<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.vishvambhara.com/%C2%A0/tag-3746" rel="self" type="application/rss+xml" />
                <generator>Vishvambhara News RSS Feed Generator</generator>
                <title>  - Vishvambhara News</title>
                <link>https://www.vishvambhara.com/tag/3746/rss</link>
                <description>  RSS Feed</description>
                
                            <item>
                <title>యువతలో పెరుగుతున్న HIV, STD కేసులు.. అప్రమత్తంగా ఉండాలని సూచన </title>
                                    <description><![CDATA[<ul>
<li><strong><span style="color:rgb(224,62,45);">HIV, STD వంటి వ్యాధుల ముప్పు పెరుగుతోందని ఆందోళన.</span></strong></li>
<li><strong><span style="color:rgb(224,62,45);">19–20 ఏళ్ల యువతుల్లో పెల్విక్, జెనైటల్ ఇన్‌ఫెక్షన్ల కేసులు అధికమవుతున్నట్లు వెల్లడి.</span></strong><strong><span style="color:rgb(224,62,45);">.</span></strong></li>
</ul>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/lifestyle/rising-hiv-std-cases-among-youth-advise-caution-dont-put/article-20483"><img src="https://www.vishvambhara.com/media/400/2026-08/file_00000000effc82089b8c33639a98d192.png" alt=""></a><br /><p>Dating Apps: డేటింగ్ యాప్స్ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో యువతలో అసురక్షిత లైంగిక సంబంధాలు అధికమవుతున్నాయని, దీంతో HIVతో పాటు లైంగిక సంబంధాల ద్వారా సంక్రమించే వ్యాధులు (STDs) పెరుగుతున్నాయని ఓ గైనకాలజిస్ట్ హెచ్చరించారు. క్షణిక ఆనందం కోసం పరిచయం లేని వ్యక్తులతో శారీరక సంబంధాలు పెట్టుకోవడం ఆరోగ్యపరంగా తీవ్రమైన ప్రమాదాలకు దారితీస్తోందని తెలిపారు. ముఖ్యంగా 19 నుంచి 20 ఏళ్ల వయస్సు గల యువతుల్లో పెల్విక్, జెనైటల్ ఇన్‌ఫెక్షన్ల కేసులు గణనీయంగా పెరుగుతున్నాయని పేర్కొన్నారు. లైంగిక ఆరోగ్యంపై అవగాహన లేకపోవడం, తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల యువత భవిష్యత్తు ప్రమాదంలో పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. తాత్కాలిక సుఖం కోసం జీవితాలను రిస్క్‌లో పెట్టవద్దని, బాధ్యతాయుతమైన నిర్ణయాలు తీసుకోవడంతో పాటు అవసరమైన ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచించారు.</p>]]></content:encoded>
                
                                                            <category>LifeStyle</category>
                                    

                <link>https://www.vishvambhara.com/lifestyle/rising-hiv-std-cases-among-youth-advise-caution-dont-put/article-20483</link>
                <guid>https://www.vishvambhara.com/lifestyle/rising-hiv-std-cases-among-youth-advise-caution-dont-put/article-20483</guid>
                <pubDate>Sat, 01 Aug 2026 01:47:00 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-08/file_00000000effc82089b8c33639a98d192.png"                         length="1936876"                         type="image/png"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ప్రజల ఆరోగ్యంకై ప్రత్యేక శ్రద్ధ వహిస్తాం.  -డా. కోడి శ్రీనివాసులు, మున్సిపల్ చైర్మన్</title>
                                    <description><![CDATA[<p><br /></p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/we-pay-special-attention-to-the-health-of-the-people/article-20481"><img src="https://www.vishvambhara.com/media/400/2026-07/whatsapp-image-2026-07-31-at-5.23.08-pmftwe.png" alt=""></a><br /><p>విశ్వంభర, చండూరు: చండూరు మున్సిపాలిటీలో గత నాలుగు రోజులుగా మున్సిపల్ చైర్మన్ డా. కోడి శ్రీనివాసులు, మున్సిపల్ కమిషనర్ మల్లేశం  ఆధ్వర్యంలో మున్సిపాలిటీలోని అన్ని వార్డులలో దోమల మందు పిచికారి చేయించడం జరిగింది. ఈ  సందర్భంగా వారు మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డులలో పారిశుద్ధ్య పనులు చేపడుతున్నామని, పరిసరాలను మాతోపాటు మున్సిపాలిటీ ప్రజల భాగస్వామ్యంతోనే పారిశుద్ధ్యం వైపు అడుగులు వేస్తున్నామని, రోడ్లన్నీ పరిశుభ్రంగా ఉండాలి అంటే ప్రజల యొక్క భాగస్వామ్యం ముఖ్యమని, ప్రజలందరూ సహకరించి పారిశుధ్యం పై ప్రత్యేక శ్రద్ధ వహించాలని అన్నారు. వర్షాకాలం రీత్యా పరిసరాలు పరిశుభ్రంగా లేకపోతే అంటువ్యాధులు సోకే ప్రమాదం ఉంది కాబట్టి పరిసరాలను పరిశుభ్రంగా ఉండే విధంగా దోమల బారి నుండి మనకు మనం రక్షించుకోవాలంటే మన ఇంటి చుట్టూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ భూతరాజు  దశరథ, కౌన్సిలర్లు మరియు మున్సిపాలిటీ సిబ్బంది పాల్గొన్నారు..