<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.vishvambhara.com/%C2%A0/tag-3746" rel="self" type="application/rss+xml" />
                <generator>Vishvambhara News RSS Feed Generator</generator>
                <title>  - Vishvambhara News</title>
                <link>https://www.vishvambhara.com/tag/3746/rss</link>
                <description>  RSS Feed</description>
                
                            <item>
                <title>నోష్ లాబ్ లో  ప్రమాదంపై కంపెనీ ముందు సీపీఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం ధర్నా</title>
                                    <description><![CDATA[<div><span style="color:rgb(224,62,45);"><strong>విశ్వంభర, చిట్యాల:  </strong></span>వెలిమినేడు గ్రామ శివారులోని నోష్ లాబ్ లో నిన్న జరిగిన ప్రమాదంపై కంపెనీ ముందు ధర్నాకు దిగిన సీపీఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, సిపిఐ నాయకులు. ప్రమాదంలో మృతి చెందిన బొడ్డు బాలకృష్ణ  కార్మికునికి కుటుంబానికి 2కోట్ల నష్టపరిహారం చెల్లించి, ప్రమాదంలో గాయపడిన కార్మికులకు మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. కార్మికుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న నోష్ లాబ్ పై చటపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. </div>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/cpi-mlc-nellikanti-satyam-dharna-before-the-company-over-the/article-14881"><img src="https://www.vishvambhara.com/media/400/2026-05/untitled-2sssswe.png" alt=""></a><br /><div><span style="color:rgb(224,62,45);"><strong>విశ్వంభర, చిట్యాల:  </strong></span>వెలిమినేడు గ్రామ శివారులోని నోష్ లాబ్ లో నిన్న జరిగిన ప్రమాదంపై కంపెనీ ముందు ధర్నాకు దిగిన సీపీఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, సిపిఐ నాయకులు. ప్రమాదంలో మృతి చెందిన బొడ్డు బాలకృష్ణ  కార్మికునికి కుటుంబానికి 2కోట్ల నష్టపరిహారం చెల్లించి, ప్రమాదంలో గాయపడిన కార్మికులకు మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. కార్మికుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న నోష్ లాబ్ పై చటపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. </div>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/cpi-mlc-nellikanti-satyam-dharna-before-the-company-over-the/article-14881</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/cpi-mlc-nellikanti-satyam-dharna-before-the-company-over-the/article-14881</guid>
                <pubDate>Sat, 02 May 2026 15:57:28 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-05/untitled-2sssswe.png"                         length="2415627"                         type="image/png"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>సబ్ స్టేషన్ నిర్మాణానికి ఎమ్మెల్యే మురళి నాయక్ భూమి పూజ .</title>
                                    <description><![CDATA[<p>విశ్వంభర, మహబూబాబాద్:   మండలం  సోమలతండ గ్రామపంచాయతీలో  33/ 11 కెవి  నూతన సబ్ స్టేషన్ కొరకు ఎమ్మెల్యే మురళి నాయక్ భూమి పూజ  ఎమ్మెల్యే చేసారు.  ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్ మాట్లాడుతూ సబ్ స్టేషన్ నిర్మాణం కొరకు రెండు కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని , వీలైనంతవరకి సబ్ స్టేషన్ ఆరు నెలల లోపు పూర్తిచేయాలని సంబంధిత అధికారులను కోరారు . అంతేగాకుండా గత పాలకులు  రాష్ట్ర ప్రజలకు ,  మహబూబాబాద్ నియోజకవర్గ ప్రజలకు టిఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధి చేసింది శూన్యమని గుర్తు చేశారు .  మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడిన అప్పటినుంచి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుకుంటూ  వస్తున్నామని  ఆయన అన్నారు . గత పాలకులు చేసిన అవినీతి ఎక్కడ మన కాంగ్రెస్ ప్రభుత్వం బయటపే డుతుందని భయపడి ఇష్టం వచ్చినట్లుగా  కాంగ్రెస్  పార్టీ ప్రభుత్వం పైన బురద చల్లుతున్నారని</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/mla-murali-naik-bhumi-pooja-for-construction-of-sub-station/article-14877"><img src="https://www.vishvambhara.com/media/400/2026-05/whatsapp-image-2026-05-01-at-9.53.57-pm.jpeg" alt=""></a><br /><p>విశ్వంభర, మహబూబాబాద్:   మండలం  సోమలతండ గ్రామపంచాయతీలో  33/ 11 కెవి  నూతన సబ్ స్టేషన్ కొరకు ఎమ్మెల్యే మురళి నాయక్ భూమి పూజ  ఎమ్మెల్యే చేసారు.  ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్ మాట్లాడుతూ సబ్ స్టేషన్ నిర్మాణం కొరకు రెండు కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని , వీలైనంతవరకి సబ్ స్టేషన్ ఆరు నెలల లోపు పూర్తిచేయాలని సంబంధిత అధికారులను కోరారు . అంతేగాకుండా గత పాలకులు  రాష్ట్ర ప్రజలకు ,  మహబూబాబాద్ నియోజకవర్గ ప్రజలకు టిఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధి చేసింది శూన్యమని గుర్తు చేశారు .  మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడిన అప్పటినుంచి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుకుంటూ  వస్తున్నామని  ఆయన అన్నారు . గత పాలకులు చేసిన అవినీతి ఎక్కడ మన కాంగ్రెస్ ప్రభుత్వం బయటపే డుతుందని భయపడి ఇష్టం వచ్చినట్లుగా  కాంగ్రెస్  పార్టీ ప్రభుత్వం పైన బురద చల్లుతున్నారని , రానున్న అసెంబ్లీ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ  పూర్తి స్థాయిలో ఖాళీ అవుతుందని , ఆయన అన్నారు . ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ జిల్లా అధికారీ , విద్యుత్ శాఖ డి ఈ లు ,  పర్వతగిరి , సోమల తండా , లక్ష్మ తండా,  గ్రామపంచాయతీల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు , సంబంధిత అధికారులు ,  గ్రామస్తులు ,  కాంగ్రెస్ పార్టీ నాయకులు , మాజీ ప్రజాప్రతినిధులు ,  రైతులు ,  భారీ సంఖ్యలో పాల్గొన్నారు</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/mla-murali-naik-bhumi-pooja-for-construction-of-sub-station/article-14877</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/mla-murali-naik-bhumi-pooja-for-construction-of-sub-station/article-14877</guid>
