tinmar-mallannas-victory-in-mlc-by-election-for-graduates/article-1435"><img src="https://www.vishvambhara.com/media/400/2024-06/teenmaar-mallanna-leading-in-first-preference-votes.jpg" alt=""></a><br /><p>నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి చింతపండు నవీన్(తీన్మార్ మల్లన్న) గెలుపొందారు. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు తర్వాత‌ అధికారులు ఆయన విజయాన్ని ధ్రువీకరించారు. గతంలో ఇక్కడ బీఆర్ఎస్ గెలిచిన సంగతి తెలిసిందే. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఎవరికీ మెజార్టీ రాకపోవటంతో రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కించారు. </p>
<p>చివరగా బీఆర్ఎస్‌ అభ్యర్థి రాకేశ్ రెడ్డి ఎలిమినేషన్‌తోమల్లన్న విజయాన్ని కైవసం చేసుకున్నారు. కాగా, గతంలో తీన్మార్ మల్లన్న ఇదే స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో కూడా గట్టి పోటీ ఇచ్చారు. బీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. గతంలో మహబూబ్ నగర్-రంగారెడ్డి-హైదరాబాద్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓటమిపాలయ్యారు. మొత్తంగా మూడు సార్లు ఎమ్మెల్సీగా పోటీ చేసిన మల్లన్నకు నాలుగోసారి విజయాన్ని అందుకున్నారు. </p>
<p>ఈ ఉప ఎన్నికకు మొత్తం 52మంది బరిలోకి దిగారు. అధికార కాంగ్రెస్‌ అభ్యర్థిగా తీన్మార్‌ మల్లన్న, బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా ఏనుగుల‌ రాకేశ్‌రెడ్డి, బీజేపీ అభ్యర్థిగా ప్రేమేందర్‌ రెడ్డి పోటీ చేశారు. మే 27న పోలింగ్ జరిగింది. సోమవారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 వరకు ఖమ్మం-వరంగల్-నల్గొండ పట్టభద్రులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. 34 అసెంబ్లీ స్థానాల్లో 605 పోలింగ్ కేంద్రాల్లో ఉపఎన్నిక పోలింగ్ జరిగింది. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించగా తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో ఉపఎన్నిక అనివార్యమైన విషయం తెలిసిందే.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/tinmar-mallannas-victory-in-mlc-by-election-for-graduates/article-1435</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/tinmar-mallannas-victory-in-mlc-by-election-for-graduates/article-1435</guid>
                <pubDate>Sat, 08 Jun 2024 07:59:31 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-06/teenmaar-mallanna-leading-in-first-preference-votes.jpg"                         length="43871"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఎమ్మెల్సీ కౌంటింగ్‌లో దూసుకుపోతున్న తీన్మార్ మల్లన్న</title>
                                    <description><![CDATA[<p>నల్గొండ- ఖమ్మం - వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి మల్లన్న విజయం దిశగా దూసుకెళ్తున్నారు. ఇప్పటివరకు 1.92లక్షల మొదటి ప్రాధాన్యత ఓట్లను లెక్కించారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/theinmar-mallanna-who-is-jumping-in-the-mlc-counting/article-1297"><img src="https://www.vishvambhara.com/media/400/2024-06/gptoboiawaa2gsv.jpg" alt=""></a><br /><p>నల్గొండ- ఖమ్మం - వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి మల్లన్న విజయం దిశగా దూసుకెళ్తున్నారు. ఇప్పటివరకు 1.92లక్షల మొదటి ప్రాధాన్యత ఓట్లను లెక్కించారు. అందులోమల్లన్నకు 14 వేల ఓట్ల ఆధిక్యం లభించింది. ఇంకా లెక్కించాల్సిన మొదటి ప్రాధాన్యత ఓట్లే 1.44 లక్షలు ఉన్నాయి. అందులో చెల్లనిఓట్లు వేరుచేయాల్సి ఉంది.</p>