<br /></p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/we-pay-special-attention-to-the-health-of-the-people/article-20481</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/we-pay-special-attention-to-the-health-of-the-people/article-20481</guid>
                <pubDate>Fri, 31 Jul 2026 19:21:18 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-07/whatsapp-image-2026-07-31-at-5.23.08-pmftwe.png"                         length="700421"                         type="image/png"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ప్రారంభమైన శ్రీశ్రీశ్రీ బంగారు మైసమ్మ దేవాలయంలో బోనాల ఉత్సవాలు </title>
                                    <description><![CDATA[<p>విశ్వంభర/మేకలమండి, గౌలిపుర:- శ్రీశ్రీశ్రీ బంగారు మైసమ్మ దేవాలయం మేకల మండి, గాంధీనికేతన్ ఔట్ సైడ్ గౌలిపురలో అభిషేకము,కలశ స్థాపన, ధ్వజారోహణము, అంకురార్పణ తో మొదలై ఆగస్టు 10 నాడు రంగంతో బోనాల ఉత్సవాలు ముగుస్తాయని ప్రెసిడెంట్ అర్మని అశోక్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు బస్తీ వాసులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/bonala-utsavam-at-sri-sri-sri-bangaru-maisamma-temple-which/article-20479"><img src="https://www.vishvambhara.com/media/400/2026-07/whatsapp-image-2026-07-31-at-5.18.48-pm.jpeg" alt=""></a><br /><p>విశ్వంభర/మేకలమండి, గౌలిపుర:- శ్రీశ్రీశ్రీ బంగారు మైసమ్మ దేవాలయం మేకల మండి, గాంధీనికేతన్ ఔట్ సైడ్ గౌలిపురలో అభిషేకము,కలశ స్థాపన, ధ్వజారోహణము, అంకురార్పణ తో మొదలై ఆగస్టు 10 నాడు రంగంతో బోనాల ఉత్సవాలు ముగుస్తాయని ప్రెసిడెంట్ అర్మని అశోక్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు బస్తీ వాసులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/bonala-utsavam-at-sri-sri-sri-bangaru-maisamma-temple-which/article-20479</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/bonala-utsavam-at-sri-sri-sri-bangaru-maisamma-temple-which/article-20479</guid>
                <pubDate>Fri, 31 Jul 2026 19:12:39 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-07/whatsapp-image-2026-07-31-at-5.18.48-pm.jpeg"                         length="154386"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>వైభవంగా లాల్ దర్వాజా సింహవాహిని శ్రీ మహంకాళి బోనాల ఉత్సవాలు </title>
                                    <description><![CDATA[<p>విశ్వంభర, లాల్ దర్వాజా :-తెలంగాణ రాష్ట్రంలో అత్యంత వైభవంగా ప్రతిష్టాత్మకంగా జరుపుకునే ఆషాడ మాసం బోనాల ఉత్సవాలను పురస్కరించుకొని పాతబస్తీలోని ఆలయాల వద్ద విద్యుత్ దీపాలతో మరియు తీరొక్క రంగులతో అందంగా అలంకరించారు. తెలంగాణ ప్రాంతంలో అత్యంత వైభవంగా భక్తిశ్రద్ధలతో జరుపుకునే పాతబస్తీ లాల్ దర్వాజా సింహవాహిని శ్రీ మహంకాళి అమ్మవారి 118వ వార్షికోత్సవాలు నేటి నుండి ప్రారంభం కానున్నాయని దేవాదాయ ధర్మదాయ శాఖ అడిషనల్ కమిషనర్ శ్రీనివాస్ రావు తెలిపారు. ప్రతినిత్యం వివిధ రూపాల్లో అమ్మవారిని అలంకరించి పూజలు నిర్వహించనున్నామన్నారు. ఉదయం అమ్మవారి అభిషేకం అనంతరం నగర పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ మరియు జిహెచ్ఎంసి జోనల్ కమిషనర్ సత్యనారాయణ  ముఖ్య అతిథులుగా హాజరై శిఖర పూజ .