                <pubDate>Fri, 01 May 2026 21:58:58 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-05/whatsapp-image-2026-05-01-at-9.53.57-pm.jpeg"                         length="397802"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>జూన్ 2 నాటికి జ‌ర్న‌లిస్ట్‌ల ఇళ్ల స్ధ‌లాల స‌మస్యకు ప‌రిష్కారం : మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి</title>
                                    <description><![CDATA[<p><span style="color:rgb(224,62,45);"><strong>విశ్వంభర,హైద‌రాబాద్ :</strong></span> అర్హులైన  జ‌ర్న‌లిస్టుల‌కు ఇళ్ల స్ధ‌లాలు ఇచ్చేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం నిజాయితీ, చిత్త‌శుద్దితో ఉంద‌ని  రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి స్ప‌ష్టం చేశారు. ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి  ఇప్ప‌టికే ప‌లు సంద‌ర్బాల‌లో ఇచ్చిన  హామీల మేర‌కు అంద‌రి అభిప్రాయాల‌ను సేక‌రించి వ‌చ్చేనెల 2వ తేదీనాటికి ఒక కొలిక్కి తీసుకువస్తామ‌ని వెల్ల‌డించారు. శుక్ర‌వారం స‌చివాల‌యంలోని త‌న ఛాంబ‌ర్‌లో జ‌వ‌హ‌ర్‌లాల్ నెహ్రూ హౌసింగ్‌, జ‌ర్న‌లిస్ట్స్ హౌసింగ్‌,  డెక్క‌న్ జ‌ర్న‌లిస్ట్స్ , తెలంగాణ  హౌసింగ్ సొసైటీల‌తో  మంత్రి స‌మావేశం నిర్వ‌హించారు.హైద‌రాబాద్ కేంద్రంగా ఉన్న జ‌ర్న‌లిస్టు హౌసింగ్ సొసైటీలు ఎప్పుడు ఏర్పాట‌య్యాయి, అందులో స‌భ్యుల సంఖ్య, స‌భ్య‌త్వానికి అర్హ‌త‌లు, ఇత‌ర అన్ని అంశాల‌పై మంత్రి సొసైటీ  స‌భ్యులను అడిగి తెలుసుకున్నారు. జ‌వ‌హ‌ర్‌లాల్ నెహ్రూ హౌసింగ్ సొసైటీ మిన‌హా మిగిలిన మూడు సొసైటీల‌లో సుమారు 2,424 మంది  అర్హులైన జ‌ర్న‌లిస్టులు ఉన్న‌ట్లు ప్రాధ‌మికంగా గుర్తించారు. <img src="https://www.vishvambhara.com/media/2026-05/whatsapp-image-2026-05-01-at-6.15.46-pm.jpeg" alt="WhatsApp Image 2026-05-01 at 6.15.46 PM" width="1188" height="668" /></p>
<p>  ఈ సంద‌ర్బంగా మంత్రి</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/minister-ponguleti-srinivasa-reddy-to-solve-the-problem-of-housing/article-14875"><img src="https://www.vishvambhara.com/media/400/2026-05/whatsapp-image-2026-05-01-at-7.00.48-pm.jpeg" alt=""></a><br /><p><span style="color:rgb(224,62,45);"><strong>విశ్వంభర,హైద‌రాబాద్ :</strong></span> అర్హులైన  జ‌ర్న‌లిస్టుల‌కు ఇళ్ల స్ధ‌లాలు ఇచ్చేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం నిజాయితీ, చిత్త‌శుద్దితో ఉంద‌ని  రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి స్ప‌ష్టం చేశారు. ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి  ఇప్ప‌టికే ప‌లు సంద‌ర్బాల‌లో ఇచ్చిన  హామీల మేర‌కు అంద‌రి అభిప్రాయాల‌ను సేక‌రించి వ‌చ్చేనెల 2వ తేదీనాటికి ఒక కొలిక్కి తీసుకువస్తామ‌ని వెల్ల‌డించారు. శుక్ర‌వారం స‌చివాల‌యంలోని త‌న ఛాంబ‌ర్‌లో జ‌వ‌హ‌ర్‌లాల్ నెహ్రూ హౌసింగ్‌, జ‌ర్న‌లిస్ట్స్ హౌసింగ్‌,  డెక్క‌న్ జ‌ర్న‌లిస్ట్స్ , తెలంగాణ  హౌసింగ్ సొసైటీల‌తో  మంత్రి స‌మావేశం నిర్వ‌హించారు.హైద‌రాబాద్ కేంద్రంగా ఉన్న జ‌ర్న‌లిస్టు హౌసింగ్ సొసైటీలు ఎప్పుడు ఏర్పాట‌య్యాయి, అందులో స‌భ్యుల సంఖ్య, స‌భ్య‌త్వానికి అర్హ‌త‌లు, ఇత‌ర అన్ని అంశాల‌పై మంత్రి సొసైటీ  స‌భ్యులను అడిగి తెలుసుకున్నారు. జ‌వ‌హ‌ర్‌లాల్ నెహ్రూ హౌసింగ్ సొసైటీ మిన‌హా మిగిలిన మూడు సొసైటీల‌లో సుమారు 2,424 మంది  అర్హులైన జ‌ర్న‌లిస్టులు ఉన్న‌ట్లు ప్రాధ‌మికంగా గుర్తించారు. <img src="https://www.vishvambhara.com/media/2026-05/whatsapp-image-2026-05-01-at-6.15.46-pm.jpeg" alt="WhatsApp Image 2026-05-01 at 6.15.46 PM" width="1188" height="668"></img></p>
<p> ఈ సంద‌ర్బంగా మంత్రి మాట్లాడుతూ.. జ‌ర్న‌లిస్టులు అంద‌రూ ఒకేతాటిపై ఉంటే స‌మ‌స్య‌ల ప‌రిష్కారం సులువు అవుతుంద‌ని, అన్ని సొసైటీలు క‌లిపి ఒకే వేదిక‌పైకి వ‌చ్చి జేఏసీ  ఏర్పాటు చేసుకోవాల‌ని సూచించారు. జ‌ర్నలిస్టు సంఘాల‌లో స‌భ్యులు కాని అర్హులైన జ‌ర్న‌లిస్టుల‌కు కూడా ఇళ్ళ స్ధ‌లాలు ఇస్తామ‌ని చెబుతూ ఎలాంటి విమ‌ర్శ‌ల‌కు, అనుమానాల‌కు తావు లేకుండా ఇళ్ల స్ధ‌లాల మంజూరు జ‌రిగేలా అంద‌రూ స‌హ‌క‌రించాల‌ని కోరారు. గ‌తంలో జ‌ర్న‌లిస్టుల‌కు ఇళ్ల స్ధలాలు ఇచ్చిన ఘ‌న‌త కాంగ్రెస్ ప్ర‌భుత్వాల‌దేన‌ని, ఇప్పుడు కూడా ప్రజా ప్ర‌భుత్వం వ‌చ్చాక  18 ఏళ్లుగా ప‌రిష్కారం కాని జ‌వ‌హ‌ర్ లాల్ నెహ్రూ జ‌ర్న‌లిస్ట్ హౌసింగ్ సొసైటీ  ఇళ్ల స‌మ‌స్య‌ను కొలిక్కి తీసుకువ‌చ్చి  ర‌వీంద్ర భార‌తిలో  జ‌ర్న‌లిస్టుల కుటుంబాల‌తో స‌మావేశాన్ని ఏర్పాటు చేసి భూమి  అప్ప‌గించిన‌ప్ప‌టికీ న్యాయ‌వివాదాల కార‌ణంగా స‌మ‌స్య మ‌ళ్లీ మొద‌టికి వ‌చ్చింద‌ని గుర్తు చేశారు. జ‌ర్న‌లిస్ట్‌ల సంక్షేమానికి త‌మ ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి ఉంద‌ని ద‌శాబ్దాల కాలంగా పెండింగ్‌లో ఉన్న ఇళ్ల స్ధ‌లాల సమ‌స్య‌ను ప‌రిష్క‌రించేందుకు యుద్ధ‌ప్రాతిప‌దిక‌న చ‌ర్య‌లు తీసుకొని జూన్ 2వ తేదీ నాటికి కొలిక్కి తీసుకువ‌స్తామ‌ని తెలిపారు. ఈ విష‌యంలో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డిగారు సానుకూల దృక్ప‌ధంతో ఉన్నార‌ని ఫ్యూచ‌ర్ సిటీలో ఎమ్మెల్యేలు, బ్యూరో క్రాట్స్‌తో పాటే హైద‌రాబాద్ కేంద్రంగా ప‌నిచేస్తున్న‌ జ‌ర్న‌లిస్టుల‌కు కూడా ఇళ్ల స్ధ‌లాలు ఇవ్వ‌డానికి సిద్దంగా ఉన్నార‌ని తెలిపారు. ఈ సంద‌ర్భంగా మంత్రి పొంగులేటి  జ‌వ‌హ‌ర్ లాల్ నెహ్రూ జ‌ర్న‌లిస్ట్ హౌసింగ్ సొసైటీ ప్ర‌తినిధుల‌తో ప్ర‌త్యేకంగా భేటీ అయ్యారు. ప్ర‌భుత్వ నిర్ణ‌యాన్ని వారికి సూచ‌న ప్రాయంగా వెల్ల‌డించి సొసైటీలో ఒక తీర్మానం చేసి ప్ర‌భుత్వానికి అంద‌జేయాల‌ని సూచించారు.  18 సంవ‌త్స‌రాల క్రిత‌మే ఇంటి స్ధ‌లాల కోసం ప్ర‌తిస‌భ్యుడు రెండు ల‌క్ష‌ల రూపాయిల చొప్పున చెల్లించార‌ని  దీనిని దృష్టిలో పెట్టుకొని ఇళ్ల స్దలాల కేటాయింపులో త‌మ సొసైటీకి ప్ర‌త్యేక ప్రాధాన్య‌త ఇవ్వాల‌ని ఈ సంద‌ర్భంగా స‌భ్యులు మంత్రిని కోరారు. సమావేశంలో మీడియా అకాడ‌మీ ఛైర్మ‌న్ కె. శ్రీ‌నివాస‌రెడ్డి, సమాచార పౌర‌సంబంధాల శాఖ ప్ర‌త్యేక క‌మీష‌న‌ర్ జి. ముకుంద రెడ్డి, సిపీఆర్‌వో మ‌ల్సూర్ త‌దిత‌రులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                

