<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.vishvambhara.com/%C2%A0/tag-3746" rel="self" type="application/rss+xml" />
                <generator>Vishvambhara News RSS Feed Generator</generator>
                <title>  - Vishvambhara News</title>
                <link>https://www.vishvambhara.com/tag/3746/rss</link>
                <description>  RSS Feed</description>
                
                            <item>
                <title>పాతబస్తీలో ఏసీబీ అధికారుల సోదాలు. -  పెద్ద ఎత్తున నగదు స్వాధీనం - ఏసీబీ అధికారి శ్రీధర్ </title>
                                    <description><![CDATA[<p>విశ్వంభర, హైదరాబాద్ :- పాత బస్తీ ఛత్రినాక నరహరి ఇంట్లో కొనసాగుతున్న ఏసీబీ అధికారుల సోదాలు ఇప్పటి వరకు 1 కేజీ బంగారం,1 కోటి 40 లక్షల రూపాయల నగదు. ఆస్తి పత్రాలను గుర్తించారు. ఇంకా 2 లాకార్ ఓపెన్ చేయనున్నారు. ఈ రోజు నరహరి ని అరెస్ట్ చేస్తామని  ఏసీబీ అధికారి శ్రీధర్ తెలిపారు..</p>
<p>  </p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/acb-officials-search-in-old-town/article-16693"><img src="https://www.vishvambhara.com/media/400/2026-06/16.06.2026_15.41.49_rec.png" alt=""></a><br /><p>విశ్వంభర, హైదరాబాద్ :- పాత బస్తీ ఛత్రినాక నరహరి ఇంట్లో కొనసాగుతున్న ఏసీబీ అధికారుల సోదాలు ఇప్పటి వరకు 1 కేజీ బంగారం,1 కోటి 40 లక్షల రూపాయల నగదు. ఆస్తి పత్రాలను గుర్తించారు. ఇంకా 2 లాకార్ ఓపెన్ చేయనున్నారు. ఈ రోజు నరహరి ని అరెస్ట్ చేస్తామని  ఏసీబీ అధికారి శ్రీధర్ తెలిపారు..</p>
<p> </p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/acb-officials-search-in-old-town/article-16693</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/acb-officials-search-in-old-town/article-16693</guid>
                <pubDate>Tue, 16 Jun 2026 15:43:44 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-06/16.06.2026_15.41.49_rec.png"                         length="568076"                         type="image/png"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>పాఠ్య పుస్తకాలు పంపిణీ. -  జిల్లా విద్యాశాఖ అధికారి  ఏ . సత్యనారాయణ మూర్తి .</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;">విశ్వంభర, మహబూబాబాద్ జిల్లా : మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఈదుల పూసపల్లి గ్రామం లో  జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల  నీ జిల్లా విద్యాశాఖ అధికారి  సత్యనారాయణమూర్తి  సందర్శించారు . అనంతరం   నూతన విద్యా సంవత్సరం 2026-2027  సంవత్సరానికి విద్యార్థిని ,  విద్యార్థులు చదువుకోవడానికి  స్కూల్ ప్రధానో పాధ్యాయులు  పూజారి వీరయ్య ఆధ్వర్యంలో  పాఠ్యపుస్తకాలను పంపిణీ చేశారు . ఈ పాఠ్యపుస్తకాలు పంపిణీ చేయడానికి ముఖ్య అతిథిగా వచ్చిన జిల్లా విద్యాశాఖ అధికారి  సత్యనారాయణ మూర్తి మాట్లాడుతూ  రాష్ట్ర ప్రభుత్వం  ప్రభుత్వ పాఠశాలలను  కార్పొరేట్ స్థాయిలో మౌలిక వసతులు ,  కల్పించి, విద్యార్థిని విద్యార్థులకు చక్కటి, ఆహ్లాదకర వాతావరణంలో, ఒత్తిడి లేని విద్యను, విద్యార్థులకు అందజేస్తుందని , అంతేకాకుండా ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పాఠశాలలనే చదవాలని , విద్యార్థులు  మంచిర్యాంకులు సాధించడానికి ఉపాధ్యాయుల సాహయ ,సహకారాలు ఉంటాయని ,  ఇంతటి చక్కటి అవకాశాన్ని విద్యార్థిని , విద్యార్థులు తప్పకుండా  సద్వినియోగం చేసుకోవాలని</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/distribution-of-text-books-district-education-officer-a-satyanarayana/article-16691"><img src="https://www.vishvambhara.com/media/400/2026-06/whatsapp-image-2026-06-16-at-6.42.36-am.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;">విశ్వంభర, మహబూబాబాద్ జిల్లా : మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఈదుల పూసపల్లి గ్రామం లో  జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల  నీ జిల్లా విద్యాశాఖ అధికారి  సత్యనారాయణమూర్తి  సందర్శించారు . అనంతరం   నూతన విద్యా సంవత్సరం 2026-2027  సంవత్సరానికి విద్యార్థిని ,  విద్యార్థులు చదువుకోవడానికి  స్కూల్ ప్రధానో పాధ్యాయులు  పూజారి వీరయ్య ఆధ్వర్యంలో  పాఠ్యపుస్తకాలను పంపిణీ చేశారు . ఈ పాఠ్యపుస్తకాలు పంపిణీ చేయడానికి ముఖ్య అతిథిగా వచ్చిన జిల్లా విద్యాశాఖ అధికారి  సత్యనారాయణ మూర్తి మాట్లాడుతూ  రాష్ట్ర ప్రభుత్వం  ప్రభుత్వ పాఠశాలలను  కార్పొరేట్ స్థాయిలో మౌలిక వసతులు ,  కల్పించి, విద్యార్థిని విద్యార్థులకు చక్కటి, ఆహ్లాదకర వాతావరణంలో, ఒత్తిడి లేని విద్యను, విద్యార్థులకు అందజేస్తుందని , అంతేకాకుండా ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పాఠశాలలనే చదవాలని , విద్యార్థులు  మంచిర్యాంకులు సాధించడానికి ఉపాధ్యాయుల సాహయ ,సహకారాలు ఉంటాయని ,  ఇంతటి చక్కటి అవకాశాన్ని విద్యార్థిని , విద్యార్థులు తప్పకుండా  సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులను కోరారు . నూతన విద్యా సంవత్సరం ప్రారంభం రోజునే నోట్ బుక్స్ కూడా పంపిణీ చేశారని గుర్తు చేశారు .  