ధ్వజారోహణ చేసిన అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభించారు. సందర్భంగా . విసి సజ్జనార్ జిహెచ్ఎంసి జోనల్ కమిషనర్ సత్యనారాయణ  మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఆనవాయితీగా శిఖర</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/glorious-lal-darwaja-simhavahini-sri-mahankali-bonala-utsavs/article-20477"><img src="https://www.vishvambhara.com/media/400/2026-07/whatsapp-image-2026-07-31-at-5.53.35-pm-(1).jpeg" alt=""></a><br /><p>విశ్వంభర, లాల్ దర్వాజా :-తెలంగాణ రాష్ట్రంలో అత్యంత వైభవంగా ప్రతిష్టాత్మకంగా జరుపుకునే ఆషాడ మాసం బోనాల ఉత్సవాలను పురస్కరించుకొని పాతబస్తీలోని ఆలయాల వద్ద విద్యుత్ దీపాలతో మరియు తీరొక్క రంగులతో అందంగా అలంకరించారు. తెలంగాణ ప్రాంతంలో అత్యంత వైభవంగా భక్తిశ్రద్ధలతో జరుపుకునే పాతబస్తీ లాల్ దర్వాజా సింహవాహిని శ్రీ మహంకాళి అమ్మవారి 118వ వార్షికోత్సవాలు నేటి నుండి ప్రారంభం కానున్నాయని దేవాదాయ ధర్మదాయ శాఖ అడిషనల్ కమిషనర్ శ్రీనివాస్ రావు తెలిపారు. ప్రతినిత్యం వివిధ రూపాల్లో అమ్మవారిని అలంకరించి పూజలు నిర్వహించనున్నామన్నారు. ఉదయం అమ్మవారి అభిషేకం అనంతరం నగర పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ మరియు జిహెచ్ఎంసి జోనల్ కమిషనర్ సత్యనారాయణ  ముఖ్య అతిథులుగా హాజరై శిఖర పూజ .ధ్వజారోహణ చేసిన అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభించారు. సందర్భంగా . విసి సజ్జనార్ జిహెచ్ఎంసి జోనల్ కమిషనర్ సత్యనారాయణ  మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఆనవాయితీగా శిఖర పూజ .ధ్వజారోహణలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అత్యంత వైభవంగా జరుపుకునే పండుగ బోనాల పండుగ అన్నారు.  అన్ని శాఖల అధికారుల సమన్వయంతో బోనాల పండుగ ప్రశాంతంగా నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సౌత్ జోన్ డిసిపి కారే కిరణ్ ప్రభాకర్,  తో పాటు ఆలయ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/glorious-lal-darwaja-simhavahini-sri-mahankali-bonala-utsavs/article-20477</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/glorious-lal-darwaja-simhavahini-sri-mahankali-bonala-utsavs/article-20477</guid>
                <pubDate>Fri, 31 Jul 2026 19:11:07 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-07/whatsapp-image-2026-07-31-at-5.53.35-pm-%281%29.jpeg"                         length="818154"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>శ్రీశ్రీశ్రీ మహంకాళి నల్ల పోచమ్మ దేవాలయం మురాద్ మహల్ శిఖర పూజ మహోత్సవం</title>
                                    <description><![CDATA[<p>విశ్వంభర, గౌలిపుర:- పాత పట్టణంలో పేరుగాంచిన బోనాల పండుగ విశిష్టత లో భాగంగా ఈరోజు శిఖరపూజ, ధ్వజారోహణ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ప్రసిద్ధి చెందిన దేవాలయాల్లో శ్రీ శ్రీ శ్రీ మహంకాళి శ్రీ నల్ల పోచమ్మ  దేవాలయం మురాద్ మహల్ లో కూడా నేటి నుండి 31-07 -2026 కార్యక్రమాలు మొదలై  -10-08-2026 రంగంతో కార్యక్రమాలు ముగుస్తాయని చైర్మన్ చిట్టెం శ్యామ్ రావు  తెలిపారు. వివిధ రకాల పూజలతో పాటు ఈరోజు శిఖర పూజ ధ్వజారోహణ కార్యక్రమాలు నిర్వహించామని  కమిటీ సభ్యుల సహాయ సహకారాలతో  పనులు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ అడ్వైజర్ ఎడ్మ సత్యప్ప, కంకర్ల సత్యనారాయణ, దొంగిడి ప్రమోద్, ఆవుల మణికంఠ అడ్వైజర్లు కమిటీ సభ్యులు, కమిటీ సభ్యులు, బస్తివాసులు పాల్గొనిఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేశారు</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/sri-sri-mahankali-nalla-pochamma-temple-murad-mahal-shikhar-pooja/article-20475"><img src="https://www.vishvambhara.com/media/400/2026-07/whatsapp-image-2026-07-31-at-4.52.25-pm.jpeg" alt=""></a><br /><p>విశ్వంభర, గౌలిపుర:- పాత పట్టణంలో పేరుగాంచిన బోనాల పండుగ విశిష్టత లో భాగంగా ఈరోజు శిఖరపూజ, ధ్వజారోహణ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ప్రసిద్ధి చెందిన దేవాలయాల్లో శ్రీ శ్రీ శ్రీ మహంకాళి శ్రీ నల్ల పోచమ్మ  దేవాలయం మురాద్ మహల్ లో కూడా నేటి నుండి 31-07 -2026 కార్యక్రమాలు మొదలై  -10-08-2026 రంగంతో కార్యక్రమాలు ముగుస్తాయని చైర్మన్ చిట్టెం శ్యామ్ రావు  తెలిపారు. వివిధ రకాల పూజలతో పాటు ఈరోజు శిఖర పూజ ధ్వజారోహణ కార్యక్రమాలు నిర్వహించామని  కమిటీ సభ్యుల సహాయ సహకారాలతో  పనులు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ అడ్వైజర్ ఎడ్మ సత్యప్ప, కంకర్ల సత్యనారాయణ, దొంగిడి ప్రమోద్, ఆవుల మణికంఠ అడ్వైజర్లు కమిటీ సభ్యులు, కమిటీ సభ్యులు, బస్తివాసులు పాల్గొనిఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేశారు</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/sri-sri-mahankali-nalla-pochamma-temple-murad-mahal-shikhar-pooja/article-20475</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/sri-sri-mahankali-nalla-pochamma-temple-murad-mahal-shikhar-pooja/article-20475</guid>