                <link>https://www.vishvambhara.com/minister-ponguleti-srinivasa-reddy-to-solve-the-problem-of-housing/article-14875</link>
                <guid>https://www.vishvambhara.com/minister-ponguleti-srinivasa-reddy-to-solve-the-problem-of-housing/article-14875</guid>
                <pubDate>Fri, 01 May 2026 19:30:55 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-05/whatsapp-image-2026-05-01-at-7.00.48-pm.jpeg"                         length="184135"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>కార్మికుల సంక్షేమానికి కాంగ్రెస్  ప్రభుత్వం కట్టుబడి ఉంది : టీజీఐఐసి చైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి </title>
                                    <description><![CDATA[<p><span style="color:rgb(224,62,45);"><strong>విశ్వంభర,సంగారెడ్డి :</strong></span> అంతర్జాతీయ కార్మిక దినోత్సవం (మేడే) సందర్భంగా సంగారెడ్డి కలెక్టరేట్ ఆడిటోరియంలో కార్మిక, ఉపాధి, శిక్షణ మరియు ఫ్యాక్టరీల శాఖల ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీజీఐసీ చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి హాజరై కార్మికులకు శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, దేశ అభివృద్ధికి కార్మికుల పాత్ర అమోఘమని అన్నారు. సమాజ నిర్మాణంలో కార్మికులు కీలక శక్తిగా నిలుస్తారని, వారి సంక్షేమం కోసం ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని తెలిపారు. కార్మికుల హక్కులను పరిరక్షించడంతో పాటు వారికి భద్రత, న్యాయం కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు. ప్రతి కార్మికుడు గౌరవంతో జీవించేందుకు అవసరమైన అవకాశాలు కల్పించేందుకు కృషి కొనసాగుతుందని చెప్పారు.<img src="https://www.vishvambhara.com/media/2026-05/whatsapp-image-2026-05-01-at-7.23.29-pm.jpeg" alt="WhatsApp Image 2026-05-01 at 7.23.29 PM" width="1200" height="1059" /></p>
<p>అడిషనల్ ఎస్పీ చైతన్య రెడ్డి మాట్లాడుతూ, కార్మికులు తమ పనుల్లో భద్రతా నియమాలను కచ్చితంగా పాటించాలని సూచించారు. పరిశ్రమలు, ఫ్యాక్టరీల్లో పని చేసే కార్మికుల రక్షణ కోసం తీసుకునే జాగ్రత్తలు</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/tgiic-chairperson-nirmala-jaggareddy-said-the-congress-government-is-committed/article-14873"><img src="https://www.vishvambhara.com/media/400/2026-05/whatsapp-image-2026-05-01-at-7.23.04-pm.jpeg" alt=""></a><br /><p><span style="color:rgb(224,62,45);"><strong>విశ్వంభర,సంగారెడ్డి :</strong></span> అంతర్జాతీయ కార్మిక దినోత్సవం (మేడే) సందర్భంగా సంగారెడ్డి కలెక్టరేట్ ఆడిటోరియంలో కార్మిక, ఉపాధి, శిక్షణ మరియు ఫ్యాక్టరీల శాఖల ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీజీఐసీ చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి హాజరై కార్మికులకు శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, దేశ అభివృద్ధికి కార్మికుల పాత్ర అమోఘమని అన్నారు. సమాజ నిర్మాణంలో కార్మికులు కీలక శక్తిగా నిలుస్తారని, వారి సంక్షేమం కోసం ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని తెలిపారు. కార్మికుల హక్కులను పరిరక్షించడంతో పాటు వారికి భద్రత, న్యాయం కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు. ప్రతి కార్మికుడు గౌరవంతో జీవించేందుకు అవసరమైన అవకాశాలు కల్పించేందుకు కృషి కొనసాగుతుందని చెప్పారు.<img src="https://www.vishvambhara.com/media/2026-05/whatsapp-image-2026-05-01-at-7.23.29-pm.jpeg" alt="WhatsApp Image 2026-05-01 at 7.23.29 PM" width="1600" height="1059"></img></p>
<p>అడిషనల్ ఎస్పీ చైతన్య రెడ్డి మాట్లాడుతూ, కార్మికులు తమ పనుల్లో భద్రతా నియమాలను కచ్చితంగా పాటించాలని సూచించారు. పరిశ్రమలు, ఫ్యాక్టరీల్లో పని చేసే కార్మికుల రక్షణ కోసం తీసుకునే జాగ్రత్తలు ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. ప్రమాదాలను నివారించడంలో ప్రతి ఒక్కరి పాత్ర కీలకమని, అవగాహనతో పనిచేస్తే ప్రమాదాలను తగ్గించవచ్చని తెలిపారు.</p>
<p>అడిషనల్ కలెక్టర్ పాండు మాట్లాడుతూ, జిల్లాలో కార్మికుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. కార్మికులకు ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తున్నామని వివరించారు. ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు ప్రతి కార్మికుడికి చేరేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.అనంతరం కార్యక్రమంలో కొందరు కార్మికులకు లేబర్ గుర్తింపు కార్డులను అందజేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంజయ్య,మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రభు గౌడ్,కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ రవీందర్ రెడ్డి ,అధికారులు, కార్మిక సంఘాల ప్రతినిధులు, కార్మికులు,విద్యార్థులు,తదితరులు పాల్గొన్నారు</p>]]></content:encoded>
                
                

                <link>https://www.vishvambhara.com/tgiic-chairperson-nirmala-jaggareddy-said-the-congress-government-is-committed/article-14873</link>
                <guid>https://www.vishvambhara.com/tgiic-chairperson-nirmala-jaggareddy-said-the-congress-government-is-committed/article-14873</guid>
                <pubDate>Fri, 01 May 2026 19:27:25 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-05/whatsapp-image-2026-05-01-at-7.23.04-pm.jpeg"                         length="174084"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>డాక్టర్ చిలుకు స్వామికి శ్రమశక్తి అవార్డు..</title>
