<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.vishvambhara.com/mallikarjun-kharge/tag-394" rel="self" type="application/rss+xml" />
                <generator>Vishvambhara News RSS Feed Generator</generator>
                <title>Mallikarjun Kharge - Vishvambhara News</title>
                <link>https://www.vishvambhara.com/tag/394/rss</link>
                <description>Mallikarjun Kharge RSS Feed</description>
                
                            <item>
                <title>కాంగ్రెస్ వీరాభిమాని.. చెప్పులు లేకుండా 3000 కిలోమీటర్లు పాదయాత్ర</title>
                                    <description><![CDATA[<p>తాను సాదాసీదా రైతునని, కాంగ్రెస్ పార్టీకి వీరాభిమానినని చెప్పుకొచ్చాడు. ఇంత శ్రమ పడటం ఎందుకు అని జగ్గారెడ్డి అడగగా.. రాహుల్ గాంధీ ప్రధాని అయ్యే వరకు ఇలాగే ఆయన వెంట తిరగాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/national/congress-stalwart-walks-3000-kilometers-barefoot/article-1643"><img src="https://www.vishvambhara.com/media/400/2024-06/whatsapp-image-2024-06-11-at-9.48.39-am.jpeg" alt=""></a><br /><p>ఒంటి నిండా కాంగ్రెస్ కండువాలు.. చేతిలో కాంగ్రెస్ జెండా.. కాళ్లకు కనీసం చెప్పులు లేవు.. సుమారు 3వేల కిలోమీటర్లు చెప్పులు లేకుండా పాదయాత్ర చేస్తున్నాడు. అతడే సదాశివాలేఖర్. ఆయన కాంగ్రెస్ పార్టీకి వీరాభిమాని. అయితే, సదాశివాలేఖర్ ఏఐసీసీ కార్యాలయం వద్ద కాంగ్రెస్ పార్టీ తెలంగాణ నేత జగ్గారెడ్డికి ఎదురుపడ్డాడు. ఆ వ్యక్తిని జగ్గారెడ్డి ఆరాతీయగా తన స్వస్థలం మహారాష్ట్రలోని షిర్డీ అని తెలిపాడు. తాను మణిపూర్ నుంచి బాంబే వరకు రాహుల్ గాంధీ యాత్రలో పాల్గొన్నానని తెలిపాడు. అది విన్న జగ్గారెడ్డి ఆశ్చర్యానికి లోనయ్యారు. </p>
<p>పూర్తి వివరాలు అడగగా తాను సాదాసీదా రైతునని, కాంగ్రెస్ పార్టీకి వీరాభిమానినని చెప్పుకొచ్చాడు. ఇంత శ్రమ పడటం ఎందుకు అని జగ్గారెడ్డి అడగగా.. రాహుల్ గాంధీ ప్రధాని అయ్యే వరకు ఇలాగే ఆయన వెంట తిరగాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. రాహుల్ గాంధీ ప్రధాని అయితే వ్యవసాయానికి మేలు జరుగుతుందని, రైతులకు మంచి రోజులు వస్తాయని సదాశివాలేఖర్ తెలిపాడు. రైతులకు ఇప్పటి వరకు మేలు చేసింది కాంగ్రెస్సేనని, రాహుల్ గాంధీ ప్రధాని అయితే రైతులతో పాటు అన్ని వర్గాలకు అండగా ఉంటారని జగ్గారెడ్డితో అన్నాడు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి ఆయనను అభినందించారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                            <category>National</category>
                                    

