<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.vishvambhara.com/bihar/tag-3916" rel="self" type="application/rss+xml" />
                <generator>Vishvambhara News RSS Feed Generator</generator>
                <title>bihar - Vishvambhara News</title>
                <link>https://www.vishvambhara.com/tag/3916/rss</link>
                <description>bihar RSS Feed</description>
                
                            <item>
                <title>చెవి నొప్పికి వెళితే చేయి నరికేశారు.. ఆస్పత్రులంటేనే వణుకు పుట్టిస్తున్న ఘటన</title>
                                    <description><![CDATA[<ul>
<li><strong><span style="color:rgb(224,62,45);">చెవి చికిత్స వికటించి చేయి కోల్పోయిన 20 ఏళ్ల యువతి.. పెళ్లి కూడా క్యాన్సిల్</span></strong></li>
</ul>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/national/if-you-go-for-an-earache-your-hand-is-amputated/article-20995"><img src="https://www.vishvambhara.com/media/400/2026-08/chainoppi.jpg" alt=""></a><br /><p>Bihar News: ప్రాణాలు కాపాడాల్సిన వైద్యులే యమధర్మరాజుల్లా మారితే.. పేషెంట్ల పరిస్థితి ఏంటి? తెల్ల కోటు వెనుక ఉన్న కొందరు వైద్యుల దారుణ నిర్లక్ష్యానికి, అజ్ఞానానికి ఒక నిరుపేద యువతి జీవితం శాశ్వతంగా అంధకారంలోకి వెళ్ళింది. చిన్న చెవి నొప్పి అని ఆస్పత్రికి వెళితే.. మోచేతి పైవరకు చేయి తీసేసే తీసుకొచ్చారు పాట్నాలోని మహావీర్ ఆరోగ్య సంస్థాన్ వైద్యులు. అస‌లు ఏం జ‌రిగింది ఇప్పుడు చూద్దాం.</p>
<p><strong>ఇంజెక్షన్ కాదు.. ఒక జీవితాన్ని నాశనం</strong> </p>
<p>బిహార్‌లోని శివహర్ జిల్లాకు చెందిన 20 ఏళ్ల రేఖ చెవి నొప్పితో బాధపడుతూ మహావీర్ ఆరోగ్య సంస్థాన్ ఆస్పత్రికి వెళ్లింది. ఆమెకు చిన్న శస్త్రచికిత్స పేరిట తప్పుడు ఇంజెక్షన్ ఇచ్చారని బాధితురాలు ఆరోపిస్తోంది. ఆ ఇంజెక్షన్ వికటించి క్షణాల్లో చేయి రంగు మారిపోయి, నరకాన్ని తలపించే నొప్పి మొదలైంది. "చేయి నల్లబడుతోంది, విపరీతమైన నొప్పి వస్తోంది" అని మొత్తుకున్నా సరే, అక్కడి డాక్టర్లు ఏమాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారు.</p>
<p><strong>చేయి తీసేస్తేనే ప్రాణం దక్కుతుందన్నారు</strong></p>
<p>పరిస్థితి చేతులు దాటిపోవడంతో, రేఖ కుటుంబ సభ్యులు ఆమెను దిక్కుతోచని స్థితిలో మెదాంతా ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు పరీక్షించి "తప్పుడు ఇంజెక్షన్ కారణంగా ఇన్ఫెక్షన్ చేయి మొత్తం వ్యాపించింది.. ప్రాణాలు కాపాడాలంటే మోచేతి పైనుంచి చేయిని తీసివేయడం ఒక్కటే మార్గం" అని తెల్చి చెప్పారు. దాంతో వేరే దారి లేక ఆ యువతి ఒక చేయిని కోల్పోవాల్సి వచ్చింది.</p>
<p><strong>వైద్యుల పాపం.. రద్దయిన పెళ్లి</strong></p>
<p>ఒక చిన్న చికిత్స కోసం వెళ్లిన యువతి, డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల జీవితాంతం వికలాంగురాలిగా మారిపోయింది. ఈ దారుణ ఘటనతో ఆమె పడాల్సిన అవస్థలు అన్నీ ఇన్నీ కావు. త్వరలోనే జరగాల్సిన ఆమె వివాహం కూడా ఈ ఘటనతో రద్దయిపోయింది. ఒక వైపు చేయి పోయి, మరోవైపు జీవితం నాశనమై ఆ యువతి, ఆమె కుటుంబం కన్నీరు మున్నీరవుతున్నారు.</p>
<p><strong>పోలీసుల వ‌ద్ద కూడా జ‌ర‌గ‌ని న్యాయం</strong></p>
<p>ఇంత జరుగుతున్నా, బాధ్యులైన వైద్యులపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేయడానికి కూడా వెనుకాడటం పట్ల తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. వైద్యుల అహంతో కూడిన నిర్లక్ష్యం, ప్రభుత్వ వ్యవస్థల ఉదాసీనతపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. తప్పు చేసిన డాక్టర్లపై కఠిన చర్యలు తీసుకుని, రేఖకు తగిన నష్టపరిహారం అందించి న్యాయం చేయాలని సోష‌ల్ మీడియా వేదిక‌గా అంద‌రూ కామెంట్లు  చేస్తున్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>National</category>
                                    