                                    <description><![CDATA[<p><span style="color:rgb(224,62,45);"><strong>విశ్వంభర,హైదరాబాద్ : </strong></span>మే డే సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం శ్రమశక్తి అవార్డులలో భాగంగా సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయిస్ కోఆపరేటివ్ సోసైటీ అధ్యక్షునిగా సేవలు అందజేస్తున్న చిలుకు స్వామి కి రాష్ట్ర ప్రభుత్వం అవార్డు ప్రధానం చేసింది. హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగిన ఈ కార్యక్రమంలో కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ఈ అవార్డును ప్రధానం చేశారు. ఆలేరు మండలం షారాజిపేట గ్రామ నివాసి అయిన స్వామి ఒకవైపు రైల్వే ఉద్యోగిగా  పనిచేస్తూనే గ్రామంలో ఎయిడ్స్ పట్ల అవగాహన రక్తదాన శిబిరాలు  నిర్వహిస్తూ గ్రామ యువకులను చైతన్య పరుస్తున్నారు. వీరిసేవలను గుర్తించిన  తెలంగాణ ప్రభుత్వ కార్మిక శాఖ మేడే సందర్భంగా శ్రమశక్తి అవార్డుకును అందజేశారు. చిలుక స్వామికి ఈ గౌరవము లభించడం పట్ల  పలువురు రైల్వే ఉద్యోగులు, సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయిస్ కో-ఆపరేటివ్  సొసైటీ కార్యవర్గ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/shramashakti-award-to-dr-chiluku-swamy/article-14871"><img src="https://www.vishvambhara.com/media/400/2026-05/whatsapp-image-2026-05-01-at-6.54.24-pm-(1).jpeg" alt=""></a><br /><p><span style="color:rgb(224,62,45);"><strong>విశ్వంభర,హైదరాబాద్ : </strong></span>మే డే సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం శ్రమశక్తి అవార్డులలో భాగంగా సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయిస్ కోఆపరేటివ్ సోసైటీ అధ్యక్షునిగా సేవలు అందజేస్తున్న చిలుకు స్వామి కి రాష్ట్ర ప్రభుత్వం అవార్డు ప్రధానం చేసింది. హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగిన ఈ కార్యక్రమంలో కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ఈ అవార్డును ప్రధానం చేశారు. ఆలేరు మండలం షారాజిపేట గ్రామ నివాసి అయిన స్వామి ఒకవైపు రైల్వే ఉద్యోగిగా  పనిచేస్తూనే గ్రామంలో ఎయిడ్స్ పట్ల అవగాహన రక్తదాన శిబిరాలు  నిర్వహిస్తూ గ్రామ యువకులను చైతన్య పరుస్తున్నారు. వీరిసేవలను గుర్తించిన  తెలంగాణ ప్రభుత్వ కార్మిక శాఖ మేడే సందర్భంగా శ్రమశక్తి అవార్డుకును అందజేశారు. చిలుక స్వామికి ఈ గౌరవము లభించడం పట్ల  పలువురు రైల్వే ఉద్యోగులు, సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయిస్ కో-ఆపరేటివ్  సొసైటీ కార్యవర్గ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.</p>]]></content:encoded>
                
                

                <link>https://www.vishvambhara.com/shramashakti-award-to-dr-chiluku-swamy/article-14871</link>
                <guid>https://www.vishvambhara.com/shramashakti-award-to-dr-chiluku-swamy/article-14871</guid>
                <pubDate>Fri, 01 May 2026 19:19:45 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-05/whatsapp-image-2026-05-01-at-6.54.24-pm-%281%29.jpeg"                         length="265112"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>సంగారెడ్డి ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల అభివృద్ధికి మరోసారి ముందుకు వచ్చిన అరబిందో ఫార్మా</title>
                                    <description><![CDATA[<ul>
<li><span style="color:rgb(224,62,45);"><strong>జగ్గారెడ్డి వినతి మేరకు గతం లో 6 కోట్లతో 1000 మంది విద్యార్థులకు సరిపడా నూతన భవనం ఏర్పాటు</strong></span></li>
<li><span style="color:rgb(224,62,45);"><strong>మరో వెయ్యి మందికి సరిపడా  అదనపు తరగతి గదులు కావాలని అరబిందో చైర్మెన్ నిత్యానంద రెడ్డి ని కోరిన జగ్గారెడ్డి</strong></span></li>
<li><span style="color:rgb(224,62,45);"><strong>జగ్గారెడ్డి కోరిక మేరకు మరో 17 అదనపు తరగతి గదులు, ఆడిటోరియం షేడ్ నిర్మాణానికి ముందుకు వచ్చిన అరబిందో ఫార్మా</strong></span></li>
<li><span style="color:rgb(224,62,45);"><strong>జగ్గారెడ్డి, నిర్మల తో కలిసి  ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ను సందర్శించిన అరబిందో డైరెక్టర్ సదానంద రెడ్డి</strong></span></li>
<li><span style="color:rgb(224,62,45);"><strong>త్వరలో ప్రారంభం కానున్న పనులు.. </strong></span></li>
</ul>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/aurobindo-pharma-has-once-again-come-forward-for-the-development/article-14869"><img src="https://www.vishvambhara.com/media/400/2026-05/whatsapp-image-2026-05-01-at-7.08.22-pm-(3).jpeg" alt=""></a><br /><p><span style="color:rgb(186,55,42);"><strong>విశ్వంభర,సంగారెడ్డి: </strong></span>టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి జగ్గారెడ్డి వినతి మేరకు సంగారెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాల ను అభివృద్ధి చేసేందుకు అరబిందో ఫార్మా మరోసారి ముందుకు వచ్చింది. గతం లో ఆరు కోట్ల తో 1000 మంది విద్యార్థులకు సరిపడా జి ప్లస్ వన్ భవనాన్ని అరబిందో ఫార్మా నిర్మించింది.  సంగారెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కేవలం సంగారెడ్డి నియోజకవర్గ విద్యార్థులే కాకుండా నారాయణ్ ఖెడ్, వికారాబాద్,  బాన్స్ వాడ, పరిగి, జహీరాబాద్ ల నుండి విద్యార్థులు వచ్చి చదువుకుంటున్నారు. ఇంకా డిమాండ్ ఉన్నప్పటికీ   పూర్తి స్థాయి లో సౌకర్యాలు లేకపోవడంతో అడ్మిషన్ లు ఇవ్వలేకపొతున్నారు. ఇదే విషయాన్ని కళాశాల ప్రిన్సిపాల్ జగ్గారెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. స్పందించిన జగ్గారెడ్డి వెంటనే అరబిందో చైర్మెన్ నిత్యానంద రెడ్డి ని సంప్రదించారు. అవసరమైన సిఎస్సార్ నిధులు ఇవ్వాల్సిందిగా కోరారు. జగ్గారెడ్డి వినతి మేరకు అదనపు తరగతి గదుల తో పాటు ఆడిటోరియం ఏర్పాటు చేసేందుకు అరబిందో ఫార్మా ముందుకు వచ్చింది. <img src="https://www.vishvambhara.com/media/2026-05/whatsapp-image-2026-05-01-at-7.08.11-pm.jpeg" alt="WhatsApp Image 2026-05-01 at 7.08.11 PM" width="1600" height="1059"></img></p>