                <link>https://www.vishvambhara.com/national/congress-stalwart-walks-3000-kilometers-barefoot/article-1643</link>
                <guid>https://www.vishvambhara.com/national/congress-stalwart-walks-3000-kilometers-barefoot/article-1643</guid>
                <pubDate>Tue, 11 Jun 2024 10:19:14 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-06/whatsapp-image-2024-06-11-at-9.48.39-am.jpeg"                         length="284615"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>మోడీ తన ప్రసంగాలతో ప్రజలను రెచ్చగొడుతున్నారు : మల్లికార్జున్ ఖర్గే</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><strong>విశ్వంభర, వెబ్ డెస్క్ : </strong>ప్రధాని మోడీ తన ప్రసంగాలతో  ప్రజలను రెచ్చగొడుతున్నారని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే ఆరోపించారు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవర్, శివసేన చీఫ్ ఉద్ధవ్ థాక్రే ఇతర నాయకులతో కలిసి ముంబైలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఖర్గే ప్రసంగిస్తూ... ప్రధాని మోడీపై మండిపడ్డారు. మోడీ ప్రజాస్వామ్యం గురించి పదేపదే మాట్లాడుతున్నారని కానీ ఏనాడూ దాని సిద్దాంతాలకు కట్టుబడి ఉండలేదని విమర్శించారు.</p>
<p style="text-align:justify;">ఇండియా కూటమి అధికారంలోకి వస్తే, రామమందిరంపైకి బుల్డోజర్లు వెళ్తాయని మోడీ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. "కాంగ్రెస్ ఎవరిపైనా బుల్డోజర్ ప్రయోగించలేదు. మోడీ కి మాత్రమే ఆ అలవాటు ఉంది. కాంగ్రెస్ ఎప్పటికీ చేయలేని పనులపై, అమలు చేయడం సాధ్యం కాని వాటిపై ప్రజలకు అబద్ధాలు చెబుతున్నారు." అని వ్యాఖ్యానించారు. మోడీ ఎక్కడికి వెళ్లినా, విభజన సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారని, సమాజాన్ని విభజించాలనుకోవడం సరికాదని తెలిపారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/mallikarjun-kharge-says-modi-is-provoking-people-with-his-speeches/article-354"><img src="https://www.vishvambhara.com/media/400/2024-05/9‌‌‌‌8.jpg" alt=""></a><br /><p style="text-align:justify;"><strong>విశ్వంభర, వెబ్ డెస్క్ : </strong>ప్రధాని మోడీ తన ప్రసంగాలతో  ప్రజలను రెచ్చగొడుతున్నారని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే ఆరోపించారు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవర్, శివసేన చీఫ్ ఉద్ధవ్ థాక్రే ఇతర నాయకులతో కలిసి ముంబైలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఖర్గే ప్రసంగిస్తూ... ప్రధాని మోడీపై మండిపడ్డారు. మోడీ ప్రజాస్వామ్యం గురించి పదేపదే మాట్లాడుతున్నారని కానీ ఏనాడూ దాని సిద్దాంతాలకు కట్టుబడి ఉండలేదని విమర్శించారు.</p>
<p style="text-align:justify;">ఇండియా కూటమి అధికారంలోకి వస్తే, రామమందిరంపైకి బుల్డోజర్లు వెళ్తాయని మోడీ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. "కాంగ్రెస్ ఎవరిపైనా బుల్డోజర్ ప్రయోగించలేదు. మోడీ కి మాత్రమే ఆ అలవాటు ఉంది. కాంగ్రెస్ ఎప్పటికీ చేయలేని పనులపై, అమలు చేయడం సాధ్యం కాని వాటిపై ప్రజలకు అబద్ధాలు చెబుతున్నారు." అని వ్యాఖ్యానించారు. మోడీ ఎక్కడికి వెళ్లినా, విభజన సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారని, సమాజాన్ని విభజించాలనుకోవడం సరికాదని తెలిపారు.</p>]]></content:encoded>
                
                

                <link>https://www.vishvambhara.com/mallikarjun-kharge-says-modi-is-provoking-people-with-his-speeches/article-354</link>
                <guid>https://www.vishvambhara.com/mallikarjun-kharge-says-modi-is-provoking-people-with-his-speeches/article-354</guid>
                <pubDate>Sat, 18 May 2024 15:21:31 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-05/9%E2%80%8C%E2%80%8C%E2%80%8C%E2%80%8C8.jpg"                         length="97567"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        