                <pubDate>Fri, 31 Jul 2026 17:00:46 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-07/whatsapp-image-2026-07-31-at-4.52.25-pm.jpeg"                         length="219811"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఠానూ నాయక్ నంగారా ఉత్సవాల లోగో ఆవిష్కరణ</title>
                                    <description><![CDATA[<p>విశ్వంభర, హైదరాబాదు :  ఠానూ నాయక్ నంగారా ఉత్సవాల లోగో, బ్రోచర్‌లను గురువారం హైదరాబాదు మినిస్టర్ క్వార్టర్స్‌లో ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డా. రామచంద్రనాయక్, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి ఆవిష్కరించారు. సెప్టెంబర్ 27, 28 తేదీల్లో సంతోష్‌నగర్‌లో నిర్వహించనున్న తెలంగాణ గిరిజన సంఘం నాలుగో మహాసభల సందర్భంగా ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు నంగారా ఉత్సవాలు దోహదపడతాయని డా. రామచంద్రనాయక్ అన్నారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వీరుడు జాటోత్ ఠానూ నాయక్ త్యాగాలు, పోరాట స్ఫూర్తిని భావితరాలకు చాటేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జూలకంటి రంగారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎం.ధర్మ నాయక్, ప్రధాన కార్యదర్శి ఆర్.శ్రీరాం నాయక్, పలువురు నాయకులు పాల్గొన్నారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/thanu-naik-unveils-logo-for-nangara-festivals/article-20473"><img src="https://www.vishvambhara.com/media/400/2026-07/whatsapp-image-2026-07-30-at-11.14.41-pm.jpeg" alt=""></a><br /><p>విశ్వంభర, హైదరాబాదు :  ఠానూ నాయక్ నంగారా ఉత్సవాల లోగో, బ్రోచర్‌లను గురువారం హైదరాబాదు మినిస్టర్ క్వార్టర్స్‌లో ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డా. రామచంద్రనాయక్, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి ఆవిష్కరించారు. సెప్టెంబర్ 27, 28 తేదీల్లో సంతోష్‌నగర్‌లో నిర్వహించనున్న తెలంగాణ గిరిజన సంఘం నాలుగో మహాసభల సందర్భంగా ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు నంగారా ఉత్సవాలు దోహదపడతాయని డా. రామచంద్రనాయక్ అన్నారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వీరుడు జాటోత్ ఠానూ నాయక్ త్యాగాలు, పోరాట స్ఫూర్తిని భావితరాలకు చాటేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జూలకంటి రంగారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎం.ధర్మ నాయక్, ప్రధాన కార్యదర్శి ఆర్.శ్రీరాం నాయక్, పలువురు నాయకులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/thanu-naik-unveils-logo-for-nangara-festivals/article-20473</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/thanu-naik-unveils-logo-for-nangara-festivals/article-20473</guid>
                <pubDate>Fri, 31 Jul 2026 15:31:45 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-07/whatsapp-image-2026-07-30-at-11.14.41-pm.jpeg"                         length="74745"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ముఖ్యమంత్రుల సహకారం తో  సంగారెడ్డి రాజీవ్ పార్క్ అభివృద్ధి</title>
                                    <description><![CDATA[<ul>
<li><span style="color:rgb(224,62,45);">- ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి  మంజూరు  చేస్తే ,  సీఎం రోశయ్య  శంకుస్థాపన చేశారు, కిరణ్ కుమార్ రెడ్డి ప్రారంబించారు.</span></li>
<li><span style="color:rgb(224,62,45);">- ⁠తిరిగి మరలా సుందరీకరణ తర్వాత త్వరలో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు : జగ్గారెడ్డి</span></li>
</ul>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/development-of-sangareddy-rajiv-park-with-the-cooperation-of-chief/article-20471"><img src="https://www.vishvambhara.com/media/400/2026-07/whatsapp-image-2026-07-30-at-11.12.45-pm.jpeg" alt=""></a><br /><p>విశ్వంభర,  సంగారెడ్డి:  సంగారెడ్డి రాజీవ్ పార్క్ ఏర్పాటు, అభివృద్ధి లో నలుగురు ముఖ్యమంత్రుల సహకారం ఉందని జగ్గారెడ్డి అన్నారు. గురువారం ఆయన రాజీవ్ పార్క్ ను సందర్శించి , పార్క్ లో జరుగుతున్న అభివృద్ధి పనులను పర్యవేక్షించారు. పార్క్ మొత్తం కలియ తిరుగుతూ జరుగుతున్న, జరగాల్సిన అభివృద్ధి పనులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. పార్క్ లో నూతనంగా ఏర్పాటు చేసిన వ్యాయామ పరికరాలను స్వయంగా పరిశీలించారు. ఫౌంటెన్ పునరుద్దన పనులను పరిశీలించి అధికారులకు తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి రాజీవ్ పార్క్ కు అనుమతులు మంజూరు చేశారన్నారు. అనంతరం  సీఎం రోశయ్య  శంకుస్థాపన చేయగా, సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ప్రారంభించారన్నారు. పదేళ్ల బిఆర్ఎస్  కాలం లో రాజీవ్ పార్క్ పూర్తిగా చెడిపోయి నిరుపయోగంగా మారి శిథిలావస్థకు చేరుకుంద ని అన్నారు. తిరిగి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారం తో,    మున్సిపల్  అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీ    టీ కే  శ్రీదేవి సహకారం తో మరో రూ. 3 కోట్ల నిధుల తో రాజీవ్ పార్క్ ను మొదటి దశగా అభివృద్ధి చేశామని, మరో రూ. 6 కోట్ల రూపాయల నిధుల తో అభివృద్ధి చేయనున్నామని తెలిపారు. త్వరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో రాజీవ్ పార్క్ ను తిరిగి ప్రారంభిస్తమని వివరించారు.ఈ కార్యక్రమంలో   టీ పిసిసి ప్రధాన కార్యదర్శి తోపాజి అనంత్ కిశన్ నాయకులు బొంగుల రవి, కూన సంతోష్,   మున్సిపల్ వైస్ చైర్మన్ షఫీ హఫీజ్, టౌన్ ప్రెసిడెంట్ కిరణ్ గౌడ్, శ్రీహరి, కౌన్సిలర్ లు మహేష్, నవాజ్ , మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/development-of-sangareddy-rajiv-park-with-the-cooperation-of-chief/article-20471</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/development-of-sangareddy-rajiv-park-with-the-cooperation-of-chief/article-20471</guid>
                <pubDate>Fri, 31 Jul 2026 15:30:27 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-07/whatsapp-image-2026-07-30-at-11.12.45-pm.jpeg"                         length="216197"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>రైల్వే భద్రతకు శాశ్వత చర్యలు చేపట్టాలి</title>
                                    <description><![CDATA[<ul>
<li><span style="color:rgb(224,62,45);">కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిసిన ఈటల రాజేందర్ </span></li>
</ul>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/permanent-measures-should-be-taken-for-railway-safety/article-20468"><img src="https://www.vishvambhara.com/media/400/2026-07/whatsapp-image-2026-07-30-at-11.10.14-pm.jpeg" alt=""></a><br /><p>విశ్వంభర, న్యూఢిల్లీ :  ఈటల రాజేందర్  నేతృత్వంలోని బీజేపీ ప్రజాప్రతినిధులు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ను  గురువారం కలిసి తెలంగాణలో రైల్వే మౌలిక వసతుల అభివృద్ధి, ప్రయాణికుల భద్రతకు సంబంధించిన పలు అంశాలపై వినతిపత్రం అందజేసింది. ఈ సందర్భంగా మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ రాష్ట్రానికి సంబంధించిన ప్రధాన సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో రైల్వే ఓవర్‌బ్రిడ్జిలు, అండర్‌బ్రిడ్జిల అవసరం అధికంగా ఉందని పేర్కొంటూ, ఇప్పటికే మంజూరైన పనులను వేగంగా పూర్తి చేయాలని, కొత్త ప్రతిపాదనలకు కూడా ఆమోదం తెలపాలని కోరారు. హైదరాబాదులో రైళ్ల రాకపోకలు, వేగం పెరగడంతో ప్రజలు పట్టాలు దాటే సమయంలో ప్రమాదాలు అధికమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రమాదాల నివారణకు అవసరమైన చోట చిన్న అండర్‌పాస్‌లు, తక్కువ ఎత్తులో ఉన్న రైల్వే మార్గాల వద్ద ఫుట్‌ఓవర్‌బ్రిడ్జిల నిర్మాణం చేపట్టాలని సూచించారు. అలాగే దేశవ్యాప్తంగా అనేక అండర్‌బ్రిడ్జిల్లో వర్షాకాలంలో నీరు నిలిచిపోవడంతో అవి వినియోగానికి ఇబ్బందిగా మారుతున్నాయని, ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రిని కోరారు. ప్రయాణికుల భద్రతే ప్రధాన లక్ష్యంగా రైల్వే శాఖ చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/permanent-measures-should-be-taken-for-railway-safety/article-20468</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/permanent-measures-should-be-taken-for-railway-safety/article-20468</guid>
                <pubDate>Fri, 31 Jul 2026 15:20:57 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-07/whatsapp-image-2026-07-30-at-11.10.14-pm.jpeg"                         length="101268"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>చెరువుగట్టు అగ్నిప్రమాద బాధిత ఆర్యవైశ్య కుటుంబాలకు రూ.2 లక్షల ఆర్థిక సాయం</title>