జడ్.పి.హెచ్.ఎస్ ఉన్నత పాఠశాల యందు  2025 -26 విద్యా సంవత్సరంలో పదవ తరగతిలో విద్యార్థిని విద్యార్థులు చక్కటి ప్రతిభ కనబరిచి, ఐఐటి బాసరలో  సీట్లు  సాధించారని ,<br /> పాఠశాల నిర్వహణ యందు చక్కటి ప్రతిభను కనబరుస్తున్న ప్రధానోపాధ్యాయులు  మరియు ఉపాధ్యాయ బృందాని అభినందించారు . ఈ కార్యక్రమంలో  కోఆర్డినేటర్స్ ఎం వెంకటేశ్వర్లు, సీఎంఓ  వి సురేష్, జెండర్ క్వాలిటీ కోఆర్డినేటర్ వై గాయత్రి,  మరియు ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు .</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/distribution-of-text-books-district-education-officer-a-satyanarayana/article-16691</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/distribution-of-text-books-district-education-officer-a-satyanarayana/article-16691</guid>
                <pubDate>Tue, 16 Jun 2026 15:34:39 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-06/whatsapp-image-2026-06-16-at-6.42.36-am.jpeg"                         length="170491"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>లాల్ దర్వాజా ఆలయ కమిటీ సమావేశంలో ఉమ్మడి దేవాలయాల కమిటీ సభ్యుడి ఎంపిక </title>
                                    <description><![CDATA[<p>విశ్వంభర, లాల్ దర్వాజా :- శ్రీ సింహవాహిని మహంకాళి దేవాలయం లాల్ దర్వాజా కమిటీ సభ్యుల సమావేశంలో ఉమ్మడి దేవాలయాల కమిటీలో శ్రీ సింహవాహిని మహంకాళి  ఆలయ కమిటీ తరఫున శ్రీ కె కృష్ణ గౌడ్ గారిని నామినేట్ చేశారు. ఈ నిర్ణయాన్ని ఆలయ కమిటీ సభ్యులు ట్రస్టీలు స్వాగతించారు. ఈసారి ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీలో లాల్ దర్వాజా తరఫున జనరల్ సెక్రెటరీ పదవికి శ్రీ కె విష్ణు గౌడ్ కావడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. కే విష్ణు గౌడ్ మాట్లాడుతూ తనపై ఉంచిన నమ్మకాన్ని, బాధ్యతలను, శ్రీ సింహ వాహిని మహంకాళి ఆలయ గౌరవాన్ని నిలబెడతానని, ఉమ్మడి దేవాలయాల మధ్య సమన్వయం మరింత బలోపేతం అయ్యేలా కృషి చేస్తానని, అందరికీ అన్ని విధాల చేదోడు వాదోడు గా ఉంటూ ఈ యొక్క ఆషాడ బోనాల ఉత్సవాన్ని, దిగ్విజయంగా కొనసాగించడానికి అందరికీ సహాయ సహకారాలు అందిస్తానని నాపై ఉంచిన</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/election-of-joint-temples-committee-member-at-lal-darwaja-temple/article-16687"><img src="https://www.vishvambhara.com/media/400/2026-06/img-20260616-wa0011.jpg" alt=""></a><br /><p>విశ్వంభర, లాల్ దర్వాజా :- శ్రీ సింహవాహిని మహంకాళి దేవాలయం లాల్ దర్వాజా కమిటీ సభ్యుల సమావేశంలో ఉమ్మడి దేవాలయాల కమిటీలో శ్రీ సింహవాహిని మహంకాళి  ఆలయ కమిటీ తరఫున శ్రీ కె కృష్ణ గౌడ్ గారిని నామినేట్ చేశారు. ఈ నిర్ణయాన్ని ఆలయ కమిటీ సభ్యులు ట్రస్టీలు స్వాగతించారు. ఈసారి ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీలో లాల్ దర్వాజా తరఫున జనరల్ సెక్రెటరీ పదవికి శ్రీ కె విష్ణు గౌడ్ కావడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. కే విష్ణు గౌడ్ మాట్లాడుతూ తనపై ఉంచిన నమ్మకాన్ని, బాధ్యతలను, శ్రీ సింహ వాహిని మహంకాళి ఆలయ గౌరవాన్ని నిలబెడతానని, ఉమ్మడి దేవాలయాల మధ్య సమన్వయం మరింత బలోపేతం అయ్యేలా కృషి చేస్తానని, అందరికీ అన్ని విధాల చేదోడు వాదోడు గా ఉంటూ ఈ యొక్క ఆషాడ బోనాల ఉత్సవాన్ని, దిగ్విజయంగా కొనసాగించడానికి అందరికీ సహాయ సహకారాలు అందిస్తానని నాపై ఉంచిన ఈ నమ్మకానికి అందరికీ రుణపడి ఉంటానని, ఆలయ సభ్యులకు, నన్ను ఆదరించిన నన్ను ఎన్నుకున్న  సభ్యులకు పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ చైర్మన్, కమిటీ సభ్యులు పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.</p>]]></content:encoded>
                
                

                <link>https://www.vishvambhara.com/election-of-joint-temples-committee-member-at-lal-darwaja-temple/article-16687</link>
                <guid>https://www.vishvambhara.com/election-of-joint-temples-committee-member-at-lal-darwaja-temple/article-16687</guid>
                <pubDate>Tue, 16 Jun 2026 01:19:07 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-06/img-20260616-wa0011.jpg"                         length="235311"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>పాఠశాలల మూసివేతపై ప్రజా ఉద్యమం : ఆర్ కృష్ణయ్య </title>