                <link>https://www.vishvambhara.com/national/if-you-go-for-an-earache-your-hand-is-amputated/article-20995</link>
                <guid>https://www.vishvambhara.com/national/if-you-go-for-an-earache-your-hand-is-amputated/article-20995</guid>
                <pubDate>Thu, 06 Aug 2026 10:12:19 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-08/chainoppi.jpg"                         length="134473"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>బీహార్ కు ప్రత్యేక హోదా హామీని ప్రధాని ఎందుకు నెరవేర్చలేదు :  జైరాం రమేశ్ </title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;"><strong>విశ్వంభర, ఢిల్లీ : </strong>ప్రధాని మోడీ బీహార్ పర్యటన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ విరుచుకుపడింది. గతంలో బీహార్‌కు ప్రత్యేక హోదా ఇస్తానన్న హామీని ప్రధాని ఎందుకు నెరవేర్చలేదో సమాధానం చెప్పాలని ప్రశ్నించింది. పాట్నా విశ్వవిద్యాలయానికి సెంట్రల్ యూనివర్శిటీ హోదా ఎందుకు నిరాకరించారని నిలదీసింది. ఈ మేరకు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ‘2014 ఎన్నికల ప్రచార సమయంలొ బీహార్‌కు ప్రత్యేక కేటగిరీ హోదాను ఇస్తానని వాగ్దానం చేశారు. కానీ దానిని ఇప్పటి వరకు నెరవేర్చలేదు’ అని విమర్శించారు.</p>
<p style="text-align:justify;">‘బీహార్ భారతదేశంలోనే అత్యంత పేద రాష్ట్రం. రాష్ట్ర జనాభాకు అవసరమైన ఆరోగ్యం, విద్య జీవన ప్రమాణాలు అందుబాటులో లేవు. కానీ ఈ సమస్యలన్నింటిపై మోడీ దృష్టి సారంచడం లేదు’ అని పేర్కొన్నారు. కేంద్రంలో పదేళ్లు, బిహార్‌లో దాదాపు 20 ఏళ్లు అధికారంలో ఉన్నా రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించడంలో విఫలమైందని తెలిపారు. ఇది బీహార్ ప్రజలు దీర్ఘకాల</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/national/jairam-ramesh-why-prime-minister-did-not-fulfill-the-promise/article-2109"><img src="https://www.vishvambhara.com/media/400/2024-06/882.jpg" alt=""></a><br /><p style="text-align:justify;"><strong>విశ్వంభర, ఢిల్లీ : </strong>ప్రధాని మోడీ బీహార్ పర్యటన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ విరుచుకుపడింది. గతంలో బీహార్‌కు ప్రత్యేక హోదా ఇస్తానన్న హామీని ప్రధాని ఎందుకు నెరవేర్చలేదో సమాధానం చెప్పాలని ప్రశ్నించింది. పాట్నా విశ్వవిద్యాలయానికి సెంట్రల్ యూనివర్శిటీ హోదా ఎందుకు నిరాకరించారని నిలదీసింది. ఈ మేరకు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ‘2014 ఎన్నికల ప్రచార సమయంలొ బీహార్‌కు ప్రత్యేక కేటగిరీ హోదాను ఇస్తానని వాగ్దానం చేశారు. కానీ దానిని ఇప్పటి వరకు నెరవేర్చలేదు’ అని విమర్శించారు.</p>
<p style="text-align:justify;">‘బీహార్ భారతదేశంలోనే అత్యంత పేద రాష్ట్రం. రాష్ట్ర జనాభాకు అవసరమైన ఆరోగ్యం, విద్య జీవన ప్రమాణాలు అందుబాటులో లేవు. కానీ ఈ సమస్యలన్నింటిపై మోడీ దృష్టి సారంచడం లేదు’ అని పేర్కొన్నారు. కేంద్రంలో పదేళ్లు, బిహార్‌లో దాదాపు 20 ఏళ్లు అధికారంలో ఉన్నా రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించడంలో విఫలమైందని తెలిపారు. ఇది బీహార్ ప్రజలు దీర్ఘకాల డిమాండ్ అని..కాబట్టి వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. 2017లో పాట్నా యూనివర్సిటీకి సెంట్రల్ హోదా ఇవ్వాలని నితీశ్ కుమార్ చేసిన అభ్యర్థనను కూడా మోడీ పట్టించుకోలేదని తెలిపారు. దీనికోసం వేలాది మంది విద్యార్థులు ఎదురు చూస్తున్నారని తెలిపారు.</p>]]></content:encoded>
                
                                                            <category>National</category>
                                    

                <link>https://www.vishvambhara.com/national/jairam-ramesh-why-prime-minister-did-not-fulfill-the-promise/article-2109</link>
                <guid>https://www.vishvambhara.com/national/jairam-ramesh-why-prime-minister-did-not-fulfill-the-promise/article-2109</guid>
                <pubDate>Wed, 19 Jun 2024 14:12:06 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2024-06/882.jpg"                         length="10930"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        