<p>ఇప్పటి వరకు మొదటి రౌండ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు 36,210 ఓట్లు వచ్చాయి. బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డికి 28,540, బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డికి 11,395, స్వతంత్ర అభ్యర్థి అశోక్ పాలకూరికి 9,019 ఓట్లు పోల్ అయ్యాయి. ఇక రెండో రౌండ్‌లో కాంగ్రెస్ అభ్యర్థికి 34,575, బీఆర్ఎస్ అభ్యర్థికి 27,573, బీజేపీ అభ్యర్థికి 12,841, స్వతంత్ర అభ్యర్థికి 11,018ఓట్లు పోల్ అయ్యాయి. మొత్తంగా కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు ఇప్పటి వరకు 70,785 ఓట్లు పోల్ అయ్యాయి. </p>
<p>బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డికి మొత్తంగా 56,113 ఓట్లు పోల్ కాగా, బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డికి 24,236, స్వతంత్ర అభ్యర్థి అశోక్ పాలకూరికి 20,037 ఓట్లు పోల్ అయ్యాయి. వీరిలో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ఇప్పటి వరకు 14,672 మెజారిటీని సాధించారు. మొత్తం పోల్ అయిన ఓట్లు 3,36,013 కాగా ఒక్కో రౌండ్‌కు 96వేల ఓట్ల చొప్పున మొదటి ప్రాధాన్యత కోసం నాలుగు రౌండ్లలో ఓట్లు లెక్కిస్తున్నారు అధికారులు. </p>
<p>ఇప్పటి వరకు రెండు రౌండ్లు కలిపి లక్షా 92వేల ఓట్లు లెక్కింపును పూర్తి చేశారు. మరో రెండు రౌండ్లు మిగిలి ఉండగా ఇంకా లక్షా 44వేల ఓట్లు మిగిలి ఉన్నాయి. ఇవాళ(గురువారం) సాయంత్రం లోపు మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయ్యే అవకాశముంది. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తైన తర్వాత రెండో ప్రాధాన్యత కోసం 52మంది అభ్యర్థుల్లో ఒక్కొక్కరిని ఎలిమినేషన్ ప్రక్రియ మొదలవుతుంది.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/theinmar-mallanna-who-is-jumping-in-the-mlc-counting/article-1297</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/theinmar-mallanna-who-is-jumping-in-the-mlc-counting/article-1297</guid>
                <pubDate>Thu, 06 Jun 2024 08:20:34 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-06/gptoboiawaa2gsv.jpg"                         length="17566"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>‘బీజేపీ కోసమే బీఆర్ఎస్ బలిదానం..’ సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు </title>
                                    <description><![CDATA[<p>తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని బీఆర్ఎస్ ఆత్మ బలిదానం చేసుకుందని సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/cm-revanth-reddys-sensational-comments-of-brs-martyrdom-for-bjp%C2%A0/article-1289"><img src="https://www.vishvambhara.com/media/400/2024-06/screenshot-2024-06-05-153218.jpg" alt=""></a><br /><p>తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని బీఆర్ఎస్ ఆత్మ బలిదానం చేసుకుందని సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఇవాళ(బుధవారం) మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. బీజేపీ గెలిచిన ఎనిమిది స్థానాల్లో ఏడింటికి బీఆర్ఎస్‌కు డిపాజిట్లు కూడా దక్కలేదన్నారు. ఈ విషయాన్ని తాను మొదటి నుంచీ ఈ విషయాన్ని చెబుతూనే ఉన్నానని తెలిపారు. సిద్దిపేటలో హరీశ్ రావు తమ పార్టీ ఓట్లను రఘునందన్ రావుకు వేయించారని దుయ్యబట్టారు.</p>
<p>తమ ప్రభుత్వంపై కేసీఆర్ కుట్రలు ఎప్పటికీ ఆగవని రేవంత్ వ్యాఖ్యానించారు. ఆయన ఓ రాజకీయ జూదగాడు అంటూ సెటైర్ వేశారు. అందుకే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్‌తో కలిసి మోడీ తమ ప్రభుత్వాన్ని కూలగొట్టాలని చూస్తే మహారాష్ట్ర ఫలితాలే వస్తాయని హెచ్చరించారు. అక్కడ మహా కూటమి ప్రభుత్వాన్ని కూల్చితే మోడీ తలెత్తుకోలేని ఫలితాలను ప్రజలు ఇచ్చారని వెల్లడించారు. మోడీని దేశ ప్రజలు తిరస్కరించారని, ఒక్క వ్యక్తి పేరుతో ‘మోడీ గ్యారంటీ’ అనిచెప్పడం వల్లే బీజేపీకి మెజార్టీ రాలేదని స్పష్టం చేశారు. </p>