                                    <description><![CDATA[<p>విశ్వంభర, హైదరాబాదు : 23 వేల ప్రభుత్వ పాఠశాలలను మూసివేయాలన్న నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించాలని  లేనిపక్షంలో ప్రజా ఉద్యమం తప్పదని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య హెచ్చరించారు. హైదరాబాదు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్‌లో ఆదివారం సాయంత్రం జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, ఈ నిర్ణయం పేద, గ్రామీణ, దళిత, గిరిజన విద్యార్థుల విద్యా హక్కులకు విఘాతం కలిగిస్తుందని అన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే బడుల్లో మౌలిక వసతుల లోపం, టీచర్ పోస్టుల ఖాళీలు పెరిగాయని విమర్శించారు. పాఠశాలల మూసివేత వెనుక కార్పొరేట్ విద్యాసంస్థలకు లాభం చేకూర్చే ఉద్దేశ్యం ఉందని ఆరోపించారు. ప్రతి విద్యార్థికి సమీపంలో ప్రభుత్వ పాఠశాల అందుబాటులో ఉండేలా చూడటం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నీలా వెంకటేష్,  జిల్లపల్లి అంజి, పర్లగోర్ల మోడీ రాందేవ్,</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/public-movement-against-closure-of-schools-r-krishnaiah/article-16684"><img src="https://www.vishvambhara.com/media/400/2026-06/whatsapp-image-2026-06-14-at-7.53.35-pm.jpeg" alt=""></a><br /><p>విశ్వంభర, హైదరాబాదు : 23 వేల ప్రభుత్వ పాఠశాలలను మూసివేయాలన్న నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించాలని  లేనిపక్షంలో ప్రజా ఉద్యమం తప్పదని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య హెచ్చరించారు. హైదరాబాదు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్‌లో ఆదివారం సాయంత్రం జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, ఈ నిర్ణయం పేద, గ్రామీణ, దళిత, గిరిజన విద్యార్థుల విద్యా హక్కులకు విఘాతం కలిగిస్తుందని అన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే బడుల్లో మౌలిక వసతుల లోపం, టీచర్ పోస్టుల ఖాళీలు పెరిగాయని విమర్శించారు. పాఠశాలల మూసివేత వెనుక కార్పొరేట్ విద్యాసంస్థలకు లాభం చేకూర్చే ఉద్దేశ్యం ఉందని ఆరోపించారు. ప్రతి విద్యార్థికి సమీపంలో ప్రభుత్వ పాఠశాల అందుబాటులో ఉండేలా చూడటం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నీలా వెంకటేష్,  జిల్లపల్లి అంజి, పర్లగోర్ల మోడీ రాందేవ్, అనంతయ్య, రాజేందర్, డా. కప్పుల అన్వేశ్, పరిపూర్ణ చారి ,డా. రాజీవ్, డాక్టర్ అన్వేషి తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/public-movement-against-closure-of-schools-r-krishnaiah/article-16684</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/public-movement-against-closure-of-schools-r-krishnaiah/article-16684</guid>
                <pubDate>Mon, 15 Jun 2026 13:03:44 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-06/whatsapp-image-2026-06-14-at-7.53.35-pm.jpeg"                         length="93084"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>బహుదూర్ పుర  నియోజకవర్గంలో  టీ ఆర్ ఎస్ జెండా  పండుగ </title>
                                    <description><![CDATA[<p>  విశ్వంభర, బహుదూర్ పుర :  బహుదూర్పున నియోజకవర్గం లోని శంషీర్ గంజ్ కూడలిలో తెలంగాణ రక్షణ సేన జెండా ఆవిష్కరణ పండుగ హైదరాబాద్ ఇన్చార్జి సాయి మహేష్  ముఖ్యఅతిథిగా పాల్గొని విజయవంతం నిర్వహించారు. బహుదూర్పుర ఇన్చార్జ్ రాకేష్ గైక్వాడ్ ( సోను భాయ్ ) మాట్లాడుతూ, ఈ యొక్క జెండా పండుగలో హైదరాబాద్ ఇన్చార్జ్ సాయి మహేష్ రావడం చాలా సంతోషంగా ఉందని  తెలంగాణ రక్షణ సేన అబ్జర్వర్లు , ఇన్చార్జులు పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని ఈ ఉత్సాహాన్ని మేము ఎప్పుడు కొనసాగిస్తామని తెలిపారు. అబ్జర్వర్ గీతా గౌడ్, అనిత చౌదరి స్టేట్ లీడర్, నందాల అనిల్ కుమార్ కాంటెస్టెడ్ ఎమ్మెల్యే యాగత్పురా , కట్టల శారద గౌలిపుర నాయకురాలు, చింతల కళ్యాణ్ చంద్రాయన గుట్ట వైస్ ప్రెసిడెంట్, నితిన్ గరుడు, జ్యోతి కులకర్ణి, రాజ్ కుమార్, తదితరులు పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/trs-flag-festival-in-bahudur-pura-constituency/article-16682"><img src="https://www.vishvambhara.com/media/400/2026-06/whatsapp-image-2026-06-14-at-7.56.07-pm.jpeg" alt=""></a><br /><p> విశ్వంభర, బహుదూర్ పుర :  బహుదూర్పున నియోజకవర్గం లోని శంషీర్ గంజ్ కూడలిలో తెలంగాణ రక్షణ సేన జెండా ఆవిష్కరణ పండుగ హైదరాబాద్ ఇన్చార్జి సాయి మహేష్  ముఖ్యఅతిథిగా పాల్గొని విజయవంతం నిర్వహించారు. బహుదూర్పుర ఇన్చార్జ్ రాకేష్ గైక్వాడ్ ( సోను భాయ్ ) మాట్లాడుతూ, ఈ యొక్క జెండా పండుగలో హైదరాబాద్ ఇన్చార్జ్ సాయి మహేష్ రావడం చాలా సంతోషంగా ఉందని  తెలంగాణ రక్షణ సేన అబ్జర్వర్లు , ఇన్చార్జులు పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని ఈ ఉత్సాహాన్ని మేము ఎప్పుడు కొనసాగిస్తామని తెలిపారు. అబ్జర్వర్ గీతా గౌడ్, అనిత చౌదరి స్టేట్ లీడర్, నందాల అనిల్ కుమార్ కాంటెస్టెడ్ ఎమ్మెల్యే యాగత్పురా , కట్టల శారద గౌలిపుర నాయకురాలు, చింతల కళ్యాణ్ చంద్రాయన గుట్ట వైస్ ప్రెసిడెంట్, నితిన్ గరుడు, జ్యోతి కులకర్ణి, రాజ్ కుమార్, తదితరులు పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/trs-flag-festival-in-bahudur-pura-constituency/article-16682</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/trs-flag-festival-in-bahudur-pura-constituency/article-16682</guid>