                                    <description><![CDATA[<p>విశ్వంభర, హైదరాబాద్: చెరువుగట్టు శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థాన పరిసరాల్లో జరిగిన అగ్నిప్రమాదంలో దుకాణాలు, ఇళ్లు పూర్తిగా దగ్ధమై తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న రెండు ఆర్యవైశ్య కుటుంబాలకు తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆర్థిక సహాయం అందించింది. తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ అమరవాది లక్ష్మీనారాయణ చేతుల మీదుగా బాధిత కుటుంబాలకు మొత్తం రూ.2,00,000 విలువైన చెక్కులను అందజేశారు. బాధితులైన శ్రీ రంగా శ్రవణ్ కుమార్కు రూ.1,00,000, శ్రీ కర్నాటి ఎల్లయ్యకు రూ.1,00,000 చొప్పున ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు అమరవాది లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, ఆపదలో ఉన్న సమాజ సభ్యులకు అండగా నిలవడం తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ప్రధాన బాధ్యతగా భావిస్తోందన్నారు. అగ్నిప్రమాదంతో తీవ్ర నష్టాన్ని చవిచూసిన కుటుంబాలకు సంస్థ తరఫున అందించిన ఈ సహాయం వారికి కొంత ఊరటనిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/financial-assistance-of-rs-2-lakh-to-arya-vaishya-families/article-20466"><img src="https://www.vishvambhara.com/media/400/2026-07/whatsapp-image-2026-07-30-at-11.07.57-pm.jpeg" alt=""></a><br /><p>విశ్వంభర, హైదరాబాద్: చెరువుగట్టు శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థాన పరిసరాల్లో జరిగిన అగ్నిప్రమాదంలో దుకాణాలు, ఇళ్లు పూర్తిగా దగ్ధమై తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న రెండు ఆర్యవైశ్య కుటుంబాలకు తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆర్థిక సహాయం అందించింది. తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ అమరవాది లక్ష్మీనారాయణ చేతుల మీదుగా బాధిత కుటుంబాలకు మొత్తం రూ.2,00,000 విలువైన చెక్కులను అందజేశారు. బాధితులైన శ్రీ రంగా శ్రవణ్ కుమార్కు రూ.1,00,000, శ్రీ కర్నాటి ఎల్లయ్యకు రూ.1,00,000 చొప్పున ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు అమరవాది లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, ఆపదలో ఉన్న సమాజ సభ్యులకు అండగా నిలవడం తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ప్రధాన బాధ్యతగా భావిస్తోందన్నారు. అగ్నిప్రమాదంతో తీవ్ర నష్టాన్ని చవిచూసిన కుటుంబాలకు సంస్థ తరఫున అందించిన ఈ సహాయం వారికి కొంత ఊరటనిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ కొండ్లే మల్లికార్జున్, రాష్ట్ర కోశాధికారి శ్రీ రేణిగుంట గణేష్ గుప్తా, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీ ఇరుకుల్ల రామకృష్ణ, రాష్ట్ర కోఆర్డినేటర్ శ్రీ చింతల రవి కుమార్తో పాటు పలువురు మహాసభ నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. ఆపదలో ఉన్న కుటుంబాలకు అండగా నిలిచి, వారికి ధైర్యం చెప్పడం, అవసరమైన సమయంలో సహాయం అందించడం తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ సేవా స్ఫూర్తికి నిదర్శనమని పలువురు అభిప్రాయపడ్డారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/financial-assistance-of-rs-2-lakh-to-arya-vaishya-families/article-20466</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/financial-assistance-of-rs-2-lakh-to-arya-vaishya-families/article-20466</guid>
                <pubDate>Fri, 31 Jul 2026 15:19:26 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-07/whatsapp-image-2026-07-30-at-11.07.57-pm.jpeg"                         length="268664"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>అంగన్వాడీల్లో వంద శాతం మౌలిక వసతులు కల్పించాలి: మంత్రి సీతక్క</title>
                                    <description><![CDATA[<ul>
<li><span style="color:rgb(224,62,45);">గత ఏడాదిలో వేలాది కేంద్రాలకు టాయిలెట్లు, తాగునీరు, విద్యుత్ సదుపాయాలు</span></li>
<li><span style="color:rgb(224,62,45);">అన్ని జిల్లాల్లో చిన్నారులకు పాలు, అల్పాహారం పథకం అమలుకు ఆదేశం</span></li>