<p>అందుకే ఎన్డీయే కూటమిలోని మరో వ్యక్తిని ప్రధాని చేయాలని బీజేపీకి సూచించారని రేవంత్ రెడ్డి అన్నారు. వెంటనే మోదీని తన పదవికి రాజీనామా చేయాలని ఎన్డీయే నేతలు కోరాలన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు బూడిదే మిగిలిందని, కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలని కుట్ర చేస్తే బీఆర్ఎస్ కాలగర్భంలో కలిసిపోతుందని హెచ్చరించారు. అదేవిధంగా ఏపీ ఫలితాలపై రేవంత్ స్పందిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చిన తీర్పును చంద్రబాబు, జగన్ స్వాగతించారని తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రమాణస్వీకారానికి ఆహ్వానిస్తే తప్పకుండా వెళ్తాన‌ని అన్నారు. ఏపీలో ఏ ప్రభుత్వం వచ్చినా సామరస్యంగానే రాష్ట్ర సమస్యలు పరిష్కరించుకుంటామని గుర్తుచేశారు.</p>
<p> </p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/cm-revanth-reddys-sensational-comments-of-brs-martyrdom-for-bjp%C2%A0/article-1289</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/cm-revanth-reddys-sensational-comments-of-brs-martyrdom-for-bjp%C2%A0/article-1289</guid>
                <pubDate>Wed, 05 Jun 2024 15:37:20 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-06/screenshot-2024-06-05-153218.jpg"                         length="130228"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఓట్ల లెక్కింపు తర్వాత బీఆర్ఎస్ ఖాళీ: కోమటిరెడ్డి </title>
                                    <description><![CDATA[<p>లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు తర్వాత బీఆర్ఎస్‌ ఖాళీ అవుతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి జోస్యం చెప్పారు. హైదరాబాద్‌లో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/after-counting-of-votes-brs-vacant-komati-reddy%C2%A0/article-1161"><img src="https://www.vishvambhara.com/media/400/2024-06/dc-cover-fm6u0ms2c8v69o8d0kltjti6d3-20230901002808.medi.jpeg" alt=""></a><br /><p>లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు తర్వాత బీఆర్ఎస్‌ ఖాళీ అవుతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి జోస్యం చెప్పారు. హైదరాబాద్‌లో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు తెలంగాణ ప్రజలపై ఏమాత్రం ప్రేమ లేదని విమర్శించారు. </p>
<p>అధికారంలోకి వచ్చాక కేసీఆర్ చేపలు, గొర్రెలపంపిణీ పేరిట వేలకోట్ల రూపాయలను తిన్నారని ఆరోపించారు. ప్రపంచంలోనే వింత అని చెప్పిన మేడిగడ్డ మూడేళ్లలో కూలిపోయిందని ఎద్దేవా చేశారు. వందల ఎకరాలు ఉన్న వారికీ రైతుబంధు వేశారని 70వేల మంది టీచర్లు రిటైర్ అయినా డీఎస్సీ నిర్వహించలేదని కోమటిరెడ్డి  దుయ్యబట్టారు. </p>
<p>మంత్రి పదవి రాలేదనే కారణంతోనే అప్పట్లో తెలంగాణ ఉద్యమాన్ని చేపట్టారని, అమాయకులను రెచ్చగొట్టారంటూ ఆరోపించారు. ఉద్యమ సమయంలో కేసీఆర్ భోజనం చేయాలంటూ రూ.లక్ష వసూలు చేసేవారని అన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్, ఆయన కుటుంబం సోనియాగాంధీ కాళ్లు మొక్కారని గుర్తుచేశారు. తెలంగాణ ప్రజలంతా సోనియాగాంధీకి రుణపడి ఉండాలని కేసీఆర్  చెప్పిన మాటలను గుర్తుచేశారు. పంద్రాగస్టుకు తాము రూ.2లక్షల రుణమాఫీ చేస్తున్నామని వెల్లడించారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/after-counting-of-votes-brs-vacant-komati-reddy%C2%A0/article-1161</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/after-counting-of-votes-brs-vacant-komati-reddy%C2%A0/article-1161</guid>