                <pubDate>Mon, 15 Jun 2026 13:02:57 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-06/whatsapp-image-2026-06-14-at-7.56.07-pm.jpeg"                         length="190022"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>స్వలాభం కోసమే అంబేద్కర్ సంఘంపై దుష్ప్రచారం</title>
                                    <description><![CDATA[<p>  విశ్వంభర, మేడ్చల్: కీసర మండల అంబేద్కర్ సంఘానికి అడహాక్ కమిటీని ఏర్పాటు చేసే ప్రసక్తే లేదని, ప్రస్తుత కమిటీయే యథావిధిగా కొనసాగుతుందని సంఘం సీనియర్ నాయకులు స్పష్టం చేశారు. ఆదివారం కీసర పెద్దమ్మ ఆలయ ప్రాంగణంలో మండల అంబేద్కర్ సంఘం ముఖ్య నాయకుల అత్యవసర సమావేశం నిర్వహించారు. సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో సంఘం బలోపేతం, ప్రస్తుత పరిణామాలపై క్షుణ్ణంగా చర్చించి పలు కీలక తీర్మానాలు చేశారు. ​ఈ సందర్భంగా సీనియర్ నాయకులు చినింగిని కృష్ణ, శీలం శ్రీనివాస్, తుడుం యాదగిరి, మంచాల రాజలింగం, శీలం మల్లేష్, చినింగని బాల్ రాజ్, బంటు శ్రీనివాస్, కుంటోళ్ల వెంకటేష్, కుంటోళ్ల బాల్ రాజ్ తదితరులు మాట్లాడుతూ.. భారత రాజ్యాంగ నిర్మాత డా. బి.ఆర్. అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలన్నారు. అయితే, కీసర మండల అంబేద్కర్ సంఘంపై ఎలాంటి ఆధారాలు లేకుండా, కేవలం వ్యక్తిగత</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/bad-propaganda-against-ambedkar-community-for-self-gain/article-16680"><img src="https://www.vishvambhara.com/media/400/2026-06/whatsapp-image-2026-06-14-at-7.58.46-pm.jpeg" alt=""></a><br /><p> విశ్వంభర, మేడ్చల్: కీసర మండల అంబేద్కర్ సంఘానికి అడహాక్ కమిటీని ఏర్పాటు చేసే ప్రసక్తే లేదని, ప్రస్తుత కమిటీయే యథావిధిగా కొనసాగుతుందని సంఘం సీనియర్ నాయకులు స్పష్టం చేశారు. ఆదివారం కీసర పెద్దమ్మ ఆలయ ప్రాంగణంలో మండల అంబేద్కర్ సంఘం ముఖ్య నాయకుల అత్యవసర సమావేశం నిర్వహించారు. సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో సంఘం బలోపేతం, ప్రస్తుత పరిణామాలపై క్షుణ్ణంగా చర్చించి పలు కీలక తీర్మానాలు చేశారు. ​ఈ సందర్భంగా సీనియర్ నాయకులు చినింగిని కృష్ణ, శీలం శ్రీనివాస్, తుడుం యాదగిరి, మంచాల రాజలింగం, శీలం మల్లేష్, చినింగని బాల్ రాజ్, బంటు శ్రీనివాస్, కుంటోళ్ల వెంకటేష్, కుంటోళ్ల బాల్ రాజ్ తదితరులు మాట్లాడుతూ.. భారత రాజ్యాంగ నిర్మాత డా. బి.ఆర్. అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలన్నారు. అయితే, కీసర మండల అంబేద్కర్ సంఘంపై ఎలాంటి ఆధారాలు లేకుండా, కేవలం వ్యక్తిగత కక్షలు, స్వలాభం కోసమే మండలంలో కొందరు నలుగురు వ్యక్తులు తప్పుడు ఆరోపణలు, నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. ​మండల కమిటీలో ఏవైనా వ్యత్యాసాలు లేదా భేదాభిప్రాయాలు ఉంటే సానుకూల చర్చల ద్వారా పరిష్కరించుకోవాలే తప్ప, సంఘం గౌరవానికి భంగం కలిగించేలా ప్రవర్తించడం సరికాదన్నారు. అనవసర గొడవలకు తావిచ్చేలా ‘అడహాక్ కమిటీ’ అంటూ కొత్త డ్రామాలకు తెరలేపడం ఏంటని వారు ప్రశ్నించారు. మహనీయుడి విగ్రహంపై మూత్రం పోసిన అంశాన్ని పదే పదే సోషల్ మీడియాలో పెడుతూ అనవసర ప్రచారం చేయడాన్ని మానుకోవాలని ఈ సందర్భంగా సీనియర్ అంబేద్కర్ సంఘం గట్టిగా తీర్మానించింది. కీసర మండల అంబేద్కర్ సంఘంలో అడహాక్ కమిటీకి ఎలాంటి అవకాశం లేదని తేల్చిచెప్పారు. ​ఈ కార్యక్రమంలో మండల అంబేద్కర్ సంఘం అధ్యక్షులు కర్రె గణేష్, ఉపాధ్యక్షుడు గోరంటి ప్రవీణ్, కోశాధికారి రొండ్ల మహేష్, సంయుక్త కార్యదర్శులు మంచాల మహేష్, తాళ్ళ కిరణ్, కుర్రి పరమేష్, ఎంకిరాల నర్సింగ్, సంఘం నాయకులు పుండ్రు రాకేష్, మొరుగు క్రాంతి కుమార్, పట్టా మహేందర్ తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/bad-propaganda-against-ambedkar-community-for-self-gain/article-16680</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/bad-propaganda-against-ambedkar-community-for-self-gain/article-16680</guid>
                <pubDate>Mon, 15 Jun 2026 13:02:05 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-06/whatsapp-image-2026-06-14-at-7.58.46-pm.jpeg"                         length="729048"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>గౌస్ పాషాను కఠినంగా శిక్షించాలి </title>