<p>అందులో భాగంగా  జగ్గారెడ్డి, నిర్మల తో కలిసి అరబిందో డైరెక్టర్ సదానంద రెడ్డి  బాలికల జూనియర్ కళాశాల ను సందర్శించారు. కళాశాల ప్రిన్సిపాల్  సునీత తో సమావేశమయ్యారు. కళాశాల ఆవరణ లో ఉన్న ఖాళీ స్థలం లో మూడు అంతస్తుల్లో అదనపు తరగతి గదులు నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తామని, త్వరలో బిల్డింగ్ ప్లాన్, కావాల్సిన అనుమతులు తీసుకుంటామని అరబిందో ప్రతినిధులు వివరించారు. త్వరలో పనులు ప్రారంభిస్తామని తెలిపారు. ఈ 17 తరగతి గదులు అందుబాటులోకి వస్తే మరో వెయ్యి మంది విద్యార్థులకు అడ్మిషన్లు ఇవ్వగలమని    కళాశాల ప్రిన్సిపాల్ సునీత సంతోషం వ్యక్తం చేశారు. కళాశాల అభివృద్ధికి తోడ్పడుతున్న జగ్గారెడ్డి, నిర్మల కు, అరబిందో యాజమాన్యానికి ప్రిన్సిపాల్ కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో టీపిసిసి ప్రధాన కార్యదర్శి తోపాజి అనంత్ కిషన్, నాయకులు, సంతోష్, కిరణ్ గౌడ్, కౌన్సిలర్ లు మహేష్, శ్రీకాంత్ గౌడ్ లు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/aurobindo-pharma-has-once-again-come-forward-for-the-development/article-14869</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/aurobindo-pharma-has-once-again-come-forward-for-the-development/article-14869</guid>
                <pubDate>Fri, 01 May 2026 19:15:00 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-05/whatsapp-image-2026-05-01-at-7.08.22-pm-%283%29.jpeg"                         length="226933"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>శ్రీ విద్యా వికాస్ హై స్కూల్ నూటికి నూరు శాతం ఫలితాలు</title>
                                    <description><![CDATA[<ul>
<li><span style="color:rgb(224,62,45);">శ్రీ విద్యా వికాస్ హై స్కూల్ నూటికి నూరు శాతం ఫలితాలు</span></li>
</ul>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<br /><p>విశ్వంభర, మహేశ్వరం : మహేశ్వరం మండలం పెపులి నాగారం గ్రామంలో శ్రీ విద్యా వికాస్ పాఠశాల విద్యార్థులు పదవ తరగతి ఫలితాల్లో మహేశ్వరం మండలంలోని అత్యధిక మార్కులు సాధించి విజయ ఢంకా మోగించారు, ఎండి. బుసుర 570 మార్కులు, మంచె నికిత 545 మార్కులు యాదగిరి శ్వేత 530 మార్కులు మరో ముగ్గురు విద్యార్థులు 529, మార్కులు 513, 510, మార్కులు సాధించారు. మిగతా విద్యార్థులు ఫస్ట్ క్లాస్ లో పాస్ కావడంతో పాటు నూటికి నూరు శాతం ఫలితాలు సాధించారు, ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మంచె రాఘవేందర్ మాట్లాడుతూ, మొదటి సంవత్సరంలోనే 100% ఫలితాలతో పాటు మండలంలోని అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు తల్లిదండ్రులకు  వారిని ప్రోత్సహించిన ఉపాధ్యాయులకు ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేశారు, ఈనెల 24వ తేదీన పాఠశాల వార్షికోత్సవం నిర్వహించడం జరిగింది. విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు,   పిఎసిఎస్ చైర్మన్ మంచె పాండు యాదవ్, నాగారం గ్రామ సర్పంచ్ బండారి లింగం, పడమటి తండా సర్పంచ్ వినోద్ రాథోడ్, ముఖ్య అతిథులుగా విచ్చేసి వెంకటేశ్వర స్వామి వేషధారణలో తదితర పాత్రలో చాలా చక్కగా వేయించడం జరిగిందని ప్రశంసించారు, నాగారం గ్రామంలో జరిగిన హిందూ సమ్మేళనం సందర్భంగా విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలలో చాలా ఉల్లాసంగా పాల్గొన్నారు, మా పాఠశాల విద్యార్థులు ప్రతీ కార్యక్రమంలో మొదట ముందు ఉండటం వారి యొక్క సర్వ తోముక అభివృద్ధికి నా వంతు కృషి చేస్తానని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ మoచె  పాండు, నాగారం గ్రామ సర్పంచ్ బండారి లింగం, పడమటి తండా సర్పంచ్ వినోద్ రాథోడ్, తదితరులు పాల్గొన్నారు.</p>
<p> విశ్వంభర, మహేశ్వరం : మహేశ్వరం మండలం పెద్దపులి నాగారం గ్రామంలో శ్రీ విద్యా వికాస్ పాఠశాల విద్యార్థులు పదవ తరగతి ఫలితాల్లో మహేశ్వరం మండలంలోని అత్యధిక మార్కులు సాధించి విజయ ఢంకా మోగించారు, ఎండి. బుసుర 570 మార్కులు, మంచె నికిత 545 మార్కులు యాదగిరి శ్వేత 530 మార్కులు మరో ముగ్గురు విద్యార్థులు 529, మార్కులు 513, 510, మార్కులు సాధించారు. మిగతా విద్యార్థులు ఫస్ట్ క్లాస్ లో పాస్ కావడంతో పాటు నూటికి నూరు శాతం ఫలితాలు సాధించారు, ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మంచె రాఘవేందర్ మాట్లాడుతూ, మొదటి సంవత్సరంలోనే 100% ఫలితాలతో పాటు మండలంలోని అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు తల్లిదండ్రులకు  వారిని ప్రోత్సహించిన ఉపాధ్యాయులకు ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేశారు, ఈనెల 24వ తేదీన పాఠశాల వార్షికోత్సవం నిర్వహించడం జరిగింది. విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు,   పిఎసిఎస్ చైర్మన్ మంచె పాండు యాదవ్, నాగారం గ్రామ సర్పంచ్ బండారి లింగం, పడమటి తండా సర్పంచ్ వినోద్ రాథోడ్, ముఖ్య అతిథులుగా విచ్చేసి వెంకటేశ్వర స్వామి వేషధారణలో తదితర పాత్రలో చాలా చక్కగా వేయించడం జరిగిందని ప్రశంసించారు, నాగారం గ్రామంలో జరిగిన హిందూ సమ్మేళనం సందర్భంగా విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలలో చాలా ఉల్లాసంగా పాల్గొన్నారు, మా పాఠశాల విద్యార్థులు ప్రతీ కార్యక్రమంలో మొదట ముందు ఉండటం వారి యొక్క సర్వ తోముక అభివృద్ధికి నా వంతు కృషి చేస్తానని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ మoచె  పాండు, నాగారం గ్రామ సర్పంచ్ బండారి లింగం, పడమటి తండా సర్పంచ్ వినోద్ రాథోడ్, తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/sri-vidya-vikas-high-school-one-hundred-percent-results/article-14864</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/sri-vidya-vikas-high-school-one-hundred-percent-results/article-14864</guid>
                <pubDate>Fri, 01 May 2026 03:33:31 +0530</pubDate>