                <pubDate>Sun, 02 Jun 2024 15:07:12 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-06/dc-cover-fm6u0ms2c8v69o8d0kltjti6d3-20230901002808.medi.jpeg"                         length="34662"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>సీఎం రేవంత్‌రెడ్డిపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే ప్రసూన ఆగ్రహం</title>
                                    <description><![CDATA[<p>సీఎం రేవంత్‌రెడ్డిపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ లోగో మార్పును ఆమె తప్పుబట్టారు. రేవంత్ చిత్రకారుడు అనుకున్నానే కానీ చరిత్రను వక్రీకరించే చాతుర్యమున్న నాయకుడని అనుకోలేదని ఎద్దేవా చేశారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/former-tdp--mla-prasuna-is-angry-with-cm-revanth-reddy/article-1159"><img src="https://www.vishvambhara.com/media/400/2024-06/whatsapp-image-2024-06-02-at-2.41.57-pm.jpeg" alt=""></a><br /><p>సీఎం రేవంత్‌రెడ్డిపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ లోగో మార్పును ఆమె తప్పుబట్టారు. రేవంత్ చిత్రకారుడు అనుకున్నానే కానీ చరిత్రను వక్రీకరించే చాతుర్యమున్న నాయకుడని అనుకోలేదని ఎద్దేవా చేశారు. చరిత్రను మార్చివేసి రాబోయే తరాలకి విషం నింపబోతున్నారా? అని ప్రశ్నించారు. కాకతీయులు ఢిల్లీ రాజులను ఎదిరించి దేశంలోనే రాజకీయ చరిత్రను మార్చిన గొప్పవ్యక్తులని గుర్తు చేశారు.</p>
<p>అలాంటి చరిత్ర కలిగిన వ్యక్తి, శిల్ప కళ కలిగిన వ్యక్తులు కాకతీయులను ప్రసూన చెప్పుకొచ్చారు. రైతుల సంక్షేమానికి ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేసి పరిపాలనలో అనేక సంస్కరణలు తీసుకొచ్చారని గుర్తుచేశారు. కాకతీయ కళా తోరణాన్ని తీసివేయడంలో సీఎం రేవంత్ రెడ్డి పాత్ర ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోందన్నారు. సమ్మక్క, సారక్కలను చంపింది కాకతీయులు అని ములుగు సామ్రాజ్యం గురించి మాట్లాడేలా చేస్తున్నారని మండిపడ్డారు.</p>
<p>కమ్మ వారు లేకపోతే ములుగు ఉందా? అని ప్రశ్నించారు. గణపతి దేవుడు కమ్మ వ్యక్తి అని, యాదవ కులస్తూరాలిని పెళ్ళాడి రెండు కులాల మధ్య బంధం పెంచారని చరిత్రకు వన్నె తెచ్చరాని తెలిపారు. అలాంటి కాకతీయ చరిత్రను వక్రీకరిస్తారా? అని మండిపడ్డారు. ఈ మార్పు వెనుక చంద్రబాబు కడిగిన ముత్యం సీతక్క ఉన్నారని అర్థమవుతోందన్నారు. కాకతీయులు క్రూరులని రేవంత్ రెడ్డితో మాట్లాడించడం సమంజసం కాదన్నారు. ములుగులో ఒక కమ్మ అభ్యర్థిగా తాను నిలబడతానని దమ్ముంటే సీతక్క తనపై గెలుపొందగలరా? అంటూ బహిరంగ సవాల్ చేశారు.</p>
<div class="div_border" contenteditable="false">
<blockquote class="twitter-tweet">
<p dir="ltr" lang="te" xml:lang="te">రేవంత్ రెడ్డి మీద ఆగ్రహం వ్యక్తం చేసిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే<br /><br />తెలంగాణ లోగో మార్పు వివాదంలో రేవంత్ రెడ్డిని తప్పుపట్టిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన<br /><br />గణపతి దేవుడు కమ్మ వ్యక్తి, యాదవ కులస్తూరాలిని పెళ్ళాడి రెండు కులాల మధ్య బంధం పెంచారు.<br /><br />సీతక్క గారు మీరు చంద్రబాబు… <a href="https://t.co/oFc3gtzc4F">pic.twitter.com/oFc3gtzc4F</a></p>
— Telugu Scribe (@TeluguScribe) <a href="https://twitter.com/TeluguScribe/status/1797184478122741783?ref_src=twsrc%5Etfw">June 2, 2024</a></blockquote>

</div>
<p>

</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/former-tdp--mla-prasuna-is-angry-with-cm-revanth-reddy/article-1159</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/former-tdp--mla-prasuna-is-angry-with-cm-revanth-reddy/article-1159</guid>