                                    <description><![CDATA[<ul>
<li><span style="color:rgb(224,62,45);">గుగులోత్ కిషన్ నాయక్ డిమాండ్ </span></li>
</ul>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/gaus-pasha-should-be-severely-punished/article-16678"><img src="https://www.vishvambhara.com/media/400/2026-06/whatsapp-image-2026-06-14-at-8.06.34-pm.jpeg" alt=""></a><br /><p>విశ్వంభర, మహబూబాబాద్ : ఖమ్మం  పట్టణానికి చెందిన రజక కులానికి చెందిన  ఓ మైనర్ బాలిక  మీద అఘాయిత్యం జరిపి బిల్డింగ్ మీద నుండి కింద పడేసిన గౌస్ పాషాను  తక్షణమే కఠినంగా శిక్షించాలి అని  ప్రభుత్వాన్ని తెలంగాణ రాష్ట్ర గిరిజన సామాజిక చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు  గుగులోతు కిషన్ నాయక్ కోరారు . ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ ,  గౌస్ బాషా పైన తక్షణమే  పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.  బాలిక కుటుంబానికి  న్యాయం చేయాలని , బాలికకు పూర్తిగా నాణ్యమైన వైద్య పరీక్షలు నిర్వహించి  ఆమెను ఆదుకోవాలని  అన్నారు.  ఖమ్మం జిల్లాలో అందరూ అగ్రకులాలా వారు  ఉండడం వలన ఈ నిరుపేద మైనర్ బాలికకు అన్యాయం జరిగే అవకాశం ఉన్నదని , ఆ బాలికకు కార్పొరేట్ స్థాయిలో వైద్య సదుపాయాలు అందించాలని , ఇప్పటికైనా ప్రజాస్వామ్యవాదులు , మేధావులు , తెలంగాణ ఉద్యమకారులు , వివిధ రాజకీయ పార్టీలు కలిసి రజక బిడ్డ మీద అన్యాయం జరిగిన విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి  బాధితురాలి కుటుంబానికి  కోటి రూపాయలు  ఎక్స్గ్రేషియా  చెల్లించాలని  కిషన్ నాయక్  ప్రభుత్వాన్ని డిమాండ్ కోరారు .</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/gaus-pasha-should-be-severely-punished/article-16678</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/gaus-pasha-should-be-severely-punished/article-16678</guid>
                <pubDate>Mon, 15 Jun 2026 13:01:03 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-06/whatsapp-image-2026-06-14-at-8.06.34-pm.jpeg"                         length="231752"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేయాలి</title>
                                    <description><![CDATA[<p>విశ్వంభర, బాగ్ లింగంపల్లి: తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేయాలని  ‘హిస్సా – ఇజ్జత్ – హుకూమత్’ నినాదంతో ముందుకు సాగాలని బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం వ్యవస్థాపక అధ్యక్షుడు చిరంజీవి పిలుపునిచ్చారు. హైదరాబాదు బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో  కాకతీయ విశ్వవిద్యాలయం మాజీ ప్రొఫెసర్ బెనర్జీ అధ్యక్షతన  ఆదివారం జరిగిన బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం విస్తృత స్థాయి రాష్ట్ర సమావేశంలో మాట్లాడుతూ, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు, వనరులపై నియంత్రణ, బడ్జెట్‌లో వాటా, రాజకీయ అధికారం సాధించడమే లక్ష్యమని తెలిపారు. గత ఎనిమిది దశాబ్దాలుగా బీసీ సమాజం ఎదుర్కొంటున్న సామాజిక, రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక అన్యాయాలను ఆయన వివరించారు. బీసీలు సంఘటిత శక్తిగా ఎదిగి రాజ్యాధికారాన్ని సాధించాల్సిన అవసరం ఉందని, అది లేకుండా అభివృద్ధి సాధ్యం కాదన్నారు.  కార్యక్రమంలో ప్రొఫెసర్ విజయ్ బాబు, ప్రొఫెసర్ సాయిలు, ప్రొఫెసర్ శ్రీనివాసులు, ప్రొఫెసర్ ప్రసాద్ గౌడ్, ప్రొఫెసర్</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/the-bc-movement-should-be-strengthened/article-16676"><img src="https://www.vishvambhara.com/media/400/2026-06/whatsapp-image-2026-06-14-at-8.08.49-pm.jpeg" alt=""></a><br /><p>విశ్వంభర, బాగ్ లింగంపల్లి: తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేయాలని  ‘హిస్సా – ఇజ్జత్ – హుకూమత్’ నినాదంతో ముందుకు సాగాలని బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం వ్యవస్థాపక అధ్యక్షుడు చిరంజీవి పిలుపునిచ్చారు. హైదరాబాదు బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో  కాకతీయ విశ్వవిద్యాలయం మాజీ ప్రొఫెసర్ బెనర్జీ అధ్యక్షతన  ఆదివారం జరిగిన బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం విస్తృత స్థాయి రాష్ట్ర సమావేశంలో మాట్లాడుతూ, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు, వనరులపై నియంత్రణ, బడ్జెట్‌లో వాటా, రాజకీయ అధికారం సాధించడమే లక్ష్యమని తెలిపారు. గత ఎనిమిది దశాబ్దాలుగా బీసీ సమాజం ఎదుర్కొంటున్న సామాజిక, రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక అన్యాయాలను ఆయన వివరించారు. బీసీలు సంఘటిత శక్తిగా ఎదిగి రాజ్యాధికారాన్ని సాధించాల్సిన అవసరం ఉందని, అది లేకుండా అభివృద్ధి సాధ్యం కాదన్నారు.  