</ul>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/minister-sitakka-should-provide-hundred-percent-infrastructure-facilities-in-anganwadis/article-20464"><img src="https://www.vishvambhara.com/media/400/2026-07/whatsapp-image-2026-07-30-at-11.03.33-pm-(1).jpeg" alt=""></a><br /><p>విశ్వంభర, హైదరాబాదు : అంగన్వాడీ కేంద్రాలు చిన్నారుల పోషణ, ఆరోగ్యం, ప్రాథమిక విద్యకు బలమైన పునాది. రాష్ట్రంలోని ప్రతి కేంద్రంలో మౌలిక వసతులు పూర్తి స్థాయిలో ఉండటంతో పాటు, చిన్నారులందరికీ పాలు, అల్పాహారం అందేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ ( సీతక్క )అధికారులను ఆదేశించారు. సచివాలయంలో శాఖపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, గత ఏడాదిలో 5,938 అంగన్వాడీ కేంద్రాలకు టాయిలెట్లు, 3,815 కేంద్రాలకు తాగునీటి సదుపాయం, 14,271 కేంద్రాలకు విద్యుత్ సౌకర్యం కల్పించినట్లు తెలిపారు. మిగిలిన కేంద్రాల్లో పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. అంగన్వాడీ చిన్నారులకు పాలు, అల్పాహారం పథకాన్ని ఎలాంటి జాప్యం లేకుండా అన్ని జిల్లాల్లో అమలు చేయాలని, పోషకాహారంపై నమూనా సర్వే నిర్వహించి అవసరమైన మెరుగుదల చర్యలు చేపట్టాలని ఆదేశించారు. టీచర్లు, ఆయాల ఖాళీల భర్తీని వేగవంతం చేయడంతో పాటు జిల్లాల వారీగా సదస్సులు నిర్వహించి క్షేత్రస్థాయి సమస్యలను తెలుసుకుని పరిష్కరించాలని సూచించారు. వర్షాల నేపథ్యంలో చిన్నారుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని, తల్లి ఒడి కేంద్రాలు, దత్తత కేంద్రాల విస్తరణ, బాల్య వివాహాల నిర్మూలనకు చర్యలు వేగవంతం చేయాలని మంత్రి ఆదేశించారు. అలాగే కేంద్ర నిధులు లాప్స్ కాకుండా పూర్తిస్థాయిలో వినియోగించి, అంగన్వాడీ కేంద్రాల పురోగతిపై అధికారులు నిరంతరం పర్యవేక్షణ కొనసాగించాలని సూచించారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/minister-sitakka-should-provide-hundred-percent-infrastructure-facilities-in-anganwadis/article-20464</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/minister-sitakka-should-provide-hundred-percent-infrastructure-facilities-in-anganwadis/article-20464</guid>
                <pubDate>Fri, 31 Jul 2026 15:17:57 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-07/whatsapp-image-2026-07-30-at-11.03.33-pm-%281%29.jpeg"                         length="83383"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>మిషన్-80 ప్రపంచ రికార్డు ఆగస్టు 9న </title>
                                    <description><![CDATA[<p>విశ్వంభర, హైదరాబాదు : జీవీఆర్ కరాటే అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించ నున్న మిషన్-80 ప్రపంచ రికార్డు ప్రయత్నం పోస్టర్‌ను తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ, కరాటే రంగంలో సేవలందిస్తున్న వి. సుధాకర్ చేపట్టనున్న ఈ ప్రపంచ రికార్డు ప్రయత్నం తెలంగాణకు గర్వకారణమని పేర్కొన్నారు. కార్యక్రమం విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ఆగస్టు 9న ఉదయం 9 గంటలకు నారాయణగూడలోని డా. జి.ఎస్. మెల్కోటే పార్క్‌లో ఈ రికార్డు ప్రయత్నం జరగనుంది. వి. సుధాకర్ 8 నిమిషాల్లో 9 రకాల కరాటే పద్ధతులతో 80 షాబాద్ టైల్స్‌ను బద్దలు కొట్టి ప్రపంచ రికార్డు సాధించేందుకు ప్రయత్నించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో: హిమాయత్‌నగర్ మాజీ కార్పొరేటర్ మహాలక్ష్మి రామన్న గౌడ్, జీవీఆర్ కరాటే అకాడమీ వ్యవస్థాపకుడు డా. జి.ఎస్. గోపాల్ రెడ్డి, వి. సుధాకర్, అమృత రెడ్డి పాల్గొన్నారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/mission-80-world-record-on-august-9/article-20459"><img src="https://www.vishvambhara.com/media/400/2026-07/whatsapp-image-2026-07-30-at-9.42.10-pm-(1).jpeg" alt=""></a><br /><p>విశ్వంభర, హైదరాబాదు : జీవీఆర్ కరాటే అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించ నున్న మిషన్-80 ప్రపంచ రికార్డు ప్రయత్నం పోస్టర్‌ను తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ, కరాటే రంగంలో సేవలందిస్తున్న వి. సుధాకర్ చేపట్టనున్న ఈ ప్రపంచ రికార్డు ప్రయత్నం తెలంగాణకు గర్వకారణమని పేర్కొన్నారు. కార్యక్రమం విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ఆగస్టు 9న ఉదయం 9 గంటలకు నారాయణగూడలోని డా. జి.ఎస్. మెల్కోటే పార్క్‌లో ఈ రికార్డు ప్రయత్నం జరగనుంది. వి. సుధాకర్ 8 నిమిషాల్లో 9 రకాల కరాటే పద్ధతులతో 80 షాబాద్ టైల్స్‌ను బద్దలు కొట్టి ప్రపంచ రికార్డు సాధించేందుకు ప్రయత్నించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో: హిమాయత్‌నగర్ మాజీ కార్పొరేటర్ మహాలక్ష్మి రామన్న గౌడ్, జీవీఆర్ కరాటే అకాడమీ వ్యవస్థాపకుడు డా. జి.ఎస్. గోపాల్ రెడ్డి, వి. సుధాకర్, అమృత రెడ్డి పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/mission-80-world-record-on-august-9/article-20459</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/mission-80-world-record-on-august-9/article-20459</guid>