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో పదవ తరగతి విద్యార్థుల ప్రతిభ </title>
                                    <description><![CDATA[<p>విశ్వంభర, మహబూబాబాద్ : జిల్లా కేంద్రంలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో  తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిన్న వెలువడిన  పదవ తరగతి ఫలితాల్లో కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో చదువుతున్న విద్యార్థులు ఎం .కీర్తన  600 మార్కులకు గాను 567 , స్ఫూర్తి 600 మార్కులకు 500 మార్కులు ,  ఎస్జి.  సఫీ అక్రమ్ 600 మార్కులకు గాను 555 మార్కులు సాధించా రు . ఈ సందర్భంగా స్కూల్ ప్రిన్సిపాల్ పురం భూపాల్ రెడ్డి మాట్లాడుతూ నిన్న వెలువడిన రాష్ట్రవ్యాప్తంగా పదవ తరగతి ఫలితాల్లో మా విద్యార్థిని  , విద్యార్థులు  జిల్లాస్థాయి మార్కులు  సాధించడంతో చాలా సంతోషంగా ఉందని, దీంతోపాటు  100% ఫలితాలు సాధించారని మీడియాకు తెలిపారు . అనంతరం ఈ ఫలితాల్లో మంచి ర్యాంకులు సాధించిన విద్యార్థులను స్కూల్ వైస్ ప్రిన్సిపాల్ పురం ప్రీతి రెడ్డి , స్కూల్ డైరెక్టర్ ఆవుల శ్రీనివాస్ యాదవ్ ,  అధ్యాపక బృందం , అభినందించారు</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/talent-of-class-10-students-at-krishnaveni-talent-school/article-14862"><img src="https://www.vishvambhara.com/media/400/2026-05/whatsapp-image-2026-05-01-at-12.38.25-pm.jpeg" alt=""></a><br /><p>విశ్వంభర, మహబూబాబాద్ : జిల్లా కేంద్రంలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో  తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిన్న వెలువడిన  పదవ తరగతి ఫలితాల్లో కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో చదువుతున్న విద్యార్థులు ఎం .కీర్తన  600 మార్కులకు గాను 567 , స్ఫూర్తి 600 మార్కులకు 500 మార్కులు ,  ఎస్జి.  సఫీ అక్రమ్ 600 మార్కులకు గాను 555 మార్కులు సాధించా రు . ఈ సందర్భంగా స్కూల్ ప్రిన్సిపాల్ పురం భూపాల్ రెడ్డి మాట్లాడుతూ నిన్న వెలువడిన రాష్ట్రవ్యాప్తంగా పదవ తరగతి ఫలితాల్లో మా విద్యార్థిని  , విద్యార్థులు  జిల్లాస్థాయి మార్కులు  సాధించడంతో చాలా సంతోషంగా ఉందని, దీంతోపాటు  100% ఫలితాలు సాధించారని మీడియాకు తెలిపారు . అనంతరం ఈ ఫలితాల్లో మంచి ర్యాంకులు సాధించిన విద్యార్థులను స్కూల్ వైస్ ప్రిన్సిపాల్ పురం ప్రీతి రెడ్డి , స్కూల్ డైరెక్టర్ ఆవుల శ్రీనివాస్ యాదవ్ ,  అధ్యాపక బృందం , అభినందించారు . అంతేగాకుండా విద్యార్థులు మాట్లాడుతూ మేము ఇంత మంచి ర్యాంకులు సాధించడానికి సహకరించిన స్కూల్ మేనేజ్మెంట్, అధ్యాపక బృందం , తల్లిదండ్రులకి ,  కృతజ్ఞతలు తెలుపుతున్నామని వారు అన్నారు</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/talent-of-class-10-students-at-krishnaveni-talent-school/article-14862</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/talent-of-class-10-students-at-krishnaveni-talent-school/article-14862</guid>
                <pubDate>Fri, 01 May 2026 03:30:38 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-05/whatsapp-image-2026-05-01-at-12.38.25-pm.jpeg"                         length="135766"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం విఫలం: ఎమ్మెల్సీ కోటిరెడ్డి.</title>
                                    <description><![CDATA[<p>  విశ్వంభర, త్రిపురారం: త్రిపురారం  మండలం కొనతాలపల్లి గ్రామంలో  ధాన్యం కొనుగోలు , మాడుగులపల్లి మండలం, గారకుంటపాలెం, ధర్మపురం,  త్రిపురారం మండలం కొనతాలపల్లి గ్రామాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను నల్లగొండ జిల్లా శాసనమండలి సభ్యులు యం.సి కోటిరెడ్డి గురువారం రోజున సందర్శించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రికార్డులను పరిశీలించి, సకాలంలో లారీలు రాక కొనుగోలు ప్రక్రియ ఆలస్యం అవుతుందని అన్నారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులకు ఇబ్బంది లేకుండా చూసిన ఘనత మాజీ సీఎం కేసీఆర్ గారికి దక్కుతుందని. ఈ ప్రజా పాలన పేరుతో మాటలకే పరిమితమైన ఈ ఈ ప్రభుత్వానికి త్వరలో రైతులు బుద్ధి చెప్తారు అని అన్నారు. ధాన్యం నేరుగా కాంటా వేయకుండా నిర్లక్ష్యం చేస్తే రైతులతో కలిసి ఉద్యమిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో గారకుంటపాలెం సర్పంచ్,పెద్ది కృపాకర్,కన్నెకల్ సర్పంచ్ సన్నల నాగరాజు,కేశవపురం సర్పంచ్ ఉరా సరిత రమేష్, గోపాల పురం సర్పంచ్ వీరబోయిన నాగరాజు,ధర్మపురం మాజీ సర్పంచ్<br /> </p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/mlc-kotireddy-said-the-government-has-failed-in-purchasing-grain/article-14858"><img src="https://www.vishvambhara.com/media/400/2026-05/whatsapp-image-2026-04-30-at-9.52.51-pm.jpeg" alt=""></a><br /><p> విశ్వంభర, త్రిపురారం: త్రిపురారం  మండలం కొనతాలపల్లి గ్రామంలో  ధాన్యం కొనుగోలు , మాడుగులపల్లి మండలం, గారకుంటపాలెం, ధర్మపురం,  త్రిపురారం మండలం కొనతాలపల్లి గ్రామాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను నల్లగొండ జిల్లా శాసనమండలి సభ్యులు యం.సి కోటిరెడ్డి గురువారం రోజున సందర్శించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రికార్డులను పరిశీలించి, సకాలంలో లారీలు రాక కొనుగోలు ప్రక్రియ ఆలస్యం అవుతుందని అన్నారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులకు ఇబ్బంది లేకుండా చూసిన ఘనత మాజీ సీఎం కేసీఆర్ గారికి దక్కుతుందని. ఈ ప్రజా పాలన పేరుతో మాటలకే పరిమితమైన ఈ ఈ ప్రభుత్వానికి త్వరలో రైతులు బుద్ధి చెప్తారు అని అన్నారు. ధాన్యం నేరుగా కాంటా వేయకుండా నిర్లక్ష్యం చేస్తే రైతులతో కలిసి ఉద్యమిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో గారకుంటపాలెం సర్పంచ్,పెద్ది కృపాకర్,కన్నెకల్ సర్పంచ్ సన్నల నాగరాజు,కేశవపురం సర్పంచ్ ఉరా సరిత రమేష్, గోపాల పురం సర్పంచ్ వీరబోయిన నాగరాజు,ధర్మపురం మాజీ సర్పంచ్ చింతారెడ్డి యాదగిరి రెడ్డి,బి.ఆర్.యస్ పార్టీ మండల బాధ్యులు...