కార్యక్రమంలో ప్రొఫెసర్ విజయ్ బాబు, ప్రొఫెసర్ సాయిలు, ప్రొఫెసర్ శ్రీనివాసులు, ప్రొఫెసర్ ప్రసాద్ గౌడ్, ప్రొఫెసర్ వీరస్వామి పాల్గొని బీసీ ఉద్యమ దిశ, దశ, భవిష్యత్ కార్యాచరణపై తమ అభిప్రాయాలు వెల్లడించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని వివిధ జిల్లాల కమిటీల సభ్యులకు నియామక పత్రాలు అందజేశారు. అలాగే రాష్ట్ర కన్వీనర్లుగా చెన్న శ్రీకాంత్, డాక్టర్ అవ్వారు వేణు, యర్ర మాదా వెంకన్న, లింగేష్ యాదవ్‌లను నియమించారు. ప్రొఫెసర్ బెనర్జీని రాష్ట్ర వైస్ చైర్మన్‌గా, ప్రొఫెసర్ విజయ్ బాబును పొలిటికల్ అడ్వైజర్‌గా నియమించారు. సమావేశంలో బీసీ ఉద్యమ విస్తరణ, సంస్థాగత బలోపేతం, సభ్యత్వ నమోదు, భావజాల ప్రచారం, శిక్షణా కార్యక్రమాలు, రాబోయే కార్యాచరణపై చర్చించి పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ బెనర్జీ, ప్రొఫెసర్ విజయ్ బాబు, ప్రొఫెసర్ సాయిలు, ప్రొఫెసర్ శ్రీనివాసులు, ప్రొఫెసర్ ప్రసాద్ గౌడ్, ప్రొఫెసర్ వీరస్వామి, చెన్న శ్రీకాంత్, డాక్టర్ అవ్వారు వేణు, యర్ర మాదా వెంకన్న, లింగేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/the-bc-movement-should-be-strengthened/article-16676</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/the-bc-movement-should-be-strengthened/article-16676</guid>
                <pubDate>Mon, 15 Jun 2026 13:00:03 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-06/whatsapp-image-2026-06-14-at-8.08.49-pm.jpeg"                         length="143338"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ప్రజాస్వామ్యంలో ఓటు బలమైన ఆయుధం : నిర్మలా జగ్గారెడ్డి</title>
                                    <description><![CDATA[<p>విశ్వంభర, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలో కేంద్ర ఎన్నికల సంఘం చేపడుతున్న ప్రత్యేక సమగ్ర ఓట్ల సవరణ కార్యక్రమంపై కాంగ్రెస్ బీఎల్ఏలకు టీపీసీసీ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్, టీజీఐఐసి చైర్‌పర్సన్, సంగారెడ్డి జిల్లా డిసిసి అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి, జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ కుమార్ షెట్కర్, నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్మలా జగ్గారెడ్డి మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత బలమైన ఆయుధమని, కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రజల హక్కుల పరిరక్షణ కోసం కృషి చేస్తుందని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో నమోదయ్యేలా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, బీఎల్ఏలు చొరవ చూపాలని సూచించారు.ఓటు హక్కు పరిరక్షణ కోసం ప్రతి కార్యకర్త అంకితభావంతో పనిచేయాలని, ఈ విషయంలో ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని ఆమె పిలుపునిచ్చారు. జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షెట్కర్ మరియు</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/vote-is-the-strongest-weapon-in-democracy-nirmala-jaggareddy/article-16674"><img src="https://www.vishvambhara.com/media/400/2026-06/whatsapp-image-2026-06-14-at-8.13.13-pm.jpeg" alt=""></a><br /><p>విశ్వంభర, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలో కేంద్ర ఎన్నికల సంఘం చేపడుతున్న ప్రత్యేక సమగ్ర ఓట్ల సవరణ కార్యక్రమంపై కాంగ్రెస్ బీఎల్ఏలకు టీపీసీసీ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్, టీజీఐఐసి చైర్‌పర్సన్, సంగారెడ్డి జిల్లా డిసిసి అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి, జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ కుమార్ షెట్కర్, నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్మలా జగ్గారెడ్డి మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత బలమైన ఆయుధమని, కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రజల హక్కుల పరిరక్షణ కోసం కృషి చేస్తుందని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో నమోదయ్యేలా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, బీఎల్ఏలు చొరవ చూపాలని సూచించారు.ఓటు హక్కు పరిరక్షణ కోసం ప్రతి కార్యకర్త అంకితభావంతో పనిచేయాలని, ఈ విషయంలో ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని ఆమె పిలుపునిచ్చారు. జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షెట్కర్ మరియు నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవ రెడ్డి మాట్లాడుతూ, బీఎల్ఏలు ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంపై పూర్తి అవగాహన పెంపొందించుకోవడంతో పాటు ప్రజలకు కూడా అవగాహన కల్పించి, తప్పులు లేని ఓటరు జాబితా రూపొందించే దిశగా కృషి చేయాలని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు అయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్, ట్రైనర్ రాజీవ్, ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఫహీమ్, టీపీసీసీ సభ్యులు శ్రీనివాస్, డిసిసి ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, బీఎల్ఏలు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/vote-is-the-strongest-weapon-in-democracy-nirmala-jaggareddy/article-16674</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/vote-is-the-strongest-weapon-in-democracy-nirmala-jaggareddy/article-16674</guid>