                <pubDate>Fri, 31 Jul 2026 15:05:59 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-07/whatsapp-image-2026-07-30-at-9.42.10-pm-%281%29.jpeg"                         length="133769"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>
            <item>
                <title>19 వేల కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వాలి</title>
                                    <description><![CDATA[<p>విశ్వంభర, అశోక్‌నగర్ : నిరుద్యోగుల ఓట్లతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీలో నిర్లక్ష్యం చేస్తోందని నిరుద్యోగులు ఆరోపించారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 19 వేల కానిస్టేబుల్ పోస్టులతో పాటు ఇతర ఉద్యోగాల భర్తీకి వెంటనే నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం హైదరాబాదు అశోక్‌నగర్‌లోని నగర కేంద్ర గ్రంథాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నిరుద్యోగులు మాట్లాడుతూ, పోలీసు శాఖలో ఖాళీలు ఉన్నప్పటికీ నియామక ప్రక్రియ ముందుకు సాగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సై, కానిస్టేబుల్ పోస్టులకు వయో పరిమితి సడలించాలని, మెగా డీఎస్సీతో పాటు గ్రూప్‌-1, గ్రూప్‌-2, గ్రూప్‌-3, గ్రూప్‌-4 నోటిఫికేషన్లు విడుదల చేయాలని కోరారు. ఢిల్లీలో విద్యార్థుల ఆందోళనలు మాత్రమే ప్రభుత్వానికి కనిపిస్తున్నాయా? తెలంగాణలో నిరుద్యోగుల సమస్యలు ఎందుకు పట్టించుకోవడం లేదు” అని ప్రశ్నించారు. ఉద్యోగాల భర్తీపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని, లేనిపక్షంలో ఆందోళనలు కొనసాగిస్తామని హెచ్చరించారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.vishvambhara.com/telangana/notification-should-be-given-for-19-thousand-constable-posts/article-20445"><img src="https://www.vishvambhara.com/media/400/2026-07/whatsapp-image-2026-07-30-at-9.39.39-pm.jpeg" alt=""></a><br /><p>విశ్వంభర, అశోక్‌నగర్ : నిరుద్యోగుల ఓట్లతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీలో నిర్లక్ష్యం చేస్తోందని నిరుద్యోగులు ఆరోపించారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 19 వేల కానిస్టేబుల్ పోస్టులతో పాటు ఇతర ఉద్యోగాల భర్తీకి వెంటనే నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం హైదరాబాదు అశోక్‌నగర్‌లోని నగర కేంద్ర గ్రంథాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నిరుద్యోగులు మాట్లాడుతూ, పోలీసు శాఖలో ఖాళీలు ఉన్నప్పటికీ నియామక ప్రక్రియ ముందుకు సాగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సై, కానిస్టేబుల్ పోస్టులకు వయో పరిమితి సడలించాలని, మెగా డీఎస్సీతో పాటు గ్రూప్‌-1, గ్రూప్‌-2, గ్రూప్‌-3, గ్రూప్‌-4 నోటిఫికేషన్లు విడుదల చేయాలని కోరారు. ఢిల్లీలో విద్యార్థుల ఆందోళనలు మాత్రమే ప్రభుత్వానికి కనిపిస్తున్నాయా? తెలంగాణలో నిరుద్యోగుల సమస్యలు ఎందుకు పట్టించుకోవడం లేదు” అని ప్రశ్నించారు. ఉద్యోగాల భర్తీపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని, లేనిపక్షంలో ఆందోళనలు కొనసాగిస్తామని హెచ్చరించారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.vishvambhara.com/telangana/notification-should-be-given-for-19-thousand-constable-posts/article-20445</link>
                <guid>https://www.vishvambhara.com/telangana/notification-should-be-given-for-19-thousand-constable-posts/article-20445</guid>
                <pubDate>Fri, 31 Jul 2026 14:09:03 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.vishvambhara.com/media/2026-07/whatsapp-image-2026-07-30-at-9.39.39-pm.jpeg"                         length="143995"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Desk]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        