                <pubDate>Sun, 02 Jun 2024 14:44:18 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-06/whatsapp-image-2024-06-02-at-2.41.57-pm.jpeg"                         length="70721"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>సర్కార్ సంచలనం.. రాష్ట్ర చిహ్నం ఆవిష్కరణ వాయిదా</title>
                                    <description><![CDATA[<p>తెలంగాణలో రాష్ట్ర చిహ్నం, గీతం మార్పు అంశం హాట్ టాపిక్‌గా మారింది. ఈ విషయంలో రేవంత్ రెడ్డి సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర చిహ్నం ఆవిష్కరణ వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. తెలంగాణ తల్లి, కొత్త చిహ్నంపై సంప్రదింపులు కొనసాగుతున్నట్టు ప్రకటించింది. జూన్ 2న జరగనున్న అవతరణ దినోత్సవ వేడుకల్లో కొత్త గీతాన్ని, కొత్త లోగోను ఆవిష్కరించాలని ప్రభుత్వం భావించింది. కానీ.. లోగో అంశంలో వివాదం నడవడంతో రేవంత్ సర్కార్.. కేవలం తెలంగాణ గీతాన్ని మాత్రమే ఆవిష్కరణకు రెడీ అవుతోంది. </p>
<p>  </p>
<p>తెలంగాణ ఉద్యమ పోరాటం, త్యాగాలు ప్రతిబింబించేలా కొత్త లోగోను ఆవిష్కరించాలని సర్కార్ నిర్ణయించింది. కానీ, దీన్ని బీఆర్ఎస్ వ్యతిరేకిస్తోంది. చార్మినార్, వరంగల్ కళాతోరణాన్ని ఎందుకు తొలగిస్తున్నారని ప్రశ్నిస్తోంది. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కేటీఆర్ చార్మినార్ దగ్గర నిరసన చేపట్టారు. అటు, బోయిన్ పల్లి వినోద్ ఆధ్వర్యంలో వరంగల్ లో కూడా కాకతీయ కళాతోరణం దగ్గర ఆందోళన జరిగింది. కుట్రలో భాగంగానే</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/sarkars-sensation-postpones-the-unveiling-of-the-state-emblem/article-1051"><img src="https://www.vishvambhara.com/media/400/2024-05/img-20240530-wa0010.jpg" alt=""></a><br /><p>తెలంగాణలో రాష్ట్ర చిహ్నం, గీతం మార్పు అంశం హాట్ టాపిక్‌గా మారింది. ఈ విషయంలో రేవంత్ రెడ్డి సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర చిహ్నం ఆవిష్కరణ వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. తెలంగాణ తల్లి, కొత్త చిహ్నంపై సంప్రదింపులు కొనసాగుతున్నట్టు ప్రకటించింది. జూన్ 2న జరగనున్న అవతరణ దినోత్సవ వేడుకల్లో కొత్త గీతాన్ని, కొత్త లోగోను ఆవిష్కరించాలని ప్రభుత్వం భావించింది. కానీ.. లోగో అంశంలో వివాదం నడవడంతో రేవంత్ సర్కార్.. కేవలం తెలంగాణ గీతాన్ని మాత్రమే ఆవిష్కరణకు రెడీ అవుతోంది. </p>
<p> </p>
<p>తెలంగాణ ఉద్యమ పోరాటం, త్యాగాలు ప్రతిబింబించేలా కొత్త లోగోను ఆవిష్కరించాలని సర్కార్ నిర్ణయించింది. కానీ, దీన్ని బీఆర్ఎస్ వ్యతిరేకిస్తోంది. చార్మినార్, వరంగల్ కళాతోరణాన్ని ఎందుకు తొలగిస్తున్నారని ప్రశ్నిస్తోంది. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కేటీఆర్ చార్మినార్ దగ్గర నిరసన చేపట్టారు. అటు, బోయిన్ పల్లి వినోద్ ఆధ్వర్యంలో వరంగల్ లో కూడా కాకతీయ కళాతోరణం దగ్గర ఆందోళన జరిగింది. కుట్రలో భాగంగానే లోగోలో మార్పులు చేస్తున్నారని బీఆర్ఎస్ మండిపడుతోంది.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/sarkars-sensation-postpones-the-unveiling-of-the-state-emblem/article-1051</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/sarkars-sensation-postpones-the-unveiling-of-the-state-emblem/article-1051</guid>
                <pubDate>Thu, 30 May 2024 14:45:46 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-05/img-20240530-wa0010.jpg"                         length="109240"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        