                <pubDate>Mon, 15 Jun 2026 12:59:12 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-06/whatsapp-image-2026-06-14-at-8.13.13-pm.jpeg"                         length="187687"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి కృషి </title>
                                    <description><![CDATA[<p>విశ్వంభర, హైదరాబాదు : రాష్ట్రంలో న్యాయవాదులు ఎదుర్కొంటున్న సమస్యలను కాంగ్రెస్ మేనిఫెస్టో ప్రకారం ప్రభుత్వంతో చర్చించి పరిష్కరిస్తామని, సామాజిక న్యాయ ఉద్యమానికి న్యాయవాదులు మద్దతుగా నిలవాలని ఏఐసీసీ ప్రచార కమిటీ అధ్యక్షుడు, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ అన్నారు. సీనియర్ న్యాయవాది వై. రవికుమార్ యాదవ్, నాగ సీతారాములు అధ్యక్షతన హైదరాబాదు బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆదివారం తెలంగాణ రాష్ట్ర విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ బార్ కౌన్సిల్ మెంబర్‌గా రెండవసారి విజయం సాధించిన చిలకని వెంకట్ యాదవ్‌ను సన్మానిస్తూ ఆయన మాట్లాడారు. వెంకట్ యాదవ్ విజయంలో భాగస్వాములైన వారందరికీ అభినందనలు తెలుపుతూ, మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. సన్మాన గ్రహీత చిలకని వెంకట్ యాదవ్ మాట్లాడుతూ, తనకు సహకరించిన న్యాయవాదులు, పెద్దలు, వివిధ రంగాల ప్రముఖులకు కృతజ్ఞతలు తెలిపారు. న్యాయవాదుల సంక్షేమం, అభివృద్ధి కోసం కృషి చేస్తానని, అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అమలుకు</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/efforts-to-solve-the-problems-of-lawyers/article-16672"><img src="https://www.vishvambhara.com/media/400/2026-06/whatsapp-image-2026-06-14-at-8.17.42-pm.jpeg" alt=""></a><br /><p>విశ్వంభర, హైదరాబాదు : రాష్ట్రంలో న్యాయవాదులు ఎదుర్కొంటున్న సమస్యలను కాంగ్రెస్ మేనిఫెస్టో ప్రకారం ప్రభుత్వంతో చర్చించి పరిష్కరిస్తామని, సామాజిక న్యాయ ఉద్యమానికి న్యాయవాదులు మద్దతుగా నిలవాలని ఏఐసీసీ ప్రచార కమిటీ అధ్యక్షుడు, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ అన్నారు. సీనియర్ న్యాయవాది వై. రవికుమార్ యాదవ్, నాగ సీతారాములు అధ్యక్షతన హైదరాబాదు బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆదివారం తెలంగాణ రాష్ట్ర విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ బార్ కౌన్సిల్ మెంబర్‌గా రెండవసారి విజయం సాధించిన చిలకని వెంకట్ యాదవ్‌ను సన్మానిస్తూ ఆయన మాట్లాడారు. వెంకట్ యాదవ్ విజయంలో భాగస్వాములైన వారందరికీ అభినందనలు తెలుపుతూ, మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. సన్మాన గ్రహీత చిలకని వెంకట్ యాదవ్ మాట్లాడుతూ, తనకు సహకరించిన న్యాయవాదులు, పెద్దలు, వివిధ రంగాల ప్రముఖులకు కృతజ్ఞతలు తెలిపారు. న్యాయవాదుల సంక్షేమం, అభివృద్ధి కోసం కృషి చేస్తానని, అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అమలుకు ప్రయత్నిస్తానని పేర్కొన్నారు. ఎమ్మెల్యే వేముల వీరేశం, ఎమ్మెల్సీ నెలికంటి సత్యం, ట్రైకార్ చైర్మన్ బెల్లయ్య నాయక్ మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చి రెండోసారి బార్ కౌన్సిల్ మెంబర్‌గా గెలవడం విశేషమని, పేదలకు న్యాయ సహాయం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పోలీస్ కంప్లైంట్ అథారిటీ మెంబర్ వర్రె వెంకటేశ్వర్లు, చింతల రవీంద్రనాథ్, ముక్కామల వెంకన్న, ఆర్ లక్ష్మణ్ యాదవ్, న్యాయవాది ఏ అచ్యుత, నోముల సైదులు, నోముల శేషు, దాసరి శ్రీనివాస్, శివ, శ్రీహరి యాదవ్ తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/efforts-to-solve-the-problems-of-lawyers/article-16672</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/efforts-to-solve-the-problems-of-lawyers/article-16672</guid>
                <pubDate>Mon, 15 Jun 2026 12:58:21 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-06/whatsapp-image-2026-06-14-at-8.17.42-pm.jpeg"                         length="78255"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>కాళీ మాత మందిరంలో భక్తులకు కనీస సౌకర్యాలు కలిపించాలి </title>