పగిళ్ల సైదులు,రమేష్, రైతులు,తదితరులు పాల్గొన్నారు<br /> విశ్వంభర, త్రిపురారం: త్రిపురారం  మండలం కొనతాలపల్లి గ్రామంలో  ధాన్యం కొనుగోలు , మాడుగులపల్లి మండలం, గారకుంటపాలెం, ధర్మపురం,  త్రిపురారం మండలం కొనతాలపల్లి గ్రామాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను నల్లగొండ జిల్లా శాసనమండలి సభ్యులు యం.సి కోటిరెడ్డి గురువారం రోజున సందర్శించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రికార్డులను పరిశీలించి, సకాలంలో లారీలు రాక కొనుగోలు ప్రక్రియ ఆలస్యం అవుతుందని అన్నారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులకు ఇబ్బంది లేకుండా చూసిన ఘనత మాజీ సీఎం కేసీఆర్ గారికి దక్కుతుందని. ఈ ప్రజా పాలన పేరుతో మాటలకే పరిమితమైన ఈ ఈ ప్రభుత్వానికి త్వరలో రైతులు బుద్ధి చెప్తారు అని అన్నారు. ధాన్యం నేరుగా కాంటా వేయకుండా నిర్లక్ష్యం చేస్తే రైతులతో కలిసి ఉద్యమిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో గారకుంటపాలెం సర్పంచ్,పెద్ది కృపాకర్,కన్నెకల్ సర్పంచ్ సన్నల నాగరాజు,కేశవపురం సర్పంచ్ ఉరా సరిత రమేష్, గోపాల పురం సర్పంచ్ వీరబోయిన నాగరాజు,ధర్మపురం మాజీ సర్పంచ్ చింతారెడ్డి యాదగిరి రెడ్డి,బి.ఆర్.యస్ పార్టీ మండల బాధ్యులు...పగిళ్ల సైదులు,రమేష్, రైతులు,తదితరులు పాల్గొన్నారు</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/mlc-kotireddy-said-the-government-has-failed-in-purchasing-grain/article-14858</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/mlc-kotireddy-said-the-government-has-failed-in-purchasing-grain/article-14858</guid>
                <pubDate>Fri, 01 May 2026 03:26:01 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-05/whatsapp-image-2026-04-30-at-9.52.51-pm.jpeg"                         length="351698"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>సాయి నాథుని దర్శించుకున్న మంత్రి కోమటిరెడ్డి</title>
                                    <description><![CDATA[<p>విశ్వంభర, చింతపల్లి: చింతపల్లి మండల కేంద్రంలోని సాయి నాథునిసేవలో రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి  పాల్గొన్నారు. గురువారం సాయిబాబా ను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయనకు ఆలయ కమిటీ సభ్యులు శాలువాతో సన్మానం చేసి సాయి చిత్రపటాన్ని అందజేశారు. ఆయనఈ సందర్బంగా  మాట్లాడుతూ ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని సాయిబాబాను వేడుకున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో రమణ రెడ్డి, ఎమ్మార్వో విజయలక్ష్మి, ధొంతం సంజీవ రెడ్డి, ఆర్ఐ సునిత, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు అంగిరేకుల నాగభూషణం,సర్పంచ్ కాసారపు శ్వేత శ్రీనివాస్, పిఎసిఎస్ చైర్మన్ లింగంపల్లి వెంకటయ్య,ముచ్చర్ల యాదగిరి ,నల్ల రఘుమారెడ్డి, పవన్ కుమార్, ఆలయ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/minister-komati-reddy-visited-sai-nath/article-14856"><img src="https://www.vishvambhara.com/media/400/2026-05/whatsapp-image-2026-04-30-at-9.52.50-pm.jpeg" alt=""></a><br /><p>విశ్వంభర, చింతపల్లి: చింతపల్లి మండల కేంద్రంలోని సాయి నాథునిసేవలో రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి  పాల్గొన్నారు. గురువారం సాయిబాబా ను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయనకు ఆలయ కమిటీ సభ్యులు శాలువాతో సన్మానం చేసి సాయి చిత్రపటాన్ని అందజేశారు. ఆయనఈ సందర్బంగా  మాట్లాడుతూ ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని సాయిబాబాను వేడుకున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో రమణ రెడ్డి, ఎమ్మార్వో విజయలక్ష్మి, ధొంతం సంజీవ రెడ్డి, ఆర్ఐ సునిత, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు అంగిరేకుల నాగభూషణం,సర్పంచ్ కాసారపు శ్వేత శ్రీనివాస్, పిఎసిఎస్ చైర్మన్ లింగంపల్లి వెంకటయ్య,ముచ్చర్ల యాదగిరి ,నల్ల రఘుమారెడ్డి, పవన్ కుమార్, ఆలయ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/minister-komati-reddy-visited-sai-nath/article-14856</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/minister-komati-reddy-visited-sai-nath/article-14856</guid>
                <pubDate>Fri, 01 May 2026 03:23:33 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-05/whatsapp-image-2026-04-30-at-9.52.50-pm.jpeg"                         length="226523"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలి</title>
                                    <description><![CDATA[<ul>
<li><span style="color:rgb(224,62,45);">విద్యా కార్యక్రమాల అమలుపై కీలక ఆదేశాలు</span></li>
<li><span style="color:rgb(224,62,45);">రాష్ట్ర విద్యా శాఖ కార్యదర్శి యోగితా రాణా</span></li>
</ul>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/infrastructure-should-be-provided-in-schools/article-14853"><img src="https://www.vishvambhara.com/media/400/2026-05/whatsapp-image-2026-04-30-at-9.52.49-pm.jpeg" alt=""></a><br /><p>విశ్వంభర, మహాబూబాబాద్:  హైదరాబాదు నుంచి విద్యా శాఖ సంచాలకులు నవీన్ నికోలస్ తో కలిసి రాష్ట్ర విద్యా శాఖ కార్యదర్శి యోగితా రాణా అన్ని జిల్లాల కలెక్టర్లతో 99 రోజుల కార్యక్రమంలో భాగంగా నిర్వహించే విద్య వారోత్సవాలు, పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన, విద్యా కార్యక్రమాల అమలు, తదితర అంశాలపై  గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ ఈ వీడియో కాన్ఫరెన్స్ కు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర విద్యా శాఖ కార్యదర్శి మాట్లాడుతూ.. 2026-2027 విద్యా సంవత్సరంలో రాష్ట్రంలోని 2700 ప్రభుత్వ పాఠశాలలలో ప్రీ ప్రైమరీ తరగతులు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్, మరుగుదొడ్లు, తదితర సౌకర్యం లేని పాఠశాలలలో పూర్తిస్థాయిలో మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇంటర్, పదో తరగతిలో ఫెయిల్ అయిన ప్రభుత్వ విద్యా సంస్థల విద్యార్థులకు అడ్వాన్సుడ్ సప్లిమెంటరీ పరీక్షలకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలన్నారు. ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా విద్యా శాఖ ఆధ్వర్యంలో మే 11వ తేదీ నుంచి వారోత్సవాలను నిర్వహించడం జరుగుతుందన్నారు. ఇందులో భాగంగా ప్రభుత్వ పాఠశాలలో అవసరమైన మౌలిక వసతుల కల్పనకు సంబంధిత ప్రజాప్రతినిధులు, అధికారులతో శంకుస్థాపనలు చేయించాలన్నారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులను, ప్రజాప్రతినిధులను, అధికారులను భాగస్వాములు చేస్తూ విద్యా శిబిరాలు, వర్క్ షాప్ లు, బడిబాట, తదితర కార్యక్రమాలను షెడ్యూల్ ప్రకారం నిర్వహించాలన్నారు. విద్యా వారోత్సవాల కార్యక్రమాలకు సంబంధించిన ఫోటోలు, వార్తలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా పెద్ద ఎత్తున ప్రచారం కల్పించాలన్నారు. మరుగుదొడ్లు, మూత్రశాలలు, విద్యుత్, తాగునీటి కొరత ఉన్న పాఠశాలల్లో పోర్టల్ ప్రకారం తక్షణమే పనులు పూర్తి చేయాలని, ఎప్పటికప్పుడు పోర్టల్ లో నివేదికలను సరిగా నమోదు చేయాలన్నారు.కేజీబీవీలలో పది, ఇంటర్ సప్లిమెంటరీ విద్యార్థులు అందరూ ఉత్తీర్ణులయ్యేలా రెమెడియల్ కోచింగ్ నిర్వహించాలన్నారు. విద్యార్థుల కోసం వేసవి క్యాంపులు నిర్వహించి, సప్లిమెంటరీ కోచింగ్ ఇవ్వాలన్నారు. అనంతరం విద్యా శాఖ సంచాలకులు మాట్లాడుతూ.. ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా మే 11 నుంచి 16 వరకు అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. నియోజకవర్గ స్థాయిలో సర్పంచులు, వార్డు సభ్యులు, పాఠశాల విద్య కమిటీలతో వర్క్‌షాప్ నిర్వహించాలన్నారు. బడిబాట అండ్ పిటిఎం ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ కింద విద్యార్థుల నమోదుకు విస్తృత ప్రచారం కల్పించాలన్నారు. బడి బాటపై ర్యాలీలు చేపట్టి, అవగాహన పెంపొందించాలన్నారు. డ్రాపౌట్ అయిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించి, తిరిగి బడిలో చేర్పించాలన్నారు. జిల్లాలో పాఠశాల విద్యను బలోపేతం చేయడానికి, ముఖ్యంగా 10వ తరగతి, ఇంటర్మీడియట్ 1వ, 2వ సంవత్సరం డ్రాపౌట్ విద్యార్థులను తిరిగి బడిలో చేర్పించడానికి జిల్లా విద్యా శాఖ ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలన్నారు. బాలబాలికల భద్రత, సాంస్కృతిక కార్యక్రమాలు, చేతి కళలు వంటి కార్యక్రమాలను నిర్వహించి, విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను గుర్తించి, ప్రోత్సహించాలన్నారు.  వీసీ అనంతరం సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి, నాణ్యమైన విద్యను అందించడానికి ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, తల్లిదండ్రులు సమన్వయంతో కృషి చేయాలని తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ఇంటర్మీడియేట్ అధికారి మధార్, విద్యాశాఖ అధికారులు, ఇతర సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/infrastructure-should-be-provided-in-schools/article-14853</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/infrastructure-should-be-provided-in-schools/article-14853</guid>
                <pubDate>Fri, 01 May 2026 03:19:52 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-05/whatsapp-image-2026-04-30-at-9.52.49-pm.jpeg"                         length="80187"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>వేసవి క్రీడా శిబిరాన్ని సందర్శించిన గిరిజన సంక్షేమ శాఖ అధికారి </title>
                                    <description><![CDATA[<p>విశ్వంభర, మహాబాబాబాద్: గురువారం కొత్తగూడ మోడల్ స్పోర్ట్స్ స్కూల్ లో నిర్వహిస్తున్న వేసవికాలం క్రీడా శిబిరాన్ని ట్రైబల్ వెల్ఫేర్ ఉప సంచాలకులు దేశీరాం నాయక్ సందర్శించారు. ఈ యొక్క సమ్మర్ క్యాంపులో నేర్పించవలసినటువంటి కబడ్డీ, వాలీబాల్, కోకో ,అథ్లెటిక్స్ ,హ్యాండ్ బాల్, బాస్కెట్బాల్,  వ్యాయమ ఉపాధ్యాయులను  సలహాలు సూచనలు ఇవ్వడం జరిగినది. అలాగే పాఠశాల నుండి రాష్ట్రస్థాయి క్రీడా పోటీలో పాల్గొనీ  మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్న  విద్యార్థులను  అభినందించారు. ఈ సమావేశంలో డిడి తో పాటు,భాస్కర్,స్థానిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు,సారయ్య , స్పోర్ట్స్ ఆఫీసర్ కొమ్మాలు, సీనియర్ ఉపాధ్యాయులు బి దేవిలాల్  అలాగే వ్యాయామ ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/a-tribal-welfare-department-official-visited-the-summer-sports-camp/article-14851"><img src="https://www.vishvambhara.com/media/400/2026-05/whatsapp-image-2026-04-30-at-9.52.48-pm.jpeg" alt=""></a><br /><p>విశ్వంభర, మహాబాబాబాద్: గురువారం కొత్తగూడ మోడల్ స్పోర్ట్స్ స్కూల్ లో నిర్వహిస్తున్న వేసవికాలం క్రీడా శిబిరాన్ని ట్రైబల్ వెల్ఫేర్ ఉప సంచాలకులు దేశీరాం నాయక్ సందర్శించారు. ఈ యొక్క సమ్మర్ క్యాంపులో నేర్పించవలసినటువంటి కబడ్డీ, వాలీబాల్, కోకో ,అథ్లెటిక్స్ ,హ్యాండ్ బాల్, బాస్కెట్బాల్,  వ్యాయమ ఉపాధ్యాయులను  సలహాలు సూచనలు ఇవ్వడం జరిగినది. అలాగే పాఠశాల నుండి రాష్ట్రస్థాయి క్రీడా పోటీలో పాల్గొనీ  మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్న  విద్యార్థులను  అభినందించారు. ఈ సమావేశంలో డిడి తో పాటు,భాస్కర్,స్థానిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు,సారయ్య , స్పోర్ట్స్ ఆఫీసర్ కొమ్మాలు, సీనియర్ ఉపాధ్యాయులు బి దేవిలాల్  అలాగే వ్యాయామ ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/a-tribal-welfare-department-official-visited-the-summer-sports-camp/article-14851</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/a-tribal-welfare-department-official-visited-the-summer-sports-camp/article-14851</guid>
                <pubDate>Fri, 01 May 2026 03:17:44 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-05/whatsapp-image-2026-04-30-at-9.52.48-pm.jpeg"                         length="967938"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        