                                    <description><![CDATA[<p>విశ్వంభర, ఫలక్ నుమా :  ఫలక్‌నుమా కాళీమాత మందిరానికి ప్రతి నెల వేలాది రూపాయల ఆదాయం వస్తున్నప్పటికీ భక్తులకు అవసరమైన కనీస సౌకర్యాలు కల్పించడంలో ఆలయ పాలకవర్గం విఫలమవుతోందని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆలయానికి ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో భక్తులు వస్తున్నప్పటికీ తాగునీరు, మరుగుదొడ్లు, విశ్రాంతి కోసం షెడ్లు, కూర్చునే ఏర్పాట్లు, పరిశుభ్రత వంటి ప్రాథమిక సదుపాయాలు సరైన స్థాయిలో లేవని ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా పండుగలు, ప్రత్యేక పూజల సమయంలో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఆలయానికి వచ్చే ఆదాయాన్ని భక్తుల సౌకర్యాల కోసం వినియోగించి అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని స్థానికులు, భక్తులు డిమాండ్ చేస్తున్నారు. సంబంధిత అధికారులు మరియు ఆలయ పాలకవర్గం వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/minimum-facilities-should-be-provided-for-the-devotees-in-kali/article-16670"><img src="https://www.vishvambhara.com/media/400/2026-06/whatsapp-image-2026-06-14-at-8.21.09-pm.jpeg" alt=""></a><br /><p>విశ్వంభర, ఫలక్ నుమా :  ఫలక్‌నుమా కాళీమాత మందిరానికి ప్రతి నెల వేలాది రూపాయల ఆదాయం వస్తున్నప్పటికీ భక్తులకు అవసరమైన కనీస సౌకర్యాలు కల్పించడంలో ఆలయ పాలకవర్గం విఫలమవుతోందని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆలయానికి ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో భక్తులు వస్తున్నప్పటికీ తాగునీరు, మరుగుదొడ్లు, విశ్రాంతి కోసం షెడ్లు, కూర్చునే ఏర్పాట్లు, పరిశుభ్రత వంటి ప్రాథమిక సదుపాయాలు సరైన స్థాయిలో లేవని ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా పండుగలు, ప్రత్యేక పూజల సమయంలో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఆలయానికి వచ్చే ఆదాయాన్ని భక్తుల సౌకర్యాల కోసం వినియోగించి అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని స్థానికులు, భక్తులు డిమాండ్ చేస్తున్నారు. సంబంధిత అధికారులు మరియు ఆలయ పాలకవర్గం వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/minimum-facilities-should-be-provided-for-the-devotees-in-kali/article-16670</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/minimum-facilities-should-be-provided-for-the-devotees-in-kali/article-16670</guid>
                <pubDate>Mon, 15 Jun 2026 12:57:34 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-06/whatsapp-image-2026-06-14-at-8.21.09-pm.jpeg"                         length="228925"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>మాజీమంత్రి జగదీష్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసిన  బెలిదే శ్రీనివాసులు</title>
                                    <description><![CDATA[<p>  విశ్వంభర, సూర్యాపేట: సూర్యాపేట పట్టణ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు బెలిదే శ్రీనివాసులు ఆదివారం మాజీ మంత్రి సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీశ్ రెడ్డి ని  క్యాంపు కార్యాలయంలో ఆర్యవైశ్య మహాసభ నాయకులతో కలిసి మర్యాదపూర్వకంగా కలిశారు. బెలిదే శ్రీనివాసులు ఇటీవల సూర్యాపేట పట్టణ ఆర్యవైశ్య మహాసభ ఎన్నికల్లో విజయం సాధించడంతో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు ఆర్యవైశ్య మహాసభ నాయకులు పాల్గొన్నారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/former-minister-jagdish-reddy-politely-met-belide-srinivas/article-16668"><img src="https://www.vishvambhara.com/media/400/2026-06/whatsapp-image-2026-06-14-at-8.25.47-pm.jpeg" alt=""></a><br /><p> విశ్వంభర, సూర్యాపేట: సూర్యాపేట పట్టణ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు బెలిదే శ్రీనివాసులు ఆదివారం మాజీ మంత్రి సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీశ్ రెడ్డి ని  క్యాంపు కార్యాలయంలో ఆర్యవైశ్య మహాసభ నాయకులతో కలిసి మర్యాదపూర్వకంగా కలిశారు. బెలిదే శ్రీనివాసులు ఇటీవల సూర్యాపేట పట్టణ ఆర్యవైశ్య మహాసభ ఎన్నికల్లో విజయం సాధించడంతో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు ఆర్యవైశ్య మహాసభ నాయకులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/former-minister-jagdish-reddy-politely-met-belide-srinivas/article-16668</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/former-minister-jagdish-reddy-politely-met-belide-srinivas/article-16668</guid>
                <pubDate>Mon, 15 Jun 2026 12:56:45 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-06/whatsapp-image-2026-06-14-at-8.25.47-pm.jpeg"                         length="157038"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        